Friday, May 03, 2024

Logo
Loading...
google-add

మహానదిలో పడవ ప్రమాదం : నలుగురు దుర్మరణం

T Ramesh | 10:58 AM, Sat Apr 20, 2024

ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో దారుణం జరిగింది. పడవ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మహానదిలో  సుమారు 50 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా పడింది. దీంతో ముగుర్గు ఆకస్మాత్తుగా మహానదిలో బోల్తా పడింది. దీంతో ముగ్గురు పిల్లలు సహా ఏడుగురు గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఓ మహిళ సహా నలుగురి మృతదేహాలు లభించాయి.  మిగతా వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. సహాయ చర్యల్లో ఓడీఆర్‌ఏఎఫ్‌ బృందాలు పాల్గొన్నట్లు  కలెక్టర్‌ కార్తికేయ గోయల్‌ చెప్పారు.

ప్రమాద ఘ టనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. పడవ సామర్థ్యం కంటే ఎక్కువ మందిని ఎక్కించుకోవడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add

రాజకీయం

google-add
google-add