భారతీయ ముస్లింలు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి: మోదీ
P Phaneendra | 11:54 AM, Tue May 07, 2024
రాకెట్ లో సాంకేతిక లోపం, స్పేస్ జర్నీకి బ్రేక్
T Ramesh | 11:11 AM, Tue May 07, 2024
‘రామమందిరం తీర్పును మార్చివేయాలని రాహుల్ కోరుకున్నారు’
P Phaneendra | 10:58 AM, Tue May 07, 2024
శబరిమల స్పాట్ బుకింగ్ రద్దు... మే 10 నుంచి కేదార్నాథుడి దర్శనం
T Ramesh | 10:03 AM, Tue May 07, 2024
చురుగ్గా మూడో దశ ఎన్నికలు : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
K Venkateswa... | 09:35 AM, Tue May 07, 2024
బీజేపీ కంచుకోట గుజరాత్లో కాంగ్రెస్ పోటీ ఐనా ఇవ్వగలదా?
P Phaneendra | 18:00 PM, Mon May 06, 2024
సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో అభివృద్ధి నిల్ : అవినీతి ఫుల్
K Venkateswa... | 17:35 PM, Mon May 06, 2024
మంత్రి సహాయకుడి ఇంట్లో రూ.25కోట్ల నగదు
P Phaneendra | 16:23 PM, Mon May 06, 2024
కొత్త డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా నియామకం
K Venkateswa... | 15:58 PM, Mon May 06, 2024
మన ప్రధానమంత్రులు : రాజీవ్ రతన్ గాంధీ
P Phaneendra | 15:48 PM, Mon May 06, 2024
ఆలూరు ఓటర్లు ఎటువైపు?
K Venkateswa... | 14:04 PM, Mon May 06, 2024
భారతీయ ముస్లింలు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి: మోదీ
శబరిమల స్పాట్ బుకింగ్ రద్దు... మే 10 నుంచి కేదార్నాథుడి దర్శనం
చురుగ్గా మూడో దశ ఎన్నికలు : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
కాంగ్రెస్, టీఎంసీ ఒకే తాను ముక్కలు : ప్రధాని మోదీ
కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల స్వభావం ఒక్కటేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇరుపార్టీలు గొడవ పడుతున్నట్లు కనపడినప్పటికీ ఆ రెండూ ఒక్కటేనని విమర్శించారు. పశ్చిమబెంగాల్లోని మాల్దాలో బీజేపీ ఆధర్వంలో చేపట్టిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ, రాజకీయ లబ్ధి కోసం ఆ రెండు పార్టీలు ఏం చేసేందుకైనా వెనుకాడవని అన్నారు.
దేశ భద్రత కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తిరగతోడాలని కాంగ్రెస్, టీఎంసీలు కోరుకుంటున్నాయన్నారు. ఆర్టికల్ 370 పునరుద్ధరించాలని ఇండీ కూటమి కోరుకుంటోందని, సీఏఏను రద్దు చేస్తామని టీఎంసీ ప్రకటించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ప్రజల ఆస్తులు స్వాధీనం చేసుకుని వాటిలో కొంత భాగాన్ని ఓటు బ్యాంకుకు పంచాలని చూస్తున్నారని ఆరోపించారు.
బిహార్ లో అరారియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ, ఈవీఎంల పనితీరుపై ప్రతిపక్షాలు చేస్తున్నఆరోపణలకు సుప్రీంకోర్టు తీర్పుతో గట్టి చెంపదెబ్బ తగిలిందన్నారు. భారత ప్రజాస్వామ్య విలువలను, ఎన్నికల ప్రక్రియను యావత్ ప్రపంచం కొనియాడుతోందన్నారు. విపక్షాలు మాత్రం తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని కించపరుస్తున్నారని దుయ్యబట్టారు. బ్యాలెట్ బాక్సులను దోచుకోవాలని కలలు కంటున్న వారి కుట్రలను సుప్రీంకోర్టు తీర్పు భగ్నం చేసిందన్నారు. . ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయమని మోదీ అభిలాషించారు.
Trending Tag
భారతీయ ముస్లింలు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి: మోదీ
శబరిమల స్పాట్ బుకింగ్ రద్దు... మే 10 నుంచి కేదార్నాథుడి దర్శనం
చురుగ్గా మూడో దశ ఎన్నికలు : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో అభివృద్ధి నిల్ : అవినీతి ఫుల్
ఎమ్మిగనూరులో లోకల్ Vs నాన్ లోకల్ పోరులో గెలిచేదెవరు?
రాజమహేద్రవరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్ దౌర్హరాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
భారతీయ ముస్లింలు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి: మోదీ
శబరిమల స్పాట్ బుకింగ్ రద్దు... మే 10 నుంచి కేదార్నాథుడి దర్శనం
చురుగ్గా మూడో దశ ఎన్నికలు : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
భారతీయ ముస్లింలు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి: మోదీ
శబరిమల స్పాట్ బుకింగ్ రద్దు... మే 10 నుంచి కేదార్నాథుడి దర్శనం
చురుగ్గా మూడో దశ ఎన్నికలు : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
శబరిమల స్పాట్ బుకింగ్ రద్దు... మే 10 నుంచి కేదార్నాథుడి దర్శనం
రాకెట్ లో సాంకేతిక లోపం, స్పేస్ జర్నీకి బ్రేక్
నిజ్జర్ హత్యలో అనుమానితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
‘ముందు రాయబరేలిలో గెలవండి రాహుల్’... కాస్పరోవ్ వివరణ
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
UAE ను మళ్ళీ ముంచెత్తిన వానలు
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
ఇజ్రాయెల్ –పాలస్తీనా యుద్ధంపై మరోసారి స్పందించిన భారత్
చైనాలో కుంగిన నేషనల్ హైవే, 19 మంది మృతి
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
భారతీయ ముస్లింలు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి: మోదీ