K Venkateswara Rao

K Venkateswara Rao

నటుడు మోహన్‌బాబు దాడి : మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు

నటుడు మోహన్‌బాబు దాడి : మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు

నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో ఆస్తుల పంపకం గొడవలు రచ్చకెక్కాయి. తనపై మోహన్‌బాబు దాడి చేశాడంటూ తనయుడు మంచు మనోజ్ హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు...

సిరియాలో అంతర్యుద్ధం తీవ్రం : దేశం వదలి పారిపోయిన అధ్యక్షుడు

సిరియాలో అంతర్యుద్ధం తీవ్రం : దేశం వదలి పారిపోయిన అధ్యక్షుడు

సిరియా అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పదేళ్లుగా సాగుతోన్న పోరాటంలో రెబల్స్ పైచేయి సాధించారు. డమాస్కస్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా రెబల్స్...

బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు : ఏపీలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు : ఏపీలో భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మూడు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో బుధవారం, గురువారం నాడు...

దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించండి : చంద్రబాబును కోరిన వీహెచ్‌పి నేతలు

దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించండి : చంద్రబాబును కోరిన వీహెచ్‌పి నేతలు

దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని విశ్వహిందూ పరిషత్ అఖిల భారత సంఘటన ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే, అఖిల భారత ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు ముఖ్యమంత్రిని కోరారు....

బంగ్లాదేశ్‌లో మరో ఇస్కాన్ దేవాలయంపై దాడి

బంగ్లాదేశ్‌లో మరో ఇస్కాన్ దేవాలయంపై దాడి

బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాజధాని ఢాకాలోని ఇస్కాన్ దేవాలయాన్ని మతోన్మాద మూకలు ధ్వంసం చేశాయి. మైనార్టీ హిందువులు, దేవాలయాలు లక్ష్యంగా మతోన్మాదశక్తులు...

కెనడాలో భారత విద్యార్థి దారుణ హత్య

కెనడాలో భారత విద్యార్థి దారుణ హత్య

కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో దారుణం జరిగింది.భారత్‌కు చెందిన విద్యార్దిని కెనడాకు చెందిన మరో విద్యార్ధి పలుమార్లు పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనలో భారత విద్యార్థి...

ప్రయాగ్‌రాజ్ కుంభ మేళా కు స్వాగతం : యూపీ ఉప ముఖ్యమంత్రి

ప్రయాగ్‌రాజ్ కుంభ మేళా కు స్వాగతం : యూపీ ఉప ముఖ్యమంత్రి

ఉత్తప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించే కుంభమేళాకు ఏపీ ప్రజలను యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఆహ్వానించారు. తెలుగు ప్రజలను ఆహ్వానించడానికి ఆయన విజయవాడ వచ్చారు. ఉప...

రేషన్ అక్రమాలపై సిట్

రేషన్ అక్రమాలపై సిట్

రేషన్ బియ్యం అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. కాకినాడ రేవు కేంద్రంగా ఆఫ్రికా దేశాలకు అక్రమంగా బియ్యం ఎగుమతుల గుట్టు విప్పేందుకు ప్రభుత్వం సిఐడి ఐజి...

ఐరాస : ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబరు 21

ఐరాస : ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబరు 21

మానసిక ఒత్తిడిని జయించడానికి ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప ఆయుధం ధ్యానం. శతాబ్దాలుగా ధాన్యం ప్రాధాన్యతను భారత్ ప్రపంచానికి చాటిచెబుతూనే ఉంది. ఇందులో భాగంగా అనేక దేశాల్లో...

మరో అల్పపీడనం : ఏపీలో మోస్తరు వర్షాలు

మరో అల్పపీడనం : ఏపీలో మోస్తరు వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో 8వ తేదీ నాటికి మరో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబరు 12, 13వ తేదీ నాటికి అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని...

భారత సరిహద్దుల వెంట నిఘా డ్రోన్లు మోహరించిన బంగ్లాదేశ్

భారత సరిహద్దుల వెంట నిఘా డ్రోన్లు మోహరించిన బంగ్లాదేశ్

భారత సరిహద్దుల వెంట బంగ్లాదేశ్ సైన్యం బేరక్తర్ టీబీ 2 డ్రోన్లను మోహరించింది. ఈ నిఘా డ్రోన్లు దాడులు కూడా చేయగలవు. 25 వేల అడుగుల ఎత్తు...

రాజ్యసభ లోపల కరెన్సీ కట్ట కలకలం

రాజ్యసభ లోపల కరెన్సీ కట్ట కలకలం

రాజ్యసభలో నోట్ల కట్ట కలకలం రేపింది. గురువారం రాజ్యసభ ముగిసిన తరవాత భద్రతా అధికారులు తనిఖీలు చేశారు. ఆ క్రమంలో 500, 100 నోట్ల కట్ట ఒకటి...

మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్య షష్టి కళ్యాణ మహోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్య షష్టి కళ్యాణ మహోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటోన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్టి కళ్యాణ మహోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. డిసెంబర్...

కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలకు అనుమతులివ్వలేదు : కేంద్ర మంత్రి

కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలకు అనుమతులివ్వలేదు : కేంద్ర మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌లో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇటీవల కర్నూలు...

సంభల్…బంగ్లాదేశ్ అల్లర్ల డీఎన్‌ఏ ఒక్కటే : యూపీ సీఎం ఆదిత్యనాథ్ ధాస్

సంభల్…బంగ్లాదేశ్ అల్లర్ల డీఎన్‌ఏ ఒక్కటే : యూపీ సీఎం ఆదిత్యనాథ్ ధాస్

గత వారం ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో అల్లరి మూకలు జరిపిన దాడిని, బంగ్లాదేశ్ అల్లర్లతో పోలుస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీ...

పాలస్తీనాపై భారత్ వైఖరి అదే : జైశంకర్

పాలస్తీనాపై భారత్ వైఖరి అదే : జైశంకర్

పాలస్తీనాపై భారత్ వైఖరిలో మార్పు లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. ఉగ్రవాదాన్ని భారత్ సమర్థించదని, ఉగ్ర సమస్యను భారత్ చవిచూసిందన్నారు.రెండు దేశాల్లో...

బంగ్లాదేశ్ అల్లకల్లోలం : కొనసాగుతోన్న అల్లర్లు

బంగ్లాదేశ్ జైళ్ల నుంచి 700 మంది ఉగ్రవాదులు ఖైదీలు పరార్

బంగ్లాదేశ్ జైళ్ల నుంచి పరారైన ఖైదీల్లో 700 మంది ఆచూకీ నేటికీ లభించలేదని జైళ్ల శాఖ చీఫ్ సయాద్ మహమ్మద్ మోతేర్ హుసేన్ ప్రకటించారు. విద్యార్థి ఉద్యమాల...

అలిపిరిలో ఐటమ్ సాంగ్‌కు యువతి స్టెప్పులు : సోషల్ మీడియాలో వీడియో వైరల్

అలిపిరిలో ఐటమ్ సాంగ్‌కు యువతి స్టెప్పులు : సోషల్ మీడియాలో వీడియో వైరల్

అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఓ యువతి అరాచకానికి తెరలేపింది. పుష్ఫ 2 సినిమాలోని ఐటమ్ సాంగ్‌కు డాన్సులు చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వీడియో వైరల్...

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి లుక్ అవుట్ నోటీసులు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి లుక్ అవుట్ నోటీసులు

కాకినాడ పోర్టును బలవంతంగా తన వద్ద నుంచి రాయించుకున్నారంటూ కర్నాటి వెంకటేశ్వరరావు సీఐడికి ఇచ్చిన ఫిర్యాదుతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు....

విద్యార్ధుల మధ్య గొడవ : ఉపాధ్యాయుడు అనుమానాస్పద మృతి

విద్యార్ధుల మధ్య గొడవ : ఉపాధ్యాయుడు అనుమానాస్పద మృతి

రాయచోటిలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్ధుల మధ్య గొడవను రాజీ చేసే ప్రయత్నంలో ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. రాయచోటిలోని ఉర్దూ పాఠశాలలో...

తొలిసారి లక్ష డాలర్లను దాటిన బిట్ కాయిన్

తొలిసారి లక్ష డాలర్లను దాటిన బిట్ కాయిన్

క్రిప్టో కరెన్సీలో రారాజుగా చలామణి అవుతోన్న బిట్ కాయిన్ మరో మైలురాయిని దాటింది. మొదటి సారి ఒక్క బిట్ కాయిన్ విలువ లక్ష అమెరికా డాలర్లను దాటింది....

వివాహ వార్షికోత్సవం నాడే దంపతుల దారుణ హత్య

వివాహ వార్షికోత్సవం నాడే దంపతుల దారుణ హత్య

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఉదయాన్నే ఓ కుటుంబంలోని ముగ్గురిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఢిల్లీలోని నెబ్‌సరాయి ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుంది....

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్‌ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం ఉదయం ముంబైలోని విధాన భవన్‌లో జరిగిన...

స్వర్ణ దేవాలయంలో కాల్పులు : సుఖ్ బీర్ సింగ్‌ బాదల్ లక్ష్యంగా దాడి

స్వర్ణ దేవాలయంలో కాల్పులు : సుఖ్ బీర్ సింగ్‌ బాదల్ లక్ష్యంగా దాడి

అకాలీదళ్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్‌పై దాడి జరిగింది. పంజాబ్‌లోని ప్రఖ్యాత స్వర్ణ దేవాలయం ముందు సుఖ్ బీర్ సింగ్ బాదల్ సేవాదార్‌గా...

తిరుమల శ్రీవారి భక్తులకు ఇక నుంచి అడిగినన్ని లడ్డూలు

తిరుమల శ్రీవారి భక్తులకు ఇక నుంచి అడిగినన్ని లడ్డూలు

తిరుమల శ్రీవారి భక్తులకు ఇక నుంచి అడిగినన్ని లడ్డూలు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ప్రతి రోజూ తిరుమలలో 3.5 లక్షల లడ్డూలు అవసరం ఉంటుంది. మరో 5...

తెలుగు రాష్ట్రాల్లో భూకంపం : జనం పరుగులు

తెలుగు రాష్ట్రాల్లో భూకంపం : జనం పరుగులు

తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 7 గంటల 28 నిమిషాలకు భూకంపం వచ్చినట్లు హైదరాబాద్‌లోని ఎన్జీఆర్ఐ ప్రకటించింది. తెలంగాణలోని ములుగులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు....

పుంజుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు : భారీ లాభాల్లో స్టాక్స్

వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన స్టాక్ సూచీలు

అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ భారీ లాభాలను ఆర్జించాయి. రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీలు రాణించాయి. సెన్సెక్స్ ప్రారంభం నుంచి...

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గిరిజనులకు ప్రత్యేకంగా ఓ పథకం తీసుకురావాలని క్యాబినెట్ నిర్ణయించింది. గడచిన నాలుగేళ్లలో మంజూరు...

పార్లమెంటు సాక్షిగా ఇండీ కూటమిలో బయటపడ్డ విభేదాలు

పార్లమెంటు సాక్షిగా ఇండీ కూటమిలో బయటపడ్డ విభేదాలు

పార్లమెంటు సాక్షిగా ఇండీ కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం నుంచి అదానీపై అమెరికాలో నమోదైన కేసులపై జేపీసీ వేయాలంటూ ప్రతిపక్షాలు ఉభయసభలను స్తంభింపజేస్తున్నాయి....

మొబైల్ మాల్వేర్ దాడుల్లో భారత్ నెంబర్ వన్

మొబైల్ మాల్వేర్ దాడుల్లో భారత్ నెంబర్ వన్

మనదేశంలో మొబైల్ మాల్వేర్ మోసాలు ఏటా పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని తాజా నివేదిక ఒకటి బలపరుస్తోంది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న అమెరికా రెండో స్థానంలోకి వెళ్లగా...

భారత టీవీ ఛానళ్లను నిషేధించండి : బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులో పిటిషన్

భారత టీవీ ఛానళ్లను నిషేధించండి : బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులో పిటిషన్

ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయంటూ భారత టీవీ ఛానళ్లను నిషేధించాలంటూ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి బంగ్లాదేశ్ మీడియాలో పలు...

బందీలను వదిలేయండి లేదంటే మీ అంతు చూస్తా : హమాస్ ఉగ్రవాదులకు ట్రంప్ హెచ్చరిక

బందీలను వదిలేయండి లేదంటే మీ అంతు చూస్తా : హమాస్ ఉగ్రవాదులకు ట్రంప్ హెచ్చరిక

తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే నాటికి బందీలకు విముక్తి కల్పించాలని లేదంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని డొనాల్డ్ ట్రంప్ హమాస్ ఉగ్రమూకలను హెచ్చరించారు. తాను జనవరి...

ఈవీఎంలను హ్యాక్ చేయగలనంటూ ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు

ఈవీఎంలను హ్యాక్ చేయగలనంటూ ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు

ఈవీఎంలను హ్యాక్ చేయగలనంటూ మహారాష్ట్ర ఎన్నికలకు ముందు ప్రచారం నిర్వహించిన వ్యక్తిపై కేసు నమోదైంది. మహారాష్ట్ర సీఈఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు సయ్యద్ షుజా...

పీఎఫ్ సెటిల్మెంట్ రోజు వరకు వడ్డీ చెల్లింపు

పీఎఫ్ సెటిల్మెంట్ రోజు వరకు వడ్డీ చెల్లింపు

ఉద్యోగులు భవిష్య నిధి సెటిల్మెంటు చివరి తేదీ వరకు వడ్డీ చెల్లించాలని సీబీటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రతి నెలా 24 తేదీ వరకే లెక్కిస్తున్నారు....

ఖలిస్థాన్ ఉగ్రవాది అర్ష్ దల్లాకు బెయిల్

ఖలిస్థాన్ ఉగ్రవాది అర్ష్ దల్లాకు బెయిల్

ఖలిస్థాన్ ఉగ్రవాదికి కెనడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల ఒంటారియో ప్రావిన్స్ మిల్టన్ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనతో సంబంధం ఉందనే ఆరోపణలపై అర్ష్ దల్లాను...

బంగ్లాదేశ్‌లో మరో హిందూ పూజారి శ్యామ్‌దాస్ ప్రభు అరెస్ట్

బంగ్లాదేశ్‌లో మరో హిందూ పూజారి శ్యామ్‌దాస్ ప్రభు అరెస్ట్

బంగ్లాదేశ్‌లో మరో అరాచకం చోటు చేసుకుంది. హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మైనార్టీ హిందువులపై దాడులను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్‌ను పోలీసులు...

తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్ : ఏడుగురు మావోయిస్టులు హతం

తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్ : ఏడుగురు మావోయిస్టులు హతం

భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. తెలంగాణలోని ఏటూరునాగారం చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహేండ్స్ దళాలు, మావోయిస్టులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారని తెలుస్తోంది. అయితే ఇంత...

తీరం దాటిన తుఫాను : ఏపీకి వరద ముప్పు

తీరం దాటిన తుఫాను : ఏపీకి వరద ముప్పు

ఫెయింజల్ తుఫాను తీరం దాటింది. ఏపీకి తుఫాను ముప్పు తప్పింది.తుఫాను ప్రభావంతో కురుస్తోన్న అతిభారీ వర్షాలకు నాలుగు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు....

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన ఆరెస్సెస్

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన ఆరెస్సెస్

బంగ్లాదేశ్‌లో మైనార్టీ హిందువులపై ఇటీవల పెరిగిపోతోన్న దాడులను ఆరెస్సెస్ ఖండించింది. యూనస్ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనార్టీ హిందువులపై దాడులను నియంత్రించడంలో విఫలమైందని ఆ సంస్థ ధ్వజమెత్తింది....

సవతికూతురిపై లైంగిక దాడి కేసులో ఏఎం అష్రఫ్‌కు 141 సంవత్సరాలు జైలు శిక్ష

సవతికూతురిపై లైంగిక దాడి కేసులో ఏఎం అష్రఫ్‌కు 141 సంవత్సరాలు జైలు శిక్ష

సవతి కూతురిపై వరుస లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై నమోదైన కేసులో కేరళలోని మలప్పురం మంజేరి ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పు వెలువరించారు. సవతికూతురుపై...

తుఫాను ప్రభావం : చెన్నై విమానాశ్రయం మూసివేత..తిరుమలలో భారీ వర్షాలు

తుఫాను ప్రభావం : చెన్నై విమానాశ్రయం మూసివేత..తిరుమలలో భారీ వర్షాలు

ఫెంగస్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. రన్ వేపై 2 అడుగుల మేర వరద చేరడంతో మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు....

