హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
P Phaneendra | 17:55 PM, Thu May 09, 2024
డీఎల్ డీల్ తో మైదుకూరు లెక్కలు మారేనా
T Ramesh | 17:39 PM, Thu May 09, 2024
ప్రొద్దుటూరు లో గురుశిష్యుల మధ్య పోటీ
T Ramesh | 16:41 PM, Thu May 09, 2024
సందీప్ కిషన్ కొత్త సినిమా ‘మాయా వన్’ టీజర్ విడుదల అయింది
P Phaneendra | 16:31 PM, Thu May 09, 2024
మన ప్రధానమంత్రులు : మన్మోహన్ సింగ్ - 1
P Phaneendra | 16:15 PM, Thu May 09, 2024
జమ్మలమడుగులో కమలం వికసిస్తుందా...?
T Ramesh | 16:09 PM, Thu May 09, 2024
కమలాపురం ఎవరి పక్షం...?
T Ramesh | 15:27 PM, Thu May 09, 2024
పులివెందులలో తిరుగులేని వైఎస్ ఫ్యామిలీ
T Ramesh | 14:58 PM, Thu May 09, 2024
కడప అసెంబ్లీలో జోరు ఎవరిది...?
T Ramesh | 13:30 PM, Thu May 09, 2024
బద్వేలు- 2024 ఎవరిది...?
T Ramesh | 13:19 PM, Thu May 09, 2024
లోక్ సభ సమరం : కడప గడపలో రక్తసంబంధీకుల మధ్య ఆధిపత్య పోరు
T Ramesh | 13:09 PM, Thu May 09, 2024
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
రాజోలులో జనసేన నిలిచేనా?
Razole Assembly Constituency Profile
గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం ఒక ప్రత్యేకతను
సాధించింది. పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ సహా జనసేన అభ్యర్ధులందరూ డిపాజిట్లు కోల్పోయిన
వేళ ఆ పార్టీ గెలిచిన ఒకేఒక స్థానంగా రాజోలు నిలిచింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆ
అభ్యర్ధి వైఎస్ఆర్సిపి అనుకూలుడిగా మారిపోవడం అనూహ్యమేమీ కాదు. ఇప్పుడు అదే
రాజోలులో ఎన్డిఎ కూటమి తరఫున మళ్ళీ జనసేన
పార్టీయే పోటీ చేస్తుండడం విశేషం.
రాజోలు నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఎస్సీలకు రిజర్వ్ అయిన ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లె మండలాలు పూర్తిగానూ, మామిడికుదురు మండలంలో కొంత భాగమూ ఈ నియోజకవర్గంలో ఉన్నాయి.
రాజోలులో 1952, 1955 ఎన్నికల్లో సిపిఐ బోణీ చేసింది. 1962, 1967, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 1972లో స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. 1983, 1985లో తెలుగుదేశం రంగప్రవేశం చేసింది. 1989లో కాంగ్రెస్ గెలిచినా 1994, 1999లో తెలుగుదేశం ఆధిక్యం నిలబెట్టుకుంది. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2014లో రాష్ట్ర విభజన ఫలితంగా టిడిపి నుంచి గొల్లపల్లి సూర్యారావు వైఎస్ఆర్సిపి అభ్యర్ధి బొంతు రాజేశ్వరరావుపై గెలిచారు.
2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రాపాక వరప్రసాదరావు రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీని వీడారు. 2014లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసారు. 2019లో వైఎస్ఆర్సిపి టికెట్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దాంతో జనసేన అభ్యర్ధిగా బరిలో దిగారు. ఆ ఎన్నికలో తెలుగుదేశం నుంచి గొల్లపల్లి సూర్యారావు, వైఎస్ఆర్సిపి నుంచి బొంతు నాగేశ్వరరావు పోటీ చేసారు. అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ జనసేన తరఫున రాపాక వరప్రసాదరావు గెలిచారు. ఎన్నికల తర్వాత ఆయన వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఉండసాగారు. ఈ ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్ధిగా అమలాపురం ఎంపీ సీటుకు పోటీ చేస్తున్నారు.
2024 అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైఎస్ఆర్సిపి అభ్యర్ధిగా గొల్లపల్లి సూర్యారావు పోటీ చేస్తున్నారు. ఎన్డిఎ కూటమి నుంచి జనసేన అభ్యర్ధిగా దేవవరప్రసాద్ నిలబడ్డారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా సరెళ్ళ ప్రసన్నకుమార్ పోటీ చేస్తున్నారు.
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్ : ముగ్గురు తీవ్రవాదులు హతం
రాజమహేద్రవరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్ దౌర్హరాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
రఫా క్రాసింగ్ ను ఆధీనంలోకి తీసుకున్న ఇజ్రాయెల్
రాకెట్ లో సాంకేతిక లోపం, స్పేస్ జర్నీకి బ్రేక్
నిజ్జర్ హత్యలో అనుమానితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
‘ముందు రాయబరేలిలో గెలవండి రాహుల్’... కాస్పరోవ్ వివరణ
నిజ్జర్ హత్యలో అనుమానితులంటూ ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసిన కెనడా
UAE ను మళ్ళీ ముంచెత్తిన వానలు
పాలస్తీనా అనుకూలవాదుల నినాదాలతో రణరంగంగా మారిన కొలంబియా యూనివర్సిటీ
ఇజ్రాయెల్ –పాలస్తీనా యుద్ధంపై మరోసారి స్పందించిన భారత్
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