కప్పట్రాళ్ళ రిజర్వు ఫారెస్ట్ లో ‘యురేనియం‘ అన్వేషణ నిలిపివేత…!
పత్రికా ప్రకటన ద్వారా సీఎం ఆదేశాన్ని తెలియజేసిన కర్నూలు కలెక్టర్ పి.రంజిత్ బాషా కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ లో యురేనియం లభ్యత, పరిశోధన కోసం చేపట్టే బోర్ల...
పత్రికా ప్రకటన ద్వారా సీఎం ఆదేశాన్ని తెలియజేసిన కర్నూలు కలెక్టర్ పి.రంజిత్ బాషా కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ లో యురేనియం లభ్యత, పరిశోధన కోసం చేపట్టే బోర్ల...
ఆంధ్రప్రదేశ్ లో పాలక పక్షంగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం, శాసనసభ, శాసనమండలి లో కీలక పదవులు భర్తీ చేసింది. ఉభయ సభలకు సంబంధించిన చీఫ్ విప్ లు,...
ఈ నెల 22 వరకు సమావేశాలు బడ్జెట్ పై ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కమిటీ హాలులో శిక్షణ ఉంటుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల...
సిక్కు వేర్పాటువాద నాయకుడు, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి రెచ్చిపోయాడు. అయోధ్యలోని రామ మందిరం సహా హిందూ ఆలయాలను లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలకు తెగబడ్డాడు....
జార్ఖండ్కు చెందిన గిరిజన మహిళను ఎవరైనా చొరబాటుదారులు వివాహం చేసుకుంటే, వాళ్లకు పట్టా భూములను ఇవ్వబోమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సెరైకేలాలో జరిగిన...
మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ (NEHU)లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేటి ఉదయం వైస్ ఛాన్సలర్ ప్రభాశంకర్ శుక్లా బంగ్లాతోపాటు అతడి వాహనాన్ని...
బడ్జెట్ ప్రసంగంలో మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి ఆంధ్రప్రదేశ్ కు వెన్నెముక వంటి వ్యవసాయరంగాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు ....
2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి 2, 94, 427.25కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నట్లు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడిన...
ఏపీ ప్రభుత్వ సలహాదారు(నైతికవిలువలు)గా బాధ్యతలు చేపట్టనున్న చాగంటి కోటేశ్వరరావు విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే బాధ్యత ప్రభుత్వం తనకు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి...
సిరీస్ సమం కావడంతో మూడో మ్యాచ్ పై పెరిగిన అంచనాలు దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ ఓడింది. టాస్ గెలిచి ఫీల్డింగ్...
వైద్య విభాగంలో కీలకమైన ఆవిష్కరణలు చేసిన దివంగత శాస్త్రవేత్త డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావుకు ఏపీ ఎన్డీయే ప్రభుత్వం సముచిత గౌరవకం కల్పించింది. ఏలూరు ప్రభుత్వ వైద్యకాలేజీకి యల్లాప్రగడ...
ఓబీసీల్లో చీలికకు కాంగ్రెస్- జేఎంఎం కూటమి కుట్ర చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించకూడదంటే ప్రజలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో ఐక్యత...
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా‘సంకల్ప్ పత్ర’ పేరిట ఎన్నికల వాగ్దానాలను ప్రజలు ముందు ఉంచారు....
పులివెందుల పోలీసుస్టేషన్ లో అట్రాసిటీ కేసు నమోదు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవ్రెడ్డి పై కడప జిల్లా పులివెందులలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు...
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ వెల్లడించింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 18 తేదీ లోపు ఫీజు చెల్లించాలని పరీక్షల విభాగం...
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పెద్దపులి సంచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.ఒడిశాలోని గంజాం జిల్లా జయంతిపురంలో యువకుడిపై పెద్దపులి దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో బయటకు అడుగుపెట్టేందుకు స్థానికులు భయపడుతున్నారు....
దేశీయంగా ఉల్లి ధర పెరగడంతో వినియోగదారులు అల్లాడుతున్నారు. రెండురోజుల కిందట వరకు హోల్సేల్ మార్కెట్లలో రూ.40 నుంచి రూ.60 పలికిన కిలో ఉల్లిపాయల ధర ఇప్పుడు రెట్టింపు...
తిరుమల, తిరుపతి దేవస్థానం మాదిరిగా శ్రీశైలక్షేత్రం అభివృద్ధికి మంత్రులతో కమిటీ వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్ లో ప్రయాణించిన...
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అకోలాలో పర్యటించిన ప్రధాని మోదీ, బహిరంగ సభను ఉద్దేశించి...
నిర్మాణ రంగ కార్మికుల కొరతతో ముందుకు సాగని పనులు అయోధ్యలోని రామాలయ నిర్మాణ పనులు పూర్తి కావడానికి మరో మూడు నెలల సమయం పట్టనుంది. శిఖర పనులు...
భవిష్యత్ అంతా పర్యాటకానిదేనని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘‘భవిష్యత్లో ఏ ఇజం ఉండదు.. టూరిజం ఒక్కటే ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ఏపీలో సీ ప్లేన్...
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత పశ్చిమం వైపు కదులుతూ రెండు...
నవంబరు 11 నుంచి 17 వరకు ఎంపిక చేసిన ఆలయాల్లో కార్యక్రమం శివకేశవులకు ప్రతీకరమైన పవిత్రమైన కార్తీక మాసంలో పౌర్ణమిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ...
డర్బన్ లోని కింగ్స్ మీడ్ మైదానం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో...
తితిదే తరహా పాలకమండలి ఏర్పాటు చేయాలని సూచన యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆఖరిరోజున విధులు నిర్వహించిన జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్, వీడ్కోలు సమావేశంలో నవ్వులు పూయించారు. కోర్టు రిజిస్ట్రార్ ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో...
ఆంధ్రప్రదేశ్ లో జల పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చేపట్టిన సీ ప్లేన్ ట్రయల్ రన్ ను విజయవంతమైంది. విజయవాడ ప్రకాశం...
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి సంబంధించిన మైనార్టీ హోదా విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. అలీగఢ్ ముస్లిం వర్సిటీని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమంటూ 1967లో అత్యున్నత న్యాయస్థానం...
ఛాంపియన్స్ ట్రోఫీ- 2025 ఆతిధ్య హక్కులు దక్కించుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బీసీసీఐ ఒత్తిడికి తలగ్గొంది. భారత్ ఆడే మ్యాచ్ లు యూఏఈలో నిర్వహించేందుకు సుముఖత...
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఆరోగ్యం క్షీణించిందంటూ వ్యాపించిన వదంతులపై నాసా స్పందించింది. సునీతా విలియన్స్ బరువు తగ్గినట్లుగా, నీరసంగా ఉన్నట్లు...
మీడియా ఎదుట ప్రజా సమస్యలు ప్రస్తావిస్తామని వెల్లడి శాసనసభలో ప్రతిపక్షనేతకు మైక్ ఇస్తేనే ప్రజాసమస్యలు చెప్పే అవకాశం ఉంటుందని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్...
కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు బదిలీ అయ్యారు. అయితే ప్రస్తుతం అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. వైసీపీ నేత, ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ విజయం సాధించారు. జేడీ...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం- విద్యాలక్ష్మి పథకం అమలుతో పాటు పలు అంశాలకు ఆమోదం తెలిపింది. ఆర్థిక ఇబ్బందులు...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఆర్డీఏ విస్తీర్ణాన్ని 8,352 చదరపు కిలీమీటర్లకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో...
ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా(72) కన్నుమూశారు. దిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. శారదా సిన్హా ఆరోగ్యం ఇటీవల అకస్మాత్తుగా క్షీణించింది. వెంటనే ఆస్పత్రికి...
తెలంగాణలో కులగణన సర్వే మొదలైంది. తెలంగాణ లో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు సర్వే ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ సిబ్బంది, ఉపాధ్యాయులు...
కేసును క్వాష్ చేయాలని హైకోర్టు ఆదేశం టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఎన్నికల సమయంలో నమోదు చేసిన...
ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ వాయిదా పడింది. నేడు అధికారిక ప్రకటన ఉంటుందని తొలుత ప్రచారం జరిగినప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. మరో నాలుగైదు...
హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంషాబాద్లో ఓ దేవాలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలయంలో చొరబడిన దుండగులు విగ్రహాలు ధ్వంసం...
నేరాల నియంత్రణ, బాధితులకు సత్వరం న్యాయం చేసేందుకు అవసరమైతే తాను హోంశాఖ తీసుకుంటానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం...
కేంద్ర ప్రభుత్వం, వికీపీడియాకు నోటీసులు జారీ చేసింది. కచ్చితత్వం లేని సమాచారం ఉందన్న ఫిర్యాదుల మేరకు ఈ తాఖీదులు ఇచ్చింది. వికీపీడియాలో పక్షపాతంగా సమాచారం పొందుపరుస్తున్నారని...
వైసీపీ నేత,మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఓ కేసులో భాగంగా ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది....
ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( TET) ఫలితాలు సోమవారం విడుదుల చేసిన ఏపీ ప్రభుత్వం, తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్ కు చర్యలు చేపట్టింది. ఈ నెల 6వ...
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, కృష్ణ జింకలను వేటాడినట్లు ఎదుర్కొంటున్న ఆరోపణల విషయంలో ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ వరుసగా...
ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET ) ఫలితాలు రేపు(సోమవారం) విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని ఉన్నత విద్యా మండలి తెలిపింది. రాష్ట్ర...
మధ్య కశ్మీర్ లోని శ్రీనగర్ జిల్లా పరిధిలో దారుణం జరిగింది. మార్కెట్లో ఆదివారం మధ్యాహ్నం గ్రెనేడ్ పేలడంతో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, టీఆర్సీ...
రిషబ్ పంత్ వీరోచిత పోరాటం వృథా వాంఖడే వేదికగా జరిగిన మూడో టెస్టులో న్యూజీలాండ్, భారత్ పై విజయం సాధించింది. మూడు మ్యాచ్ ల సిరీస్...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కార్తిక మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత అమ్మవారిని దర్శించుకుని తరిస్తున్నారు....
‘హరహర మహదేవ శంభోశంకర’ నామస్మరణ మధ్య చార్ధామ్లలో ఒకటైన కేదార్నాథ్ ధామ్ తలుపులు మూసివేశారు. శీతాకాలంలో ప్రతీయేటా ఇలానే చేయడం అనవాయితీ. నేటి తెల్లవారుజామున 4 గంటల...
కెనడా పార్లమెంట్ భవనం దగ్గర భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య కాషాయ జెండాను ఎగురవేశారు. నవంబర్లో ‘హిందూ హెరిటేజ్ మంత్’సందర్భంగా ఓం గుర్తు ఉన్న...
భారత్ లక్ష్యం 147 పరుగులు ... డ్రింక్స్ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ 47/5 ముంబై వాంఖడే వేదికగా న్యూజీలాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మూడో...
తొలిరోజు గవర్నర్ ప్రసంగం ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు సమావేశాల నిర్వహించాలని పాలక...
కేరళ ప్రభుత్వం, అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పింది. అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమల వచ్చే భక్తులకు ఉచితంగా బీమా సౌకర్యం కల్పించనుంది. నవంబర్ 16 నుంచి స్వామి...
ముంబై వాంఖడే వేదికగా న్యూజీలాండ్, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్ లో కివీస్ 9 వికెట్లు...
జమ్మూకశ్మీర్ లో వరుసగా జరుగుతున్న ఉగ్రదాడులపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. హింసాత్మక ఘటనలు దురదృష్టకరమని వ్యాఖ్యానించిన రాజ్నాథ్ సింగ్, ఉగ్రవాదులకు దీటైన బదులు ఇస్తామని...
న్యూజీలాండ్, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో శుభమన్ గిల్ సెంచరీ మిస్ అయ్యాడు. గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 146 బంతులు ఆడి...
జమ్మూకశ్మీర్ లో బుల్లట్లె మోత మోగుతోంది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులతో శ్రీనగర్ లోని ఖాన్వారా ప్రాంతం దద్దరిల్లుతోంది. ముష్కర మూక నక్కి ఉందనే...
కలియుగ దైవం శ్రీవేంకటేశుడు కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానంలో నవంబరు 13న కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది....
శ్రీకాళహస్తి ఈవోగా డిప్యూటీ కలెక్టర్ బాపిరెడ్డి టీటీడీ కొత్త పాలక మండలిలో మరో సభ్యుడికి అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి చిత్తూరు...
తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు లో కారును ఆటో ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ రాష్ట్రం...
కాలిన్స్ డిక్షనరీ ‘వర్డ్ ఆఫ్ ది -2024’గా కొత్త పదం ‘బ్రాట్’ (Brat) కు చోటుదక్కింది. యూకేకి చెందిన గాయని, పాటల రచయిత చార్లీ ఎక్స్సీఎక్స్ ఈ...
235 పరుగులకు న్యూజీలాండ్ ఆలౌట్ న్యూజీలాండ్తో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు భారత బౌలర్లు రాణించారు. రవీంద్ర జడేజా తొలి రోజు ఐదు వికెట్లు తీసి...
భారత అంతరిక్ష సంస్థ (ISRO)తొలి అనలాగ్ స్పేస్ మిషన్ను లద్దాఖ్ లేహ్లో ప్రారంభించింది. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, ఆకా స్పేస్ స్టూడియో, లడఖ్ విశ్వవిద్యాలయం, ఐఐటీ...
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు సంక్రాంతి లోపు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల హామీలో పేర్కొన్న మేరకు సామాజిక పింఛన్ల పెంపు...
పాత కక్షలకు ఓ కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. ప్రత్యర్థుల దాడిలో ఓ వ్యక్తితో పాటు ఆయన కుమారుడు, మనవడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దీపావళి నాడు(గురువారం)...
సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర గృహమంత్రి దక్షతా పదక్ అవార్డులను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. దర్యాప్తు, ఫొరెన్సిక్ సైన్స్, ప్రత్యేక ఆపరేషన్లు తదితర...
భారత్, న్యూజీలాండ్ మధ్య మూడో టెస్ట్ జరుగుతోంది. టాస్ నెగ్గిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. స్కోర్ బోర్డు 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు న్యూజీలాండ్ తొలి వికెట్...
బంగారం ధర భారీగా పెరిగింది. దేశీయ మార్కెట్ లో తొలిసారి పది గ్రాముల బంగారం ధర రూ. 82 వేల మార్క్ కు చేరుకుంది. మంగళవారంతో ముగింపుతో...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేద పండితులకు శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాన్ని ఏపీ ఎన్డీయే ప్రభుత్వం నెరవేర్చింది. ఎన్నికల హామీ మేరకు వేద పండితులకు నిరుద్యోగ...
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్ వైరల్ అయింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్,అప్ఘనిస్తాన్ లోని హిందువులకు ఆయన తన...
విజన్ డాక్యుమెంట్ -2047కు సంబంధించిన అంశాలపై నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఈ భేటీలో నీతి ఆయోగ్సలహాదారు,...
టీటీడీ ఆధ్వర్యంలో ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ యూకే, ఐర్లాండ్, యూరప్లోని 8 దేశాల్లోని 13 నగరాల్లో శ్రీ శ్రీనివాస కళ్యాణాలను ఘనంగా నిర్వహించనున్నారు. నిర్వాహకులు సూర్య...
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హత్యకు, క్రిమినల్ ముఠా బంబిహా నాయకుడు కుట్ర చేసినట్లు వార్తలు బయటకు వచ్చాయి. తన గ్యాంగ్ పలుకుబడిని పెంచుకునేందుకు బిష్ణోయ్ను అడ్డం తొలగించుకోవాలని...
దీపావళి పండుగను దేశవ్యాప్తంగా అక్టోబర్ 31న జరుపుకోనుండగా, ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, కేదార్నాథ్లలో నవంబర్ ఒకటిన జరుపుకోనున్నారు. పండుగను నవంబర్ 1న జరుపుకోవాలని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ఉత్తర్వులు...
దిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ను ఏపీ ఎన్డీయే ప్రభుత్వం మొదలుపెట్టింది. ‘రీ డెవలప్మెంట్ ఆఫ్...
అభిమాని రేణుకాస్వామి హత్యకేసు విచారణలో భాగంగా జైలు జీవితం గడుపుతున్న కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు కర్ణాటక హైకోర్టు ఆరువారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. సర్జరీ...
మహారాష్ట్ర శాసనసభకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో 288 స్థానాలకు గాను దాదాపు 8 వేల మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వచ్చే నెల 20న పోలింగ్ జరగనుండగా...
ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలకు నెయ్యి సరఫరా గురించి డెయిరీ సంఘాలు, సంస్థల ప్రతినిధులతో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్...
భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. గన్నవరం విమానాశ్రయంలో కపిల్ దేవ్ కు ఎంపీ, ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడు కేశినేని...
ధన్వంతరి జయంతి కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఈ సారి దీపావళి ఎంతో ప్రత్యేకమైనదని ప్రధాని మోదీ అన్నారు. రోజ్గార్ మేళాలో భాగంగా ఆన్లైన్లో...
ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులకు ఇబ్బందులు పెరిగాయి. విదేశీ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన ఫుడ్ బ్యాంకుల సేవలపై కోత పెట్టాలని...
ముష్కరుల కాల్పుల్లో గాయపడిన ఆర్మీ శునకం ఫౌంటమ్ మృతి జమ్మూ పరిధిలోని అఖ్నూర్ సెక్టార్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య బుల్లెట్ ఫైట్ జరిగింది....
జేఈఈ (మెయిన్) -2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. రెండు సెషన్లుగా ఈ పరీక్షలు జరగనున్నాయి. జనవరిలో జేఈఈ...
ఉద్యోగాల భర్తీకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. 2024 - 25...
భారత రాజ్యాంగానికి ఆమోదం లభించి 75 ఏళ్ళు పూర్తవునుంది.వచ్చే నవంబర్ 26 నాటికి భారత రాజ్యాంగం ఆమోదం పొంది సరిగ్గా 75 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా...
పంజాబ్కు చెందిన రేచల్ గుప్తా(20) ప్రతిష్ఠాత్మక ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024’ గా ఘనత సాధించింది. బ్యాంకాక్లో జరిగిన పోటీల్లో 70 దేశాలకు చెందిన సుందరాంగులు పాల్గొనగా...
విశాఖపట్నం- విజయవాడ మధ్య మరో రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విశాఖపట్టణం విమానాశ్రయంలో ఎయిర్ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీసును కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఎయిర్ ఇండియా...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక విషయాన్ని వెల్లడించింది. నిర్మాణాలు, లేఅవుట్ అప్రూవల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పట్టణ ప్రణాళికా విభంగా తెలిపింది. భవన నిర్మాణాలు, లే అవుట్ల ఆన్లైన్...
దీపావళి పండుగ నేపథ్యంలో ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్లో విపరీతమైన రద్దీ ఏర్పడింది. తెల్లవారుజామున పెద్దఎత్తున ప్రయాణీకులు పోటెత్తడంతో ఉదయం 5.56 గంటలకు ప్లాట్ఫాం నంబర్ 1...
మేడారం సమ్మక్క, సారలమ్మ చిన్న జాతర తేదీలు ఖరారయ్యాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం లో జాతరను వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి నాలుగు...
అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. కారు, లారీని ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద...
పుణే వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ భారత్ బ్యాటింగ్ విభాగం ప్రదర్శన పేలవంగా సాగింది. ఫలితంగా 113 పరుగుల తేడాతో భారత్ పై న్యూజీలాండ్ విజయం సాధించింది....
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్పై మరో హత్యాయత్నం కేసు నమోదైంది. బీజేపీ నేత, మంత్రి సత్యకుమార్ యాదవ్పై గతేడాది దాడికి సంబంధించి ప్రస్తుతం కేసు నమోదైంది....
పుణే టెస్ట్ లో న్యూజీలాండ్ ను ఎదుర్కొనేందుకు న్యూజీలాండ్ తీవ్రంగా శ్రమిస్తోంది. మొదటి ఇన్నింగ్స్లో 259 పరుగులు చేసిన న్యూజీలాండ్, భారత్ను 156 పరుగులకే పెవిలియన్ కు...
ఉచిత ఇసుక పాలసీ అమలులో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనరేజి రుసుం రద్దు చేస్తున్నట్టు తెలిపిన ప్రభుత్వం అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ...
పుణె టెస్ట్ పై పట్టుబిగించే దిశగా న్యూజీలాండ్ ప్రయత్నిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ పై 301 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్...
కెనడా లో ఘోరం జరిగింది. టొరంటో సమీపంలో ఓ టెస్లా కారు ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పాయారు. మృతుల్లో ఇద్దరు గుజరాత్...
దీపావళి నుంచి ఏపీలో ప్రారంభం కానున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టత ఇచ్చారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి...
న్యూజీలాండ్తో టెస్టు సిరీస్లో భాగంగా పుణె మ్యాచ్ లోనూ టీమిండియా బ్యాటింగ్ లో విఫలమైంది. పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 156 పరుగులకే...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.