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు : రేపు ప్రపంచ వ్యాప్త నిరసనలకు ఇస్కాన్ పిలుపు

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు : రేపు ప్రపంచ వ్యాప్త నిరసనలకు ఇస్కాన్ పిలుపు

హిందువులపై దాడుల ఘటనలు పెరిగిపోవడంపై ఇస్కాన్ ప్రపంచ వ్యాప్త నిరసనలకు పిలుపు నిచ్చింది. బంగ్లాదేశ్‌లో దేవాలయాల ధ్వంసం, హిందువులపై తరచూ జరుగుతూన్న దాడులను ఖండిస్తూ.. నిరసన తెలిపిన...

రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయిన జీడీపీ

రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయిన జీడీపీ

భారత జీడీపీ వృద్ధి రేటు మందగించింది. రెండో త్రైమాసికంలో భారత వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. తాజాగా విడుదల చేసిన నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండో...

నాటో పరిధిలోకి తీసుకువస్తే యుద్ధం ముగిస్తాం : జెలెన్‌స్కీ

నాటో పరిధిలోకి తీసుకువస్తే యుద్ధం ముగిస్తాం : జెలెన్‌స్కీ

రష్యా ఉక్రెయిన్ యుద్ధం రెండున్నరేళ్లుగా సాగుతున్నా ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఆధీనంలోని భూమిని...

స్టాక్ మార్కెట్లు భారీ పతనం

కుప్పకూలిన స్టాక్ మార్కెట్ సూచీలు

స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఒకే రోజు మదుపర్లు రూ.2 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు చేపట్టకముందే ట్రేడ్ వార్ ప్రారంభం కావడంతో...

ఆ ఉగ్రవాదిని భారత్‌కు రప్పించిన జాతీయ దర్యాప్తు సంస్థ

ఆ ఉగ్రవాదిని భారత్‌కు రప్పించిన జాతీయ దర్యాప్తు సంస్థ

లష్కరే తోయిబాకు చెందిన కడురుగట్టిన ఉగ్రవాది సల్మాన్ రెహ్మాన్ ఖాన్‌ను ఎట్టకేలకు భారత్‌కు రప్పించారు. బెంగళూరు జైళ్లపై బాంబుల దాడికి ఆయుధాలు సమకూర్చిన సల్మాన్ రెహ్మాన్ ఖాన్...

అరిఘాత్ జలాంతర్గామి నుంచి క్షిపణి ప్రయోగం విజయవంతం

అరిఘాత్ జలాంతర్గామి నుంచి క్షిపణి ప్రయోగం విజయవంతం

అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి కే4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష నిర్వహించారు. విశాఖపట్నంలోని నేవల్ డాగ్ యార్డులో ఈ జలాంతర్గామిని తయారు చేశారు. క్షిపణి ప్రయోగం...

ఈడీ అధికారులపై దాడి

ఈడీ అధికారులపై దాడి

ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతంలో ఈడీ అధికారులపై కొందరు గుర్తుతెలియని దుండగులు ఫర్నిచర్‌తో దాడికి దిగారు.ఈడీలోని హై ఇంటెన్సివ్ యూనిట్ అధికారులు ఢిల్లీలోని ఓ ఫామ్ హౌసులో సోదాలు...

పరవాడ ఫార్మా సిటీలో విషవాయువు లీక్ : ఇద్దరు మృతి..పది మందికి తీవ్ర అస్వస్థత

పరవాడ ఫార్మా సిటీలో విషవాయువు లీక్ : ఇద్దరు మృతి..పది మందికి తీవ్ర అస్వస్థత

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో పెను ప్రమాదం జరిగింది. ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీకై ఇద్దరు కార్మికులు చనిపోయాడు. మరో పది మంది పరిస్థితి...

తీవ్ర వాయుగుండం : కోస్తాంధ్రలో భారీ వర్షాలు

తీవ్ర వాయుగుండం : కోస్తాంధ్రలో భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 12 గంటల్లో ఇది తుఫానుగా మారి శ్రీలంక, దక్షిణ తమిళనాడు...

ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

ఈసీ షెడ్యూల్ : ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలు

రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు, ఒడిషా, బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లో ఒక్కోటి చొప్పున రాజ్యసభ సీట్లు ఖాళీ...

విదేశీ అప్పులు అవసరం లేదు : లాభాలు, నగదు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి…అదానీ గ్రూప్

విదేశీ అప్పులు అవసరం లేదు : లాభాలు, నగదు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి…అదానీ గ్రూప్

అదానీ గ్రూప్ కీలక ప్రకటన విడుదల చేసింది. విదేశాల్లో రుణాలు పొందేందుకు భారత్‌లో రూ.2029 కోట్లు లంచాలు ఇచ్చి సోలార్ విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో...

ఇస్కాన్ చిన్మోయ్ కృష్ణదాస్‌ను అరెస్ట్ చేసిన బంగ్లాదేశ్ పోలీసులు

ఇస్కాన్ చిన్మోయ్ కృష్ణదాస్‌ను అరెస్ట్ చేసిన బంగ్లాదేశ్ పోలీసులు

ఇస్కాన్‌కు చెందిన చిన్మోయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో కృష్ణదాస్‌ దిగగానే ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో మైనార్టీ...

పాకిస్థాన్‌లో నిరసనలు హింసాత్మకం : ఐదుగురు భద్రతా సిబ్బంది మృతి

పాకిస్థాన్‌లో నిరసనలు హింసాత్మకం : ఐదుగురు భద్రతా సిబ్బంది మృతి

పాకిస్థాన్‌ రక్తసిక్తమైంది. మాజీ ప్రధాని, తెహ్రీక్ ఏ ఇన్షాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలంటూ ఆ పార్టీ నిరసనలకు పిలుపు...

తీవ్ర వాయుగుండం : ఏపీలో నాలుగు రోజులు వర్షాలు

తీవ్ర వాయుగుండం : ఏపీలో నాలుగు రోజులు వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. నవంబరు 27 నాటికి ఇది తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం చెన్నైకు 920 కి.మీ,...

తిరుమల శ్రీవారి హుండీలో చోరీ

తిరుమల శ్రీవారి హుండీలో చోరీ

తిరుమల శ్రీవారి హుండీలో చోరీ జరిగింది. ఈ ఘటన నవంబరు 23న చోటు చేసుకుంది. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా భద్రతా సిబ్బంది ఆలస్యంగా గుర్తించారు. తిరుమల...

ప్రధాని మోదీ ఏపీ పర్యటన రద్దు

ప్రధాని మోదీ ఏపీ పర్యటన రద్దు

ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన ఏపీ పర్యటన రద్దైంది. వాయుగుండం తుఫానుగా మారే ప్రమాదం ఉండటంతో ప్రధాని పర్యటన రద్దైనట్లు తెలుస్తోంది. నవంబరు...

శివయ్యకు ఎవరి రక్షణా అవసరం లేదు : సుప్రీంకోర్టు

రాజ్యాంగ ప్రవేశికలోని అంశాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని లౌకిక, సామ్యవాద పదాలు తొలగించాలంటూ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.రాజ్యాంగం ప్రవేశికలోని లౌకిక, సామ్యవాద పదాలను తొలగించాలని కోరుతూ బీజేపీ నేత,...

అదానీ లంచాల కేసుపై చర్చకు పట్టుబట్టిన ఎంపీలు : ఉభయసభలు వాయిదా

అదానీ లంచాల కేసుపై చర్చకు పట్టుబట్టిన ఎంపీలు : ఉభయసభలు వాయిదా

పార్లమెంట్ ఉభయసభల్లో ఎలాంటి చర్చ జరగకుండానే బుధవారానికి వాయిదా పడ్డాయి. ఇవాళ లోక్‌సభ, రాజ్యసభ ప్రారంభం కాగానే అదానీ లంచాల ఆరోపణలపై అమెరికాలో నమోదైన కేసులపై చర్చ...

అండమాన్ సముద్ర తీరంలో రూ.5 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

అండమాన్ సముద్ర తీరంలో రూ.5 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

అండమాన్ తీరంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గస్తీలో ఉన్న నేవీ దళాలు చేపల వేట చేసే పడవ నుంచి 5 టన్నుల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు....

మణిపుర్‌లో మహిళలు, చిన్నారుల హత్య : పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు

మణిపుర్‌లో మహిళలు, చిన్నారుల హత్య : పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు

మణిపుర్‌లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల హత్య తరవాత వారి మృతదేహాలకు నిర్వహించిన పోస్టుమార్టం నివేదిక సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. నవంబరు 11న తొమ్మిది మంది...

AP Rains : ఏపీకి తుపాను గండం

AP Rains : ఏపీకి తుపాను గండం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. సాయంత్రానికి ఇది వాయుగుండంగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ అండమాన్ వద్ద...

సంభల్ మసీదు సర్వే అల్లర్లు : ముగ్గురు మృతి

సంభల్ మసీదు సర్వే అల్లర్లు : ముగ్గురు మృతి

మసీదులో సర్వే ప్రయత్నాలను అల్లరి మూకలు అడ్డుకున్నాయి. పోలీసులకు, అల్లరి మూకలకు మధ్యర జరిగిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌ సంభల్ జిల్లా కేంద్రంలో చోటు...

సినీ నటుడు అలీకి నోటీసులు

సినీ నటుడు అలీకి నోటీసులు

సినీనటుడు అలీకి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఏక్‌మామిడిలో అలీ ఫామ్ హౌసులో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారంటూ...

కాప్ 29 : 30 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీపై భారత్ తీవ్ర అసంతృప్తి

కాప్ 29 : 30 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీపై భారత్ తీవ్ర అసంతృప్తి

భూతాపం తగ్గించడం, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అజర్‌బైజాన్ రాజధాని బాకులో జరుగుతోన్న COP 29 సదస్సు ఆదివారం కూడా కొనసాగింది. పర్యావరణ పరిరక్షణకు అభివృద్ధి...

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు టెండర్లు

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు టెండర్లు

విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు భారత రైల్వే శాఖ టెండర్లు ఆహ్వానించింది. డిసెంబరు 27లోగా టెండర్లు దాఖలు చేసుకోవాలని అధికారులు సూచించారు. రైల్వే జోన్ ఏర్పాటుకు కూటమి...

ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద కాల్పుల కలకలం

ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద కాల్పుల కలకలం

జోర్డాన్‌లో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.లెబనాన్ కేంద్రంగా పనిచేస్తోన్న హెజ్బొల్లా తీవ్రవాదులు ఈ కాల్పులకు దిగినట్లు ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. కొందరు సాయుధులైన ఉగ్రవాదులు...

షాహి జామా మసీదులో సర్వే అధికారులపై రాళ్లు రువ్విన స్థానికులు

షాహి జామా మసీదులో సర్వే అధికారులపై రాళ్లు రువ్విన స్థానికులు

ఉత్తరప్రదేశ్ శంబల్‌లో దేవాలయంపై మసీదు నిర్మించారనే కేసులో అక్కడ సర్వేకు కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సర్వే అధికారులు ఇవాళ శంబల్‌లోని షాహి జామా మసీదుకు...

ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది కూలీలు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది కూలీలు మృతి

ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. అనంతపురం జిల్లా పుట్లూరు...

2025 మార్చిలో పరుగులు తీయనున్న హైడ్రోజన్ రైలు

2025 మార్చిలో పరుగులు తీయనున్న హైడ్రోజన్ రైలు

భారతీయ రైల్వే చరిత్రలో మరో అధ్యాయం ప్రారంభం కానుంది. ఇప్పటికే వందేభారత్ రైళ్లు తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన భారతీయ రైల్వే, వచ్చే ఏడాది మార్చిలో...

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా

ఎన్నికల ఫలితాలు బీజేపీ నేతల్లో జోష్ నింపాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి హవా కొనసాగింది. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం కూటమి...

మణిపుర్ అల్లర్లలో చనిపోయిన 9 మంది మృతదేహాలు అప్పగింత

మణిపుర్ అల్లర్లలో చనిపోయిన 9 మంది మృతదేహాలు అప్పగింత

శవాల అప్పగింత కొలిక్కి వచ్చింది. మణిపుర్‌లో జిరిబామ్ జిల్లాలో అనుమానాస్పదంగా నదిలో శవాలై తేలిన ఆరుగురు మైతేయి తెగకు చెందిన మహిళలు, చిన్నారులు, పోలీసు కాల్పుల్లో చనిపోయిన...

వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా

వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా

వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరవాత ఆ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా కైకలూరుకు చెందిన జయమంగళ వెంకటరమణ...

సీఎం చంద్రబాబునాయుడుపై రాళ్ల దాడి కేసు : ముగ్గురు అరెస్ట్

సీఎం చంద్రబాబునాయుడుపై రాళ్ల దాడి కేసు : ముగ్గురు అరెస్ట్

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై 2022 నవంబరు 5న చందర్లపాడులో జరిగిన రాళ్ల దాడి కేసులో ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉండగా ఎన్టీఆర్ జిల్లా...

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై రేప్ కేసు

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ రద్దు

లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటోన్న కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌ బెయిల్ రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అక్టోబర్ 24న తెలంగాణ హైకోర్టు...

జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు

జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు

వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మరో కుంభకోణంలో చిక్కుకుని ఏపీ పరువును బజారున పడేశాడని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. అదానీకి 7 వేల...

నటుడు పోసాని సంచలన ప్రకటన : జన్మలో రాజకీయాలు మాట్లాడను

నటుడు పోసాని సంచలన ప్రకటన : జన్మలో రాజకీయాలు మాట్లాడను

నటుడు, సినీ రచయిత వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి రాజకీయాలకు స్వస్తి పలికారు. ఇక జీవితంలో ఎన్నడూ రాజకీయాలు మాట్లాడనని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. తాను...

అల్పపీడనం : రేపటి నుంచి భారీ వర్షాలు

అల్పపీడనం : రేపటి నుంచి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం నవంబరు 26 నాటికి వాయుగుండంగా,...

గౌతమ్ అదానీపై కేసుపై స్పందించిన అమెరికా

గౌతమ్ అదానీపై కేసుపై స్పందించిన అమెరికా

ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసుపై వైట్‌హౌస్ వర్గాలు స్పందించాయి. ఈ సంక్షోభాన్ని ఇరుదేశాలు అధిగమించగలవని వైట్‌హౌస్ ఆశాభావం వ్యక్తం...

ఉక్రెయిన్‌పై  ఖండాతర క్షిపణి ప్రయోగించిన రష్యా

ఉక్రెయిన్‌పై ఖండాతర క్షిపణి ప్రయోగించిన రష్యా

రష్యా ఉక్రెయిన్ యుద్ధం కీలక మలుపు తిరిగింది. యుద్ధం మొదలైన తరవాత ఎన్నడూ లేని విధంగా రష్యా  ఖండాతర క్షిపణిని ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. అణుబాంబుల వాడకానికి సంబంధించిన...

తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు

తిరుమల శ్రీవారి దర్శన ఆర్జిత టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి దర్శన ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేశారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలకు.. 2025 ఫిబ్రవరి నెల కోటాను...

పది పరీక్షలు తెలుగులో కూడా రాసుకోవచ్చు

పది పరీక్షలు తెలుగులో కూడా రాసుకోవచ్చు

పది విద్యార్ధులు ఫైనల్ పరీక్షలు తెలుగులో కూడా రాసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులు చాలా మంది తెలుగులో పరీక్షలు రాయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంగ్లీషులో రాసే సామర్ధ్యం...

టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కస్డోడియల్ టార్చర్ కేసులో విజయపాల్‌కు ముందస్తు బెయిల్ నిరాకరణ

ముందడుగు : కర్నూలులో హైకోర్టు బెంచ్

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. హైకోర్టు బెంచ్...

ప్రధాని నరేంద్ర మోదీకి మరో రెండు అత్యున్నత పురస్కారాలు

ప్రధాని నరేంద్ర మోదీకి మరో రెండు అత్యున్నత పురస్కారాలు

విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి మరో రెండు అత్యున్నత పురస్కారాలు లభించాయి. జీ 20 సమావేశాలు ముగించుకుని గయానా, డొమినికా పర్యటనకు వెళ్లిన ప్రధానికి ఆ...

Page 11 of 23 1 10 11 12 23

Latest News