నరసరావుపేటలో గోపిరెడ్డి హ్యాట్రిక్ కొట్టేనా?
P Phaneendra | 05:41 AM, Sat May 04, 2024
చిలకలూరిపేటలో ప్రత్తిపాటి మళ్ళీ గెలుస్తారా?
P Phaneendra | 05:32 AM, Sat May 04, 2024
పెదకూరపాడులోనంబూరి వెర్సెస్ భాష్యం టైట్ ఫైట్
P Phaneendra | 17:17 PM, Fri May 03, 2024
లాభాల స్వీకరణతో భారీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు
K Venkateswa... | 16:24 PM, Fri May 03, 2024
తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు వడగాలులే.. బెంగళూరులో వర్షం
T Ramesh | 16:23 PM, Fri May 03, 2024
ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై భిన్నాభిప్రాయాలు...?
T Ramesh | 16:07 PM, Fri May 03, 2024
మన ప్రధానమంత్రులు : ఇందిరాగాంధీ : 1
P Phaneendra | 15:45 PM, Fri May 03, 2024
మచిలీపట్నం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పేర్ని కిట్టుపై మర్డర్ కేసు
K Venkateswa... | 15:32 PM, Fri May 03, 2024
డరో మత్...భాగో మత్: రాయబరేలీలో రాహుల్ పోటీ పై సెటైర్లు
T Ramesh | 13:50 PM, Fri May 03, 2024
హెచ్డి రేవణ్ణ, ప్రజ్వల్పై అత్యాచారం, కిడ్నాప్ కేసులు నమోదు
K Venkateswa... | 13:45 PM, Fri May 03, 2024
వివేకా హత్య కేసు : వైఎస్ అవినాష్రెడ్డి బెయిల్ రద్దుకు హైకోర్టు తిరస్కరణ
K Venkateswa... | 13:00 PM, Fri May 03, 2024
సీఏఏలో జోక్యం చేసుకునే ధైర్యం ఆ పార్టీలకు లేదు : అమిత్ షా
కాంగ్రెస్, టీఎంసీ పార్టీలకు పౌరసత్వ సవరణ చట్టంలో జోక్యం చేసుకునే ధైర్యం లేదని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమబెంగాల్ లో పర్యటిస్తున్న అమిత్ షా, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, బౌద్ధులకు భారత్లో పౌరసత్వం ఇస్తే ఇండీ కూటమి పార్టీలకు వచ్చిన సమస్యేంటని ప్రశ్నించారు. తమ రాష్ట్రంలోకి చొరబాటుదారులు ప్రవేశించకుండా అడ్డుకోవాలన్నా, సందేశ్ఖాలీ తరహా ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలంటే.. మోదీ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలన్నారు.
గత ఎన్నికల్లో బీజేపీకి 18 సీట్లు ఇచ్చారని గుర్తు చేసిన అమిత్ షా, అందుకు ప్రతిగా మోదీ రామమందిరం తీసుకువచ్చారని చెప్పారు. ఈసారి 35 సీట్లు ఇస్తే.. చొరబాట్లను ఆపేస్తారని వాగ్దానం చేశారు. ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగానే సందేశ్ ఖాలీ బాధితులను మమతా బెనర్జీ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. బీజేపీకి ఓటు వేస్తే దీదీ గుండాలు తలకిందులుగా వేలాడతారని వ్యాఖ్యానించారు.
పశ్చిమ బెంగాల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు కేటాయిస్తే టీఎంసీ నేతలు మాత్రం అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 10 ఏళ్ళ కిందట చిన్నపాటి ఇళ్లల్లో ఉంటూ సైకిల్ మీద తిరిగిన టీఎంసీ నేతలు నేడు నాలుగు అంతస్తుల భవనాల్లో ఉంటూ కార్లలో తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదంతా ప్రజల సొమ్మేనన్నారు.
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై భిన్నాభిప్రాయాలు...?
మచిలీపట్నం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పేర్ని కిట్టుపై మర్డర్ కేసు
హెచ్డి రేవణ్ణ, ప్రజ్వల్పై అత్యాచారం, కిడ్నాప్ కేసులు నమోదు
వివేకా హత్య కేసు : వైఎస్ అవినాష్రెడ్డి బెయిల్ రద్దుకు హైకోర్టు తిరస్కరణ
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
కేంద్ర మధ్యంతర బడ్జెట్పై ప్రత్యేక విశ్లేషణ
మంగళము కుసుమ సుకుమారునకు....
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
తేజస్లో మోదీ
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
రామమందిరం గురించి ప్రముఖ నాట్యకళాకారిణి సోనాల్ మాన్సింగ్
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికీ, కేరళ పేలుళ్ళకూ సంబంధం ఏంటి?
ఆసియా పారా గేమ్స్లో పాల్గొన్న భారత బృందాన్ని ప్రశంసిస్తున్న ప్రధానమంత్రి
ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై భిన్నాభిప్రాయాలు...?
విజయవాడ తూర్పు ‘గద్దె’ మీద రామ్మోహన్ హ్యాట్రిక్ సాధించేనా?