ఆసక్తికరంగా ‘క’ ట్రైలర్ …
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం 'క' ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ మూవీకి సుజిత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్...
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం 'క' ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ మూవీకి సుజిత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్...
ప్రముఖ శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయం హుండీ కానుకలను అధికారులు లెక్కించారు. గడిచిన 28 రోజులకు గాను హుండీల...
పుణే టెస్టు తొలి రోజు ఆటలో భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. వాషింగ్టన్ సుందర్, అశ్విన్ లు పదికి పది వికెట్లు పడగొట్టి న్యూజీలాండ్ను ఆలౌట్ చేశారు....
జమ్మూకశ్మీర్లో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. వలసకార్మికులపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఉత్తరప్రదేశ్కు చెందిన వలస కార్మికుడిగా పోలీసులు నిర్ధారించారు. గడిచిన వారంలో...
పల్నాడు జిల్లా దాచేపల్లి పరిధిలో డయేరియా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అంజనిపురం కాలనీలో అతిసారం కారణంగా గురువారం ఇద్దరు మృతి చెందారు. అపరిశుభ్ర వాతావరణం కారణంగా...
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(appsc) ఛైర్ పర్సన్గా రైటర్డ్ ఐపీఎస్ ఎ.ఆర్.అనురాధ బాధ్యతలు చేపట్టారు. విజయవాడ బందర్ రోడ్డులోని ఏపీపీఎస్సీ ఆఫీసులో ఆమె బాధ్యతలు స్వీకరించారు. కమిషన్...
శారాదాపీఠం భూమి వెనక్కి... దీపావళి నుంచి అర్హులకు ఉచితంగా మూడు గ్యాస్ సిలీండర్లు అందజేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ...
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'ది రాజా సాబ్' మేకర్స్, ఓ డిఫరెంట్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ప్రభాస్ గతంలో చూడని...
ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు దిగజారిపోయాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. వైసీపీ పాలనలో మహిళలకు భరోసా ఇచ్చామన్న జగన్, దిశ యాప్...
కదిరి నుంచి పులివెందులకు వెళుతున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఎదురుగా వస్తున్న మరో...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రం తీవ్ర వాయుగుండంగా బలపడింది. దీంతో ఈ రోజు తుపానుగా, రేపు తెల్లవారుజామున తీవ్ర తుపానుగా రూపాంతరం చెందవచ్చని భారత వాతావరణ...
కేంద్ర పౌరవిమానయాన శాఖ భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన డ్రోన్ షో విజయవంతమైంది. డ్రోన్ సమ్మిట్ లో భాగంగా విజయవాడ పున్నమి ఘాట్ లో ఏర్పాటు చేసిన...
బెంగళూరు టెస్ట్ రెండోరోజు ఆటలో న్యూజీలాండ్, భారత్ పై అన్ని విభాగాల్లో ఆధిక్యం ప్రదర్శించింది. భారత్ ను 46 పరుగులకే ఆలౌట్ చేసిన కివీస్, బ్యాటింగ్ లోనూ...
ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి చెందిన నిఖిత పోర్వాల్ ఈ ఏడాది దక్కించుకున్నారు. ముంబైలో ఈవెంట్లో నిఖిత విజయం సాధించారు. రేఖా పాండే,...
ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ, రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ, నాయబ్ సింగ్ సైనీతో...
బెంగళూరు టెస్ట్ లో భారత్ ప్రదర్శన అత్యంత పేలవంగా సాగింది. లంచ్ బ్రేక్ సమయానికి ఆరు వికెట్లు నష్టపోయి 34 పరుగులు చేసిన రోహిత్ సేన,...
అస్సాంకు వలసవచ్చిన విదేశీయులు, భారతీయ పౌరులుగా నమోదు చేసుకోవడానికి అనుమతించే పౌరసత్వ చట్టంలోని నిబంధన చెల్లుబాటుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది . పౌరసత్వ చట్టం 1955లోని...
