మహారాష్ట్రలోని సతారాలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
K Venkateswa... | 16:21 PM, Mon Apr 29, 2024
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
K Venkateswa... | 15:32 PM, Mon Apr 29, 2024
ఇండియా అఫీషియల్ టీజర్
K Venkateswa... | 15:04 PM, Mon Apr 29, 2024
కెనడా ప్రధాని సమక్షంలో ఖలిస్థానీ నినాదాలు
K Venkateswa... | 14:59 PM, Mon Apr 29, 2024
బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
K Venkateswa... | 13:42 PM, Mon Apr 29, 2024
ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ : అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
K Venkateswa... | 13:21 PM, Mon Apr 29, 2024
బీజేపీ మహిళానేతపై తృణమూల్ గూండాల దాడి
P Phaneendra | 13:19 PM, Mon Apr 29, 2024
కాంగ్రెస్ మైనారిటీ అస్త్రం : ముస్లిములకు ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు
P Phaneendra | 12:44 PM, Mon Apr 29, 2024
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం టీజర్ ఆకట్టుకుంటోంది
P Phaneendra | 12:05 PM, Mon Apr 29, 2024
కర్ణాటక బాగల్కోట్లో ప్రధాని మోదీ బహిరంగ సభ
P Phaneendra | 12:00 PM, Mon Apr 29, 2024
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండాలు
P Phaneendra | 11:31 AM, Mon Apr 29, 2024
బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ : అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
బస్సు లోయలో పడి 45 మంది మృతి
దక్షిణాఫ్రికాలో ఘోరం జరిగింది. ఓ బస్సు వంతెనపై నుంచి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ చిన్నారి ప్రాణాలతో బయట పడింది. ఈస్టర్ పండగను పురష్కరించుకుని, కొందరు బస్సులో చర్చికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అదుపు తప్పిన బస్సు 105 అడుగుల లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక రవాణా శాఖ అధికారి వెల్లడించారు.
46 మందితో కూడిన బస్సు బోట్స్వానా నుంచి మోరియాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘాట్రోడ్డుపై నిర్మించిన వంతెన వద్ద బస్సు అదుపు తప్పింది. బస్సు డ్రైవర్ సహా 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బతికి బయటపడ్డ బాలికను సమీప ఆసుపత్రికి తరలించారు. ఆ బాలిక పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు.
Trending Tag
బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ : అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
కాంగ్రెస్ మైనారిటీ అస్త్రం : ముస్లిములకు ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ : అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ : అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండాలు
మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి
అమెరికాలో టోర్నడోల బీభత్సం
డ్రాగన్ కవ్వింపులు, పీవోకేలో రోడ్డు నిర్మాణం
కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ మరోసారి ప్రతిపాదనలు
అమెరికాలో కారు ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి
ఎర్ర సముద్రంలో భారత్కు వస్తున్న నౌకపై దాడి
‘రెండు రాజ్యాల పరిష్కారాని’కి ఇజ్రాయెల్ ఒప్పుకుంటే హమాస్ను రద్దు చేస్తాం
అమెరికా యూనివర్సిటీల్లో అలజడి : వందలాది విద్యార్ధుల అరెస్ట్
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
కాంగ్రెస్ మైనారిటీ అస్త్రం : ముస్లిములకు ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు