T Ramesh

T Ramesh

ఏపీలో వరద పరిస్థితులపై సీఎం తో మాట్లాడిన ప్రధాని మోదీ

ఏపీలో వరద పరిస్థితులపై సీఎం తో మాట్లాడిన ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, వరద కారణంగా వాటిల్లిన నష్టం వివరాలను  ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్య మంత్రి చంద్రబాబుతో మాట్లాడి తెలుసుకున్నారు. చంద్రబాబుకు  ఫోన్ కు...

విజయవాడ సింగ్‌నగర్ లో  సీఎం చంద్రబాబు పర్యటన

విజయవాడ సింగ్‌నగర్ లో  సీఎం చంద్రబాబు పర్యటన

వరదలతో విజయవాడలోని పలు కాలనీల్లో హృదయ విదారకంగ పరిస్థితి మారింది. స్థానికుల కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. వరద దాటే ప్రయత్నంలో ఓ మహిళ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది....

శ్రీశైలం వెళ్లే భక్తులకు గమనిక,  ఆ మార్గంలో రాకపోకలపై ఆంక్షలు

శ్రీశైలం వెళ్లే భక్తులకు గమనిక,  ఆ మార్గంలో రాకపోకలపై ఆంక్షలు

కుండపోత వానల కారణంగా హైదరాబాద్‌ – శ్రీశైలం జాతీయ రహదారిపై  కొండ చరియలు విరిగిపడ్డాయి.  నాగర్‌కర్నూలు జిల్లా ఆమ్రాబాద్‌ మండలం ఈగలపెంట పాతాళ గంగ మధ్య సుమారు...

వరదలతో రైల్వే ట్రాకులు ధ్వంసం, పలు సర్వీసులు రద్దు

వరదలతో రైల్వే ట్రాకులు ధ్వంసం, పలు సర్వీసులు రద్దు

భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగడంతో పలు చోట్ల రైల్వే ట్రాకులు ధ్వంసం అయ్యాయి. దీంతో పలు సర్వీసులు రద్దు అయ్యాయి. మహబూబాబాద్ జిల్లా...

భారత మార్కెట్ లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త మోడల్ బైక్

భారత మార్కెట్ లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త మోడల్ బైక్

భారత మార్కెట్ లో మరో కొత్త మోడల్ బైక్ ను రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రవేశపెట్టింది. క్లాసిక్ 350 మోటారు సైకిల్ 2024 ను తీసుకొచ్చింది. హెరిటేజ్ (మద్రాస్...

వర్షాల నేపథ్యంలో వైద్య సిబ్బందికి మంత్రి సత్యకుమార్ కీలక ఆదేశాలు

వర్షాల నేపథ్యంలో వైద్య సిబ్బందికి మంత్రి సత్యకుమార్ కీలక ఆదేశాలు

వైద్య, పారామెడికల్ సిబ్బందికి ఆ శాఖ మంత్రి సత్యకుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల్లో విద్యుత్ సరఫరాకు అవరోధం లేకుండా చూసుకోవడంతో పాటు వరద నిల్వలేకుండా...

మరో ఆరురోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు…

మరో ఆరురోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు…

తెలుగు రాష్ట్రాల్లో నేడు కూడా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తా, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, చాలా చోట్ల ఉరుములు,...

బిహార్ లో కేంద్రమంత్రిపై దాడి…!

బిహార్ లో కేంద్రమంత్రిపై దాడి…!

బిహార్‌లోని బెగుసరాయ్‌లో  కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌పై  ఓ దుండగుడు దాడికి తెగబడ్డాడు. కేంద్రమంత్రి బల్లియా సబ్ డివిజన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనగా  షాజాద్ అలియాస్ సైఫీ...

ఇదేం వాన బాబోయ్, అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్

ఇదేం వాన బాబోయ్, అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్

మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష విజయవాడ, గుంటూరులో కుండపోత   బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ అర్ధరాత్రికి తీరం దాటనుంది. విశాఖపట్నం-గోపాలపూర్ మధ్య కళింగపట్నం వద్ద...

హర్యానా శాసనసభ ఎన్నికల షెడ్యూల్ లో సవరణ, ఎన్నికల తేదీ మార్పు

హర్యానా శాసనసభ ఎన్నికల షెడ్యూల్ లో సవరణ, ఎన్నికల తేదీ మార్పు

అసోజ్ అమావాస్య పండుగ సందర్భంగా  హర్యానా శాసనసభ  ఎన్నికల షెడ్యూల్ ను  కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది. పోలింగ్ తేదీని అక్టోబర్ 1నుంచి ఐదుకు మార్చింది. బిష్ణోయ్...

గుంటూరు జిల్లాలో వాగులోకి  కొట్టుకుపోయిన కారు, ముగ్గురు మృతి

గుంటూరు జిల్లాలో వాగులోకి  కొట్టుకుపోయిన కారు, ముగ్గురు మృతి

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. భారీ వర్షాలు కారణంగా పలు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులు చెరువులను  తలపిస్తున్నాయి.  మంగళగిరి టోల్ ప్లాజా వద్ద వాహనాలు సగం వరకు...

పట్టాలెక్కిన మరో మూడు వందే భారత్ రైళ్ళు…

పట్టాలెక్కిన మరో మూడు వందే భారత్ రైళ్ళు…

దేశంలో కొత్తగా మరో మూడు వందే భారత్‌ రైళ్ళు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని  నరేంద్రమోదీ  వర్చువల్ విధానంలో ఈ మూడు రైలు సర్వీసులను ప్రారంభించారు. దీంతో నేటి...

భారీ వర్షాల కారణంగా ఏపీలో  పింఛన్ల పంపిణీ వాయిదా

భారీ వర్షాల కారణంగా ఏపీలో  పింఛన్ల పంపిణీ వాయిదా

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నానా యాతన పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఈదురుగాలులకు చెట్లు విరిగిపడటం,...

శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని క్షమాపణలు

శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని క్షమాపణలు

మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. అందుకు తాను శిరస్సు వంచి క్షమాపణ చెబుతున్నానన్నారు. శివాజీ కేవలం...

గుడ్లవల్లేరు ఘటన : విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి

గుడ్లవల్లేరు ఘటన : విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ వాష్ రూమ్ లో రహస్య కెమెరాలు ఘటనపై కేసు విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఘటన విషయం తెలిసిన...

పిఠాపురంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

పిఠాపురంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

పాదగయ క్షేత్రం పిఠాపురంలో శ్రావణ మాస ఆఖరి శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరిగాయి. వత్రంలో పాల్గొన్న వారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చీరలు,...

కాణిపాకంలో సెప్టెంబర్ 7 నుంచి బ్రహ్మోత్సవాలు

కాణిపాకంలో సెప్టెంబర్ 7 నుంచి బ్రహ్మోత్సవాలు

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 7 నుంచి 27 వరకు నిర్వహించ‌నున్నారు. ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌పై దక్షిణాది రాష్ట్రాల అధికార భాషల్లో పోస్టర్లను ఆలయ పాలకమండలి విడుదల...

పాకిస్తాన్ తో చర్చల అంశంపై విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

పాకిస్తాన్ తో చర్చల అంశంపై విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

పాకిస్తాన్ తో చర్చలు జరిపే అంశంపై  విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో ఈరోజు నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జైశంర్, పాకిస్తాన్...

భారత్ వద్ద మరో బ్రహ్మాస్త్రం : రంగంలోకి ఐఎన్ఎస్ అరిఘాత్

భారత్ వద్ద మరో బ్రహ్మాస్త్రం : రంగంలోకి ఐఎన్ఎస్ అరిఘాత్

భారత్‌ కు మరో అణు జలాంతర్గామి సమకూరింది. అరిహంత్‌ క్లాస్‌లో రెండోదైన  ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ను విశాఖ నేవల్‌ డాక్‌యార్డులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేవీలోకి ప్రవేశపెట్టారు.  ...

బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో తెలుగు పద్యాల పఠనం

బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో తెలుగు పద్యాల పఠనం

పోతన భాగవతం, నన్నయ్య భారతంలోని భక్తిరస పద్యాల పఠనాన్ని ప్రతీరోజు విజయవాడ దుర్గమ్మ ఆలయంలో నిర్వహించనున్నారు. తెలుగు భాషా దినోత్సవం సంబరాల్లో భాగంగా శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం...

ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న అల్పపీడనం

ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న అల్పపీడనం

ఉత్తర బంగాళాఖాతంలో గురువారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. నేటి సాయంత్రానికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా ఉత్తరాంధ్ర వైపు దూసుకురానుంది. ఈ...

శ్రీశైలంలో కనులపండువగా స్వర్ణ రథోత్సవం

శ్రీశైలంలో కనులపండువగా స్వర్ణ రథోత్సవం

జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీగిరిలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్ల స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. ఆర్ధ్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని భక్తిశ్రద్ధలతో రథోత్సవం నిర్వహించారు....

తెలుగు భాష చాలా గొప్పది : ప్రధాని మోదీ

తెలుగు భాష చాలా గొప్పది : ప్రధాని మోదీ

తెలుగు భాషా దినోత్స‌వం సంద‌ర్భంగా తెలుగువారికి  ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ  శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ,  తెలుగు  చాలా...

ఎమ్మెల్యే సతీమణి బర్త్ డే సెలబ్రేషన్స్ లో పోలీసులు, షోకాజ్ నోటీసు జారీ

ఎమ్మెల్యే సతీమణి బర్త్ డే సెలబ్రేషన్స్ లో పోలీసులు, షోకాజ్ నోటీసు జారీ

పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు పాల్గొనడం పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న...

దర్శి టీడీపీ ఇంచార్జి తీరుపై విమర్శలు…

దర్శి టీడీపీ ఇంచార్జి తీరుపై విమర్శలు…

దర్శి టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజాప్రతినిధిగా ఎన్నిక కానప్పటికీ అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారనే నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. దర్శి ప్రభుత్వ...

