రాజకీయపార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
T Ramesh | 17:58 PM, Thu May 02, 2024
ఆంధ్రప్రదేశ్ లో 4.14 మంది ఓటర్లు : సీఈవో ఎంకే మీనా
T Ramesh | 16:59 PM, Thu May 02, 2024
మన ప్రధానమంత్రులు : పండిత జవహర్లాల్ నెహ్రూ : 2
P Phaneendra | 16:41 PM, Thu May 02, 2024
ఎస్పీ కంచుకోటలో బుల్డోజర్లతో బీజేపీ ర్యాలీ
T Ramesh | 16:39 PM, Thu May 02, 2024
జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ పై లుకౌట్ నోటీసు జారీ
T Ramesh | 15:57 PM, Thu May 02, 2024
గుజరాత్ పర్యటనలో కాంగ్రెస్ పై మోదీ విమర్శలు
T Ramesh | 14:52 PM, Thu May 02, 2024
లోక్సభలో మన స్థానాలు : మచిలీపట్నం
P Phaneendra | 14:44 PM, Thu May 02, 2024
పెనమలూరులో జోగి వెర్సెస్ బోడె
P Phaneendra | 14:21 PM, Thu May 02, 2024
పామర్రు కిరీటం కుమారరాజాకు అందుతుందా?
P Phaneendra | 13:56 PM, Thu May 02, 2024
అవనిగడ్డలో మండలి జనసేన పతాకం ఎగరేసేనా?
P Phaneendra | 13:34 PM, Thu May 02, 2024
మచిలీపట్నంలో బందరు లడ్డూ ఎవరికి?
P Phaneendra | 13:30 PM, Thu May 02, 2024
ఎన్నికల వేసవిలో అరకు ఎవరికి ఆశ్రయం ఇవ్వనుంది?
Araku Assembly Constituency Profile
అరకులోయ మొదట్లో విశాఖపట్నం జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాలో భాగమైంది. అరకు ప్రత్యేకమైన నియోజకవర్గంగా 2008లో ఏర్పడింది.
అరకులోయ శాసనసభా నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. ముంచింగిపుట్టు, పెదబయలు, డుంబ్రిగూడ, అరకులోయ, హుకుంపేట, అనంతగిరి. వాటిలో మొదటి మూడు మండలాల్లోనూ నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువ. మిగిలిన మండలాల్లో కూడా వారి ప్రభావం ఉంది.
కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇప్పటికి మూడుసార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి. 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున సివేరి సోమ విజయం సాధించారు. 2014లో వైఎస్ఆర్సిపి అభ్యర్ధి కిడారి సర్వేశ్వర రావు గెలిచారు. ఎన్నికల తర్వాత తెలుగుదేశంలోకి ఫిరాయించారు. మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఇద్దరినీ 2018లో నక్సలైట్లు హతమార్చారు. ఆ తర్వాత సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్ను అప్పటి టిడిపి ప్రభుత్వం మంత్రిని చేసింది. అయితే ఎమ్మెల్యేగా గెలవకుండానే ఆయన పదవీకాలం ముగిసిపోయింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం శ్రావణ్ కుమార్ను బరిలోకి దింపినా సానుభూతి దక్కలేదు. వైఎస్ఆర్సిపి అభ్యర్ధి చెట్టి ఫల్గుణ విజయం సాధించారు.
2024 శాసనసభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సిపి తరఫున రేగం మత్స్యలింగం పోటీకి సిద్ధమవుతున్నారు. ఎన్డిఎ కూటమి తరఫున బీజేపీ అభ్యర్ధి పంగి రాజారావు బరిలో ఉన్నారు. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధి శెట్టి గంగాధరస్వామి ఉన్నప్పటికీ, ఆ కూటమిలోనే ఉన్న సిపిఎం అభ్యర్ధిగా దీసరి గంగరాజు కూడా పోటీ పడుతున్నారు.
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
కేంద్ర మధ్యంతర బడ్జెట్పై ప్రత్యేక విశ్లేషణ
మంగళము కుసుమ సుకుమారునకు....
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
తేజస్లో మోదీ
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
రామమందిరం గురించి ప్రముఖ నాట్యకళాకారిణి సోనాల్ మాన్సింగ్
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికీ, కేరళ పేలుళ్ళకూ సంబంధం ఏంటి?
ఆసియా పారా గేమ్స్లో పాల్గొన్న భారత బృందాన్ని ప్రశంసిస్తున్న ప్రధానమంత్రి