T Ramesh

T Ramesh

కేసుల చిక్కుల నుంచి మాజీమంత్రికి దక్కని ‘విడుదల’

కేసుల చిక్కుల నుంచి మాజీమంత్రికి దక్కని ‘విడుదల’

వైసీపీ నేత, మాజీమంత్రి విడదల రజినిపై అవినీతి కేసు   వైసీపీ ముఖ్యనేతలు పలువురు కేసుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోర్ కమిటీ నేతల నుంచి జిల్లా...

‘ఆంధ్రప్రదేశ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ స్టార్టప్‌ పాలసీ 2024-29…’

‘ఆంధ్రప్రదేశ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ స్టార్టప్‌ పాలసీ 2024-29…’

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే అయిదేళ్ళ లో 20 వేల స్టార్టప్‌లు సృష్టించి కనీసం లక్ష మందికి ఉపాధి కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు...

IPL-2025 Match 4: లక్నో సూపర్ జెయింట్స్ పై దిల్లీ కేపిటల్స్ విజయం

IPL-2025 Match 4: లక్నో సూపర్ జెయింట్స్ పై దిల్లీ కేపిటల్స్ విజయం

ఐపీఎల్ -2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో దిల్లీ కేపిటల్స్ విజయం సాధించింది. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో...

IPL2025 MATCH-1: KKR VS RCB: కోల్ కతా పై బెంగళూరు విజయం

IPL2025 MATCH-1: KKR VS RCB: కోల్ కతా పై బెంగళూరు విజయం

ఐపీఎల్- 2025 సీజన్‌ భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు...

కేజీబీవీలలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

కేజీబీవీలలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 11 తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తులు...

ఏపీలో కదలని ‘దస్త్రం’… 1.32 లక్షల ఫైళ్ళు పెండింగ్

ఏపీలో కదలని ‘దస్త్రం’… 1.32 లక్షల ఫైళ్ళు పెండింగ్

‘విజన్ 2047, AI, అందరికంటే ముందుండాలి.. ముందుచూపు ఉండాలి’... ఈ మాటలు తరచుగా ఏపీ సీఎం చంద్రబాబు చెబుతుంటారు. ప్రతీ బహిరంగసమావేశంలో ఈ విషయాలను ఆయన పదేపదే...

ఐపీఎల్‌ 2025 Match 1: KKR VS RCB తొలి మ్యాచ్ కు వానగండం

ఐపీఎల్‌ 2025 Match 1: KKR VS RCB తొలి మ్యాచ్ కు వానగండం

ఐపీఎల్ 2025 అట్హహాసంగా ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధంకాగా  తొలి మ్యాచ్‌కు వానగండం పొంచి ఉండటంపై క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్...

ఎస్సీ వర్గీకరణ: పరిణామక్రమం…ఉద్యమ ప్రస్థానం

ఎస్సీ వర్గీకరణ: పరిణామక్రమం…ఉద్యమ ప్రస్థానం

ఎస్సీ వర్గీకరణ కోసం  30 ఏళ్ళగా ఉద్యమాలు జరుగుతున్నాయి. వర్గీకరణం కోసం కొందరు పట్టుబడితే ఎస్సీలను విడగొట్టవద్దంటూ మరికొందరు ఉద్యమాలు చేపట్టారు .  తెలుగు రాష్ట్రాల్లో మూడు...

వివాహేతర సంబంధం : తండ్రి తిట్టాడని గొంతు నులిమి చంపిన కుమార్తె

వివాహేతర సంబంధం : తండ్రి తిట్టాడని గొంతు నులిమి చంపిన కుమార్తె

తండ్రి మందలించాడని ఓ కుమార్తె దారుణానికి పాల్పడింది. చెడ్డ పనులు చేయవద్దంటూ హితవు పలికిన తండ్రి పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరించి రక్త సంబంధాలకే మచ్చ తెచ్చే...

ఎస్సీ వర్గీకరణపై త్వరలో ఆర్డినెన్స్…!

ఎస్సీ వర్గీకరణపై త్వరలో ఆర్డినెన్స్…!

ఎస్సీ వర్గీకరణ అమలు చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయనుంది. రాజీవ్‌ రంజన్‌ మిశ్ర ఏకసభ్య కమిషన్‌ నివేదించిన వర్గీకరణ నివేదికను గురువారం శాసనసభలో...

ఎయిర్ ట్యాక్సీ కేరాఫ్ గుంటూరు …

ఎయిర్ ట్యాక్సీ కేరాఫ్ గుంటూరు …

ఏపీలో ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు గుంటూరు కుర్రోడు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. చైనా వంటి దేశాలు మాత్రమే ఈ టెక్నాలజీని వినియోగిస్తుండగా గుంటూరుకు చెందిన చావా అభిరామ్,...

వైసీపీలో చిలకలూరిపేట చిచ్చు… మండలిలో మరో సీటు ఖాళీ

వైసీపీలో చిలకలూరిపేట చిచ్చు… మండలిలో మరో సీటు ఖాళీ

ముఖ్యనేతలు, సీనియర్లు ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతున్నారు. అధిష్టానం తీరు సరిగా లేదంటూ, నియోజకవర్గాల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదంటూ పార్టీకి దూరం అవుతున్నారు. 2024 ఎన్నికల ముందు...

ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా నలుగురు ప్రముఖులు

ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా నలుగురు ప్రముఖులు

వివిధ రంగాల్లో నిష్ణాతులుగా పేరుగాంచిన వ్యక్తులు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రంగాల్లో నిష్ణాతులుగా పేరుగాంచిన నలుగురు వ్యక్తులను సలహాదారులుగా నియమించింది. ఇస్రో మాజీ...

ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం

ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదురింది. ఆరోగ్య సంరక్షణ, మెడ్‌టెక్, విద్య, వ్యవసాయం రంగాల్లో తక్కువ ఖర్చుతో పరిష్కారాలను కనుగొని ప్రజల...

ఎన్నారైనంటూ ఎసరు… హైదరాబాద్ పోలీసులకు చిక్కిన …

ఎన్నారైనంటూ ఎసరు… హైదరాబాద్ పోలీసులకు చిక్కిన …

 ఎన్నారైనంటూ , తన తల్లి  అమెరికాలో పెద్ద డాక్టర్ అంటూ పలవురిని పెళ్ళి పేరిట బురిడీ కొట్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మ్యాట్రిమోనీ తరహా వెబ్‌సైట్లలో...

లంచం కోసం మంగళసూత్రం తాకట్టు పెట్టించిన ఎస్సై

లంచం కోసం మంగళసూత్రం తాకట్టు పెట్టించిన ఎస్సై

విచారణ అనంతరం సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు   కొంతమంది ప్రభుత్వాధికారుల అక్రమార్జనకు అడ్డుఅదుపూ లేకుండా పోతుంది. ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రజలను పీడించడమే అలవాటుగా పెట్టుకున్నారు.  ఓ...

ఉల్లాసంగా … ఉత్సాహంగా …

ఉల్లాసంగా … ఉత్సాహంగా …

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆటలపోటీలు విజయవాడలో మూడు రోజుల పాటు క్రీడా సందడి అనుచరుల కోలాహలంతో పాటు, అధికారుల హడావుడి, ప్రజా సమస్యల పరిష్కారంలో క్షణం తీరికలేకుండా గడిపే...

ముచ్బటగా మూడోది : బెదిరింపుల కేసులో వల్లభనేని వంశీకి రిమాండ్

ముచ్బటగా మూడోది : బెదిరింపుల కేసులో వల్లభనేని వంశీకి రిమాండ్

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరో కేసులో జ్యుడిషియల్ రిమాండ్ ను ఎదుర్కొంటున్నారు. ఓ వ్యక్తిని బెదిరించి భూమిని విక్రయించారనే అభియోగాలపై నమోదైన...

ఆస్ట్రోనాట్ సునీతాకు పీఎం మోదీ లేఖ … భారత్ కు రావాలని ఆహ్వానం

ఆస్ట్రోనాట్ సునీతాకు పీఎం మోదీ లేఖ … భారత్ కు రావాలని ఆహ్వానం

భార‌త మూలాలున్న వ్యోమ‌గామి సునీతా విలియ‌మ్స్‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ లేఖ రాశారు. భారత్ లో పర్యటించి ఆతిథ్యం స్వీకరించాలని కోరారు. సుమారు 9 నెల‌ల పాటు...

మరో పరాజయం : న్యూజీలాండ్ తో జరిగిన రెండో టీ20లో పాక్ ఓటమి

మరో పరాజయం : న్యూజీలాండ్ తో జరిగిన రెండో టీ20లో పాక్ ఓటమి

న్యూజీలాండ్ లో పర్యటిస్తున్న పాకిస్తాన్ జట్టు రెండో ఓటమిని ఎదుర్కొంది. ఐడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు న్యూజీలాండ్ పర్యటనకు వెళ్ళింది....

త్వరలో ఏపీకి కాగ్నిజెంట్ …. మంత్రి లోకేష్ ఆకాంక్ష

త్వరలో ఏపీకి కాగ్నిజెంట్ …. మంత్రి లోకేష్ ఆకాంక్ష

  ఐటీరంగంలో పెద్త ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు యత్నిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.  విశాఖపట్నంలోని ఐటీ పార్క్‌లో 54 కంపెనీలకు 295.68 ఎకరాల భూమి కేటాయించడంతో ప్రస్తుతం...

విశాఖలో లులు మాల్, అమరావతి పనుల ప్రారంభానికి ప్రధాని మోదీ

విశాఖలో లులు మాల్, అమరావతి పనుల ప్రారంభానికి ప్రధాని మోదీ

విశాఖలో లులు మాల్‌ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. అమరావతి, తిరుపతిలోనూ మాల్స్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థను కోరినట్లు కేబినెట్ సమావేశంలో సీఎం...

ఓటర్ ఐడీతో ఆధార్ సీడింగ్ …?

ఓటర్ ఐడీతో ఆధార్ సీడింగ్ …?

కేంద్ర హోంశాఖ కార్యదర్శి, UIDAI సీఈవోతో భేటీ కానున్న సీఈసీ   భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఓట‌రు ఐడీల...

AP-EAPCET దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం…

AP-EAPCET దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం…

ఏపీ ఈఏపీ సెట్-2025కు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జేఎన్టీయూకే నిర్వహించే ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు సెట్‌ ఛైర్మన్‌ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌...

ఆక్రమణలపై టీటీడీ నివేదిక సిద్ధం

ఆక్రమణలపై టీటీడీ నివేదిక సిద్ధం

హైకోర్టు సూచనతో అధికారుల్లో కదలిక కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన శేషాచలం అటవీ ప్రాంతంలో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై తిరుమల తిరుపతి దేవస్థానం నివేదిక సిద్ధం చేసింది....

జగత్కల్యాణానికి భద్రాచలం ముస్తాబు…

జగత్కల్యాణానికి భద్రాచలం ముస్తాబు…

జగత్కల్యాణానికి భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం ముస్తాబైంది. శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్‌ 6న ఆగమశాస్త్రం ప్రకారం స్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నారు. నవమి ఏర్పాట్లను ఫాల్గుణ...

తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

ఒంటిపూట బడులపై తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. మార్చి 15 నుంచి ఒంటిపూట బ‌డులు ప్రారంభమ‌వుతాయ‌ని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్‌, ఎయిడెడ్ ప‌రిధిలోని...

కోటరీపై మాజీ బాస్ కు ‘సాయి బోధ’

కోటరీపై మాజీ బాస్ కు ‘సాయి బోధ’

ప్రముఖ ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి. ఈ పేరుతో బహుశా ఆయనను ఎక్కువ మంది వెంటనే గుర్తించకపోవచ్చు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి, లేదా సాయిరెడ్డి అంటే మాత్రం ఠక్కున...

ఇస్రో మరో ఘనత : డీ డాకింగ్ విజయవంతం

ఇస్రో మరో ఘనత : డీ డాకింగ్ విజయవంతం

  మార్చి 15 నుంచి స్పేడెక్స్ ప్రయోగాలు సొంతంగా అంతరిక్షం కేంద్రం నిర్మించుకోవాలనే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆలోచనకు అనుగుణంగా కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే...

మతం మారాలని ఒత్తిడి : పాక్ మాజీ ఆట‌గాడు ఆవేదన

మతం మారాలని ఒత్తిడి : పాక్ మాజీ ఆట‌గాడు ఆవేదన

మైనారిటీ కావడంతో వివక్ష ఎదుర్కొన్నట్లు డానిష్ కనేరియా వ్యాఖ్య  మత మార్పిడీకి అఫ్రిది ప్రయత్నించాడని వాపోయిన స్పిన్నర్ పాకిస్తాన్ మాజీ క్రికెట్ డానిష్ కనేరియా తీవ్ర వ్యాఖ్యలు...

‘పాత్రధారి, సూత్రధారి కసిరెడ్డేనట’ …?

‘పాత్రధారి, సూత్రధారి కసిరెడ్డేనట’ …?

మూడు వేల కోట్లు దారి మళ్లించినట్లు ఆరోపణలు …! మద్యం లావాదేవీలపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు కర్త, కర్మ, క్రియ అంటూ సంచలన ప్రకటన అవసరమైతే మరిన్ని...

తిరుమలలో నిర్మాణాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తిరుమలలో నిర్మాణాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుడు కొలువైన తిరుమల పుణ్యక్షేత్రంలో నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే మఠాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ...

AP Polycet 2025: ఏపీ పాలిసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

AP Polycet 2025: ఏపీ పాలిసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

పాలీటెక్నిక్ కోర్సు చదివే వారి కోసం ఏపీ పాలిసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు...

పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు

పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు

భారతీయ రైల్వే సరికొత్త సంస్కరణలు, సాంకేతికతకు కేంద్రంగా మారుతోంది. డీజిల్‌ నుంచి ఎలక్ట్రికల్‌ లోకోమోటివ్‌లకు సర్వీసులను మార్చిన రైల్వే శాఖ తాజాగా  దేశంలోనే తొలి హైడ్రోజన్‌ సర్వీసులు...

జయకేతనం : జనసేన పార్టీ ఆవిర్భావ సభకు నామకరణం

జయకేతనం : జనసేన పార్టీ ఆవిర్భావ సభకు నామకరణం

జనసేన పార్టీ ఈ నెల 14న నిర్వహించనున్న ఆవిర్భావ సభకు ఆ పార్టీ అధిష్టానం ‘జయకేతనం’గా నామకరణం చేసింది. పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో జనసేన ముఖ్యనేత, మంత్రి...

కేసుల చిక్కుల్లో వైసీపీ నేతలు

కేసుల చిక్కుల్లో వైసీపీ నేతలు

న్యాయస్థానంలో పోసానికి చుక్కెదురు చెవిరెడ్డికి నోటీసులు విశాఖలో కొడాలి నానిపై కేసు...   అధికారానికి దూరమైన తర్వాత నుంచి వైసీపీ పరిస్థితి ఘోరంగా తయారైంది. పార్టీలో కీలకంగా...

అన్నప్రసాద విరాళాల్లో ఎస్వీ ట్రస్ట్ రికార్డు

అన్నప్రసాద విరాళాల్లో ఎస్వీ ట్రస్ట్ రికార్డు

కలియుగదైవం కొలువైన తిరుమల మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. నిత్యం లక్షలాది భక్తుల రాకతో నిత్యం కళ్యాణం-పచ్చ తోరణంలా ఉండే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి...

నేటి నుంచి నెమలి వేణుగోపాల స్వామి  బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి నెమలి వేణుగోపాల స్వామి  బ్రహ్మోత్సవాలు

ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నెమలి వేణుగోపాల స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ  68వ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 12 నుంచి 17...

ఏపీకి ఎన్డీయే పోల‘వరం’… రికార్డు స్థాయిలో నిధులు

ఏపీకి ఎన్డీయే పోల‘వరం’… రికార్డు స్థాయిలో నిధులు

కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల్లో ఎన్డీయే పాలకపక్షంగా ఉన్నచోట అభివృద్ధి పరుగులు పెడుతుంది. అందుకు ప్రత్యేక నమూనాగా  ఆంధ్రప్రదేశ్ నిలిచిందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ప్రధాని మోదీ తరుచూ...

AAC, JKIM పై కేంద్రం నిషేధం

AAC, JKIM పై కేంద్రం నిషేధం

జమ్మూకశ్మీర్ కేంద్రంగా కుట్రలు, కుతాంత్రాలకు పాల్పడుతున్న రెండు సంస్థలపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం – 1967 మేరకు ఈ చర్యలు చేపట్టింది....

డీలిమిటేషన్ తో దక్షిణాదిలో సీట్లు పెరుగుతాయి:  రాజ్‌నాథ్

డీలిమిటేషన్ తో దక్షిణాదిలో సీట్లు పెరుగుతాయి: రాజ్‌నాథ్

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి నష్టం వాటిల్లుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ చేస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోసిపుచ్చారు.  డీలిమిటేషన్ ప్రక్రియ ప్రణాళికా బద్ధంగా జరుగుతుందన్న...

లలిత్ మోదీ వనౌతు పాస్‌పోర్టు రద్దు

లలిత్ మోదీ వనౌతు పాస్‌పోర్టు రద్దు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL) మాజీ వ్యవస్థాపకుడు లలిత్‌ మోదీ వనౌతు పాస్ పోర్టు రద్దు అయింది. లలిత్ కు ఇటీవల వనౌతు జారీ చేసిన పాస్‌పోర్ట్‌ను  రద్దు...

డీఎస్సీకి లైన్‌క్లియర్ : ఎస్సీ వర్గీకరణపై ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందజేత

డీఎస్సీకి లైన్‌క్లియర్ : ఎస్సీ వర్గీకరణపై ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందజేత

ఎస్సీ వర్గకరణ అంశంపై ఏపీ ప్రభుత్వానికి రాజీవ్ నందర్ మిశ్రా కమిషన్ నివేదిక అందజేసింది. సీఎస్ విజయానంద్ కు రాజీవ్ నందన్ నివేదికను అందజేశారు. ఎస్సీ ఉపవర్గాల్లో...

డాలర్ డ్రీమ్స్ : డంకీ మార్గంలో ప్రాణాలు విడిచిన  భారతీయుడు

డాలర్ డ్రీమ్స్ : డంకీ మార్గంలో ప్రాణాలు విడిచిన  భారతీయుడు

అక్రమంగా అమెరికాలో చొరబడుతున్న వారిని ఆ దేశ యంత్రాంగం వెనక్కి పంపుతోంది. అనధికారికంగా తమ దేశంలో ఉంటున్న పలువురు భారతీయులను యుద్ధవిమానాల్లో ట్రంప్ ప్రభుత్వం స్వదేశానికి పంపింది....

