Friday, May 10, 2024

Logo
Loading...
google-add

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

K Venkateswara Rao | 11:40 AM, Sat Apr 13, 2024

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు శుక్రవారం రాత్రి విడుదల అయ్యాయి. మార్చి 17న నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలు ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1,48,881 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 4496 మంది మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యాయి.

పలు కారణాలతో 567 మంది పేపర్ 1, పేపర్ 2లో తిరస్కరణకు గురయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరు 2 నుంచి 7 వరకు మెయిన్స్ నిర్వహిస్తారు. మొత్తం 81 ఉద్యోగాలను ఈ పరీక్షల ద్వారా భర్తీ చేయనున్నారు.

google-add
google-add
google-add

ప్రభుత్వ పథకాలు

google-add
google-add
google-add

చరిత్రలో ఈరోజు

విధాత తలపు బాపు

P Phaneendra | 15:38 PM, Fri Dec 15, 2023
google-add
google-add