గోదావరికి పెరిగిన వరద
గోదావరి పరీవాహకప్రాంతాల్లో వానలు కురుస్తుండటంతో నదికి వరద పోటెత్తింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 39 అడుగులకు చేరింది. అర్ధరాత్రికి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవచ్చు అని అధికారులు అంచనా...
గోదావరి పరీవాహకప్రాంతాల్లో వానలు కురుస్తుండటంతో నదికి వరద పోటెత్తింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 39 అడుగులకు చేరింది. అర్ధరాత్రికి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవచ్చు అని అధికారులు అంచనా...
సహాయ చర్యల్లో కొట్టుకుపోయిన లైన్మెన్ విజయవాడ నగర పరిధిలోని ముంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో విషాదం చోటుచేసుకుంది. సహాయక చర్యల్లో పాల్గొన్న లైన్మెన్ వజ్రాల...
తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత కుటుంబాలను ఆదుకునేందుకు టాలీవుడ్ ముందుకొచ్చింది. పలువురు నటులు సాయం ప్రకటించారు. నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల...
వరదలతో అల్లాడుతున్న విజయవాడ, పరిసర ప్రాంత ప్రజలకు సాయం అందించాలని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి పిలుపునిచ్చారు. మైసూరు దత్త పీఠం తరఫున 50 వేల ఆహార పొట్లాలను...
విజయవాడను మూడ్రోజులుగా అల్లాడించిన బుడమేరు కాస్త శాంతించింది. వరద మూడు అడుగుల మేర తగ్గింది. దీంతో నివాసాల నుంచి ఇప్పుడిప్పుడే జనం బయటకు వస్తున్నారు. నిన్నటి వరకు...
తెలుగు రాష్ట్రాలను వానలు ఇప్పట్లో వీడేలా కనపడటం లేదు. ఈ నెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనే ఎక్కువగా ఉంటుందని...
ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వానలు ఇంకా పడుతూనే ఉన్నాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్...
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, వరద కారణంగా వాటిల్లిన నష్టం వివరాలను ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్య మంత్రి చంద్రబాబుతో మాట్లాడి తెలుసుకున్నారు. చంద్రబాబుకు ఫోన్ కు...
వరదలతో విజయవాడలోని పలు కాలనీల్లో హృదయ విదారకంగ పరిస్థితి మారింది. స్థానికుల కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. వరద దాటే ప్రయత్నంలో ఓ మహిళ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది....
కుండపోత వానల కారణంగా హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. నాగర్కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం ఈగలపెంట పాతాళ గంగ మధ్య సుమారు...
భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగడంతో పలు చోట్ల రైల్వే ట్రాకులు ధ్వంసం అయ్యాయి. దీంతో పలు సర్వీసులు రద్దు అయ్యాయి. మహబూబాబాద్ జిల్లా...
భారత మార్కెట్ లో మరో కొత్త మోడల్ బైక్ ను రాయల్ ఎన్ఫీల్డ్ ప్రవేశపెట్టింది. క్లాసిక్ 350 మోటారు సైకిల్ 2024 ను తీసుకొచ్చింది. హెరిటేజ్ (మద్రాస్...
వైద్య, పారామెడికల్ సిబ్బందికి ఆ శాఖ మంత్రి సత్యకుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల్లో విద్యుత్ సరఫరాకు అవరోధం లేకుండా చూసుకోవడంతో పాటు వరద నిల్వలేకుండా...
తెలుగు రాష్ట్రాల్లో నేడు కూడా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తా, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, చాలా చోట్ల ఉరుములు,...
బిహార్లోని బెగుసరాయ్లో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్పై ఓ దుండగుడు దాడికి తెగబడ్డాడు. కేంద్రమంత్రి బల్లియా సబ్ డివిజన్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనగా షాజాద్ అలియాస్ సైఫీ...
మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష విజయవాడ, గుంటూరులో కుండపోత బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ అర్ధరాత్రికి తీరం దాటనుంది. విశాఖపట్నం-గోపాలపూర్ మధ్య కళింగపట్నం వద్ద...
