K Venkateswara Rao

K Venkateswara Rao

తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందేభారత్ రైళ్లు పరుగులు : ప్రారంభించిన ప్రధాని మోదీ

తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందేభారత్ రైళ్లు పరుగులు : ప్రారంభించిన ప్రధాని మోదీ

తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా రెండు వందేభారత్ రైళ్లు పరుగులు పెట్టాయి. ప్రధాని మోదీ అహ్మదాబాద్ నుంచి వర్చువల్ విధానంలో వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. హైదరాబాద్ నాగపూర్, దుర్గ్...

డ్రాగన్‌ను వణికిస్తోన్న బెబింకా

డ్రాగన్‌ను వణికిస్తోన్న బెబింకా

చైనాను బెబింకా తుపాను వణికిస్తోంది. డ్రాగన్ కంట్రీ వాణిజ్య రాజధాని షాంఘై వద్ద 151 కి.మీ వేగంతో బెబింకా తీరందాటింది. బెబింకా ధాటికి షాంఘై నగరం వణికిపోయింది....

నేను సురక్షితం నన్ను ఎవరూ ఏమీ చేయలేరు : ట్రంప్

నేను సురక్షితం నన్ను ఎవరూ ఏమీ చేయలేరు : ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు, త్వరలో జరగబోయే అధ్యక్ష రేసులో దూసుకెళుతోన్న డానాల్డ్ ట్రంప్‌కు అతి సమీపంలో కాల్పుల ప్రయత్న ఘటన చోటు చేసుకుంది. ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్...

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై రేప్ కేసు

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై రేప్ కేసు

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదైంది. డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ తనను అత్యాచారం చేశాడంటూ ఓ డాన్సర్ హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్...

త్వరలో జనగణన ప్రారంభం

త్వరలో జనగణన ప్రారంభం

జనగణనకు రంగం సిద్దమైంది. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన జనగణన 2021లో కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఇక జనగణనతోపాటు కులగణన కూడా చేస్తారా? లేదా?...

విజయవంతంగా ముగిసిన పోలారిస్ డాన్ స్పేస్ వాక్ ప్రాజెక్టు

విజయవంతంగా ముగిసిన పోలారిస్ డాన్ స్పేస్ వాక్ ప్రాజెక్టు

అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్ చేపట్టిన స్పేస్ వాక్ ప్రాజెక్టు పోలారిస్ డాన్ విజయవంతమైంది. అమెరికాలోని ప్లోరిడా సముద్రతీరం వద్ద స్పేస్ క్యాప్సుల్ విజయవంతంగా...

కామొరోస్ అధ్యక్షుడిపై కత్తితో దాడి : లాకప్‌లో శవమైన నిందితుడు

కామొరోస్ అధ్యక్షుడిపై కత్తితో దాడి : లాకప్‌లో శవమైన నిందితుడు

హిందూ మహాసముద్రంలోని ద్వీప దేశం కామొరోస్ అధ్యక్షుడు అజాలీ అసౌమనిపై ఓ సైనికుడు కత్తితో దాడికి దిగాడు. భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో అసౌమని స్వల్ప గాయాలతో...

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ : బెయిల్ ఆర్డర్‌పై హైకోర్టు స్టే

కేజ్రీవాల్ సంచలన ప్రకటన : రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండో రోజుల్లో తాను సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. మద్యం కేసులో క్లీన్ చిట్ వచ్చే...

ఆరు వందేభారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని మోది

ఆరు వందేభారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని మోది

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ వర్చువల్‌గా ఆరు వందేభారత్ రైళ్లు ప్రారంభించారు. బ్రహ్మపూర్ టాటానగర్, టాటానగర్ పాట్నా,...

ప్రపంచ అత్యుత్తమ కంపెనీల్లో భారత టెక్ కంపెనీలు

ప్రపంచ అత్యుత్తమ కంపెనీల్లో భారత టెక్ కంపెనీలు

టైమ్స్ మ్యాగజైన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రపంచ ఉత్తమ కంపెనీల జాబితాను ప్రకటించింది. ప్రపంచంలోనే వెయ్యి అత్యుత్తమ కంపెనీల్లో, భారత్‌కు చెందిన 22 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి....

ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత

ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత

భారీగా జీఎస్టీ ఎగవేస్తోన్న సంస్థలను ఇంటెలిజెన్స్ గుర్తించింది. గత ఆర్థిక సంవత్సరం 2023-24లో ఆన్‌లైన్ గేమింగ్, ఆర్థిక, బీమా, బ్యాంకింగ్ సేవలు, తుక్కు రంగంలో 2.01 లక్షల...

బుడమేరుకు మరలా వరదలంటూ పుకార్లు : వదంతులు నమ్మొద్దన్న పోలీసులు

బుడమేరుకు మరలా వరదలంటూ పుకార్లు : వదంతులు నమ్మొద్దన్న పోలీసులు

వరద వదంతులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. బుడమేరుకు మరోసారి వరద పోటెత్తుతోందంటూ శనివారం వదంతులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అజిత్‌సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, నందమూరినగర్,...

భయపడే రోజులు పోయాయి : జమ్ముకశ్మీర్ ఎన్నికల సభలో ప్రధాని మోదీ

భయపడే రోజులు పోయాయి : జమ్ముకశ్మీర్ ఎన్నికల సభలో ప్రధాని మోదీ

జమ్ము కశ్మీర్‌లో అప్రకటిత కర్ఫ్యూలకు కాలం చెల్లిందని ప్రధాని మోదీ దోడాలో జరిగిన ఎన్నికల సభలో స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తరవాత చాలా కాలం జమ్ముకశ్మీర్...

జూనియర్ వైద్యుల నిరసన శిబిరానికి సీఎం మమతా బెనర్జీ

జూనియర్ వైద్యుల నిరసన శిబిరానికి సీఎం మమతా బెనర్జీ

నా మీద నమ్మకం ఉంటే నిరసన వదలి చర్చలకు రావాలంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన చేస్తోన్న జూనియర్ డాక్టర్లను అభ్యర్థించారు. ఆర్జి కర్ ఘటనకు...

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు నోటీసులు

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు నోటీసులు

  వైసీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డిలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు నుంచి...

వందేభారత్‌పై రాళ్ల దాడి : ఐదుగురు అరెస్ట్

వందేభారత్‌పై రాళ్ల దాడి : ఐదుగురు అరెస్ట్

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటన బాగ్బహారా పరిధిలో చోటు చేసుకుంది. చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ నుంచి విశాఖకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్న సమయంలో కొందరు...

జమ్ము కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ : ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ : ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్‌‌లోని బారాముల్లా జిల్లాలో ఇవాళ ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముందుగా అందిన నిఘా...

నటి జత్వానీ కేసులో ఇద్దరు పోలీసు అధికారుల సస్పెండ్

నటి జత్వానీ కేసులో ఇద్దరు పోలీసు అధికారుల సస్పెండ్

నటి కాదంబరి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉన్నతాధికారులు ఆదేశించగానే కనీసం విచారణ జరపకుండా జత్వానీపై కేసు నమోదు చేసిన ఇద్దరు పోలీసు అధికారులపై...

ఇంటి వద్ద నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించవచ్చు

ఇంటి వద్ద నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించవచ్చు

పింఛనుదారులకు శుభవార్త. ఇక నుంచి ఇంటి వద్ద నుంచే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించవచ్చని పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అన్ని జిల్లా కేంద్రాల పోస్టాఫీసులతోపాటు, డివైస్‌లతో...

నకిలీ నోట్ల కలకలం : రూ లక్షకు రూ.4 లక్షలు

నకిలీ నోట్ల కలకలం : రూ లక్షకు రూ.4 లక్షలు

నకిలీ నోట్ల ముఠాలు మరోసారి రెచ్చిపోతున్నాయి. అనంతపురం జిల్లా ధర్మవరం కేంద్రంగా గుట్టుగా వ్యవహారం నడిపిస్తున్నారు. కేటుగాళ్ల భారినపడి వ్యాపారులు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధర్మవరంలో చేనేత...

సెబీ చీఫ్‌పై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌పాల్‌కు ఫిర్యాదు

సెబీ చీఫ్‌పై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌పాల్‌కు ఫిర్యాదు

సెబీ ఛైర్‌పర్సన్‌ మాధవీ పురి బుచ్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌పాల్‌లో ఫిర్యాదు చేశారు. మాధవీ పురి సెబీలో చేస్తూ ఐసీఐసీఐ నుంచి డబ్బు తీసుకున్నారని...

వేలాది ఐటీ ఉద్యోగులకు ఆదాయపన్ను శాఖ నోటీసులు

వేలాది ఐటీ ఉద్యోగులకు ఆదాయపన్ను శాఖ నోటీసులు

టీసీఎస్ ఉద్యోగులకు ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. దాదాపు 40 వేల మంది ఉద్యోగులకు ఈ నోటీసులు అందాయి. టీడీఎస్ కోతలో వ్యత్యాసాలు ఉండటంతో ఆదాయపన్ను...

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు

ఢిల్లీ మద్యం విధాన రూపకల్పన అవకతవకల కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కేసులో గతంలోనే...

సీబీఎస్‌ఈ విద్యార్ధులకు ఈ ఏడాది స్టేట్ బోర్డు పరీక్షలే..

సీబీఎస్‌ఈ విద్యార్ధులకు ఈ ఏడాది స్టేట్ బోర్డు పరీక్షలే..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న పదో తరగతి విద్యార్ధులు ఈ ఏడాది స్టేట్ బోర్డు పరీక్షలు రాసేందుకు అనుమతిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం...

మదర్సాలు విద్యా బోధనకు పనికిరావు : బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

మదర్సాలు విద్యా బోధనకు పనికిరావు : బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

విద్యా బోధనకు మదర్సాలు పనికిరావని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుప్రీంకోర్టుకు తెలిపింది. మదర్సాల్లో బోధించే విద్య, విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఉందని కమిషన్ అభిప్రాయపడింది....

ఉచిత ఇసుక సరఫరాకు 3 వేల జీపీఎస్ లారీలు

ఉచిత ఇసుక సరఫరాకు 3 వేల జీపీఎస్ లారీలు

ఉచిత ఇసుక సరఫరాకు ప్రభుత్వం జీపీఎస్ సదుపాయం ఉన్న వేలాది లారీలను సిద్దం చేస్తోంది. ఇప్పటికే 3 వేల ట్రక్కులు ఇచ్చేందుకు యజమానులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీటి...

నర్సుపై అత్యాచార యత్నం : డాక్టర్‌ది కోసేసిన …..

నర్సుపై అత్యాచార యత్నం : డాక్టర్‌ది కోసేసిన …..

కోల్‌కతా ఆర్జి కర్ డాక్టర్ హత్యాచారం ఘటన మరవక ముందే ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. బిహార్‌లోని సమస్తిపుర్ జిల్లా ఆర్‌బిఎస్ ఆరోగ్యకేంద్రంలో అర్థరాత్రి ఓ...

కేదార్‌నాథ్ వరదల్లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు

కేదార్‌నాథ్ వరదల్లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు

  తెలుగు యాత్రీకులు ఉత్రరాది వరదల్లో చిక్కుకుపోయారు. ఈ నెల 10వ తేదీన సదరన్ ట్రావెల్స్ ద్వారా 18 మంది కేదార్‌నాథ్ వెళ్లారు. భారీ వర్షాలకు వరదలు...

కమ్యూనిస్ట్ యోధుడు సీతారం ఏచూరి కన్నుమూత

కమ్యూనిస్ట్ యోధుడు సీతారం ఏచూరి కన్నుమూత

సీనియర్ రాజకీయనేత, వామపక్ష యోధుడు సీతారం ఏచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల సమస్యలతో వారం రోజులుగా ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో...

కేజ్రీవాల్ బెయిల్‌పై 13న సుప్రీంకోర్టు తీర్పు

కేజ్రీవాల్ బెయిల్‌పై 13న సుప్రీంకోర్టు తీర్పు

ఢిల్లీ మద్యం విధాన రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారంటూ అరెస్టైన సీఎం కేజ్రీవాల్ బెయిల్‌పై తీర్పును సుప్రీంకోర్టు రేపు వెలువరించనుంది. ఇప్పటికే పలు దఫాలు విచారించిన సుప్రీంకోర్టు రేపు...

గోదావరి ఉగ్రరూపం : ముంపులో 110 లంక గ్రామాలు

గోదావరి ఉగ్రరూపం : ముంపులో 110 లంక గ్రామాలు

గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 15 లక్షల క్యూసెక్కుల వరద వదులుతున్నారు. అధికారులు రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల...

ట్రైనీ సైనికాధికారులపై దాడి, దోపిడీ : స్నేహితురాలిపై అత్యాచారం

ట్రైనీ సైనికాధికారులపై దాడి, దోపిడీ : స్నేహితురాలిపై అత్యాచారం

దారుణం జరిగింది. సరదాగా స్నేహితురాళ్లతో బయటకు వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై దుండగులు దాడికి తెగబడ్డారు. ఈ ఘోరం ఎంపీలో చోటు చేసుకుంది. దుండగులు ఆర్మీ అధికారులను...

వరి పంటకు ఎకరాకు పదివేల నష్టపరిహారం

వరి పంటకు ఎకరాకు పదివేల నష్టపరిహారం

వరద మిగిల్చిన విషాదం నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు. తాజాగా ఏపీని ముంచెత్తిన వరదలకు 11 లక్షల మంది నష్టపోయారు. 2 లక్షల ఇళ్లు నీట మునిగాయి....

నటి అరెస్ట్ : ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ కుంభకోణం

నటి అరెస్ట్ : ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ కుంభకోణం

ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ కుంభకోణం అస్సాంలో ప్రకంపణలు రేపుతోంది. రూ.2 వేల కోట్ల ఈ కుంభకోణంలో ఇప్పటికే పోలీసులు విశాల్ పుకాన్‌ను అరెస్ట్ చేశారు. అతన్ని విచారించిన...

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపిఓకు భారీ స్పందన

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపిఓకు భారీ స్పందన

బజాజ్ హైసింగ్ ఫైనాన్స్ ఐపీఓ అదరగొట్టింది. సబ్‌స్క్రిప్షన్‌కు విశేష స్పందన దక్కింది. 63.6 రెట్ల అధిక స్పందన నమోదైంది. రూ.6500 కోట్ల విలువైన 727575756 షేర్లను ఆఫర్...

పారదర్శకంగా టోల్ వసూళ్లు : ప్రయాణించిన దూరానికే ఛార్జీలు

పారదర్శకంగా టోల్ వసూళ్లు : ప్రయాణించిన దూరానికే ఛార్జీలు

ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న శాటిలైట్ ఆధారంగా పనిచేసే ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్లను కేంద్రం నోటిఫై చేసింది. ఇందుకు 2008 జాతీయ రహదారుల ఫీజు నిబంధనలను కేంద్రం...

కాల్పుల కలకలం : పోలీసులను తుపాకీతో బెదిరించిన గంజాయి స్మగ్లర్లు

కాల్పుల కలకలం : పోలీసులను తుపాకీతో బెదిరించిన గంజాయి స్మగ్లర్లు

గంజాయి స్మగ్లర్లు పేట్రేగిపోయారు. తనిఖీలు చేస్తోన్న పోలీసుపైనే తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు ఓ కారును ఆపి తనిఖీలు చేయగా...

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకర దాడులు : 40 మంది మృతి

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకర దాడులు : 40 మంది మృతి

హమాస్ ఉగ్రవాదుల కమాండ్ కంట్రోల్ కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ సోమవారంనాడు భీకరదాడులు జరిపింది. గాజాలోని అల్ మవాసీ ప్రాంతంపై జరిగిన దాడిలో 40 మంది చనిపోయారు. 60...

ఘోరం : మతిస్థిమితం లేని వ్యక్తిని బైకుకు కట్టి ఈడ్చుకెళ్లి కొట్టి చంపిన మందుబాబులు

ఘోరం : మతిస్థిమితం లేని వ్యక్తిని బైకుకు కట్టి ఈడ్చుకెళ్లి కొట్టి చంపిన మందుబాబులు

మతిస్థిమితం లేని వ్యక్తిని విచక్షణా రహితంగా కొట్టడంతోపాటు, బైకుకు కట్టి ఈడ్చుకెళ్లి చంపిన ఘటన తెలంగాణలో వెలుగు చూసింది. మెదక్ జిల్లా శివ్వారం మండలం గోమారం గ్రామంలో...

విజయవాడలో తగ్గిన వరద : ఉత్తరాంధ్రను ముంచిన అతి భారీ వర్షాలు

విజయవాడలో తగ్గిన వరద : ఉత్తరాంధ్రను ముంచిన అతి భారీ వర్షాలు

వర్షాలు తగ్గడంతో విజయవాడ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. బుడమేరు వరద తగ్గింది. 46 డివిజన్లలోని వరద నీరు 8 అడుగుల నుంచి 2 అడుగులకు తగ్గింది. ఇంకా...

రైతులకు కేంద్రం శుభవార్త : సాగుదారులకు ప్రత్యేక విశిష్ఠ గుర్తింపు కార్డు

రైతులకు కేంద్రం శుభవార్త : సాగుదారులకు ప్రత్యేక విశిష్ఠ గుర్తింపు కార్డు

వ్యవసాయదారులకు ఆధార్ తరహాలో ప్రత్యేక విశిష్ఠ గుర్తింపు సంఖ్యను కేటాయించడంతోపాటు కార్డులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించి మార్చి...

భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నాం : బంగ్లాదేశ్ ప్రధాని

భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నాం : బంగ్లాదేశ్ ప్రధాని

బంగ్లాదేశ్ మాజీ ప్రధానిని తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేసి ఆ దేశ ప్రధాని యూనస్, భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు ప్రకటించారు. హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతూ రాజకీయ...

బాణా సంచా తయారీ విక్రయాలపై నిషేధం

బాణా సంచా తయారీ విక్రయాలపై నిషేధం

ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో బాణా సంచా తయారీ, విక్రయాలను నిషేధించింది. శీతాకాలంలో కాలుష్యం నియంత్రిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యావరణ మంత్రి గోపాల్...

అమెరికాను వణికిస్తోన్న కార్చిచ్చు : కాలిఫోర్నియాలోని వేలాది ఎకరాల్లో కాలిపోయిన అడవులు

అమెరికాను వణికిస్తోన్న కార్చిచ్చు : కాలిఫోర్నియాలోని వేలాది ఎకరాల్లో కాలిపోయిన అడవులు

భారీ కార్చిచ్చు అమెరికాను ముచ్చెమటలు పెడుతోంది. కాలిఫోర్నియాలోని బేస్‌లైన్, ఆల్ఫిన్ స్ట్రీట్ వద్ద పిడుగుపాటుతో అగ్నిప్రమాదం సంభవించింది. ఇప్పటికే 20 వేల ఎకరాలకుపైగా అడవి కాలిపోయింది. శాన్...

తీవ్ర అల్పపీడనం : ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు జనజీవనం అస్తవ్యస్తం

తీవ్ర అల్పపీడనం : ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు జనజీవనం అస్తవ్యస్తం

అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అతి భారీ వర్షాలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. గడచిన 24 గంటల్లో ఉత్రరాంధ్రలోని పలు ప్రాంతాల్లో...

గ్యాస్ సిలిండర్‌తో రైలును పేల్చే కుట్ర : కాళింది ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

గ్యాస్ సిలిండర్‌తో రైలును పేల్చే కుట్ర : కాళింది ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఉత్తప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నుంచి హర్యానాలోని భివానీకి వెళుతోన్న కాళింది ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్, పెట్రోలు...

పోలీసులు సాక్ష్యాలను చెరిపే ప్రయత్నం చేశారు : ఆర్జి కర్ బాధితురాలి తల్లిదండ్రుల ఆవేదన

పోలీసులు సాక్ష్యాలను చెరిపే ప్రయత్నం చేశారు : ఆర్జి కర్ బాధితురాలి తల్లిదండ్రుల ఆవేదన

కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్య, అత్యాచారం ఘటపై బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. మొదటి నుంచి పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు చెరిపేయాలని...

పీవోకే ప్రజలు భారత్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్నారు : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

పీవోకే ప్రజలు భారత్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్నారు : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

పాక్ ఆక్రమిత జమ్ము కశ్మీర్ ప్రజలు భారత్‌లో చేరడానికి సిద్దంగా ఉన్నారంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల...

అత్యాధునిక అమెరికాకు చెందిన నిఘా డ్రోన్‌ను కూల్చేసిన హౌతీ ఉగ్రవాదులు

అత్యాధునిక అమెరికాకు చెందిన నిఘా డ్రోన్‌ను కూల్చేసిన హౌతీ ఉగ్రవాదులు

అగ్రరాజ్యం అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. యెమెన్‌లో అమెరికాకు చెందిన నిఘా డ్రోన్‌ను హౌతీలు కూల్చివేశారు. యెమెన్‌లోని మారిట్ ప్రాంతంపై ఎగురుతోన్న ఎంక్యూ 9 రీపర్ డ్రోన్‌ను ధ్వంసం...

బుడమేరుకు రిటైనింగ్ వాల్ నిర్మాణం : మంత్రి నారాయణ

బుడమేరుకు రిటైనింగ్ వాల్ నిర్మాణం : మంత్రి నారాయణ

వరదకు శాశ్వత పరిష్కారం చూపుతామని మున్సిపల్ మంత్రి నారాయణ వెల్లడించారు. బుడమేరు వరద మరోసారి విజయవాడను ముంచకుండా ఉండేలా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడతామని చెప్పారు. వరద...

త్వరలో రష్యా పర్యటనకు అజిత్ దోవల్ : ఉక్రెయిన్ రష్యా శాంతి చర్చలు

త్వరలో రష్యా పర్యటనకు అజిత్ దోవల్ : ఉక్రెయిన్ రష్యా శాంతి చర్చలు

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ త్వరలో రష్యాలో పర్యటించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ రష్యా, ఉక్రెయిన్ పర్యటనలు చేశారు. ఆ దేశాల అధ్యక్షులతో శాంతి...

విజయవాడలో తగ్గిన వరద : వేగంగా సహాయ కార్యక్రమాలు

విజయవాడలో తగ్గిన వరద : వేగంగా సహాయ కార్యక్రమాలు

వరద ముంపు నుంచి విజయవాడ ఇప్పిడిప్పుడే బయట పడుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేయడంతో వరద కృష్ణా నదిని చేరుతోంది. అయితే విజయవాడలోని 16 డివిజన్లలోని 96...

400 కోట్ల బీమా : 66 కేజీల బంగారంతో బంగారు గణపయ్య

400 కోట్ల బీమా : 66 కేజీల బంగారంతో బంగారు గణపయ్య

వినాయక చవితి వచ్చిందంటే లంబోదరుడి విగ్రహాలను పలు రూపాల్లో అలంకరిస్తారు. కొందరు కరెన్సీతో, మరికొందరు కూరగాయలతో, ఇంకొందరు మట్టి విగ్రహాలు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు...

మణిపూర్‌లో హింస : ఐదుగురు మృతి

మణిపూర్‌లో హింస : ఐదుగురు మృతి

మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. డ్రోన్ బాంబుల దాడుల కలకలం చల్లారక ముందే మరోసారి హింస చెలరేగింది. తాజాగా చెలరేగిన హింసలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జిరిబామ్...

సీల్దా కోర్టు ఆగ్రహం : డాక్టర్ హత్యాచారం నిందితుడు సంజయ్ రాయ్‌కు బెయిల్ ఇవ్వమంటారా? కోర్టు ఆగ్రహం

సీల్దా కోర్టు ఆగ్రహం : డాక్టర్ హత్యాచారం నిందితుడు సంజయ్ రాయ్‌కు బెయిల్ ఇవ్వమంటారా? కోర్టు ఆగ్రహం

ఆర్జి కర్ ఆసుపత్రి డాక్టర్ హత్య, అత్యాచారం కేసులో కీలక నిందితుడు సంజయ్ రాయ్‌కు బెయిల్ ఇవ్వాలా అంటూ పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం...

రాజమహేంద్రవరంలో చిరుత సంచారం

రాజమహేంద్రవరంలో చిరుత సంచారం

జనావాసాల్లో చిరత సంచారం కలకలం రేపుతోంది. కాకినాడ జిల్లా రాజమహేంద్రవరం జాతీయ రహదారి పక్కనే ఉన్న దూరదర్శన్ కేంద్రం వెనుక వైపు చిరుత కదలికలు గుర్తించారు. చిరుత...

ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న నాలుగు పడవల ఘటనలో కుట్ర కోణం

ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న నాలుగు పడవల ఘటనలో కుట్ర కోణం

ప్రకాశం బ్యారేజీని ఒకేసారి నాలుగు పడవలు ఢీ కొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. బ్యారేజీ గేట్లపై ఉండే కౌంటర్ వెయిట్ ధ్వంసం అయిన సంగతి తెలిసిందే....

విజయవాడలో మరోసారి పెరిగిన వరద : ముంపులోనే 16 డివిజన్లు

విజయవాడలో మరోసారి పెరిగిన వరద : ముంపులోనే 16 డివిజన్లు

వరద ప్రవాహం మరోసారి విజయవాడను ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా 2 అడుగుల మేర వరద పెరగడంతో సింగ్‌నగర్, రాజరాజేశ్వరిపేట, జక్కంపూడి కాలని, అంబాపురం రూరల్, ప్రకాశ్...

ఐసిఐసిఐ మాజీ సీఈవో చందాకొచ్చర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ఐసిఐసిఐ మాజీ సీఈవో చందాకొచ్చర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

వీడియోకాన్‌కు అక్రమంగా రుణాలు మంజూరు చేసినట్లు ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముంబై హైకోర్టు ఆమెకు...

ఆర్జి కర్ డాక్టర్ ఘటన : సామూహిక అత్యాచారం కాదన్న సీబీఐ

ఆర్జి కర్ డాక్టర్ ఘటన : సామూహిక అత్యాచారం కాదన్న సీబీఐ

ఆర్జి కర్ ఆసుపత్రి డాక్టర్‌పై సామూహిక అత్యాచారం జరగలేదని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. డాక్టర్‌పై సామూహిక అత్యాచారం జరిగిందంటూ చేసిన ప్రచారంలో నిజం లేదని దర్యాప్తులో...

ఆర్జి కర్ మాజీ ప్రిన్సిపల్ నివాసాల్లో ఈడీ సోదాలు

ఆర్జి కర్ మాజీ ప్రిన్సిపల్ నివాసాల్లో ఈడీ సోదాలు

ఆర్జి కర్ మెడికల్ కళాశాల డాక్టర్ హత్య,అత్యాచారం కేసులో మొదటి సారిగా ఈడీ రంగంలోకి దిగింది. ఆర్జి కర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ నివాసాల్లో ఈడీ...

వరదలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

వరదలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

వరదలకు దెబ్బతిన్న పంటలను కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. కృష్ణా జిల్లా కేసరపల్లి వద్ద వరదల్లో మునిగిపోయిన పంటలను బీజేపీ నేతలతో...

పోలీస్ అధికారులపై జత్వానీ ఫిర్యాదు

పోలీస్ అధికారులపై జత్వానీ ఫిర్యాదు

నటి కాదంబరి జత్వానీ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు సహా, వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్‌పై లిఖితపూర్వకంగా విజయవాడ సీపీకి ఫిర్యాదు అందించారు. తనపై తప్పుడు కేసు...

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో గుప్త కెమెరాలు అవాస్తవం

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో గుప్త కెమెరాలు అవాస్తవం

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినుల వాష్‌రూముల్లో రహస్య కెమెరాలు పెట్టి కొందరు వీడియోలు చిత్రీకరించారంటూ వచ్చిన వార్తలో నిజం లేదని ఐజీ అశోక్‌కుమార్ వెల్లడించారు. ఢిల్లీ నుంచి...

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెండ్

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెండ్

ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై వేటు పడింది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన కోనేటి ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు రావడంతో పార్టీ నుంచి...

కోల్‌కతా స్టార్ హోటళ్లో లైంగిక వేధింపులు : ఇద్దరు అరెస్ట్

కోల్‌కతా స్టార్ హోటళ్లో లైంగిక వేధింపులు : ఇద్దరు అరెస్ట్

ఆర్జి కర్ ఆసుపత్రి ఘటన మరవక ముందే వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కోల్‌కతాలోని ఓ స్టార్ హోటళ్లో తమపై అనుచితంగా ప్రవర్తించారంటూ ఓ మహిళ...

ఉత్తరప్రదేశ్‌లో అరాచకం : రోగిని చంపి భార్యపై లైంగిక వేధింపులు

ఉత్తరప్రదేశ్‌లో అరాచకం : రోగిని చంపి భార్యపై లైంగిక వేధింపులు

మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా మరో అరాచకం వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ సిద్దార్థ్‌నగర్‌కు చెందిన ఓ పేద మహిళ తన భర్తకు ఆరోగ్యం...

డబ్బు ఆశ చూపి కేసును మూసేయాలని చూశారు : కోల్‌కతా బాధితురాలి కుటుంబం ఆవేదన

డబ్బు ఆశ చూపి కేసును మూసేయాలని చూశారు : కోల్‌కతా బాధితురాలి కుటుంబం ఆవేదన

ఆర్జి కర్ ఆసుపత్రి ఘటన తరవాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమ కూతురి హత్య, అత్యాచారం కేసును తప్పుదారి పట్టించేందుకు తమకు డబ్బు ఆశ చూపారని...

తగ్గిన వరద : వెంటాడుతోన్న భారీ వర్షాలు

తగ్గిన వరద : వెంటాడుతోన్న భారీ వర్షాలు

వరద తగ్గినా వర్షాలు మాత్రం వెంటాడుతున్నాయి. ప్రకాశం బ్యారేజీకి వరద ఒక్కసారిగా తగ్గింది. గరిష్ఠంగా 12.43 లక్షల నుంచి లక్షా 90 వేలకు తగ్గింది. విజయవాడను బుడమేరు...

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మూసివేత : ప్రకాశం బ్యారేజీకి భారీగా తగ్గిన వరద

వరదతో అల్లాడుతోన్న ఏపీ ప్రజలకు శుభవార్త. శ్రీశైలం డ్యాం గేట్లు మూసివేశారు. ఎగువ నుంచి వస్తోన్న వరద తగ్గడంతో గేట్లు అన్నీ మూసివేశారు. జూరాల నుంచి కేవలం...

అస్సాంలో భారీ మోసం : ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో 20 వేల కోట్ల దోపిడీ

అస్సాంలో భారీ మోసం : ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో 20 వేల కోట్ల దోపిడీ

మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అస్సాంలో 20 వేల కోట్లకు, ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో దోపిడీకి తెగబడ్డారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే రెండు...

వదలని వరద : 12 మృతదేహాలు లభ్యం

వదలని వరద : 12 మృతదేహాలు లభ్యం

వరద ముప్పు తప్పలేదు. వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద నీరు మాత్రం వదలడం లేదు. ముఖ్యంగా విజయవాడ నగరం చెరువును తలపిస్తోంది. బుడమేరుకు చరిత్రలోలేని విధంగా 82...

అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్య, అత్యాచారం తరవాత బెంగాల్ ప్రభుత్వం నిందితులకు కఠిన శిక్షలు పడేలా కొత్త చట్టం తీసుకువచ్చింది. అపరాజిత విమెన్ అండ్ చైల్డ్...

దారుణం : భార్యకు డ్రగ్స్ ఇచ్చి 72 మందితో అత్యాచారం చేయించిన శాడిస్ట్

దారుణం : భార్యకు డ్రగ్స్ ఇచ్చి 72 మందితో అత్యాచారం చేయించిన శాడిస్ట్

మహిళలపై దురాగతాలకు అంతే లేకుండా పోతోంది. భార్యపై ఓ అరాచకవాది ఏకంగా 72 మందితో 91 సార్లు అత్యాచారం చేయించాడు. ఈ ఘటన ప్రాన్సులో వెలుగుచూసింది. రాత్రి...

మనుషుల రక్తం రుచిమరగిన తోడేలు : భయం గుప్పిట్లో వందల గ్రామాలు

మనుషుల రక్తం రుచిమరగిన తోడేలు : భయం గుప్పిట్లో వందల గ్రామాలు

ఉత్తప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లాలో తోడేళ్లు ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లోని పిల్లలపై తోడేళ్లు దాడి చేసి చంపేస్తున్నాయి. ఇప్పటికే పది మంది పిల్లలను తోడేళ్లు పొట్టనబెట్టుకున్నాయి....

జైలు గోడలు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించిన ఖైదీలు : ఘర్షణలో 129 మంది మృతి

జైలు గోడలు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించిన ఖైదీలు : ఘర్షణలో 129 మంది మృతి

జైలు గోడలు బద్దలు కొట్టే క్రమంలో 129 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కాంగోలోని మకాల జైలులో చోటు చేసుకుంది. జైలు గోడలు బద్దలు...

ప్రకాశం బ్యారేజీకి ముప్పులేదు : కన్నయ్యనాయుడు

ప్రకాశం బ్యారేజీకి ముప్పులేదు : కన్నయ్యనాయుడు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరదలు మాత్రం వదలడం లేదు. ప్రకాశం బ్యారేజీకి రికార్డు వరద చేరింది. ప్రకాశం బ్యారేజీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా...

బందీలను కాపాడాలంటూ కదంతొక్కిన ఇజ్రాయెల్ పౌరులు

బందీలను కాపాడాలంటూ కదంతొక్కిన ఇజ్రాయెల్ పౌరులు

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు భారీ నిరసన చేపట్టాయి. బందీలను విడిపించాలంటూ లక్షలాది కార్మికులు వీధుల్లోకి వచ్చి నినాదాలు చేశారు. శనివారం నాడు ఆరుగురు...

వరద ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా : పునరుద్దరణకు మరో రెండు రోజులు

వరద ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా : పునరుద్దరణకు మరో రెండు రోజులు

వరద ముంపు ప్రాంతాల్లో రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విజయవాడలో నీట మునిగిన సింగ్‌నగర్, ప్రకాష్‌నగర్, నందమూరినగర్, తోటవారివీధి, రాజరాజేశ్వరిపేట, దేవీనగర్ ప్రాంతాల్లో రెండు రోజులుగా...

ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అరెస్ట్

ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అరెస్ట్

మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ మధ్యాహ్నం అరెస్ట్ చేసింది....

హసీనాను అప్పగించండి : బంగ్లాదేశ్

హసీనాను అప్పగించండి : బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పటించాలని ఆ దేశ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఆమెపై ఇప్పటి వరకు 53...

జమ్ము కశ్మీర్ సుంజ్వాన్ ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి

జమ్ము కశ్మీర్ సుంజ్వాన్ ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి

జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు తెగబడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఉగ్రమూకలు చెలరేగిపోతున్నాయి. అతి పెద్ద సుంజ్వాన్ ఆర్మీ బేస్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల దాడులతో...

విజయవాడకు అదనపు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు : ప్రకాశం బరేజీకి రికార్డు వరద

విజయవాడకు అదనపు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు : ప్రకాశం బరేజీకి రికార్డు వరద

వరదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చేందుకు అదనపు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రప్పించారు. తమిళనాడు, పంజాబ్, ఒడిషాల నుంచి 400 మంది గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు....

రష్యా ఉక్రెయిన్ డ్రోన్ల యుద్ధం

రష్యా ఉక్రెయిన్ డ్రోన్ల యుద్ధం

రష్యా ఉక్రెయిన్ మధ్య బీభర పోరు కొనసాగుతోంది. ఉక్రెయిన్ 158 డ్రోన్లతో ఆదివారం రష్యాపై విరుచుకుపడింది. మాస్కో సమీపంలోని ప్రాంతాలపై ఉక్రెయిన్ దాడులు చేసింది. ఉక్రెయిన్ డ్రోన్లను...

నిరసన తెలుపుతోన్న మహిళపై లైంగిక వేధింపులు

నిరసన తెలుపుతోన్న మహిళపై లైంగిక వేధింపులు

ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్య, అత్యాచారాన్ని ఖండిస్తూ నిరసన తెలుపుతోన్న మహిళా డాక్టర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన వెలుగు చూసింది. కోల్‌కతా ఆర్జి కర్...

వరదలో చిక్కుకుపోయిన పెదలంక గ్రామస్థులు : కొట్టుకుపోయిన 300 పాడిగేదెలు

వరదలో చిక్కుకుపోయిన పెదలంక గ్రామస్థులు : కొట్టుకుపోయిన 300 పాడిగేదెలు

వరద బీభత్సం కొనసాగుతోంది. అమరావతి రాజధాని గ్రామం హరిశ్చంధ్రాపురం జలదిగ్భందంలో చిక్కుకుంది. రాయపూడి సమీపంలోని పెదలంక గ్రామం నీటమునిగింది. 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 100...

తోట్లవల్లూరులో బోటు గల్లంతు : పడవలో 8 మంది

తోట్లవల్లూరులో బోటు గల్లంతు : పడవలో 8 మంది

ఏపీలో వరద బీభత్సం కొనసాగుతోంది. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో లోతట్టు ప్రాంతాల లంక ప్రజలను పునరావాస శిబిరానికి తరలిస్తోన్న పడవ గల్లంతైంది. అందులో ఎనిమిది మంది ఉన్నట్లు...

భారీ వరద : మునిగిన విజయవాడలోని పలు కాలనీలు

భారీ వరద : మునిగిన విజయవాడలోని పలు కాలనీలు

వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద మాత్రం గంట గంటకు పెరుగుతోంది. విజయవాడలో బుడమేరుసహా, మునేరు, వైరా వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. నగరంలో నుంచి ప్రవహించే బుడమేరుకు భారీ...

రష్యా నిఘా తిమింగలం అనుమానాస్పదంగా మృతి

రష్యా నిఘా తిమింగలం అనుమానాస్పదంగా మృతి

ఆరేళ్లుగా రష్యా నిఘా తిమింగళంగా పేరుపడ్డ హ్వాల్దిమిర్ అనుమానాస్పదంగా చనిపోయింది. నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న తిమింగలం చనిపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. 2019లో నార్వే సముద్ర తీరంలో...

బెంగాల్‌లో మరో అరాచకం : రాత్రి విధుల్లో ఉన్న నర్సుపై లైంగిక వేధింపులు

బెంగాల్‌లో మరో అరాచకం : రాత్రి విధుల్లో ఉన్న నర్సుపై లైంగిక వేధింపులు

ఆర్జి కర్ ఆసుపత్రి డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన మరవక ముందే బెంగాల్‌లో మరో ఘటన వెలుగు చూసింది. బీర్భమ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం...

బందీలను పాశవికంగా చంపేసిన హమాస్ ఉగ్రవాదులు

బందీలను పాశవికంగా చంపేసిన హమాస్ ఉగ్రవాదులు

హమాస్ ఉగ్రవాదులు మరో దురాగతానికి పాల్పడ్డారు. కాల్పుల విరమణకు చర్చలు సాగుతోన్న వేళ హమాస్ ఉగ్రవాదులు ఆరుగురు బందీలను చంపేశారు. పాలస్తీనా రఫా నగరంలోని ఓ సొరంగంలో...

నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ చంద్రశేఖర్‌పై వేటు

నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ చంద్రశేఖర్‌పై వేటు

నూజివీడు ట్రిపుల్ ఐటీలో వందల సంఖ్యలో విద్యార్ధులు కలుషిత ఆహారం తిని అనారోగ్యం భారిన పడిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వం విచారణకు ముగ్గురు సభ్యుల...

సైబర్ నేరగాళ్ల వెట్టిచాకిరి నుంచి భారతీయులకు విముక్తి

సైబర్ నేరగాళ్ల వెట్టిచాకిరి నుంచి భారతీయులకు విముక్తి

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారతీయులను మోసం చేసి లావోస్‌లో సైబర్ నేరగాళ్లుకు చిక్కిన భారతీయులకు విముక్తి లభించింది. భారతీయ యువతతో సైబర్ నేరాలు చేయిస్తోన్న మాఫియా నుంచి...

ఏపీని ముంచెత్తిన వర్షాలు : కోల్‌కతా చెన్నై రహదారిపైకి చేరిన వరద

ఏపీని ముంచెత్తిన వర్షాలు : కోల్‌కతా చెన్నై రహదారిపైకి చేరిన వరద

అతి భారీ వర్షాలు ఏపీని ముంచెత్తాయి. వాయుగుండం ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారడంతో అతి భారీ వర్షాలు పలు జిల్లాలను అతలాకుతలం చేశాయి. మంగళగిరిలో అత్యధికంగా 34...

విజయవాడ : కొండచరియలు విరిగిపడిన ఘటనలో నాలుగుకు చేరిన మృతులు

విజయవాడ : కొండచరియలు విరిగిపడిన ఘటనలో నాలుగుకు చేరిన మృతులు

అతి భారీ వర్షాలు విజయవాడను ముంచెత్తాయి. విజయవాడ నగరంలోని క్రీస్తురాజపురంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. పెద్ద బండరాళ్లు రెండు ఇళ్లపై పడటంతో...

కేసు నమోదయ్యే వరకు డాక్టర్ హత్యాచారం గురించి నాకు తెలియదు : ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్

కేసు నమోదయ్యే వరకు డాక్టర్ హత్యాచారం గురించి నాకు తెలియదు : ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్

  ఆర్జీ కర్ ఆసుపత్రి జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై ఆ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సంచలన విషయాలు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసే వరకు...

Page 15 of 22 1 14 15 16 22