నరసరావుపేటలో కృష్ణరాయల కీర్తి నిలిచేనా?
P Phaneendra | 07:22 AM, Sat May 04, 2024
మాచర్లలో పిన్నెల్లి ఐదోసారీ గెలుస్తారా?
P Phaneendra | 06:25 AM, Sat May 04, 2024
గురజాల గల్లీల్లో ఢీ అంటే ఢీ
P Phaneendra | 06:11 AM, Sat May 04, 2024
వినుకొండ వీధుల్లో వీరుడెవరు?
P Phaneendra | 05:59 AM, Sat May 04, 2024
సత్తెనపల్లిలో అంబటి వెర్సెస్ కన్నా
P Phaneendra | 05:46 AM, Sat May 04, 2024
నరసరావుపేటలో గోపిరెడ్డి హ్యాట్రిక్ కొట్టేనా?
P Phaneendra | 05:41 AM, Sat May 04, 2024
చిలకలూరిపేటలో ప్రత్తిపాటి మళ్ళీ గెలుస్తారా?
P Phaneendra | 05:32 AM, Sat May 04, 2024
పెదకూరపాడులోనంబూరి వెర్సెస్ భాష్యం టైట్ ఫైట్
P Phaneendra | 17:17 PM, Fri May 03, 2024
లాభాల స్వీకరణతో భారీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు
K Venkateswa... | 16:24 PM, Fri May 03, 2024
తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు వడగాలులే.. బెంగళూరులో వర్షం
T Ramesh | 16:23 PM, Fri May 03, 2024
ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై భిన్నాభిప్రాయాలు...?
T Ramesh | 16:07 PM, Fri May 03, 2024
లోక్సభలో మన స్థానాలు: విశాఖపట్నం
Visakhapatnam Parliamentary Constituency Profile
‘సిటీ ఆఫ్ డెస్టినీ’ అని పేరు గడించిన గొప్ప నగరం
విశాఖపట్నం. రాజకీయంగానూ విశాఖపట్నానికి అమితమైన ప్రాధాన్యత ఉంది. ఇక్కడ లోక్సభకు
ఎన్నికైనవారు రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించినవారే.
విశాఖపట్నం లోక్సభా నియోజకవర్గం 1952లో ఏర్పాటయింది. దీని పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వాటిలో విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట ఒకటి కాగా మిగతా ఆరూ విశాఖపట్నం జిల్లాలోనివే. అవి భీమిలి, విశాఖపట్నం తూర్పు, విశాఖపట్నం దక్షిణం, విశాఖపట్నం ఉత్తరం, విశాఖపట్నం పశ్చిమం, గాజువాక స్థానాలు.
విశాఖపట్నం లోక్సభలో మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రాబల్యం అధికంగా కనిపిస్తుంది. 1952లో స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధించగా 1957 నుంచి 1980 వరకూ వరుసగా కాంగ్రెస్ అభ్యర్ధులే గెలుపొందారు. 1984లో తెలుగుదేశం పార్టీ తరఫున భాట్టం శ్రీరామమూర్తి గెలిచారు. 1989లో కాంగ్రెస్ 1991లో టిడిపి వరుసగా గెలిచాయి. 1996, 1998లో గెలిచిన కాంగ్రెస్ 1999లో మళ్ళీ టిడిపికి దారిచ్చింది. 2004, 2009లో మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది. 2014లో బిజెపి అభ్యర్ధి కంభంపాటి హరిబాబు వైఎస్ఆర్సిపి అభ్యర్ధి వైఎస్ విజయలక్ష్మి మీద విజయం సాధించారు. 2019లో వైఎస్ఆర్సిపి తరఫున ఎంవివి సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన మతుకుమిల్లి శ్రీభరత్ మీద గెలుపొందారు.
ఇప్పుడు 2024లో ప్రతిపక్ష టిడిపి మళ్ళీ శ్రీభరత్నే లోక్సభ అభ్యర్ధిగా నిలబెట్టింది. అధికార వైఎస్ఆర్సిపి మాత్రం అభ్యర్ధిని మార్చింది. సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీని నిలబెట్టింది. ఇక్కడ ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధి పులుసు సత్యనారాయణరెడ్డి బరిలోకి దిగారు.
Trending Tag
ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై భిన్నాభిప్రాయాలు...?
మచిలీపట్నం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పేర్ని కిట్టుపై మర్డర్ కేసు
హెచ్డి రేవణ్ణ, ప్రజ్వల్పై అత్యాచారం, కిడ్నాప్ కేసులు నమోదు
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
UAE ను మళ్ళీ ముంచెత్తిన వానలు
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
ఇజ్రాయెల్ –పాలస్తీనా యుద్ధంపై మరోసారి స్పందించిన భారత్
చైనాలో కుంగిన నేషనల్ హైవే, 19 మంది మృతి
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండాలు
మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి
అమెరికాలో టోర్నడోల బీభత్సం
డ్రాగన్ కవ్వింపులు, పీవోకేలో రోడ్డు నిర్మాణం
కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ మరోసారి ప్రతిపాదనలు
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై భిన్నాభిప్రాయాలు...?