తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందేభారత్ రైళ్లు పరుగులు : ప్రారంభించిన ప్రధాని మోదీ
తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా రెండు వందేభారత్ రైళ్లు పరుగులు పెట్టాయి. ప్రధాని మోదీ అహ్మదాబాద్ నుంచి వర్చువల్ విధానంలో వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. హైదరాబాద్ నాగపూర్, దుర్గ్...