సంపూర్ణ మద్యనిషేధం అమల్లో ఉన్న బిహార్ లో కల్తీ మద్యం ఘటన కలకలం రేపుతోంది. కల్తీ మద్యం తాగి 20 మంది ప్రాణాలు విడిచారు. సివాన్, సారణ్...
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్ పై కెనడా ప్రధాని చేసిన ఆరోపణల్లో పసలేదని మరోసారి రుజువైంది. గత ఏడాది జరిగిన ఈ...
వాన కారణంగా ఆట నిలిచే సమయానికి 12.4 ఓవర్లలో భారత్ స్కోర్...13/3... బెంగళూరు వేదికగా భారత్-న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వర్షం మరోసారి అంతరాయం...
భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తదుపరి సీజేగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును...
న్యూజీలాండ్, భారత్ల మధ్య బెంగళూరు వేదికగా జరగాల్సిన తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ పడకుండానే మొదటి రోజు ఆట...
కోటిమందికి ప్రయోజనం, ఖజానాపై రూ. 9448 కోట్లు భారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏను 3 శాతం పెంచేందుకు కేబినెట్ ఆమోదించింది. ప్రధాని...
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు ఉదయం నెల్లూరు పుదుచ్చేరి మధ్య తీరం దాటనుంది. 15 కి.మీ వేగంతో దూసుకొస్తున్న కారణంగా దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు...
రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా కేంద్రమంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ‘పీఎం...
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. శ్రీనగర్లోని షేర్-ఇ- కశ్మీర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది....
హర్యానా బీజేపీ శాసనసభాపక్ష నేతగా నయాబ్ సింగ్ సైనీ ఎన్నికయ్యారు. పంచకులలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సైనీని శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు...
చిత్తూరు జిల్లాలో ఘటన హిందూ ఆలయాలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నవరాత్రుల సందర్భంగా తెలంగాణ సహా పలు చోట్ల అమ్మవారి విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. తాజాగా...
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు సహా ఐదుగురు ప్రవాస భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. రాండాల్ఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం 6.45 గంటలకు ప్రమాదం జరిగింది....
సికింద్రాబాద్ లో ముత్యాలమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్న...
నైరుతి రుతుపవనాలు భారత్ దేశ పరిధి నుంచి పూర్తిగా నిష్క్రమించగా, ఈశాన్య రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలో...
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భవానీ దీక్షదారులు పోటెత్తారు. భవానీ మాల ధారణ చేపట్టిన స్వాములు విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుని దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. ఆలయం నుంచి బస్టాండ్...
ప్రధానమంత్రి గతిశక్తి ప్రాజెక్టు గురించి ప్రధాని మోదీ, సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మౌలిక సదుపాయాల కల్పనలో విప్లవాత్మక మార్పే లక్ష్యంగా గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ను...
ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత, సల్మాన్ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీని హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వెల్లడించింది. బాబా సిద్ధిఖీ శనివారం సాయంత్రం...
శబరిమల అయ్యప్ప దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది స్వామి దర్శన సమయాన్ని పొడిగించినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. ఆలయ...
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఎక్సైజ్ పాలసీ రెండు రోజుల్లో అమలులోకి రానుంది. ప్రైవేటు మద్యం దుకాణాలు అక్టోబర్ 15 నుంచి తెరుచుకోనున్నాయి. దీంతో దేశంలో తయారయ్యే విదేశీ...
జడల బర్రెలను ఉపయోగించే విషయంలో ట్రయల్స్ కొండప్రాంత సరిహద్దులో భద్రత, ఇతర అవసరాల కోసం భారత సైన్యం జంతువుల సేవలను ఉపయోగించేందుకు సిద్ధమైంది. లద్ధాఖ్లో ప్రతికూల వాతావరణ...
ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ నెల 14 నాటికి...
బంగ్లాదేశ్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు, అంతకంటే మెరుగ్గా ఆడి టీ20 సిరీస్ ను కూడా తన...