అసోజ్ అమావాస్య పండుగ సందర్భంగా హర్యానా శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది. పోలింగ్ తేదీని అక్టోబర్ 1నుంచి ఐదుకు మార్చింది. బిష్ణోయ్...
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. భారీ వర్షాలు కారణంగా పలు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. మంగళగిరి టోల్ ప్లాజా వద్ద వాహనాలు సగం వరకు...
దేశంలో కొత్తగా మరో మూడు వందే భారత్ రైళ్ళు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో ఈ మూడు రైలు సర్వీసులను ప్రారంభించారు. దీంతో నేటి...
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నానా యాతన పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఈదురుగాలులకు చెట్లు విరిగిపడటం,...
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. అందుకు తాను శిరస్సు వంచి క్షమాపణ చెబుతున్నానన్నారు. శివాజీ కేవలం...
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ వాష్ రూమ్ లో రహస్య కెమెరాలు ఘటనపై కేసు విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఘటన విషయం తెలిసిన...
పాదగయ క్షేత్రం పిఠాపురంలో శ్రావణ మాస ఆఖరి శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరిగాయి. వత్రంలో పాల్గొన్న వారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చీరలు,...
కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 7 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలపై దక్షిణాది రాష్ట్రాల అధికార భాషల్లో పోస్టర్లను ఆలయ పాలకమండలి విడుదల...
పాకిస్తాన్ తో చర్చలు జరిపే అంశంపై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో ఈరోజు నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జైశంర్, పాకిస్తాన్...
భారత్ కు మరో అణు జలాంతర్గామి సమకూరింది. అరిహంత్ క్లాస్లో రెండోదైన ఐఎన్ఎస్ అరిఘాత్ను విశాఖ నేవల్ డాక్యార్డులో రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ నేవీలోకి ప్రవేశపెట్టారు. ...
పోతన భాగవతం, నన్నయ్య భారతంలోని భక్తిరస పద్యాల పఠనాన్ని ప్రతీరోజు విజయవాడ దుర్గమ్మ ఆలయంలో నిర్వహించనున్నారు. తెలుగు భాషా దినోత్సవం సంబరాల్లో భాగంగా శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం...
ఉత్తర బంగాళాఖాతంలో గురువారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. నేటి సాయంత్రానికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా ఉత్తరాంధ్ర వైపు దూసుకురానుంది. ఈ...
జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీగిరిలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్ల స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. ఆర్ధ్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని భక్తిశ్రద్ధలతో రథోత్సవం నిర్వహించారు....
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగువారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ, తెలుగు చాలా...
పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు పాల్గొనడం పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న...
దర్శి టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజాప్రతినిధిగా ఎన్నిక కానప్పటికీ అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారనే నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. దర్శి ప్రభుత్వ...
ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా పరిధిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అబూజ్మడ్ అటవీప్రాంతంలో మావోయిస్టులు...
పాస్పోర్ట్ సేవలకు ఐదురోజుల పాటు అంతరాయం ఏర్పడింది. పోర్టల్ మెయింటనెన్స్ కారణంగా ఈ సమస్య తలెత్తింది. ఇప్పటికే బుక్ చేసుకున్న అపాయింట్ మెంట్లను రీషెడ్యూల్ చేస్తామని విదేశాంగ...
అమెరికాలో ఎంఎస్ చదువుతున్న పెదిని రూపక్ రెడ్డి (26) ప్రమాదవశాత్తూ ఓ సరస్సులో పడి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన రూపక్ రెడ్డి, స్నేహితులతో...
పారాలింపిక్స్-2024 సందడి మొదలైంది. పారిస్ లో ప్రారంభోత్సవ వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి. ఫ్రాన్స్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. ప్రారంభోత్సవంలో 167 దేశాలకు చెందిన...
కేంద్ర ప్రభుత్వం తోడ్పాటుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందనే నమ్మకం తనకు ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్మించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన కేంద్రం,...
తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ, వ్యాపారవేత్త ఎస్.జగత్రక్షకన్కు ఈడీ భారీ షాక్ విధించింది. జగతక్షకన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు రూ. 908...
వక్ఫ్ బోర్డు ఆస్తులపై పేదలకు హక్కు కల్పించే ప్రయత్నంలో భాగంగానే కొత్త చట్టం రూపకల్పనకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమైందని ఏపీ బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు...
వైసీపీని మరో కీలకనేత వీడారు. ఎమ్మెల్సీ పోతుల సునీత తన శాసనసమండలి సభ్యత్వంతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా...
కునో నేషనల్ పార్క్ లో మరో చీతా మృతి చెందింది. నమీబియా నుంచి తీసుకొచ్చిన పవన్ (Pawan) అనే మగ చీతా మరణించినట్లు అధికారులు తెలిపారు. నమీబియా...
కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అఘాయిత్యం ఘటన, నిరసనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ఏ నాగరిక సమాజం కూడా తమ కుమార్తెలను, సోదరీమణులను బలి ఇవ్వదని ఆవేదన...
గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రివర్స్ టెండరింగ్ పాలసీని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో కేబినెట్...
సోషల్ మీడియాలో అనుచిత పోకడలకు అడ్డుకట్ట వేసేందుకు యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యతిరేక పోస్టులు పెడితే జీవిత ఖైదు తప్పదని తేల్చి చెప్పింది....
ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురికావడం కలకలం రేపుతోంది.మూడు రోజుల వ్యవధిలో దాదాపు 800 మంది విద్యార్థులు వివిధ రకాల...
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ జీవోలు మళ్ళీ అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవోఐఆర్ వెబ్సైట్ ను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు నియమితులయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ వారితో ప్రమాణం...
అర్చకుల వేతనం రూ. 10 వేలు నుంచి రూ. 15 వేలకు పెంపు నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం రూ.25 వేలు దూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం...
కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడఖ్ లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ...
జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఉదయం బీజేపీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థుల జాబితాను వెనక్కి తీసుకుంది. జాబితాను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన బీజేపీ, సవరించిన పేర్లతో...
జమ్ముకశ్మీర్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో 44 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. సోమవారం ఈ విషయాన్ని బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది. రాజ్పోరా...
శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో శ్రీ కృష్ణాతారం చాలా ప్రత్యేకమైనది. దుష్ట సంహారం కోసం మానవుడిగా జన్మించి మానావాళకి ఎంతో అవసరమైన గీతను స్వామివారు ప్రభోదించారు. దక్షిణాయనం శ్రావణమాసం...
అందాల పోటీ మిస్ ఇండియా జాబితాలో దళిత, ఆదివాసీ వర్గాలకు చోటు దక్కటం లేదని లోక్సభ ప్రతిపక్షనేత రాహల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు...
మక్ కీ బాత్ లో ప్రస్తావించిన ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. మన్ కీ బాత్ లో ప్రసంగించిన ప్రధాని...
హెజ్బొల్లా కుట్రను భగ్నం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అక్టోబర్ 7 ఘటనకు మించి అతిభారీ స్థాయి కుట్రను భగ్నం చేసినట్లు వివరించింది. తమ సైన్యానికి చెందిన దాదాపు...
ప్రధాని నరేంద్ర మోదీ, తమ దేశానికి రావాలని పాకిస్తాన్ ఆహ్వానించింది. ఈ ఏడాది అక్టోబర్లో ఇస్లామాబాద్ వేదికగా జరిగే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సీహెచ్జీ)సమావేశానికి...
కరోనా సమయంలో ఆరోగ్య రంగానికి అవసరమైన అనేక ఉత్పత్తులను అందించిన విశాఖ మెడ్టెక్ జోన్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. మంకీపాక్స్ నిర్ధారణ కోసం దేశీయంగా...
నిరుద్యోగులకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇంటర్ అర్హతతో భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)లో 1,130 కానిస్టేబుల్ పోస్టులను కేంద్రం భర్తీ...
ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలు పర్యాటకులకు మరింత ఆహ్లాదం పంచనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సాయంతో సరికొత్త హంగులతో కొత్త రూపు సంతరించుకోబోతున్నాయి. ఏపీ...
సముద్రతీరంలో సేద తీరడానికి ప్రతీ ఒక్కరూ ఆసక్తి చూపుతారు. సెలువురోజుల్లో పర్యాటకులతో బీచ్ లు కళకళ లాడుతుంటాయి. ఎగిసిపడే అలలను చూస్తే పెద్దవాళ్లు కూడా చిన్నారుల్లా మారిపోతారు....
రాయలసీమలో ఓ రైతును అదృష్టం వరించింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ఓ వ్యవసాయ కూలీకి వజ్రం దొక్కింది. జొన్నగిరిలో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన ఓ...
జమ్ముకశ్మీర్ సోపోర్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో సోపోర్ పోలీసులు,32 నేషనల్ రైఫిల్స్ సంయుక్త బృందం రఫియాబాద్,సోపోర్లో...
స్పందించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నిర్మాణాన్ని హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్...
వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. పోలింగ్ రోజున ఈవీఎంను ధ్వంసం చేయడం, పోలీసు అధికారిపై దాడికి...
ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిని పొగిడినందుకు ఓ ముస్లిం మహిళకు ఆమె భర్త తలాక్ చెప్పాడు. ఈ ఘటన పై కేసు నమోదు కావడంతో విషయం...
ప్రముఖ తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కట్టడాన్ని ‘హైడ్రా’ బృందం కూల్చివేసింది. మాదాపూర్లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేత జరిగింది....
ఆంధ్రప్రదేశ్ లో వరుస ప్రమాద ఘటనలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదం మరువక ముందే ఫార్మాసిటీలో జరిగిన...
బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని భారతసరిహద్దులో ఆ దేశ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. సిల్హెట్ వద్ద దేశం దాటేందుకు మాజీ జడ్జి షంషుద్దీన్ చౌదురి మాణిక్ ప్రయత్నించగా...
భారత క్రికెటర్ శిఖర్ ధావన్, దేశీయ, అంతర్జాతీయ ఆటకు వీడ్కోలు పలికారు. దాదాపు 14 ఏళ్ళగా వివిధ టోర్నీల్లో ఆడిన శిఖర్ ధావన్ ఆటకు వీడ్కోలు పలకడం...
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాల స్థాయిలోనే బదిలీలకు అవకాశం కల్పిస్తున్నట్లు...
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) విద్యార్థుల కోసం క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. బ్యాంకు ఏర్పాటై 90 ఏళ్ళు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ‘ఆర్బీఐ90క్విజ్’...
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో అమలవుతున్న ప్రభుత్వ పథకాల పేర్లను మారుస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం హయాంలో అమలైన అమ్మఒడి పథకం పేరును...
బస్సులో 40 మంది భారతీయులు నేపాల్లో ఘోరం జరిగింది. 40 మంది భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న యూపీకి చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. టనహూన్ జిల్లో మర్స్యంగడి...
ఆంధ్రప్రదేశ్ లోని పలు పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. అచ్యుతాపురం సెజ్ విషాదం జరిగి 24 గంటలు గడవకు ముందే మరో ప్రమాదం జరిగింది....
మద్యం పాలసీ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టులో దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మరోసారి నిరాశే దక్కింది. సీబీఐ దాఖలు చేసిన కేసులో బెయిల్ పిటిషన్ విచారణ మళ్ళీ...
భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.లాసానే డైమండ్ లీగ్లో రెండో స్థానం సాధించాడు. ఈవెంట్లో ఆరో ప్రయత్నంలో నీరజ్ తన...
తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అక్టోబరు 3 నుంచి...
శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకల విలువను అధికారులు లెక్కించారు. మొక్కులు, కానుకల రూపంలో ఆదిదంపతులకు రూ.3.22 కోట్ల ఆదాయం వచ్చింది. ఆగస్టు...
సుప్రీంకోర్టు సూచన మేరకు వైద్యులు సమ్మె విరమించారు. ఆందోళనలు, నిరసనలకు ముగింపు పలికినట్లు దిల్లీ ఎయిమ్స్, ఆర్ఎంఎల్ వైద్యులు తెలిపారు. కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనను...
భారత ప్రభుత్వం తొలిసారి అత్యున్నత సైన్స్ పురస్కారాన్నిఅందజేసింది. ప్రఖ్యాత బయోకెమిస్ట్, బెంగుళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మాజీ డైరెక్టర్ గోవిందరాజన్ పద్మనాభన్ను విజ్ఞాన రత్న అవార్డుతో...
ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది.జూన్ 20 నుంచి 24 మధ్య లీడ్స్లోని హెడ్డింగ్లీలో జరగనున్న మొదటి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం...
దిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో జైలు డాక్టర్ల సూచనల...
స్వల్ప గాయాలైతే రూ. 25 లక్షల పరిహారం ప్రమాద ఘటనపై ప్రధాని విచారం, సాయం ప్రకటన అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం...
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా ఉన్న విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అధికారికంగా అడుగుపెట్టారు. తమిళగ వెట్రి కళగం(TVK) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్, తాజాగా...
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలనే నిబంధనను అమలు చేయడంలో ట్రాఫిక్ పోలీసులు విఫలమయ్యారని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మోటారు వాహన చట్టం నిబంధనలు పాటించేలా...
గ్రూప్- 1 మెయిన్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ మేరకు సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది....
ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు కన్నయ్య నాయుడుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సన్మానించారు. వెలగపూడి సచివాలయంలో కన్నయ్యనాయుడుకి శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. ఇటీవల...
టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసు విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు అంటించారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై...
ఓటుకు నోటు కేసులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం తొసిపుచ్చింది. ఓటుకు నోటు కేసును సీబీఐతో విచారించాలని కోరుతూ ఆర్కే...
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల గేట్ల పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని ప్రముఖ విశ్రాంత ఇంజినీర్, భారీ ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు నాగినేని కన్నయ్య నాయుడు అన్నారు. తుంగభద్ర...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల పింఛనుదారుల్లో అనర్హుల ఏరివేతకు చర్యలు చేపట్టింది. దివ్యాంగులు కాకున్నప్పటికీ దొంగ సర్టిఫికెట్లతో పింఛను తీసుకుంటున్నవారికి ప్రభుత్వ సాయాన్ని నిలిపివేయనుంది....
నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలు జమ్ముకశ్మీర్ లో బ్యాలెట్ పోరుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో రాజకీయ పార్టీలు విజయవ్యూహాల్లో మునిగిపోయాయి. రోజుకో...
బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత, హింసాత్మక ఘటనల నేపథ్యంలో మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ వేదిక బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి మారింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా వెల్లడించింది....
అప్ఘనిస్తాన్ ప్రభుత్వం వింత నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రభుత్వం లో పనిచేసే ఉద్యోగులు గడ్డం పెంచలేదంటూ 281 మందిని విధులు నుంచి తొలగించింది. ఇస్లామిక్ చట్టాల...
ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులపై సీబీఐ నేరుగా విచారణ జరిపేందుకు అనుమతిస్తూ రాష్ట్రప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఏపీ ఎన్డీయే ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం,...
రాజ్యసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థల పేర్లను బీజేపీ ప్రకటించింది. 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు జరగనుండగా 9 మంది అభ్యర్థలను ఖరారు...
ప్రపంచాన్ని భయపెడుతోన్న ‘మంకీ పాక్స్’పై దిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాలు జారీ చేసింది. అనుమానిత, ధృవీకరించిన కేసుల కోసం ఐసోలేషన్ గదులు సిద్ధం చేయాలని లోక్ నాయక్, జీటీబీ,...
రైలు ప్రమాదాల నివారణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో కూడిన సీసీటీవీ కెమెరాలను బిగించనున్నట్టు రైల్వే బోర్డు చైర్పర్సన్, సీఈవో జయ వర్మ సిన్హా ప్రకటించారు. అన్ని రైళ్ళు,...
దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో వైద్యుల రక్షణ ఏర్పాట్ల పరిశీలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుత చట్టాలు వైద్యుల రక్షణకు సరిపోవని వ్యాఖ్యానించిన సుప్రీం ధర్మాసనం,...
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుంటూ ఆగస్టు 27న శ్రీకృష్ణ జన్మాష్టమిని టీటీడీ పరిధిలో వైభవంగా నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. ...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.