Wednesday, July 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

రూ.1700 కోట్లు కట్టండి: కాంగ్రెస్‌కు ఐటీ శాఖ తాజా నోటీసులు

param by param
May 12, 2024, 08:58 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

IT department notices to Congress for payment of Rs 1700
Crores

నాలుగు సంవత్సరాలకు ఆదాయపుపన్ను బాకీలు రూ. 1700
కోట్లు కట్టాలంటూ కాంగ్రెస్ పార్టీకి ఆదాయపుపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. తమ
పార్టీకి పన్ను నోటీసులు జారీచేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను
ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన మరునాడే, తాజా నోటీసులు జారీ అయ్యాయి.

2017-18 నుంచి 2020-21 నాలుగు ఆర్థిక సంవత్సరాలకు
చెల్లించవలసిన పన్ను, చెల్లించనందుకు జరిమానా, పన్ను మొత్తంపై వడ్డీ అన్నీ కలిపి
రూ. 1700 కోట్లు కట్టాలంటూ ఆదాయపుపన్ను శాఖ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ నోటీసులు జారీ
చేసింది. ఇప్పటికే ఆదాయపుపన్ను శాఖ కాంగ్రెస్ పార్టీకి రూ.200కోట్ల జరిమానా
విధించి, పార్టీ ఖాతాలను స్తంభింపజేసింది.

ఆదాయపుపన్ను శాఖ జారీ చేసిన నోటీసులను సవాల్
చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను
ఢిల్లీ హైకోర్టు నిన్న గురువారం కొట్టివేసింది. సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు ఐటీ
శాఖ తమకు నోటీసులు జారీ చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే అంటూ కాంగ్రెస్ పార్టీ
చేసిన ఆరోపణలను న్యాయస్థానం తిరస్కరించింది. దాంతో వచ్చేవారం సుప్రీంకోర్టును
ఆశ్రయించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ ఆదాయపుపన్ను రిటర్నులు లోపభూయిష్టంగా
ఉన్నాయంటూ ఆదాయపుపన్నుశాఖ ఫిబ్రవరి నెలలో రూ.200 కోట్లు జరిమానా కట్టాలని ఆ
పార్టీని ఆదేశించింది. ఇన్‌కంట్యాక్స్ అప్పెలేట్ ట్రిబ్యునల్ సైతం, పాత బాకీలు
కట్టేయాల్సిందేనంటూ ఆదేశించింది. ఆ మేరకు కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను
స్తంభింపజేసింది.

Tags: Congress PartyFresh NoticesIT departmentTax Dues
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన
general

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.