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరగబోయే భారత్-బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ను అడ్డుకుంటామని విశ్వహిందూ పరిషత్ (VHP) హెచ్చరించింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో వీహెచ్పీ ఈ ప్రకటన...
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ బలహీనంగా ఉండటం నేరమని వ్యాఖ్య దసరా ఉత్సవాల వేళ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఆర్ఎస్ఎస్...
ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం పాలసీలో బాగంగా దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగియడంతో ప్రభుత్వానికి 90 వేల దరఖాస్తులు అందాయి....
శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో తొమ్మిదో రోజున భ్రమరాంబదేవి అమ్మవారు సిద్ధిదాయిని అలంకారంలో దర్శనమిచ్చారు. నవదుర్గా స్వరూపాల్లో తొమ్మిదో రూపమే సిద్ధిదాయిని అమ్మవారు....
జమ్ముకశ్మీర్ రాజకీయాల్లో మరో పరిణామం చోటుచేసుకుంది. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో పాలకపార్టీగా అవతరించిన నేషనల్ కాన్ఫరెన్స్కు మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆప్ పేర్కొంది. ఈ మేరకు జమ్ముకశ్మీర్...
దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్ రిలీజైంది. ఈ చిత్రాన్ని నవంబర్...
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధ, రాజకీయ సంక్షోభాల కారణంగా దక్షిణాసియా దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యురేషియా, వెస్ట్ ఏషియా దేశాల్లో శాంతి,...
జపాన్కు చెందిన నిహన్ హిడంక్యో సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం -2024 దక్కింది. హిరోషిమా, నాగసాకిపై జరిగిన అణుబాంబు దాడి బాధితుల కోసం నిహన్ హిడంక్యో సంస్థ...
టాటా ట్రస్ట్స్ చైర్మన్ గా నోయెల్ టాటా నియమితులయ్యారు. పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూయడంతో ఆ స్థానంలో నోయెల్...
హైదరాబాద్ లో ఘోర అపచారం జరిగింది. నవరాత్రుల కోసం ప్రతిష్టించిన విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి ఘోర అపచారానికి పాల్పడ్డారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దేవి...
బంగ్లాదేశ్ లోని ప్రఖ్యాత శక్తిపీఠంలో చోరీ జరిగింది. దుండగులు అమ్మవారికి చెందిన కిరీటీన్ని ఎత్తుకెళ్లారు. ఈ కిరీటాన్ని ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్ళినప్పడు అమ్మవారికి కానుకగా...
రేషన్కార్డు దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వంట నూనె ధరలు విపరీతంగా పెరగడంతో దసరా నేపథ్యంలో ప్రజలకు వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వంట...
దసరా మహోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో శరన్నవరాత్రులు నయనానందకరంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఎనిమిదోజైన గురువారం సాయంత్రం దుర్గాష్టమి సందర్భంగా భ్రమరాంబ అమ్మవారు మహాగౌరిగా దర్శనమిచ్చారు. నంది వాహనంపై నుంచి...
తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సాయంత్రం శ్రీవారు బంగారు తేరులో పయనించి భక్తులను అనుగ్రహించారు. స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంతో...
ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా వర మూర్థధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ సమస్త భూ మండలానికి నాభిస్థానం, శక్తిపీఠం,...
హరియాణా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం ఎన్డీయేకు శుభసూచకం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని మోదీపై నమ్మకంతో సుస్థిరత, అభివృద్ధికే ప్రజలు ఓటేశారని...
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. సమాజంలో కాంగ్రెస్ పార్టీ విష బీజాలు నాటుతోందని మండిపడిన ప్రధాని మోదీ, హిందువులను విభజించేందుకు కుట్రలు చేస్తోందని...
రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది. ప్రొటీన్ల డిజైన్లకు సంబంధించిన పరిశోధనలకు గానూ శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్ హసబిస్, జాన్...
