కాంగ్రెస్ అధ్యక్షుడి ఆరోపణలపై ఈసీ మండిపాటు, హెచ్చరిక
P Phaneendra | 18:09 PM, Fri May 10, 2024
2024లో వెంకటగిరి సంస్థానాధీశుడు...?
T Ramesh | 17:58 PM, Fri May 10, 2024
సూళ్లూరుపేట రాజకీయం: చెంగాళమ్మ తల్లీ దీవించమ్మా
T Ramesh | 17:47 PM, Fri May 10, 2024
గూడూరు లో ఏ పార్టీది పైచేయి
T Ramesh | 17:37 PM, Fri May 10, 2024
మన ప్రధానమంత్రులు : మన్మోహన్ సింగ్ - 2
P Phaneendra | 16:46 PM, Fri May 10, 2024
K Venkateswa... | 15:55 PM, Fri May 10, 2024
సర్వేపల్లిలో గెలుపు అంత ఈజీ కాదు....!
T Ramesh | 15:27 PM, Fri May 10, 2024
సత్యవేడులో సత్తా చాటెదెవరు...?
T Ramesh | 14:45 PM, Fri May 10, 2024
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్
K Venkateswa... | 14:42 PM, Fri May 10, 2024
విజయలక్ష్మీ వరించెదెవరిని శ్రీకాళహస్తీశ్వరా
T Ramesh | 14:40 PM, Fri May 10, 2024
తిరుపతిలో గెలిచే మారాజు ఎవరో... ?
T Ramesh | 14:29 PM, Fri May 10, 2024
తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సాలకు ఏర్పాట్లు
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏప్రిల్ 21 నుంచి 23 వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ప్రతీ ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమి రోజున ఉత్సవాలు ముగిసేటట్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఏప్రిల్ 21 ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు మాడవీధులలో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు ఉంటుంది. వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు.
రెండోరోజు ఏప్రిల్ 22న శ్రీ భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం బంగారు రథాన్ని అధిరోహించి ఊరేగుతారు. వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని జరుపుతారు. చివరిరోజు అంటే ఏప్రిల్ 23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామితో పాటు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఉత్సవాల సందర్భంగా ప్రతీ రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ప్రతీ రోజు సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు.
వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. వసంతోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 23న అష్టదళ పాదపద్మారాధన, ఏప్రిల్ 21 నుంచి 23 వరకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.
Trending Tag
భద్రాద్రి రాములోరి తలంబ్రాలు నేరుగా ఇంటికే కావాలా ఇలా చేయండి
హోదా వద్దు ప్యాకేజీనే కావాలని చంద్రబాబే అడిగారు : పురందరేశ్వరి
ఏపీ లాసెట్ గడువు మే 4 వరకు పెంపు
ఓటు ప్రాధాన్యంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి
రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు
దూరదర్శన్ లో ‘ది కేరళ స్టోరీ’, రెచ్చగొట్టే చర్యంటూ కమ్యూనిస్టులు అక్కసు...!
ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలకు వేసవి సెలవులు, ఎన్నిరోజులంటే...?
బర్త్ సర్టిఫికెట్ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు
తెలుగు రాష్ట్రాల్లో ‘పది’ పరీక్షలు ప్రారంభం
ఉగాది శోభ : ఆలయాలకు పోటెత్తిన భక్తులు, పుణ్యక్షేత్రాల్లో పంచాంగ శ్రవణం
దూరదర్శన్ లో ‘ది కేరళ స్టోరీ’, రెచ్చగొట్టే చర్యంటూ కమ్యూనిస్టులు అక్కసు...!
తిరుమలలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, బ్రేక్ దర్శనాలు రద్దు
బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న ఒంటిమిట్ట.. భద్రాద్రిలో పసుపు దంచుడు, తలంబ్రాల పనులు
తెల్లదొరలను ఎదిరించిన తొలితరం వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
VHP VJA Meet: ఉదయనిధిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్