ఛత్తీస్‌గఢ్ లో ఎన్‌కౌంటర్ :  ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్ లో ఎన్‌కౌంటర్ :  ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లా పరిధిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ  ఎన్‌కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అబూజ్‌మడ్‌ అటవీప్రాంతంలో మావోయిస్టులు...

పాస్‌పోర్టు సేవలకు ఐదురోజుల పాటు అంతరాయం

పాస్‌పోర్టు సేవలకు ఐదురోజుల పాటు అంతరాయం

పాస్‌పోర్ట్ సేవలకు ఐదురోజుల పాటు అంతరాయం ఏర్పడింది.  పోర్టల్ మెయింటనెన్స్ కారణంగా ఈ సమస్య తలెత్తింది. ఇప్పటికే బుక్ చేసుకున్న అపాయింట్ మెంట్లను రీషెడ్యూల్ చేస్తామని విదేశాంగ...

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో ఎంఎస్ చదువుతున్న పెదిని రూపక్ రెడ్డి (26) ప్రమాదవశాత్తూ ఓ సరస్సులో పడి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన రూపక్ రెడ్డి,  స్నేహితులతో...

పారిస్ లో పారాలింపిక్స్-2024 ప్రారంభం…

పారిస్ లో పారాలింపిక్స్-2024 ప్రారంభం…

పారాలింపిక్స్-2024 సందడి మొదలైంది. పారిస్ లో ప్రారంభోత్సవ వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి. ఫ్రాన్స్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. ప్రారంభోత్సవంలో 167 దేశాలకు చెందిన...

కేంద్రప్రభుత్వ తోడ్పాటుతో రాష్ట్రాభివృద్ధి : ఏపీ సీఎం చంద్రబాబు

కేంద్రప్రభుత్వ తోడ్పాటుతో రాష్ట్రాభివృద్ధి : ఏపీ సీఎం చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వం తోడ్పాటుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందనే నమ్మకం తనకు ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.  పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్మించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన కేంద్రం,...

డీఎంకే ఎంపీకి ఈడీ భారీ జరిమానా, ఎన్ని వందల కోట్లంటే…?

డీఎంకే ఎంపీకి ఈడీ భారీ జరిమానా, ఎన్ని వందల కోట్లంటే…?

త‌మిళ‌నాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ, వ్యాపారవేత్త ఎస్.జ‌గ‌త్ర‌క్ష‌క‌న్‌కు ఈడీ భారీ షాక్ విధించింది. జగతక్షకన్ తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు రూ. 908...

‘పేద ముస్లింల కోసమే వక్ఫ్ సవరణ బిల్లు’

‘పేద ముస్లింల కోసమే వక్ఫ్ సవరణ బిల్లు’

వక్ఫ్ బోర్డు ఆస్తులపై  పేదలకు హక్కు కల్పించే ప్రయత్నంలో భాగంగానే  కొత్త చట్టం రూపకల్పనకు  ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమైందని ఏపీ బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు...

వైసీపీకి మరో ఎదురుదెబ్బ, ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా

వైసీపీకి మరో ఎదురుదెబ్బ, ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా

వైసీపీని మరో కీలకనేత వీడారు. ఎమ్మెల్సీ పోతుల సునీత తన శాసనసమండలి సభ్యత్వంతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా...

కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి

కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి

కునో నేషనల్‌ పార్క్‌ లో మరో చీతా మృతి చెందింది. నమీబియా నుంచి తీసుకొచ్చిన పవన్‌ (Pawan) అనే మగ చీతా మరణించినట్లు అధికారులు తెలిపారు. నమీబియా...

కోల్‌క‌తా ఘటన తీవ్రంగా కలచివేసింది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కోల్‌క‌తా ఘటన తీవ్రంగా కలచివేసింది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై అఘాయిత్యం ఘటన, నిరసనలపై రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము స్పందించారు. ఏ నాగరిక సమాజం కూడా తమ కుమార్తెలను, సోదరీమణులను బలి ఇవ్వదని ఆవేదన...

ఏపీ కేబినెట్ : రివర్స్ టెండరింగ్ కు స్వస్తి

ఏపీ కేబినెట్ : రివర్స్ టెండరింగ్ కు స్వస్తి

గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రివర్స్ టెండరింగ్ పాలసీని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది.ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న వెలగపూడిలోని రాష్ట్ర స‌చివాల‌యంలో కేబినెట్...

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై యూపీ సర్కార్ ఆగ్రహం

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై యూపీ సర్కార్ ఆగ్రహం

సోషల్ మీడియాలో అనుచిత పోకడలకు అడ్డుకట్ట వేసేందుకు యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యతిరేక పోస్టులు పెడితే జీవిత ఖైదు తప్పదని తేల్చి చెప్పింది....

నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అస్వస్థత

నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అస్వస్థత

ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురికావడం కలకలం రేపుతోంది.మూడు రోజుల వ్యవధిలో దాదాపు 800 మంది విద్యార్థులు వివిధ రకాల...