శరన్నవరాత్రుల సందర్భంగా బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గమ్మవారికి సీఎం చంద్రబాబు, రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి కొండపైకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబులకు ఆలయ...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు లావోస్ కు పయనం అవుతున్నారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును వరుసగా పదో సారి కూడా 6.5 శాతంగా కొనసాగించాలని నిర్ణయించింది. మూడు రోజుల...
అర్హులకు త్వరలో రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్కార్డుల్లో పేరు మార్పు చేర్పులు కూడా చేపట్టనుంది. కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, చేర్పుతో...
సప్తగిరులపై తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు బుధవారం ఉదయం శ్రీరాముని అవతారంలో హనుమంత వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు....
శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీగిరిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు కనులపండగగా కొనసాగుతున్నాయి. భ్రమరాంబ అమ్మవారు మంగళవారం రాత్రి కాత్యాయనీ అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. ఈ అలంకారంలో కాత్యాయనీ...
మంత్రి కొండా సురేఖ పై పరువునష్టం దావా వేసిన టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, కోర్టులో అందుకు సంబంధించిన వాంగ్మూలం ఇచ్చారు. నాగార్జున భార్య అక్కినేని అమల,...
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గోవిందనామ స్మరణతో సప్తగిరులు పులకించిపోతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో దర్శనమిస్తున్న మలయప్ప స్వామివారు భక్తులను కటాక్షిస్తున్నారు. ఉత్సవాల్లో...
దీపావళి సందర్భంగా దీపకాంతుల్లో అయోధ్య మెరిసిపోనుంది. త్రేతాయుగాన్ని తలపించేలా అయోధ్య ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు.రామజన్మభూమి ప్రధాన మార్గం నుంచి గర్భగుడి వరకు విద్యుత్ దీపాలతో భారీగా...
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సాయంత్రం (సోమవారం) స్వామివారికి సర్వభూపాల వాహనసేవ నిర్వహించారు. శ్రీదేవి,భూదేవి సమేతంగా శ్రీనివాసుడు భక్తులను కటాక్షించారు....
సింహాసనగతా నిత్యం పద్మాంచిత కరద్వయా శుభదాస్తు సదా దేవా స్కందమాతా యశస్వినీ శ్రీశైలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదిపరాశక్తి నవ దుర్గా రూపాల్లో ఐదో...
శ్రీశైలం క్షేత్రానికి సంబంధించి ఏపీ ఎన్డీయే ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ...
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను కేసులు వెంటాడుతున్నాయి. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేశ్ కు ఇటీవలే హైకోర్టు...
మావోయిస్టు తీవ్రవాదం చివరిదశకు చేరిందని కేంద్ర హోంఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సు జరిగింది. మావోయిస్టు...
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి.శ్రీ వేంకటేశ్వరస్వామి సేవలో భక్తులు తరించిపోతున్నారు. బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై నుంచి భక్తులను అనుగ్రహించారు....
పాకిస్తాన్ లోని కరాచీ ఎయిర్ పోర్టులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు చైనా పౌరులు చనిపోగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు...
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తమిళనాడు పోలీసులకు ఓ న్యాయవాది ఫిర్యాదు చేశాడు. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కల్తీ...
అరేబియాలో ఒకటి,బంగాళాఖాతంలో రెండు అమరావతి వాతావరణ కేంద్రం కీలక విషయాన్ని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున ఏపీలో మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు...
అరంగేట్రంలోనే అదరగొట్టిన మయాంక్ యాదవ్ బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ విజయం సాధించింది. బంగ్లాదేశ్ తో జరిగిన...
శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రులు కనులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాల్గో రోజైన ఆదివారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారులకు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. నవదుర్గా స్వరూపాల్లో భాగంగా...
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడోరోజు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ‘ బకాసుర వధ’...
మహిళల టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. యూఏఈ వేదికగా జరిగిన పోరులో భారత్ అన్ని...
మహిళల టీ20 వరల్డ్ కప్ -2024లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, పేలవంగా ఆడింది. పాకిస్తాన్...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో ఉద్యోగాల జాతరకు తెరలేపనుంది. ఈ ఆర్థిక ఏడాదిలో దాదాపు 10 వేల మందిని కొత్తగా నియమించుకోనుంది. సాధారణ బ్యాంకింగ్ అవసరాలను...
మిగతా 2 శాతం మందికి సోమవారం జమ ఆంధ్రప్రదేశ్ లో వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు 98 శాతం మందికి పరిహారం జమ...
ఏపీలోని రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఓ అగంతకుడు.. సీఐఎస్ఎఫ్ అధికార వెబ్సైట్కు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు మెసేజ్ పంపాడు. రెండు రోజుల కిందట...
ఉత్తరప్రదేశ్లోని బహ్రెయిచ్ జిల్లా పరిధిలో కొన్ని నెలలుగా ప్రజలను ఇబ్బందిపెట్టిన తోడేళ్ల కథ ముగిసింది. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ భేడియా విజయవంతమైంది. బహ్రెయిచ్లో మనుషులపై దాడులు చేసిన...
శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి సంబంధించి కేరళ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో కార్తీకమాసం ప్రారంభం కానుండటంతో అయ్యప్ప దీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో,...
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండోరోజున( శనివారం) రాత్రి శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై నుంచి భక్తులను ఆశీర్వదించారు . వీణ ధరించి సరస్వతి దేవి అలంకారంలో...
జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలంలో దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు మూడోరోజు అలంకారంలో భాగంగా చంద్రఘంటాదేవిగా...
తిరుపతికి వెళ్ళే ముందు భక్తులు ఇక్కడ పూజలు చేసేవారని వెల్లడి దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి గౌరవార్థం కడప జిల్లా పేరును వైఎస్సార్ కడప...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) అంచనా...
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీవారి దర్శనానికి వీఐపీలు...
మహిళల టీ20 వరల్డ్కప్ టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ లో భారత జట్టు ఘోర ఓటమిని మూటగట్టుకుంది. గ్రూప్ ‘ఎ’ లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో...
జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలంలో దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి.నవరాత్రుల్లో నేడు రెండోరోజున అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. భ్రమరాంబ అమ్మవారు మల్లికార్జున స్వామివార్లు మయూర...
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం అంకురార్పణ జరగగా నేటి వారం సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. మీన లగ్నంలో...
దండకారణ్యంలో మరోసారి భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నారాయణ్పుర్- దంతెవాడ సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకోగా ఏడుగురు మావోయిస్టులు మరణించారు. బస్తర్ రేంజ్లోని దంతెవాడ, నారాయణ్పుర్ జిల్లాల సరిహద్దుల్లో...
ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి రెండూ లేవని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పటికీ టీడీపీ ట్విట్టర్లో అసత్య ప్రచారాలు...
బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ కు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన...
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన ఆర్థిక సేవల సంస్థ గూగుల్పే (జీపే) ద్వారా బంగారు రుణాలు అందజేసేందుకు ముత్తూట్ ఫైనాన్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. అందుబాటులోని వడ్డీ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి బందరు పోర్టుకు జలమార్గం ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడిన కొల్లు రవీంద్ర, ఇన్లాండ్...
NH పనుల పురోగతిపై కేంద్రమంత్రి పెమ్మసాని సమీక్ష ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కలుపుతూ జాతీయ రహదారి విస్తరణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన...
రైల్వే ఉద్యోగులకు కేంద్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. రైల్వే ఉద్యోగులకు బోనస్తో పాటు ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబిల్ ఆయిల్- ఆయిల్ సీడ్స్’కు ఆమోదం తెలిపింది.మొత్తం 11.72...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.