హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
P Phaneendra | 17:55 PM, Thu May 09, 2024
డీఎల్ డీల్ తో మైదుకూరు లెక్కలు మారేనా
T Ramesh | 17:39 PM, Thu May 09, 2024
ప్రొద్దుటూరు లో గురుశిష్యుల మధ్య పోటీ
T Ramesh | 16:41 PM, Thu May 09, 2024
సందీప్ కిషన్ కొత్త సినిమా ‘మాయా వన్’ టీజర్ విడుదల అయింది
P Phaneendra | 16:31 PM, Thu May 09, 2024
మన ప్రధానమంత్రులు : మన్మోహన్ సింగ్ - 1
P Phaneendra | 16:15 PM, Thu May 09, 2024
జమ్మలమడుగులో కమలం వికసిస్తుందా...?
T Ramesh | 16:09 PM, Thu May 09, 2024
కమలాపురం ఎవరి పక్షం...?
T Ramesh | 15:27 PM, Thu May 09, 2024
పులివెందులలో తిరుగులేని వైఎస్ ఫ్యామిలీ
T Ramesh | 14:58 PM, Thu May 09, 2024
కడప అసెంబ్లీలో జోరు ఎవరిది...?
T Ramesh | 13:30 PM, Thu May 09, 2024
బద్వేలు- 2024 ఎవరిది...?
T Ramesh | 13:19 PM, Thu May 09, 2024
లోక్ సభ సమరం : కడప గడపలో రక్తసంబంధీకుల మధ్య ఆధిపత్య పోరు
T Ramesh | 13:09 PM, Thu May 09, 2024
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
రెండోదశ ఎన్నికల్లో 64.7శాతం పోలింగ్ నమోదు
Around 65pc polling in second phase elections
శుక్రవారం ఏప్రిల్ 26న రెండోదశ ఎన్నికల్లో 88
నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 12 రాష్ట్రాలు 1 కేంద్రపాలిత ప్రాంతంలోని
నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 1200 మంది అభ్యర్ధుల జాతకం ఈవీఎంలలో
నిక్షిప్తమైంది.
మొదటి దశలో 102 స్థానాలకు పోలింగ్ ఏప్రిల్ 19న జరిగింది. ఆ దశలో సుమారు 65.5శాతం పోలింగ్ నమోదయింది.
రెండోదశలో 64.7శాతం పోలింగ్ నమోదయింది. ఈ దశలో కేరళలోని మొత్తం 20 స్థానాలు, కర్ణాటకలోని మొత్తం 28లో 14 స్థానాలు, రాజస్థాన్లో 13 సీట్లు, మహారాష్ట్రలో 8 నియోజకవర్గాలు, ఉత్తరప్రదేశ్లో 8 నియోజకవర్గాలు, మధ్యప్రదేశ్లో 7 సీట్లు, అస్సాంలో 5, బిహార్లో 5, ఛత్తీస్గఢ్లో 3, పశ్చిమబెంగాల్లో 3, మణిపూర్, త్రిపుర, జమ్మూకశ్మీర్లలో చెరొక నియోజకవర్గానికి పోలింగ్ జరిగింది.
త్రిపురలో అత్యధికంగా 79.6శాతం పోలింగ్ నమోదైంది. ఉత్తరప్రదేశ్లో అత్యల్పంగా 54.8శాతం నమోదైంది. మణిపూర్లో 77.3శాతం పోలింగ్ జరిగింది. చాలారాష్ట్రాల్లో పోలింగ్ 2019 కంటె తక్కువగా జరగడం గమనార్హం. మధ్యప్రదేశ్లో ఈ దశలో పోలింగ్ జరిగిన స్థానాల్లో గతంతో పోలిస్తే దాదాపు 9శాతం పోలింగ్ తగ్గింది.
కేరళలో పోలింగ్ గతంతో పోలిస్తే 7.5శాతం తగ్గింది. ఆ రాష్ట్రంలోని మొత్తం 20 స్థానాలకూ జరిగిన ఎన్నికల్లో 70.3 శాతం పోలింగ్ నమోదయింది. 2019 ఎన్నికల్లో అది 77.8శాతం.
బిహార్లోని 5 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 55.7శాతం మాత్రమే పోలింగ్ నమోదయింది. 2019తో పోలిస్తే అది 7శాతం కంటె ఎక్కువ తగ్గింది.
ఛత్తీస్గఢ్లో మూడు నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 73.05శాతం పోలింగ్ నమోదయింది. ఈ గణాంకాలు మరికొంచెం పెరిగే అవకాశముంది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో పోలింగ్ దాదాపు 50శాతం మాత్రమే ఉండడం గమనార్హం. కర్ణాటకలో మొత్తం 28 స్థానాలకు గాను 14 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. వాటన్నింటినీ కలుపుకుంటే 69.23శాతం పోలింగ్ నమోదయింది.
అయితే రాజధాని బెంగళూరులోని మూడు నియోజకవర్గాల్లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. బెంగళూరు సెంట్రల్, బెంగళూరు ఉత్తర, బెంగళూరు దక్షిణ... ఈ మూడు నియోజకవర్గాల్లోనూ తక్కువ పోలింగ్ నమోదయింది.
బెంగళూరు సెంట్రల్లో 52.81శాతం పోలింగ్ నమోదైంది. బెంగళూరు ఉత్తర నియోజకవర్గంలో 54.42శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. అలాగే బెంగళూరు దక్షిణంలో 53.15శాతం ఉత్తీర్ణత నమోదైంది.
తుది గణాంకాల్లో కొద్దిపాటి మార్పుచేర్పులు ఉండవచ్చు.
Trending Tag
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్ : ముగ్గురు తీవ్రవాదులు హతం
రాజమహేద్రవరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్ దౌర్హరాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
నిజ్జర్ హత్యలో అనుమానితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
కేంద్ర మధ్యంతర బడ్జెట్పై ప్రత్యేక విశ్లేషణ
మంగళము కుసుమ సుకుమారునకు....
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
తేజస్లో మోదీ
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
రామమందిరం గురించి ప్రముఖ నాట్యకళాకారిణి సోనాల్ మాన్సింగ్
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికీ, కేరళ పేలుళ్ళకూ సంబంధం ఏంటి?
ఆసియా పారా గేమ్స్లో పాల్గొన్న భారత బృందాన్ని ప్రశంసిస్తున్న ప్రధానమంత్రి
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