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం : ప్రజలకు అందుబాటులో జీవోలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం : ప్రజలకు అందుబాటులో జీవోలు

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ జీవోలు మళ్ళీ అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవోఐఆర్ వెబ్‌సైట్ ను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం తాజాగా  ఉత్తర్వులు...

ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరు ప్రమాణస్వీకారం

ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరు ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు నియమితులయ్యారు.  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ వారితో ప్రమాణం...

లడఖ్ లో ఐదు కొత్త జిల్లాలు … కేంద్ర హోంశాఖ ప్రకటన

లడఖ్ లో ఐదు కొత్త జిల్లాలు … కేంద్ర హోంశాఖ ప్రకటన

కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడఖ్ లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ...

జమ్మూకశ్మీర్ ఎన్నికలు : అభ్యర్థుల జాబితా ప్రకటనను వెనక్కి తీసుకున్న బీజేపీ

జమ్మూకశ్మీర్ ఎన్నికలు : అభ్యర్థుల జాబితా ప్రకటనను వెనక్కి తీసుకున్న బీజేపీ

జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఉదయం బీజేపీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థుల జాబితాను వెనక్కి తీసుకుంది. జాబితాను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన బీజేపీ, సవరించిన పేర్లతో...

జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు : 44 మంది తో బీజేపీ తొలి జాబితా విడుదల

జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు : 44 మంది తో బీజేపీ తొలి జాబితా విడుదల

జమ్ముకశ్మీర్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో 44 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. సోమవారం ఈ విషయాన్ని బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది. రాజ్‌పోరా...

జై శ్రీకృష్ణ: జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

జై శ్రీకృష్ణ: జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో శ్రీ కృష్ణాతారం చాలా ప్రత్యేకమైనది. దుష్ట సంహారం కోసం మానవుడిగా జన్మించి మానావాళకి ఎంతో అవసరమైన గీతను స్వామివారు ప్రభోదించారు. దక్షిణాయనం శ్రావణమాసం...

రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మండిపాటు

రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మండిపాటు

అందాల పోటీ మిస్‌ ఇండియా జాబితాలో దళిత, ఆదివాసీ వర్గాలకు చోటు దక్కటం లేదని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు...

మన్ కీ బాత్ : తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

మన్ కీ బాత్ : తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

మక్ కీ బాత్ లో ప్రస్తావించిన ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. మన్ కీ బాత్ లో ప్రసంగించిన ప్రధాని...

ఫైటర్‌ జెట్లతో వేల రాకెట్‌ లాంచర్ల ధ్వంసం

ఫైటర్‌ జెట్లతో వేల రాకెట్‌ లాంచర్ల ధ్వంసం

హెజ్‌బొల్లా కుట్రను భగ్నం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అక్టోబర్‌ 7 ఘటనకు మించి అతిభారీ స్థాయి కుట్రను భగ్నం చేసినట్లు వివరించింది. తమ సైన్యానికి చెందిన దాదాపు...

సీహెచ్‌జీ సదస్సు : ప్రధాని మోదీకి పాకిస్తాన్ ఆహ్వానం

సీహెచ్‌జీ సదస్సు : ప్రధాని మోదీకి పాకిస్తాన్ ఆహ్వానం

ప్రధాని నరేంద్ర మోదీ, తమ దేశానికి రావాలని పాకిస్తాన్ ఆహ్వానించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇస్లామాబాద్‌ వేదికగా జరిగే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సీహెచ్‌జీ)సమావేశానికి...

విశాఖ మెడ్‌టెక్ ఘనత : మంకీ పాక్స్ నిర్ధారణకు కిట్

విశాఖ మెడ్‌టెక్ ఘనత : మంకీ పాక్స్ నిర్ధారణకు కిట్

కరోనా సమయంలో ఆరోగ్య రంగానికి అవసరమైన అనేక ఉత్పత్తులను అందించిన విశాఖ మెడ్‌టెక్ జోన్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. మంకీపాక్స్ నిర్ధారణ కోసం దేశీయంగా...

నిరుద్యోగులకు శుభవార్త: సీఐఎస్ఎఫ్ మెగా జాబ్ నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త: సీఐఎస్ఎఫ్ మెగా జాబ్ నోటిఫికేషన్

నిరుద్యోగులకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇంటర్ అర్హతతో భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)లో 1,130 కానిస్టేబుల్ పోస్టులను కేంద్రం భర్తీ...

కేంద్రప్రభుత్వ సాయంతో బొర్రా గుహలకు ఆధునిక సొబగులు

కేంద్రప్రభుత్వ సాయంతో బొర్రా గుహలకు ఆధునిక సొబగులు

ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలు పర్యాటకులకు మరింత ఆహ్లాదం పంచనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సాయంతో సరికొత్త హంగులతో కొత్త రూపు సంతరించుకోబోతున్నాయి. ఏపీ...

విశాఖలో వెనక్కి వెళ్లిన సముద్రం, పర్యాటకుల సందడి

విశాఖలో వెనక్కి వెళ్లిన సముద్రం, పర్యాటకుల సందడి

సముద్రతీరంలో సేద తీరడానికి ప్రతీ ఒక్కరూ ఆసక్తి చూపుతారు. సెలువురోజుల్లో పర్యాటకులతో బీచ్ లు కళకళ లాడుతుంటాయి. ఎగిసిపడే అలలను చూస్తే పెద్దవాళ్లు కూడా చిన్నారుల్లా మారిపోతారు....

వజ్రం రూపంలో వరించిన అదృష్టం …!

వజ్రం రూపంలో వరించిన అదృష్టం …!

రాయలసీమలో ఓ రైతును అదృష్టం వరించింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ఓ వ్యవసాయ కూలీకి వజ్రం దొక్కింది. జొన్నగిరిలో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన ఓ...

జమ్ముకశ్మీర్ సోపోర్ లో ఎన్‌కౌంటర్, ఓ ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్ సోపోర్ లో ఎన్‌కౌంటర్, ఓ ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌ సోపోర్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో సోపోర్‌ పోలీసులు,32 నేషనల్‌ రైఫిల్స్‌ సంయుక్త బృందం రఫియాబాద్‌,సోపోర్‌లో...

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించిన అక్కినేని నాగార్జున

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించిన అక్కినేని నాగార్జున

స్పందించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క   హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మాణాన్ని హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్ష‌న్...

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి జైలు నుంచి విడుదల

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి జైలు నుంచి విడుదల

వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,  నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. పోలింగ్ రోజున ఈవీఎంను ధ్వంసం చేయడం, పోలీసు అధికారిపై దాడికి...

హైడ్రా  యాక్షన్ : ఎన్ కన్వెన్షన్ నేలమట్టం

హైడ్రా యాక్షన్ : ఎన్ కన్వెన్షన్ నేలమట్టం

ప్రముఖ తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ కట్టడాన్ని ‘హైడ్రా’ బృందం కూల్చివేసింది.  మాదాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్‌ కూల్చివేత జరిగింది....

ఏపీలో మరో విషాదం, అగ్నిప్రమాదంలో దంపతులు మృతి…!

ఏపీలో మరో విషాదం, అగ్నిప్రమాదంలో దంపతులు మృతి…!

ఆంధ్రప్రదేశ్ లో వరుస ప్రమాద ఘటనలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదం మరువక ముందే ఫార్మాసిటీలో జరిగిన...

భారత సరిహద్దులో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అరెస్ట్

భారత సరిహద్దులో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అరెస్ట్

బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని భారతసరిహద్దులో  ఆ దేశ  ఆర్మీ అదుపులోకి తీసుకుంది. సిల్హెట్ వద్ద దేశం దాటేందుకు మాజీ జడ్జి షంషుద్దీన్ చౌదురి మాణిక్‌ ప్రయత్నించగా...

దేశీయ, అంతర్జాతీయ క్రికెట్‌కు శిఖర్ ధావన్ వీడ్కోలు

దేశీయ, అంతర్జాతీయ క్రికెట్‌కు శిఖర్ ధావన్ వీడ్కోలు

భారత క్రికెటర్ శిఖర్ ధావన్, దేశీయ‌, అంత‌ర్జాతీయ ఆటకు  వీడ్కోలు పలికారు. దాదాపు 14 ఏళ్ళగా వివిధ టోర్నీల్లో ఆడిన శిఖర్ ధావన్ ఆటకు వీడ్కోలు పలకడం...

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీకి మార్గదర్శకాలు జారీ

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీకి మార్గదర్శకాలు జారీ

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన  మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాల స్థాయిలోనే బదిలీలకు అవకాశం కల్పిస్తున్నట్లు...

ఆర్బీఐ క్విజ్, ప్రైజ్ మనీ రూ. 10 లక్షలు

ఆర్బీఐ క్విజ్, ప్రైజ్ మనీ రూ. 10 లక్షలు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) విద్యార్థుల కోసం క్విజ్‌ పోటీలు నిర్వహిస్తోంది. బ్యాంకు ఏర్పాటై 90 ఏళ్ళు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తం‍గా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ‘ఆర్బీఐ90క్విజ్‌’...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో పలు పథకాల పేర్లు మార్పు

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో పలు పథకాల పేర్లు మార్పు

ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖలో అమలవుతున్న ప్రభుత్వ పథకాల పేర్లను మారుస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం హయాంలో అమలైన అమ్మఒడి పథకం పేరును...

నేపాల్‌లో నదిలోకి దూసుకెళ్ళిన ఉత్తరప్రదేశ్ బస్సు

నేపాల్‌లో నదిలోకి దూసుకెళ్ళిన ఉత్తరప్రదేశ్ బస్సు

బస్సులో 40 మంది భారతీయులు నేపాల్‌లో ఘోరం జరిగింది. 40 మంది భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న యూపీకి చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. టనహూన్ జిల్లో మర్స్యంగడి...

మరో విషాదం :పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం, నలుగురికి గాయాలు

మరో విషాదం :పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం, నలుగురికి గాయాలు

ఆంధ్రప్రదేశ్ లోని పలు పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. అచ్యుతాపురం సెజ్ విషాదం జరిగి 24 గంటలు గడవకు ముందే మరో ప్రమాదం జరిగింది....

దిల్లీ లిక్కర్ పాలసీ కేసు: కేజ్రీవాల్ కు మరోసారి నిరాశ

దిల్లీ లిక్కర్ పాలసీ కేసు: కేజ్రీవాల్ కు మరోసారి నిరాశ

మద్యం పాలసీ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టులో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే దక్కింది. సీబీఐ దాఖలు చేసిన కేసులో బెయిల్‌ పిటిషన్‌ విచారణ మళ్ళీ...

నీరజ్ చోప్రా ఖాతాలో మరో ఘనత :లుసానే డైమండ్ లీగ్‌లో సెకండ్ ప్లేస్

నీరజ్ చోప్రా ఖాతాలో మరో ఘనత :లుసానే డైమండ్ లీగ్‌లో సెకండ్ ప్లేస్

భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.లాసానే డైమండ్ లీగ్‌లో రెండో స్థానం సాధించాడు. ఈవెంట్‌లో ఆరో ప్ర‌య‌త్నంలో నీర‌జ్ త‌న...

బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టీటీడీ…!

బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టీటీడీ…!

  తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అక్టోబరు 3 నుంచి...

శ్రీశైలం మల్లన్న హుండీ కానుకలు లెక్కింపు

శ్రీశైలం మల్లన్న హుండీ కానుకలు లెక్కింపు

శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకల విలువను అధికారులు లెక్కించారు.  మొక్కులు, కానుకల రూపంలో ఆదిదంపతులకు  రూ.3.22 కోట్ల ఆదాయం వచ్చింది. ఆగస్టు...

సుప్రీంకోర్టు సూచనతో  సమ్మె విరమించిన వైద్యులు

సుప్రీంకోర్టు సూచనతో సమ్మె విరమించిన వైద్యులు

  సుప్రీంకోర్టు సూచన మేరకు వైద్యులు సమ్మె విరమించారు. ఆందోళనలు, నిరసనలకు ముగింపు పలికినట్లు దిల్లీ ఎయిమ్స్‌, ఆర్‌ఎంఎల్‌ వైద్యులు తెలిపారు. కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనను...

జీవరసాయన శాస్త్రవేత్త గోవిందరాజన్ పద్మనాభన్ కు విజ్ఞాన ర‌త్న‌ అవార్డు

జీవరసాయన శాస్త్రవేత్త గోవిందరాజన్ పద్మనాభన్ కు విజ్ఞాన ర‌త్న‌ అవార్డు

భార‌త ప్ర‌భుత్వం తొలిసారి అత్యున్న‌త సైన్స్ పుర‌స్కారాన్నిఅంద‌జేసింది. ప్ర‌ఖ్యాత బ‌యోకెమిస్ట్‌, బెంగుళూరు ఇండియ‌న్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సైన్స్‌ మాజీ డైరెక్ట‌ర్ గోవింద‌రాజ‌న్ ప‌ద్మ‌నాభ‌న్‌ను విజ్ఞాన ర‌త్న‌ అవార్డుతో...

ఇంగ్లాండ్ vs భారత్ మధ్య ఐదు టెస్టుల షెడ్యూల్ విడుదల

ఇంగ్లాండ్ vs భారత్ మధ్య ఐదు టెస్టుల షెడ్యూల్ విడుదల

ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది.జూన్ 20 నుంచి 24 మధ్య లీడ్స్‌లోని హెడ్డింగ్లీలో జరగ‌నున్న మొద‌టి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం...

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత, ఎయిమ్స్ కు తరలింపు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత, ఎయిమ్స్ కు తరలింపు

దిల్లీ  మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో  జైలు డాక్టర్ల సూచనల...

అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులకు సీఎం పరామర్శ

అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులకు సీఎం పరామర్శ

స్వల్ప గాయాలైతే రూ. 25 లక్షల పరిహారం ప్రమాద ఘటనపై ప్రధాని విచారం, సాయం ప్రకటన అచ్యుతాపురం సెజ్‌ ప్రమాద బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం...

రాజకీయ పార్టీ జెండా, గుర్తు ఆవిష్కరించిన తమిళ హీరో విజయ్

రాజకీయ పార్టీ జెండా, గుర్తు ఆవిష్కరించిన తమిళ హీరో విజయ్

తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా ఉన్న  విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అధికారికంగా అడుగుపెట్టారు. తమిళగ వెట్రి కళగం(TVK) పేరుతో  రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్, తాజాగా...

ట్రాఫిక్ పోలీసులపై ఏపీ హైకోర్టు అసహనం : నిబంధనల అమలులో విఫలమని వ్యాఖ్య

ట్రాఫిక్ పోలీసులపై ఏపీ హైకోర్టు అసహనం : నిబంధనల అమలులో విఫలమని వ్యాఖ్య

ద్విచక్ర వాహనదారులు  హెల్మెట్ ధరించాలనే నిబంధనను అమలు చేయడంలో  ట్రాఫిక్ పోలీసులు విఫలమయ్యారని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మోటారు వాహన చట్టం నిబంధనలు పాటించేలా...

ఏపీపీఎస్‌సీ గ్రూప్- 1 మెయిన్ పరీక్షలు వాయిదా… త్వరలో కొత్త తేదీలు

ఏపీపీఎస్‌సీ గ్రూప్- 1 మెయిన్ పరీక్షలు వాయిదా… త్వరలో కొత్త తేదీలు

గ్రూప్- 1 మెయిన్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్‌సీ  వెల్లడించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ మేరకు సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది....

సాగునీటి నిపుణుడు కన్నయ్య నాయుడుని సన్మానించిన ఏపీ సీఎం

సాగునీటి నిపుణుడు కన్నయ్య నాయుడుని సన్మానించిన ఏపీ సీఎం

ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు కన్నయ్య నాయుడుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సన్మానించారు. వెలగపూడి సచివాలయంలో కన్నయ్యనాయుడుకి శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. ఇటీవల...

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ట్విస్ట్ : వైసీపీ సెంట్రల్ ఆఫీసుకు నోటీసు

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ట్విస్ట్ : వైసీపీ సెంట్రల్ ఆఫీసుకు నోటీసు

టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసు విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు అంటించారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై...

ఓటుకు నోటు కేసు: వైసీపీ నేత ఆర్కే వేసిన పిటిషన్లు కొట్టివేత

ఓటుకు నోటు కేసు: వైసీపీ నేత ఆర్కే వేసిన పిటిషన్లు కొట్టివేత

ఓటుకు నోటు కేసులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం తొసిపుచ్చింది. ఓటుకు నోటు కేసును సీబీఐతో విచారించాలని కోరుతూ ఆర్కే...

శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై ప్రముఖ ఇంజినీర్ ఆందోళన

శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై ప్రముఖ ఇంజినీర్ ఆందోళన

శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల గేట్ల పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని ప్రముఖ విశ్రాంత ఇంజినీర్, భారీ ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు నాగినేని కన్నయ్య నాయుడు అన్నారు. తుంగభద్ర...

దివ్యాంగుల పింఛనుదారులలో అనర్హుల ఏరివేత…!

దివ్యాంగుల పింఛనుదారులలో అనర్హుల ఏరివేత…!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల పింఛనుదారుల్లో అనర్హుల ఏరివేతకు చర్యలు చేపట్టింది. దివ్యాంగులు కాకున్నప్పటికీ దొంగ సర్టిఫికెట్లతో పింఛను తీసుకుంటున్నవారికి ప్రభుత్వ సాయాన్ని నిలిపివేయనుంది....

జమ్ముకశ్మీర్ పై బీజేపీ స్పెషల్ ఫోకస్, పొత్తుల కోసం కాంగ్రెస్… !

జమ్ముకశ్మీర్ పై బీజేపీ స్పెషల్ ఫోకస్, పొత్తుల కోసం కాంగ్రెస్… !

నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలు జమ్ముకశ్మీర్ లో బ్యాలెట్ పోరుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో రాజకీయ పార్టీలు విజయవ్యూహాల్లో మునిగిపోయాయి. రోజుకో...

మహిళల టీ20 ప్రపంచకప్‌కు యూఏఈ ఆతిథ్యం

మహిళల టీ20 ప్రపంచకప్‌కు యూఏఈ ఆతిథ్యం

బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత, హింసాత్మక ఘటనల నేపథ్యంలో మహిళల టీ20 ప్రపంచకప్‌ టోర్నీ వేదిక బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి మారింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా వెల్లడించింది....

ఉద్యోగులకు తాలిబన్ సర్కార్ షాక్:  గడ్డం పెంచలేదని 281 మంది ఉద్యోగం ఊస్ట్

ఉద్యోగులకు తాలిబన్ సర్కార్ షాక్:  గడ్డం పెంచలేదని 281 మంది ఉద్యోగం ఊస్ట్

అప్ఘనిస్తాన్ ప్రభుత్వం వింత నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రభుత్వం లో పనిచేసే ఉద్యోగులు గడ్డం పెంచలేదంటూ 281 మందిని విధులు నుంచి తొలగించింది. ఇస్లామిక్ చ‌ట్టాల...

సీబీఐ విచారణకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం గెజిట్ జారీ

సీబీఐ విచారణకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం గెజిట్ జారీ

ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులపై సీబీఐ నేరుగా  విచారణ జరిపేందుకు అనుమతిస్తూ రాష్ట్రప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఏపీ ఎన్డీయే ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం,...

రాజ్యసభ ఉపఎన్నికలు : అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

రాజ్యసభ ఉపఎన్నికలు : అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

రాజ్యసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థల పేర్లను బీజేపీ ప్రకటించింది. 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు జరగనుండగా 9 మంది అభ్యర్థలను ఖరారు...

మంకీపాక్స్ పై దిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాలు

మంకీపాక్స్ పై దిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాలు

ప్రపంచాన్ని భయపెడుతోన్న ‘మంకీ పాక్స్‌’పై  దిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాలు  జారీ చేసింది. అనుమానిత, ధృవీకరించిన కేసుల కోసం ఐసోలేషన్ గదులు సిద్ధం చేయాలని లోక్ నాయక్, జీటీబీ,...

రైలు ప్రమాదాల నివారణకు కీలక ప్రణాళిక

రైలు ప్రమాదాల నివారణకు కీలక ప్రణాళిక

రైలు ప్రమాదాల నివారణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో కూడిన సీసీటీవీ కెమెరాలను బిగించనున్నట్టు రైల్వే బోర్డు చైర్‌పర్సన్, సీఈవో జయ వర్మ సిన్హా ప్రకటించారు. అన్ని రైళ్ళు,...

వైద్యుల రక్షణకు టాస్క్ ఫోర్స్

వైద్యుల రక్షణకు టాస్క్ ఫోర్స్

దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో వైద్యుల రక్షణ ఏర్పాట్ల పరిశీలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుత చట్టాలు వైద్యుల రక్షణకు సరిపోవని వ్యాఖ్యానించిన సుప్రీం ధర్మాసనం,...

తిరుమలలో 27న గోకులాష్టమి, 28న ఉట్లోత్సవం

తిరుమలలో 27న గోకులాష్టమి, 28న ఉట్లోత్సవం

తిరుమ‌ల‌ శ్రీ వేంకటేశ్వరస్వామివారిని  ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుంటూ  ఆగస్టు 27న శ్రీకృష్ణ జన్మాష్టమిని టీటీడీ పరిధిలో వైభవంగా నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. ...

ఇటలీలో విషాదం… నౌక మునిగిన ఘటనలో బ్రిటన్ దిగ్గజ వ్యాపారవేత్త గల్లంతు

ఇటలీలో విషాదం… నౌక మునిగిన ఘటనలో బ్రిటన్ దిగ్గజ వ్యాపారవేత్త గల్లంతు

ఇటలీలో విషాద ఘటన చోటుచేసుకుంది. సిసిలీ తీరంలో తీవ్ర తుపాను వల్ల ఓ విలాసవంతమైన నౌక సముద్రంలో మునిగిపోయింది.  షిప్ లో ప్రయాణిస్తున్న బ్రిటన్ దిగ్గజ వ్యాపారవేత్త...

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో అదనపు బాధ్యత

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో అదనపు బాధ్యత

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అదనపు బాధ్యత అప్పగించింది. ఇప్పటికే సామాజిక పింఛన్ల పంపిణీ బాధ్యతలు అప్పగించిన కూటమి ప్రభుత్వం తాజాగా మరో...

అమెరికాలో ఆంజనేయుడి భారీ విగ్రహం

అమెరికాలో ఆంజనేయుడి భారీ విగ్రహం

అమెరికాలో శ్రీ ఆంజనేయస్వామి వారి భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.స్టాచ్యూ ఆఫ్ యూనియ‌న్(SOU) పేరిట  100 అడుగుల  విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు.  టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్ట‌న్ న‌గ‌ర ప‌రిధిలోని...

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు : అక్టోబర్ 4 నుంచి  12 వరకు వాహనసేవలు    

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు : అక్టోబర్ 4 నుంచి  12 వరకు వాహనసేవలు   

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే  నహహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను  టీటీడీ వెల్లడించింది. శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుంచి 12 వరకు  బ్రహ్మోత్సవాలు...

మహిళల అండర్ 19 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల

మహిళల అండర్ 19 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల

మహిళల అండర్‌19-2025 టీ20 ప్రపంచ కప్‌ టోర్నీ షెడ్యూల్‌ని ఐసీసీ ప్రకటించింది. టోర్నీకి మలేసియా ఆతిథ్యం ఇవ్వనుండగా జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు టోర్నమెంట్...

హంసలదీవి బీచ్‌లో విషాదం: ఒకరు మృతి, మరొకరు గల్లంతు

హంసలదీవి బీచ్‌లో విషాదం: ఒకరు మృతి, మరొకరు గల్లంతు

కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవి బీచ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. అలల దాటికి ఒకరు గల్లంతుకాగా, మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. గుడివాడకు చెందిన...

గ్రీన్ ఎనర్జీ చాంపియన్ గా ఆంధ్రప్రదేశ్

గ్రీన్ ఎనర్జీ చాంపియన్ గా ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఇండియన్ విండ్ పవర్ అసోసియేషన్ 2023-24 ఏడాదికి గాను ఆంధ్రప్రదేశ్ ను గ్రీన్ ఎనర్జీ చాంపియన్ గా  ప్రకటించింది.  తమిళనాడులోని...

Page 2 of 7 1 2 3 7

Latest News