T Ramesh

T Ramesh

కల్పవృక్ష వాహనంపై విహరించిన శ్రీ పద్మావతి అమ్మవారు

కల్పవృక్ష వాహనంపై విహరించిన శ్రీ పద్మావతి అమ్మవారు

రంగరంగ వైభవంగా తిరుచానూరు బ్రహ్మోత్సవాలు నేటి రాత్రి ఏడుగంటలకు అమ్మవారికి హనుమంతు వాహన సేవ తిరుచానూరు లో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు రంగరంగ...

‘అదాని’ ఒప్పందం జరిగినప్పుడు జగనే సీఎం : పురంధరేశ్వరి

‘అదాని’ ఒప్పందం జరిగినప్పుడు జగనే సీఎం : పురంధరేశ్వరి

అదానితో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు సీఎం గా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉన్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. ఇప్పుడు వైఎస్...

మిషన్ గగన్‌యాన్ : వ్యోమగాముల ప్రాథ‌మిక శిక్ష‌ణ పూర్తి

మిషన్ గగన్‌యాన్ : వ్యోమగాముల ప్రాథ‌మిక శిక్ష‌ణ పూర్తి

గగన్‌యాన్ మిషన్ లో భాగంగా ఇద్దరు యాత్రీకులు ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్నట్లు ఇస్రో తెలిపింది. నాసా, ఇస్రో ఆధ్వ‌రంలో ఇద్ద‌రు భార‌తీయ వ్యోమ‌గాములు అమెరికాలో శిక్ష‌ణ పొందినట్లు...

పల్టీకొట్టి లారీని ఢీకొట్టిన కారు… నలుగురు మృతి

పల్టీకొట్టి లారీని ఢీకొట్టిన కారు… నలుగురు మృతి

విజయనగరం జిల్లా పరిధిలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదం కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. భోగాపురం మండలం పోలాపల్లి పరిధిలో జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది....

పదో తరగతి ఇంటర్నల్స్ విషయంలో వెనక్కి తగ్గిన తెలంగాణ ప్రభుత్వం

పదో తరగతి ఇంటర్నల్స్ విషయంలో వెనక్కి తగ్గిన తెలంగాణ ప్రభుత్వం

సవరణ ఉత్తర్వులు జారీ తెలంగాణ ప్రభుత్వం,  10వ తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం (2024-25) నుంచి ఇంటర్నల్...

తిరుచానూరు కార్తిక బ్రహ్మోత్సవాలు… ముత్యపు పందిరిపై ఆదిలక్ష్మి

తిరుచానూరు కార్తిక బ్రహ్మోత్సవాలు… ముత్యపు పందిరిపై ఆదిలక్ష్మి

తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రోకంగా  జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి హంస వాహనంపై నుంచి భక్తులను అనుగ్రహించిన సిరుల తల్లి, శనివారం...

అదానీపై ‘అమెరికా’ఆరోపణలు… విదేశాంగ శాఖ స్పందన

అదానీపై ‘అమెరికా’ఆరోపణలు… విదేశాంగ శాఖ స్పందన

అదానీ సంస్థపై అమెరికా లో వచ్చిన ఆరోపణలపై భారత విదేశాంగశాఖ స్పందించింది. అది ప్రైవేటు సంస్థలు, కొంతమంది వ్యక్తులతోపాటు అమెరికా న్యాయశాఖకు సంబంధించిన వ్యవహారమని తేల్చి చెప్పింది....

ఇస్కాన్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్

ఇస్కాన్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్

హిందువులపై జరుగుతున్న దాడులపై నిరసన వ్యక్తం చేసిన సనాతన ప్రచారకర్త చిన్మయ్‌ కృష్ణదాస్‌ ను అరెస్టు చేసిన బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం, ఇస్కాన్ బ్యాంకు అకౌంట్లు కూడా...

వివాహబంధంలోకి కీర్తి సురేశ్… తిరుమలలో క్లారిటీ

వివాహబంధంలోకి కీర్తి సురేశ్… తిరుమలలో క్లారిటీ

సినీ హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. వచ్చే నెలలో ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. గోవాలో వచ్చే నెలలో తన పెళ్ళి...

బస్సు బోల్తా, పది మంది మృతి

బస్సు బోల్తా, పది మంది మృతి

మహారాష్ట్రలో ఘోరం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. నేటి మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది....

రాజ్యసభ సోమవారానికి వాయిదా

రాజ్యసభ సోమవారానికి వాయిదా

విపక్షాల ఆందోళన కారణంగా రాజ్యసభ శీతాకాల సమావేశాలు సోమవారానికి వాయిదాపడ్డాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారంతో పాటు యూపీలోని సంభల్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై విపక్షాలు నిరసనలు...

పదో తరగతి వార్షిక పరీక్షల విధానంలో మార్పు

పదో తరగతి వార్షిక పరీక్షల విధానంలో మార్పు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి తెలంగాణ స్కూల్ ఎడ్యూకేషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నల్స్ పరీక్షలు ఎత్తివేస్తిన్నట్లు...

మణిపూర్ లో సాధారణ పరిస్థితులు

మణిపూర్ లో సాధారణ పరిస్థితులు

మణిపూర్ లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలతో కొంతకాలంగా మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...

పెద్దశేష వాహనంపై నుంచి దర్శనమిచ్చిన శ్రీవారి పట్టపురాణి

పెద్దశేష వాహనంపై నుంచి దర్శనమిచ్చిన శ్రీవారి పట్టపురాణి

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి కార్తిక బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి ఉదయం అమ్మవారు పెద...

డిసెంబర్ 4న ఏపీ కేబినెట్

డిసెంబర్ 4న ఏపీ కేబినెట్

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం డిసెంబర్ 4న జరగనుంది. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని...

ఆంధ్రప్రదేశ్ కు తప్పిన తుఫాను ముప్పు

ఆంధ్రప్రదేశ్ కు తప్పిన తుఫాను ముప్పు

ఆంధ్రప్రదేశ్ కు తుఫాను ముప్పు తప్పిందని వాతావరణశాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంత‌రం చెంద‌లేద‌ని వివరించిందతి. ఈ తీవ్రవాయుగుండం ఈ రోజు సాయంత్రానికి...

కూటమి పాలనలో రాష్ట్రాభివృద్ధి తిరోగమనం : వైఎస్ జగన్

కూటమి పాలనలో రాష్ట్రాభివృద్ధి తిరోగమనం : వైఎస్ జగన్

సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికలు హామీలు అమలు చేయకపోగా స్కాంల పాలన...

టీమిండియాకు ఆస్ట్రేలియా ప్రధాని విందు

టీమిండియాకు ఆస్ట్రేలియా ప్రధాని విందు

భారత క్రికెట్ జట్టుకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంధోని అల్బనీస్ విందు ఇచ్చారు. ఆసీస్ పర్యటనలో ఉన్న టీమిండియాకు కాన్‌బెర్రాలోని ఆస్ట్రేలియన్‌ పార్లమెంట్‌ హౌస్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు...

ఏపీలో మరిన్ని ఆలయాలకు ధూప, దీప నైవేద్య నిధులు…!

ఏపీలో మరిన్ని ఆలయాలకు ధూప, దీప నైవేద్య నిధులు…!

ఆంధ్రప్రదేశ్ లోని మరిన్ని ఆలయాలకు ధూప, దీప నైవేద్యం కింద నిధులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆలయాలకు ఇస్తున్న నిధులను...

పీఎం మోదీని చంపేస్తామని ఓ మహిళ బెదిరింపు…!

పీఎం మోదీని చంపేస్తామని ఓ మహిళ బెదిరింపు…!

ముంబై పోలీసుల అదుపులో అనుమానితురాలు    ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు...

బ్రహ్మాండ జనని బ్రహ్మోత్సవం …ఆగమోక్తంగా ధ్వజారోహణం

బ్రహ్మాండ జనని బ్రహ్మోత్సవం …ఆగమోక్తంగా ధ్వజారోహణం

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో నేటి నుంచి కార్తిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి ఉదయం 9...

నాగాలాండ్‌ లో భూ ప్రకంపనలు

నాగాలాండ్‌ లో భూ ప్రకంపనలు

నాగాలాండ్ లో భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కిఫిర్‌ లో గురువారం ఉదయం 7:22 గంటలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై...

బెజవాడ దుర్గమ్మ హుండీ కానుకలు లెక్కింపు

బెజవాడ దుర్గమ్మ హుండీ కానుకలు లెక్కింపు

ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని హుండీ కానుకలు లెక్కించారు. కనకదుర్గమ్మ, మల్లేస్వారస్వామిని దర్శించుకుంటున్న భక్తులు, పెద్దఎత్తున కానుకలు సమర్పిస్తున్నారు. నగదుతో పాటు బంగారు,...

సీఎం పదవిపై ఆశ లేదు… మోదీ మాటకు కట్టుబడి ఉంటా : ఏక్‌నాథ్ శిందే

సీఎం పదవిపై ఆశ లేదు… మోదీ మాటకు కట్టుబడి ఉంటా : ఏక్‌నాథ్ శిందే

మహారాష్ట్ర సీఎం పదవిపై ఉత్కంఠ వీడింది. సీఎం పదవికి ఎవరిని ఎంపిక చేసినా ఫర్వాలేదని శివసేన చీఫ్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిందే ప్రకటించారు. తాను...

సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు …!

సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు …!

సకాలంలో స్పందించి రక్షించిన రాష్ట్రప్రభుత్వ యంత్రాంగం, నేవీ అధికారులను అభినందించిన మంత్రి అచ్చెన్నాయుడు   ప్రతికూల వాతావరణం మధ్య సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులను  కాపాడి ఒడ్డుకు చేర్చినట్లు...

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ భేటీ అయ్యారు. పార్లమెంటు భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయనతో సమావేశమైన పవన్ ,  జలజీవన్‌ మిషన్‌...

విపక్షాల ఆందోళన: పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపటికి వాయిదా

విపక్షాల ఆందోళన: పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపటికి వాయిదా

పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమవగానే విపక్షాల ఆందోళనకు దిగాయి.  తొలుత లోక్‌సభ గంటపాటు వాయిదా పడింది....

ప‌తినెట్టంప‌డి మెట్ల‌పై ‘పోలీసుల’ ఫోటోషూట్‌

ప‌తినెట్టంప‌డి మెట్ల‌పై ‘పోలీసుల’ ఫోటోషూట్‌

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విశ్వహిందూ పరిషత్ శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప స్వామి ఆల‌యంలో అపచారం జరిగింది. ప‌తినెట్టంప‌డి బంగారు మెట్ల‌పై స్థానికంగా విధులు నిర్వ‌ర్తిస్తున్న పోలీసులు ఫోటోషూట్...

అయోధ్య రాముడికి దుబ్బాక చేనేత వస్త్రం

కూర్మ ద్వాదశి : పదిరోజులు ముందే అయోధ్య రామాలయ వార్షికోత్సవాలు

శ్రీరామ స్వామి జన్మభూమి అయిన అయోధ్య లో వచ్చే ఏడాది జనవరిలో నూతన రామాలయ వార్షికోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. అయితే ఈ వేడుకలు పదిరోజులు ముందే జరగనున్నాయి....

తిరుమలలో ‘ముక్కోటి ఏకాదశి’ ఏర్పాట్లు

తిరుమలలో ‘ముక్కోటి ఏకాదశి’ ఏర్పాట్లు

ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అన్నప్రసాదం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో ముక్కోటి ఏకాదశి ని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ చర్యలు...

ప‌తినెట్టంప‌డి మెట్ల‌పై ‘పోలీసుల’ ఫోటోషూట్‌

బంగ్లాదేశ్ లో చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుపై భారత విదేశాంగ శాఖ ఆగ్రహం

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు, సనాతన ధర్మాన్ని బోధించే ఆధ్యాత్మికవేత్తల అక్రమ నిర్బంధాలు,  ఆలయాల ధ్వంసంపై  భారత ప్రభుత్వం మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ లో...

సంభాల్ హింస: ఎస్పీ ఎంపీ, ఎమ్మెల్యే కుమారుడిపై కేసు

సంభాల్ హింస: ఎస్పీ ఎంపీ, ఎమ్మెల్యే కుమారుడిపై కేసు

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌ జిల్లాలో  జరిగిన హింసపై  పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ  ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్, స్థానిక  ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్...

కీలక ప్రయోగాలకు సిద్ధమైన ఇస్రో

కీలక ప్రయోగాలకు సిద్ధమైన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కీలక ప్రయోగాలకు సిద్ధమైంది. వచ్చే నెల ఇస్రో రెండు రాకెట్ ప్రయోగాలను చేపట్టనుంది. డిసెంబర్ 4న పీఎస్ఎల్వీ సీ59, డిసెంబర్...

పెర్త్ టెస్ట్ లో భారత్ ఘనవిజయం

పెర్త్ టెస్ట్ లో భారత్ ఘనవిజయం

బోర్డ‌ర్‌-గా‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా జ‌రిగిన‌ తొలి టెస్టులో భార‌త్ విజయం సాధించింది. రోహిత్ శర్మ గైర్హాజరీతో బుమ్రా ఈ మ్యాచ్ కు నాయకత్వం వహించాడు....

మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌ పదవికి నానా పటోలే రాజీనామా

మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌ పదవికి నానా పటోలే రాజీనామా

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో కాంగ్రెస్‌ అగ్రనేతలకు తీరని అవమానాన్ని మిగిల్చింది. ప్రతిపక్ష కూటమిలో మహావికాస్ అఘాడీ (ఎంవీఏ)లో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు మరాఠనేలపై...

శునకాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు…!

శునకాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు…!

వీధి కుక్కల నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజలను హడలెత్తిస్తున్న వీధి శునకాల కట్టడికి చర్యలు తీసుకుంటోంది. కుక్కల సంఖ్యను అదుపు చేసేందుకు గర్భధారణ నియంత్రణ...

పెర్త్ టెస్ట్ DAY-4: లక్ష్యఛేదనలో చెమటోడుస్తున్న ఆసీస్

పెర్త్ టెస్ట్ DAY-4: లక్ష్యఛేదనలో చెమటోడుస్తున్న ఆసీస్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్, భారత్ మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ నాలుగో రోజు ఆట కీలకంగా మారింది. నాలుగో రోజు ఆట ప్రారంభమైన...

అయ్యప్ప శరణఘోషతో మార్మోగుతున్న శబరిమల

అయ్యప్ప శరణఘోషతో మార్మోగుతున్న శబరిమల

భక్తులతో శబరిమల ప్రాంతం కిటకిటలాడుతోంది. ‘‘ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప’’ శరణగోషతో మార్మోగుతోంది.  మండల దీక్ష చేపట్టిన అయ్యప్ప దీక్షా స్వాములు వేలాదిగా స్వామివారిని దర్శించుకుని...

పెర్త్ టెస్ట్ DAY3: విరాట్ సెంచరీ, విజయానికి చేరువలో బుమ్రా సేన …!

పెర్త్ టెస్ట్ DAY3: విరాట్ సెంచరీ, విజయానికి చేరువలో బుమ్రా సేన …!

భారత టాప్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దాదాపు 16 నెలల తర్వాత టెస్టుల్లో సెంచరీ చేశాడు. పెర్త్ వేదికగా ఆసీస్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మూడో...

పిచ్చుకల కనుమరుగుపై ప్రధాని మోదీ ఆవేదన

పిచ్చుకల కనుమరుగుపై ప్రధాని మోదీ ఆవేదన

పట్టణీకరణ కారణంగా పిచ్చుకల మనుగడ ప్రశ్నార్థకంగా తయారైందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నగరాల్లో ఎక్కడా పిచ్చుకలు కనిపించడం లేదన్నారు. మన్‌ కీ బాత్‌...

రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 20 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్‌ భవనంలో...

విశాఖకు ప్రధాని మోదీ, ఏయూలో బహిరంగ సభ

విశాఖకు ప్రధాని మోదీ, ఏయూలో బహిరంగ సభ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. ఈ నెల 29న విశాఖలో పర్యటించి ఏయూలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. విశాఖ నుంచే...

ఆర్మీ రిక్రూట్మెంట్: హైదరాబాద్ లో అగ్నివీర్ ర్యాలీ

ఆర్మీ రిక్రూట్మెంట్: హైదరాబాద్ లో అగ్నివీర్ ర్యాలీ

డిసెంబర్ 8 నుంచి 16 వరకు నియామకాలు భారత సైన్యంలో చేరాలనుకునే యువతీయువకులకు శుభవార్త, ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు, అభ్యర్ధుల ఎంపికకు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది...

పెర్త్ టెస్ట్DAY-3: తొలి పర్యటనలోనే ఆసీస్ పై జైస్వాల్ అద్భుత శతకం

పెర్త్ టెస్ట్DAY-3: తొలి పర్యటనలోనే ఆసీస్ పై జైస్వాల్ అద్భుత శతకం

బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లో జ‌రుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో భారత్ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ సెంచ‌రీ చేశాడు. 94 పరుగులు వద్ద...

అభివృద్ధి, సుపరిపాలనతో మహారాష్ట్రలో విజయం : ప్రధాని మోదీ

అభివృద్ధి, సుపరిపాలనతో మహారాష్ట్రలో విజయం : ప్రధాని మోదీ

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించడంపై ప్రధాని నరేంద్రమోదీ  సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు....

పెర్త్ టెస్ట్  Stumps Day 2: సెంచరీకి చేరువలో జైస్వాల్, రాహుల్ అర్ధ శతకం

పెర్త్ టెస్ట్  Stumps Day 2: సెంచరీకి చేరువలో జైస్వాల్, రాహుల్ అర్ధ శతకం

బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త జ‌ట్టు పై చేయి సాధించింది.  ఆతిథ్య జ‌ట్టును తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 104...

‘మహా’ విజయంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

‘మహా’ విజయంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

సీఎం అభ్యర్థిపై కూటమి తర్జనభర్జనలు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి...

ఏపీ అసెంబ్లీలో ఆర్ధిక కమిటీల ఎన్నిక

ఏపీ అసెంబ్లీలో ఆర్ధిక కమిటీల ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆర్థిక కమిటీల్లో భాగంగా ప్రజాపద్ధుల కమిటీ, శాసనసభ అంచనాల కమిటీ, ప్రభుత్వ సంస్థల కమిటీలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సభ్యులను ఎన్నుకున్నారు. రాష్ట్ర...

పెర్త్ టెస్ట్ DAY-1: తొలి ఇన్నింగ్స్ లో భారత్ స్వల్ప ఆధిక్యం

పెర్త్ టెస్ట్ DAY-1: తొలి ఇన్నింగ్స్ లో భారత్ స్వల్ప ఆధిక్యం

భారత్ కు 46 ప‌రుగుల ఆధిక్యం బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లోజ‌రుగుతున్న తొలి టెస్టులో  ఆస్ట్రేలియా  మొద‌టి ఇన్నింగ్స్ లో 104 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది....

రాహుల్, ఖర్గే కు పరువునష్టం దావా నోటీసులు

రాహుల్, ఖర్గే కు పరువునష్టం దావా నోటీసులు

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి శుక్రవారం రూ.100 కోట్ల పరువునష్టం దావా నోటీసులు జారీ అయ్యాయి. తనపై...

పెర్త్ టెస్ట్ DAY-1: ఆసీస్ ఆపసోపాలు…59 పరుగులకే 7 వికెట్లు

పెర్త్ టెస్ట్ DAY-1: ఆసీస్ ఆపసోపాలు…59 పరుగులకే 7 వికెట్లు

పెర్త్  టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ ఆపసోపాలు పడుతోంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులకు...

భారత్ సుందరమైన ఇంద్రధనస్సు వంటిది : రాష్ట్రపతి ముర్ము

భారత్ సుందరమైన ఇంద్రధనస్సు వంటిది : రాష్ట్రపతి ముర్ము

హైదరాబాద్ లో భాగ్యనగర్ లోక్ మంథన్ భిన్న సంస్కృతుల సమ్మేళనంతో భారత్ , సుందరమైన ఇంద్రధనస్సులా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత్...

పెర్త్ టెస్ట్ DAY-1: టీ బ్రేక్ సమయానికే భారత్ ఆలౌట్

పెర్త్ టెస్ట్ DAY-1: టీ బ్రేక్ సమయానికే భారత్ ఆలౌట్

టాప్ స్కోరర్ గా తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (41) బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌...

దండకారణ్యంలో 10 మంది మావోయిస్టులు మృతి

దండకారణ్యంలో 10 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ ఫరిధిలోని దండకారణ్యం తుపాకుల మోతతో మరోసారి దద్దరిల్లింది. సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు...

పెర్త్ టెస్ట్ -DAY1: భారత్ టాప్ ఆర్డర్ మరోసారి విఫలం

పెర్త్ టెస్ట్ -DAY1: భారత్ టాప్ ఆర్డర్ మరోసారి విఫలం

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ మొదలైంది. పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగింది. అయితే...

అమెరికా ఆరోపణలు నిరాధారం : అదానీ గ్రూప్

అమెరికా ఆరోపణలు నిరాధారం : అదానీ గ్రూప్

తమ సంస్థపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేసిన ఆరోపణలపై అదానీ గ్రూప్‌ స్పందించింది. సోలార్‌ పవర్‌ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇవ్వజూపినట్లు చేసిన అభియోగాలను తోసిపుచ్చింది. చట్టాలకు లోబడి...

జమ్ముకశ్మీర్ లో సున్నాకు దిగువన ఉష్ణోగ్రత

జమ్ముకశ్మీర్ లో సున్నాకు దిగువన ఉష్ణోగ్రత

జమ్ముకశ్మీర్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే సున్నాకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో చలి...

కలవరపెడుతున్న సంతానోత్పత్తి రేటులో క్షీణత

కలవరపెడుతున్న సంతానోత్పత్తి రేటులో క్షీణత

ఇదే ధోరణి కొనసాగితే భారత్ పై సానుకూల, ప్రతికూల ప్రభావాలు దేశంలో సంతానోత్పత్తి రేటు క్షీణత కలవరానికి గురిచేస్తోంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా పేరొందిన...

పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత మోదీదే

పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత మోదీదే

పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ అన్నారు. మహిళలు,యువత,రైతులు, శ్రామికులు అన్ని...

పెర్త్ టెస్ట్ కెప్టెన్ గా బుమ్రా…

పెర్త్ టెస్ట్ కెప్టెన్ గా బుమ్రా…

బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. సిరీస్ లో భాగగా పెర్త్‌లో జరిగే తొలి టెస్టు కు బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. వ్యక్తిగత కారణాలతో...

తిరుమలలో శ్రీరామచంద్ర ఉత్సవ మూర్తికి అంగుళీ సంధాన సంప్రోక్షణం

తిరుమలలో శ్రీరామచంద్ర ఉత్సవ మూర్తికి అంగుళీ సంధాన సంప్రోక్షణం

తిరుమలలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 2021 సంవత్సరంలో శ్రీరాముల విగ్రహాం ఎడమచేయి మధ్య వేలి...

సీబీఎస్ఈ డేట్‌షీట్- 2025 విడుదల

సీబీఎస్ఈ డేట్‌షీట్- 2025 విడుదల

సీబీఎస్ఈ డేట్‌షీట్- 2025 విడుదలైంది. 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.ఫిబ్రవరి 15, 2025న 10వ, 12వ తరగతుల పరీక్షలు...

పీఎం మన్ కీ బాత్ తరహాలో ఏపీ సీఎం…

పీఎం మన్ కీ బాత్ తరహాలో ఏపీ సీఎం…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రభుత్వ కార్యక్రమాలు, సామాజిక సమస్యలు, విశిష్ట వ్యక్తులు, సందర్భాలపై ప్రధాని మోదీ, తన...

పోలవరం ఏపీ గేమ్ ఛేంజర్ : సీఎం చంద్రబాబు

పోలవరం ఏపీ గేమ్ ఛేంజర్ : సీఎం చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టును 2027కి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో...

ఆ బ్యాంకుల్లో మైనారిటీ వాటా విక్రయానికి సిద్ధమైన కేంద్రం…?

ఆ బ్యాంకుల్లో మైనారిటీ వాటా విక్రయానికి సిద్ధమైన కేంద్రం…?

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల ఉపసంహరణ దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. నాలుగు కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మైనారిటీ...

ఆర్బీఐ గవర్నర్‌ పదవీకాలం మరోసారి పొడిగించే యోచన…!

ఆర్బీఐ గవర్నర్‌ పదవీకాలం మరోసారి పొడిగించే యోచన…!

భార‌తీయ రిజ‌ర్వు బ్యాంక్(RBI) గ‌వ‌ర్నర్ శ‌క్తికాంత దాస్ పదవీకాలాన్నికేంద్ర ప్రభుత్వం మరోసారి పొడింగించే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఆయన పదవీ కాలం వచ్చే నెల...

అరేబియా సముద్రంలో పాక్, భారత్ మధ్య భారీ ఛేజింగ్

అరేబియా సముద్రంలో పాక్, భారత్ మధ్య భారీ ఛేజింగ్

భారత కోస్ట్ గార్డ్ షిప్, అరేబియా సముద్రంలో భారీ ఛేజింగ్ చేసింది. భారత మత్స్యకారులను బంధించి తీసుకెళుతున్న పాకిస్తాన్ షిప్ ను భారత కోస్ట్ గార్డ్ షిప్...

బ్రెజిల్‌ లో G20 సదస్సు: పలువురు దేశాధినేతలతో పీఎం మోదీ భేటీ

బ్రెజిల్‌ లో G20 సదస్సు: పలువురు దేశాధినేతలతో పీఎం మోదీ భేటీ

బ్రెజిల్‌లోని రియో డి జనిరో వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో భారత ప్రధాని మోదీ పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా పలువురు దేశాధినేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఫ్రాన్స్...

‘కాగ్’ అధిపతిగా సంజయ్‌మూర్తి, తొలి తెలుగు వ్యక్తిగా ఘనత

‘కాగ్’ అధిపతిగా సంజయ్‌మూర్తి, తొలి తెలుగు వ్యక్తిగా ఘనత

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG)గా కొండ్రు సంజయ్‌మూర్తి నియమితులయ్యారు. సంజయ్ మూర్తి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు.  కాగ్‌ చీఫ్‌గా ఓ తెలుగు వ్యక్తి నియమితులవడం ఇదే...

మున్సిపల్ చట్టాల సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

మున్సిపల్ చట్టాల సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నా  స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించే బిల్లుకు...

ఏపీలో ఆరు కొత్త ఎయిర్ పోర్టులు…!

ఏపీలో ఆరు కొత్త ఎయిర్ పోర్టులు…!

ఆంధ్రప్రదేశ్ అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఏపీ వ్యాప్తంగా  ఆరు చోట్ల కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు...

చంద్రబాబు ఇంట విషాదం… నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూత

చంద్రబాబు ఇంట విషాదం… నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. నేటి మధ్యాహ్నం...

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు.. పెద్ద సంఖ్యలో నక్సల్స్‌ మృతి..!

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు.. పెద్ద సంఖ్యలో నక్సల్స్‌ మృతి..!

ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, నక్సలైట్ల మధ్య మరోమారు ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని మాద్ పరిధిలో ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఇరువర్గాల మధ్య జరుగుతున్న కాల్పుల్లో నక్సలైట్లు...

యూట్యూబర్ పాల్ చేతిలో మైక్‌ టైసన్‌ ఓటమి

యూట్యూబర్ పాల్ చేతిలో మైక్‌ టైసన్‌ ఓటమి

ప్రపంచ మాజీ హెవీ వెయిట్‌ చాంపియన్ మైక్ టైసన్ ఓటమిచెందాడు.  టెక్సాస్‌లో జ‌రిగిన బిగ్ బౌట్‌లో మైక్ టైసన్‌ను సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, యువ బాక్సర్ జేక్‌...

శబరిమలలో ఉద్విగ్నక్షణాలు

శబరిమలలో ఉద్విగ్నక్షణాలు

వచ్చే ఏడాది జనవరి 15 న మకరజ్యోతి దర్శనం కేరళలోని శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరిచారు. మండలం-మకరవిళక్కు మహాపడి పూజల కోసం...

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు ఆరోగ్యం విషమం

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు ఆరోగ్యం విషమం

ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు,  మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు ఆరోగ్యం విషమించింది. ఆయన గత వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రామ్మూర్తి నాయుడి ఆరోగ్యం...

టీ20 మ్యాచ్ లో చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా…

టీ20 మ్యాచ్ లో చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా…

దక్షిణాఫ్రికా పర్యటనను భారత టీ20 జట్టు విజయవంతంగా ముగించింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–1తో కైవసం చేసుకుంది. అన్ని రంగాల్లో భారత జట్టు దక్షిణాఫ్రికా పై పైచేయి...

ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానానికి సాంకేతిక సమస్య

ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానానికి సాంకేతిక సమస్య

ప్రధాని నరేంద్రమోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఝార్ఖండ్ పర్యటనలో భాగంగా ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. పర్యటన కార్యక్రమాలు ముగించుకొని దిల్లీకి తిరిగి వెళ్లేందుకు...

వారంలో ఆరు రోజులు పనిచేయాల్సిందే…!

వారంలో ఆరు రోజులు పనిచేయాల్సిందే…!

బలమైన విలువలు, కష్టపడే తత్వం ఉంటేనే దేశాభివృద్ధి అని వ్యాఖ్య పనిగంటలపై ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి మరోసారి స్పందించారు. వారంలో ఆరు రోజులు పనిచేయాలని గతంలో...

పినాకా రాకెట్ లాంచర్ పరీక్ష విజయవంతం

పినాకా రాకెట్ లాంచర్ పరీక్ష విజయవంతం

ఏక కాలంలో 12 రాకెట్లు ఫైర్ పినాకా రాకెట్ లాంచ‌ర్‌ను డీఆర్డీవో విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది.ఆయుధ వ్య‌వ‌స్థకు చెందిన రేంజ్‌, క‌చ్చిత‌త్వం, స్థిర‌త్వం, ఫైరింగ్ రేట్‌ను నేడు ప‌రీక్షించారు....

శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో అధికార ఎన్‌పీపీ విజయం

శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో అధికార ఎన్‌పీపీ విజయం

శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే నేతృత్వంలోని అధికార నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) మెజారిటీ సాధించింది. శ్రీలంక ఎన్నికల కమిషన్...

‘డాకు మహారాజ్’గా నందమూరి బాలయ్య, టీజర్ అదరహో…

‘డాకు మహారాజ్’గా నందమూరి బాలయ్య, టీజర్ అదరహో…

టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ, లీడ్ రోల్ లో నటిస్తుండగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎన్‌బీకే 109’ మూవీ టీజర్ విడుదలైంది.  సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై...

శబరిమల యాత్రీకుల కోసం ప్రత్యేక వాతావరణ సమాచారం

శబరిమల యాత్రీకుల కోసం ప్రత్యేక వాతావరణ సమాచారం

శబరిమల యాత్రీకుల కోసం భారత వాతావరణ శాఖ (IMD) కీలకచర్యలు చేపట్టింది. యాత్రీకుల కోసం స్థానిక వాతావరణ వ్యవస్థను ఏర్పాటు చేసి సమాచారం అందజేస్తోంది.   అమర్‌నాథ్‌, చార్‌ధామ్‌లలో...

మహాదేవుడి నామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

మహాదేవుడి నామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు, ఆలయాలు మహాదేవుడి స్మరణతో మార్మోగుతున్నాయి. కార్తిక పౌర్ణమి సందర్భంగా  తెల్లవారు జామున నదులు, సముద్రాల్లో పుణ్యస్నానాలు చేసిన భక్తులు గంగమ్మకు పూజలు చేసి...

దిల్లీకి సీఎం చంద్రబాబు… రేపు మహారాష్ట్రలో పర్యటన

దిల్లీకి సీఎం చంద్రబాబు… రేపు మహారాష్ట్రలో పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దిల్లీ పర్యటనకు వెళుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన వెలగపూడి సచివాలయం నుంచి హెలీకాఫ్టర్ ద్వారా గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో...

విజయనగరం ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ రద్దు

విజయనగరం ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ రద్దు

కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. విజయనగరం స్థానికసంస్థల  ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నికలు వస్తాయని భావించిన వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ...

తిరుమల శ్రీవారి సేవలో శృంగేరి శారదాపీఠం జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీస్వామి

తిరుమల శ్రీవారి సేవలో శృంగేరి శారదాపీఠం జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీస్వామి

శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం, దక్షిణామ్నాయ శ్రీ శారదాపీఠం సన్నిధానమ్ శ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామి , 12 ఏళ్ళ తర్వాత తిరుమల, తిరుపతి పర్యటనకు వచ్చారు....

శ్రీలంకలో పార్లమెంట్‌ ఎన్నికలు: రేపే ఫలితాలు

శ్రీలంకలో పార్లమెంట్‌ ఎన్నికలు: రేపే ఫలితాలు

రెండేళ్ల క్రితం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న శ్రీలంకలో నేడు పార్లమెంట్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా, ఓటర్లు పెద్ద...

అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ గా తులసీ గబ్బార్డ్

అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ గా తులసీ గబ్బార్డ్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ వచ్చే జనవరిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బాధ్యతలు చేపట్టడానికి ముందే ట్రంప్, తన జట్టును ఎన్నుకుంటున్నారు. అనుకూలురు,...

సోషల్ మీడియా అరెస్టులపై చర్చకు వైసీపీ డిమాండ్ … ఏపీ శాసనమండలి వాయిదా

సోషల్ మీడియా అరెస్టులపై చర్చకు వైసీపీ డిమాండ్ … ఏపీ శాసనమండలి వాయిదా

మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక   బడ్జెట్‌ సమావేశాలు  మూడో రోజు ప్రారంభమైన కాసేపటికే ఏపీ శాసనమండలి వాయిదా పడింది. సోషల్‌ మీడియా కార్యకర్తల...

మరో రికార్డు సృష్టించనున్న అయోధ్య

మరో రికార్డు సృష్టించనున్న అయోధ్య

ఇప్పటికే మూడు ఘనతలు సాధించిన శ్రీరాముడి జన్మభూమి శ్రీరాముడి జన్మభూమి అయిన  అయోధ్య పలు రికార్డులు వేదికగా నిలుస్తోంది. నవంబర్‌ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా మరో...

మూడో టీ20లో భారత్ విజయం

మూడో టీ20లో భారత్ విజయం

లక్ష్యఛేదనలో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో సూర్యసేన 2-1ఆధిక్యం సాధించింది....

జమ్మూ కశ్మీర్‌లో యాక్టివ్ గా  విదేశీ ఉగ్రవాదులు…

జమ్మూ కశ్మీర్‌లో యాక్టివ్ గా  విదేశీ ఉగ్రవాదులు…

జమ్మూ కశ్మీర్‌లో విదేశీ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నిఘావర్గాలు తెలిపాయి. సరిహద్దుల్లోకి చొరబడడం మానిన ఉగ్రవాదులు  అంతర్గత ప్రాంతాల్లో దాక్కొని దాడులకు తెగబడుతున్నాయని...

శాసనసమండలి నుంచి వైసీపీ వాకౌట్

శాసనసమండలి నుంచి వైసీపీ వాకౌట్

విశాఖపట్నం జిల్లాలో డయేరియాతో మరణాల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ శాసన మండలి  సమావేశాల నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. డయేరియా మరణాలు లేవంటూ మంత్రి శాసనమండలి...

భారత జట్టు కోసం ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌

భారత జట్టు కోసం ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌

  సీనియర్ల ప్రాక్టిస్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత జట్టు కోసం ఇంట్రా-స్క్వాడ్ 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ని షెడ్యూల్...

హెచ్ఆర్సీ, లోకాయుక్త కమిషన్ తరలింపుపై విచారణ

హెచ్ఆర్సీ, లోకాయుక్త కమిషన్ తరలింపుపై విచారణ

మానవ హక్కుల కమిషన్ (HRC), లోకాయుక్త కమిషన్ లను అమరావతి నుంచి తరలించే అంశంపై  ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.  హెచ్ఆర్సీ, లోకాయుక్త కమిషన్ లను  అమరావతిలోనే...

నైజీరియా, బ్రెజిల్, గయానా పర్యటనకు ప్రధాని మోదీ

నైజీరియా, బ్రెజిల్, గయానా పర్యటనకు ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. నవంబర్ 16 నుంచి 21 వరకు రెండు వేర్వేరు ఖండాల్లోని మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ఆఫ్రికా...

పట్టాలు తప్పిన గూడ్సు , 31 రైళ్ళ రాకపోకలపై తీవ్ర ప్రభావం

పట్టాలు తప్పిన గూడ్సు , 31 రైళ్ళ రాకపోకలపై తీవ్ర ప్రభావం

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా పరిధిలో  గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో నడిచే  రైళ్ళ రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.  మరమ్మతులు చేపట్టిన రైల్వే...

వైష్ణవ ఆలయాల్లో  వేడుకగా కైశిక ద్వాదశి ఆస్థానం

వైష్ణవ ఆలయాల్లో  వేడుకగా కైశిక ద్వాదశి ఆస్థానం

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైష్ణవ ఆలయాల్లో కైశిక ద్వాదశి  ఆస్థానం వేడుకగా నిర్వహించారు. కలియుగదైవం శ్రీవేంకటేశుడు కొలువైన తిరుమలలో కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక‌గా జ‌రిగింది. తెల్లవారు...

Page 8 of 19 1 7 8 9 19