పీలేరులో వైసీపీ హ్యాట్రిక్ సాధించేనా?
P Phaneendra | 11:32 AM, Fri May 10, 2024
కేదారనాథుడికి తొలిపూజ చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి
T Ramesh | 11:19 AM, Fri May 10, 2024
ప్రతినిధి 2 మూవీ వచ్చేసింది
K Venkateswa... | 11:17 AM, Fri May 10, 2024
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
K Venkateswa... | 11:09 AM, Fri May 10, 2024
భారత్ లో తగ్గిన హిందూ జనాభా, పొరుగుదేశాల్లో మాత్రం మరోలా...?
T Ramesh | 11:03 AM, Fri May 10, 2024
తంబళ్ళపల్లెలో ఏ ఫ్యాక్షన్కి జయం?
P Phaneendra | 10:51 AM, Fri May 10, 2024
రాయచోటి గడీ శ్రీకాంత్దేనా?
P Phaneendra | 10:34 AM, Fri May 10, 2024
కోడూరులో ఎవరి రైలుకి గ్రీన్సిగ్నల్?
P Phaneendra | 10:28 AM, Fri May 10, 2024
రాజంపేట అసెంబ్లీలో రాజెవరు?
P Phaneendra | 10:16 AM, Fri May 10, 2024
అధికారంలోకి వస్తే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు : సీఎం జగన్మోహన్రెడ్డి
K Venkateswa... | 10:16 AM, Fri May 10, 2024
నౌకలో బందీలుగా ఉన్న ఐదుగురు భారతీయులను విడిచిపెట్టిన ఇరాన్
K Venkateswa... | 09:42 AM, Fri May 10, 2024
టీటీడీ కీలక నిర్ణయం, వేసవిలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. స్వామి దర్శనానికి సుమారు 16 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది. దీంతో టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ భక్తులకు త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకు గాను వచ్చే మూడు నెలలపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు ను రద్దు చేసినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న ధర్మారెడ్డి, భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లులో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదం, మజ్జిగ, స్నాక్స్ , వైద్య సదుపాయాలు నిరంతరం అందజేస్తామన్నారు. మాడ వీధులు, నారాయణగిరి గార్డెన్స్ వెంబడి కూల్ పెయింటింగ్స్, డ్రింకింగ్ వాటర్ పాయింట్లు నెలకొల్పుతున్నామన్నారు. వేసవి రద్దీ సమయంలో భక్తులకు సహాయం అందించేందుకు స్కౌట్స్, గైడ్స్తో పాటు 2500 మంది శ్రీవారి సేవకులను నియమించామని చెప్పారు. .
తిరుమలో అయోధ్యకాండ పారాయణం
లోకకల్యాణం కోసం తిరుమలలో ఏప్రిల్ 6న అయోధ్యకాండ అఖండ పారాయణం జరుగనుంది. ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా వీక్షించవచ్చు. అయోధ్యకాండలోని 31 నుంచి 34వ సర్గ వరకు మొత్తం నాలుగు సర్గల్లో 172 శ్లోకాలు, యోగవాశిష్టం మరియు ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 197 శ్లోకాలను పారాయణం చేస్తారు.
Trending Tag
భద్రాద్రి రాములోరి తలంబ్రాలు నేరుగా ఇంటికే కావాలా ఇలా చేయండి
హోదా వద్దు ప్యాకేజీనే కావాలని చంద్రబాబే అడిగారు : పురందరేశ్వరి
ఏపీ లాసెట్ గడువు మే 4 వరకు పెంపు
ఓటు ప్రాధాన్యంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి
రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు
దూరదర్శన్ లో ‘ది కేరళ స్టోరీ’, రెచ్చగొట్టే చర్యంటూ కమ్యూనిస్టులు అక్కసు...!
ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలకు వేసవి సెలవులు, ఎన్నిరోజులంటే...?
బర్త్ సర్టిఫికెట్ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు
తెలుగు రాష్ట్రాల్లో ‘పది’ పరీక్షలు ప్రారంభం
ఉగాది శోభ : ఆలయాలకు పోటెత్తిన భక్తులు, పుణ్యక్షేత్రాల్లో పంచాంగ శ్రవణం
దూరదర్శన్ లో ‘ది కేరళ స్టోరీ’, రెచ్చగొట్టే చర్యంటూ కమ్యూనిస్టులు అక్కసు...!
తిరుమలలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, బ్రేక్ దర్శనాలు రద్దు
బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న ఒంటిమిట్ట.. భద్రాద్రిలో పసుపు దంచుడు, తలంబ్రాల పనులు
తెల్లదొరలను ఎదిరించిన తొలితరం వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
VHP VJA Meet: ఉదయనిధిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్