param

param

విశాఖ సౌత్ అభ్యర్థిని ప్రకటించిన జనసేన

జనసేనపార్టీ మరో నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించింది. విశాఖపట్నం దక్షిణ శాసనసభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించింది. పిఠాపురంలో పర్యటిస్తున్న జనసేన...

‘కచ్చాతీవు’ పై ప్రధాని ట్వీట్, కాంగ్రెస్ పై విమర్శలు

ఎన్నికల వేళ బీజేపీ మరోసారి కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది. ఇందిరాగాంధీ హయాంలో  ‘కచ్చతీవు దీవి’ని శ్రీలంకకు అప్పగించిన విషయంపై ఆర్టీఐ ఇచ్చిన సమాధానాన్ని ట్వీట్టర్ లో...

వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్రలు :  సజ్జల

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ముఖ్యనేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేదలకు మేలు జరగడం చంద్రబాబుకు గిట్టడం లేదన్నారు. నిమ్మగడ్డ రమేష్‌...

గౌహతి విమానాశ్రయంలో కుప్పకూలిన పైకప్పు

Airport Ceiling Crashed ఏప్రిల్ రాకముందే దక్షిణ భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. నడివేసివి రాకముందే తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉక్కపోత,...

లిబియా ప్రధానమంత్రి నివాసంపై రాకెట్ దాడి

లిబియాలో తిరుగుబాటుదారులు ఏకంగా ప్రధాని అబ్దుల్ హమీద్ అల్ దబేబా నివాసంపై రాకెట్ గ్రనేడ్ ప్రయోగించారు. ఈ దాడిలో ఎవరికీ హాని జరగలేదని ప్రధాని కార్యాలయం ప్రకటించింది....

తెలుగు ప్రజలకు శుభవార్త: హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమానాలు

Hyderabad to Ayodhya Direct Flight Services తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర విమానయాన శాఖ శుభవార్త చెప్పింది. జన్మభూమిలో నూతనంగా ప్రతిష్ఠితుడైన బాలరాముడి దర్శనం చేసుకోవాలనుకునే...

ఎన్నికల బాండ్లలో లోపాలు సరిదిద్దవచ్చు : ప్రధాని మోదీ

ఎన్నికల బాండ్ల వల్ల పారదర్శకత ఏర్పడుతుందని, ఎవరు ఎవరికి విరాళాలు ఇచ్చారో తెలిసిపోతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం రాక ముందు ఇలాంటి విధానం ఉండేదికాదన్నారు....

తిరుమలలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, బ్రేక్ దర్శనాలు రద్దు

Koyil Alwar Tirumanjanam in Tirumala tomorrow తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం 81,224 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 24,093 మంది తలనీలాలు...

వాలంటీర్లకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరిక

ఏపీలో వాలంటీర్ల సేవలను ఎన్నికల కోడ్ ముగిసే వరకు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. పింఛన్లు సహా, అన్ని నగదు పంపిణీ వ్యవహారాలను ప్రభుత్వ ఉద్యోగులతో...

బాబా తేర్సెమ్ హత్య కేసులో పురోగతి

ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారా చీఫ్ బాబా తేర్సెమ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తేర్సెమ్ హత్యకు సంబంధించిన మాజీ ఐఏఎస్...

తుగ్గలిలో సీఎం జగన్: వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు మేలు

గత 58 నెలలుగా  వైసీపీ పాలనలో వివక్ష లేకుండా అర్హులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని సీఎం జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరిట...

రాష్ట్రపతి భవన్ లో భారతరత్న అవార్డులు ప్రదానం 

రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం నేటి ఉదయం జరిగింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతుల మీదుగా...

కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుపై క్రిమినల్ కేసు నమోదైంది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ అధిష్ఠానానికి...

మచిలీపట్నం జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి

జనసేన పార్టీ మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి ఈ సారి జనసేన తరఫున పోటీలో ఉండనున్నారు. 2019 ఎన్నికల్లో బాలశౌరి,...

ఏపీలో 9 గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, విజయవాడలో 9 గ్యారెంటీలు ప్రకటించారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్...

ప్రొద్దుటూరులో ప్రజాగళం : సీమకు జగన్ ఏం చేశారు…?

గడిచిన ఐదేళ్ళ పాలనలో రాయలసీమకు సీఎం జగన్ ఏం చేశారో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రొద్దుటూరులో నిర్వహించిన ప్రజాగళం...

కేంద్రం హెచ్చరిక, మొబైల్ ఛార్జింగ్ మాటున డేటా చోరీ 

రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్‌లు, ఎయిర్ పోర్టులు సహా ఇతర  పబ్లిక్ ప్లేసుల్లో ఉండే మొబైల్ చార్జింగ్ పాయింట్లను వీలైనంత వరకూ వినియోగించకపోవడం మంచిదని కేంద్రం ప్రభుత్వం...

బీజేపీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడిగా రాజ్‌నాథ్ సింగ్, కన్వీనర్‌గా నిర్మలా సీతారామన్

సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ శ్రమిస్తోంది. ప్రత్యర్థులుకు దీటుగా ప్రచారంలో దూసుకెళుతున్న బీజేపీ, 27 మందితో మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసినట్లు...

పుట్టిన రోజు వేడుకల్లో చిన్నారి ప్రాణాలు తీసిన కేక్

పుట్టిన రోజు వేడుక ఓ చిన్నారి ప్రాణాలను హరించి వేసింది. జన్మదిన వేడుక జరుపుకునేందుకు పంజాబ్‌లోని పటియాలాకు చెందిన ఓ కుటుంబం ఆన్‌లైన్‌లో కేక్ ఆర్డర్ పెట్టింది....

ఈసీ నిర్ణయం : డీఎస్సీ వాయిదా, పింఛన్ల పంపిణీకి వలంటీర్లు దూరం

డీఎస్సీ నిర్వహణను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశిచింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది.  దీంతో జూన్ 4 తర్వాతే డీఎస్సీ...

భారీ వంతెనను ఢీకొట్టిన ఓడ

ఇటీవల భారీ ఓడలు వంతెనలను ఢీ కొట్టిన ఘటనలు రెండు జరిగాయి. వాటిని మరవక ముందే అమెరికాలో మరో ఘటన చోటు చేసుకుంది. శనివారం ఓక్లహామా‌లోని ఆర్కన్సాస్...

లెబనాన్‌లో ఐక్యరాజ్యసమితి సిబ్బందికి గాయాలు

పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు ప్రయత్నిస్తోన్న ఐక్యరాజ్యసమితి సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. దక్షిణ లెబనాన్‌లో ఐరాసకు చెందిన ముగ్గురు సైనిక అధికారులు, ఓ అనువాదకుడు గాయపడ్డారు. వారికి సమీపంలో...

విశ్వాస ఘాతకుడు సీఎం జగన్ : లంకా దినకర్

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విశ్వాస ఘాతుకానికి ట్రేడ్‌మార్క్ అంటూ ఏపీ బీజేపీ సీనియర్ నేత లంకా దినకర్ విరుచుకుపడ్డారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని రావణకాష్టంలా చేసి, అరాచక, విధ్వంసక పాలన...

లోయలో పడిన కారు… పదిమంది దుర్మరణం…!

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదయం ఓ ట్యాక్సీ అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో పదిమంది చనిపోయారు. రాంబన్ ప్రాంతంలోని బ్యాటరీ...

ముంచింగ్‌పుట్ కుట్ర కేసులో అనుబంధ ఛార్జిషీటు

యువతను విప్లవ తీవ్రవాదం వైపు ప్రొత్సహించడంతో పాటు మావోయిజాన్నివ్యాప్తికి తెరవెనుక తతంగం నడుపుతూ నిషేధిత సీపీఐ(మావోయిస్ట్)కు మద్దతుదారుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జీషీటు దాఖలు...

వచ్చే నెల 19 నుంచి జూన్ 1 వరకు ఎగ్జిట్ ఫోల్స్‌కు అనుమతి నిరాకరణ

కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో ఏప్రిల్ 19న తొలి విడత ఓటింగ్ జరిగే రోజు నుంచి...

కేరళ మార్కు సెక్యులరిజం: గణపతి హోమంపై నిషేధం, ప్రభుత్వ పాఠశాలలో ఇఫ్తార్ విందు

Leftists Secularism: Ban on Ganapati Havan, Iftar in Govt School కేరళలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇఫ్తార్ విందు నిర్వహించడం వివాదాస్పదమైంది. కోళికోడ్ జిల్లా...

సిరియాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : డజన్ల కొద్దీ మృతి

గాజాలో హమాస్ తీవ్రవాదులతో పోరాడుతోన్న ఇజ్రాయెల్ తాజాగా సిరియాపై భీకరదాడులకు దిగింది. శుక్రవారం ఇజ్రాయెల్ సిరియాపై జరిపిన వైమానిక దాడుల్లో 36 మంది సిరియా సైనికులు చనిపోయారని,...

భారత నౌకాదళం సత్తా : సముద్రపు దొంగలకు చుక్కలు, 23 మంది పాకిస్తానీయులు సేఫ్

భారత నేవీ మరోసారి సత్తా చాటింది. అరేబియా సముద్రంలో హైజాక్ అయిన ఇరాన్ చేపలబోటుతో పాటు అందులోని పాకిస్తానీయులను రక్షించింది. సుమారు 12 గంటలపాటు శ్రమించి పాకిస్తాన్‌కు...

కావలిలో ప్రజాగళం : ఎన్డీయే గెలుపుపై చంద్రబాబు ధీమా

ప్రజాగళం యాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలిలో పర్యటించారు. నెల్లూరు లోక్‌సభ స్థానం టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి టీడీపీ...

సిక్కోలు రాజకీయాల్లో  వ్యూహం మార్చిన టీడీపీ

2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్ష టీడీపీ రకరకాల వ్యూహాలు అమలు చేస్తోంది. వైసీపీ అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొనేందుకు కొత్తవారికి టికెట్...

సీ విజిల్‌కు ఫిర్యాదుల మోత

సీ విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన 79 వేల ఫిర్యాదులు అందాయని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్...

బదౌన్ ఘటన నేపథ్యంలో హిందూ ప్రియుణ్ణి త్వరగా పెళ్ళి చేసుకున్న ముస్లిం యువతి

Muslim woman marries Hindu lover after distressful Badaun incident మార్చి 28, గురువారం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఒక ఘర్‌వాపసీ తరహా వివాహం జరిగింది. 20ఏళ్ళ...

ఆపరేషన్ థియేటర్‌లో శివస్తోత్రాల ఆలాపన మధ్య ప్రసవం

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఓ గర్భిణీ, శివస్తోత్రాల ఆలాపన మధ్య ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది.   ఆపరేషన్ థియేటర్ లో గర్భిణీ తరఫు బంధువు శివస్తోత్రాలు ఆలపిస్తుండగా...

ప్రముఖనటుడు డేనియల్ బాలాజీ గుండెపోటుతో మరణం

ప్రముఖతమిళ నటుడు డేనియల్ బాలాజీ(48) కన్నుమూశారు. డేనియల్ బాలాజీకి శుక్రవారం ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే చెన్నైలోని కొట్టివాకత్ ఆసుపత్రిలో చేర్చారు.  చికిత్స పొందుతూ కన్నుమూశారు. అంత్యక్రియల...

టీడీపీ ఫైనల్ లిస్ట్: భీమిలీ నుంచి గంటా, గుమ్మనూరుకు గుంతకల్లు

తెలుగుదేశం పార్టీ ఎట్టకేలకు పెండింగ్ లోని 9 శాసనసభ స్థానాల టికెట్ల తో పాటు నాలుగు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.    బీజేపీ, జనసేన పొత్తులో...

ఎమ్మిగనూరులో ‘మేమంతా సిద్ధం’ : జెండాలను జతకట్టిన వారిని ఓడించాలని జగన్ పిలుపు

ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్ చేపట్టిన  ‘మేమంతా సిద్ధం యాత్ర’  మూడో రోజు కొనసాగుతోంది. నంద్యాల జిల్లాలో గురువారం పర్యటించిన జగన్, నేడు కర్నూలు...

లైంగిక వేధింపులకు విద్యార్థిని బలి

లైంగిక వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని బలైంది. విశాఖ మధురవాడలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో చదువుకుంటోన్న ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఇంజనీరింగ్ చదువుకుంటోన్న విద్యార్థిని...

బస్సు లోయలో పడి 45 మంది మృతి

దక్షిణాఫ్రికాలో ఘోరం జరిగింది. ఓ బస్సు వంతెనపై నుంచి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ చిన్నారి ప్రాణాలతో బయట పడింది....

దేశవ్యాప్తంగా భానుడి భగభగలు

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు పైన నమోదు అవుతున్నాయి. సాధారణంతో పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత ఉంటుంది. తీవ్ర...

బుక్కరాయసముద్రంలో చంద్రబాబు : సంపద సృష్టిస్తా, నిజమైన బటన్ నొక్కుతా

టీడీపీకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంపదా సృష్టిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆదాయాన్ని పెంచుతూ పేదలకు పంచుతానని చెప్పారు. నిజమైన బటన్ నొక్కి...

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం : ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం

సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎన్నికల తీరును పరిశీలించేందుకు సీఈసీ ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించింది. సాధారణ...

లేని నియోజకవర్గానికి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్ధి

Congress candidate files nomination for non-existent constituency లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మణిపూర్‌లో ఒక విచిత్రం చోటు చేసుకుంది. ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థి...

ఈడీ విచారణకు మహువా మరోసారి డుమ్మా

తృణమూల్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఈడీ విచారణకు డుమ్మాకొట్టారు. క్వాష్ ఫర్ క్వెరీ కేసులో భాగంగా ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై మహువాను...

లాయర్‌ అవతారమెత్తిన కేజ్రీవాల్ : మద్యం కేసు ఏప్రిల్ 1కి వాయిదా

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టైన సీఎం కేజ్రీవాల్ కస్టడీని కోర్టు మరో నాలుగు రోజులు పొడిగించింది. ఏప్రిల్ 1 వరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో...

భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు: ఆళ్లగడ్డలో ‘మేమంతా సిద్ధం’

ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ యాత్ర చేపట్టిన వైసీపీ అధినేత, సీఎం జగన్‌, తమ పాలనలో దాదాపు 93.06 శాతం మంది ప్రజలు లబ్ధి పొందారన్నారు....

భారత వాయుసేన అమ్ములపొదిలో కొత్త అస్త్రం తేజస్ ఎంకె1ఎ

Tejas Mk1A First Flight Successful పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ఎంకె1ఎ సీరీస్‌లో మొట్టమొదటి విమానం ఎల్ఎ5033 మొదటి గగనవిహారం విజయవంతమైంది....

ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి

యూపీకి చెందిన సీనియర్ రాజకీయ నేత, కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ గుండెపోటుతో చనిపోయాడు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు. 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు....

తమిళనాట రకరకాల గుర్తులతో పార్టీల సిగపట్లు

Tamil Parties fight with different symbols ఉదయించే సూర్యుడు అధికార డీఎంకే గుర్తు. రెండాకులు ప్రతిపక్షం అన్నాడీఎంకే గుర్తు. కానీ తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొనడానికి...

దిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట, కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

ఆప్‌ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు  హైకోర్టులో  స్వల్ప ఉపశమనం లభించింది. లిక్కర్  పాలసీ అవకతవకల కేసులో అరెస్టు అయిన కేజ్రీవాల్ ను సీఎం పదవి...

కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసులు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ తప్పడం లేదు.ఆదాయపన్ను శాఖ చర్యలు నిలిపేయాలని కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న పిటిషన్ కోర్టు కొట్టివేయగానే ఆ...

అవసరమైతే అగ్నివీర్ నియామకాల్లో మార్పు

అగ్నివీర్ నియామకాలపై విమర్శలు వస్తున్న వేళ కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కీలక ప్రకటన చేశారు. అవసరమైతే అగ్నివీర్ నియామకాల్లో మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. అగ్నివీర్...

‘సిద్ధం’ పేరిట అసత్యాలు ప్రచారం : వైసీపీ తీరుపై బీజేపీ ఆగ్రహం

వైసీపీ అధినేత సీఎం జగన్, సిద్ధం సభల పేరిట అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. లక్ష మందితో సభ నిర్వహించాలని వైసీపీ భావిస్తే 30...

బీజేపీ హవా: అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఆరు శాసనసభ స్థానాలు ఏకగ్రీవం!

దేశంలో బీజేపీ హవా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా విడతల వారీగా లోక్ సభకు ఎన్నికలు జరుగుతుండగా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. ఈ నేపథ్యంలో...

కేరళ ముఖ్యమంత్రి విజయన్ కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

సీపీఎం ముఖ్యనేత, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ పై కేసు నమోదైంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద వీణావిజయన్ తో పాటు ఆమెకు...

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ‘ప్రజాగళం’, రోజాపై ఘాటు విమర్శలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ‘ప్రజాగళం’ పేరిట ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.  మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్ననగరి నియోజకవర్గంలో నిర్వహించిన సభలో ప్రసంగించిన...

వైసీపీ ప్రభుత్వం పట్ల అధికారుల స్వామిభక్తిపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

వైసీపీ ప్రభుత్వం పట్ల స్వామిభక్తి ప్రదర్శించే అధికారులపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ తెలిపారు. బీజేపీ...

కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా స్పందనకు స్ట్రాంగ్ కౌంటర్

లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు పై విదేశాలు స్పందించడాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది....

ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులు : ధర్మవరం నుంచి సత్యకుమార్, విజయవాడ వెస్ట్ బరిలో సుజనా చౌదరి

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఏడో  జాబితాను భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే...

కంగనాపై వివాదాస్పద వ్యాఖ్యలు…సుప్రియా శ్రీనేత్‌కు కాంగ్రెస్ షాక్

బాలీవుడ్ నటి, బీజేపీ నేత కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్‌కు ఆ పార్టీ షాకిచ్చింది. తాజాగా విడుదల చేసి లోక్‌సభ అభ్యర్థుల...

