మధ్యప్రదేశ్లో బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి
P Phaneendra | 17:58 PM, Mon Apr 29, 2024
సందేశ్ఖాలీ అరాచకవాదుల ప్రయోజనాల కోసం కోర్టుకు వస్తారా : బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు
K Venkateswa... | 16:56 PM, Mon Apr 29, 2024
స్టాక్ మార్కెట్ల దూకుడు : భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
K Venkateswa... | 16:34 PM, Mon Apr 29, 2024
మన ప్రధానమంత్రులు : ఉపోద్ఘాతం
P Phaneendra | 16:33 PM, Mon Apr 29, 2024
మహారాష్ట్రలోని సతారాలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
K Venkateswa... | 16:21 PM, Mon Apr 29, 2024
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
K Venkateswa... | 15:32 PM, Mon Apr 29, 2024
ఇండియా అఫీషియల్ టీజర్
K Venkateswa... | 15:04 PM, Mon Apr 29, 2024
కెనడా ప్రధాని సమక్షంలో ఖలిస్థానీ నినాదాలు
K Venkateswa... | 14:59 PM, Mon Apr 29, 2024
బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
K Venkateswa... | 13:42 PM, Mon Apr 29, 2024
ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ : అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
K Venkateswa... | 13:21 PM, Mon Apr 29, 2024
బీజేపీ మహిళానేతపై తృణమూల్ గూండాల దాడి
P Phaneendra | 13:19 PM, Mon Apr 29, 2024
సందేశ్ఖాలీ అరాచకవాదుల ప్రయోజనాల కోసం కోర్టుకు వస్తారా : బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు
స్టాక్ మార్కెట్ల దూకుడు : భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
బిల్ గేట్స్ తో ప్రధాని మోదీ ‘డిజిటల్’ చర్చ
భారత ప్రధాని మోదీ, టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మధ్య చాయ్ పే చర్చాలో పలు కీలక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. విద్య, వ్యవసాయం సహా పలు రంగాల్లో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కృత్రిమ మేధతో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని బిల్గేట్స్ అన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఇష్టపడతానని తెలిపిన మోదీ, కొత్త విషయాలను తెలుసుకోవడానికి చాలా ఉత్సుకత చూపుతానన్నారు. వీరిద్దరి మద్య ఈ ఉదయం ‘చాయ్ పే చర్చా’ జరిగింది.
భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సులో ఏఐ టెక్నాలజీని వినియోగించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. తన హిందీ ప్రసంగాన్ని తమిళంలోకి ఏఐ సాయంతో అనువదించామని బిల్ గేట్స్ కు తెలిపారు. ఏఐ శక్తిమంతమైనదే. కానీ.. దానిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే చేటు చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తన డీప్ఫేక్ ఘటనను వివరించారు.
ఏఐ వినియోగంలో ప్రారంభ దశలో ఉన్నామన్న బిల్ గేట్స్, కష్టమైన పనులు తేలికగా చేస్తూ సులువైన విషయాల్లో విఫలమవుతుందన్నారు. నమో యాప్లో ఏఐ వినియోగం గురించి గేట్స్కు ప్రధాని మోదీ అవగాహన కల్పించారు. ఈ యాప్ ద్వారా సెల్ఫీ తీసుకుంటే అందులో ఉన్న ముఖాన్ని గుర్తించి ఆ వ్యక్తి పాత ఫొటోలను రిట్రీవ్ చేస్తుందని వివరించారు. సెల్ఫీ దిగిన తర్వాత గతంలో వీరిద్దరూ దిగిన పలు ఫొటోలు డిస్ ప్లే అయ్యాయి.
భారత్ డిజిటల్ రంగంలో చాలా మార్పులు వచ్చాయన్న మోదీ నమో డ్రోన్ దీదీ పథకం గురించి ప్రస్తావించారు. మహిళలు పైలట్లుగా, డ్రోన్లు ఆపరేట్ చేసే స్థాయికి ఎదిగారని కొనియాడారు. చిరు ధాన్యాలతో అధిక ప్రయోజనం కలుగుతుంది. తక్కువ నీటితో ఎరువులు లేకుండా వీటిని సాగు చేయవచ్చు అని తెలిపారు.
Trending Tag
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
సందేశ్ఖాలీ అరాచకవాదుల ప్రయోజనాల కోసం కోర్టుకు వస్తారా : బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు
స్టాక్ మార్కెట్ల దూకుడు : భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ : అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
కాంగ్రెస్ మైనారిటీ అస్త్రం : ముస్లిములకు ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు
సందేశ్ఖాలీ అరాచకవాదుల ప్రయోజనాల కోసం కోర్టుకు వస్తారా : బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు
స్టాక్ మార్కెట్ల దూకుడు : భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
కేంద్ర మధ్యంతర బడ్జెట్పై ప్రత్యేక విశ్లేషణ
మంగళము కుసుమ సుకుమారునకు....
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
తేజస్లో మోదీ
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
రామమందిరం గురించి ప్రముఖ నాట్యకళాకారిణి సోనాల్ మాన్సింగ్
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికీ, కేరళ పేలుళ్ళకూ సంబంధం ఏంటి?
ఆసియా పారా గేమ్స్లో పాల్గొన్న భారత బృందాన్ని ప్రశంసిస్తున్న ప్రధానమంత్రి
కాంగ్రెస్ మైనారిటీ అస్త్రం : ముస్లిములకు ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు