జీవనకాల కనిష్ఠానికి రూపాయి పతనం
డాలరుతో రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది. బుధవారం అమెరికా డాలరుకు 84.96 వద్ద ముగిసిన మార్కెట్, ఇవాళ రూపాయి విలువ 85.06కు పడిపోయింది. 2025లో...
డాలరుతో రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది. బుధవారం అమెరికా డాలరుకు 84.96 వద్ద ముగిసిన మార్కెట్, ఇవాళ రూపాయి విలువ 85.06కు పడిపోయింది. 2025లో...
రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణం ఆఫ్ఘనిస్థాన్లో చోటుచేసుకుంది. బుధవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 50 మంది చనిపోయాగా,...
https://www.youtube.com/watch?v=WNIHP2BzMig
జమ్ము కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారంనాడు బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. జమ్ము...
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తోందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాబోయే 48...
అమెరికా ఫెడ్ వడ్డీరేట్లను పెంచబోతోందనే అంచనాలతో దేశీయ స్టాక్ సూచీలు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగానూ సానుకూల సంకేతాలు లేకపోవడంతో స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి....
నియామక పరీక్షల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజన్సీని తొలగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎన్టీఏ కేవలం ప్రవేశ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుందని కేంద్ర...
వాణిజ్య లోటు ఆందోళన కలిగిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం నవంబరు మాసంలో ఎగుమతులు 32 బిలియన్ డాలర్లు ఉండగా, దిగుమతులు మాత్రం 69 బిలియన్ డాలర్లను దాటిపోయింది....
https://www.youtube.com/watch?v=WNIHP2BzMig
అమెరికా అధ్యక్షుడిగా త్వరలో పగ్గాలు చేపట్టబోతోన్న డొనాల్డ్ ట్రంప్ మెడకు మరో ఉచ్చు బిగుస్తోంది. శృంగార తారతో గతంలో ట్రంప్ ఏకాంతంగా గడిపాడని అతనిపై కేసు నమోదైంది....
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది. తీవ్ర...
ఘోరం జరిగింది. జార్జియాలోని ఓ రిసార్టులో 11 మంది భారతీయులు అనుమానాస్పదంగా మృతిచెందారు. స్కై రిసార్ట్ గూడౌరి రెస్టారెంట్ ప్రాంతం హవేలీలో కార్బన్మోనాక్సైడ్ పీల్చడం వల్ల 11...
స్వచ్ఛ అవార్డులను కొల్లగొట్టి ప్రత్యేకతను చాటుకున్న ఇండోర్ మరో ఘనత సాధించబోతోంది. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి యాచకులను నిషేధించారు. అంతేకాదు. యాచకులకు ఎవరైనా...
గబ్బా టెస్టులో ఆటగాళ్లతో వరుణుడు ఆడుకున్నాడు. ఆసీస్ బౌలర్లను, భారత బ్యాటర్లను విసిగించాడు. వర్షం వల్ల ఇవాళ ఆట 33 ఓవర్లకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా...
వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవల ఆయనపై నమోదైన ఫోక్సో కేసు క్వాష్ చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ...
జమిలి ఎన్నికల బిల్లు మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. సోమవారం నాడే జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల రేపటికి...
https://www.youtube.com/watch?v=WNIHP2BzMig
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సోమవారం సాయంత్రానికి అల్పపీడనంగా, మంగళవారంనాటికి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఏపీ,...
ఐపీఓల హవా కొనసాగుతోంది. 2024లో పబ్లిక్ ఇష్యూల ద్వారా 89 కంపెనీలు లక్షన్నరకోట్ల పెట్టుబడులు సమీకరించాయి. 2025లో 92 కంపెనీలు లక్షన్నర కోట్లకుపైగా పెట్టబడులు సమీకరించనున్నాయని తెలుస్తోంది....
తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. రక్తపోటు సంబంధిత అనారోగ్యంతో అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో చికిత్స పొందుతూ గత రాత్రి...
దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం స్పష్టంగా కనిపిస్తోంది. డిజిటల్ భారత్ కల సాకరమైంది. గత జనవరి నుంచి నవంబరు వరకు 15547 కోట్ల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్...
ఛత్తీస్గఢ్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనకు ముందు జరిగిన పేలుడు ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లలో నెల రోజుల్లోనే 43...
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని పరిమళ మృత్యువాతపడ్డారు. శనివారం ఆమె చదువుకుంటోన్న యూనివర్శిటీ నుంచి ఇంటికి వచ్చే సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....
https://www.youtube.com/watch?v=wuuOkJN8vFM
జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. దేశంలో జమిలి ఎన్నికలు వచ్చినా, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం షెడ్యూల్ ప్రకారం 2029లోనే జరుగుతాయని ఆయన చెప్పారు. 2027లో...
దేశ వ్యాప్తంగా చర్చకుదారితీసిన బెంగళూరు సాప్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో పోలీసులు చర్యలు ప్రారంభించారు. బాధితుడు రాసిన సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు కేసు...
https://www.youtube.com/watch?v=aggB9HZItzg
ఆధార్ ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువు రేపటితో ముగియనుండగా ఉదయ్ కీలక నిర్ణయం తీసుకుంది. మరో ఆరు నెలలపాటు ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని ఉదయ్...
పంజాబ్ రైతులు చేపట్టిన ఢిల్లీ ఛలో మార్చ్ ఉద్రిక్తంగా మారింది. డిసెంబరు 6న ఢిల్లీలో ఆందోళన చేపట్టేందుకు పంజాబ్ రైతులు ర్యాలీగా బయలుదేరారు. వారిని హర్యానా పోలీసులు...
బీజేపీ అగ్రనేత అద్వానీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. 97 సంవత్సరాల అద్వానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. రెండు రోజుల కిందటే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని అపోలో...
https://www.youtube.com/watch?v=WNIHP2BzMig
భారత్కు స్విట్జర్లాండ్ ఊహించని షాకిచ్చింది. భారత్కు గతంలో ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను రద్దు చేసింది. అత్యంత సానుకూల దేశాల హోదా పొందిన దేశాల మధ్య...
నటుడు అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. సంధ్య థియోటర్లో జరిగిన తొక్కసలాటలో మహిళ చనిపోవడంపై నమోదైన కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు శనివారం...
నటుడు అల్లు అర్జున్కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పుష్ప 2 సినిమా చూసేందుకు హైదరాబాద్లోని సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో...
భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ కేసులో బెంగళూరు పోలీసులు చర్యలు ప్రారంభించారు. అతుల్ భార్య, ఆమె కుటుంబసభ్యులకు మారతహళ్లి పోలీసులు...
నటుడు అల్లు అర్జున్ను హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ఫ 2 సినిమా చూసేందుకు సంధ్య థియేటర్కు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో...
https://www.youtube.com/watch?v=WNIHP2BzMig
తమిళనాడులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు సజీవదహనం అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. తమిళనాడు దిండుక్కల్లోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో ఘోరం...
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రఅల్పపీడనం తీరం దాటింది. అయితే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో తమిళనాడు, ఏపీలో భారీ...
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా భారతీయుడు దొమ్మరాజు గుకేష్ సంచలనం సృష్టించాడు. అతి చిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్గా గుకేష్ రికార్డు నెలకొల్పాడు. సింగపూర్ వేదికగా...
ఉద్యోగుల భవిష్య నిధిని ఏటీఎంల ద్వారా తీసుకునే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని ఈపీఎఫ్ఓ తెలిపింది. వచ్చే ఏడాది నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఆన్లైన్, ఆఫ్లైన్...
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. నారాయణపూర్ జిల్లా బస్తర్ పరిధిలోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా దళాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది...
https://www.youtube.com/watch?v=WNIHP2BzMig
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి పంపారు. వైసీపీ అధికారం కోల్పోవడానికి పార్టీ అధినేత తీసుకున్న...
నటుడు మోహన్బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. మంచు మనోజ్, మోహన్బాబుల మధ్య జరిగిన వివాదంలో జల్పల్లి నివాసం వద్దకు మంగళవారంనాడు విలేకరులు పెద్దఎత్తున చేరుకున్న సంగతి తెలిసిందే....
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. అది క్రమంగా బలపడి తీరందాటే సమయానికి వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో...
https://www.youtube.com/watch?v=mcvLKldPM08
ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మంత్రి పేషీలో నెంబరుకు ఫోన్ చేసిన ఆగంతకుడు పవన్ కళ్యాణ్ను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. వెంటనే...
రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే,సమాజ్వాదీ, జనతాదళ్, ఆప్ ఎంపీలు 50 మంది సంతకాలు చేసి, రాజ్యసభ...
https://www.youtube.com/watch?v=h42AHtvqqyE
నటుడు మోహన్బాబు, తన కుమారుడు మంచు మనోజ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు...
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్దాప్యంతో కూడిన అనారోగ్యంతో బాధపడుతోన్న కృష్ణ, బెంగళూరులోని సదాశివనగర్లోని...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది గురువారం తమిళనాడు, శ్రీలంక వద్ద తీరం దాటే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో...
https://www.youtube.com/watch?v=lglojaQlUVU
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి విజయం సాధించారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాకినాడలోని...
రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్యకు అవకాశం దక్కింది. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కృష్ణయ్య, ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర...
ఈ శతాబ్దం టెక్, డేటాలదేనని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహించిన ది రైజింగ్ రాజస్థాన్ పెట్టుబడుల సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. పదేళ్లలో...
https://www.youtube.com/watch?v=nvwPW1gqkkw
ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్పై బంగ్లాదేశ్లో మరో కేసు నమోదైంది. మైనారిటీ హిందువులపై దాడులను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణదాస్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు....
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికితోడు ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో బుధ,గురువారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ...
దారుణం జరిగింది. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రేమించలేదని ఓ బాలికపై ఓ బాలుడు పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో బాలిక చనిపోయింది. మంటలు అంటుకోవడంతో బాలుడు...
https://www.youtube.com/watch?v=wa0gbbcQkls
తన కుటుంబంలో గొడవలు జరిగాయని, తనయుడు మంచు మనోజ్ తనపై కేసు పెట్టాడంటూ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని నటుడు మోహన్బాబు స్పష్టం చేశారు. మంచు...
నటుడు మంచు మోహన్బాబు కుటుంబంలో ఆస్తుల పంపకం గొడవలు రచ్చకెక్కాయి. తనపై మోహన్బాబు దాడి చేశాడంటూ తనయుడు మంచు మనోజ్ హైదరాబాద్లోని పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు...
సిరియా అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పదేళ్లుగా సాగుతోన్న పోరాటంలో రెబల్స్ పైచేయి సాధించారు. డమాస్కస్లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా రెబల్స్...
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మూడు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో బుధవారం, గురువారం నాడు...
దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని విశ్వహిందూ పరిషత్ అఖిల భారత సంఘటన ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే, అఖిల భారత ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు ముఖ్యమంత్రిని కోరారు....
బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాజధాని ఢాకాలోని ఇస్కాన్ దేవాలయాన్ని మతోన్మాద మూకలు ధ్వంసం చేశాయి. మైనార్టీ హిందువులు, దేవాలయాలు లక్ష్యంగా మతోన్మాదశక్తులు...
https://www.youtube.com/watch?v=iwdb_-B3Avk
కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్లో దారుణం జరిగింది.భారత్కు చెందిన విద్యార్దిని కెనడాకు చెందిన మరో విద్యార్ధి పలుమార్లు పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనలో భారత విద్యార్థి...
ఉత్తప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహించే కుంభమేళాకు ఏపీ ప్రజలను యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఆహ్వానించారు. తెలుగు ప్రజలను ఆహ్వానించడానికి ఆయన విజయవాడ వచ్చారు. ఉప...
రేషన్ బియ్యం అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. కాకినాడ రేవు కేంద్రంగా ఆఫ్రికా దేశాలకు అక్రమంగా బియ్యం ఎగుమతుల గుట్టు విప్పేందుకు ప్రభుత్వం సిఐడి ఐజి...
మానసిక ఒత్తిడిని జయించడానికి ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప ఆయుధం ధ్యానం. శతాబ్దాలుగా ధాన్యం ప్రాధాన్యతను భారత్ ప్రపంచానికి చాటిచెబుతూనే ఉంది. ఇందులో భాగంగా అనేక దేశాల్లో...
నైరుతి బంగాళాఖాతంలో 8వ తేదీ నాటికి మరో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబరు 12, 13వ తేదీ నాటికి అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని...
భారత సరిహద్దుల వెంట బంగ్లాదేశ్ సైన్యం బేరక్తర్ టీబీ 2 డ్రోన్లను మోహరించింది. ఈ నిఘా డ్రోన్లు దాడులు కూడా చేయగలవు. 25 వేల అడుగుల ఎత్తు...
రాజ్యసభలో నోట్ల కట్ట కలకలం రేపింది. గురువారం రాజ్యసభ ముగిసిన తరవాత భద్రతా అధికారులు తనిఖీలు చేశారు. ఆ క్రమంలో 500, 100 నోట్ల కట్ట ఒకటి...
మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటోన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్టి కళ్యాణ మహోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. డిసెంబర్...
https://www.youtube.com/watch?v=u49aLlUhrng
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇటీవల కర్నూలు...
గత వారం ఉత్తరప్రదేశ్లోని సంభల్లో అల్లరి మూకలు జరిపిన దాడిని, బంగ్లాదేశ్ అల్లర్లతో పోలుస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో మైనారిటీ...
https://www.youtube.com/watch?v=PJXXLLw0PBI
పాలస్తీనాపై భారత్ వైఖరిలో మార్పు లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. ఉగ్రవాదాన్ని భారత్ సమర్థించదని, ఉగ్ర సమస్యను భారత్ చవిచూసిందన్నారు.రెండు దేశాల్లో...
బంగ్లాదేశ్ జైళ్ల నుంచి పరారైన ఖైదీల్లో 700 మంది ఆచూకీ నేటికీ లభించలేదని జైళ్ల శాఖ చీఫ్ సయాద్ మహమ్మద్ మోతేర్ హుసేన్ ప్రకటించారు. విద్యార్థి ఉద్యమాల...
అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఓ యువతి అరాచకానికి తెరలేపింది. పుష్ఫ 2 సినిమాలోని ఐటమ్ సాంగ్కు డాన్సులు చేసి ఇన్స్టాలో పోస్ట్ చేసింది. వీడియో వైరల్...
కాకినాడ పోర్టును బలవంతంగా తన వద్ద నుంచి రాయించుకున్నారంటూ కర్నాటి వెంకటేశ్వరరావు సీఐడికి ఇచ్చిన ఫిర్యాదుతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు....
https://www.youtube.com/watch?v=W3WvRHqMMbg
రాయచోటిలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్ధుల మధ్య గొడవను రాజీ చేసే ప్రయత్నంలో ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. రాయచోటిలోని ఉర్దూ పాఠశాలలో...
క్రిప్టో కరెన్సీలో రారాజుగా చలామణి అవుతోన్న బిట్ కాయిన్ మరో మైలురాయిని దాటింది. మొదటి సారి ఒక్క బిట్ కాయిన్ విలువ లక్ష అమెరికా డాలర్లను దాటింది....
పీఎస్ఎల్వీ సీ 59 ప్రయోగం వాయిదా పడింది. శ్రీహరికోట నుంచి ఇవాళ సాయంత్రం 4 గంటల 6 నిమిషాలకు పీఎస్ఎల్వీ సీ 59 రాకెట్ ప్రయోగానికి 25...
https://www.youtube.com/watch?v=pIfxKiNEzqQ
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఉదయాన్నే ఓ కుటుంబంలోని ముగ్గురిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఢిల్లీలోని నెబ్సరాయి ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుంది....
https://www.youtube.com/watch?v=WNIHP2BzMig
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం ఉదయం ముంబైలోని విధాన భవన్లో జరిగిన...
అకాలీదళ్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్పై దాడి జరిగింది. పంజాబ్లోని ప్రఖ్యాత స్వర్ణ దేవాలయం ముందు సుఖ్ బీర్ సింగ్ బాదల్ సేవాదార్గా...
తిరుమల శ్రీవారి భక్తులకు ఇక నుంచి అడిగినన్ని లడ్డూలు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ప్రతి రోజూ తిరుమలలో 3.5 లక్షల లడ్డూలు అవసరం ఉంటుంది. మరో 5...
తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 7 గంటల 28 నిమిషాలకు భూకంపం వచ్చినట్లు హైదరాబాద్లోని ఎన్జీఆర్ఐ ప్రకటించింది. తెలంగాణలోని ములుగులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు....
అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ భారీ లాభాలను ఆర్జించాయి. రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీలు రాణించాయి. సెన్సెక్స్ ప్రారంభం నుంచి...
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గిరిజనులకు ప్రత్యేకంగా ఓ పథకం తీసుకురావాలని క్యాబినెట్ నిర్ణయించింది. గడచిన నాలుగేళ్లలో మంజూరు...
ఉపాధి హామీ పథకం కింద ఏటా కొత్తగా 60 లక్షల జాబ్ కార్డులు జారీ చేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లోక్సభలో ఒక ప్రశ్నకు...
పార్లమెంటు సాక్షిగా ఇండీ కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం నుంచి అదానీపై అమెరికాలో నమోదైన కేసులపై జేపీసీ వేయాలంటూ ప్రతిపక్షాలు ఉభయసభలను స్తంభింపజేస్తున్నాయి....
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.