నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం
ఏటా బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. ఆ రోజు బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలంటూ అధికార, ప్రతిపక్షాల నేతలు భారీ ప్రసంగాలను ఇస్తుంటారు. తరవాత రోజుకే...
ఏటా బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. ఆ రోజు బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలంటూ అధికార, ప్రతిపక్షాల నేతలు భారీ ప్రసంగాలను ఇస్తుంటారు. తరవాత రోజుకే...
ఏపీలో 2024 ఎన్నికల తరవాత కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆ వెంటనే సీఎం చంద్రబాబునాయుడు పోలవరం బనకచర్ల నదుల అనుసంధానం ప్రాజెక్టును తెరమీదకు తెచ్చారు. ఇప్పటికే పోలవరం...
అమరావతి రాజధాని మహిళలపై సాక్షి టీవీలో లైవ్ షో నిర్వహించి, అతిథితో అస్యభ్యంగా మాట్లాడించిన కేసులో యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్...
అమరావతి మహిళలు సాక్షి పత్రిక కార్యాలయాల వద్ద దర్నాలు చేయడంపై సజ్జల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సజ్జల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలపై...
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. ఈ ఏడాదిలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చారు? ఇంకా ఎన్ని హామీలు గాలికొదిలేశారు. సంక్షేమం,...
ఓ ప్రత్యేకమైన వాతావరణంలో సమారోప్ కార్యక్రమం విజయవంతం అవుతోందని, శతాబ్దిలోకి సంఘం ప్రవేశించే ముందు స్వయంసేవకులకు ఈ వర్గ నడుస్తోందన్నారు. ప్రస్తుతం సంఘ్ శతాబ్దిలోకి ప్రవేశించిందని, కానీ.....
ఉన్మాదులను దేశం నుంచి వేరు చేసినా వారి విధానం మార్చుకోలేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ధ్వజమెత్తారు. నాగపూర్ కేంద్రంగా జరుగుతోన్న సంఘ్ శతాబ్ది సమారోహ్ కార్యక్రమంలో...
పసిడి. విలువైన లోహం. ప్రపంచంలో పలు దేశాల కేంద్ర బ్యాంకులు ఇటీవలి కాలంలో బంగారం నిల్వలు భారీగా పెంచుకుంటూ పోతున్నాయి. భారతీయ రిజర్వు బ్యాంకు కూడా బంగారం...
కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన డిజిటల్ ఇండియా సత్ఫలితాలనిస్తోంది. దేశ డిజిటల్ పరివర్తన, ఆర్థిక వ్యవస్థకు గేమ్-ఛేంజర్గా మారింది. 2015లో ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమం, వృద్ధిని...
రేషన్ అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఐదేళ్ల వైసీపీ పాలనలో తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. లబ్దిదారులకు నేరుగా ఇంటికే రేషన్ అంటూ కాలం చెల్లిన...
భారత రక్షణ రంగానికి చెందిన కీలక సమాచారం పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజంట్లకు చేరవేయడానికి గూఢచారిగా వ్యవహరించిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా లీలలు మరిన్ని బయటకు వస్తున్నాయి. కేరళలో...
మెగా డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల చేశారు. ఇప్పటికే cse.ap.gov.inలో అందుబాటులోకి తీసుకువచ్చారు. వాట్సప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.9552300009 నెంబరుకు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సోలార్ రూప్టాప్ పథకం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు దేశానికి ఆదర్శంగా నిలిచేలా తీర్చి దిద్దాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు...
హనీమూన్కు వెళ్లిన జంట కనిపించకుండా పోయిన ఘటన మేఘాలయలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఇటీవలే పెళ్లైన ఓ జంట వారం గడచినా తిరిగి...
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ ప్రారంభానికి ముందే రైతులకు శుభవార్త అందించింది. 14 పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మద్దతు...
మావోయిస్టు పార్టీకి మరో భారీ దెబ్బ తగిలింది. కీలక నేత కునియం హిడ్మా అలియాస్ మోహన్ను ఒడిషా పోలీసులు అరెస్ట్ చేశారు. కోరాపుట్ జిల్లా ఎస్పీ రోహిత్...
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజంట్లకు అమ్ముడుపోయిన వారి జాబితా పెరిగిపోతోంది. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం మరవక ముందే తాజాగా రాజస్థాన్కు చెందిన ఓ ప్రభుత్వ...
వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పారాదీప్కు 190కి.మీ ఈశాన్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలకవర్గంలో కీలక వ్యక్తి ఎలాన్ మస్క్ తప్పుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. డిపార్టుమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు నిర్వహించిన...
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్లు మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా శ్రీవాణి టికెట్ల జారీకి కొత్త కౌంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్థానిక హెచ్వీసీ...
అంతరిక్షంపై పట్టుసాధించేందుకు వ్యాపార దిగ్గజం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మస్క్ గ్రూపు సంస్థలో ఒకటైన స్పేస్ ఎక్స్ తాజాగా ప్రయోగించిన...
ఏపీలో వైసీపీ పాలనలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణం వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇప్పటికే ఈ కేసు విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృదం..సెట్ రూ.3200...
పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తూ దొరికిపోయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను 14 రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ హిస్సార్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే నాలుగు రోజుల పాటు...
భారీ బడ్జెట్తో తెరకెక్కి, త్వరలో విడుదలకు సిద్దమవుతోన్న కన్నప్ప చిత్రానికి చెందిన హర్డ్డ్రైవ్ను అనుమతి లేకుండా తీసుకెళ్లారంటూ చిత్ర ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఫిల్మ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు....
పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తూ దొరికిపోయిన సీఆర్పీఎఫ్ జవాన్ మోతీ రామ్ జాట్ను జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. విచారణ సమయంలో విస్తుపోయే నిజాలు వెలికి వస్తున్నాయి. పహల్గాం...
భారత్ మరో ఘనతను దక్కించుకుంది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం భారత్ తాజాగా 4.19 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో ప్రపంచంలోనే నాలుగో స్థానానికి చేరిందని ప్రకటించింది. రాబోయే...
దేశంలో ఒకేసారి అన్ని ఎన్నికలు సాధ్యమేనని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చెన్నైలో నిర్వహించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమంలో పవన్...
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ను నూజివీడు కోర్టు కొట్టివేసింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు....
నైరుతి రుతుపవనాలు ఏపీ, తెలంగాణలో ప్రవేశించాయి. భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు నైరుతి రుతుపవనాలు వారం ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించాయి. జూన్ 1న కేరళ...
రోహింగ్యాలు... ప్రపంచంలో అత్యధికంగా వలసబాట పట్టిన జనాభాలో వీరిది పెద్ద సంఖ్య. మయన్మార్ నుంచి లక్షల సంఖ్యలో బంగ్లాదేశ్లోని శరణార్థి శిబిరాలకు చేరుకున్న వీరు... అక్కడ నుంచి...
భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్లు ఐఎంఎఫ్ ప్రకటించింది. తాజాగా భారత్ 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించింది. ఇప్పటి...
రసాయనాలతో ప్రయాణిస్తోన్న లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక కేరళ సముద్ర తీరానికి 38 నాటికన్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైంది. రసాయనాలతో కూడిన నౌక సముద్రంలో...
అమెరికాలో నకిలీ ఉద్యోగాలు, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో వీసాలు అమ్ముకుంటోన్న ముఠా కుంభకోణం బయటపడింది. అక్రమంగా వీసాలు పొందుతోన్న కేటుగాళ్ల గుట్టరట్టయింది. అక్రమంగా వీసాలు పొంది, విదేశీయులకు...
ఓ కామాంధుడి ఇల్లు కూల్చివేసి గ్రామం నుంచి ఉన్మాదిని బహిష్కరించారు. ఈ ఘటన జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం....
విజయనగరంలో ఐసిస్ ఉగ్రవాదుల పేలుళ్ల కుట్ర కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మూడో రోజు నిందితులు సిరాజ్, సమీర్లను పోలీసు శిక్షణ కళాశాలలో అధికారులు విచారిస్తున్నారు....
మూడేళ్ల తరవాత కోవిడ్ మరోసారి విస్తరిస్తోంది. దేశంలో కొత్తగా 23 కోవిడ్ కేసులను గుర్తించారు. కోవిడ్ కొత్త వేరియంట్లు ఎన్ బీ 1.8.1, ఎల్ ఎఫ్.7లను గుర్తించినట్లు...
ఈపీఎఫ్ నిధుల వడ్డీ రేటును కేంద్ర ఆర్థిక శాఖ ఖరారు చేసింది. ఉద్యోగ భవిష్య నిది సంస్థ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ ప్రతిపాదించిన వడ్డీ రేటు...
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. వారం రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని చేరుకున్నాయి. మరో మూడురోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తాయని భారత...
మయన్మార్ సముద్రంలో రెండు పడవలు ముగినిపోవడంతో 437 మంది రొహింగ్యాలు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. మే 9, 10న జరిగిన ఈ ఘటనలు...
పహల్గాం ఉగ్రదాడి తరవాత పాక్, భారత్ మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఉగ్రమూకల నిర్మూలనకు ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్, పాక్పై పలు...
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమలలోని విష్ణు నివాసం, వసతి సముదాయం, శ్రీనివాసం, మాధవం, భూదేవి కాంప్లెక్స్లో ఉచిత దర్శన టోకెన్లు...
మెగా డీఎస్సీ షెడ్యూల్ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టత నిచ్చింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేయాలని, టెట్ నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి...
భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. క్షిపణి పరీక్షలకు సిద్దమైంది. ఇందులో భాగంగా అండమాన్ నికోబార్ దీవులపై విమానాల రాకపోకలను నిషేధించింది. మే 23, 24 తేదీల్లో ఈ...
సామూహిక అత్యాచారం కేసులో బెయిల్ పొందిన నిందితులు ర్యాలీగా ఇంటికి వెళ్లిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ ఘటన కర్ణాటకలోని హవేరీ సమీపంలోని అక్కి...
పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్ 400 ఎయిర్ డిఫెన్సు వ్యవస్థల ముందస్తు డెలివరీకి జాతీయ భద్రతా...
తిరుమల శ్రీవారి భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. భక్తులు క్యూ లైన్లలో ప్రవేశించినప్పటి నుంచి దర్శనం...
ఏపీలో కరోనా కేసు నమోదైంది. విశాఖ నగరం మద్దిలపాలెంకు చెందిన 23 ఏళ్ల యువతికి కరోనా సోకింది. ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో గత నాలుగు రోజులుగా చికిత్స...
తమిళనాడు మద్యం కేసు వ్యవహారంలో ఈడీ అధికారులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. తమిళనాడులో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే లిక్కర్ టాస్మాక్పై ఈడీ అధికారులు దాడులు...
కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే దంపతులకు వివాహ ధ్రువపత్రం అవసరం లేదని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రేషన్ కార్డులు...
అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఆధునికీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ రాజస్థాన్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. 103 స్టేషన్లను...
అగ్రరాజ్యం అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణు క్షిపణి మినిట్ మ్యాన్ 3ని పరీక్షించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొల్డెన్ డోమ్ గురించి ప్రకటన చేసిన...
జమ్ము కశ్మీర్లో సైనికులకు, ఉగ్రవాదుల మధ్య కాల్పుల మోత మోగుతోంది. కిష్త్వర్ జిల్లా సింగ్పొరా ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. నలుగురు...
యోగాను పాఠశాలల్లో పాఠ్యాంశాలుగా చేరుస్తామని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా డేను ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. మే 21...
పహల్గాం ఉగ్రదాడి తరవాత భారత్, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పాక్ గగనతలంపై భారత విమానాలను నిషేధించారు. భారత...
భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో కూంబింగ్ చేస్తోన్న బలగాలకు మావోయిస్టులు ఎదురు పడటంతో కాల్పులు మొదలయ్యాయి. బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు...
ఉపాధ్యాయుల బదిలీకి రంగం సిద్దమైంది. ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీకి మంగళవారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులకు ఎనిమిదేళ్లు, ప్రధాన ఉపాధ్యాయులకు ఐదేళ్లు పూర్తయితే తప్పనిసరిగా...
సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. క్యాబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించారు. ముత్తుకూరులో...
ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. కైలాస్ మానస సరోవర్ యాత్రా మార్గంలో పితోరాగఢ్ సమీపంలో కొండ చరియలు విరిగి పడటంతో వందలాది యాత్రికులు చిక్కుకుపోయారు. యాత్రికులతోపాటు స్థానికులు వందలాది...
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశమైన క్యాబినెట్ పలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిపింది....
ఏపీ లిక్కర్ కుంభకోణంలో నిందితులకు విజయవాడ న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. నేటితో నిందితుల రిమాండ్ ముగియనుంది. దీంతో విజయవాడ సిట్ అధికారులు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి...
పహల్గాం ఉగ్రదాడి, భారత్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తరవాత పాక్ సరిహద్దు చెక్ పోస్టుల వద్ద నిర్వహించే బీటింగ్ రిట్రీట్ నిలిపివేశారు. కాల్పుల విరమణ కొనసాగుతూ...
వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో కొత్త సబ్జెక్టులు పరిచయం చేయబోతున్నారు. ఇప్పటి వరకు బీటెక్ వారికి మాత్రమే పరిమితనమైన సాంకేతిక విద్య సాధారణ డిగ్రీ విద్యార్థులకు...
ఏపీకి మరో వందేభారత్ రానుంది. త్వరలో విజయవాడ బెంగళూరు నగరాల మధ్య వందేభారత్ పరుగులు తీయనుంది. ప్రయాణ సమయం తొమ్మిది గంటలు. ప్రయాణీకులకు మూడు గంటలు ఆదా...
యూకో బ్యాంకు మాజీ సీఎండీ సుబోధ్ కుమార్ గోయల్ను ఓ అవినీతి కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాన్ కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్కు...
విజయనగరం ఉగ్రమూలాల కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో ప్రధాన నిందితులు సిరాజ్, సమీర్ రిమాండు రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారని తెలుస్తోంది. మొత్తం...
తూర్పు ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది. లెవోటోబి లకిలకి అగ్నిపర్వతం సోమవారం పెద్దశబ్దంతో బద్దలైంది. ఫ్లోర్స్ దీవిలోని మౌంట్ లెవోటోబి లకిలకిలో విస్ఫోటనాలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు....
పాకిస్థాన్ ఐఎస్ఐకు భారత్ నుంచి కీలక సమాచారం చేరవేస్తూ గూడచర్యంకు పాల్పడ్డ హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. పహల్గాం దాడికి...
బంగ్లాదేశ్, భారత్ మధ్య సరకుల రవాణాలో ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఇటీవల కాలంలో ఈశాన్య రాష్ట్రాల నుంచి బంగ్లాదేశ్ సరకుల దిగుమతి నిలిపివేసింది. ప్రతిగా భారత్ చర్యలకు దిగింది....
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్కు మంగళగిరి కోర్టు న్యాయమూర్తి జూన్ 2 వరకు రిమాండ్ విధించారు. శనివారం రాత్రి ఉద్దండరాయునిపాలెంలో రాజు అనే టీడీపీ కార్యకర్తపై...
విజయనగరం జిల్లాలో ఘోరం జరిగిపోయింది. ఆడుకుంటూ కారులోకి ఎక్కిన నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. కారు డోరు లాక్ పడిపోవడంతో ఊపిరాడక నలుగురు చిన్నారుల జీవితాలు ముగిసిపోయాయి....
సినిమా ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాల ప్రదర్శన తమకు గిట్టుబాటు కావడం లేదని, సినిమా ఆదాయంలో పర్సెంటేజ్ ఇస్తేనే థియేటర్లలో బొమ్మ ఆడిస్తామని తేల్చి చెప్పారు....
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. శనివారం రాత్రి తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో రాజు అనే తెలుగుదేశం పార్టీ నాయకుడిపై మాజీ ఎంపీ...
హైదరాబాద్ పాత బస్తీలో ఘోరం జరిగింది. చార్మినార్ సమీపంలో ఓ భవనంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏసీ పేలుడుతో మంటలు...
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ సీ 61 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. భూ పరిశీలనకు చెందిన రీశాట్ 1బి, ఈఓఎస్ 09 ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ...
అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటకులకు భారత పురావస్తు శాఖ శుభవార్త అందించింది. దేశంలోని 52 మ్యూజియాలు, 3698 ప్రదేశాల్లో ఉచితంగా ప్రవేశం కల్పిస్తోంది. దేశచరిత్రపై ప్రజల్లో...
పాకిస్థాన్లో కాల్పుల విరమణ ఒప్పందం నేటితో ముగుస్తోందంటూ వస్తున్న వార్తలను రక్షణ శాఖ ఖండించింది. పదవ తేదీ డీజీఎంఓల స్థాయిలో జరిగిన కాల్పుల విరమణ అవగాహనకు ఎలాంటి...
తిరుపతిలో అత్యాధునిక సదుపాయాలతో రూ.500 కోట్ల భారీ వ్యయంతో పది అంతస్తుల టెర్మినల్ నిర్మాణానికి రంగం సిద్దమైంది. పాత బస్టాండ్ ప్రదేశంలో కొత్తది నిర్మించనున్నారు. ఆర్టీసీకి చెందిన...
ఏపీ ప్రభుత్వం మహిళలకు మరో పథకాన్ని అందుబాటులోకి తేనుంది. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఆగష్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ...
ఉగ్రవాదులను భారత్పై ఎగతోలుతోన్న పాకిస్థాన్ను ప్రపంచ దేశాల ముందు ఏకాకిని చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం కుట్ర, ఆపరేషన్ సింధూర్ గురించి వివరించేందుకు ఏడు...
ఉగ్రవేట కొనసాగుతోంది. తాజాగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇండోనేషియాలోని జకార్తా నుంచి భారత్ చేరుకున్న...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు చేశారు. భారత్ అమెరికా వస్తువుల దిగుమతులపై ప్రస్తుతం విధిస్తోన్న పన్నులను నూరు శాతం తగ్గించేందుకు ముందుకు...
రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టగానే పరస్పర సుంకాల దాడికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో భారం మోపేందుకు సిద్దం అయ్యారు. అమెరికాలో ఉద్యోగాలు చేసే...
ఎవరెస్ట్ శిఖరం సమీపంలో ఘోరం చోటు చేసుకుంది. ఎవరెస్ట్ నుంచి దిగుతూ బెంగాల్కు చెందిన పర్వతారోహకుడు సుబ్రతా ఘోష్ మరణించారు.తీవ్ర అనారోగ్యంతో అతను చనిపోయినట్లు గైడ్ తమంగ్...
ఏపీలో ఇవాళ భారీ వర్షాల కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే...
పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. చరిత్రలో తొలిసారి భారత్ ఆఫ్గానిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. తాలిబన్ విదేశాంగ మంత్రి అమిర్...
వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారంటూ మైనింగ్ ఏడీ పోలీసులకు ఫిర్యాదు...
ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మే 16 నుంచి జూన్ 2 వరకు బదిలీలపై కొనసాగుతోన్న నిషేధాన్ని సడలిస్తూ జీవో విడుదల చేశారు. బదిలీలు, పోస్టింగులకు...
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఇజ్రాయెల్ తాజాగా పాలస్తీనాలోని ఖాన్ యూనిస్ నగరంపై యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. తాజా దాడుల్లో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖతారీ...
జమ్ముకశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది.తాజాగా పుల్వామా జిల్లా థ్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదుల సమాచారం అందగానే భద్రతా దళాలు తనిఖీలకు దిగాయి. నాదిర్ గ్రామంలో తనిఖీలు చేస్తుండగా ఉగ్రమూకలు బలగాలపై...
గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్యం క్షీణించింది. శ్వాసతీసుకోవడంలో ఆయనకు తీవ్ర ఇబ్బంది రావడంతో విజయవాడ జైలు అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వల్లభనేని...
పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తొయ్యబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంన్స్ ఫ్రంట్ ఉగ్రదాడికి బాధ్యత వహించింది. టీఆర్ఎఫ్ను భారత్ ఇప్పటికే...
పహల్గాం ఉగ్రదాడిని బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ ఖండించారు. మే 7న భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ను ఆయన కొనియాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర శిబిరాలను...
మణిపుర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బుధవారం రాత్రి చందేల్ జిల్లాలో బలగాలు జరిపిన కాల్పుల్లో 10 మంది తీవ్రవాదులు హతమయ్యారు. భారత్ మయన్మార్ సరిహద్దు జిల్లా చందేల్లోని...
నైరుతి రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవులను తాకాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే నాలుగు రోజుల్లో రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులు దక్షిణ అరేబియా సముద్రం,బంగాళాఖాతంలో...
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో మైసూరులో అరెస్ట్ చేసి, విజయవాడకు తరలిస్తున్నారు. గోవింద్...
ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన తరవాత ప్రధాని మోదీ ఇవాళ పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. అక్కడి సైనికులతో ప్రధాని మోదీ ముచ్చటించారు.ఆపరేషన్ సింధూర్ విజయవంతం...
జమ్ము కాశ్మీర్లో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. తనిఖీలు నిర్వహిస్తోన్న బలగాలపైకి ఉగ్రవాది కాల్పులకు దిగాడు. ఎదురుకాల్పుల్లో షోపియాన్ ప్రాంతంలో ఉగ్రవాది హతమయ్యాడు. ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడినట్లు తెలుస్తోంది....
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వినుకొండ జిల్లా శివాపురం వద్ద బొప్పాయి పండ్ల లోడుతో వెళుతోన్న బొలేరో వాహనం, లారీ ఢీ కొన్న...
ఉగ్రవాదుల పీచమణచడానికి భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశ వ్యాప్తంగా నేటి నుంచి 11 రోజుల పాటు తిరంగా యాత్ర చేపట్టాలని బీజేపీ...
కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. సరిహద్దుల్లో ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉండటం స్టాక్ సూచీలకు అనుకూల సంకేతాలను అందించాయి. మరో వైపు ఉక్రెయిన్, రష్యా...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.