వైసీపీ VS టీడీపీ : అద్దంకి ఎవరి అడ్డా…?
T Ramesh | 10:49 AM, Sun May 05, 2024
పర్చూరు లో నెగ్గెదెవరు...?
T Ramesh | 10:02 AM, Sun May 05, 2024
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
K Venkateswa... | 09:41 AM, Sun May 05, 2024
ఉత్తరప్రదేశ్ దౌర్హరాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
K Venkateswa... | 09:19 AM, Sun May 05, 2024
బీజేపీలో చేరిన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు
P Phaneendra | 16:59 PM, Sat May 04, 2024
గుంటూరులో గెలిచే శ్రీమంతుడెవరు
K Venkateswa... | 16:55 PM, Sat May 04, 2024
బాపట్ల : సూపర్ సిక్స్ వెర్సెస్ నవరత్నాలు ప్లస్
T Ramesh | 16:49 PM, Sat May 04, 2024
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
P Phaneendra | 16:35 PM, Sat May 04, 2024
గుంటూరు తూర్పులో బాద్షా ఎవరు?
K Venkateswa... | 16:29 PM, Sat May 04, 2024
గుంటూరు పశ్చిమ గాలులు ఎవరివైపు ?
K Venkateswa... | 16:02 PM, Sat May 04, 2024
రేపల్లె పోరు: హ్యాట్రిక్ కోసం టీడీపీ, ఖాతా తెరవాలని వైసీపీ తహతహ
T Ramesh | 15:53 PM, Sat May 04, 2024
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
కేంద్ర నిధులను దారి మళ్ళించిన వైసీపీ ప్రభుత్వం : కేంద్రమంత్రి పీయూష్ గోయల్
వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించడంతో పాటు రైతులు, శ్రామికులు, యువత సంక్షేమాన్ని పట్టించుకోలేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఇసుక, ల్యాండ్, లిక్కర్ మాఫియా పేరిట కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన పీయూష్ గోయల్, అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఎన్డీయే కూటమి తరఫున ఉమ్మడి మేనిఫెస్టో, రాజకీయ ప్రచారం తదితర అంశాలపై సమాలోచనలు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన పీయూష్ గోయల్, ప్రధాని ఆవాస్ యోజన కింద 23 లక్షల ఇళ్ళను మోదీ. ఏపీకి కేటాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 3.5 లక్షల ఇళ్ళనే నిర్మాణం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులను వైసీపీ ప్రభుత్వం దారిమళ్ళించిందని తీవ్ర ఆరోపణలు చేశారు. అనేక ప్రాజెక్టులలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని విమర్శించారు.
రైల్వే ప్రాజక్టులకు అవసరమైన భూములను జగన్ ప్రభుత్వం కేటాయించలేదన్న కేంద్రమంత్రి, ఎన్డీయే కూటమి విజయం సాధిస్తే విశాఖ రైల్వే జోన్ సాకారమవుతుందన్నారు. ఏపీలో కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్నో సహజవనరులు ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు.
Trending Tag
ఉత్తరప్రదేశ్ దౌర్హరాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
రేపల్లె పోరు: హ్యాట్రిక్ కోసం టీడీపీ, ఖాతా తెరవాలని వైసీపీ తహతహ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఎవరికి దక్కనున్నాయి?
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
కేంద్ర మధ్యంతర బడ్జెట్పై ప్రత్యేక విశ్లేషణ
మంగళము కుసుమ సుకుమారునకు....
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
తేజస్లో మోదీ
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
రామమందిరం గురించి ప్రముఖ నాట్యకళాకారిణి సోనాల్ మాన్సింగ్
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికీ, కేరళ పేలుళ్ళకూ సంబంధం ఏంటి?
ఆసియా పారా గేమ్స్లో పాల్గొన్న భారత బృందాన్ని ప్రశంసిస్తున్న ప్రధానమంత్రి
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
రేపల్లె పోరు: హ్యాట్రిక్ కోసం టీడీపీ, ఖాతా తెరవాలని వైసీపీ తహతహ
ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కన్నడ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?