రాజకీయపార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
T Ramesh | 17:58 PM, Thu May 02, 2024
ఆంధ్రప్రదేశ్ లో 4.14 మంది ఓటర్లు : సీఈవో ఎంకే మీనా
T Ramesh | 16:59 PM, Thu May 02, 2024
మన ప్రధానమంత్రులు : పండిత జవహర్లాల్ నెహ్రూ : 2
P Phaneendra | 16:41 PM, Thu May 02, 2024
ఎస్పీ కంచుకోటలో బుల్డోజర్లతో బీజేపీ ర్యాలీ
T Ramesh | 16:39 PM, Thu May 02, 2024
జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ పై లుకౌట్ నోటీసు జారీ
T Ramesh | 15:57 PM, Thu May 02, 2024
గుజరాత్ పర్యటనలో కాంగ్రెస్ పై మోదీ విమర్శలు
T Ramesh | 14:52 PM, Thu May 02, 2024
లోక్సభలో మన స్థానాలు : మచిలీపట్నం
P Phaneendra | 14:44 PM, Thu May 02, 2024
పెనమలూరులో జోగి వెర్సెస్ బోడె
P Phaneendra | 14:21 PM, Thu May 02, 2024
పామర్రు కిరీటం కుమారరాజాకు అందుతుందా?
P Phaneendra | 13:56 PM, Thu May 02, 2024
అవనిగడ్డలో మండలి జనసేన పతాకం ఎగరేసేనా?
P Phaneendra | 13:34 PM, Thu May 02, 2024
మచిలీపట్నంలో బందరు లడ్డూ ఎవరికి?
P Phaneendra | 13:30 PM, Thu May 02, 2024
భారీ నష్టాలు : రూ.5 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్ల పతనానికి దారితీశాయి. ముడిచమురు ధరలు భగ్గుమంటాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో స్టాక్ మార్కెట్లు నేలచూపులు చూశాయి. సెన్సెక్స్ ఒకే రోజు 845 పాయింట్లు కోల్పోయి73399 వద్ద ముగిసింది. నిఫ్టీ 246 పాయింట్ల నష్టంతో 22272 వద్ద స్థిరపడింది.
ఇవాళ ఉదయం ప్రారంభం నుంచే స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 900 పాయింట్లు కోల్పోయింది. ముడిచమురు ధరలు కూడా భారీగా పెరిగాయి. బ్యారెల్ ముడిచమురు ధర 90 డాలర్లు దాటిపోయింది. సెన్సెక్స్ 30 ఇండెక్స్లో 27 కంపెనీల షేర్లు నష్టాలను, 3 కంపెనీలు లాభాలను పొందాయి.నిఫ్టీ 50లో 44 షేర్లు నష్టాలతో, 6 షేర్లు లాభాలతో ముగిశాయి. ఇన్టెస్టర్ల సంపద ఒకే రోజు రూ.5 లక్షల కోట్లు ఆవిరైంది.
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
ఇజ్రాయెల్ –పాలస్తీనా యుద్ధంపై మరోసారి స్పందించిన భారత్
చైనాలో కుంగిన నేషనల్ హైవే, 19 మంది మృతి
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండాలు
మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి
అమెరికాలో టోర్నడోల బీభత్సం
డ్రాగన్ కవ్వింపులు, పీవోకేలో రోడ్డు నిర్మాణం
కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ మరోసారి ప్రతిపాదనలు
అమెరికాలో కారు ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి
ఎర్ర సముద్రంలో భారత్కు వస్తున్న నౌకపై దాడి
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు