రాజకీయపార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
T Ramesh | 17:58 PM, Thu May 02, 2024
ఆంధ్రప్రదేశ్ లో 4.14 మంది ఓటర్లు : సీఈవో ఎంకే మీనా
T Ramesh | 16:59 PM, Thu May 02, 2024
మన ప్రధానమంత్రులు : పండిత జవహర్లాల్ నెహ్రూ : 2
P Phaneendra | 16:41 PM, Thu May 02, 2024
ఎస్పీ కంచుకోటలో బుల్డోజర్లతో బీజేపీ ర్యాలీ
T Ramesh | 16:39 PM, Thu May 02, 2024
జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ పై లుకౌట్ నోటీసు జారీ
T Ramesh | 15:57 PM, Thu May 02, 2024
గుజరాత్ పర్యటనలో కాంగ్రెస్ పై మోదీ విమర్శలు
T Ramesh | 14:52 PM, Thu May 02, 2024
లోక్సభలో మన స్థానాలు : మచిలీపట్నం
P Phaneendra | 14:44 PM, Thu May 02, 2024
పెనమలూరులో జోగి వెర్సెస్ బోడె
P Phaneendra | 14:21 PM, Thu May 02, 2024
పామర్రు కిరీటం కుమారరాజాకు అందుతుందా?
P Phaneendra | 13:56 PM, Thu May 02, 2024
అవనిగడ్డలో మండలి జనసేన పతాకం ఎగరేసేనా?
P Phaneendra | 13:34 PM, Thu May 02, 2024
మచిలీపట్నంలో బందరు లడ్డూ ఎవరికి?
P Phaneendra | 13:30 PM, Thu May 02, 2024
లోక్సభలో మన స్థానాలు: అరకు
Araku Lok Sabha Constituency Profile
పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో
భాగంగా అరకు ఎంపీ స్థానం 2008లో ఏర్పాటైంది. అంతకు ముందున్న పార్వతీపురం
నియోజకవర్గం రద్దయింది. అరకు షెడ్యూల్డు తెగలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గం.
అరకు లోక్సభా స్థానంలో రెండు జిల్లాలు, ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు శాసనసభా నియోజకవర్గాలు... అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అరకులోయ, పాడేరు, రంపచోడవరం శాసనసభా నియోజకవర్గాలు... ఈ లోక్సభ స్థానంలోని సెగ్మెంట్లు.
అరకు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొదటిసారి 2009లో
లోక్సభ ఎన్నికలు జరిగాయి. అప్పుడు పోటీ ప్రధానంగా
కాంగ్రెస్ అభ్యర్ధి కిషోర్ చంద్రదేవ్, సిపిఎం అభ్యర్ధి మిడియం బాబూరావు మధ్య జరిగింది.
ఆ ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. అంతకుముందు పార్వతీపురం ఎంపీ సీటులో
ఎప్పుడూ దాదాపు కాంగ్రెస్ పార్టీయే గెలిచేది.
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. అదే ఫలితం అరకు నియోజకవర్గంలో కూడా ప్రతిఫలించింది. రాష్ట్ర విభజన తర్వాత అరకు ఓటరు వైఎస్ఆర్సిపి వైపే మొగ్గాడు.
2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి చెందిన కొత్తపల్లి గీత, తెలుగుదేశం అభ్యర్ధి గుమ్మిడి సంధ్యారాణిపై విజయం సాధించారు. 2019లో వైఎస్ఆర్సిపికి చెందిన గొడ్డేటి మాధవి, టిడిపి అభ్యర్ధి వైరిచర్ల కిషోర్చంద్రదేవ్ మీద ఘనవిజయం దక్కించుకున్నారు. ఇప్పుడు హ్యాట్రిక్ సాధించాలని వైఎస్ఆర్సిపి ఉత్సాహంగా ఉంది. ఆ పరంపరను విచ్ఛిన్నం చేయాలని ఎన్డిఎ కూటమి ప్రయత్నిస్తోంది.
2024 లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి తరఫున చెట్టి తనూజారాణి పోటీ చేస్తున్నారు. ఆమెపై ఎన్డిఎ కూటమి నుంచి బిజెపి అభ్యర్ధిగా కొత్తపల్లి గీత బరిలోకి దిగారు. ఇక ఇండీ కూటమి నుంచి సిపిఎం అభ్యర్ధిగా పాచిపెంట అప్పలనరస నిలబడుతున్నారు.
కొత్తపల్లి గీత 2014లో వైసీపీ నుంచి గెలిచి, నాలుగేళ్ళకే ఆ పార్టీని వదిలిపెట్టిన కొత్తపల్లి గీత 2018 ఆగస్టులో జనజాగృతి పేరుతో కొత్త పార్టీ పెట్టారు. అయితే 2019 జూన్లో ఆమె బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల సమయంలో ఆమె కులంపై వివాదం రేగింది. అయితే, గీత ఎస్టీ కాదంటూ వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ చెల్లదని రాష్ట్ర హైకోర్టు ఈ యేడాది జనవరిలో తీర్పునిచ్చింది. దాంతో గీత అభ్యర్ధిత్వానికి అడ్డంకులు తొలగిపోయాయి.
Trending Tag
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
ఇజ్రాయెల్ –పాలస్తీనా యుద్ధంపై మరోసారి స్పందించిన భారత్
చైనాలో కుంగిన నేషనల్ హైవే, 19 మంది మృతి
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండాలు
మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి
అమెరికాలో టోర్నడోల బీభత్సం
డ్రాగన్ కవ్వింపులు, పీవోకేలో రోడ్డు నిర్మాణం
కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ మరోసారి ప్రతిపాదనలు
అమెరికాలో కారు ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి
ఎర్ర సముద్రంలో భారత్కు వస్తున్న నౌకపై దాడి
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు