మధ్యప్రదేశ్లో బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి
P Phaneendra | 17:58 PM, Mon Apr 29, 2024
సందేశ్ఖాలీ అరాచకవాదుల ప్రయోజనాల కోసం కోర్టుకు వస్తారా : బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు
K Venkateswa... | 16:56 PM, Mon Apr 29, 2024
స్టాక్ మార్కెట్ల దూకుడు : భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
K Venkateswa... | 16:34 PM, Mon Apr 29, 2024
మన ప్రధానమంత్రులు : ఉపోద్ఘాతం
P Phaneendra | 16:33 PM, Mon Apr 29, 2024
మహారాష్ట్రలోని సతారాలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
K Venkateswa... | 16:21 PM, Mon Apr 29, 2024
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
K Venkateswa... | 15:32 PM, Mon Apr 29, 2024
ఇండియా అఫీషియల్ టీజర్
K Venkateswa... | 15:04 PM, Mon Apr 29, 2024
కెనడా ప్రధాని సమక్షంలో ఖలిస్థానీ నినాదాలు
K Venkateswa... | 14:59 PM, Mon Apr 29, 2024
బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
K Venkateswa... | 13:42 PM, Mon Apr 29, 2024
ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ : అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
K Venkateswa... | 13:21 PM, Mon Apr 29, 2024
బీజేపీ మహిళానేతపై తృణమూల్ గూండాల దాడి
P Phaneendra | 13:19 PM, Mon Apr 29, 2024
సందేశ్ఖాలీ అరాచకవాదుల ప్రయోజనాల కోసం కోర్టుకు వస్తారా : బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు
స్టాక్ మార్కెట్ల దూకుడు : భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
దేశవ్యాప్తంగా భానుడి భగభగలు
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు పైన నమోదు అవుతున్నాయి. సాధారణంతో పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత ఉంటుంది. తీవ్ర వర్షాభావం, అధిక వేడి ఉండే ఎల్నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోందని వాతావరణ శాఖ చెబుతోంది. రానున్న రెండు నెలలు ఎండల తీవ్రత అధికంగానే ఉండనుంది.
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్లలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లు, బావులు వట్టిపోయాయి. దిల్లీలో సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు, రోగులు అల్లాడుతున్నారు.
కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తుండటంతో వ్యవసాయ, నిర్మాణ రంగ కార్మికులకు ఇబ్బందికరంగా మారింది. మధ్యాహ్నం బయట తిరగకుండా ఉంటే మంచిదని ఆరు బయట అధిక శారీరక శ్రమతో కూడిన పనులు చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. వీలైనంత మేర నీరు, మజ్జిగ తాగడం ద్వారా శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలని వివరిస్తున్నారు.
Trending Tag
సందేశ్ఖాలీ అరాచకవాదుల ప్రయోజనాల కోసం కోర్టుకు వస్తారా : బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు
స్టాక్ మార్కెట్ల దూకుడు : భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ : అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
కాంగ్రెస్ మైనారిటీ అస్త్రం : ముస్లిములకు ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
సందేశ్ఖాలీ అరాచకవాదుల ప్రయోజనాల కోసం కోర్టుకు వస్తారా : బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు
స్టాక్ మార్కెట్ల దూకుడు : భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
సందేశ్ఖాలీ అరాచకవాదుల ప్రయోజనాల కోసం కోర్టుకు వస్తారా : బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు
స్టాక్ మార్కెట్ల దూకుడు : భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండాలు
మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి
అమెరికాలో టోర్నడోల బీభత్సం
డ్రాగన్ కవ్వింపులు, పీవోకేలో రోడ్డు నిర్మాణం
కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ మరోసారి ప్రతిపాదనలు
అమెరికాలో కారు ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి
ఎర్ర సముద్రంలో భారత్కు వస్తున్న నౌకపై దాడి
‘రెండు రాజ్యాల పరిష్కారాని’కి ఇజ్రాయెల్ ఒప్పుకుంటే హమాస్ను రద్దు చేస్తాం
అమెరికా యూనివర్సిటీల్లో అలజడి : వందలాది విద్యార్ధుల అరెస్ట్
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
కాంగ్రెస్ మైనారిటీ అస్త్రం : ముస్లిములకు ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు