T Ramesh

T Ramesh

పారిస్ ఒలింపిక్స్‌ : సెమీస్‌లోకి భారత హాకీ జట్టు

పారిస్ ఒలింపిక్స్‌ : సెమీస్‌లోకి భారత హాకీ జట్టు

పారిస్ ఒలింపిక్స్ లో హాకీ భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో బ్రిటన్ జట్టును ఓడించి సెమీస్ కు వెళ్ళింది. మ్యాచ్...

2029లోనూ విపక్షానికే ఇండీ కూటమి పరిమితం : అమిత్ షా

2029లోనూ విపక్షానికే ఇండీ కూటమి పరిమితం : అమిత్ షా

ఎన్డీయే కూటమి 2029లోనూ అధికారంలోకి వస్తుందని, మోదీ ప్రధానిగా ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇండీ కూటమి మరోసారి విపక్షంలో కూర్చోవడం ఖాయమన్నారు. చండీఘడ్‌...

ఉత్తరప్రదేశ్‌లో విషాదం, ఏడుగురి ప్రాణాలు తీసిన రోడ్డు ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లో విషాదం, ఏడుగురి ప్రాణాలు తీసిన రోడ్డు ప్రమాదం

ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది. కారు, బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు చనిపోయారు. ఈ ఘటన ఇటావా జిల్లాలోని ఉస్రహార్ లో జరిగింది. లఖ్‌నవూ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం...

అంతరిక్షంలో అద్భుత నిధి: బంగారం,ప్లాటినం నిక్షేపాలు

అంతరిక్షంలో అద్భుత నిధి: బంగారం,ప్లాటినం నిక్షేపాలు

అంతరిక్షంలో అద్భుత నిధిని నాసా కనిపెట్టింది. విలువైన బంగారం, ప్లాటినం, ఇతర విలువైన లోహాలు ఉన్నట్లు తెలిపింది. 1852లో అన్నీబలే డి గాస్పరిస్‌ కనుగొన్న గ్రహశకలం16 సైకిపై...

బిహార్ సీఎం ఆఫీసుకు బాంబు బెదిరింపు …!

బిహార్ సీఎం ఆఫీసుకు బాంబు బెదిరింపు …!

బిహార్ ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO) గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు ఈ మెయిల్ పంపారు. సీఎం ఆఫీస్‌ను బాంబుతో పేల్చేస్తామని మెయిల్ లో పేర్కొన్నారు.  బిహార్‌ స్పెషల్‌...

ఆగస్టులో గరుడవాహనంపై రెండుమార్లు  శ్రీ మలయప్ప స్వామి విహారం

ఆగస్టులో గరుడవాహనంపై రెండుమార్లు  శ్రీ మలయప్ప స్వామి విహారం

కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి ఆగస్టులో రెండుమార్లు గరుడవాహనసేవ జరగనుంది. ఆగస్టు 9న  గరుడ పంచమి, ఆగస్టు 19న శ్రావణ పౌర్ణమి  సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై...

శ్రీశైలంలో శ్రావణమాసం పూజలు, పర్వదినాల్లో స్పర్శ దర్శనం నిలిపివేత

శ్రీశైలంలో శ్రావణమాసం పూజలు, పర్వదినాల్లో స్పర్శ దర్శనం నిలిపివేత

శ్రావణ మాసంలో  భక్తుల రద్దీ దృష్ట్యా  ఈ నెల 5 నుంచి శ్రీశైలం క్షేత్రంలో స్పర్శ దర్శనాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏకాదశి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ...

ప్రపంచ ఆహార భద్రతకు భారత్ కృషి: ప్రధాని మోదీ

ప్రపంచ ఆహార భద్రతకు భారత్ కృషి: ప్రధాని మోదీ

ప్రపంచ ఆహార భద్రతకు భారత్‌ కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.  దేశంలో ఆహార నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దిల్లీలో...

మైనర్ పై అఘాయిత్యం కేసు: ఎస్పీ నేత బేకరీ కూల్చివేత

మైనర్ పై అఘాయిత్యం కేసు: ఎస్పీ నేత బేకరీ కూల్చివేత

మైనర్ పై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ప్రధాన నిందితుడికి సంబంధించిన బేకరీని ప్రభుత్వం కూల్చివేసింది. అయోధ్యలో అతడికి సంబంధించిన బేకరీని...

బంగ్లాదేశ్‌లో మళ్ళీ అల్లర్లు :సోషల్ మీడియాపై తాత్కాలిక నిషేధం

బంగ్లాదేశ్‌లో మళ్ళీ అల్లర్లు :సోషల్ మీడియాపై తాత్కాలిక నిషేధం

బంగ్లాదేశ్ లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. రిజర్వేషన్ల వివాదం తో  ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవడంతో సోషల్ మీడియాపై ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది.  ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టిక్‌టాక్,...

తిరుమల వెంకన్నకు రూ. 125 కోట్లు, శ్రీశైల మల్లన్నకు రూ. 3.31కోట్ల ఆదాయం

తిరుమల వెంకన్నకు రూ. 125 కోట్లు, శ్రీశైల మల్లన్నకు రూ. 3.31కోట్ల ఆదాయం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని జూలైలో 22.13 లక్షల మంది దర్శించుకున్నారని, హుండీ ద్వారా రూ.125.35 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ ఈవో జే.శ్యామలరావు చెప్పారు. జూలైలో 1.04...

వరదలతో అల్లాడుతున్న ఉత్తరాది : కేదార్‌నాథ్ లో ముమ్మరంగా సహాయ చర్యలు

వరదలతో అల్లాడుతున్న ఉత్తరాది : కేదార్‌నాథ్ లో ముమ్మరంగా సహాయ చర్యలు

ఉత్తరాదిలో భారీ వర్షాలతో మెరుపు వరదలు సంభవించాయి. దీంతో స్థానికులతో పాటు పుణ్యక్షేత్రాల దర్శనానికి వచ్చిన భక్తులు నానా యాతన పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోనూ పరిస్థితి భయంకరంగా ఉంది....

రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం తీపికబురు

రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం తీపికబురు

రాజధాని అమరావతి నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు ఇచ్చిన రైతులకు మరో ఐదేళ్ళు కౌలు చెల్లిస్తామని ఏపీ ఎన్డీయే ప్రభుత్వం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన...

‘‘శ్రీవారి సొమ్మును చోరీ చేసిన దొంగతో ‘ఆ అధికారులు‘ కుమ్మక్కు’’

‘‘శ్రీవారి సొమ్మును చోరీ చేసిన దొంగతో ‘ఆ అధికారులు‘ కుమ్మక్కు’’

గత ఐదేళ్ళ వైసీపీ పాలనలో తితిదే పరిధిలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ అన్నారు. అక్రమార్కుల పాపం...

సజీవంగా పాతిపెట్టిన దుండగులు, కాపాడిన వీధి కుక్కలు

సజీవంగా పాతిపెట్టిన దుండగులు, కాపాడిన వీధి కుక్కలు

సజీవంగా ఓ యువకుడిని నలుగురు వ్యక్తులు పాతిపెట్టారు. అయితే అతడిని వీధి కుక్కలు కాపాడాయి. ఈ విచిత్ర ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది.ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన 24 ఏళ్ళ...

రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ మండిపాటు

రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ మండిపాటు

ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అర్థంలేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాహుల్‌ వ్యాఖ్యలు అర్ధరహితమని...

టీటీడీ ఈవో, ఏపీ ప్రభుత్వానికి  హైకోర్టు నోటీసులు

టీటీడీ ఈవో, ఏపీ ప్రభుత్వానికి  హైకోర్టు నోటీసులు

టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడు పదవి నుంచి తనను అకారణంగా తొలగించారంటూ రమణ దీక్షితులు వేసిన పిటీషన్ పై హైకోర్టు స్పందించింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పదవి...

బ్యాంకు ఉద్యోగాలు: 5291 పీవో, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

బ్యాంకు ఉద్యోగాలు: 5291 పీవో, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4,455 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ...

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ను మట్టుబెట్టిన భారత ఆర్మీ

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ను మట్టుబెట్టిన భారత ఆర్మీ

భారత భద్రతా బలగాల చేతిలో పాకిస్తాన్ కు చెందిన  పేరుమోసిన ఉగ్రవాది హతం అయ్యాడు. పాకిస్తాన్ ఎస్ఎస్‌జీ కమాండో, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్...

లోక్‌సభ ప్రజాపద్దుల కమిటీలో ముగ్గురు తెలుగు ఎంపీలు

లోక్‌సభ ప్రజాపద్దుల కమిటీలో ముగ్గురు తెలుగు ఎంపీలు

లోక్‌సభ ప్రజాపద్దుల కమిటీలో ముగ్గురు తెలుగు ఎంపీలకు చోటు దక్కింది. 15 మంది సభ్యులతో కమిటీ ఏర్పడింది. ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రజాపద్దుల కమిటీ...

శ్రీశైలం మల్లన్నకు ప్రత్యేక పూజలు, కృష్ణమ్మకు జలహారతి

శ్రీశైలం మల్లన్నకు ప్రత్యేక పూజలు, కృష్ణమ్మకు జలహారతి

శ్రీశైలం మల్లికార్జునస్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన చంద్రబాబుకు అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలం  ప్రాజెక్టును...

టీటీడీలో  హిందూయేతర  ఉద్యోగి… సోషల్ మీడియాలో ఫోటో వైరల్…!

టీటీడీలో  హిందూయేతర  ఉద్యోగి… సోషల్ మీడియాలో ఫోటో వైరల్…!

తక్షణమే విచారణ జరిపి వివరణ ఇవ్వాలంటున్న హిందూసంఘాలు   కలియుగ దైవం శ్రీ వేంకటేశుడు కొలువైన తిరుమలలో  అన్యమత ప్రచారం జరుగుతోందంటూ కొన్నేళ్ళుగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. తిరుమల...

విపత్తు నుంచి యజమాని కుటుంబాన్ని కాపాడిన గోమాత

విపత్తు నుంచి యజమాని కుటుంబాన్ని కాపాడిన గోమాత

వయనాడ్‌లో వరద విలయం నుంచి యాజమాని కుటుంబాన్ని గోమాత కాపాడింది.  చూరాల్‌మలలో ఈ ఘటన చోటుచేసుకుంది.  కర్నాటక చామరాజనగర్‌కు చెందిన వినోద్  కుటుంబంతో కలిసి చూరాల్ మలలో...

వయనాడ్ విషాదం : మూడో రోజూ ముమ్మరంగా సహాయ చర్యలు

వయనాడ్ విషాదం : మూడో రోజూ ముమ్మరంగా సహాయ చర్యలు

కేరళలోని వయనాడ్‌ జిల్లాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 256కు చేరింది. మరో 220 మంది ఆచూకీ గల్లంతైంది. సహాయ చర్యల్లో...

మాజీ క్రికెటర్ గైక్వాడ్  కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం

మాజీ క్రికెటర్ గైక్వాడ్  కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం

భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ తుదిశ్వాస విడిచారు. బ్లడ్ కేన్సర్‌తో చాలాకాలంగా బాధపడుతున్న గైక్వాడ్  71 ఏళ్ళ వయసులో బుధవారం రాత్రి కన్నుమూశారు. గైక్వాడ్ స్వస్థలం...

ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ పై జీవితకాల నిషేధం

ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ పై జీవితకాల నిషేధం

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ పై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది. ఆమె నియామకాన్ని రద్దు చేసింది. భవిష్యత్తులో ఆమె సివిల్స్ పరీక్షలో పాల్గొనకుండా జీవితకాల నిషేధం...

పారిస్ ఒలింపిక్స్ : ప్రిక్వార్టర్స్ లోకి లక్ష్యసేన్ ఎంట్రీ, షూటింగ్ ఫైనల్లోకి స్వప్నిల్

పారిస్ ఒలింపిక్స్ : ప్రిక్వార్టర్స్ లోకి లక్ష్యసేన్ ఎంట్రీ, షూటింగ్ ఫైనల్లోకి స్వప్నిల్

పారిస్ ఒలింపిక్స్‌ పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు.చివరి లీగ్‌ మ్యాచ్‌లో 21-18, 21-12 తేడాతో ప్రపంచ నాలుగో ర్యాంకర్ జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)పై నెగ్గాడు. తొలి...

కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించిన కేంద్రం

కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించిన కేంద్రం

భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే అవకాశముందని కేరళ ప్రభుత్వాన్ని తాము ముందే హెచ్చరించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ముప్పును అంచనా వేసి...

దిల్లీ లిక్కర్ స్కామ్ : మరోసారి కల్వకుంట్ల కవిత రిమాండ్ పొడిగింపు

దిల్లీ లిక్కర్ స్కామ్ : మరోసారి కల్వకుంట్ల కవిత రిమాండ్ పొడిగింపు

దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న ఆమె రిమాండ్ ను...

ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డీజీగా తొలిసారి మహిళాధికారి

ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డీజీగా తొలిసారి మహిళాధికారి

ఆర్మీ మెడికల్‌ సర్వీసెస్‌  డైరెక్టర్‌ జనరల్‌ గా తొలిసారి ఒక మహిళా అధికారి బాధ్యతలు చేపట్టనున్నారు. లెఫ్టినెంట్‌ జనరల్‌  సాధనా సక్సేనా నాయర్‌  ఈ అరుదైన ఘనత...

అమర్‌నాథుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

అమర్‌నాథుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

శ్రావణ పూర్ణిమ రోజుతో యాత్రకు ముగింపు   ప్రకృతి పరమైన సవాళ్ళతో పాటు ఉగ్రవాదుల హెచ్చరికలు ఎదురైన అమర్‌నాథ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. ముష్కరుల హెచ్చరికలను ఏ...

యూపీఎస్సీ చైర్ పర్సన్ గా ప్రీతి సుదన్

యూపీఎస్సీ చైర్ పర్సన్ గా ప్రీతి సుదన్

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(UPSC) చైర్‌ప‌ర్స‌న్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్య‌ద‌ర్శి ప్రీతి సుద‌న్‌ బాధ్య‌త‌లు స్వీక‌రించనున్నారు.  రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 316ఏ ప్ర‌కారం ఆగ‌స్టు 1న ...

దిల్లీ వేదికగా గవర్నర్ల సదస్సు…ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ పై చర్చ

దిల్లీ వేదికగా గవర్నర్ల సదస్సు…ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ పై చర్చ

  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన గవర్నర్ల సమావేశం జరగనుంది. దిల్లీ వేదికగా ఆగస్టు 2, 3 తేదీల్లో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఉపరాష్ట్రపతి జగ్ దీప్...

హృదయ విదారకంగా వయనాడ్,  ముమ్మరంగా సహాయ చర్యలు

హృదయ విదారకంగా వయనాడ్,  ముమ్మరంగా సహాయ చర్యలు

కేరళలోని వయనాడ్‌లో  కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 143కి చేరింది. మరో 128 మంది గాయపడి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  సహాయ చర్యలు ముమ్మరంగా...

ఆగస్టు 2న ఏపీ మంత్రివర్గ సమావేశం

ఆగస్టు 2న ఏపీ మంత్రివర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి భేటీ ఆగస్టు 2న జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్‌లో ఉదయం 11 గంటకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ...

త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: సీఐఐ సదస్సులో ప్రధాని మోదీ

త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: సీఐఐ సదస్సులో ప్రధాని మోదీ

ఎన్డీయే పాలన కారణంగా త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా  అవతరించబోతున్నామని ప్రధాని మోదీ తెలిపారు. 2014కు ముందు అప్పటి  యూపీఏ ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్ధ మెరుగ్గా...

శ్రీశైలంలో కృష్ణమ్మకు జలహారతి, సారె సమర్పించనున్న చంద్రబాబు

శ్రీశైలంలో కృష్ణమ్మకు జలహారతి, సారె సమర్పించనున్న చంద్రబాబు

శ్రీశైలంలో కృష్ణమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి ఇవ్వనున్నారు. ఆగస్టు 1న శ్రీశైలం పర్యటనకు వెళ్ళనున్న చంద్రబాబు,  గంగమ్మకు సారె, చీర సమర్పించనున్నారు. పూజాది కార్యక్రమాల అనంతరం జలాశయాన్ని, ...

భారత టెన్నిస్ కు రోహన్ బోపన్న వీడ్కోలు

భారత టెన్నిస్ కు రోహన్ బోపన్న వీడ్కోలు

భారత టెన్నిస్‌ వెటరన్‌ రోహన్‌ బోపన్న కీలక నిర్ణయం తీసుకున్నాడు.   భారత్ తరఫున ఆటకు   వీడ్కోలు పలుకుతున్నట్టు పేర్కొన్నాడు.  పారిస్ ఒలింపిక్స్‌లో అనూహ్య రీతిలో తొలి...

ఆసియా కప్-2025 కు భారత్ ఆతిథ్యం

ఆసియా కప్-2025 కు భారత్ ఆతిథ్యం

సుదీర్ఘ విరామం తర్వాత ఆసియకప్ -2025కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు 34  ఏళ్ళ విరామం అనంతరం పురుషుల క్రికెట్ ఆసియాకప్ టోర్నమెంట్  భారత్ లో జరగనుంది....

మహిళల ఆసియా కప్ విజేతగా శ్రీలంక

మహిళల ఆసియా కప్ విజేతగా శ్రీలంక

మహిళల ఆసియా కప్ -2024లో టైటిల్ విజేతగా శ్రీలంక జట్టు అవతరించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లనష్టానికి...

మహిళల ఆసియా కప్ ఫైనల్ : స్మృతి హాఫ్ సెంచరీ, శ్రీలంక టార్గెట్ 166…

మహిళల ఆసియా కప్ ఫైనల్ : స్మృతి హాఫ్ సెంచరీ, శ్రీలంక టార్గెట్ 166…

మహిళల ఆసియా కప్‌ 2024 ఫైనల్లో భారత్‌, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. డంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ...

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం:  పలు పథకాలకు మహానీయుల పేర్లు …  పవన్ కళ్యాణ్ హర్షం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం: పలు పథకాలకు మహానీయుల పేర్లు … పవన్ కళ్యాణ్ హర్షం

జగనన్న ఆణిముత్యాలు పథకం ఇక నుంచి అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారం ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న పలు పథకాల పేర్లను రాష్ట్రప్రభుత్వం మార్చివేసింది. గత వైసీపీ ప్రభుత్వం...

ఆగస్టు 16న వరలక్ష్మీవత్రం, 19న శ్రావణ పూర్ణిమ

ఆగస్టు 16న వరలక్ష్మీవత్రం, 19న శ్రావణ పూర్ణిమ

ఆగస్టులో నిర్వహించే విశేషఉత్సవాలపై టీటీడీ స్పష్టత తిరుమలలో ఆగస్టు లో నిర్వహించే విశేష ఉత్సవాలపై టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీ చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, శ్రీ...

చైనా లో భారీ వర్షాలు, 11 మంది మృతి

చైనా లో భారీ వర్షాలు, 11 మంది మృతి

భారీ వర్షాలకు చైనా ఆగ్నేయ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది. వరదలకు మట్టిచరియలు విరిగిపడి 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. హునన్‌ ప్రావిన్సు...

అత్తారింటికి ఆర్టీసీ బస్సు, ఆలస్యం అవుతుందని ఘనకార్యం… !

అత్తారింటికి ఆర్టీసీ బస్సు, ఆలస్యం అవుతుందని ఘనకార్యం… !

