ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
K Venkateswa... | 15:32 PM, Mon Apr 29, 2024
ఇండియా అఫీషియల్ టీజర్
K Venkateswa... | 15:04 PM, Mon Apr 29, 2024
కెనడా ప్రధాని సమక్షంలో ఖలిస్థానీ నినాదాలు
K Venkateswa... | 14:59 PM, Mon Apr 29, 2024
బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
K Venkateswa... | 13:42 PM, Mon Apr 29, 2024
ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ : అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
K Venkateswa... | 13:21 PM, Mon Apr 29, 2024
బీజేపీ మహిళానేతపై తృణమూల్ గూండాల దాడి
P Phaneendra | 13:19 PM, Mon Apr 29, 2024
కాంగ్రెస్ మైనారిటీ అస్త్రం : ముస్లిములకు ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు
P Phaneendra | 12:44 PM, Mon Apr 29, 2024
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం టీజర్ ఆకట్టుకుంటోంది
P Phaneendra | 12:05 PM, Mon Apr 29, 2024
కర్ణాటక బాగల్కోట్లో ప్రధాని మోదీ బహిరంగ సభ
P Phaneendra | 12:00 PM, Mon Apr 29, 2024
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండాలు
P Phaneendra | 11:31 AM, Mon Apr 29, 2024
అమిత్షా ఎడిటెడ్ వీడియో వ్యవహారంపై కేసు నమోదు
P Phaneendra | 10:21 AM, Mon Apr 29, 2024
బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ : అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
కేజ్రీవాల్ అరెస్ట్పై ఐక్యరాజ్యసమితి స్పందన
UN responds on Arvind Kejriwal Arrest
‘ఎన్నికలు జరిగే అన్ని దేశాల్లో మాదిరిగానే భారతదేశంలో కూడా ప్రజల
రాజకీయ, పౌర హక్కులు రక్షించబడాలనీ, ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయాలనీ
ఆశిస్తున్నట్లు’ ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ అధికార
ప్రతినిధి స్టెఫానే డుజారిక్ చెప్పారు.
గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. భారతదేశంలో ఎన్నికలు జరగడానికి ముందు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతోనూ, కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభించివేయడంతోనూన రాజకీయంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు డుజారిక్ స్పందించారు.
‘‘ఎన్నికలు జరిగే ఏ దేశంలో మాదిరిగానే భారతదేశంలో కూడా ప్రతీ ఒక్కరి హక్కులూ రక్షించబడాలి. రాజకీయ, పౌర హక్కులు రక్షించబడాలి. ప్రతీ ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకోగలగాలి’’ అని ఆయన చెప్పారు.
కేజ్రీవాల్ అరెస్ట్, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల స్తంభన గురించి ఇదే తరహా ప్రశ్నకు అమెరికా స్పందించిన ఒక రోజు తర్వాత ఐక్యరాజ్యసమితి కూడా స్పందించింది.
దేశంలో అంతర్గత పరిణామాల గురించి అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి వ్యాఖ్యలు చేయడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని అమెరికా సీనియర్ దౌత్యాధికారికి సమన్లు జారీ చేసింది. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం సరికాదంటూ తమ నిరసన వ్యక్తం చేసింది. అయినా గురువారం మళ్ళీ అమెరికా అదేవిధమైన వ్యాఖ్యలు చేసింది.
‘ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ విషయంలో అమెరికా చేసిన వ్యాఖ్యలు అవాంఛితమైనవి, భారతదేశం తన ప్రజాస్వామిక వ్యవస్థల స్వతంత్ర వైఖరి పట్ల గర్వంగా ఉంది. విదేశీ ప్రభావాల నుంచి దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోడానికి భారత్ నిబద్ధతతో ఉంది’ అని భారత్ ప్రకటించింది.
‘దేశపు ఎన్నికల ప్రక్రియ, న్యాయ ప్రక్రియల్లో బాహ్యశక్తులు చేసే తప్పుడు ఆరోపణలను భారత్ ఎంతమాత్రం ఆమోదించబోదు’ అని విదేశాంగశాఖ స్పష్టంగా ప్రకటించింది. ఈ దేశపు చట్టాల ప్రకారమే ఈ దేశంలో న్యాయప్రక్రియ కొనసాగుతుంది’ అని వెల్లడించింది.
బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ : అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
కాంగ్రెస్ మైనారిటీ అస్త్రం : ముస్లిములకు ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ : అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ : అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండాలు
మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి
అమెరికాలో టోర్నడోల బీభత్సం
డ్రాగన్ కవ్వింపులు, పీవోకేలో రోడ్డు నిర్మాణం
కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ మరోసారి ప్రతిపాదనలు
అమెరికాలో కారు ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి
ఎర్ర సముద్రంలో భారత్కు వస్తున్న నౌకపై దాడి
‘రెండు రాజ్యాల పరిష్కారాని’కి ఇజ్రాయెల్ ఒప్పుకుంటే హమాస్ను రద్దు చేస్తాం
అమెరికా యూనివర్సిటీల్లో అలజడి : వందలాది విద్యార్ధుల అరెస్ట్
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
కాంగ్రెస్ మైనారిటీ అస్త్రం : ముస్లిములకు ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు