K Venkateswara Rao

K Venkateswara Rao

సులువుగా విద్యార్థులకు సర్టిఫికెట్లు : మెటాతో మంత్రి నారా లోకేశ్ ఎంఓయూ

సులువుగా విద్యార్థులకు సర్టిఫికెట్లు : మెటాతో మంత్రి నారా లోకేశ్ ఎంఓయూ

ఏపీలో ఇక నుంచి విద్యార్థుల కష్టాలు తీరనున్నాయి. పలు సర్టిఫికెట్ల కోసం విద్యార్ధులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న...

తెలుగు రాష్ట్రాల్లో 23 వరకు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం : రెండు రోజులు భారీ వర్షాలు

తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ ( weather report) వెల్లడించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి...

కోట్లాది మంది యువతకు ఉద్యోగాల కల్పనే పెద్ద సవాల్ : కేంద్ర ఆర్థిక మంత్రి

కోట్లాది మంది యువతకు ఉద్యోగాల కల్పనే పెద్ద సవాల్ : కేంద్ర ఆర్థిక మంత్రి

దేశంలో ఏటా కోట్లాది మంది యువత చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, కొందరు ఉద్యోగాల్లో చేరినా తమ చదువుకు తగిన ఉద్యోగం లభించలేదని...

మద్యం డిస్టలరీల్లో సీఐడి సోదాలు

మద్యం డిస్టలరీల్లో సీఐడి సోదాలు

ఏపీ సీఐడి అధికారులు మద్యం తయారీ డిస్టలరీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది డిస్టలరీల్లో ఒకేసారి సోదాలు చేపట్టారు. తిరుపతి సమీపంలోకి కరకంబాడి వద్దనున్న...

దారి ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవరుపై దాడి

దారి ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవరుపై దాడి

పొదిలి డిపో డ్రైవరుపై ప్రైవేటు బస్సు డ్రైవర్లు దాడికి దిగారు. సోమవారం రాత్రి కురిచేడు వద్ద ఈ దాడి చోటుచేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ సత్తార్ ప్రవేటు బస్సులకు...

యుద్ధ భయాలు : కిలో వెండి లక్ష

యుద్ధ భయాలు : కిలో వెండి లక్ష

బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. భౌగోళికంగా యుద్ధ భయాలు కమ్ముకోవడంతో పెట్టుబడిదారులు ఈక్విటీ మార్కెట్ల నుంచి మెటల్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. రష్యా...

నేటి నుంచి మంగళగిరిలో జాతీయ డ్రోన్ సదస్సు

నేటి నుంచి మంగళగిరిలో జాతీయ డ్రోన్ సదస్సు

జాతీయ డ్రోన్ సదస్సుకు రంగం సిద్దమైంది. రెండు రోజుల పాటు జరిగే జాతీయ డ్రోన్ సదస్సును మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాసేపట్లో ప్రారంభించనున్నారు....

గుర్ల అతిసార బాధితులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ : ఒక్కొక్కరికి లక్ష సాయం

గుర్ల అతిసార బాధితులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ : ఒక్కొక్కరికి లక్ష సాయం

అతిసారతో ప్రాణాలు కోల్పోయిన విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. అతిసారతో ఇప్పటి వరకు 8 మంది...

శ్రీశైలం ప్రాజెక్టు ఫుల్ : గేట్లు ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు

జలాశయాలకు భారీ వరద : ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తిన ఇంజనీర్లు

కృష్ణా నదికి మరోసారి వరద పోటెత్తింది.కర్ణాటక, తెలంగాణలో కురిసిన అతి భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. దీంతో 6 గేట్లు ఎత్తి 90...

ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్

ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్

టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాల పర్యటనలో అల్లు అర్జున్‌పై కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. 144 సెక్షన్,...

ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూ హత్య కుట్ర కేసు : నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగింత

ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూ హెచ్చరికలు : నవంబరు 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియాలో ప్రయాణాలు వద్దు

ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపర్వంత్ సింగ్ పన్నూ మరోసారి హెచ్చరికలు జారీ చేశాడు. నవంబరు 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని...

వాలంటీరు హత్య కేసులో మాజీ మంత్రి తనయుడి అరెస్ట్ !

వాలంటీరు హత్య కేసులో మాజీ మంత్రి తనయుడి అరెస్ట్ !

వాలంటీరు జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను పోలీసులు తమిళనాడులోని మధురైలో అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది....

ఢిల్లీ సీఆర్పీయఫ్ పాఠశాల వద్ద పేలుడు ఘటన వెనుక ఖలిస్థాన్ ఉగ్రవాదులు

ఢిల్లీ సీఆర్పీయఫ్ పాఠశాల వద్ద పేలుడు ఘటన వెనుక ఖలిస్థాన్ ఉగ్రవాదులు

ఢిల్లీలోని రోహిణి ప్రశాంత్ విహార్ సమీపంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద ఆదివారం చోటు చేసుకున్న పేలుడుకు పాల్పడింది తామేనని జస్టిస్ లీగ్ ఆఫ్ ఇండియా అనే ఖలిస్థానీ...

జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడి : ఒక డాక్టర్ ఆరుగురు కార్మికులు మృతి

జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడి : ఒక డాక్టర్ ఆరుగురు కార్మికులు మృతి

జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గాందర్‌బల్ జిల్లా గుండ్ సమీపంలోని జాతీయ రహదారి వద్ద ఇద్దరు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక డాక్టర్ సహా ఆరుగురు...

గుర్లలో ఎనిమిదికి పెరిగిన అతిసార మృతులు : విచారణకు ఆదేశించిన సీఎం

గుర్లలో ఎనిమిదికి పెరిగిన అతిసార మృతులు : విచారణకు ఆదేశించిన సీఎం

విజయనగరం జిల్లా గుర్లలో అతిసార మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. కలుషిత నీరు తాగడంతో గత వారం రోజల్లోనే చికిత్స పొందుతూ ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు....

ధర్మవరంలో పోలీసుల కాల్పుల కలకలం

ధర్మవరంలో పోలీసుల కాల్పుల కలకలం

పోలీసుల కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై నలుగురు దొంగలను తెలంగాణ పోలీసులు వెంబడించారు....

తిరుమల బ్రేక్ దర్శనం టికెట్ల అమ్మకం : వైసీపీ ఎమ్మెల్సీ జకియాఖానంపై కేసు

తిరుమల బ్రేక్ దర్శనం టికెట్ల అమ్మకం : వైసీపీ ఎమ్మెల్సీ జకియాఖానంపై కేసు

వైసీపీ ఎమ్మెల్సీపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను రూ.65 వేలకు విక్రయించాంటూ బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు ఇచ్చిన...

యుద్దానికి సిద్ధంగా ఉండాలంటూ సైన్యానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపు

యుద్దానికి సిద్ధంగా ఉండాలంటూ సైన్యానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపు

చైనా, తైవాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. సైనికులు యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలంటూ ఇటీవల ఓ బ్రిగేడ్ సమావేశంలో చైనా అధ్యక్షుడు షీ జెన్‌పింగ్ సూచించినట్లు మీడియా...

జూదం డబ్బు పంపకంలో పేచీ : ఎస్సై సీఐ నలుగురు కానిస్టేబుళ్లు సస్పెండ్

జూదం డబ్బు పంపకంలో పేచీ : ఎస్సై సీఐ నలుగురు కానిస్టేబుళ్లు సస్పెండ్

పోలీసుల దొంగ వేషాలు ఉద్యోగాలు పోయేలా చేశాయి. తూర్పుగోదావరి జిల్లా పెరవలి స్టేషన్ పరిధిలో గత నెల జూదగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.6.45...

టీమిండియా 462 పరుగులు : కివీస్ లక్ష్యం 107 పరుగులు

టీమిండియా 462 పరుగులు : కివీస్ లక్ష్యం 107 పరుగులు

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులు చేసింది. కివీస్‌కు 107 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. సర్పరాజ్ ఖాన్ 195...

హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన వీహెచ్‌పి ఆందోళనలు

హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన వీహెచ్‌పి ఆందోళనలు

దేవాలయాలపై దాడులను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ హైదరాబాద్‌లో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గత కొంతకాలంగా కొందరు దుండగులు ఆలయాలపై దాడులకు దిగుతున్న సంగతి తెలిసిందే....

ఒకేరోజు 20 విమానాలకు బాంబు బెదిరింపులు

ఒకేరోజు 20 విమానాలకు బాంబు బెదిరింపులు

విమానాలకు బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 24 గంటల్లోనే 20 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో వాటిని దారి...

వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ ఇంట్లో ఈడీ సోదాలు

వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ ఇంట్లో ఈడీ సోదాలు

వైసీపీ విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యానారాయణ కార్యాలయాలు, ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హయగ్రీవ రియల్ ఎస్టేట్ పేరుతో ఆయన పలు నిర్మాణాలు చేపట్టారు. ఇటీవల...

ఉచిత ఇసుకపై సీనరేజీ రద్దు : ట్రాక్టర్లలో ఉచితంగా ఎవరైనా తీసుకెళ్లవచ్చు

ఉచిత ఇసుకపై సీనరేజీ రద్దు : ట్రాక్టర్లలో ఉచితంగా ఎవరైనా తీసుకెళ్లవచ్చు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుకపై సీనరేజీ రద్దు చేసింది. ఇప్పటి వరకు ఎడ్లబండ్లపై మాత్రమే ఉచితంగా ఇసుక తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక...

తెలుగు రాష్ట్రాల్లో 23 వరకు భారీ వర్షాలు

మరో వాయుగుండం : రెండు రోజులు అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 22వ తేదీన ఏర్పడే అల్పపీడనం వాయుగుండగా మారుతుందని అంచనా వేశారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని...

హథ్రస్ తొక్కిసలాట ఘటనపై పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

బాల్య వివాహాల నిరోధానికి సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్

దేశంలో బాల్య వివాహాలు ఆందోళన కలిగిస్తున్నాయని, వాటిని అడ్డుకునేందుకు ప్రతి జిల్లాకు ఓ ప్రత్యేక అధికారిని నియమించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. బాల్య వివాహాలు...

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారు

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఖరారు

ప్రధాని మోదీ ఈ నెల 22 నుంచి రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. 16వ బ్రిక్స్ శిఖారాగ్ర సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గోనున్నారు. రష్యా అధ్యక్షుడు...

త్వరలో బంగాళాఖాతంలో మరో వాయుగుండం

త్వరలో బంగాళాఖాతంలో మరో వాయుగుండం

ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్టోబరు 20 నాటికి బంగాళాఖాతంలో ఓ...

మనుషుల రక్తం రుచిమరిగిన చిరుత కాల్చివేత

మనుషుల రక్తం రుచిమరిగిన చిరుత కాల్చివేత

మనుషులపై దాడి చేసి ప్రాణాలు హరించిన చిరుతను అటవీ అధికారులు కాల్చి చంపారు. ఈ ఘటన రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో చోటు చేసుకుంది. గడచిన నాలుగు వారాల్లో 8...

అంచనాలు మించి నికరలాభం ప్రకటించిన ఇన్ఫోసిస్

అంచనాలు మించి నికరలాభం ప్రకటించిన ఇన్ఫోసిస్

సాప్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. నికరలాభాలు అంచనాలను మించాయి. రెండో త్రైమాసికంలో సంస్థ రూ.40986 కోట్ల టర్నోవర్‌పై రూ. 6506 నికరలాభం...

అతిసారతో ఏడుగురు మృత్యువాత

అతిసారతో ఏడుగురు మృత్యువాత

విజయనగరం జిల్లా గుర్లగ్రామంలో అతిసార విజృంభించింది. వారం రోజుల్లోనే ఏడుగురు చనిపోయారు. గత బుధవారం ఒకరు మరణించగా, గురువారం విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు...

తీవ్ర విషాదం : ప్రేమజంట ఆత్మహత్య

తీవ్ర విషాదం : ప్రేమజంట ఆత్మహత్య

ప్రేమజంట ఆత్మహత్య దారుణం జరిగింది.గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద రైలు పట్టాలపై ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. పెదకాకాని గ్రామానికి చెందిన దానబోయిన మహేశ్, నందిగామ మండలం రుద్రవరం...

రూ.5 కోట్లు ఇస్తావా చస్తావా

రూ.5 కోట్లు ఇస్తావా చస్తావా

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. బిష్ణోయ్ గ్యాంగ్ నీ జోలికి రాకుండా ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ దుండగులు బెదిరించారు. ముంబై ట్రాఫిక్...

నటి తమన్నాను విచారించిన ఈడీ అధికారులు

నటి తమన్నాను విచారించిన ఈడీ అధికారులు

మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నటి తమన్నాను విచారించారు. క్రిప్టో కరెన్సీ మైనింగ్ పేరుతో హెచ్‌పిజడ్ టోకెన్ మొబైల్ యాప్ నిర్వాహకులు వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డ...

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరైన సజ్జల

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరైన సజ్జల

తెలుగుదేశం పార్టీ మంగళగిరి ప్రధాన కార్యాలయంపై 2021 అక్టోబరు 21న జరిగిన దాడి కేసులో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళగిరి రూరల్...

యూకే నుంచి అనుమతి వచ్చే వరకూ… భారత్‌లోనే మాజీ ప్రధాని హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాపై అరెస్ట్ వారెంట్ : నెల రోజుల్లో అరెస్ట్ చేయాలని ఐసీటీ ఆదేశం

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఈ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే...

ఏపీ సీఎస్‌ నీరబ్‌కుమార్ ప్రసాద్‌కు రిపోర్ట్ చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులు

ఏపీ సీఎస్‌ నీరబ్‌కుమార్ ప్రసాద్‌కు రిపోర్ట్ చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులు

ఎట్టకేలకు నలుగురు ఐఏఎస్ అధికారులు తెలంగాణ నుంచి ఏపీ ప్రభుత్వంలో చేరారు. డీఓపీటీ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆమ్రపాలి, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, వాణీప్రసాద్‌లను...

యెమన్ హౌతీ ఉగ్రవాదుల స్థావరాలపై విరుచుకుపడ్డ అమెరికా సైన్యం

యెమన్ హౌతీ ఉగ్రవాదుల స్థావరాలపై విరుచుకుపడ్డ అమెరికా సైన్యం

పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై తరచూ దాడులకు దిగుతోన్న హౌతీ ఉగ్రవాదులపై అమెరికా సైన్యం బీ 2 స్టెల్త్ బాంబర్లుతో విరుచుకుపడింది. హౌతీ ఉగ్రవాదుల...

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర : అనుమానితుడి అరెస్ట్

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర : అనుమానితుడి అరెస్ట్

నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర కేసులో మరో కీలక నిందితుడిని ముంబై పోలీసులు హర్యానాలో అరెస్ట్ చేశారు. ఇవాళ నిందితుడిని ముంబై కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ...

తీరం దాటిన వాయుగుండం : ఐదు జిల్లాల్లో కుండపోత వర్షాలు

తీరం దాటిన వాయుగుండం : ఐదు జిల్లాల్లో కుండపోత వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం (cyclone) ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో తీరందాటింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి కుండపోత...

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబునాయుడును దుర్భాషలాడిన గుంటూరుకు చెందిన రౌడీషీటర్, వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2024 జూన్‌లో అసెంబ్లీ ఫలితాలు వచ్చిన రోజు...

వైభవంగా విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం

వైభవంగా విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం

తెలుగు ప్రజల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా సాగుతోంది. అమ్మవారి సిరిమానోత్సవం తిలకించేందుకు వేలాది మంది భక్తులు విజయనగరం చేరుకోవడంతో వీధులు జనసంధ్రంలా మారాయి....

ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో పిటిషన్ : కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు

ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో పిటిషన్ : కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు

రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఇస్తోన్న హామీలను సమీక్షించాలంటూ బెంగళూరుకు చెందిన న్యాయవాది విజయ్ అన్సారియా వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై కేంద్ర ఎన్నికల...

ఉగాండా జైలులో భారత పారిశ్రామికవేత్త కుమార్తె

ఉగాండా జైలులో భారత పారిశ్రామికవేత్త కుమార్తె

స్విట్జర్లాండ్‌లో భారత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పంకజ్ ఓస్వాల్ కుమార్తెను ఉగాండాలో అదుపులోకి తీసుకుని నిర్భంధించారు. తన కుమార్తె వసుంధర ఓస్వాల్‌ను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ పంకజ్...

జిల్లాలకు ఇంఛార్జి మంత్రుల నియామకం : ఏ జిల్లాకు ఎవరంటే?

జిల్లాలకు ఇంఛార్జి మంత్రుల నియామకం : ఏ జిల్లాకు ఎవరంటే?

ఏపీ ప్రభుత్వం ఇంఛార్జి మంత్రులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్‌, అనగాని సత్యప్రసాద్‌కు రెండు జిల్లాలు చొప్పున అప్పగించారు. గుంటూరు :...

ఆర్జి కర్ ఘటన : 11వ రోజుకు చేరిన జుడాల ఆమరణ నిరాహార దీక్ష

ఆర్జి కర్ ఘటన : 11వ రోజుకు చేరిన జుడాల ఆమరణ నిరాహార దీక్ష

ఆర్జికర్ డాక్టర్ హత్యాచారాన్ని ఖండిస్తూ పశ్చిమబెంగాల్‌లోని జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష పదకొండో రోజుకు చేరింది. కోల్‌కతాలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన జూనియర్...

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం : పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం : పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తీవ్ర అల్పపీడనంగా ( imd weather report) మారింది. రాబోయే 48 గంటల్లో అది వాయుగుండంగా మారే ప్రమాదముందని భారత వాతావరణ శాఖ...

కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్

కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్

కెనడా భారత్ మధ్య దౌత్యసంబంధాలు మరోసారి బెడిసికొట్టాయి. నిజ్జర్ హత్యలో భారత దౌత్యవేత్త ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని చేసిన ఆరోపణలపై విదేశాంగశాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంది....

ఏపీలో ముగిసిన మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ : రేపటి నుంచి అందుబాటులోకి అన్ని బ్రాండ్లు

ఏపీలో ముగిసిన మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ : రేపటి నుంచి అందుబాటులోకి అన్ని బ్రాండ్లు

ఏపీలో మద్యం టెండర్లు, షాపుల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. 3396 షాపులకు 90 వేలకుపైగా దరఖాస్తులు రావడంతో ఇవాళ లాటరీ తీశారు. షాపులు దక్కించుకున్న వారు రేపటి...

అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

అర్థశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగాను ముగ్గురు ఆర్థిక శాస్త్రవేత్తలకు స్వీడిష్ అకాడమీ నొబెల్ పురష్కారం ప్రకటించింది. దేశాల మధ్య సంపదలో అంతరాల మధ్య వ్యత్యాసాలపై పరిశోధనలకు గాను...

దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు : మరింత బలపడిన అల్పపీడనం

దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు : మరింత బలపడిన అల్పపీడనం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఇది తుపాను మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు...

బలమైన నాయకత్వం వల్లే ఏపీకి మంచి రోజులొచ్చాయి : పల్లెపండుగ వారోత్సవాల్లో పవన్ కళ్యాణ్

బలమైన నాయకత్వం వల్లే ఏపీకి మంచి రోజులొచ్చాయి : పల్లెపండుగ వారోత్సవాల్లో పవన్ కళ్యాణ్

బలమైన, అనుభవం కలిగిన నాయకత్వంలో పనిచేయడం వల్లే ఏపీకి మంచిరోజులొచ్చాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా కంకిపాడులో పల్లెపండుగ వారోత్సవాలను ఆయన ప్రారంభించారు....

సికింద్రాబాద్ మోండామార్కెట్ అమ్మవారి ఆలయంలో విగ్రహం ధ్వంసం : పరిస్థితి ఉద్రిక్తం

సికింద్రాబాద్ మోండామార్కెట్ అమ్మవారి ఆలయంలో విగ్రహం ధ్వంసం : పరిస్థితి ఉద్రిక్తం

సికింద్రాబాద్ మోండామార్కెట్ వద్ద నున్న ముత్యాలమ్మ వారి దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలియడంతో స్థానికులు పెద్దఎత్తున ఆలయం వద్దకు చేరుకుని...

ప్రాణాలు తీసిన బెట్టింగ్ : సాప్ట్‌వేర్ ఉద్యోగి దుర్మరణం

ప్రాణాలు తీసిన బెట్టింగ్ : సాప్ట్‌వేర్ ఉద్యోగి దుర్మరణం

ఆన్‌లైన్ బెట్టింగులు ప్రజల ప్రాణాలు తోడేస్తున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో మరో సాప్ట్‌వేర్ ఉద్యోగి ఆన్‌లైన్ బెట్టింగులకు బలయ్యాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని దిగువగాలిగడ్డకు చెందిన...

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు : ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు : ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు : ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ముంబై నుంచి న్యూయార్క్ బయలు దేరిన...

భాగమతి రైలు ప్రమాదంలో కుట్ర కోణం ! ఆ ఏడు నిమిషాల్లో ఏం జరిగింది?

భాగమతి రైలు ప్రమాదంలో కుట్ర కోణం ! ఆ ఏడు నిమిషాల్లో ఏం జరిగింది?

తిరువళ్లూరు జిల్లా కరవైపెట్టై స్టేషన్ వద్ద ఆదివారం జరిగిన ఘోర రైలు ప్రమాదం వెనుక కుట్రకోణం దాగిఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రధాన మార్గంలో...

బంగాళాఖాతంలో అల్పపీడనం..తుపానుగా మారే అవకాశం : ఏపీలో అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం..తుపానుగా మారే అవకాశం : ఏపీలో అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 24 గంటల్లో తుపానుగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తుపాను...

ఆర్జి కర్ ఘటన : మూకమ్మడి రాజీనామాలకు సిద్దమైన డాక్టర్లు

ఆర్జి కర్ ఘటన : మూకమ్మడి రాజీనామాలకు సిద్దమైన డాక్టర్లు

ఆర్జి కర్ ఆసుప్రతి ఘటన బెంగాల్‌ను కుదిపేస్తోంది. విధుల్లో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించాలంటూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష పదో రోజుకు చేరింది....

వాల్మీకీ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం

వాల్మీకీ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం

వాల్మీకీ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నెల 17 నుంచి అన్ని జిల్లాల్లో వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా...

కుట్ర కోణం : రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్…తప్పిన పెను ప్రమాదం

కుట్ర కోణం : రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్…తప్పిన పెను ప్రమాదం

ఉత్తరాది రాష్ట్రాల్లో రైలు ప్రమాదాలకు దారితీసేలా దుండగులు కుట్రలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా మరో కుట్రకోణం వెలుగుచూసింది. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో లలాండౌర్ ధందేరా స్టేషన్ల మధ్య...

ఎన్సీపీ సీనియర్ నేత సిద్ధిఖీ దారుణ హత్య

ఎన్సీపీ సీనియర్ నేత సిద్ధిఖీ దారుణ హత్య

ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్దిఖీ శనివారంనాడు ముంబైలో దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రా ఎన్సీపీ కార్యాలయంలో ముగ్గురు దుండగులు దగ్గర నుంచి జరిపిన కాల్పుల్లో...

లోకోఫైలెట్ హత్య : బిహార్‌కు చెందిన నిందితుడు అరెస్ట్

లోకోఫైలెట్ హత్య : బిహార్‌కు చెందిన నిందితుడు అరెస్ట్

లోకోపైలెట్ ఎబినేజర్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. విజయవాడ రైల్వే స్టేషన్ ఎఫ్ క్యాబిన్ వద్ద గత వారం లోక్ ఫైలెట్ డి.ఎబినేజర్‌ను ఓ వ్యక్తి...

సీఎం చంద్రబాబు నివాసం, టీడీపీ కార్యాలయాలపై దాడి కేసు సీఐడికి అప్పగింత

సీఎం చంద్రబాబు నివాసం, టీడీపీ కార్యాలయాలపై దాడి కేసు సీఐడికి అప్పగింత

టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి కేసులను రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. ఇప్పటికే ఈ రెండు కేసులను మంగళగిరి పోలీసులు...

కర్రల సమరం : దేవరగట్టులో వంద మందికి గాయాలు..ఆరుగురి పరిస్థితి విషమం

కర్రల సమరం : దేవరగట్టులో వంద మందికి గాయాలు..ఆరుగురి పరిస్థితి విషమం

కర్రల సమరంలో మరోసారి వందల మంది భక్తుల తలలు పగిలాయి. కర్నూలు జిల్లా హోళిగుంద మండలం దేవరగట్టులో ఏటా దసరానాడు బన్నీ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే....

అమెరికాపై విరుచుకుపడిన మిల్టన్ తుపాను

అమెరికాపై విరుచుకుపడిన మిల్టన్ తుపాను

అమెరికాను హరికేన్లు వణికిస్తున్నాయి. తాజాగా ఫ్లోరిడాలో మిల్టన్ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి వేలాది ఇళ్ల కప్పులు లేచిపోయాయి. 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కరెంటు...

రెండేళ్ల తరవాత మొదటి సారి క్షీణించిన పారిశ్రామిక వృద్ధిరేటు

రెండేళ్ల తరవాత మొదటి సారి క్షీణించిన పారిశ్రామిక వృద్ధిరేటు

దేశంలో రెండేళ్ల తరవాత మొదటిసారి ఆగస్టులో పారిశ్రామికవృద్ధి క్షీణించింది. ఆగస్టులో -0.1 శాతం క్షీణించింది. విద్యుదుత్పత్తి, గనులు నిరాశాజనకమైన పనితీరు కనబరిచాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఆధారంగా...

గూడ్సు రైలును ఢీకొన్న భాగమతి ఎక్స్‌ప్రెస్ : పట్టాలు తప్పిన 13 బోగీలు

గూడ్సు రైలును ఢీకొన్న భాగమతి ఎక్స్‌ప్రెస్ : పట్టాలు తప్పిన 13 బోగీలు

తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మైసూరు నుంచి తమిళనాడు మీదుగా దర్భాంగ చేరాల్సిన భాగమతి రైలు తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును...

తిరుమల శ్రీవారికి చక్రస్నానం.. రాత్రికి ధ్వజావరోహణం

తిరుమల శ్రీవారికి చక్రస్నానం.. రాత్రికి ధ్వజావరోహణం

తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున తిరుచ్చి, పల్లకీ ఉత్సవాలు నిర్వహించారు. చక్రతాళ్వార్‌కు వరాహస్వామి ప్రాంగణంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు....

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్

గత ఏడాది వెలుగులోకి వచ్చిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక నిందితుడిని దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన చంద్రకర్‌ను యూఏఈ...

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ పొందిన నందిగం సురేష్, కృష్ణాయపాలెం...

విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేపై పేలిన డీజిల్ ట్యాంకర్ : భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్

విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేపై పేలిన డీజిల్ ట్యాంకర్ : భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్

ఘోర ప్రమాదం తప్పింది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై చిట్యాల వద్ద ఆయిల్ ట్యాంకర్ వేగంగా డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో డీజిల్ ట్యాంకర్‌కు మంటలు అంటుకున్నాయి....

శాంతి చర్చల నుంచి వైదొలగిన హమాస్

పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ కమాండర్ అబ్దుల్లా హతం

ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ కమాండర్లను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. పాలస్తీనాలోని నూర్ షమా శరణార్థి శిబిరంలో తాజాగా జరిపిన దాడుల్లో తుల్‌కరీమ్...

పోలవరం ప్రాజెక్టు పనులకు రూ.2348 కోట్లు విడుదల చేసిన కేంద్రం

పోలవరం ప్రాజెక్టు పనులకు రూ.2348 కోట్లు విడుదల చేసిన కేంద్రం

ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు తీయించేందుకు రూ.2807 కోట్లు విడుదల చేసింది. దీనికి సంబంధించి ఏపీ అధికారులకు కేంద్ర ఆర్థిక...

బ్రహ్మోత్సవాల్లో తిరుమల శ్రీవారికి మహారథోత్సవం

బ్రహ్మోత్సవాల్లో తిరుమల శ్రీవారికి మహారథోత్సవం

తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీవారికి మహా రథోత్సవం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు....

తిరుమలలో రీల్స్ : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధవిపై కేసు

తిరుమలలో రీల్స్ : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధవిపై కేసు

తిరుమల శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చేసిన దివ్వెల మాధవిపై కేసు నమోదైంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తరవాత, మాధవి...

ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు : నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు

ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు : నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు ముంబైలోని వర్లి శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. రతన్ టాటాకు పలువురు ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. కేంద్ర...

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా విడుదల చేసిన కేంద్రం : ఏపీకి భారీగా నిధులు

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా విడుదల చేసిన కేంద్రం : ఏపీకి భారీగా నిధులు

కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నులు రాష్ట్రాల వాటాను ప్రతి నెలా విడుదల చేస్తుంటారు. తాజాగా రాష్ట్రాలకు రూ. 178173 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక...

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు సంతాపం : ఏపీ క్యాబినెట్ వాయిదా

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు సంతాపం : ఏపీ క్యాబినెట్ వాయిదా

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతికి సంతాపం అనంతరం ఏపీ క్యాబినెట్ వాయిదా పడింది. ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,...

అతిపెద్ద ఐపీఓకు రంగం సిద్ధం

అతిపెద్ద ఐపీఓకు రంగం సిద్ధం

హ్యూందాయ్ మోటార్ ఇండియా దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు రంగం సిద్దమైంది. ప్రఖ్యాత మోటార్ వాహనాల తయారీ దిగ్గజం హ్యూందాయ్ అతి పెద్ద ఐపీవో ద్వారా రూ.27,870 కోట్లు...

అర్చకులకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

అర్చకులకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

దేవాలయాల్లో పూజలు నిర్వహించే అర్చకులకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నోట్ విడుదల చేసింది. పూజలు, క్రతువులు, దేవాలయాల్లో నిర్వహించే దైవిక కార్యక్రమాల్లో దేవాదాయ కమిషనర్ సహా...

ఐసిఐసిఐ బ్యాంకు మేనేజర్ మోసాలపై సిఐడి విచారణకు ఆదేశం

ఐసిఐసిఐ బ్యాంకు మేనేజర్ మోసాలపై సిఐడి విచారణకు ఆదేశం

బ్యాంకుల మోసాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంకులో వెలుగు చూసిన కుంభకోణంలో వేలాది బాధితులు రూ.100 కోట్లుదాకా పొగొట్టుకున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లకు...

సహారా ఎడారిలో లక్షల కిలోమీటర్ల మేర వరద

సహారా ఎడారిలో లక్షల కిలోమీటర్ల మేర వరద

ఎడారి అంటేనే కరవు ప్రాంతం. అతి కష్టం మీద వెతికితే ఒయాసిస్సులు కనిపిస్తాయి. అక్కడ కూడా నీరు దొరికితే దొరుకుతుంది. లేదంటే తాగడానికి కూడా చుక్కు నీరు...

బ్రహ్మోత్సవాల్లో సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

బ్రహ్మోత్సవాల్లో సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని తరించిపోయారు....

భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్

భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్

నోబెల్ బహుమతుల ప్రకటనలు కొనసాగుతున్నాయి. భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసిన ఇద్దరు శాస్త్రవేత్తలకు ఇవాళ నోబెల్ బహుమతి ప్రకటించారు.ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్‌లతో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలకుగాను...

హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం : జమ్ము కశ్మీర్‌లో ఎన్‌సీపీ కూటమి హవా

హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం : జమ్ము కశ్మీర్‌లో ఎన్‌సీపీ కూటమి హవా

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో 48 స్థానాలు గెలుచుకుని బీజేపీ...

ఆర్జి కార్ ఘటన : జూనియర్ డాక్టర్ల నిరవధిక నిరాహార దీక్ష

ఆర్జి కర్ ఘటన : 50 మంది సీనియర్ వైద్యుల మూకుమ్మడి రాజీనామా

ఆర్జి కర్ ఆసుపత్రి ఘటన విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూనియర్ వైద్యురాలు హత్యాచారం తరవాత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదంటూ ఇవాళ...

ఇజ్రాయెల్ దాడుల్లో మరో కీలక ఉగ్రవాది హతం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా బీరుట్‌పై ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయ కమాండర్ సోహిల్ హొసైన్ హోసైనీ హతమయ్యాడు. ఈ...

Page 1 of 10 1 2 10

Latest News