పలుమార్లు లారీలు వేసుకెళ్ళినట్లు చెబుతున్న బంధువులు మద్యం మత్తులో ఓ వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. సాధారణంగా ఎవరైనా మద్యం తాగితే నానా యాగీ చేయడంతో పాటు కొట్లాటలకు...

తెలంగాణ కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ

తెలంగాణ కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ

తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్‌వర్మ నియమితులయ్యారు. తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము శనివారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం ఝార్ఖండ్ గవర్నర్‌గా...

శ్రీలంక టూర్ లో భారత్ బోణీ, లంకపై భారీ విజయం

శ్రీలంక టూర్ లో భారత్ బోణీ, లంకపై భారీ విజయం

శ్రీలంక తో ఆడుతున్న వైట్‌బాల్ సిరీస్ లో భారత్ బోణీ కొట్టింది. పల్లెకెలెలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు...

ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో గొప్ప ఎవరబ్బా …?

ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో గొప్ప ఎవరబ్బా …?

ఫ్యాక్ట్ పేపర్ అంటూ అప్పుల లెక్కలు చెప్పిన మాజీ సీఎం దమ్ముంటే శాసనసభకు వచ్చి మాట్లాడాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు   ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటి...

ఏపీలో విమానాశ్రయాల పేర్లు మార్పుకు ప్రతిపాదనలు

ఏపీలో విమానాశ్రయాల పేర్లు మార్పుకు ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేసింది. పలు విమానాశ్రయాల పేర్లు మార్పుకు ప్రతిపాదనలు పంపింది. విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు నందమూరి తారకరామరావు పేరు సూచించిన ఏపీ...

కుప్వారాలో గన్ ఫైట్:  జవాను వీరమరణం, మరోకరికి తీవ్ర గాయాలు

కుప్వారాలో గన్ ఫైట్: జవాను వీరమరణం, మరోకరికి తీవ్ర గాయాలు

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో భారత్, పాకిస్తాన్ సైన్యాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉత్తర కశ్మీర్‌లోని నియంత్రణ రేఖపై మచల్ సెక్టార్‌లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్...

ముంబైలో కూలిన మూడంతస్తుల భవనం

ముంబైలో కూలిన మూడంతస్తుల భవనం

న‌వీ ముంబై పరిధిలోని షాబాజ్ గ్రామపరిధిలో ప్రమాదం జరిగింది. మూడు అంత‌స్తుల భ‌వ‌నం కూలింది. బిల్డింగ్ శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. ప్రస్తుతానికి ఇద్దరిని రక్షించారు.  మ‌రో...

ద్రోణి ప్రభావంతో ఏపీలో వానలు…!

ద్రోణి ప్రభావంతో ఏపీలో వానలు…!

ఈశాన్య బంగాళాఖాతంలో  ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణశాఖ పేర్కొంది. అయితే ఇది...

ఆసియా కప్ టోర్నీ :ఫైనల్లోకి దూసుకెళ్ళిన భారత మహిళల జట్టు

ఆసియా కప్ టోర్నీ :ఫైనల్లోకి దూసుకెళ్ళిన భారత మహిళల జట్టు

ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు ఫైనల్ లోకి అడుగుపెట్టింది. తొలి సెమీస్‌లో బంగ్లాదేశ్ ను 10 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ లోకి దూసుకెళ్లింది....

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు… వరదల్లో చిక్కుకున్న యాత్రీకులు

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు… వరదల్లో చిక్కుకున్న యాత్రీకులు

ఎడతెరిపిలేని భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ లో స్థానికులతో పాటు యాత్రీకులు నానా అవస్థలు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండగా  ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు వచ్చిన భక్తులు...

అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగామి సునీత తిరుగు ప్రయాణం మరింత ఆలస్యం …!

అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగామి సునీత తిరుగు ప్రయాణం మరింత ఆలస్యం …!

అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమ‌గామి సునీతా విలియ‌మ్స్ తిరుగు ప్రయాణం మరింత ఆలస్యం కానుంది.  బోయింగ్ వ్యోమ‌నౌక‌లో స‌మ‌స్య‌లు తలెత్త‌డంతో ఆస్ట్రోనాట్స్ సునీతా విలియ‌మ్స్‌,  బుచ్ విల్మోర్...

సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత ధ్వజం

సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత ధ్వజం

రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలో ప్రత్యేక మీడియా సమావేశంలో మాట్లాడిన వైఎస్ జగన్,  చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారం...

టీడీపీ అధికారంలో కొనసాగి ఉంటే పోలవరం పూర్తి అయ్యేది: చంద్రబాబు

టీడీపీ అధికారంలో కొనసాగి ఉంటే పోలవరం పూర్తి అయ్యేది: చంద్రబాబు

తమ పాలనలో పెట్టుబడులకు చిరునామగా నిలిచిన రాష్ట్రం, వైసీపీ హయంలో విధ్వంసానికి గురైందని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2014-19 మధ్య రాష్ట్రానికి పెద్ద ఎత్తున...

కెనడాలో కార్చిచ్చు : జాస్ఫర్ ను వీడుతున్న పర్యాటకులు, స్థానికులు

కెనడాలో కార్చిచ్చు : జాస్ఫర్ ను వీడుతున్న పర్యాటకులు, స్థానికులు

కెనడాలో కార్చిచ్చు రేగింది. ఒకచోట నుంచి మరోచోటుకు వేగంగా మంటలు వ్యాపిస్తున్నాయి. తాజాగా జాస్పర్‌ నగరాన్ని మంటలు దాదాపు 100 మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్న అగ్ని ,...

కార్గిల్ వీరులకు ప్రధాని మోదీ సెల్యూట్

కార్గిల్ వీరులకు ప్రధాని మోదీ సెల్యూట్

లద్దాఖ్ ద్రాస్ సెక్టార్ లోని కార్గిల్ యుద్ధ అమరవీరుల స్మారకం దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. కార్గిల్ యుద్ధంలో విజ‌యం సాధించి నేటితో 25 ఏళ్ళు...

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ళ కేసు దోషి మృతి

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ళ కేసు దోషి మృతి

హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ళ కేసులో దోషి అనారోగ్యంతో చనిపోయాడు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52) ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఖైదీగా ఉన్నాడు. అనారోగ్యంతో...

అమరావతిలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు నిధులు : కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

అమరావతిలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు నిధులు : కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. అమరావతి రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని, సీఆర్డీయే ప్రాంతాన్ని అనుసంధానిస్తూ...

ఏపీ బడ్జెట్ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేకపోతున్నాం : సీఎం చంద్రబాబు

మరో శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శ్వేతపత్రం విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అసెంబ్లీ వేదికగా మద్యం పాలసీపై శ్వేతపత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వం హయాంలో మద్యం...

నేపాల్ విమాన ప్రమాదం…18 మంది మృతి

నేపాల్ విమాన ప్రమాదం…18 మంది మృతి

నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూ లో జరిగిన విమాన ప్రమాదంలో 18 మంది చనిపోయినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. త్రిభువన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో విమానం రన్‌వే నుంచి టేకాఫ్‌...

దిల్లీలో వైసీపీ అధినేత నిరసన, టీడీపీ దాడులను ప్రోత్సహిస్తోందని ఆగ్రహం

దిల్లీలో వైసీపీ అధినేత నిరసన, టీడీపీ దాడులను ప్రోత్సహిస్తోందని ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం...

‘తల్లికి వందనం’ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత

‘తల్లికి వందనం’ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత

టీడీపీ ఎన్నికల హామీ మేరకు ‘తల్లికి వందనం’ పథకంపై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ‘తల్లికి వందనం’ వర్తిస్తుందని...

‘కృష్ణపట్నం’ కోసం అదానీ కాళ్ళు మొక్కేందుకు సిద్ధం : సోమిరెడ్డి

‘కృష్ణపట్నం’ కోసం అదానీ కాళ్ళు మొక్కేందుకు సిద్ధం : సోమిరెడ్డి

కృష్ణపట్నం పోర్టు కోసం పారిశ్రామికవేత్త అదానీ కాళ్ళు మొక్కేందుకు సిద్ధమని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో భాగంగా నేడు స్పీకర్ అయ్యన్నపాత్రుడు...

నేపాల్ లో ఘోరం… టేకాఫ్ సమయంలో కూలిన విమానం

నేపాల్ లో ఘోరం… టేకాఫ్ సమయంలో కూలిన విమానం

నేపాల్‌ లో ఘోరం జరిగింది. కాఠ్‌మండూలోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం లో  టేకాఫ్ సమయంలో విమానం అదుపుతప్పింది. శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అవుతుండగా రన్‌వేపై...

సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్రం స్పష్టత ….

సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్రం స్పష్టత ….

సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోమని  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్ సభ బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ(కాంగ్రెస్) సింగరేణిని...

అమరావతికి సాయంపై నిర్మలమ్మ స్పష్టత

అమరావతికి సాయంపై నిర్మలమ్మ స్పష్టత

కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు కేటాయించడం వస్తున్న సందేహాలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నివృత్తి చేశారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ...

జమ్ముకశ్మీర్‌ కుప్వారాలో ఎన్‌కౌంటర్, ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌ కుప్వారాలో ఎన్‌కౌంటర్, ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. ఆ ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి భద్రతా బలగాలు, ఉగ్రవాదులు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో...

‘నీట్’ మళ్ళీ నిర్వహించాల్సిన అవసరం లేదు…: సుప్రీంకోర్టు

‘నీట్’ మళ్ళీ నిర్వహించాల్సిన అవసరం లేదు…: సుప్రీంకోర్టు

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పరీక్షను మళ్ళీ నిర్వహించే అంశంపై వాదనలు ముగియగా, సీజేఐ డీవై చంద్రచూడ్...

విజయవాడలో హెల్త్ వర్సిటీకి మళ్ళీ పేరు మార్పు

విజయవాడలో హెల్త్ వర్సిటీకి మళ్ళీ పేరు మార్పు

విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ పేరు మళ్ళీ మారనుంది. గత ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టింది. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుమతి మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్...

పాక్ ముష్కరుల చర్యను  భగ్నం చేసిన భారత్

పాక్ ముష్కరుల చర్యను  భగ్నం చేసిన భారత్

పాకిస్తాన్ నుంచి భారత్ లో చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులను భద్రతా దళాలు అడ్డుకున్నాయి. జమ్ముకశ్మీర్‌ ప్రాంతంలోని బట్టాల్ సెక్టార్‌లోకి చొరబడేందుకు ముష్కరులు యత్నించగా భారత ఆర్మీ ప్రతిఘటన...

దిగ్గజ షూటర్ అభినవ్ కు అత్యున్నత గౌరవం

దిగ్గజ షూటర్ అభినవ్ కు అత్యున్నత గౌరవం

భారత దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రాకు అత్యున్నత గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 'ఒలింపిక్ ఆర్డర్' అవార్డు ప్రకటించింది. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి...

కెనడాలో  రెచ్చిపోయిన ఖలీస్థానీ మద్దతుదారులు

కెనడాలో రెచ్చిపోయిన ఖలీస్థానీ మద్దతుదారులు

కెనడాలోని ఎడ్మంటన్‌లో హిందూ దేవాలయం గోడలపై కొందరు దుండగులు భారత వ్యతిరేక రాతాలు రాశారు. ప్రధాని మోదీ, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కొన్ని స్లోగన్లను గోడలపై రాశారు....

రిజర్వేషన్లపై బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కీలక తీర్పు

రిజర్వేషన్లపై బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కీలక తీర్పు

బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల చిచ్చు తీవ్రస్థాయికి చేరడంతో  ఆ దేశ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ...

పాకిస్తాన్ సైన్యం కుట్ర, ఫొటో సాక్ష్యంతో దొరికిపోయారు…

పాకిస్తాన్ సైన్యం కుట్ర, ఫొటో సాక్ష్యంతో దొరికిపోయారు…

భారత్ విషయంలో పాకిస్తాన్ సైన్యం కుట్రలు మరోసారి బహిర్గతం అయ్యాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి కొందరు ఉగ్రవాదులను పాకిస్తాన్ ఆర్మీ దగ్గరుండి మరీ భారత్ లోకి...

తిరుమలలో శాస్త్రోక్తంగా జీయంగార్ల చాతుర్మాస్య దీక్ష

తిరుమలలో శాస్త్రోక్తంగా జీయంగార్ల చాతుర్మాస్య దీక్ష

తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస్య దీక్ష సంకల్పం జరిగింది. తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి మాట్లాడుతూ, శ్రీ వైష్ణ‌వ సంప్ర‌దా‌యక‌ర్త శ్రీ రామానుజాచార్యుల పారంప‌ర్యంలో...

రేపటి నుంచి పార్లమెంట్… దిల్లీలో అఖిలపక్షం

రేపటి నుంచి పార్లమెంట్… దిల్లీలో అఖిలపక్షం

పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి జరగనున్న నేపథ్యంలో నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ నేతృత్వంలో పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఈ భేటీ జరిగింది....

కేదార్‌నాథ్‌ యాత్రలో విషాదం… ముగ్గురు మృతి

కేదార్‌నాథ్‌ యాత్రలో విషాదం… ముగ్గురు మృతి

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. నడకమార్గంలో ఆదివారం ఉదయం కొండలపై నుంచి పడిన రాళ్ళు దొర్లిపడటంతో ముగ్గురు యాత్రికులు మృతిచెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు....

ఆషాడ పౌర్ణమి : శాకాంబరిగా అనుగ్రహిస్తున్న శ్రీశైల భ్రమరాంబ, బెజవాడ దుర్గమ్మ

ఆషాడ పౌర్ణమి : శాకాంబరిగా అనుగ్రహిస్తున్న శ్రీశైల భ్రమరాంబ, బెజవాడ దుర్గమ్మ

ఆషాఢ పౌర్ణమి పర్వదినం సందర్భంగా శ్రీశైల భ్రమరాంబ అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.ఆలయాన్ని 2వేలకిలోల ఆకుకూరలు, కూరగాయలు, వివిధ ఫలాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారి ఉత్సవమూర్తి,...

 వ్యాసపూర్ణిమ:  భక్తిశ్రద్ధలతో దేశవ్యాప్తంగా గురుసేవ

 వ్యాసపూర్ణిమ:  భక్తిశ్రద్ధలతో దేశవ్యాప్తంగా గురుసేవ

దేశవ్యాప్తంగా గురు పూర్ణిమ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని...

ఆల్మట్టి నుంచి దిగువకు కృష్ణమ్మ పరవళ్ళు

ఆల్మట్టి నుంచి దిగువకు కృష్ణమ్మ పరవళ్ళు

నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. ఈశాన్య రుతుపవనాలు, వాయుగుండం ప్రభావంతో కర్ణాటకలో ఎడతెరిపిలేని వానలు పడుతున్నాయి. దీంతో కృష్ణమ్మ వరద ఉద్ధృతి...

తిరుమలలో సామాన్యులకు పెద్దపీట

తిరుమలలో సామాన్యులకు పెద్దపీట

తిరుమలలో సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం, వసతి, అన్న ప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. తిరుమల పవిత్రతను మరింతగా పెంచేందుకు...

తీరం చేరువలో  వాయుగుండం…

తీరం చేరువలో వాయుగుండం…

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన  వాయుగుండం ఒడిశాలోని చిల్కా సరస్సుకు సమీపంలో కేంద్రీకృతమై  ఉంది. పూరీ తీరానికి నైరుతి దిశగా 40 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు ఈశాన్యంగా...

బెజవాడ దుర్గమ్మకు శ్రీశైలం సారె సమర్పణ

బెజవాడ దుర్గమ్మకు శ్రీశైలం సారె సమర్పణ

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన  శ్రీ కనకదుర్గమ్మకు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానం నుంచి ఆషాడ మాసం సందర్భంగా  పవిత్ర సారేను సమర్పించారు. శ్రీశైల శ్రీ భ్రమరాంభికా మల్లిఖార్జున...

చైనాలో వరదలు, వంతెన కూలి 11 మంది మృతి

చైనాలో వరదలు, వంతెన కూలి 11 మంది మృతి

చైనాలో ఎడతెరిపిలేని వానలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతుండగా, ఓ వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర చైనాలోని...

జూలై 21న శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి చాతుర్మాస్య దీక్ష…

జూలై 21న శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి చాతుర్మాస్య దీక్ష…

తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి నేతృత్వంలో చాతుర్మాస్య దీక్ష సంకల్పాన్ని జూలై 21న అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. సనాతన వైదిక ధర్మంలో చాతుర్మాస్య దీక్షలకు ప్రాముఖ్యత ఉంది. శ్రావణ,...

గోదావరికి పోటెత్తిన వరద… భద్రాచలం వద్ద 30.5 అడుగులకు చేరిక

గోదావరికి పోటెత్తిన వరద… భద్రాచలం వద్ద 30.5 అడుగులకు చేరిక

గోదావరికి వరద తాకిడి మరింత పెరిగింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 30.5 అడుగులకు చేరుకుంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద చేరింది. ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న...

ఒసామా బిన్ లాడెన్ సన్నిహతుడు అరెస్ట్… రహస్య ప్రాంతంలో విచారణ

ఒసామా బిన్ లాడెన్ సన్నిహతుడు అరెస్ట్… రహస్య ప్రాంతంలో విచారణ

విధ్వంసం,అరాచకాలతో మారణహోమాలకు పాల్పడి అమెరికా సైన్యం చేతిలో హతమైన ఒసామా బిన్‌ లాడెన్‌కు అత్యంత సన్నిహితుడుగా వ్యవహరించిన అల్‌ ఖైదా ఉగ్రవాది అమిన్‌ ఉల్‌ హక్‌ అరెస్టయ్యాడు....

గోదావరికి వరద… సముద్రంలోకి మూడు లక్షల క్యూసెక్కులు…

గోదావరికి వరద… సముద్రంలోకి మూడు లక్షల క్యూసెక్కులు…

పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో గోదావరి నదికి వరద తాకిడి పెరిగింది. దీంతో జలవనరుల శాఖ అధికారులు వరదను దవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నుంచి...

విశాఖలో దారుణం: పొరపాటున ఉరి బిగించుకుని… !

విశాఖలో దారుణం: పొరపాటున ఉరి బిగించుకుని… !

పిల్లల అల్లరి మాన్పించేందుకు తండ్రి చేసిన ప్రయత్నం అతడి ప్రాణాలనే తీసింది. ఈ ఘటన విశాఖలోని గోపాలపట్నంలో చోటుచేసుకుంది. పిల్లలు అల్లరి చేస్తే ఉరి వేసుకుంటానని ఓ...

ఇంద్రకీలాద్రి పై శాకంబరీ దేవి ఉత్సవాలు

ఇంద్రకీలాద్రి పై శాకంబరీ దేవి ఉత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గమ్మఆలయంలో శాకంబరీ ఉత్సవాలు రంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఆకుకూరలు, కూరగాయలతో ఆలయాన్ని అలంకరించారు. దుర్గమ్మ ఆలయంతో పాటు ఉపాలయంలోని దేవతామూర్తులు, ఉత్సవ...

ఆఫ్ లైన్ లో శ్రీవాణి దర్శనం టికెట్ల కోటా 1000కి పరిమితం

ఆఫ్ లైన్ లో శ్రీవాణి దర్శనం టికెట్ల కోటా 1000కి పరిమితం

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనంలో సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిశ్చయించింది.  జూలై 22న నుంచి శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు 1,000కి పరిమితం...

Page 4 of 8 1 3 4 5 8