ప్రత్తిపాడు ప్రజల ఓటెవరికి, వేటెవరికి?
K Venkateswa... | 14:03 PM, Sat May 04, 2024
బాపట్ల లోక్సభ బరిలో రిటైర్డ్ ఐపీఎస్ vs సిట్టింగ్ ఎంపీ
T Ramesh | 13:58 PM, Sat May 04, 2024
లోయలో పడిన కారు... ఐదుగురు మృతి
T Ramesh | 12:57 PM, Sat May 04, 2024
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
P Phaneendra | 12:43 PM, Sat May 04, 2024
అయోధ్యలో వేసవి వసతి కేంద్రాలు, మినీ ఆస్పత్రి
T Ramesh | 12:01 PM, Sat May 04, 2024
‘ముందు రాయబరేలిలో గెలవండి రాహుల్’... కాస్పరోవ్ వివరణ
T Ramesh | 11:31 AM, Sat May 04, 2024
నిప్పుల కుంపటిలా ఆంధ్రప్రదేశ్: 59 మండలాల్లో తీవ్ర వడగాలులు
T Ramesh | 10:56 AM, Sat May 04, 2024
పెళ్లైన నెలకే బావను లేపేశారు
K Venkateswa... | 10:42 AM, Sat May 04, 2024
జూన్ 1 నుంచి తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాలు
T Ramesh | 10:12 AM, Sat May 04, 2024
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
K Venkateswa... | 09:47 AM, Sat May 04, 2024
నేపాల్ కరెన్సీ నోటుపై భారత భూభాగాలు
K Venkateswa... | 09:26 AM, Sat May 04, 2024
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
చోడవరంలో నాలుగోసారీ సన్యాసిరాజు వెర్సెస్ ధర్మశ్రీ
Chodavaram Assembly Constituency Profile
అనకాపల్లి లోక్సభ పరిధిలో ఏడు శాసనసభా
నియోజకవర్గాలున్నాయి. వాటిలో మొదటిది చోడవరం. అనకాపల్లి జిల్లాలోని ఈ అసెంబ్లీ
స్థానంలో నాలుగు మండలాలున్నాయి. అవి చోడవరం, బుచ్చయ్యపేట, రావికమతం, రోలుగుంట. ఈ
నియోజకవర్గం 1951లో ఏర్పడింది.
సాధారణంగా 50వ దశకంలో కాంగ్రెస్ ప్రాబల్యం ఎక్కువ ఉండే పద్ధతికి విరుద్ధంగా, ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ పెద్దగా గెలవలేదు. 1952లో కృషికార్ లోక్పార్టీ, 1955లో స్వతంత్ర అభ్యర్ధి, 1967లో స్వతంత్ర పార్టీ, 1978లో జనతా పార్టీ గెలిచాయి. 1962లోనూ, 1972లోనూ మాత్రం కాంగ్రెస్ గెలిచింది. 1983, 1985ల్లో తెలుగుదేశం గెలిచింది. ఆ తర్వాత 1989, 1999లో గెలుపు తర్వాత కాంగ్రెస్కు ఈ సీటు దూరమైంది. 1994, 2004, 2009, 2014ల్లో తెలుగుదేశం విజయం సాధించింది. 2019లో వైఎస్ఆర్సిపి చోడవరాన్ని దక్కించుకుంది.
2009లో కాంగ్రెస్ తరఫున కరణం ధర్మశ్రీ పోటీ చేసారు. తెలుగుదేశం అభ్యర్ధి కెఎస్ నాగసన్యాసిరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. 2014నాటికి ధర్మశ్రీ వైఎస్ఆర్సిపిలో చేరారు. కానీ ఆ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం తరఫున పోటీ చేసిన నాగసన్యాసిరాజుకే విజయం దక్కింది. 2019లో మాత్రం జగన్ వేవ్లో ధర్మశ్రీ గెలిచారు, నాగసన్యాసిరాజును ఓడించారు.
ఇప్పుడు 2024లో వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే నాగసన్యాసిరాజు నాలుగోసారి ముఖాముఖీ తలపడుతున్నారు. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా జగత్ శ్రీనివాస్ బరిలోకి దిగుతున్నారు.
Trending Tag
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
‘ముందు రాయబరేలిలో గెలవండి రాహుల్’... కాస్పరోవ్ వివరణ
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
UAE ను మళ్ళీ ముంచెత్తిన వానలు
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
ఇజ్రాయెల్ –పాలస్తీనా యుద్ధంపై మరోసారి స్పందించిన భారత్
చైనాలో కుంగిన నేషనల్ హైవే, 19 మంది మృతి
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండాలు
మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి
అమెరికాలో టోర్నడోల బీభత్సం
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?