రాజకీయపార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
T Ramesh | 17:58 PM, Thu May 02, 2024
ఆంధ్రప్రదేశ్ లో 4.14 మంది ఓటర్లు : సీఈవో ఎంకే మీనా
T Ramesh | 16:59 PM, Thu May 02, 2024
మన ప్రధానమంత్రులు : పండిత జవహర్లాల్ నెహ్రూ : 2
P Phaneendra | 16:41 PM, Thu May 02, 2024
ఎస్పీ కంచుకోటలో బుల్డోజర్లతో బీజేపీ ర్యాలీ
T Ramesh | 16:39 PM, Thu May 02, 2024
జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ పై లుకౌట్ నోటీసు జారీ
T Ramesh | 15:57 PM, Thu May 02, 2024
గుజరాత్ పర్యటనలో కాంగ్రెస్ పై మోదీ విమర్శలు
T Ramesh | 14:52 PM, Thu May 02, 2024
లోక్సభలో మన స్థానాలు : మచిలీపట్నం
P Phaneendra | 14:44 PM, Thu May 02, 2024
పెనమలూరులో జోగి వెర్సెస్ బోడె
P Phaneendra | 14:21 PM, Thu May 02, 2024
పామర్రు కిరీటం కుమారరాజాకు అందుతుందా?
P Phaneendra | 13:56 PM, Thu May 02, 2024
అవనిగడ్డలో మండలి జనసేన పతాకం ఎగరేసేనా?
P Phaneendra | 13:34 PM, Thu May 02, 2024
మచిలీపట్నంలో బందరు లడ్డూ ఎవరికి?
P Phaneendra | 13:30 PM, Thu May 02, 2024
పాడేరులో మూడో కృష్ణుడితో వైసిపి హ్యాట్రిక్ సాధించగలదా?
Paderu Assembly Constituency Profile
ఒకప్పుడు విశాఖపట్నం జిల్లాలో ఉన్న పాడేరు
ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అంతర్భాగంగా ఉంది. పాడేరు నియోజకవర్గం 1967లో
ఏర్పాటైంది. షెడ్యూల్డు తెగలవారికి రిజర్వ్ చేసిన ఈ నియోజకవర్గంలో ఐదు మండలాలు
ఉన్నాయి. పాడేరు, జి మాడుగుల, చింతపల్లి, గూడెం కొత్త వీధి, కొయ్యూరు.
పాడేరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ మావోయిస్టుల ప్రాబల్యం ఈనాటికీ ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. రాష్ట్రంలో నక్సలైట్ల ఉనికి దాదాపు తగ్గిపోయినా, ఇంకా ఈ నియోజకవర్గ పరిధిలో వారి కార్యాచరణ అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది.
తొలినాళ్ళలో కాంగ్రెస్ ఆధిపత్యం ఉన్న ఈ నియోజకవర్గంలో 1985 నుంచీ తెలుగుదేశం ప్రాబల్యం మొదలైంది. 1989లో మళ్ళీ కాంగ్రెసే గెలిచినా, 1994, 1999లో తెలుగుదేశం నిలబడింది. అయితే 2004లో ఇక్కడ బిఎస్పి అభ్యర్ధి గెలవడం విశేషం. 2009లో మళ్ళీ కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తర్వాత 2014లో గిడ్డి ఈశ్వరి, 2019లో కొత్తగుల్లి భాగ్యలక్ష్మి వైఎస్ఆర్సీపీ టికెట్పై గెలిచారు. వైఎస్ఆర్సిపి రెండుసార్లు గెలిచినా, అభ్యర్ధులను మార్చేసింది. ఈసారి కూడా ఆ పార్టీ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కాక కొత్త అభ్యర్ధి ఎం విశ్వేశ్వర రాజు బరిలోకి దిగుతున్నారు.
ఎన్డిఎ కూటమి తరఫున ఈ సీటును బిజెపికి కేటాయించారు. ఆ పార్టీ తరఫున కె వెంకట రమేష్ నాయుడు పోటీలో ఉన్నారు. అలాగే ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధి సతక బుల్లిబాబు పోటీ పడబోతున్నారు.
వైసిపి 2014కు, 2019కి అభ్యర్ధిని మార్చినప్పటికీ మెజారిటీ గణనీయంగా పెరగడం విశేషం. ఇప్పుడు కూడా అదే చరిత్ర పునరావృతం అవుతుందని వైసీపీ ధీమాగా ఉంది. కానీ ఈసారి ఎలాగైనా మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతంలో పాగా వేసి తీరాలని బిజెపి భావిస్తోంది. దానికి తెలుగుదేశం, జనసేన పార్టీలు మద్దతిస్తాయని ఆశిస్తోంది.
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
ఇజ్రాయెల్ –పాలస్తీనా యుద్ధంపై మరోసారి స్పందించిన భారత్
చైనాలో కుంగిన నేషనల్ హైవే, 19 మంది మృతి
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండాలు
మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి
అమెరికాలో టోర్నడోల బీభత్సం
డ్రాగన్ కవ్వింపులు, పీవోకేలో రోడ్డు నిర్మాణం
కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ మరోసారి ప్రతిపాదనలు
అమెరికాలో కారు ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి
ఎర్ర సముద్రంలో భారత్కు వస్తున్న నౌకపై దాడి
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు