K Venkateswara Rao

K Venkateswara Rao

ఏపీ సెట్ ఫలితాల విడుదల

ఏపీ సెట్ ఫలితాల విడుదల

ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఢిగ్రీ కాలేజీ అధ్యాపకుల ఉద్యోగాలకు అర్హత కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ సెట్ 2024 పరీక్షను ఏప్రిల్ 28న...

హనీట్రాప్ : బంగ్లాదేశ్ ఎంపీ హత్యలో మహిళ ప్రమేయం

హనీట్రాప్ : బంగ్లాదేశ్ ఎంపీ హత్యలో మహిళ ప్రమేయం

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్ హత్య వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్‌ను బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ శిలాష్టి రెహ్మాన్‌...

పోలింగ్ కేంద్రాల వారీగా ఫలితాలను అందుబాటులో ఉంచాలని ఈసీని ఆదేశించలేం : సుప్రీంకోర్టు

పోలింగ్ కేంద్రాల వారీగా ఫలితాలను అందుబాటులో ఉంచాలని ఈసీని ఆదేశించలేం : సుప్రీంకోర్టు

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన తుది ఫలితాలను పోలింగ్ కేంద్రాల వారీగా వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచేలా ఈసీని ఆదేశించాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది....

ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు : స్వాతి మాలివాల్

ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు : స్వాతి మాలివాల్

తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని దాడికి గురైన ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ స్పష్టం చేశారు. మర్యాదగా అభ్యర్థించి ఉంటే పదవి నుంచి వైదొలగేదాన్నన్నారు....

తిరుమలకు పోటెత్తిన భక్తులు : 3 కి.మీ మేర క్యూలైన్

తిరుమలకు పోటెత్తిన భక్తులు : 3 కి.మీ మేర క్యూలైన్

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం కాంప్లెక్స్ నిండిపోయింది. నారాయణగిరి షెడ్లు కూడా నిండిపోయాయి. క్యూలైనులో భక్తులు ఆక్టోపస్ క్యాంపస్ వరకు 3 కి.మీ వరకు...

బంగ్లాదేశ్ ఎంపీని చంపి ముక్కలు ముక్కలు చేసింది చొరబాటుదారుడే

బంగ్లాదేశ్ ఎంపీని చంపి ముక్కలు ముక్కలు చేసింది చొరబాటుదారుడే

కోల్‌కతాలో అనుమానాస్పదంగా దారుణ హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ కేసులో మిస్టరీ వీడింది. ఎంపీని క్రూరంగా హత్య చేసింది అక్రమంగా భారత్‌లో చొరబడ్డవారేనని కోల్‌కతా పోలీసులు తేల్చారు....

హమాస్ అరాచకాలు : బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ మహిళా సైనికులపై అకృత్యాలు

హమాస్ అరాచకాలు : బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ మహిళా సైనికులపై అకృత్యాలు

హమాస్ ఉగ్రవాదుల అరాచకాలు ఒక్కోటి బయట పడుతున్నాయి. అక్టోబర్ 27న ఇజ్రాయెల్‌పై దాడి తరవాత 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. వారిలో ఏడుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులు...

ప్రమాదం చేసి ఇద్దరిని లేపేసిన బాలుడు : అబ్జర్వేషన్ హోంకు తరలింపు

ప్రమాదం చేసి ఇద్దరిని లేపేసిన బాలుడు : అబ్జర్వేషన్ హోంకు తరలింపు

లగ్జరీ కారు అత్యంత వేగంగా నడిపి పుణెలో ఇద్దరిని బలిగొన్న బాలుడికి బెయిల్ ఇవ్వడంపై పోలీసులు రివ్యూ పిటిషన్ వేశారు. పిటిషన్ పరిశీలించిన జువైనల్ జస్టిస్ బెయిల్...

స్టాక్ మార్కెట్ల దూకుడు : సెన్సెక్స్ నిఫ్టీ సరికొత్త రికార్డు

స్టాక్ మార్కెట్ల దూకుడు : సెన్సెక్స్ నిఫ్టీ సరికొత్త రికార్డు

స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి.సెన్సెక్స్ 1196 పాయింట్లు పెరిగి 75418 వద్ద...

బెంగళూరు రేవ్ పార్టీ : తెలుగు నటికి పాజిటివ్

బెంగళూరు రేవ్ పార్టీ : తెలుగు నటికి పాజిటివ్

బెంగళూరు రేవ్ పార్టీలో పొల్గొన్న వారి నుంచి పోలీసులు బ్లడ్ శాంపిల్స్ తీయించారు. మొత్తం ఈ పార్టీలో 200 మంది పొల్గొన్నారు. వీరిలో 103 మంది డ్రగ్స్...

బెంగళూరుకు బాంబు బెదిరింపులు

బెంగళూరుకు బాంబు బెదిరింపులు

బెంగళూరుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నగరంలో ప్రముఖ హోటల్ ఒట్టేరాతో సహా పలు భవనాల్లో బాంబు పెట్టామంటూ మెయిల్స్ వచ్చాయి. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు....

సింహాచలం అప్పన్నకు చందన సమర్పణ

సింహాచలం అప్పన్నకు చందన సమర్పణ

వైశాఖ పౌర్ణమి పురస్కరించుకుని సింహాచలం అప్పన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారికి రెండో చందన సమర్పణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామునే స్వామి వారిని సుప్రభాత సేవతో...

కేంద్రానికి ఆర్బీఐ 2.11 లక్షల కోట్ల డివిడెండ్

కేంద్రానికి ఆర్బీఐ 2.11 లక్షల కోట్ల డివిడెండ్

కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్ అందించింది. 2023-24 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ కేంద్రానికి 2 లక్షల 11 వేల కోట్ల డివిడెండ్ ఇవ్వాలని...

తోటి విద్యార్థినిపై అత్యాచారం : వీడియో చిత్రీకరించిన మరో నలుగురు

తోటి విద్యార్థినిపై అత్యాచారం : వీడియో చిత్రీకరించిన మరో నలుగురు

ఏలూరు జిల్లా మండవల్లిలో అరాచకం చోటు చేసుకుంది. పదో తరగతి మార్కుల లిస్ట్ తీసుకునేందుకు బడికి వచ్చిన బాలికపై, తోటి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఒకడు...

విమానంలో భారీ కుదుపులు : ఒకరు మృతి : 20 మందికి గాయాలు

విమానంలో భారీ కుదుపులు : ఒకరు మృతి : 20 మందికి గాయాలు

విమాన ప్రయాణంలో చాలా అరుదుగా కుదుపులు వస్తుంటాయి. వాతావరణం అనుకూలించక పెనుగాలులు వీచిన సమయంలో విమానాలకు కుదుపులు ఎదురవుతుంటాయి. తాజాగా సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో కుదుపులకు ఓ...

ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసు విచారణకు బిభవ్‌ను ముంబై తరలించిన పోలీసులు

ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసు విచారణకు బిభవ్‌ను ముంబై తరలించిన పోలీసులు

ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో విచారణ నిమిత్తం సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు ముంబై తరలించారు. బిభవ్ కుమార్ ఉపయోగించిన...

టెహ్రాన్‌లో ముగిసిన రైసీ అంత్యక్రియలు

టెహ్రాన్‌లో ముగిసిన రైసీ అంత్యక్రియలు

హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు టెహ్రాన్‌లో ముగిశాయి. వేలాది మంది రైసీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రైసీ మృతదేహంపై జాతీయ జెండా కప్పి...

ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

ఉగ్రవాదులతో లింకులున్నాయనే అనుమానంతో అనంతపురంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం ఆత్మకూర్ బజారుకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్...

ప్రజ్వల్ లొంగిపో : కుమారస్వామి పిలుపు

ప్రజ్వల్ లొంగిపో : కుమారస్వామి పిలుపు

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, వెంటనే లొంగిపోవాలంటూ, మాజీ సీఎం కుమారస్వామి హితవు చెప్పారు. అశ్లీల వీడియోలు సమాజం తలదించుకునేలా...

రామకృష్ణ మిషన్ ఆశ్రమంపై దాడి

రామకృష్ణ మిషన్ ఆశ్రమంపై దాడి

పశ్చిమబెంగాల్ జల్పాయిగుడిలో కొందరు దుండగులు అరాచకానికి పాల్పడ్డారు. జల్పాయిగుడిలోని రామకృష్ణ మిషన్‌పై దాడికి తెగబడ్డారు. ఆయుధాలతో కొందరు దుండగులు సాదువులు, ఉద్యోగులపై తొపాకులు ఎక్కుపెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు....

చెప్పుల వ్యాపారుల కార్యాలయాల్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు

చెప్పుల వ్యాపారుల కార్యాలయాల్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు

చెప్పుల వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటపడ్డ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో...

ఎన్నికల హింసపై డీజీపీ గుప్తాకు సిట్ నివేదిక

ఎన్నికల హింసపై డీజీపీ గుప్తాకు సిట్ నివేదిక

ఎన్నికల హింసపై డీజీపీ గుప్తాకు సిట్ నివేదిక ఏపీలో ఎన్నికలకు ముందు, తరవాత జరిగిన హింసపై విచారణ జరిపిన సిట్ తన నివేదికను డీజీపీ హరీశ్‌కుమార్‌గుప్తాకు అందించింది....

కజికిస్థాన్‌లో భారతీయ విద్యార్థులపై దాడులు

కజికిస్థాన్‌లో భారతీయ విద్యార్థులపై దాడులు

కజికిస్థాన్‌లో భారత విద్యార్థులపై గత వారం రోజులుగా జరుగుతోన్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. కజికిస్థాన్‌లోని స్థానిక విద్యార్థులు, భారతీయ విద్యార్థులపై దాడులకు తెగబడుతున్నారు. భారత్ నుంచి 15...

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు జూన్ 3 వరకు జుడీషియల్ కస్టడీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు జూన్ 3 వరకు జుడీషియల్ కస్టడీ

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూన్ మూడు వరకు పొడిగించింది. కవిత రిమాండ్ నేటితో ముగియనుండగా ఈడీ...

ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ శరీరంపై గాయాలు

ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ శరీరంపై గాయాలు

ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ దాడి తరవాత జరిపించిన వైద్య పరీక్షలు కీలకంగా మారాయి. దాడి తరవాత నమోదైన...

హెలికాఫ్టర్ కూలిన ఘటనలో ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి

హెలికాఫ్టర్ కూలిన ఘటనలో ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో ఆయన మరణించినట్లు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. ఆదివారంనాడు రైసీ ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్ దట్టమైన అటవీ...

కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్

కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్

ఇరాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్ అడవుల్లో కుప్పకూలింది. అతి కష్టం మీద హెలికాఫ్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించారు....

ప్రశాంతంగా మొదలైన ఐదో విడత సార్వత్రిక ఎన్నికలు

ప్రశాంతంగా మొదలైన ఐదో విడత సార్వత్రిక ఎన్నికలు

దేశంలో ఐదో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఐదో దఫా 49 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలైంది. 695 మంది అభ్యర్థులు ఐదో దశ...

సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కు 5 రోజుల జుడీషియల్ కస్టడీ

సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కు 5 రోజుల జుడీషియల్ కస్టడీ

ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి ఘటన కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కు తీస్ హజారీ కోర్టు ఐదు రోజుల జుడీషియల్ కస్టడీ...

సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌పై మరో కేసు నమోదు

సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌పై మరో కేసు నమోదు

ఆప్ మహిళా ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి ఘటనలో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌పై పోలీసులు ఐపీసీ కింద కేసు నమోదు...

లైంగిక ఆరోపణల కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ

లైంగిక ఆరోపణల కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ

కర్ణాటకలో వందలాది మహిళలపై లైంగిక దౌర్జన్యం కేసు ఎదుర్కొంటోన్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శనివారం ఈ వారెంట్...

ఎయిరిండియా విమానంలో మంటలు : అత్యవసర ల్యాండింగ్

ఎయిరిండియా విమానంలో మంటలు : అత్యవసర ల్యాండింగ్

ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు భారీ ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన ఎయిరిండియా విమానం ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన సిబ్బంది విమానాన్ని...

వాయుగుండం : తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

వాయుగుండం : తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

భారత వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు ఇవాళ అండమాన్ నికోబార్ దీవులను తాకుతాయని ప్రకటించింది. అక్కడ నుంచి మే చివరి నాటికి రుతుపవనాలు...

సింగపూర్‌లో కరోనా కలకలం

సింగపూర్‌లో కరోనా కలకలం

కోవిడ్ 19 సింగపూర్‌లో మరోసారి వెలుగు చూసింది. మే 5 నుంచి 11 మధ్యలో సింగపూర్‌లో 25900 కేసులు నమోదు కావడంతో మాస్కులు తప్పనిసరి చేశారు. కోవిడ్...

పల్నాడు కలెక్టర్‌గా శ్రీకేశ్ బాలాజీ : అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి నియామకం

పల్నాడు కలెక్టర్‌గా శ్రీకేశ్ బాలాజీ : అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి నియామకం

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో శుక్రవారం సస్పెండ్, బదిలీ అయిన ఎస్పీలు, కలెక్టర్ల స్థానంలో కొత్త వారిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. పల్నాడు...

ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి : బిభవ్ అరెస్ట్

ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి : బిభవ్ అరెస్ట్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో తనపై దాడి చేశారంటూ ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజకీయ దుమారం రేగింది. కేజ్రీవాల్ వ్యక్తిగత...

వారిని వదిలిపెట్ట వద్దు :ప్రజ్వల్‌పై లైంగిక ఆరోపణలపై దేవెగౌడ

వారిని వదిలిపెట్ట వద్దు :ప్రజ్వల్‌పై లైంగిక ఆరోపణలపై దేవెగౌడ

జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక ఆరోపణలపై మాజీ ప్రధాని దేవెగౌడ మొదటిసారి స్పందించారు. లైంగిక ఆరోపణల కేసులో ఎవరూ తప్పించుకోవడానికి వీల్లేదన్నారు. ఈ వ్యవహారంలో...

భారత అణు సత్తాకు ఐదు దశాబ్ధాలు

భారత అణు సత్తాకు ఐదు దశాబ్ధాలు

భారత్ అణుసత్తా చాటి 50 ఏళ్లైంది. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా పేరుతో 1974 మే 18న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజస్థాన్‌లోని ఫోఖ్రాన్‌లో అణుపరీక్షలను విజయవంతంగా...

Page 10 of 10 1 9 10

Latest News