పది యూనివర్సిటీలకు వీసీల నియామకం
ఆంధ్రప్రదేశ్లోని ఆరు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను గవర్నర్ నియమించారు. ఆంధ్రా వర్సిటీ వీసీగా జి.పి. రాజశేఖర్ నియమితులయ్యారు. ప్రస్తుతం రాజశేఖర్ ఐఐటి ఖరగ్పూర్లో గణితశాస్త్ర ప్రొపెసర్గా చేస్తున్నారు....
ఆంధ్రప్రదేశ్లోని ఆరు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను గవర్నర్ నియమించారు. ఆంధ్రా వర్సిటీ వీసీగా జి.పి. రాజశేఖర్ నియమితులయ్యారు. ప్రస్తుతం రాజశేఖర్ ఐఐటి ఖరగ్పూర్లో గణితశాస్త్ర ప్రొపెసర్గా చేస్తున్నారు....
తునిలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడగా, ఇవాళ మరోసారి...
టీడీపీ నాయకులే వల్లభనేని వంశీని రెచ్చగొట్టి అక్రమ కేసులు పెట్టారని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే...
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. గత వారం సంచలనంగా మారిన ఏసురాజు హత్య కేసు ఎట్టకేలకు సోమవారంనాడు కొలిక్కి వచ్చింది. పోలీసులు...
దక్షిణాది రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తోన్న జీబీఎస్ వైరస్ ఏపీ ప్రజలకు కలవరపెడుతోంది. ఇప్పటికే 40కిపైగా కేసులు నమోదయ్యాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జీబీఎస్ సిండ్రోమ్కు చికిత్స పొందుతోన్న...
భారత ఎన్నికల కమిషన్ సారథిగా జ్ఞానేశ్ కుమార్, కమిషనర్గా వివేక్ జోషి నియమితులయ్యారు. వీరి నియామకానికి సంబంధించి సోమవారం రాత్రి రెండు నోటిఫికేషన్లు విడుదల చేశారు. ప్రధాని...
సీబీఎస్ఈ బోర్డు ఫిబ్రవరి 15 నుంచి నిర్వహిస్తోన్న 10, 11, 12 తరగతి పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయంటూ కొందరు సోషల్ మీడియాలో చేస్తోన్న ప్రచారంపై బోర్డు...
ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా పుణ్యస్నానాన్ని...
1991 ప్రార్థనా స్థలాల చట్టం విషయంలో సుప్రీంకోర్టుకు కుప్పలు తెప్పలుగా వస్తోన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త...
చైనాను శత్రుదేశంలా చూడటం మానేయాలని కాంగ్రెస్ పార్టీ విదేశీ విభాగం అధినేత శ్యామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం...
కర్ణాటకలోని మైసూరులో దారుణం చోటుచేసుకుంది. విశ్వేశ్వరయ్య నగర్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. మైసూరుకు చెందిన...
ఢిల్లీలో భూకంపం జనాలను పరుగులు పెట్టించింది. ఇవాళ తెలవారుజామున 5 గంటల 30 నిమిషాలకు సంభవించిన భూకంపం వల్ల ప్రజలు భయాందోళనలతో ఇళ్లు వదిలి పరుగులు తీశారు....
తమతో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటమాడటమేనని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ హెచ్చరించారు. త్రిభాషా విధానాన్ని తాము రాజకీయం చేస్తోన్నట్లు కేంద్ర మానవవనరుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్...
మహాకుంభమేళాకు యాత్రీకులు పోటెత్తారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతోన్న మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 50 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. మరోవారంలో కుంభమేళా ముగియనుంది. దీంతో దేశంలోని...
https://www.youtube.com/watch?v=McPGQ-Nb9Uk
ప్రపంచంలోని హిందువులంతా ఐక్యంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. పశ్చిమబెంగాల్లోని బర్దమాన్ సమీపంలోని సాయ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ప్రపంచంలో...
https://www.youtube.com/watch?v=15pC_Y4sFas
ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించి యాసిడ్ దాడికి పాల్పడ్డ అరాచకవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో డిగ్రీ చదువుకుంటోన్న యవతిని ప్రేమిస్తున్నానంటూ గణేష్...
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం జరిగింది. మహాకుంభ మేళాకు వెళ్లే ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు భక్తులు పోటీ పడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో 18...
బీరు డబ్బాలపై మహాత్మాగాంధీ పోటోలు ముద్రవేయడం తీవ్ర కలకలం రేగింది. రష్యాకు చెందిన రివర్ట్ బ్రాండ్ బీరు డబ్బాలపై మహాత్మాగాంధీ చిత్రాలు దర్శనమిచ్చాయి. ఈ విషయాన్ని ఒడిశా...
కాల్పుల విరమణ ఒప్పందం తరవాత పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు తాజాగా మరో ముగ్గురు బందీలను విడుదల చేశారు. శనివారంనాడు ముగ్గురు బందీలను రెడ్క్రాస్ ప్రతినిధులకు అప్పగించారు....
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చెందిన హైదరాబాద్లోని నివాసంలో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ కిడ్నాప్...
https://www.youtube.com/watch?v=7tqyEZQjIGM
స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలను నమోదు చేస్తున్నాయి. వరుసగా ఎనిమిది ట్రేడింగ్ సెషన్స్లోనే మదుపరులు రూ.25 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. సెన్సెక్స్ 76000, నిఫ్టీ 23000...
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహాకుంభ మేళాకు వెళుతున్న భక్తులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మీర్జాపూర్ ప్రయాగ్రాజ్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు...
అమెరికా బాటలో బ్రిటన్ కూడా అక్రమ వలసదారులపై తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అక్రమ వలసదారుల ఏరివేత ప్రారంభించారు. భారత్ నుంచి...
ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులను వేగంగా విచారించి, శిక్షలు ఖరారు చేసి, వారు జీవిత కాలంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలంటూ అశ్విని ఉపాధ్యాయ్ 2016లో...
మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ఇవాళ ఉదయం ప్రయాగ్రాజ్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు యూపీ గవర్నర్ ఆనంది బెన్...
https://www.youtube.com/watch?v=Ma5tfXdVQoQ
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ నలుగురు నిందితులను అరెస్ట్ చేసింది. ఉత్తరాఖండ్...
https://www.youtube.com/watch?v=uv6AZVuozM8
బంగ్లాదేశ్లో హింసకు పాల్పడుతున్న వారిపై చర్యలు ప్రారంభించారు. ఆపరేషన్ డెవిల్ పేరుతో రెండు రోజుల్లోనే 1300 మందిని అరెస్ట్ చేసినట్లు బంగ్లాదేశ్ హోం మంత్రి ప్రకటించారు. గత...
అక్రమ వలసదారులను అమెరికా గెంటేస్తున్న కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ దారుణం వెలుగు చూసింది. పంజాబ్కు చెందిన గుర్ప్రీత్సింగ్ అమెరికాకు అక్రమ మార్గాల్లో వెళుతూ డంకీ మార్గంలో...
https://www.youtube.com/watch?v=hai51TGlYTw
ఇంజనీరింగ్ విద్యార్థినితో పరిచయం పెంచుకుని నగ్న ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడి అత్యాచారం చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో వెలుగు చూసింది. నందిగామ సమీపంలోని ఓ ఇంజీనీరింగ్...
ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టుల కోసం గాలిస్తోన్న బలగాలపైకి కాల్పులకు తెగబడటంతో బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు...
వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్ధనరావు దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ఆయన నివాసంలో గత రాత్రి మనవడి చేతిలో హత్యకు గురయ్యారు....
మెక్సికోలో ఘోరం జరిగింది. ఓ బస్సులో ప్రయాణిస్తోన్న 38 మంది ప్రయాణీకులు, ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం అయ్యారు. మెక్సికో పోలీసులు ప్రమాద కారణాలను గుర్తించే పనిలో...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు సత్తా చాటారు. బీజేపీ సంపూర్ణ విజయం సాధించింది. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ 48 సీట్లు కౌవశం చేసుకుంది....
2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా ప్రధాని నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. సంక్షేమాన్ని...
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆయన సోదరి షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రావాల్సిన షేర్లు విషయంలో అబద్దాలు చెప్పాలంటూ వైసీపీ మాజీ...
మస్తాన్ అరాచకాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ వినియోగం కేసుతోపాటు, లావణ్యతో గడిపిన వీడియోలతో పట్టుబడ్డ మస్తాన్ అరాచకాల్లో ఏపీకి చెందిన అదనపు ఎస్పీ లీలలు కూడా...
భారత్ మరో మైలు రాయిని చేరుకుంది. దేశంలో లక్ష మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని సాధించినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. మరో ఐదేళ్లలో 5...
పొరుగుదేశం బంగ్లాదేశ్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. అవామీలీగ్ పార్టీ నేతలే లక్ష్యంగా ఆందోళనకారులు చెలరేగిపోతున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనా, బంగబంధు హిజబుల్ రెహ్మాన్ చిత్రపటాలను నిరసనకారులు...
ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వెలువడుతున్నాయి. కౌటింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. బీజేపీ, ఆప్ హోరా హోరీగా తలపడుతున్నాయి. అయితే బీజేపీ 39 స్థానాల్లో మెజారిటీలో ఉంది. ఆప్...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఫిబ్రవరి 24 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 24న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం...
తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు రద్దు, ఇటీవల తొక్కిసలాట ఘటనపై విచారణ చేపట్టాలంటూ భారత యువజన చైతన్య పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు...
కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రి డాక్టర్పై హత్యాచారం కేసులో సంజయ్రాయ్కు సియాల్దాకోర్టు జీవితఖైదు విధించిన సంగతి తెలిసిందే. సంజయ్ రాయ్కు ఉరిశిక్ష విధించాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హైకోర్టులో...
రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ తరవాత మొదటిసారి వడ్డీ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం ప్రకటించింది. ఇవాళ సమావేశమైన ఆర్బీఐ డైరెక్టర్ల బోర్డ్ వడ్డీ రేట్లు...
నటుడు సోనూసూద్కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఓ కేసులో సాక్షిగా వున్న సోనూసూద్ విచారణకు హాజరుకాకపోవడంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. పంజాబ్లోని లూథియానా కోర్టు...
ఏపీ ప్రభుత్వం వాట్సప్ ద్వారా పౌర సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను వాట్సప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింద....
దేశంలో ఈవీ వాహనాల హవా కొనసాగుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్లెక్స్ ఇండియా సంస్థ ఈవీ బస్సు సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు...
ఏపీ మంత్రులకు పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. ఎన్ఎండి ఫరూక్ మొదటి ర్యాంకు సాధించారు. సీఎం చంద్రబాబునాయుడు 6వ ర్యాంకులో నిలిచారు. ఫైల్స్ త్వరగా క్లియర్ చేయాలని...
అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటోన్న 104 మంది వలసదారుల తరలింపుపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ఇది ఏటా జరిగే సాధారణ ప్రక్రియేనని ఆయన లోక్సభలో...
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్ధులకు ఉచిత మధ్నాహ్నం భోజనానికి ఇక నుంచి సన్న బియ్యం మాత్రమే ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది. ఎంఎస్ఎమ్ఈ పాలసీల్లో కీలక...
చైనా తయారీ డీప్ సీక్ యాప్ వినియోగంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అమెరికా నిషేధించిన చైనా టెలికాం సంస్థతో డీప్ సీక్ కలసి పనిచేస్తోందని వెల్లడైంది. డీప్ సీక్...
ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే 8 నెలల జీతం ఇస్తామంటూ ట్రంప్...
https://www.youtube.com/watch?v=J9_97djkAVc
తమిళనాడులో దారుణం వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే దారుణానికి పాల్పడ్డారు. కృష్ణగిరి జిల్లాలో 13 సంవత్సరాల విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ...
అంతర్జాతీయ మార్కెట్ నుంచి అందిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు పరుగులు తీశాయి. ఒకే రోజు మదుపరుల సంపద రూ.6 లక్షల కోట్లు పెరిగింది. ఒక...
ప్రఖ్యాత పంజాబీ గాయకుడు ప్రేమ్ థిల్లాన్కు చెందిన కెనడాలోని నివాసంపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. కాల్పుల...
మహాకుంభమేళాలో వృద్ధులకు యూపీ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద వృద్ధులు పవిత్ర స్నానాలు చేసేందుకు ప్రత్యేక ఘాట్ ఏర్పాటు చేశారు. సీనియర్...
సుచిర్ బాలాజీ మృతిపై దర్యాప్తు కోరుతూ పిటిషన్ వేసిన తల్లిదండ్రులు చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐలో ఇంజనీరుగా పనిచేసిన ప్రజావేగు సుచిర్ బాలాజీ మరణం వెనుక...
బంగారం ధర జీవితకాల గరిష్ఠాలను తాకింది. తాజాగా 10 గ్రాముల బంగారం ధర మొదటిసారి రూ.86000 దాటిపోయింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరవాత...
అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తోన్న వలసదారులను గుర్తించి ఆయా దేశాలకు తరలించే ప్రక్రియను వేగవంతంగా చేశారు. ఇప్పటికే...
కేంద్ర రైల్వే మంత్రి తెలుగు రాష్ట్రాలకు వరాల జల్లు కురిపించారు. త్వరలో ఏపీలోని 16 జిల్లాల మీదుగా 8 వందేభారత్ రైళ్లు ప్రయాణించనున్నాయని కేంద్ర రైల్వే మంత్రి...
చిత్ర నిర్మాత కేపీ చౌదరి గోవాలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందుతోంది. పలు చిత్రాలకు నిర్మాతగా, మరికొన్ని చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్గా కేపీ చౌదరి వ్యవహరించారు. చిత్ర నిర్మాణంలో...
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో వున్న ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఊబి నుంచి గట్టెక్కించాలని 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగడియాను సీఎం చంద్రబాబునాయుడు కోరారు. గత ఐదేళ్లలో...
తెలంగాణలో 27 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను ప్రకటించింది. మరికొన్ని జిల్లాలకు త్వరలో నియమించనున్నారు. నల్గొండ - నాగం వర్షిత్ రెడ్డి భూపాలపల్లి - నిశిధర్రెడ్డి హనుమకొండ -...
https://www.youtube.com/watch?v=1AlmVoxkqN4
https://www.youtube.com/watch?v=nEFbxVIotlg
అంతర్జాతీయ వాణిజ్యానికి గేట్ వేగా ఉన్న పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చేసిన హెచ్చరికలు అమల్లోకి తీసుకువచ్చేలా ఉన్నారు. ఫీజులు...
వసంత పంచమి పురస్కరించుకుని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామున 3 గంటల నుంచే భక్తలు అమృత స్నానాలు చేసేందుకు...
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యదేవాలయంలో మూడు రోజుల పాటు జరగనున్న రథసప్తమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఉదయం యోగా కార్యక్రమాలతో కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు వేడుకలను ప్రారంభించారు....
పతంజలి ఆయుర్వేద ఫార్మసీ వ్యవస్థాపకుడు, యోగా గురు రామ్దేవ్ బాబాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పతంజలి సంస్థకు చెందిన దివ్య ఫార్మా తయారు చేసిన ఆయుర్వేద...
https://www.youtube.com/watch?v=On_MLC3mg34
ఏపీలోనే నెంబర్ వన్ యూనివర్సిటీగా గుర్తింపు పొందిన కేల్యూ యాజమాన్యంపై సీబీఐ కేసు నమోదైంది. ఏ++ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చిన...
ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో అమృత్ ఉద్యానవనం సందర్శకులకు స్వాగతం పలుకుతోంది. ఏటా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో సందర్శకులను ఉచితంగా అనుమిస్తారు. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 30...
ఎన్నికల ప్రచారంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన హామీలు అమల్లో పెట్టారు. అన్ని వస్తువులు దేశంలోనే తయారు చేయాలని, అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు రావాలంటూ విదేశీ వస్తువుల...
https://www.youtube.com/watch?v=6jBEzTbanUc
ఛత్తీస్గఢ్ మరోసారి తుపాకీ కాల్పుల మోతతో దద్దరిల్లింది. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో ఈ...
https://www.youtube.com/watch?v=zpWEziuyzHI
హమాస్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన 42 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇవాళ ఇద్దరు బందీలను విడుదల చేశారు. ఫ్రెంచ్ ఇజ్రాయెలీ ఓఫర్ కల్డెరోన్, యార్డెన్...
కేంద్ర బడ్జెట్ మధ్యతరగతికి ఊహించని ఊరట కల్పించింది. ఇవాళ పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ (Union Budget 20245-26) ప్రవేశపెట్టారు. మధ్యతరగతి,...
https://www.youtube.com/watch?v=Ma5tfXdVQoQ
ఆన్లైన్ గేమ్స్ వద్దన్నందుకు అమ్మనే చంపేశాడు ఓ శాడిస్టు కుమారుడు. ఈ ఘటన విశాఖ నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బల్బీర్ సింగ్...
రాష్ట్రపతి భవన్లో అరుదైన వేడుక జరగబోతోంది. ఓ వివాహానికి రాష్ట్రపతి భవన్ వేదిక కాబోతోంది. రాష్ట్రపతి భవన్ పీఎస్వోగా పనిచేస్తోన్న అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా వివాహానికి...
కిన్నెర అఖాడా నుంచి మాజీ నటి మమతా కులకర్ణిని బహిష్కరించారు. ప్రాపంచిక జీవితాన్ని వదిలేసుకుని మహా కుంభమేళా పురస్కరించుకుని మమతా కులకర్ణి కిన్నెర అఖాడాలో చేరారు. వెంటనే...
https://www.youtube.com/watch?v=VOrXiN7Zzxs
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.3 నుంచి 6.5 శాతంగా...
భారత్ శరవేగంగా వృద్ధి సాధించేందుకు ఫాస్ట్ ట్రాక్ రిఫామ్స్ తీసుకురానున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి...
https://www.youtube.com/watch?v=ewEbby7qs1w
కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ ఉగ్రవాదులు మరో 8 మంది బందీలను గురువారం విడుదల చేశారు. అందుకు ప్రతిగా ఇజ్రాయెల్ పాలస్తీనాకు చెందిన 110 మంది...
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. తణుకు ఎస్సై ఎ.జి.ఎస్.మూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన మూర్తి పలు ఆరోపణలతో ఇటీవల...
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదని మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. 2014 నుంచి విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాల్లో నడుస్తోందని, జీతాలు...
చండీగఢ్ మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన పోరులో బీజేపీ 19 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్, ఆప్ 17 స్థానాలు గెలుచుకున్నాయి. ఇవాళ ఉదయం...
అత్యాచారం కేసులో కాంగ్రెస్ ఎంపీని పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. యూపీలోని సీతాపుర్ ఎంపీ రాకేశ్ రాథోడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగానే మధ్యలోనే...
ఏపీలో ప్రభుత్వ సేవలను వాట్సప్ ద్వారా అందించే వాట్సప్ గవర్నెన్స్ను మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని తన నివాసంలో ప్రారంభించారు. వాట్సప్ ద్వారా ప్రస్తుతానికి 161 పౌరసేవలు...
ఖలిస్థాన్ ఉగ్రవాది సిఖ్స్ ఫర్ జస్టిస్ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు గురుపర్వంత్ సింగ్ పన్నూపై 104 కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సిఖ్స్ ఫర్ జస్టిస్ ఉగ్రకార్యకలాపాలపై...
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణీకులతో వెళుతోన్న విమానం, మరో హెలికాఫ్టర్ వాషింగ్టన్ వద్ద ఢీ కొన్నాయి. దీంతో రెండూ పోటోమాక్ నదిలో కుప్పకూలిపోయాయి. ప్రమాదం...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.