నేను నీకు రక్ష…. నువ్వు నాకు రక్ష… మనిద్దరం దేశానికీ ధర్మానికీ రక్ష
భారతభూమి పర్వదినాలకూ వేడుకలకూ పెట్టింది పేరు. వాటి లక్ష్యం మానవుల మధ్య బంధాలనూ బాంధవ్యాలనూ పెంచడం, మంచి ఆలోచనలను పదిమందితోనూ పంచుకోవడం. అటువంటి పర్వదినాల్లో శ్రావణ పూర్ణిమ...
భారతభూమి పర్వదినాలకూ వేడుకలకూ పెట్టింది పేరు. వాటి లక్ష్యం మానవుల మధ్య బంధాలనూ బాంధవ్యాలనూ పెంచడం, మంచి ఆలోచనలను పదిమందితోనూ పంచుకోవడం. అటువంటి పర్వదినాల్లో శ్రావణ పూర్ణిమ...
ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో నేటితో శ్రావణమాసం ముగుస్తోంది. ఆఖరి శ్రావణ సోమవారం కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో అచలేశ్వర మహాదేవుడి మందిరంలో పెద్దసంఖ్యలో...
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో నిర్భయ తరహా ఘటన చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణించిన బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బస్సుడ్రైవర్లు, కండక్టర్, క్యాషియర్ ఆ ఘాతుకానికి పాల్పడ్డారు....
హిందువులు పరమ పవిత్రంగా భావించే జ్యోతిర్లింగక్షేత్రం శ్రీశైలంలో అపచారం జరిగింది. హిందువుల ఆచార వ్యవహారాలను అవమానించేలా కొందరు ముస్లిములు వ్యవహరించారు. శ్రీశైలంలో కొత్తగా నిర్మిస్తున్న ఆలయ ఆవరణలోకి...
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో శుక్రవారం మత ఉద్రిక్తతలు చెలరేగాయి. దాంతో నగరంలో ప్రజలు గుంపులుగా గుమిగూడవద్దంటూ నిషేధాజ్ఞలు జారీచేసారు. రెండు వేర్వేరు పాఠశాలలకు చెందిన విద్యార్ధులు ఘర్షణ పడి,...
భారతదేశం సిరియాకు మానవతా సహాయంగా 1400 కేజీల యాంటీ-క్యాన్సర్ మందులను పంపించింది. ఆ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ‘‘భారతదేశం మానవత్వ దృక్పథంతో సిరియాకు సహాయం...
78వ స్వతంత్ర దినం సందర్భంగా దేశమంతటా వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ క్రమంలోనే విధినిర్వహణలో అద్భుత ప్రతిభ చూపినందుకు కర్ణాటకలో 126 మంది పోలీసులకు ముఖ్యమంత్రి పతకాలు...
భూసంస్కరణలు, రైతుల రిజిస్ట్రీ ఏర్పాటు, ఉద్యోగినులకు హాస్టళ్ళ నిర్మాణం వంటి అంశాలపై దృష్టి సారించిన కేంద్రప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు గణనీయమైన ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడానికి...
రాజస్థాన్లోని చురూ జిల్లా పితిసార్ గ్రామంలో నివసించే రెహమాన్ ఖాన్ను ఆగస్టు 12న ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేసారు. తన భార్యకు ట్రిపుల్ తలాక్ ఇవ్వడం, అక్రమ...
మేఘాలయ ఖాసీ కొండల్లోని రాణీకోర్ జిల్లాలో ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్ధులు 24మంది బంగ్లాదేశీ చొరబాటుదారులను పట్టుకున్నారు. ఆగస్టు 14న జరిగిన ఆ సంఘటన వివరాలు ఆలస్యంగా...
బంగ్లాదేశ్లో హిందువుల నరమేధానికి నిరసనగా ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం మౌన ప్రదర్శన జరిగింది. దేశ రాజధానిలోని మండీహౌస్ నుంచి జంతర్మంతర్ వరకూ జరిగిన ర్యాలీలో వేలాది మహిళలు...
కలకత్తాలో జూనియర్ డాక్టర్ సామూహిక అత్యాచారం, హత్య ఘటనతో అట్టుడుకుతున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరో ఘోరం బైటపడింది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు తూర్పు బర్ద్వాన్ జిల్లా...
కేంద్రప్రభుత్వం 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించింది. ఉత్తమ చలనచిత్ర పురస్కారం మళయాళ సినిమా ‘ఆట్టం’కు దక్కింది. ఉత్తమ నటుడి అవార్డు కన్నడ చలనచిత్రం ‘కాంతార’ కథానాయకుడు...
పంద్రాగస్టు సందర్భంగా తిరంగా యాత్రలు దేశవ్యాప్తంగా జరిగాయి. గుజరాత్లో అలాంటి ఒక తిరంగా యాత్రను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. కారణం, ఆ యాత్రలో పాల్గొన్న విద్యార్ధులు కాషాయ...
1946, ఆగస్టు 16. బెంగాలీ ముస్లిములు ఆ రోజును తమ ప్రణాళికను అమలు చేయడానికి ఎంచుకున్నారు. ‘పవిత్ర యుద్ధం – జిహాద్’ ప్రకటించడానికి ఆరోజే పవిత్రమైన రోజని...
ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా వారధి కార్యక్రమాన్ని ప్రారంభించామని బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందరేశ్వరి ప్రకటించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన వారధి కార్యాలయాన్ని...
భారతదేశపు రక్షణ రంగ ఎగుమతులు అసాధారణ స్థాయిలో పెరుగుదల నమోదుచేసాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశం రూ.21,083 కోట్ల విలువైన ఎగుమతులు చేసింది. అంతకుముందరి ఆర్థిక...
భారతదేశానికి స్వతంత్రం సాధించడం కోసం జరిగిన పోరాటం గురించిన చర్చ వచ్చినప్పుడు, దేశానికి స్వాతంత్ర్యం తామే తెచ్చిపెట్టామని, స్వతంత్ర సమరంపై పూర్తి హక్కులు తమవేననీ భావించే కొన్ని...
ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ, అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ల సమావేశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమావేశం అర్ధమేమిటి,...
రామజన్మభూమిలో బాలరాముడి ఆలయ నిర్మాణంతో కొత్తశోభ సంతరించుకున్న అయోధ్యానగరంలో విచిత్రమైన దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. పటిష్ఠ భద్రత కలిగిన భక్తిపథ్, రామ్పథ్ మార్గాల్లో సుమారు 3800...
పొరుగుదేశం బంగ్లాదేశ్లో హిందువుల నరమేధంలో భాగంగా ముస్లిములు హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఏళ్ళ తరబడి బంగ్లాదేశీ ముస్లిములకు ఆహారం పెట్టిన ఇస్కాన్ దేవాలయాలను...
చిన్నారి బాలికను ఎత్తుకుపోయి అత్యాచారం చేసిన కేసులో నేరం నిరూపణ అయిన నిందితుడు ఇంజమామ్ ఉల్ హక్కు అస్సాం కోర్టు 15ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విధించింది....
‘‘భారతీయ స్టాక్ మార్కెట్లు నమ్మదగినవి కావు, వాటిలో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం’’ అని బహిరంగంగా ప్రకటన చేసిన ప్రబుద్ధుడు రాహుల్ గాంధీ. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడి హోదాలో...
పారిస్ ఒలింపిక్స్ 2024తో రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ హాకీ క్రీడాకారుడు, గోల్కీపర్ శ్రీజేష్కు హాకీ ఇండియా అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. సుమారు రెండు దశాబ్దాల పాటు శ్రీజేష్...
భారతదేశం ఆగస్ట్ 14ను దేశ విభజన దుర్మార్గాలను సంస్మరించుకునే దినంగా జరుపుకుంటోంది. 2021లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దినాన్ని ప్రకటించారు. దేశ విభజన ఎంత దుర్మార్గంగా, ఎంత...
ఇవాళ ‘దేశ విభజన బీభత్సాల సంస్మరణ దినం’ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా తదితరులు దేశ విభజన బాధితులకు నివాళులర్పించారు. విభజన...
సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంప్రదాయాలను గౌరవించాలని మైసూరు రాజవంశం కోరింది. ఆ ఆలయం తమ రాజవంశానికి చెందిన ప్రైవేటు ఆస్తి అనీ, దాన్ని స్వాధీనం చేసుకునే...
పారిస్ ఒలింపిక్స్లో పాకిస్తాన్కు స్వర్ణపతకం తెచ్చిపెట్టిన జావెలిన్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ గతంలో లష్కరే తయ్యబా ఉగ్రవాదితో కలిసి ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఇస్లామిక్...
దేవీ అహల్యాబాయి హోల్కర్ వ్యక్తిత్వం వర్తమాన సమాజానికి సైతం ఆదర్శప్రాయం. చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకున్నా ధైర్యం కోల్పోక తన రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడమే కాక విస్తరింపజేసిన వీరవనిత....
బంగ్లాదేశ్లో 8శాతానికి తగ్గిపోయిన హిందూ జనాభా నానాటికీ దాడులకు గురవుతోంది. హిందువుల ఇళ్ళు ఖాళీ అవుతున్నాయి, గుడులు కూల్చివేతకు గురవుతున్నాయి, బంగ్లాదేశీ హిందువులు ఆర్తితో సహాయం కోసం...
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎంఎల్సి సీటు ఉపయెన్నికకు అధికార తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఆ మేరకు ముఖ్యమంత్రి, టిడిపి అధినేత...
వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాలో డబ్బులు వేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్...
ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి చెందిన ముస్లిం నాయకులు హిందూ మైనర్ బాలికలపై పాల్పడుతున్న ఆగడాలు పెరిగిపోతున్నాయి. అయోధ్య జిల్లాలో ఒక హిందూ మైనర్ బాలికపై ఒక ఎస్పీ...
ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని బిల్హౌర్ ప్రాంతంలో ఓ ప్రభుత్వ కళాశాలకు ముగ్గురు విద్యార్ధినులు హిజాబ్లు ధరించి వచ్చిన సంఘటనపై జిల్లా కలెక్టర్ రాకేష్ సింగ్ దర్యాప్తుకు ఆదేశించారు. కళాశాలకు...
బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ వారణాసిలో మహిళలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఛాందసవాద జిహాదీ ముస్లిముల దారుణాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. బంగ్లాదేశ్లో హిందువులపై...
వక్ఫ్ చట్టానికి కేంద్రప్రభుత్వం సవరణలు చేయడానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని వక్ఫ్ సంరక్షణ సమితి నాయకులు స్పష్టం చేసారు. వందలయేళ్ళుగా ఉన్న మసీదులు, దర్గాలు, పీర్లచావిళ్ళకు సంబంధించిన...
బంగ్లాదేశ్ సంక్షోభం వెనుక అమెరికా హస్తముందని ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆరోపించారు. సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని తమకు అప్పగించాలన్న అమెరికా కోరికను తీర్చనందుకే...
భారతదేశాన్ని ముక్కలు చేసి బ్రిటిష్ వారు సృష్టించిన కృత్రిమదేశం పాకిస్తాన్నుంచి విడిపోయి మరో దేశంగా ఏర్పడిన బంగ్లాదేశ్... రూపంలోనూ సారంలోనూ పాకిస్తాన్కు నకలుగా మారిందన్న సంగతి తెలిసిందే....
విద్యార్ధుల అల్లర్లుగా మొదలై, ప్రధానిని గద్దెదింపాక ముస్లిమేతర మతాలపై దాడులుగా మారిన బంగ్లాదేశ్ అరాచక పరిస్థితులకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. వాషింగ్టన్...
అమెరికాలోని పాలస్తీనా అనుకూలవాదుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. తాజాగా న్యూయార్క్ నగరంలో ఒక వ్యక్తి ఒక యూదు యువకుణ్ణి కత్తితో పొడిచిన ఘటన చోటు చేసుకుంది. స్థానిక కాలమానం...
భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఇజ్రాయెల్ వ్యతిరేక, పాలస్తీనా అనుకూల ప్రచారం చాపకిందనీరులా వ్యాపిస్తోంది. ఐఐటీ మద్రాస్, అశోకా విశ్వవిద్యాలయాల తర్వాత తాజాగా అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా...
అమెరికాలో నివసిస్తున్న ఇస్లామిక్ మతగురువు అబూ నాజమ్ ఫెర్నాండో బిన్ అల్ ఇస్కందర్, బంగ్లాదేశ్లో హిందువులపై మారణకాండతో సంబరాలు చేసుకున్నాడు. బంగ్లాదేశ్లోని ముస్లిములు హిందువులపై...
ఉగ్రవాదంపై పోరులో భాగంగా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుంచి ఖలిస్తానీ ఉగ్రవాది తర్సేమ్సింగ్ను విజయవంతంగా మన దేశానికి తీసుకొచ్చింది. పేరుమోసిన...
బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబేదుల్ హసన్ తన పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించారని తెలుస్తోంది. 65ఏళ్ళ ఒబేదుల్ హసన్ దేశాధ్యక్షుడు మొహమ్మద్ హుసేన్తో సంప్రదించి ఆ...
కథువా జిల్లా కొండప్రాంతాల్లోని మట్టి ఇళ్ళలో కనిపించిన నలుగురు ఉగ్రవాదుల రేఖాచిత్రాలను జమ్మూకశ్మీర్ పోలీసులు విడుదల చేసారు. వారి గురించి విశ్వసనీయమైన సమాచారం చెప్పినవారికి రూ.20 లక్షల...
తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం రాజగోపురం ముందు దుకాణాలు నిర్మిస్తుండడంపై తమిళనాడులోని దేవాలయాల పరిరక్షణ కార్యకర్త, ఇండిక్ కలెక్టివ్ ట్రస్ట్ అధ్యక్షుడు టిఆర్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు....
బంగ్లాదేశ్ హింసాకాండలో ఇప్పటివరకూ 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ వ్యతిరేక అల్లర్ల పేరిట దేశంలో జరిగిన హింసాకాండ, ప్రత్యేకించి హిందువులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు,...
వినేష్ ఫోగాట్ వ్యవహారంతో నిరాశలో ఉన్న భారత బృందానికి, మల్లయోధుల జట్టులోని ఏకైక పురుష రెజ్లర్ అమన్ సెహ్రావత్ ఊరట కల్పించాడు. ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయినా, మూడోస్థానం...
బంగ్లాదేశ్లో హిందువులు, బౌద్ధులు, ఇతర మైనారిటీ మతాలవారిపై జరుగుతున్న హింసాకాండ గురించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ మారణకాండను తీవ్రంగా ఖండించింది. ‘‘లక్ష్యం...
ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 1995 సమావేశంలో ప్రతీయేడాదీ ఆగస్టు9ని ప్రపంచ ఆదివాసీల దినంగా జరుపుకోవాలని తీర్మానించింది. అయితే 12ఏళ్ళ చర్చల తర్వాత కూడా నిజమైన మూలనివాసులు అని...
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మొట్టమొదటి రజత పతకం సాధించిపెట్టాడు బల్లెం వీరుడు నీరజ్ చోప్రా. గొప్ప ఆటతీరు కనబరిచి, మేటి ఆటగాళ్ళను అధిగమించాడు. పురుషుల జావెలెన్ త్రో...
పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ మరో పతకం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో స్పెయిన్పై విజయం సాధించి కాంస్య పతకం గెలుచుకుంది. పురుషుల హాకీ...
బంగ్లాదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు పూర్తిస్థాయి హిందూవ్యతిరేక హింసాకాండగా మారిపోయాయి. ఇస్లామిస్టులు ఇంటింటికీ వెళ్ళి హిందువులను చంపేస్తున్నారు. హిందువుల ఇళ్ళను, గుళ్ళను వెతికి పట్టుకుని వెళ్ళి మరీ...
బంగ్లాదేశ్లో విద్యార్ధుల ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని అరాచకశక్తులు ప్రధానమంత్రిని గద్దెదింపేసి దేశం నుంచి తరిమేసాయి, హిందువులను ఊచకోత కోస్తున్నాయి. హిందూమహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నాయి. ఆస్తుల విధ్వంసం చేస్తున్నాయి....
వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వక్ఫ్ చట్టం 1995లో సవరణలు చేయడానికి కేంద్రప్రభుత్వం సిద్ధమవుతోంది. సవరణలతో కూడిన బిల్లు ప్రతులను లోక్సభ ఎంపీలకు మంగళవారం సాయంత్రమే అందించారు. ఇవాళ...
ముస్లిం ఆస్తులపై వక్ఫ్బోర్డులకు అపార అధికారాలను కట్టబెడుతున్న వక్ఫ్ చట్టాన్ని సవరిస్తూ కేంద్రప్రభుత్వం ఒక బిల్లును తీసుకురానుంది. దానిపై పార్లమెంటులో చర్చ చేపట్టనుంది. ఆ చర్చ కోసం...
సిపిఎం సీనియర్ నాయకుడు, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య 80ఏళ్ళ వయసులో కన్నుమూసారు. కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్న బుద్ధదేవ్ ఈ ఉదయం కోల్కతాలోని తన నివాసంలో...
పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటు పడిన భారత మల్లయోధురాలు వినేష్ ఫొగాట్, ఆటకు రిటైర్మెంట్ ప్రకటించింది. ఎక్స్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన ట్వీట్ ద్వారా...
వక్ఫ్బోర్డుల తీరు చూస్తుంటే భారతదేశమంతా తమ ఆస్తే అనేలా ఉన్నారని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. చారిత్రక బుర్హాన్పూర్ కోట యాజమాన్యం తమదేనంటూ మధ్యప్రదేశ్ వక్ఫ్బోర్డ్ ప్రకటించుకోడాన్ని మధ్యప్రదేశ్...
బంగ్లాదేశ్లో రాడికల్స్ అరాచకాలకు అంతులేకుండా పోతోంది. భారతదేశంపై విషం వెదజిమ్మే ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఆ క్రమంలో ఢాకాలోని ఇండియన్ కల్చరల్ సెంటర్లో ఉన్న అవిభక్త భారతదేశపు స్వతంత్ర...
భారతదేశపు వివాదాస్పద మల్లయోధురాలు వినేష్ ఫోగాట్ పారిస్ ఒలింపిక్స్లో మహిళల 50కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో ఫైనల్స్కు చేరిన ఆనందం ఆవిరైపోయింది. ఉండవలసిన 50కేజీల బరువు కంటె...
బంగ్లాదేశ్లో పెద్దసంఖ్యలో హిందూ దేవాలయాలు, హిందువుల వ్యాపారసంస్థలపై దాడులు జరుగుతున్నాయి. షేక్ హసీనా ప్రధానమంత్రి గద్దె దిగడానికి కారణమైన హింసాకాండ ఆగలేదు. అవామీలీగ్ ప్రభుత్వాన్ని పడదోసిన ఉద్యమ...
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార కూటమితో కలిసి పనిచేస్తానని చెప్పారు. ఏ పార్టీలో చేరతానన్న విషయం...
పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల హాకీ సెమీఫైనల్స్ భారత్ ఓటమి పాలయింది. మంగళవారం నాటి మ్యాచ్లో జర్మనీ చేతిలో 2-3 స్కోరుతో పరాజయం చవిచూసింది. మరో సెమీఫైనల్లో...
అమెరికాలోని ఇండోమిమ్ సంస్థ అధిపతి, ప్రవాస భారతీయుడు కృష్ణ చివుకుల తాను చదువుకున్న ఐఐటీ మద్రాస్కు భూరి విరాళం అందించారు. ఐఐటీ మద్రాస్లో పలు కార్యక్రమాల నిర్వహణ...
బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి దిగిపోవలసి వచ్చిన షేక్ హసీనా కొద్దిరోజుల క్రితం ఒ దిగ్భ్రాంతికరమైన ప్రకటన చేసారు. బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలలోని కొన్ని భాగాలను విడదీసి,...
బంగ్లాదేశ్లో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. ఆ పరిస్థితులకు భారతీయ...
తమిళనాడు మంత్రి, డిఎంకె నాయకుడు ఎస్ఎస్ శివశంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. శ్రీరాముడి ఉనికికి చారిత్రక ఆధారాలు లేవంటూ నోరు పారేసుకున్నారు. చోళవంశం గురించి మాట్లాడుతూ ఆ...
ఉత్తరప్రదేశ్లోని హాపుర్ జిల్లాలో దారుణం జరిగింది. శివుడికి అభిషేకం చేయడానికి గంగాజలం తీసుకువెడుతున్న కావడి యాత్రికుల మీద ముస్లిములు దాడిచేసారు. యాత్రికులపై ఉమ్మి ఊయడం, వారిపై మురికినీళ్ళు...
మధ్యప్రదేశ్లో యువజన కాంగ్రెస్ నాయకుడు కుల్దీప్ వర్మను పోలీసులు అరెస్ట్ చేసారు. కారణం, అతను తన గాళ్ఫ్రెండ్ తస్లీమ్ను ఏడుసార్లు పొడిచాడు. తీవ్రగాయాల పాలైన ఆ 19ఏళ్ళ...
ఇంగ్లండ్ పశ్చిమ లండన్ హోన్స్లో ప్రాంతంలోని స్ప్రింగ్వెల్ స్కూల్ ముగ్గురు ముస్లిం విద్యార్ధులను నిన్న శుక్రవారం సస్పెండ్ చేసింది. కారణం, వారు తమ పాఠశాలలో చదువుతున్న ఏడేళ్ళ...
ఉత్తరప్రదేశ్లోని మథురలో ఒక ముస్లిం యువకుడు, హిందువుగా పరిచయం చేసుకుని ఒక హిందూ యువతిని ప్రేమఉచ్చులోకి దింపాడు. ప్రేమ పేరిట ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ...
యెమెన్ నుంచి ఒక కుటుంబం భారత్లోకి అక్రమంగా చొరబడింది. ఆ కుటుంబాన్ని పాకిస్తాన్కో లేక గల్ఫ్ దేశాలకో వెళ్ళిపోవాలని బొంబాయి హైకోర్టు సలహా ఇచ్చింది. భారతదేశంలో ఆశ్రయం...
ఒలింపిక్స్ 2024లో ఇప్పటికి రెండు కాంస్యపతకాలు గెలిచిన యువ షూటర్ మనూ భాకర్, మూడో పతకం దిశగా సాగుతోంది. షూటింగ్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్...
నాయకత్వం అంటే ఎలా ఉండాలో ఆమె తన చేతల్లో చూపించింది. ప్రకృతి విపత్తుతో అల్లల్లాడిన కేరళ వయనాడ్ ప్రాంతంలో 190 అడుగుల పొడవైన బ్రిడ్జిని కేవలం 31...
భారతీయత ప్రధానకేంద్రంగా విద్యావిధానం ఉండాలి అన్నదే జాతీయ విద్యావిధానం ప్రధాన లక్ష్యం. భారతీయ విజ్ఞాన సంప్రదాయంలో వైదికకాలం నుంచి ఆధునిక వర్తమానకాలం వరకూ రసాయశాస్త్రం ప్రధానమైన శాఖగా...
మధ్యప్రదేశ్లోని భిండ్, మోరేనా జిల్లాల్లో ఆశ్చర్యకరమైన కుంభకోణం బైటపడింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే ఆ రెండు జిల్లాల్లోనూ ముస్లిం జనాభా తక్కువ. కానీ ఆ రెండు...
ఉత్తరప్రదేశ్ మథురలోని కృష్ణజన్మభూమి – షాహీ ఈద్గా మసీదు వివాదంలో హిందువుల పక్షానికి కీలక విజయం లభించింది. వారు దాఖలు చేసిన 18 సివిల్ కేసులకూ విచారణార్హత...
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ సైనిక విభాగం కమాండర్ మొహమ్మద్ డెయిఫ్ మరణించాడు. దక్షిణ గాజా ప్రాంతంలో జులై 13న జరిగిన వైమానికదాడిలో అతన్ని మట్టుపెట్టినట్టు ఇజ్రాయెల్...
కేరళ వయనాడ్లో ప్రకృతి ప్రకోపం వందలమంది ప్రజల ప్రాణాలు హరించింది. అయితే ఆ విపత్తు ప్రకృతి సహజమైనది కాదనీ, మానవ నిర్లక్ష్యమేనని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య...
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన అనురాగ్ ఠాకూర్పై ఆ పార్టీ ఆగ్రహం పట్టలేకపోతోంది. ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఆయన దిష్టిబొమ్మలు తగులబెట్టింది. సీతాపూర్లో ఒకపక్క...
ఉత్తరప్రదేశ్ అయోధ్య జిల్లా బదార్షా ప్రాంతంలో సమాజ్వాదీ పార్టీ నాయకుడు మొయిద్ ఖాన్, అతని పనివాడు రాజు కలిసి 12ఏళ్ళ బాలికపై రెండు నెలల పాటు సామూహిక...
భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ బుధవారం పెద్దలసభలో మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కు పూర్తి మద్దతు ప్రకటించారు. దేశ సంక్షేమం కోసం పనిచేస్తున్న సంస్థ...
ఉత్తరప్రదేశ్లో 2019లో రూపొందించిన మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరింత బలోపేతం చేయడాన్ని విశ్వహిందూ పరిషద్ స్వాగతించింది. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా...
కేరళలోని వయనాడ్ ప్రాంతం ప్రకృతి బీభత్సంలో చిక్కుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భయంకరమైన వర్షపాతం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. మూడుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకూ 150కి పైగా...
భారీవర్షాల కారణంగా కేరళ వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ మధ్యాహ్నానికి 158మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకొన్ని వందల మంది...
భారతదేశపు ప్రముఖ షట్లర్ పివి సింధు పారిస్ ఒలింపిక్స్లో గ్రూప్ స్టేజ్లో రెండో మ్యాచ్లో అలవోక విజయం సాధించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో ప్రీ-క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది....
పాలస్తీనా సైనిక సంస్థ హమాస్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్పై దాడి చేసి మధ్యప్రాచ్యంలో యుద్ధానికి దారితీసిన హమాస్ సంస్థ పొలిటికల్ బ్యూరో ఛైర్మన్ ఇస్మాయిల్ హనియే...
శ్రీలంక పల్లెకెలెలో జరిగిన ఆఖరి, మూడవ టి-20 మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించింది. సీరీస్ను 3-0 తో వైట్వాష్ చేసింది. ఇరుజట్ల మధ్యా మూడు వన్డేల...
వచ్చే నాలుగు నెలల కాలానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 1.30 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తీసుకురానుంది. ఆ మేరకు ఆర్డినెన్స్ రూపొందించింది....
ఉత్తరప్రదేశ్లో ఆర్ఎస్ఎస్ శాఖలపై దాడులు చేయడాన్ని ముస్లిములు పనిగా పెట్టుకున్నారు. తాజాగా అటువంటి సంఘటన లఖ్నవూలోని చిన్హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జులై 27న చోటు చేసుకుంది....
ముంబై నగర శివార్లలోని ధారవి ప్రాంతంలో ఆదివారం (జులై 28) నాడు అరవింద్ వైశ్య అనే పేరున్న యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. హతుణ్ణి పోలీసు అధికారుల...
కేరళలో చర్చి నిర్వహణలోని ఒక కళాశాలలో ముస్లిం విద్యార్ధులు తాము నమాజ్ చేసుకోడానికి ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్ చేసారు. కొద్దిరోజులుగా నడుస్తున్న ఆ వివాదం...
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘లవ్ జిహాద్’ కేసులపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది. ఆ మేరకు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టానికి సవరణలు ప్రతిపాదించింది....
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.