బీజేపీలో చేరిన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు
P Phaneendra | 16:59 PM, Sat May 04, 2024
గుంటూరులో గెలిచే శ్రీమంతుడెవరు
K Venkateswa... | 16:55 PM, Sat May 04, 2024
బాపట్ల : సూపర్ సిక్స్ వెర్సెస్ నవరత్నాలు ప్లస్
T Ramesh | 16:49 PM, Sat May 04, 2024
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
P Phaneendra | 16:35 PM, Sat May 04, 2024
గుంటూరు తూర్పులో బాద్షా ఎవరు?
K Venkateswa... | 16:29 PM, Sat May 04, 2024
గుంటూరు పశ్చిమ గాలులు ఎవరివైపు ?
K Venkateswa... | 16:02 PM, Sat May 04, 2024
రేపల్లె పోరు: హ్యాట్రిక్ కోసం టీడీపీ, ఖాతా తెరవాలని వైసీపీ తహతహ
T Ramesh | 15:53 PM, Sat May 04, 2024
ఆంధ్రా ప్యారిస్ తెనాలి ఎవరి ఖాతాలో పడనుంది?
K Venkateswa... | 15:19 PM, Sat May 04, 2024
వేమూరు అసెంబ్లీ స్థానంలో గెలిచే ‘బాబు’ ఎవరో...?
T Ramesh | 14:37 PM, Sat May 04, 2024
రాజధాని ప్రభావం తాడికొండపై ఎంత వరకు చూపుతుంది?
K Venkateswa... | 14:25 PM, Sat May 04, 2024
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఎవరికి దక్కనున్నాయి?
K Venkateswa... | 14:18 PM, Sat May 04, 2024
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
చోడవరంలో నాలుగోసారీ సన్యాసిరాజు వెర్సెస్ ధర్మశ్రీ
Chodavaram Assembly Constituency Profile
అనకాపల్లి లోక్సభ పరిధిలో ఏడు శాసనసభా
నియోజకవర్గాలున్నాయి. వాటిలో మొదటిది చోడవరం. అనకాపల్లి జిల్లాలోని ఈ అసెంబ్లీ
స్థానంలో నాలుగు మండలాలున్నాయి. అవి చోడవరం, బుచ్చయ్యపేట, రావికమతం, రోలుగుంట. ఈ
నియోజకవర్గం 1951లో ఏర్పడింది.
సాధారణంగా 50వ దశకంలో కాంగ్రెస్ ప్రాబల్యం ఎక్కువ ఉండే పద్ధతికి విరుద్ధంగా, ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ పెద్దగా గెలవలేదు. 1952లో కృషికార్ లోక్పార్టీ, 1955లో స్వతంత్ర అభ్యర్ధి, 1967లో స్వతంత్ర పార్టీ, 1978లో జనతా పార్టీ గెలిచాయి. 1962లోనూ, 1972లోనూ మాత్రం కాంగ్రెస్ గెలిచింది. 1983, 1985ల్లో తెలుగుదేశం గెలిచింది. ఆ తర్వాత 1989, 1999లో గెలుపు తర్వాత కాంగ్రెస్కు ఈ సీటు దూరమైంది. 1994, 2004, 2009, 2014ల్లో తెలుగుదేశం విజయం సాధించింది. 2019లో వైఎస్ఆర్సిపి చోడవరాన్ని దక్కించుకుంది.
2009లో కాంగ్రెస్ తరఫున కరణం ధర్మశ్రీ పోటీ చేసారు. తెలుగుదేశం అభ్యర్ధి కెఎస్ నాగసన్యాసిరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. 2014నాటికి ధర్మశ్రీ వైఎస్ఆర్సిపిలో చేరారు. కానీ ఆ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం తరఫున పోటీ చేసిన నాగసన్యాసిరాజుకే విజయం దక్కింది. 2019లో మాత్రం జగన్ వేవ్లో ధర్మశ్రీ గెలిచారు, నాగసన్యాసిరాజును ఓడించారు.
ఇప్పుడు 2024లో వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే నాగసన్యాసిరాజు నాలుగోసారి ముఖాముఖీ తలపడుతున్నారు. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా జగత్ శ్రీనివాస్ బరిలోకి దిగుతున్నారు.
Trending Tag
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
రేపల్లె పోరు: హ్యాట్రిక్ కోసం టీడీపీ, ఖాతా తెరవాలని వైసీపీ తహతహ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఎవరికి దక్కనున్నాయి?
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
కేంద్ర మధ్యంతర బడ్జెట్పై ప్రత్యేక విశ్లేషణ
మంగళము కుసుమ సుకుమారునకు....
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
తేజస్లో మోదీ
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
రామమందిరం గురించి ప్రముఖ నాట్యకళాకారిణి సోనాల్ మాన్సింగ్
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికీ, కేరళ పేలుళ్ళకూ సంబంధం ఏంటి?
ఆసియా పారా గేమ్స్లో పాల్గొన్న భారత బృందాన్ని ప్రశంసిస్తున్న ప్రధానమంత్రి
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
రేపల్లె పోరు: హ్యాట్రిక్ కోసం టీడీపీ, ఖాతా తెరవాలని వైసీపీ తహతహ
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?