రాజకీయపార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
T Ramesh | 17:58 PM, Thu May 02, 2024
ఆంధ్రప్రదేశ్ లో 4.14 మంది ఓటర్లు : సీఈవో ఎంకే మీనా
T Ramesh | 16:59 PM, Thu May 02, 2024
మన ప్రధానమంత్రులు : పండిత జవహర్లాల్ నెహ్రూ : 2
P Phaneendra | 16:41 PM, Thu May 02, 2024
ఎస్పీ కంచుకోటలో బుల్డోజర్లతో బీజేపీ ర్యాలీ
T Ramesh | 16:39 PM, Thu May 02, 2024
జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ పై లుకౌట్ నోటీసు జారీ
T Ramesh | 15:57 PM, Thu May 02, 2024
గుజరాత్ పర్యటనలో కాంగ్రెస్ పై మోదీ విమర్శలు
T Ramesh | 14:52 PM, Thu May 02, 2024
లోక్సభలో మన స్థానాలు : మచిలీపట్నం
P Phaneendra | 14:44 PM, Thu May 02, 2024
పెనమలూరులో జోగి వెర్సెస్ బోడె
P Phaneendra | 14:21 PM, Thu May 02, 2024
పామర్రు కిరీటం కుమారరాజాకు అందుతుందా?
P Phaneendra | 13:56 PM, Thu May 02, 2024
అవనిగడ్డలో మండలి జనసేన పతాకం ఎగరేసేనా?
P Phaneendra | 13:34 PM, Thu May 02, 2024
మచిలీపట్నంలో బందరు లడ్డూ ఎవరికి?
P Phaneendra | 13:30 PM, Thu May 02, 2024
భద్రాచలంలో నవమి రోజు భక్తులకు ఉచిత దర్శనం, నేడు ఎదుర్కోలు ఉత్సవం
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి వార్లను భక్తులు ఉచితంగా దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. నవమి ఒక్క రోజు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది. వేలాదిమంది భక్తులు తిలకించి, అనుగ్రహం పొందే సంబురం ఈ క్రతువు. సీతారాముల గుణాలను వివరించే తీరు మంత్రముగ్ధులను చేస్తుంది.
ఈ ఏడాది ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించేది ప్రభుత్వ ఉన్నతాధికారులేనని సమాచారం. ఎన్నికల కోడ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణం, పట్టాభిషేక ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవాదాయ, పౌరసంబంధాల శాఖ అధికారులు తెలిపారు. బుధవార నాడు సీతారాముల కళ్యాణం నిర్వహించనుండగా, గురువారం పట్టాభిషేక మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
కళ్యాణోత్సవం సందర్భంగా మిథిలా స్టేడియంలో చలువ పందిళ్ళు వేశారు. తాగునీరు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేసి ఇతర సదుపాయాలు కల్పించారు. స్టేడియాన్ని 24 సెక్టార్లుగా విభజించి భక్తులు కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేలా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. శ్రీరామ నవమి, పట్టాభిషేకం వేడుకలకు రెండు వేల మంది సిబ్బందితో బందోబస్తు కల్పిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు.
Trending Tag
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
ఇజ్రాయెల్ –పాలస్తీనా యుద్ధంపై మరోసారి స్పందించిన భారత్
చైనాలో కుంగిన నేషనల్ హైవే, 19 మంది మృతి
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండాలు
మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి
అమెరికాలో టోర్నడోల బీభత్సం
డ్రాగన్ కవ్వింపులు, పీవోకేలో రోడ్డు నిర్మాణం
కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ మరోసారి ప్రతిపాదనలు
అమెరికాలో కారు ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి
ఎర్ర సముద్రంలో భారత్కు వస్తున్న నౌకపై దాడి
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు