తిహార్ జైలుకు 26/11 మారణహోమం సూత్రధారి
తీహార్ జైల్లో తహవ్వుర్ రాణా.. ముంబై 26/11 మారణహోమానికి సంబంధించిన సూత్రధారి తహవ్వుర్ రాణాను ఎట్టకేలకు భారత్ కు తీసుకొచ్చారు. తహవ్వుర్ రాణా పాకిస్తాన్కు చెందిన కెనడా...
తీహార్ జైల్లో తహవ్వుర్ రాణా.. ముంబై 26/11 మారణహోమానికి సంబంధించిన సూత్రధారి తహవ్వుర్ రాణాను ఎట్టకేలకు భారత్ కు తీసుకొచ్చారు. తహవ్వుర్ రాణా పాకిస్తాన్కు చెందిన కెనడా...
ఒకే రాష్ట్రం ... ఒకే గ్రామీణ బ్యాంకు విధానం త్వరలో అమల్లోకి రానుంది.కార్యకలాపాల సామర్థ్యం పెంపు, వ్యయాల హేతుబద్ధీకరణ కోసం దేశంలోని 11 రాష్ట్రాల పరిధిలోని 15...
లాస్ ఏంజెలెస్లో 2028లో జరగనున్న ఒలింపిక్స్ పోటీల్లో పొట్టి క్రికెట్ కు అవకాశం దక్కింది. టీ20 ఫార్మాట్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఆరు జట్లు తలపడతాయని నిర్వాహకులు...
వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించబోమని వక్ఫ్బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు. వక్ఫ్ ట్రైబ్యునల్ను మరింత పటిష్టం చేసేందుకు ముస్లిం స్కాలర్ను కూడా నియమించారన్నారు. విజయవాడలోని...
ఏపీ విభజన చట్టంలోని 9 వ షెడ్యూల్ ఆస్తుల పంపిణీపై సమావేశం తాజాగా వెలువడిన మినిట్స్ ... ఏపీ పునర్విభజన చట్టం 9వ షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల...
రూ.1,332 కోట్లతో డంబ్లింగ్ పనులు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి అధిక ప్రాధాన్యమిస్తోందన్న విషయం మరోసారి రుజువు అయింది. అమరావతి అభివృద్ధి, రైల్వే ప్రాజెక్టులు, కేంద్రప్రభుత్వ...
ఐపీఎల్ 2025 లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఐపీఎల్ 18 వ విడత...
భారత నౌకాదళానికి అత్యాధునిక ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ మెరైన్ ఫైటర్ విమానాల కొనుగోలు ఒప్పందానికి ఆమోద...
భారత విదేశీ వ్యహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆ దేశంలోని పలువురు వ్యక్తులు...
విభజనవాద రాజకీయాలు, మత తత్వాన్ని ఎదుర్కోడానికి సర్దార్ వల్లభ భాయి పటేల్ స్ఫూర్తితో పోరాడతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. హింస, మత తత్వం మన దేశాన్ని సముద్రంలోకి...
తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ తండ్రి కుమారి అనంతన్ తుదిశ్వాస విడిచారు. 93ఏళ్ళ కుమారి అనంతన్, తమిళనాడు కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిగా...
కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ మళ్లీ సవరించింది. వరుసగా రెండోసారి రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది.దీంతో రెపో రేటు 6.25 శాతం నుంచి...
పాస్పోర్ట్ సేవా మొబైల్ వ్యాన్ సిద్ధం ఆంధ్రప్రదేశ్ లో పాస్ పోర్ట్ జారీ మరింత సులువుగా మారింది. పాస్ పోర్ట్ కోసం గ్రామీణులు నగరానికి వెళ్ళాల్సిన అవసరం...
పాపికొండల అభయారణ్య ప్రాంతంలోని అరుదైన అడవి అలుగులు సంచరిస్తున్నాయి. ఈ అలుగులను పాంగోలియన్ అని కూడా పిలుస్తారు. చైనీస్ పాంగోలియన్, ఆసియా పాంగోలియన్, సుండా పాంగోలియన్, పాతమాన్...
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భద్రత విషయమై ఏపీ రాజకీయాల్లో మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా పాపిరెడ్డిపల్లి...
అమరావతి స్వగృహ నిర్మాణంలో భాగంగా ఈ రోజు సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. ఉండవల్లి లోని అతిథి గృహం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి శంకుస్థాపన ప్రదేశానికి...
ఐపీఎల్-2025 లో భాగంగా న్యూ చండీగఢ్ లో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్...
ఐపీఎల్ -2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన...
చంద్రబాబుకు ఊడిగం చేసే వారి ఉద్యోగాలు ఊడగొడతానని వ్యాఖ్య సీఎం చంద్రబాబు ఎల్లకాలం అధికారంలో ఉండరన్న వైసీపీ అధినేత జగన్, అధికార పార్టీ దౌర్జన్యాలకు పోలీసులు సహకరిస్తున్నారని...
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా త్వరలో స్వదేశానికి వెళ్ళాలని భావిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తన పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలతో ఆమె సంభాషించారు. ఏదో...
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గా అమ్మవారి ఆలయంలో నేటినుంచీ చైత్ర మాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. అందులో భాగంగా ఇవాళ ఉదయం శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామివార్లకు మంగళ...
శ్రీరామచంద్రస్వామి వారి జన్మస్థలమైన అయోధ్య మరో ఉత్సవానికి ముస్తాబైంది. గత ఏడాది జనవరి 22న జరిగిన బాలరాముని ప్రాణప్రతిష్ఠ తరువాత ఇప్పుడు మందిర నిర్మాణంలో మరో కీలక...
గిరిజన విద్యార్థులు ఓ మహా అద్భుత కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అరకులోయలోని డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం ‘మహా సూర్య వందనం’ కార్యక్రమాన్ని...
ఐపీఎల్-2025లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ...
సన్ రైజర్స్ హైదరాబాద్ కు వరుసగా నాలుగో ఓటమి ఐపీఎల్-2025లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్...
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒంటిమిట్ట ఆలయం శ్రీరామ నామస్మరణతో మార్మోగుతోంది.ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం కోసం ఆలయంలో నేడు తలంబ్రాల తయారీ శాస్త్రోక్తంగా జరిగింది....
తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే మరికొన్నిచోట్ల ఎండ దంచికొడుతోంది. అకాల వర్షాలు, పిడుగులతో ప్రజలం భయాందోళనకు గురవుతున్నారు. దక్షిణ అండమాన్ పరిసర...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో చరణ్ జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా, ఉప్పెన...
పంబన్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ, జాతికి అంకితమిచ్చారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరిధిలో రూ. 535 కోట్లతో దీనిని నిర్మించారు.
అయోధ్యలో అద్భుత ఘట్టం సూర్యతిలకాన్ని దర్శించుకుని పరవశించిన భక్తులు శ్రీరామచంద్రస్వామి వారి జన్మస్థలమైన యూపీలోని అయోద్యలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీరామదర్బారు భక్తులతో కిటకిటలాడుతోంది....
భద్రాచలంలో సీతారాముల కళ్యాణం సందర్భంగా స్వామివార్లకు సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతతో కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జస్టిస్ సంజీవ్...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ రాజధాని అమరావతి పర్యటనకు రానున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. అమరావతి పనుల పునఃప్రారంభానికి మోదీ ఈ నెల మూడో వారంలో...
అరుదైన సాంకేతికతతో దేశంలో తొలిసారిగా నిర్మించిన పంబన్ బ్రిడ్జి నిర్మాణంలో ఓ తెలుగు వ్యక్తి కీలక భాగస్వామిగా ఉన్నాడు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరిధిలో రూ.535 కోట్లతో...
ఐపీఎల్ -2025లో భాగంగా చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను రాజస్థాన్ రాయల్స్ ఓడించింది. టాస్ ఓడి తొలు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్...
ఐపీఎల్-2025 లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది. ఈ సీజన్లో చెన్నై జట్టుకు ఇది వరుసగా మూడో ఓటమి. 184...
శ్రీలంక పర్యటనకు వెళ్ళిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే, మోదీకి ‘శ్రీలంక మిత్ర విభూషణ’ పురస్కారం...
దంతేవాడలో అమిత్ షా పర్యటన పాండుం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి వచ్చే నవరాత్రుల నాటికి ఎర్ర బీభత్సం అంతం అవుతుందని వ్యాఖ్య కేంద్ర హోంమంత్రి...
భారతదేశంలో మొట్టమొదటి వెర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరిధిలో రూ.535 కోట్లతో నిర్మించిన పంబన్ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర...
ఏప్రిల్ 6న ధ్వజారోహణం...శేష వాహనసేవ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు నేటి సాయంత్రం అంకురార్పణ జరగనుంది. ఏప్రిల్ 6 నుంచిడి 14 వరకు స్వామివారికి రంగరంగ...
లక్ష్యాన్ని చేరుకునేందుకు పేదరికం అడ్డుకాదని మరోసారి రుజువు అయింది. తినడానికి సరైన తిండి లేకున్నా ఓ యువకుడు పట్టుదలతో ప్రయత్నించి శరీర సౌష్ఠవ పోటీల్లో రాణించి...
ఐపీఎల్-2025లో భాగంగా ముంబయితో జరిగిన మ్యాచ్లో లక్నో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 203 పరుగులు...
NEET నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కొన్నాళ్ళుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అందుకు అనుగుణంగా తమిళనాడు పంపిన నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ...
నమాజ్ చేసి బయటకు వస్తున్న సమయంలో కర్రలతో దాడి వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించడంపై హర్షం వ్యక్తిం చేసిన ఓ ముస్లిం వృద్ధుడిపై కొందరు దాడి...
నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు : పవన్ కళ్యాణ్ రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి ఫార్మసిస్ట్ నాగాంజలి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు....
నేరానికి లక్ష రూపాయలు విలువ కట్టి రూ. 20 వేలు చెల్లింపు పోక్సో కేసు నమోదు .... పరారీలో నిందితుడు ఓ దుర్మార్గుడు బాలికపై అఘాయిత్యానికి...
రాజమహేంద్రవరంలో ఘటన నిందితుడికి రాజకీయనేతల అండదండలు...! ప్రేమ పేరిట మోసపోయి ఆత్మహత్యాయత్నం చేసిన రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని మృతిచెందింది. బొల్లినేని ఆసుపత్రిలో 12 రోజులుగా చికిత్స పొందుతున్న...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ పై టీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ...
తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వానలు పడనున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు...
IPL 2025 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. 80 పరుగులు తేడాతో...
రాజ్యసభ్యలో వక్ఫ్ సవరణ బిల్లు చర్చకు వచ్చిన సందర్భంలో బీజేడీ కీలక నిర్ణయం తీసుకుంది. మనసాక్షి ప్రకారం ఎంపీలు ఓటు వేయవచ్చు అని తెలిపింది. తొలుత...
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ ప్రాంగణంలో హరిద్రా ఘటనం – పసుపు దంచే సాంప్రదాయ కార్యక్రమం శాస్రోక్తంగా ప్రారంభమైంది.భారతీయ సనాతన ధర్మంలో, శుభకార్యాల వేళ పసుపు దంచడం...
పశ్చిమ బెంగాల్ టీఎంసీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో జరిగిన 25వేల ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాన్ని రద్దు చేసింది....
డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా , పార్టీ సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంకుమ బొట్టు పెట్టుకోవద్దు అని, చేతికి కంకణం కట్టుకోవద్దు...
ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు -2025కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ మీటింగ్ లో కీలక అంశాలకు ఆమోదం తెలిపింది....
భారత్ దేశంలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణాదిలో వడగాళ్ళ వానలు పడుతుండగా ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ద్రోణి ప్రభావంతో ఛత్తీస్గఢ్,...
మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ లో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బాఘెల్ పాత్ర ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ స్కామ్ విచారణలో భాగంగా...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధి లో సింగపూర్ ప్రభుత్వం మళ్లీ భాగస్వామిగా మారనుంది. కూటమి ప్రభుత్వ ఆహ్వానం మేరకు బుధవారం రాష్ట్రానికి వచ్చిన...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వినూత్న ఆలోచన చేసింది. ఇంటి అవసరాలకు అవసరమైన వస్తువులన్నీ ఒకేచోట విక్రయించేలా చర్యలు చేపట్టింది. వినియోగదారులు నాలుగైదు చోట్లకు తిరిగే అవకాశం లేకుండా...
ఐపీఎల్-2025 లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. బెంగళూరు చినస్వామి స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్...
టీటీడీ సమీక్షలో సీఎం చంద్రబాబు తిరుమల ప్రతిష్ఠ మరింత పెరిగేలా అధికారులు పనిచేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పై సమీక్ష నిర్వహించిన సీఎం...
140మీటర్ల వెడల్పుతో భూసమీకరణకు కేంద్రం సమ్మతి ఇరువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణం... అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ORR)ప్రాజెక్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 140 మీటర్ల...
ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి మంత్రి నారా లోకేశ్ భూమి పూజ చేశారు. పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు...
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆ జట్టు 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్జెయింట్స్ను ఓడించింది. తొలుత బ్యాటంగ్ చేసిన లక్నో 7...
టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటన ఖరారైంది. మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు వెళ్ళనుంది. అక్టోబర్ 19 నుంచి మొదలుకాబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్...
శ్రీరామ నవమికి అయోధ్య ముస్తాబైంది. రామమందిరం విద్యుత్ దీపాల అలంకరణలో సుందరంగా దర్శనమిస్తోంది. రామాలయాన్ని రకరకాల పూలతో అలంకరించారు. బాలరాముడికి ఏప్రిల్ 6న నవమి సందర్భంగా ప్రత్యేక...
ఏలూరు జిల్లా జైలులో దారుణం జరిగింది. భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న రిమాండ్ ఖైదీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జీలుగుమిల్లి మండలం తాటాకులగూడేనికి చెందిన గంధం...
వారసత్వానికి అడ్డువస్తున్నారని చిన్నారులపై కర్కశత్వం మారుతల్లి దెబ్బలతో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మరో బాలుడు గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో అమానవీయ ఘటన...
ఐపీఎల్ 2025లో భాగంగా గువాహటి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత...
IPL-2025లో భాగంగా విశాఖపట్టణం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో దిల్లీ కేపిటల్స్ విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 18.4...
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఉగాది సందర్భంగా శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 12 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఏప్రిల్...
కృత్తివెంటి శ్రీనివాసరావు, ఆచార్య శలాక రఘునాథశర్మ కు కళారత్న ప్రదానం ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా 202 మందికి పురస్కారాలు...
ఐపీఎల్ -2025లో భాగంగా ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన...
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం ఉగాది వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంబరాలు...
ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలంలో ఉగాది సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఆదిదంపతులకు గ్రామోత్సవం, ప్రభోత్సవం సేవలు నిర్వహిస్తున్నారు.
మోహన్లాల్ నటించిన ‘ఎల్2 : ఎంపురాన్’ సినిమా వివాదంపై నిర్మాత గోకులం గోపాలన్ స్పందంచారు. వివాదానికి దారి తీసిన సన్నివేశాలను తొలగించమని చెప్పానన్నారు.ఎంపురాన్ చిత్రంలోని సన్నివేశం,...
ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు దీటుగా మహారాష్ట్రలోని నాసిక్లో కుంభమేళా నిర్వహించాలని మహారాష్ట్ర సర్కార్ యోచిస్తోంది. త్రయంబకేశ్వర్-నాసిక్ సింహస్థ కుంభమేళాగా నామకరణం చేయనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్,...
నిందితుడి రాజకీయ పలుకుబడిని ప్రస్తావించిన మహిళా సంఘాలు లైంగిక వేధింపుల కారణంగా రాజమహేంద్రవరంలో యువతి ఆత్మహత్యకు యత్నించిన ఘటనలో రాజకీయ కోణం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రేమపేరిట...
ఆపరేషన్ ‘ బ్రహ్మ’లో భాగంగా టెంట్లు, దుప్పట్లు, మందులు, ఆహారం అందజేత భూకంపంతో తీవ్రంగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించిన మయన్మార్ కు భారత్ సాయం అందజేసింది. దాదాపు...
ప్రపంచంలోనే అరుదైన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విరివిగా లభిస్తోంది. దేశవిదేశాల్లో ఖ్యాతిగాంచిన ఈ గ్రానైట్కు జియోగ్రాఫికల్ ఇండికేషన్(GI) గుర్తింపు కోసం ఏపీ ప్రభుత్వం...
IPL 2025 లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా సీఎస్క్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓడించింది. ఈ సీజన్ లో ఆర్సీబీకి ఇది...
వైసీపీ నేత, మాజీమంత్రి విడదల రజినిపై అవినీతి కేసు వైసీపీ ముఖ్యనేతలు పలువురు కేసుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోర్ కమిటీ నేతల నుంచి జిల్లా...
ఐపీఎల్ 18వ సీజన్ లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో పరుగుల మోత మోగింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే అయిదేళ్ళ లో 20 వేల స్టార్టప్లు సృష్టించి కనీసం లక్ష మందికి ఉపాధి కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు...
ఐపీఎల్ -2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో దిల్లీ కేపిటల్స్ విజయం సాధించింది. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో...
ఐపీఎల్ -2025 లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో CSK...
ఐపీఎల్2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయంతో శుభారంభం చేసింది. మ్యాచ్ 2 లో భాగంగా ఉప్పల్ వేదికగా రాజస్తాన్ రాయల్స్ పై 44 పరుగుల తేడాతో విజయం...
ఐపీఎల్- 2025 సీజన్ భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ (KKR)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు...
ఆంధ్రప్రదేశ్ లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 11 తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తులు...
‘విజన్ 2047, AI, అందరికంటే ముందుండాలి.. ముందుచూపు ఉండాలి’... ఈ మాటలు తరచుగా ఏపీ సీఎం చంద్రబాబు చెబుతుంటారు. ప్రతీ బహిరంగసమావేశంలో ఈ విషయాలను ఆయన పదేపదే...
ఐపీఎల్ 2025 అట్హహాసంగా ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధంకాగా తొలి మ్యాచ్కు వానగండం పొంచి ఉండటంపై క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్...
క్రికెట్ అభిమానుల కోసం మరో పండుగ వచ్చింది. నేటి నుంచి 18వ విడత ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2025 జరగనుంది. రెండునెలల పాటు ఈ క్రికెట్ క్రీడా...
ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ళగా ఉద్యమాలు జరుగుతున్నాయి. వర్గీకరణం కోసం కొందరు పట్టుబడితే ఎస్సీలను విడగొట్టవద్దంటూ మరికొందరు ఉద్యమాలు చేపట్టారు . తెలుగు రాష్ట్రాల్లో మూడు...
తండ్రి మందలించాడని ఓ కుమార్తె దారుణానికి పాల్పడింది. చెడ్డ పనులు చేయవద్దంటూ హితవు పలికిన తండ్రి పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరించి రక్త సంబంధాలకే మచ్చ తెచ్చే...
ఎస్సీ వర్గీకరణ అమలు చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. రాజీవ్ రంజన్ మిశ్ర ఏకసభ్య కమిషన్ నివేదించిన వర్గీకరణ నివేదికను గురువారం శాసనసభలో...
ఏపీలో ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు గుంటూరు కుర్రోడు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. చైనా వంటి దేశాలు మాత్రమే ఈ టెక్నాలజీని వినియోగిస్తుండగా గుంటూరుకు చెందిన చావా అభిరామ్,...
ముఖ్యనేతలు, సీనియర్లు ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతున్నారు. అధిష్టానం తీరు సరిగా లేదంటూ, నియోజకవర్గాల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదంటూ పార్టీకి దూరం అవుతున్నారు. 2024 ఎన్నికల ముందు...
వివిధ రంగాల్లో నిష్ణాతులుగా పేరుగాంచిన వ్యక్తులు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రంగాల్లో నిష్ణాతులుగా పేరుగాంచిన నలుగురు వ్యక్తులను సలహాదారులుగా నియమించింది. ఇస్రో మాజీ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదురింది. ఆరోగ్య సంరక్షణ, మెడ్టెక్, విద్య, వ్యవసాయం రంగాల్లో తక్కువ ఖర్చుతో పరిష్కారాలను కనుగొని ప్రజల...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.