K Venkateswara Rao

K Venkateswara Rao

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

ఏటా బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. ఆ రోజు బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలంటూ అధికార, ప్రతిపక్షాల నేతలు భారీ ప్రసంగాలను ఇస్తుంటారు. తరవాత రోజుకే...

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

ఏపీలో 2024 ఎన్నికల తరవాత కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆ వెంటనే సీఎం చంద్రబాబునాయుడు పోలవరం బనకచర్ల నదుల అనుసంధానం ప్రాజెక్టును తెరమీదకు తెచ్చారు. ఇప్పటికే పోలవరం...

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి రాజధాని మహిళలపై సాక్షి టీవీలో లైవ్ షో నిర్వహించి, అతిథితో అస్యభ్యంగా మాట్లాడించిన కేసులో యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్...

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

అమరావతి మహిళలు సాక్షి పత్రిక కార్యాలయాల వద్ద దర్నాలు చేయడంపై సజ్జల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సజ్జల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలపై...

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. ఈ ఏడాదిలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చారు? ఇంకా ఎన్ని హామీలు గాలికొదిలేశారు. సంక్షేమం,...

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

ఓ ప్రత్యేకమైన వాతావరణంలో సమారోప్ కార్యక్రమం విజయవంతం అవుతోందని, శతాబ్దిలోకి సంఘం ప్రవేశించే ముందు స్వయంసేవకులకు ఈ వర్గ నడుస్తోందన్నారు. ప్రస్తుతం సంఘ్ శతాబ్దిలోకి ప్రవేశించిందని, కానీ.....

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

ఉన్మాదులను దేశం నుంచి వేరు చేసినా వారి విధానం మార్చుకోలేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ధ్వజమెత్తారు. నాగపూర్ కేంద్రంగా జరుగుతోన్న సంఘ్ శతాబ్ది సమారోహ్ కార్యక్రమంలో...

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

రిజర్వు బ్యాంకు పసిడి నిల్వలు ఎందుకు పెంచుకుంటోంది?

పసిడి. విలువైన లోహం. ప్రపంచంలో పలు దేశాల కేంద్ర బ్యాంకులు ఇటీవలి కాలంలో బంగారం నిల్వలు భారీగా పెంచుకుంటూ పోతున్నాయి. భారతీయ రిజర్వు బ్యాంకు కూడా బంగారం...

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

డిజిటల్ ఇండియా సాకారం : జీడీపీ వృద్ధికి ఊతం

కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన డిజిటల్ ఇండియా సత్ఫలితాలనిస్తోంది. దేశ డిజిటల్ పరివర్తన, ఆర్థిక వ్యవస్థకు గేమ్-ఛేంజర్‌గా మారింది. 2015లో ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమం, వృద్ధిని...

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

రేషన్ అక్రమాలు : అధికారంతో చెలరేగిన వైసీపీ నేతలు

రేషన్ అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఐదేళ్ల వైసీపీ పాలనలో తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. లబ్దిదారులకు నేరుగా ఇంటికే రేషన్ అంటూ కాలం చెల్లిన...

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

భారత రక్షణ రంగానికి చెందిన కీలక సమాచారం పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజంట్లకు చేరవేయడానికి గూఢచారిగా వ్యవహరించిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా లీలలు మరిన్ని బయటకు వస్తున్నాయి. కేరళలో...

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

వాట్సప్ ద్వారా మెగా డీఎస్సీ హాల్ టికెట్లు

మెగా డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల చేశారు. ఇప్పటికే cse.ap.gov.inలో అందుబాటులోకి తీసుకువచ్చారు. వాట్సప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.9552300009 నెంబరుకు...

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఏపీ సోలార్ రూప్‌టాప్ పథకం : పేదలకు ఆదాయ మార్గం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సోలార్ రూప్‌టాప్ పథకం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు దేశానికి ఆదర్శంగా నిలిచేలా తీర్చి దిద్దాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు...

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

హనీమూన్‌కు వెళ్లిన జంట కనిపించకుండా పోయిన ఘటన మేఘాలయలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఇటీవలే పెళ్లైన ఓ జంట వారం గడచినా తిరిగి...

సాగుకు భరోసా కనీస మద్దతు ధర

సాగుకు భరోసా కనీస మద్దతు ధర

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ ప్రారంభానికి ముందే రైతులకు శుభవార్త అందించింది. 14 పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మద్దతు...

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్

మావోయిస్టు పార్టీకి మరో భారీ దెబ్బ తగిలింది. కీలక నేత కునియం హిడ్మా అలియాస్ మోహన్‌ను ఒడిషా పోలీసులు అరెస్ట్ చేశారు. కోరాపుట్ జిల్లా ఎస్పీ రోహిత్...

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజంట్లకు అమ్ముడుపోయిన వారి జాబితా పెరిగిపోతోంది. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం మరవక ముందే తాజాగా రాజస్థాన్‌కు చెందిన ఓ ప్రభుత్వ...

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పారాదీప్‌కు 190కి.మీ ఈశాన్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి...

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలకవర్గంలో కీలక వ్యక్తి ఎలాన్ మస్క్ తప్పుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. డిపార్టుమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు నిర్వహించిన...

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్లు మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా శ్రీవాణి టికెట్ల జారీకి కొత్త కౌంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్థానిక హెచ్‌వీసీ...

గాల్లోనే పేలిపోయిన మస్క్ మెగా రాకెట్

గాల్లోనే పేలిపోయిన మస్క్ మెగా రాకెట్

అంతరిక్షంపై పట్టుసాధించేందుకు వ్యాపార దిగ్గజం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మస్క్ గ్రూపు సంస్థలో ఒకటైన స్పేస్ ఎక్స్ తాజాగా ప్రయోగించిన...

ఏపీ మద్యం కుంభకోణంలో తవ్వేకొద్ది వెలుగు చూస్తోన్న అక్రమాలు

ఏపీ మద్యం కుంభకోణంలో తవ్వేకొద్ది వెలుగు చూస్తోన్న అక్రమాలు

ఏపీలో వైసీపీ పాలనలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణం వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇప్పటికే ఈ కేసు విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృదం..సెట్ రూ.3200...

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా

జ్యోతి మల్హోత్రా దగ్గర 12 టెరాబైట్ల డేటా, ఐఎస్ఐ అధికారులతో సంబంధాలు

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ దొరికిపోయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను 14 రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ హిస్సార్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే నాలుగు రోజుల పాటు...

కన్నప్ప మూవీ హార్డ్‌డ్రైవ్ చోరీ : కేసు నమోదు

కన్నప్ప మూవీ హార్డ్‌డ్రైవ్ చోరీ : కేసు నమోదు

భారీ బడ్జెట్‌తో తెరకెక్కి, త్వరలో విడుదలకు సిద్దమవుతోన్న కన్నప్ప చిత్రానికి చెందిన హర్డ్‌డ్రైవ్‌ను అనుమతి లేకుండా తీసుకెళ్లారంటూ చిత్ర ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు....

పాక్ గూఢచర్యంలో భారత్ జవాన్ : విచారణలో సంచలన నిజాలు

పాక్ గూఢచర్యంలో భారత్ జవాన్ : విచారణలో సంచలన నిజాలు

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ దొరికిపోయిన సీఆర్పీఎఫ్ జవాన్ మోతీ రామ్ జాట్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. విచారణ సమయంలో విస్తుపోయే నిజాలు వెలికి వస్తున్నాయి. పహల్గాం...

నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : భవిష్యత్ సవాళ్లు

నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : భవిష్యత్ సవాళ్లు

భారత్ మరో ఘనతను దక్కించుకుంది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం భారత్ తాజాగా 4.19 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో ప్రపంచంలోనే నాలుగో స్థానానికి చేరిందని ప్రకటించింది. రాబోయే...

వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యమే : పవన్ కల్యాణ్

వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యమే : పవన్ కల్యాణ్

దేశంలో ఒకేసారి అన్ని ఎన్నికలు సాధ్యమేనని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చెన్నైలో నిర్వహించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమంలో పవన్...

వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కొట్టేసిన నూజివీడు కోర్టు

వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కొట్టేసిన నూజివీడు కోర్టు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌ను నూజివీడు కోర్టు కొట్టివేసింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు....

తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు ఏపీ, తెలంగాణలో ప్రవేశించాయి. భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు నైరుతి రుతుపవనాలు వారం ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించాయి. జూన్ 1న కేరళ...

భారత్‌కు పెను సవాల్ విసురుతోన్న రోహింగ్యా అక్రమ వలసదారులు

భారత్‌కు పెను సవాల్ విసురుతోన్న రోహింగ్యా అక్రమ వలసదారులు

రోహింగ్యాలు... ప్రపంచంలో అత్యధికంగా వలసబాట పట్టిన జనాభాలో వీరిది పెద్ద సంఖ్య. మయన్మార్ నుంచి లక్షల సంఖ్యలో బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాలకు చేరుకున్న వీరు... అక్కడ నుంచి...

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్లు ఐఎంఎఫ్ ప్రకటించింది. తాజాగా భారత్ 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించింది. ఇప్పటి...

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

రసాయనాలతో ప్రయాణిస్తోన్న లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక కేరళ సముద్ర తీరానికి 38 నాటికన్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైంది. రసాయనాలతో కూడిన నౌక సముద్రంలో...

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

అమెరికాలో నకిలీ ఉద్యోగాలు, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో వీసాలు అమ్ముకుంటోన్న ముఠా కుంభకోణం బయటపడింది. అక్రమంగా వీసాలు పొందుతోన్న కేటుగాళ్ల గుట్టరట్టయింది. అక్రమంగా వీసాలు పొంది, విదేశీయులకు...

కామాంధుడి ఇల్లు కూల్చివేత

కామాంధుడి ఇల్లు కూల్చివేత

ఓ కామాంధుడి ఇల్లు కూల్చివేసి గ్రామం నుంచి ఉన్మాదిని బహిష్కరించారు. ఈ ఘటన జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం....

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

విజయనగరంలో ఐసిస్ ఉగ్రవాదుల పేలుళ్ల కుట్ర కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మూడో రోజు నిందితులు సిరాజ్, సమీర్‌లను పోలీసు శిక్షణ కళాశాలలో అధికారులు విచారిస్తున్నారు....

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

మూడేళ్ల తరవాత కోవిడ్ మరోసారి విస్తరిస్తోంది. దేశంలో కొత్తగా 23 కోవిడ్ కేసులను గుర్తించారు. కోవిడ్ కొత్త వేరియంట్లు ఎన్ బీ 1.8.1, ఎల్ ఎఫ్.7లను గుర్తించినట్లు...

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. వారం రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని చేరుకున్నాయి. మరో మూడురోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశిస్తాయని భారత...

పడవలు మునిగి 427 మంది రొహింగ్యాలు మృతి?

పడవలు మునిగి 427 మంది రొహింగ్యాలు మృతి?

మయన్మార్ సముద్రంలో రెండు పడవలు ముగినిపోవడంతో 437 మంది రొహింగ్యాలు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. మే 9, 10న జరిగిన ఈ ఘటనలు...

సింధూ జలాలు ఆపితే…అందులో మీ రక్తం పారుతుంది : పాక్ ప్రేలాపనలు

సింధూ జలాలు ఆపితే…అందులో మీ రక్తం పారుతుంది : పాక్ ప్రేలాపనలు

పహల్గాం ఉగ్రదాడి తరవాత పాక్, భారత్ మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఉగ్రమూకల నిర్మూలనకు ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్, పాక్‌పై పలు...

శ్రీవారి భక్తులకు క్యూలైన్ షెడ్లు

శ్రీవారి భక్తులకు క్యూలైన్ షెడ్లు

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమలలోని విష్ణు నివాసం, వసతి సముదాయం, శ్రీనివాసం, మాధవం, భూదేవి కాంప్లెక్స్‌లో ఉచిత దర్శన టోకెన్లు...

అన్ని హద్దులూ దాటుతున్నారు : ఈడీపై సుప్రీంకోర్టు సీరియస్

మెగా డీఎస్సీకి సుప్రీంకోర్టు లైన్ క్లియర్

మెగా డీఎస్సీ షెడ్యూల్ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టత నిచ్చింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేయాలని, టెట్ నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి...

భారత్ క్షిపణి పరీక్షలు : అండమాన్ నికోబార్ గగనతలం మూసివేత

భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. క్షిపణి పరీక్షలకు సిద్దమైంది. ఇందులో భాగంగా అండమాన్ నికోబార్ దీవులపై విమానాల రాకపోకలను నిషేధించింది. మే 23, 24 తేదీల్లో ఈ...

గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్ : ఊరేగింపుగా కార్ల ర్యాలీతో హల్ చల్

గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్ : ఊరేగింపుగా కార్ల ర్యాలీతో హల్ చల్

సామూహిక అత్యాచారం కేసులో బెయిల్ పొందిన నిందితులు ర్యాలీగా ఇంటికి వెళ్లిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ ఘటన కర్ణాటకలోని హవేరీ సమీపంలోని అక్కి...

ఎస్ 400 ముందస్తు డెలివరీకి రష్యాకు జాతీయ భద్రతా సలహాదారు

ఎస్ 400 ముందస్తు డెలివరీకి రష్యాకు జాతీయ భద్రతా సలహాదారు

పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్ 400 ఎయిర్ డిఫెన్సు వ్యవస్థల ముందస్తు డెలివరీకి జాతీయ భద్రతా...

తిరుమల శ్రీవారి శీఘ్ర దర్శనానికి ఏఐ వినియోగం

తిరుమల శ్రీవారి శీఘ్ర దర్శనానికి ఏఐ వినియోగం

తిరుమల శ్రీవారి భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. భక్తులు క్యూ లైన్లలో ప్రవేశించినప్పటి నుంచి దర్శనం...

విశాఖ యువతికి కరోనా

విశాఖ యువతికి కరోనా

ఏపీలో కరోనా కేసు నమోదైంది. విశాఖ నగరం మద్దిలపాలెంకు చెందిన 23 ఏళ్ల యువతికి కరోనా సోకింది. ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో గత నాలుగు రోజులుగా చికిత్స...

అన్ని హద్దులూ దాటుతున్నారు : ఈడీపై సుప్రీంకోర్టు సీరియస్

అన్ని హద్దులూ దాటుతున్నారు : ఈడీపై సుప్రీంకోర్టు సీరియస్

తమిళనాడు మద్యం కేసు వ్యవహారంలో ఈడీ అధికారులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. తమిళనాడులో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే లిక్కర్ టాస్మాక్‌పై ఈడీ అధికారులు దాడులు...

కొత్త రేషన్ కార్డుకు వివాహ ధ్రువపత్రం అవసరం లేదు : మంత్రి నాదెండ్ల మనోహర్

కొత్త రేషన్ కార్డుకు వివాహ ధ్రువపత్రం అవసరం లేదు : మంత్రి నాదెండ్ల మనోహర్

కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే దంపతులకు వివాహ ధ్రువపత్రం అవసరం లేదని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రేషన్ కార్డులు...

103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ

103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ

అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఆధునికీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ రాజస్థాన్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. 103 స్టేషన్లను...

ఖండాంతర అణుక్షిపణి పరీక్షించిన అమెరికా

ఖండాంతర అణుక్షిపణి పరీక్షించిన అమెరికా

అగ్రరాజ్యం అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణు క్షిపణి మినిట్ మ్యాన్ 3ని పరీక్షించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొల్డెన్ డోమ్ గురించి ప్రకటన చేసిన...

జమ్ము కశ్మీర్‌లో బలగాలకు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు : 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం

జమ్ము కశ్మీర్‌లో బలగాలకు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు : 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం

జమ్ము కశ్మీర్‌లో సైనికులకు, ఉగ్రవాదుల మధ్య కాల్పుల మోత మోగుతోంది. కిష్త్వర్ జిల్లా సింగ్‌పొరా ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. నలుగురు...

పాఠశాల సిలబస్‌లో యోగా పాఠాలు : సీఎం చంద్రబాబునాయుడు

పాఠశాల సిలబస్‌లో యోగా పాఠాలు : సీఎం చంద్రబాబునాయుడు

యోగాను పాఠశాలల్లో పాఠ్యాంశాలుగా చేరుస్తామని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా డేను ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. మే 21...

భారత విమానాలకు పాక్ గగనతలం మూసివేత పొడిగింపు

భారత విమానాలకు పాక్ గగనతలం మూసివేత పొడిగింపు

పహల్గాం ఉగ్రదాడి తరవాత భారత్, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పాక్ గగనతలంపై భారత విమానాలను నిషేధించారు. భారత...

ఎన్‌కౌంటర్ ‌: 28 మంది మావోయిస్టులు హతం

ఎన్‌కౌంటర్ ‌: 28 మంది మావోయిస్టులు హతం

భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో కూంబింగ్ చేస్తోన్న బలగాలకు మావోయిస్టులు ఎదురు పడటంతో కాల్పులు మొదలయ్యాయి. బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు...

ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ

ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ

ఉపాధ్యాయుల బదిలీకి రంగం సిద్దమైంది. ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీకి మంగళవారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులకు ఎనిమిదేళ్లు, ప్రధాన ఉపాధ్యాయులకు ఐదేళ్లు పూర్తయితే తప్పనిసరిగా...

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. క్యాబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించారు. ముత్తుకూరులో...

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. కైలాస్ మానస సరోవర్ యాత్రా మార్గంలో పితోరాగఢ్ సమీపంలో కొండ చరియలు విరిగి పడటంతో వందలాది యాత్రికులు చిక్కుకుపోయారు. యాత్రికులతోపాటు స్థానికులు వందలాది...

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశమైన క్యాబినెట్ పలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిపింది....

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

ఏపీ లిక్కర్ కుంభకోణంలో నిందితులకు విజయవాడ న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. నేటితో నిందితుల రిమాండ్ ముగియనుంది. దీంతో విజయవాడ సిట్ అధికారులు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి...

నేటి నుంచి సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ పున:ప్రారంభం

పహల్గాం ఉగ్రదాడి, భారత్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తరవాత పాక్ సరిహద్దు చెక్ పోస్టుల వద్ద నిర్వహించే బీటింగ్ రిట్రీట్ నిలిపివేశారు. కాల్పుల విరమణ కొనసాగుతూ...

ఇంటర్ ఫలితాలు విడుదల

వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో క్వాంటమ్, ఏఐ కోర్సులు

వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో కొత్త సబ్జెక్టులు పరిచయం చేయబోతున్నారు. ఇప్పటి వరకు బీటెక్ వారికి మాత్రమే పరిమితనమైన సాంకేతిక విద్య సాధారణ డిగ్రీ విద్యార్థులకు...

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

ఏపీకి మరో వందేభారత్ రానుంది. త్వరలో విజయవాడ బెంగళూరు నగరాల మధ్య వందేభారత్ పరుగులు తీయనుంది. ప్రయాణ సమయం తొమ్మిది గంటలు. ప్రయాణీకులకు మూడు గంటలు ఆదా...

ఐసిస్ ఉగ్రవాదుల రిమాండు రిపోర్టులో సంచలన విషయాలు

ఐసిస్ ఉగ్రవాదుల రిమాండు రిపోర్టులో సంచలన విషయాలు

విజయనగరం ఉగ్రమూలాల కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో ప్రధాన నిందితులు సిరాజ్, సమీర్ రిమాండు రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారని తెలుస్తోంది. మొత్తం...

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

తూర్పు ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది. లెవోటోబి లకిలకి అగ్నిపర్వతం సోమవారం పెద్దశబ్దంతో బద్దలైంది. ఫ్లోర్స్ దీవిలోని మౌంట్ లెవోటోబి లకిలకిలో విస్ఫోటనాలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు....

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా

పాకిస్థాన్ ఐఎస్ఐకు భారత్ నుంచి కీలక సమాచారం చేరవేస్తూ గూడచర్యంకు పాల్పడ్డ హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. పహల్గాం దాడికి...

భారత్‌తో వాణిజ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం : బంగ్లా ప్రధాని

భారత్‌తో వాణిజ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం : బంగ్లా ప్రధాని

బంగ్లాదేశ్, భారత్ మధ్య సరకుల రవాణాలో ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఇటీవల కాలంలో ఈశాన్య రాష్ట్రాల నుంచి బంగ్లాదేశ్ సరకుల దిగుమతి నిలిపివేసింది. ప్రతిగా భారత్ చర్యలకు దిగింది....

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు జూన్ 2 వరకు రిమాండ్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు న్యాయమూర్తి జూన్ 2 వరకు రిమాండ్ విధించారు. శనివారం రాత్రి ఉద్దండరాయునిపాలెంలో రాజు అనే టీడీపీ కార్యకర్తపై...

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

కారు డోరు మూసుకుపోయి నలుగురు చిన్నారులు, నీటిలోపడి ఐదుగురు మృతి

విజయనగరం జిల్లాలో ఘోరం జరిగిపోయింది. ఆడుకుంటూ కారులోకి ఎక్కిన నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. కారు డోరు లాక్ పడిపోవడంతో ఊపిరాడక నలుగురు చిన్నారుల జీవితాలు ముగిసిపోయాయి....

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

జూన్ నుంచి థియేటర్లు బంద్

సినిమా ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాల ప్రదర్శన తమకు గిట్టుబాటు కావడం లేదని, సినిమా ఆదాయంలో పర్సెంటేజ్ ఇస్తేనే థియేటర్లలో బొమ్మ ఆడిస్తామని తేల్చి చెప్పారు....

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. శనివారం రాత్రి తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో రాజు అనే తెలుగుదేశం పార్టీ నాయకుడిపై మాజీ ఎంపీ...

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్ పాత బస్తీలో ఘోరం జరిగింది. చార్మినార్ సమీపంలో ఓ భవనంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏసీ పేలుడుతో మంటలు...

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ 61 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. భూ పరిశీలనకు చెందిన రీశాట్ 1బి, ఈఓఎస్ 09 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ...

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటకులకు భారత పురావస్తు శాఖ శుభవార్త అందించింది. దేశంలోని 52 మ్యూజియాలు, 3698 ప్రదేశాల్లో ఉచితంగా ప్రవేశం కల్పిస్తోంది. దేశచరిత్రపై ప్రజల్లో...

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

పాకిస్థాన్‌లో కాల్పుల విరమణ ఒప్పందం నేటితో ముగుస్తోందంటూ వస్తున్న వార్తలను రక్షణ శాఖ ఖండించింది. పదవ తేదీ డీజీఎంఓల స్థాయిలో జరిగిన కాల్పుల విరమణ అవగాహనకు ఎలాంటి...

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో అత్యాధునిక సదుపాయాలతో రూ.500 కోట్ల భారీ వ్యయంతో పది అంతస్తుల టెర్మినల్ నిర్మాణానికి రంగం సిద్దమైంది. పాత బస్టాండ్ ప్రదేశంలో కొత్తది నిర్మించనున్నారు. ఆర్టీసీకి చెందిన...

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఏపీ ప్రభుత్వం మహిళలకు మరో పథకాన్ని అందుబాటులోకి తేనుంది. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఆగష్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ...

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఉగ్రవాదులను భారత్‌పై ఎగతోలుతోన్న పాకిస్థాన్‌ను ప్రపంచ దేశాల ముందు ఏకాకిని చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం కుట్ర, ఆపరేషన్ సింధూర్ గురించి వివరించేందుకు ఏడు...

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ఉగ్రవేట కొనసాగుతోంది. తాజాగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇండోనేషియాలోని జకార్తా నుంచి భారత్ చేరుకున్న...

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు చేశారు. భారత్ అమెరికా వస్తువుల దిగుమతులపై ప్రస్తుతం విధిస్తోన్న పన్నులను నూరు శాతం తగ్గించేందుకు ముందుకు...

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

అమెరికా నుంచి స్వదేశానికి పంపే డబ్బుపై 5 శాతం పన్ను

రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టగానే పరస్పర సుంకాల దాడికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో భారం మోపేందుకు సిద్దం అయ్యారు. అమెరికాలో ఉద్యోగాలు చేసే...

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

ఎవరెస్ట్ శిఖరం సమీపంలో ఘోరం చోటు చేసుకుంది. ఎవరెస్ట్ నుంచి దిగుతూ బెంగాల్‌కు చెందిన పర్వతారోహకుడు సుబ్రతా ఘోష్ మరణించారు.తీవ్ర అనారోగ్యంతో అతను చనిపోయినట్లు గైడ్ తమంగ్...

నేడు ఏపీలో భారీ వర్షాలు

నేడు ఏపీలో భారీ వర్షాలు

ఏపీలో ఇవాళ భారీ వర్షాల కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే...

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

తాలిబన్ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు

పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. చరిత్రలో తొలిసారి భారత్ ఆఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. తాలిబన్ విదేశాంగ మంత్రి అమిర్...

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారంటూ మైనింగ్ ఏడీ పోలీసులకు ఫిర్యాదు...

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం

ఉద్యోగుల బదిలీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం

ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మే 16 నుంచి జూన్ 2 వరకు బదిలీలపై కొనసాగుతోన్న నిషేధాన్ని సడలిస్తూ జీవో విడుదల చేశారు. బదిలీలు, పోస్టింగులకు...

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఇజ్రాయెల్ తాజాగా పాలస్తీనాలోని ఖాన్ యూనిస్ నగరంపై యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. తాజా దాడుల్లో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖతారీ...

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది.తాజాగా పుల్వామా జిల్లా థ్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదుల సమాచారం అందగానే భద్రతా దళాలు తనిఖీలకు దిగాయి. నాదిర్ గ్రామంలో తనిఖీలు చేస్తుండగా ఉగ్రమూకలు బలగాలపై...

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్యం క్షీణించింది. శ్వాసతీసుకోవడంలో ఆయనకు తీవ్ర ఇబ్బంది రావడంతో విజయవాడ జైలు అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వల్లభనేని...

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తొయ్యబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంన్స్ ఫ్రంట్ ఉగ్రదాడికి బాధ్యత వహించింది. టీఆర్ఎఫ్‌ను భారత్ ఇప్పటికే...

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

పహల్గాం ఉగ్రదాడిని బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ ఖండించారు. మే 7న భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను ఆయన కొనియాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్ర శిబిరాలను...

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

మణిపుర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బుధవారం రాత్రి చందేల్ జిల్లాలో బలగాలు జరిపిన కాల్పుల్లో 10 మంది తీవ్రవాదులు హతమయ్యారు. భారత్ మయన్మార్ సరిహద్దు జిల్లా చందేల్‌లోని...

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవులను తాకాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే నాలుగు రోజుల్లో రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులు దక్షిణ అరేబియా సముద్రం,బంగాళాఖాతంలో...

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో మైసూరులో అరెస్ట్ చేసి, విజయవాడకు తరలిస్తున్నారు. గోవింద్...

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన తరవాత ప్రధాని మోదీ ఇవాళ పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. అక్కడి సైనికులతో ప్రధాని మోదీ ముచ్చటించారు.ఆపరేషన్ సింధూర్ విజయవంతం...

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. తనిఖీలు నిర్వహిస్తోన్న బలగాలపైకి ఉగ్రవాది కాల్పులకు దిగాడు. ఎదురుకాల్పుల్లో షోపియాన్ ప్రాంతంలో ఉగ్రవాది హతమయ్యాడు. ఇద్దరు ఉగ్రవాదులు పట్టుబడినట్లు తెలుస్తోంది....

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

ఉగ్రవాదుల పీచమణచడానికి భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశ వ్యాప్తంగా నేటి నుంచి 11 రోజుల పాటు తిరంగా యాత్ర చేపట్టాలని బీజేపీ...

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. సరిహద్దుల్లో ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉండటం స్టాక్ సూచీలకు అనుకూల సంకేతాలను అందించాయి. మరో వైపు ఉక్రెయిన్, రష్యా...

Page 1 of 23 1 2 23

Latest News