Phaneendra

Phaneendra

మోదీ 45గంటల ధ్యానదీక్ష ముగింపు

మోదీ 45గంటల ధ్యానదీక్ష ముగింపు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన 45గంటల ధ్యానదీక్ష ముగిసింది. చివరి దశ ఎన్నికల ప్రచారం ముగిసాక మోదీ తమిళనాడులోని కన్యాకుమారి వద్ద వివేకానంద స్మారక కేంద్రంలో ధ్యానదీక్ష తీసుకున్న...

ప్రపంచంలోనే అతి ఎత్తయిన పోలింగ్ స్టేషన్‌లో ఓటర్లు ఎందరంటే….

ప్రపంచంలోనే అతి ఎత్తయిన పోలింగ్ స్టేషన్‌లో ఓటర్లు ఎందరంటే….

భారతదేశపు ఎన్నికల్లో గొప్పవిషయం ఏంటంటే.... ఓటర్లుండే ప్రాంతం ఎంత సంక్లిష్టమైన ప్రదేశం అయినా అక్కడ పోలింగ్ ఏర్పాట్లు జరుగుతాయి. ఎన్నికల అధికారులు, సిబ్బంది ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి...

భారత ఎన్నికల్లో యాంటీ-బీజేపీ అజెండా వ్యాప్తికి ఏఐ సాయంతో ప్రయత్నం

భారత ఎన్నికల్లో యాంటీ-బీజేపీ అజెండా వ్యాప్తికి ఏఐ సాయంతో ప్రయత్నం

భారతదేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేయడానికి జరిగిన ఒక కోవర్ట్ ఆపరేషన్‌లో కృత్రిమ మేధను (ఎఐ) మోసపూరితంగా ఉపయోగించే ప్రయత్నాలను పసిగట్టి, కేవలం 24గంటల్లోనే వాటిపై...

నేడే ఆఖరిదశ పోలింగ్, ఈ సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్

నేడే ఆఖరిదశ పోలింగ్, ఈ సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్

లోక్‌సభ ఎన్నికలకు ఏడవ, ఆఖరి దశ పోలింగ్ ఈ ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని స్థానాలు సహా మొత్తం 57 లోక్‌సభ...

చతుర్ముఖ పోటీలో పంజాబీల ఓటు ఎవరికి?

చతుర్ముఖ పోటీలో పంజాబీల ఓటు ఎవరికి?

ఆఖరి దశ ఎన్నికల్లో ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్న రాష్ట్రం పంజాబ్. ఆ రాష్ట్రంలోని మొత్తం 13 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ ఒకేదఫాలో పోలింగ్ జరగనుంది. దాదాపు మూడు...

చలచల్లని హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల వేడి

చలచల్లని హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల వేడి

శనివారం ఏడవ దశ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ పోలింగ్‌ జరుగుతుంది. వాటిలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. ఆ రాష్ట్రంలో 4 లోక్‌సభ స్థానాలున్నాయి. అవి...

లోక్‌సభ ఎన్నికల తుదిదశ ప్రచారానికి నేటితో తెర

లోక్‌సభ ఎన్నికల తుదిదశ ప్రచారానికి నేటితో తెర

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. లోక్‌సభ ఎన్నికల ఏడో దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఆ దశకు ప్రచారం...

మంగళూరు రోడ్లపై నమాజ్, హనుమాన్ చాలీసాతో ప్రతిఘటిస్తామన్న విహెచ్‌పి

మంగళూరు రోడ్లపై నమాజ్, హనుమాన్ చాలీసాతో ప్రతిఘటిస్తామన్న విహెచ్‌పి

కర్ణాటకలోని మంగళూరు నగరంలో రహదారులపై ముస్లిములు నమాజ్ చేసిన ఘటన వివాదానికి దారితీసింది. కన్నడరాష్ట్రంలోని కోస్తా ప్రాంతం అంతటినుంచీ ఆ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ చర్యను...

