రాకెట్ లో సాంకేతిక లోపం, స్పేస్ జర్నీకి బ్రేక్
T Ramesh | 11:11 AM, Tue May 07, 2024
‘రామమందిరం తీర్పును మార్చివేయాలని రాహుల్ కోరుకున్నారు’
P Phaneendra | 10:58 AM, Tue May 07, 2024
శబరిమల స్పాట్ బుకింగ్ రద్దు... మే 10 నుంచి కేదార్నాథుడి దర్శనం
T Ramesh | 10:03 AM, Tue May 07, 2024
చురుగ్గా మూడో దశ ఎన్నికలు : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
K Venkateswa... | 09:35 AM, Tue May 07, 2024
బీజేపీ కంచుకోట గుజరాత్లో కాంగ్రెస్ పోటీ ఐనా ఇవ్వగలదా?
P Phaneendra | 18:00 PM, Mon May 06, 2024
సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో అభివృద్ధి నిల్ : అవినీతి ఫుల్
K Venkateswa... | 17:35 PM, Mon May 06, 2024
మంత్రి సహాయకుడి ఇంట్లో రూ.25కోట్ల నగదు
P Phaneendra | 16:23 PM, Mon May 06, 2024
కొత్త డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా నియామకం
K Venkateswa... | 15:58 PM, Mon May 06, 2024
మన ప్రధానమంత్రులు : రాజీవ్ రతన్ గాంధీ
P Phaneendra | 15:48 PM, Mon May 06, 2024
ఆలూరు ఓటర్లు ఎటువైపు?
K Venkateswa... | 14:04 PM, Mon May 06, 2024
ఆదోనిలో బీజేపీ అభ్యర్థి చరిత్ర సృష్టిస్తాడా?
K Venkateswa... | 14:00 PM, Mon May 06, 2024
శబరిమల స్పాట్ బుకింగ్ రద్దు... మే 10 నుంచి కేదార్నాథుడి దర్శనం
చురుగ్గా మూడో దశ ఎన్నికలు : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
అమలాపురంలో పినిపే వెర్సెస్ అయితాబత్తుల
Amalapuram Assembly Constituency Profile
కోనసీమ అంటే మొదట గుర్తొచ్చే పేరు అమలాపురమే. అక్కడ శాసనసభా నియోజకవర్గం 1951లో ఏర్పడింది. అప్పటినుంచి 2004 వరకూ జనరల్ కేటగిరీలోనే ఉండేది. 2008 పునర్వ్యవస్థీకరణలో అమలాపురాన్ని ఎస్సీ నియోజకవర్గంగా మార్చారు.
అమలాపురం శాసనసభా స్థానంలో మూడు మండలాలు ఉన్నాయి. అవి ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం.
అమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో 1952లో కృషి మజ్దూర్ ప్రజాపార్టీ గెలిచింది. ఆ తర్వాత 1955, 1962, 1967 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధులే గెలిచారు. 1965లోనూ ,1972లోనూ కాంగ్రెస్ గెలుపు సొంతం చేసుకోగలిగింది. 1978లో జనతా పార్టీ పదవిలోకి వచ్చింది. 1983లో తెలుగుదేశం గెలిచినా 1985, 1989లో ముమ్మిడివరాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. 1994, 1999లో మళ్ళీ తెలుగుదేశం గెలుపు దక్కించుకోగలిగింది. 2004లో రాజశేఖర రెడ్డి హవాలో కూడా స్వతంత్ర అభ్యర్ధి గెలిచాడు.
కానీ 2009లో కాంగ్రెస్ అభ్యర్ధి పినిపే విశ్వరూపు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధి చింతా కృష్ణమూర్తిపై గెలుపు సాధించారు. 2011లో విశ్వరూపు వైఎస్ఆర్సిపిలో చేరారు. 2014లో టిడిపి నుంచి అయితాబత్తుల ఆనందరావు వైఎస్ఆర్సిపి అభ్యర్ధి గొల్ల బాబూరావును ఓడించారు. 2019లో అదే ఆనందరావును వైఎస్ఆర్సిపి అభ్యర్ధి పినిపే విశ్వరూపు ఓడించారు.
ఇప్పుడు 2024లో వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వరూపును మోహరించింది. ఎన్డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అయితాబత్తుల ఆనందరావును బరిలోకి దించింది. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అయితాబత్తుల సుభాషిణిని నిలబెట్టింది.
Trending Tag
శబరిమల స్పాట్ బుకింగ్ రద్దు... మే 10 నుంచి కేదార్నాథుడి దర్శనం
చురుగ్గా మూడో దశ ఎన్నికలు : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో అభివృద్ధి నిల్ : అవినీతి ఫుల్
ఎమ్మిగనూరులో లోకల్ Vs నాన్ లోకల్ పోరులో గెలిచేదెవరు?
రాజమహేద్రవరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్ దౌర్హరాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
శబరిమల స్పాట్ బుకింగ్ రద్దు... మే 10 నుంచి కేదార్నాథుడి దర్శనం
చురుగ్గా మూడో దశ ఎన్నికలు : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
శబరిమల స్పాట్ బుకింగ్ రద్దు... మే 10 నుంచి కేదార్నాథుడి దర్శనం
చురుగ్గా మూడో దశ ఎన్నికలు : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
శబరిమల స్పాట్ బుకింగ్ రద్దు... మే 10 నుంచి కేదార్నాథుడి దర్శనం
రాకెట్ లో సాంకేతిక లోపం, స్పేస్ జర్నీకి బ్రేక్
నిజ్జర్ హత్యలో అనుమానితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
‘ముందు రాయబరేలిలో గెలవండి రాహుల్’... కాస్పరోవ్ వివరణ
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
UAE ను మళ్ళీ ముంచెత్తిన వానలు
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
ఇజ్రాయెల్ –పాలస్తీనా యుద్ధంపై మరోసారి స్పందించిన భారత్
చైనాలో కుంగిన నేషనల్ హైవే, 19 మంది మృతి
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు