పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు : దిల్లీలో అఖిలపక్ష సమావేశం
ఈ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి (జనవరి 31) నుంచి ప్రారంభంగానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దిల్లీలో అఖిలపక్ష భేటీ జరిగింది.కేంద్ర...
ఈ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి (జనవరి 31) నుంచి ప్రారంభంగానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దిల్లీలో అఖిలపక్ష భేటీ జరిగింది.కేంద్ర...
డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు....
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది ప్రథమ సంవత్సర విద్యార్ధులకు పబ్లిక్ పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తేల్చి చెప్పింది....
రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా దేశ రాజధాని లో నిర్వహించిన పరేడ్లో ఆంధ్రప్రదేశ్ శకటానికి మూడో స్థానం దక్కింది. ఏపీ ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటం...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్, ఫిబ్రవరి 27న పోలింగ్...
దేశ వ్యాప్తంగా కొత్తగా 32 వృద్ధాశ్రమాలు ఏర్పాటు ఒక్కో ఆశ్రమానికి రూ. 25 లక్షల నిధులు ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. పలు...
గోవధ నిషేధించాలని ధర్మాదేశం గోవును దేశమాతగా ప్రకటించాలని తీర్మానం సనాతన ధర్మరక్షణకు కృషి చేయాలని పిలుపు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో అద్భుతఘట్టం చోటుచేసుకుంది.జగద్గురువు శ్రీ శంకరాచార్యులు...
మహాకుంభమేళా లో తొక్కిసలాట పుకార్లపై స్పందించిన యూపీ సీఎం అధికారుల సూచనలు పాటించాలని భక్తులకు వినతి ప్రయాగ్రాజ్ మహాకుంభ మేళాలో మౌనీ అమావస్య సందర్భంగా నేటి...
ముంబైలోని ప్రసిద్ధ శ్రీ సిద్ధివినాయక ఆలయం ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని స్పష్టం చేసింది. భారతీయ వస్త్రధారణ,...
ఇస్రో చేపట్టిన వందో ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ను ప్రయోగించగా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్మి కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఎన్వీఎస్-02 ఉపగ్రహం అనేది...
ఐదు మ్యాచ్ల సిరీస్ లో 2-1 కి తగ్గిన భారత్ ఆధిక్యం ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టీ20క్రికెట్ సిరీస్ లో భారత్ వరుస...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. సమావేశాల ప్రారంభరోజున అంటే జనవరి 31న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఈ...
జనవరి 31న సెమీ ఫైనల్ మ్యాచ్ మహిళల వరల్డ్ కప్ అండర్-19 T20 పోటీల్లో భాగంగా భారత అమ్మాయిలు వరుస విజయాలు సాధిస్తున్నారు. సూపర్ సిక్స్ దశలో...
మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. విజయవాడ నుంచి ఈ సర్వీసులు నడపనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా జిల్లా ప్రజారవాణా అధికారి ఎంవై దానం...
ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని...
ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మ వారి ఆత్మార్పణం రోజును ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ మేరకు ఏపీ ఎన్డీయే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...
కైలాస మానస సరోవర యాత్ర పునరుద్ధరణకు భారత్-చైనా అంగీకరించాయి. ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. రెండుదేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో...
దేశంలో హిందూ జనభా తగ్గడంపై విశ్వహిందూ పరిషత్(VHP)ఆందోళన వ్యక్తం చేసింది. హిందువుల జననాల రేటు పడిపోతుండటంతో దేశ జనభాలో అసమతూకం ఏర్పడుతోందని వివరించింది. ఇందుకు విరుగుడుగా ప్రతి...
తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అర్థశతకం ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యం సాధించింది. చెన్నై వేదికగా శనివారం జరిగిన మ్యాచ్...
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి భారత్, ఇండోనేషియా పరస్పర అంగీకారం తెలిపాయి. రక్షణ ఉత్పత్తుల తయారీ, వాణిజ్య రంగాల్లో పరస్పరం మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి....
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26నాడు తెలుగు రాష్ట్రాల్లో మద్యం, మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. తిరిగి సోమవారం ఉదయం తెరుచుకుంటాయి. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు...
విశాఖ సీతమ్మధారలో అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చివేశారు. దీనిపై స్థానికులు సహా హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజకీయ నేతల ఆక్రమణలు కూల్చివేయకుండా...
గోదావరి పుష్కరాల కోసం ప్రపంచస్థాయి హంగులతో ముస్తాబు రాజమండ్రి రైల్వే స్టేషన్కు మహర్దశ పట్టింది. ఈ స్టేషన్ ఆధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం రూ.271 కోట్ల నిధులు మంజూరు...
భారతీయ రైల్వే వినూత్న ఆలోచనతో ప్రజలకు మరింత చేరువకానుంది. ప్రయాణికులు, సరుకును ఇకపై ఒకేసారి గమ్యం చేర్చేలా డబుల్ డెక్కర్ రైళ్ళను అందుబాటులోకి తీసుకురానుంది. రైల్వే రీసెర్చ్...
నీతి ఆయోగ్ 2022-23 ఏడాదికి గాను ఆర్థిక ఆరోగ్య సూచికను విడుదల చేసింది. ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025 పేరిట దీనిని విడుదల చేసింది. ఆర్థిక విషయాల్లో...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వందో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 29న సాయంత్రం 6గంటల23 నిమిషాలకు నావిక్-2 ఉప గ్రహాన్ని ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని సతీశ్...
మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిధిలోని ప్రధాన పుణ్యక్షేత్రాలు ఉన్న 17 నగరాల్లో మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని...
ప్రతీ ఏడాది శుక్లపక్ష సప్తమి తిథి నాడు తిరుమలలో రథ సప్తమిని ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది సూర్యజయంతిని ఫిబ్రవరి4న జరుపుతున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు...
దేశంలోనే అతిపెద్ద డెయిరీ సంస్థ అయిన ‘అమూల్’ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా పాల ధరలను తగ్గించినట్లుతెలిపింది. గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్...
బిలియన్ ఓటర్లున్న దేశంగా భారత్ త్వరలో రికార్డు సృష్టించనుంది. ప్రస్తుతం దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది. ఇది త్వరలోనే 100 కోట్లకు చేరనుంది. ఈ...
యూపీ, దిల్లీల్లోని ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలు మూతపడ్డాయి. వారం రోజులుగా కోచింగ్ సెంటర్లు తెరవడంలేదని విద్యార్థులు తల్లిదండ్రులు చెబుతున్నారు. బోర్డు పరీక్షలు సమీపిస్తున్న సమయంలో.. ఫిట్జ్ కోచింగ్...
టికెట్ బుక్ చేసుకునే సమయంలో మన దగ్గర నగదు లేకపోయినా ఇబ్బందిలేదు. టికెట్ బుక్ చేసుకుని తర్వాత మొత్తాన్ని చెల్లించే సదుపాయాన్ని భారతీయ రైల్వే శాఖ తీసుకొచ్చింది....
హిందువులు పాటించాల్సిన ఆచారాలు, ధర్మాలు, సామాజిక జీవితంలో అనుసరించాల్సి నియమాలపై ప్రవర్తనా నియమావళి సిద్ధమవుతోంది. ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో కాశీ విద్వత్ పరిషత్ ఆధ్వర్యంలో నియమావళికి ముసాయిదా...
అనంతపురం లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక నారాయణ ఇంటర్ కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. అందరితో పాటు క్లాసులో కూర్చొన్న సదరు విద్యార్థి...
ప్రయాగ్రాజ్ కుంభమేళాలో ఇప్పటి వరకు 10 కోట్లమంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. గురువారం రోజున మధ్యాహ్నం సమయానికి 30 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్గ సమావేశం ఫిబ్రవరి 6న జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరగనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం...
మహిళల అండర్ 19 టీ20 ప్రపంచకప్ పోటీల్లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. గ్రూప్-A విభాగంలో భాగంగా ఆడిన మూడు మ్యాచులలోనూ...
ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టుల అణచివేత కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. కోబ్రా బెటాలియన్203, సీఆర్పీఎఫ్ 131 బెటాలియన్ ఆధ్వర్యంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోంది....
ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించిన జేడీయూ మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన జేడీయూ ఎమ్మెల్యే మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న...
గగన్యాన్–1 మిషన్లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో అడుగు ముందుకేసింది. లిక్విడ్ ప్రొపెల్షన్ సిస్టమ్ను క్రూ మాడ్యూ ల్తో అనుసంధానించడంలో విజయం సాధించినట్లు...
ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 తో ఆధిక్యం ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టీ20 సిరీస్లో భారత్ 1–0 ఆధిక్యంలో ఉంది. కోల్కతా లోని ఈడెన్...
ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం తిరుపతిలో వైకుంఠ దర్శన టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి...
మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ కేంద్రంలో బీజేపీకి మిత్రపక్షంగా జేడీయూ బీజేపీ ప్రభుత్వానికి జేడీయూ పార్టీ మద్దతు ఉపసంహరించుకున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్,...
మహా కుంభమేళాకు సంబంధించిన స్పేస్ వ్యూ చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. భక్తుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలు, హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సేకరించిన చిత్రాల్లో తెలుస్తోంది....
హైదరాబాద్లో రెండోరోజూ సినీ ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. నిర్మాత దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో మంగళవారం సోదాలు నిర్వహించి...
దేశవ్యాప్తంగా JEE మెయిన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా రెండు పేపర్లకు కలిపి 12 లక్షల మంది దరఖాస్తు...
కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. యల్లాపుర సమీపంలో ట్రక్కు లోయలో పడిన ఘటనలో పది మంది దుర్మరణం చెందారు. మరో 15 మంది గాయపడి చికిత్స పొందుతున్నారు....
కర్ణాటక జిల్లాలో ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన చెందిన ముగ్గురు వేద విద్యార్థులతో పాటు ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా...
జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును శాశ్వత చిహ్నంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ...
బీజేపీ, ఆంధ్రప్రదేశ్ లో 24 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షులను నియమించినట్లు బీజేపీ రాష్ట్రశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అధ్యక్షులకు ఏపీ...
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ,గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు వెల్లడించింది. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. నిర్ణీత తేదీల్లో ఉదయం...
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే మేనిఫెస్టోను ప్రకటించిన బీజేపీ తాజాగా మరికొన్ని ఎన్నికల వాగ్దానాలను ప్రజల ముందు ఉంచింది. తాము అధికారంలోకి వస్తే అర్హులైన విద్యార్థులకు కేజీ...
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలివెళుతున్నారు. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు దేశవిదేశాల నుంచి వస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా మహా...
పదివికెట్ల తేడాతో గెలుపు మహిళల క్రికెట్ U19T20 వరల్డ్కప్-2025 టోర్నీలో భాగంగా మలేసియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. పదివికెట్ల తేడాతో విజయం...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదరికాన్ని రూపుమాపడమే లక్ష్యంగా స్వయం ఉపాధి రాయితీ రుణాల మంజూరు ప్రక్రియను మరింత సులభతరం చేసింది.పథకం అమలుకు మార్గదర్శకాలు విడుదల...
శబరిమలలో మండలపూజ, మకర విళక్కు వార్షిక పూజలు ముగిశాయి. ఆలయాన్ని మూసివేసినట్లు తిరువాంకూర్ (ట్రావెన్కోర్ దేవస్థానం) బోర్డు అధికారులు తెలిపారు. పందలం రాజకుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్ రాజరాజ...
ట్రయల్ రన్ లో భాగంగా తొలిరోజు ఐదువేల మందికి వడ్డింపు తిరుమలలో భక్తులకు మసాలా వడను ప్రసాదంగా అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తీర్మానం...
గ్రామీణ క్రీడ ఖోఖోలో భారత్ మరోసారి సత్తా చాటింది. ఖోఖో ప్రపంచకప్ -2025 పోటీల్లో భాగంగా మహిళల జట్టు చాంపియన్ గా నిలవగా , పురుషుల జట్టు...
ఫైనల్ లో నేపాల్ పై ఘన విజయం ఖోఖో వరల్డ్ కప్ -2025 టోర్నీలో భాగంగా మహిళల విభాగంలో భారత మహిళల జట్టు విజేతగా నిలిచింది....
భారత్ లో పర్యటిస్తున్న బ్రిటిష్ సింగర్ క్రిస్ మార్టిన్ ‘జై శ్రీరామ్ ’ నామస్మరణ చేయడంపై నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతోంది. నవీ ముంబైలోని డీవై పాటిల్...
ప్రయాగ్ రాజ్ మహాకుంభ మేళా భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిందన్నారు. ప్రపంచం నలుమూలల...
మహిళల అండర్ -19 టీ 20 ప్రపంచకప్-2025 టోర్నీలో భాగంగా కౌలాలంపూర్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది....
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర ప్రారంభమైంది. సంక్రాంతి తర్వాత వచ్చిన తొలి ఆదివారంతో ప్రారంభమైన ఈ జాతర ఉగాదికి ముందు వచ్చే ఆదివారంతో...
నేపాల్ జట్లతో నేడే తుదిపోరు... టైటిల్ కు అడుగుదూరంలో భారత జట్లు ఖోఖో ప్రపంచకప్ -2025 పోటీల్లో భాగంగా భారత పురుషుల, మహిళల జట్లు సత్తా...
మోసపూరిత కాల్స్, మెసేజ్లకు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం శాఖ కొత్తగా సంచార్ సాథీ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా...
ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుకు ‘ఎయిర్బస్’ ఆసక్తి...! అనంతపురం జిల్లాలో స్థల కేటాయింపులు.. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమ ఏర్పాటుకు మరో ప్రతిష్ఠాత్మక సంస్థ రానున్నట్లు అధికార, రాజకీయవర్గాల్లో జరుగుతోంది....
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం బీసీసీఐ, జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్, దుబాయి వేదికగా జరిగే ఈ టోర్నీలో ఎనిమిది దేశాల జట్లు తలపడనున్నాయి....
ఆంధ్రప్రదేశ్ ను కరువురహిత రాష్ట్రంగా మార్చేందుకు నదుల అనుసంధానం ఏకైక మార్గం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా మైదుకూరులో...
తీర్పు వెల్లడించిన న్యాయస్థానం జనవరి 20న శిక్ష ఖరారు చేయనున్న జడ్జి పశ్చిమ బెంగాల్ లోని ఆర్జీకర్ ఆస్పత్రి లో యువ వైద్యరాలిపై హత్యాచారం కేసు పై...
ఖగోళంలో ఈ నెల 22న అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు రానున్నాయి. పరికరాల సాయం లేకుండానే నేరుగా ఆ దృశ్యాన్ని భూమిపై...
బ్యాంకులు, బ్యాంకులు, డిపాజిట్లు స్వీకరించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. డిపాజిట్లకు తప్పనిసరిగా నామినీలు ఉండేలని తెలిపింది. ప్రస్తుత ఖాతాదారులకూ, కొత్త...
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం భారతీయ రైల్వే (ఐఆర్సీటీసీ) ప్రత్యేక సర్వీసు నడపనుంది. ఫిబ్రవరి 15న ఈ రైలు సికింద్రాబాద్ నుంచి పయనం అవుతుంది....
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక ప్రకటన చేసింది. సైబర్ నేరాలు రోజురోజుకు పెరగడంతో యోనో యాప్ వినియోగంపై కీలక సూచనలు చేసింది. ఆండ్రాయిడ్ 11,...
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ‘ సంకల్ప పత్రాన్ని’ విడుదల చేసింది. మహిళా సాధికారిత, పేదరికాన్ని రూపుమాపడమే లక్ష్యంగా పలు వాగ్దానాలు చేసింది. తమకు దిల్లీ అసెంబ్లీలో...
చెస్ ప్లేయర్ గుకేశ్ కు భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు.గుకేశ్ చెస్ లో అద్భుతంగా...
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. టిప్పర్ ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ...
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి జనభా రేటు పెంచేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జనాభా పెంచే చర్యలకు ప్రొత్సాహకాలు ఇస్తామన్న ప్రభుత్వం, త్వరలో కొత్త చట్టం తెస్తామని...
బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే నిరుద్యోగులకు ఐబీపీఎస్ శుభవార్త చెప్పింది. 2025 ఏడాదికి గానూ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చేపట్టనున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి...
వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే NEET-UG పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్-పేపర్ అంటే OMR పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు తెలిపింది. దేశమంతా ఒకే...
ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది.దక్షిణ బస్తర్ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల ఘటనలో 17 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా అందిన సమాచారం. పూర్తి...
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం సిద్ధమైంది. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్)రక్షణకు కేంద్రం భారీ ఉద్దీపన ప్యాకేజీ...
అధికారికంగా వెల్లడించిన విదేశాంగశాఖ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవా సుబియాంటో భారత 76వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ...
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎనిమిదో వేతన సంఘం అమలుకు ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్రమంత్రిమండలి, త్వరలోనే ఎనిమిదో వేతన...
ఎన్నికల ప్రచారంలో ఏఐ వినియోగం పై రాజకీయపార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం అడ్వైజరీ జారీ చేసింది. తప్పుడు కంటెంట్ తో ఓటర్ల అభిప్రాయాలను మార్చే అవకాశం ఉండటంతో...
పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జ్యోతిప్రియా మాలిక్కు కోల్కతాలో మనీల్యాండరింగ్ కోర్టు బెయిల్ మంజూరీ చేసింది. ప్రజాపంపిణీ పథకంలో భాగంగా జరిగిన...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు.జనవరి 18న శనివారం రాత్రి దిల్లీ నుంచి గన్నవరం చేరుకుంటారు. ఆ రోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు...
ఇజ్రాయెల్, హమాస్ మధ్య 15 నెలలుగా జరుగుతున్న యుద్ధానికి అడ్డుకట్టపడింది. తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి.ఇరువర్గాల మధ్య ఒప్పందంతో గాజాకు ఊరట కలగనుంది. ఖతార్...
ఇస్రో చేపట్టిన రెండు ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది. మూడు సార్లు వాయిదా పడిన ఈ ప్రక్రియను ఇస్రో నేడు పూర్తి చేసింది. స్పేడెక్స్ ప్రయోగంలో భాగంగా...
మూడు మ్యాచ్ల సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్ మహిళల క్రికెట్ పోటీలో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది....
మహిళల క్రికెట్ పోటీలో భాగంగా భారత్, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా నేడు ఆఖరి మ్యాచ్ జరుగుతోంది....
సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట దక్కింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది...
భారత సైన్యం సేవలను ప్రధాని మోదీ మరోసారి కొనియాడారు. అంకితభావం, దృఢ సంకల్పం, అచంచల ధైర్య సాహసాలు, వృత్తి నైపుణ్యానికి భారత సైన్యం ప్రతీకగా నిలిచిందన్నారు. నేడు(జనవరి...
మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్ లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో జనవరి 18న కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్...
భారత నావికాదళం రోజురోజుకు మరింత బలోపేతం అవుతోంది. ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామిగా నిలవాలనే లక్ష్యసాధనలో భారత్ కీలక ముందడుగు వేసింది. ప్రధాని మోదీ, నేడు...
భారత నావికాదళంలోకి మరో మూడు యుద్ధనౌకలు చేరాయి. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్షీర్ యుద్ధనౌకలను ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ప్రధాని మోదీ జాతికి అంకితమిచ్చారు....
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' మూవీకి కొనసాగింపుగా జైలర్ -2 తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ సంక్రాంతి సందర్భంగా విడుదల చేసింది. ...
జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్ (ఇందూరు)లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు.పసుపు బోర్డు...
భారత క్రికెటర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి, తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలినడకన కొండపైకి వెళ్లిన నితీశ్ కుమార్ రెడ్డి, మోకాళ్ళ పర్వతం వద్ద మోకాళ్లపై...
పెండింగ్ బిల్లులకు మోక్షం ... 2025 జనవరి లో పలు శాఖలకు రూ.8వేల కోట్ల చెల్లింపులు శాఖలవారీగా చెల్లింపులు చేస్తోన్న కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే ప్రభుత్వం,...
మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్ లో ఒక్కో ఘాట్ కు ఒక్కో ప్రత్యేకత ఉన్నట్లు పలు గ్రంథాల ద్వారా తెలుస్తోంది. గంగ, యమున, అదృశ్య సరస్వతి మూడు...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.