ప్రచారఅంకంలో వైసీపీ అధినేత జగన్ : ప్రొద్దుటూరులో ‘మేమంతా సిద్ధం ’

ఎన్నికల ప్రచారం అంకంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ బిజీబిజీగా గడుపుతున్నారు. ‘మేమంతా సిద్ధం బస్సు యాత్ర’ను ప్రారంభించిన జగన్, నేడు ప్రొద్దుటూరు సభలో ప్రసంగించనున్నారు. ఇడుపులపాయలో...

మందు తాగడానికి రూ.70 ఇవ్వలేదని…

సభ్య సమాజం తలదించుకునే ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి, తాగడానికి రూ.70 ఇవ్వలేదని మందుబాటిల్‌తో పొడిచాడు. మంగళవారం విజయవాడ భానునగర్‌లో ఈ...

కోర్టులపై రాజకీయ నేతలు ఒత్తిడి తెస్తున్నారు : సీజేకు న్యాయవాదుల లేఖ

కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా కొందరు రాజకీయ నాయకులు ఒత్తిడి వ్యూహాలు అమలు చేస్తున్నారంటూ 600 మంది న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు...

నా వద్ద డబ్బు లేదు…అందుకే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు

తన వద్ద డబ్బు లేదని, అందుకే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోటీ చేయాలని...

లోక్ సభ ఎన్నికలు ఫేజ్-2 : నేటి నుంచే నామినేషన్ల పర్వం

లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా నేటి నుంచి రెండో దశ పోలింగ్‌కు నామినేషన్ల పర్వం మొదలైంది. రెండో దశ పోలింగ్‌కు నామినేషన్ పత్రాల దాఖలుకు ఏప్రిల్ 4...

అర్చకుడిపై దాడి ఘటనను ఖండించిన హిందూ సంఘాలు

కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకుడిపై దాడి చేసిన వైసీపీ నేత, మాజీ కార్పొరేటర్ సిరాయల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానా తంటాలు పడుతున్నారు.  ...

కర్ణాటక సంగీత కాసారంలో కశ్మలం టిఎం కృష్ణ

TM Krishna the controversial Hinduphobic musician సుమారు పది రోజులుగా దక్షిణభారతదేశపు శాస్త్రీయసంగీత ప్రపంచం అల్లకల్లోలమైపోతోంది. కారణం, మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ ఈ యేడాది సంగీతకళానిధి...

టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఎంపీ మృతి

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ దక్కలేదని ఆత్మహత్యాయత్నం చేసుకున్న కోయంబత్తూరు ఎంపీ గణేశమూర్తి చనిపోయారు. టికెట్ దక్కలేదని తెలియడంతో నాలుగు రోజుల కిందట ఆయన విష...

బెట్టింగ్‌లో కోటికిపైగా పోగొట్టుకున్న ఇంజనీర్ : ఆత్మహత్యకు పాల్పడ్డ భార్య

బెట్టింగ్ వ్యసనాలు కుటుంబాలను బలితీసుకుంటున్నాయి. తాజాగా క్రికెట్ బెట్టింగ్‌లో దర్శన్ బాబు అనే ఇంజనీర్ కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు. బెట్టింగ్ కోసం తెలిసిన వారందరి వద్దా అప్పులు...

IPL-2024: గుజరాత్ టైటాన్స్ పై సీఎస్కే విజయం

ఐపీఎల్-2024లో  చెన్నై సూపర్ కింగ్స్ రెండో విజయాన్ని సాధించింది. చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా మంగళవారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ లో 63 పరుగుల...

గీతా ప్రెస్ కు జపాన్ నుంచి భారీ యంత్రం, వేగంగా ముద్రణ

ఆధ్మాత్మిక పుస్తకాలు ముద్రించి, విక్రయించే గీతాప్రెస్, టెక్నాలజీని మెరుగుపరుచుకుంటుంది.   యూపీలోని గోరఖ్‌పూర్‌  గీతా ప్రెస్‌ యాజమాన్యం, జపాన్ నుంచి భారీ యంత్రాన్ని కొనుగోలు చేసింది. దీని...

‘భారతమాత’పై సీపీఎం రాద్ధాంతం, కేరళ సీఎం అబద్ధాలు బట్టబయలు

Kerala CM lies on Bharat Mata are exposed దేశాన్ని తల్లిగా కొలిచే ఉదాత్త భావనను, జాతీయతావాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంలో భారతీయ కమ్యూనిస్టులు ముందువరుసలో ఉంటారు....

ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్, ఆరుగురు మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా పరిధిలోని చికుర్‌బత్తి, పుస్బాక అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో ఆరుగురు...

Page 9 of 49 1 8 9 10 49