లాహోర్ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్‌తో యుద్ధం చేసామని ఒప్పుకున్న పాక్

లాహోర్ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్‌తో యుద్ధం చేసామని ఒప్పుకున్న పాక్

1999లో భారతదేశంతో కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందని ఆ దేశపు మాజీ ప్రధానమంత్రి, పిఎంఎల్-ఎన్ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ అంగీకరించారు. పాకిస్తాన్ అణుపరీక్షలు చేసి...

తూర్పు, దక్షిణాదిలో బీజేపీ విజయావకాశాలపై అమిత్ షా అంచనాలు

తూర్పు, దక్షిణాదిలో బీజేపీ విజయావకాశాలపై అమిత్ షా అంచనాలు

భారతదేశపు తూర్పు, దక్షిణ భాగాల్లోని లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఈసారి గరిష్ఠ స్థాయిలో సీట్లు గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా అంచనా...

కాంగ్రెస్ నేత చైనా ప్రేమ: 1962లోది యుద్ధం కాదట, చొరబాటు మాత్రమేనట

కాంగ్రెస్ నేత చైనా ప్రేమ: 1962లోది యుద్ధం కాదట, చొరబాటు మాత్రమేనట

కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ చైనాపై తన ప్రేమను మరోసారి చాటుకున్నారు. 1962లో ఆ దేశం భారత్‌పై చేసింది యుద్ధం కాదట. చైనా భారత్‌లోకి చొరబడినట్లు ఆరోపణలు...

వర్తమాన రాజకీయాల్లో సావర్కర్ ఆలోచనాధార ప్రాసంగికత

వర్తమాన రాజకీయాల్లో సావర్కర్ ఆలోచనాధార ప్రాసంగికత

బ్రిటిష్ వలసపాలన బానిసత్వం నుంచి భారతదేశాన్ని విముక్తం చేయడానికి దేశం నలుమూలల నుంచీ ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ప్రతీ భారతీయుడూ తన శక్తిమేర కష్టపడ్డాడు. దేశం కోసం...

కురాన్ దహనం ఫేక్‌న్యూస్‌ కేసులో దొరికిపోయిన ‘ఆల్ట్ న్యూస్’ జుబేర్

కురాన్ దహనం ఫేక్‌న్యూస్‌ కేసులో దొరికిపోయిన ‘ఆల్ట్ న్యూస్’ జుబేర్

ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, సత్యశోధకుడిగా (ఫ్యాక్ట్ చెకర్)గా తనకు తానే చెప్పుకునే మహమ్మద్ జుబేర్ మరోసారి అబద్ధాలాడుతూ పోలీసులకు దొరికిపోయారు. గతంలో చాలాసార్లు తప్పుడు లేదా...

దేశమాతకు జీవితం అంకితం చేసిన స్వతంత్ర వీరుడు

దేశమాతకు జీవితం అంకితం చేసిన స్వతంత్ర వీరుడు

వినాయక దామోదర్ సావర్కర్ గొప్ప ధైర్యవంతుడైన స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, గొప్ప రచయిత, వక్త, నిష్టావంతుడైన జాతీయతావాది. సావర్కర్ 1883 మే 28న మహారాష్ట్రలోని నాసిక్...

‘ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అతిపెద్ద శత్రువు కాంగ్రెసే’

‘ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అతిపెద్ద శత్రువు కాంగ్రెసే’

దేశంలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాయడానికి ప్రతిపక్షాలు, ప్రత్యేకించి ఇండీ కూటమి ప్రయత్నిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...

‘రాగా, కేజ్రీలకు పాక్ మద్దతుపై దర్యాప్తు జరగాలి’

‘రాగా, కేజ్రీలకు పాక్ మద్దతుపై దర్యాప్తు జరగాలి’

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌లకు పాకిస్తాన్ ప్రత్యక్షంగా మద్దతు పలుకుతుండడంపై దర్యాప్తు జరగాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఐఏఎన్ఎస్ వార్తాసంస్థ ఇంటర్‌వ్యూలో...

దళిత మైనర్ బాలిక కిడ్నాప్, రేప్ ప్రయత్నం

దళిత మైనర్ బాలిక కిడ్నాప్, రేప్ ప్రయత్నం

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఓ ఘాతుకం ఆలస్యంగా వెలుగు చూసింది. పదహారేళ్ళ దళిత మైనర్ బాలికను తుపాకితో బెదిరించి కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. ఆ...

కోర్టులో కన్నీళ్ళు పెట్టుకున్న స్వాతీ మాలీవాల్

కోర్టులో కన్నీళ్ళు పెట్టుకున్న స్వాతీ మాలీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతీ మాలీవాల్ ఇవాళ ఢిల్లీ కోర్టులో కన్నీళ్ళ పర్యంతమయ్యారు. బిభవ్ కుమార్‌కు బెయిల్ మంజూరు చేస్తే తనకూ తన కుటుంబానికీ ప్రమాదమని...

తీరం దాటిన రెమాల్, ఇవాళ తుపానుగా బలహీనపడే అవకాశం

తీరం దాటిన రెమాల్, ఇవాళ తుపానుగా బలహీనపడే అవకాశం

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను ఆదివారం తీవ్రతుపానుగా బలపడి, అర్ధరాత్రి దాటాక బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో తీరం దాటింది. ఇవాళ ఇది తుపానుగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ...

మణిపూర్‌లో డ్యామ్‌ను పేల్చివేసే కుట్రను భగ్నం చేసిన భారత సైన్యం

మణిపూర్‌లో డ్యామ్‌ను పేల్చివేసే కుట్రను భగ్నం చేసిన భారత సైన్యం

మణిపూర్‌లోని తూర్పు ఇంఫాల్ జిల్లాలో భారీ పేలుడు కుట్రను భారత సైన్యం ముందుగా పసిగట్టి భగ్నం చేసింది. నాంగ్‌డామ్ నుంచి ఈథామ్ తాంగ్‌ఖుల్ గ్రామాలను కలిపే రహదారిపై...

కేన్స్‌లో మొట్టమొదటిసారి భారతీయ నటికి అవార్డు

కేన్స్‌లో మొట్టమొదటిసారి భారతీయ నటికి అవార్డు

77వ కేన్స్ చలనచిత్రోత్సవంలో భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా అవార్డు గెలుచుకుని కొత్త చరిత్ర సృష్టించారు. భారతదేశానికి కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో అవార్డు రావడం ఇదే మొదటిసారి....

ద్రవ్యోల్బణ నియంత్రణలో అత్యుత్తమ ప్రధాని మోడీయే

ద్రవ్యోల్బణ నియంత్రణలో అత్యుత్తమ ప్రధాని మోడీయే

ఈ ఎన్నికల సీజన్‌లో కాబోయే ప్రధానమంత్రి ఎవరు, ఏ పార్టీ లేదా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది అన్న విషయాలపై మీడియా రకరకాల విశ్లేషణలతో హోరెత్తించేస్తోంది. బీజేపీ నేతృత్వంలోని...

కంచి పరమాచార్య: రాజ్యాంగంలో మత రక్షణకు మహత్తర కృషి

కంచి పరమాచార్య: రాజ్యాంగంలో మత రక్షణకు మహత్తర కృషి

(ఇవాళ కంచి పరమాచార్యుల 131వ జయంతి సందర్భంగా...)   భారతదేశంలో మతం మనుగడకు రాజ్యాంగరక్షణ చేకూరింది. మన రాజ్యాంగంలో మతం ప్రజల ప్రాథమిక హక్కుగా పరిగణన పొందింది....

దేశ రాజధానిలో పార్లమెంటు సీట్లు గెలిచేదెవరు?

దేశ రాజధానిలో పార్లమెంటు సీట్లు గెలిచేదెవరు?

మన దేశంలో ఢిల్లీది ఒక ప్రత్యేక ప్రతిపత్తి. సాంకేతికంగా అది కేంద్రపాలిత ప్రాంతమే అయినా, రాష్ట్రాలకు ఉన్నట్లు ముఖ్యమంత్రి ఉంటారు. అలాగే అక్కడి ఓటర్లు కూడా ప్రత్యేకమైన...

‘ఆ సినిమా విడుదల రోజే మీ ఆఖరి రోజు’: నిర్మాత, దర్శకుడు, నటులకు హెచ్చరిక

‘ఆ సినిమా విడుదల రోజే మీ ఆఖరి రోజు’: నిర్మాత, దర్శకుడు, నటులకు హెచ్చరిక

‘హమారే బారహ్’ పేరుతో ఓ సినిమా 2024 జూన్ 7న విడుదల అవడానికి సిద్ధంగా ఉంది. కమల్ చంద్ర దర్శకత్వం వహించిన ఆ సినిమా టీజర్ మే...

ముస్లిముల దుశ్చర్య: ప్రైవేటు స్థలంలోని సంత్‌ కనకదాసు విగ్రహం బలవంతంగా తొలగింపు

ముస్లిముల దుశ్చర్య: ప్రైవేటు స్థలంలోని సంత్‌ కనకదాసు విగ్రహం బలవంతంగా తొలగింపు

తెలంగాణలో ముస్లిములు హిందువుల విశ్వాసాలపై దాడి చేసిన మరో ఘటన వెలుగు చూసింది. కురవ కులస్తులు దైవంగా భావించి ఆరాధించే సంత్ కనకదాసు విగ్రహాన్ని బలవంతంగా తొలగించివేసారు....

‘నన్ను కొడుతున్నప్పుడు కేజ్రీవాల్ లోపలే ఉన్నారు’

‘నన్ను కొడుతున్నప్పుడు కేజ్రీవాల్ లోపలే ఉన్నారు’

మే 13న తనపై దాడి జరిగినప్పుడు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆ ఇంటిలోపలే ఉన్నారని, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్ వెల్లడించారు....

‘ఆ వీడియో బైటపెట్టింది మేం కాదు’

‘ఆ వీడియో బైటపెట్టింది మేం కాదు’

మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించి ఆరోజు విధుల్లో ఉన్న పీఓ, ఏపీఓను సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి...

నిషిద్ధ పిఎఫ్ఐ సభ్యుల బెయిల్‌ రద్దు

నిషిద్ధ పిఎఫ్ఐ సభ్యుల బెయిల్‌ రద్దు

నిషిద్ధ ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎనిమిది మంది సభ్యులకు మద్రాస్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దుచేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల...

హర్యానాలో పోరు హోరాహోరీయా, ఏకపక్షమా?

హర్యానాలో పోరు హోరాహోరీయా, ఏకపక్షమా?

హర్యానా రాష్ట్రంలోని పది పార్లమెంటరీ నియోజకవర్గాలకూ మే 25 శనివారం నాడు పోలింగ్ జరగనుంది. అక్కడ ప్రచారం నేటితో ముగియనుండడంతో బీజేపీ-కాంగ్రెస్ రెండు పార్టీలూ ముమ్మరంగా ప్రచారం...

జులై 4న బ్రిటన్ ఎన్నికలు

జులై 4న బ్రిటన్ ఎన్నికలు

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జులై 4న నిర్వహిస్తామని ప్రధానమంత్రి ఋషి శునక్ ప్రకటించారు. ఆమేరకు ప్రస్తుత పార్లమెంటు మే 30న రద్దవుతుందని బుధవారం వెల్లడించారు. పార్లమెంటు రద్దుకు...

ఐపీఎల్‌లో బెంగళూరు ఆశలపై నీళ్ళు చల్లిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్‌లో బెంగళూరు ఆశలపై నీళ్ళు చల్లిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్-17లో రెండో ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించింది, ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించింది. బెంగళూరు...

తృణమూల్ ప్రభుత్వం 2011 నుంచీ జారీచేసిన ఓబీసీ సర్టిఫికెట్ల రద్దు

తృణమూల్ ప్రభుత్వం 2011 నుంచీ జారీచేసిన ఓబీసీ సర్టిఫికెట్ల రద్దు

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2011 నుంచీ పశ్చిమ బెంగాల్‌లో జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లూ చట్టవిరుద్ధమైనవి అంటూ కోల్‌కతా హైకోర్టు వాటన్నింటినీ రద్దు...

తమ ప్రాంతాల్లో ముస్లిం స్థావరాలను తొలగించాలంటూ తెలంగాణ గిరిజనుల తీర్మానం

తమ ప్రాంతాల్లో ముస్లిం స్థావరాలను తొలగించాలంటూ తెలంగాణ గిరిజనుల తీర్మానం

తెలంగాణలోని ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లా జైనూరులోని వడ్డెర బస్తీలో మే 13న సుమారు 7వందల మంది ముస్లింల గుంపు స్థానిక గిరిజనులపై ఇనపచువ్వలు, కర్రలతో దాడి చేసి...

స్వాతీ మాలీవాల్ కేసులో అడ్డంగా ఇరుక్కున్న కేజ్రీవాల్

స్వాతీ మాలీవాల్ కేసులో అడ్డంగా ఇరుక్కున్న కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్‌పై ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్ దాడి చేసిన కేసులో అరవింద్ కేజ్రీవాల్...

మణిపూర్‌లో మెయితీల పవిత్ర పర్వతాన్ని ఆక్రమించిన కుకీ మిలిటెంట్లు

మణిపూర్‌లో మెయితీల పవిత్ర పర్వతాన్ని ఆక్రమించిన కుకీ మిలిటెంట్లు

మణిపూర్ రాష్ట్రంలో కుకీ నేషనల్ ఫ్రంట్ (మిలటరీ కౌన్సిల్) అనే కుకీ తీవ్రవాద సంస్థ ఒక పర్వత ప్రాంతాన్ని ఆక్రమించి, దాని పేరు మార్చేసింది. ఆ పర్వత...

ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్ దలా మీద ఎన్ఐఎ ఛార్జిషీట్

ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్ దలా మీద ఎన్ఐఎ ఛార్జిషీట్

కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్‌దీప్‌సింగ్ అలియాస్ అర్ష్ దలా, అతని ముగ్గురు అనుచరుల మీద ఛార్జిషీట్ దాఖలు చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ...

ఇరాన్‌లో జూన్ 28న అధ్యక్ష ఎన్నికలు

ఇరాన్‌లో జూన్ 28న అధ్యక్ష ఎన్నికలు

హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ మరణంతో ఖాళీ అయిన ఇరాన్ అధ్యక్ష పదవికి జూన్ 28న ఎన్నికలు జరుగుతాయి. ఇరాన్ ప్రభుత్వంలోని మూడు ప్రధాన విభాగాల అధినేతలు...

ముస్లిం యువతిని ప్రేమించిన హిందూ యువకుడిపై ఎంఐఎం దాడి

ముస్లిం యువతిని ప్రేమించిన హిందూ యువకుడిపై ఎంఐఎం దాడి

    తెలంగాణలోని కరీంనగర్‌ మాజీ డిప్యూటీ మేయర్, ఎఐఎంఐఎం నగరశాఖ అధ్యక్షుడు అబ్బాస్ సమీని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ విశ్వహిందూపరిషత్ కరీంనగర్ విభాగం డిమాండ్ చేస్తోంది....

బారాముల్లాలో భారీ పోలింగ్, లద్దాఖ్‌లోనూ జనోత్సాహం

బారాముల్లాలో భారీ పోలింగ్, లద్దాఖ్‌లోనూ జనోత్సాహం

ఐదవ దశ లోక్‌సభ పోలింగ్‌లో అందరినీ ఆకర్షించిన నియోజకవర్గం బారాముల్లా. అక్కడ పోలింగ్‌తో జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని ఐదు ఎంపీ స్థానాలకూ పోలింగ్ పూర్తయినట్లే. బారాముల్లాలో దాదాపు...

తాగి డ్రైవ్ చేసి ఇద్దరిని చంపేసిన మైనర్‌ బాలుడిపై కోర్టు ‘కరుణ’

తాగి డ్రైవ్ చేసి ఇద్దరిని చంపేసిన మైనర్‌ బాలుడిపై కోర్టు ‘కరుణ’

మహారాష్ట్ర పుణేలో శనివారం రాత్రి ఓ 17ఏళ్ళ కుర్రాడు బాగా తాగి విలాసవంతమైన కారును ప్రమాదకరంగా డ్రైవ్ చేసి ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమయ్యాడు. చిత్రమేంటంటే, అరెస్ట్...

బాలికను రేప్ చేసి సజీవంగా కాల్చిచంపిన హంతకులకు మరణశిక్ష

బాలికను రేప్ చేసి సజీవంగా కాల్చిచంపిన హంతకులకు మరణశిక్ష

14 ఏళ్ళ మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఆమెను బొగ్గు ఫర్నేస్‌లో పడవేసి కాల్చిచంపేసిన ఘటన 2023 ఆగస్టు 3న రాజస్థాన్‌లోని భిల్వారాలో చోటు చేసుకుంది. ఆ...

వాట్సాప్‌లో ట్రిపుల్ తలాక్ ఇచ్చిన వ్యక్తి అరెస్ట్

వాట్సాప్‌లో ట్రిపుల్ తలాక్ ఇచ్చిన వ్యక్తి అరెస్ట్

తన భార్యకు వాట్సాప్ మెసేజ్ ద్వారా ట్రిపుల్ తలాక్ ఇచ్చిన ఒక వ్యక్తిని తెలంగాణలోని ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుడు అబ్దుల్ అతీక్ మీద కేసు...

‘మోదీ మూడోసారి గెలిచిన ఆరునెలల్లో పీఓకే భారత్‌లో కలిసిపోతుంది’

‘మోదీ మూడోసారి గెలిచిన ఆరునెలల్లో పీఓకే భారత్‌లో కలిసిపోతుంది’

ప్రస్తుత ఎన్నికల్లో ఎన్‌డిఎ గెలవడం, మోదీ మూడోసారి ప్రధానమంత్రి అవడం ఖాయమని, ఆ తర్వాత ఆరునెలల్లోగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌ భారత్‌లో కలిసిపోవడం తథ్యమనీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి...

‘మోదీ పరువు తీసేలా మాట్లాడితే డికెఎస్‌ వందకోట్లు ఇస్తామన్నారు’

‘మోదీ పరువు తీసేలా మాట్లాడితే డికెఎస్‌ వందకోట్లు ఇస్తామన్నారు’

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేసిన బీజేపీ నాయకుడు జి దేవరాజె గౌడ, ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేసారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు మాజీ...

శ్రీలంకలో సీతమ్మకు ఆలయం, ప్రాణప్రతిష్ఠకు సరయూజలాలు

శ్రీలంకలో సీతమ్మకు ఆలయం, ప్రాణప్రతిష్ఠకు సరయూజలాలు

శ్రీలంక నువారా ఏలియాలోని అశోకవనం ప్రాంతంలో ‘సీత అమ్మ మందిరం’ నిర్మాణం జరుగుతోంది. ఆ ఆలయంలో సీతామాత ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్య నుంచి పవిత్ర సరయూ జలాలను,...

చార్‌ధామ్ యాత్ర: ఆలయాల వద్ద రీల్స్ చేయడంపై నిషేధం

చార్‌ధామ్ యాత్ర: ఆలయాల వద్ద రీల్స్ చేయడంపై నిషేధం

ఉత్తరాఖండ్‌లోని నాలుగు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బదరీనాథ్. ఆ నాలుగింటినీ కలిపి చార్‌ధామ్‌ అని పిలుస్తారు. హిందువులు ప్రతీయేటా పెద్దసంఖ్యలో చార్‌ధామ్ యాత్ర చేస్తారు....

సార్వత్రిక ఎన్నికల ఐదో దశకు నేటితో పూర్తి కానున్న ప్రచారం

సార్వత్రిక ఎన్నికల ఐదో దశకు నేటితో పూర్తి కానున్న ప్రచారం

పార్లమెంటు ఎన్నికల ఐదో దశ పోలింగ్‌కు ప్రచారం నేటితో ముగుస్తోంది. మే 20న జరిగే పోలింగ్‌లో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్...

Page 6 of 6 1 5 6

Latest News