హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
P Phaneendra | 17:55 PM, Thu May 09, 2024
డీఎల్ డీల్ తో మైదుకూరు లెక్కలు మారేనా
T Ramesh | 17:39 PM, Thu May 09, 2024
ప్రొద్దుటూరు లో గురుశిష్యుల మధ్య పోటీ
T Ramesh | 16:41 PM, Thu May 09, 2024
సందీప్ కిషన్ కొత్త సినిమా ‘మాయా వన్’ టీజర్ విడుదల అయింది
P Phaneendra | 16:31 PM, Thu May 09, 2024
మన ప్రధానమంత్రులు : మన్మోహన్ సింగ్ - 1
P Phaneendra | 16:15 PM, Thu May 09, 2024
జమ్మలమడుగులో కమలం వికసిస్తుందా...?
T Ramesh | 16:09 PM, Thu May 09, 2024
కమలాపురం ఎవరి పక్షం...?
T Ramesh | 15:27 PM, Thu May 09, 2024
పులివెందులలో తిరుగులేని వైఎస్ ఫ్యామిలీ
T Ramesh | 14:58 PM, Thu May 09, 2024
కడప అసెంబ్లీలో జోరు ఎవరిది...?
T Ramesh | 13:30 PM, Thu May 09, 2024
బద్వేలు- 2024 ఎవరిది...?
T Ramesh | 13:19 PM, Thu May 09, 2024
లోక్ సభ సమరం : కడప గడపలో రక్తసంబంధీకుల మధ్య ఆధిపత్య పోరు
T Ramesh | 13:09 PM, Thu May 09, 2024
రాజమండ్రి సిటీలో మారిన అభ్యర్ధులు
Rajahmundry City Assembly Constituency Profile
మొదట్లో రాజమండ్రి శాసనసభా నియోజకవర్గంగా ఉన్న
స్థానం 2008లో రాజమండ్రి సిటీగా ఏర్పడింది. గోదావరీ తీరాన ఉన్న ఈ స్థానం పరిధిలో
రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్లోని 76 వార్డులు ఉన్నాయి.
రాజమండ్రి నియోజకవర్గంలో 1952లో సిపిఐ తరఫున చిట్టూరి ప్రభాకర చౌదరి గెలిచారు. 1955లో ప్రజా పార్టీ తరఫున ఎబి నాగేశ్వరరావుగారు విజయం సాధించారు. 1962లో కాంగ్రెస్ నుంచి పి వీరభద్రరావు గెలుపొందారు. 1967లో మళ్ళీ సిపిఐ నుంచి చిట్టూరి ప్రభాకర చౌదరి గెలిచారు. 1972, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించారు. 1983, 1985 ఎన్నికల్లో అన్నిచోట్లలాగే రాజమండ్రిలోనూ తెలుగుదేశం గెలిచింది. 1989లో కాంగ్రెస్ పుంజుకున్నా మళ్ళీ 1994, 1999 ఎన్నికల్లో టిడిపి హవా కొనసాగింది. 2004లో కాంగ్రెస్ నుంచి రౌతు సూర్యప్రకాశరావు గెలిచారు.
2008లో నియోజకవర్గం రాజమండ్రి నుంచి రాజమండ్రి సిటీగా మారింది. 2009లో కాంగ్రెస్ నుంచి రౌతు సూర్యప్రకాశరావు మరోసారి గెలుపు దక్కించుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బిజెపి అభ్యర్ధి ఆకుల సత్యనారాయణ విజయం సాధించారు. 2019లో తెలుగుదేశం అభ్యర్ధి ఆకుల భవాని వైఎస్ఆర్సిపి అభ్యర్ధి రౌతు సూర్యప్రకాశరావుపై గెలుపొందారు.
ఇప్పుడు 2024లో జరుగుతున్న ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సిపి తమ అభ్యర్ధిగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ను శాసనసభ బరిలో మోహరించింది. ఎన్డిఎ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ ఆదిరెడ్డి వాసును రంగంలోకి దించింది. ఇక ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న పోటీ చేస్తున్నారు.
Trending Tag
భద్రాద్రి రాములోరి తలంబ్రాలు నేరుగా ఇంటికే కావాలా ఇలా చేయండి
హోదా వద్దు ప్యాకేజీనే కావాలని చంద్రబాబే అడిగారు : పురందరేశ్వరి
ఏపీ లాసెట్ గడువు మే 4 వరకు పెంపు
ఓటు ప్రాధాన్యంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి
రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు
దూరదర్శన్ లో ‘ది కేరళ స్టోరీ’, రెచ్చగొట్టే చర్యంటూ కమ్యూనిస్టులు అక్కసు...!
ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలకు వేసవి సెలవులు, ఎన్నిరోజులంటే...?
బర్త్ సర్టిఫికెట్ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు
తెలుగు రాష్ట్రాల్లో ‘పది’ పరీక్షలు ప్రారంభం
ఉగాది శోభ : ఆలయాలకు పోటెత్తిన భక్తులు, పుణ్యక్షేత్రాల్లో పంచాంగ శ్రవణం
దూరదర్శన్ లో ‘ది కేరళ స్టోరీ’, రెచ్చగొట్టే చర్యంటూ కమ్యూనిస్టులు అక్కసు...!
తిరుమలలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, బ్రేక్ దర్శనాలు రద్దు
బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న ఒంటిమిట్ట.. భద్రాద్రిలో పసుపు దంచుడు, తలంబ్రాల పనులు
తెల్లదొరలను ఎదిరించిన తొలితరం వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
VHP VJA Meet: ఉదయనిధిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్