హిందువుల మాంసం దుకాణాలకు ‘మల్హర్  సర్టిఫికేషన్’

హిందువుల మాంసం దుకాణాలకు ‘మల్హర్  సర్టిఫికేషన్’

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హిందువుల ఆధ్వర్యంలో నడిచే జట్కా మాంసం దుకాణాల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ‘మల్హర్ సర్టిఫికేషన్‌’ ను అమలు చేయనుంది. ఈ...

శబరిమల అయ్యప్పస్వామి దర్శన వేళల్లో మార్పు

శబరిమల అయ్యప్పస్వామి దర్శన వేళల్లో మార్పు

కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దర్శనవేళల్లో మార్పులు చేసినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది. సన్నిధానం వద్ద ఏర్పాటు చేసిన పవిత్రమైన  18 మెట్లను నేరుగానే ఎక్కి అయ్యప్ప...

ఉగాదికి శ్రీగిరి ముస్తాబు…

ఉగాదికి శ్రీగిరి ముస్తాబు…

ఉగాది ఉత్సవాలకు శ్రీగిరి ముస్తాబైంది.  శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ...

ఏప్రిల్ 5 నుంచి 15 వరకు ఒంటిమిట్ట రాములవారి బ్రహ్మోత్సవాలు

ఏప్రిల్ 5 నుంచి 15 వరకు ఒంటిమిట్ట రాములవారి బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్టలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు పర్యటించారు. శ్రీరామ నవమి వస్తున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏప్రిల్ 5...

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ : టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన కివీస్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ : టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన కివీస్

ఛాంపియన్స్ ట్రోఫీ -2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్,  న్యూజీలాండ్ మధ్య ఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో కివీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్...

పాకిస్తాన్ వెళ్ళవద్దంటూ పౌరులకు అమెరికా సూచన

పాకిస్తాన్ వెళ్ళవద్దంటూ పౌరులకు అమెరికా సూచన

పాకిస్తాన్ కు వీలైనంత వరకు వెళ్లకపోవడమే మంచిదని అమెరికా పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. పాకిస్తాన్ లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉందన్న అమెరికా... భారత...

నేటి రాత్రికి తిరుమలలో తెప్పోత్సవం

నేటి రాత్రికి తిరుమలలో తెప్పోత్సవం

  శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి వారు నేడు విహారం   శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేటి...

టీటీడీలో ఆధార్ ఆథెంటికేషన్… గెజిట్ జారీ

టీటీడీలో ఆధార్ ఆథెంటికేషన్… గెజిట్ జారీ

మరింత పకడ్బందీగా భక్తులకు సేవలు   తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్లు, సేవలు, వసతుల బుకింగ్ లో దుర్వినియోగం, అవినీతికి అడ్డుకట్ట...

అమ్మకోసం 93 వేల కిలోమీటర్ల తీర్థయాత్ర ….

అమ్మకోసం 93 వేల కిలోమీటర్ల తీర్థయాత్ర ….

తల్లి కోసం ఓ వ్యక్తి లక్షల జీతాన్ని వదిలేశాడు. ఏ మాత్రం అసంతృప్తి లేకుండా  అమ్మసేవ, దైవ స్మరణలోనే  ఏళ్ళుగా తరిస్తున్నాడు.  మాతృమూర్తి కోరిక మేరకు  స్కూటర్‌పై...

మూడో బిడ్డను కంటే నజరానా…విజయనగరం ఎంపీ ప్రకటన

మూడో బిడ్డను కంటే నజరానా…విజయనగరం ఎంపీ ప్రకటన

ఆడబిడ్డ అయితే రూ. 50 వేలు... మగబిడ్డ అయితే ఆవుదూడ   దేశంలో సంతానోత్పత్తిరేటు తగ్గుదలపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాదిలో కుటుంబ నియంత్రణను...

చంద్రంపాలెం బడిలో  71 మంది పంతులమ్మలు…

చంద్రంపాలెం బడిలో  71 మంది పంతులమ్మలు…

విశాఖపట్నం పరిధిలోని చంద్రంపాలెం జడ్పీ హైస్కూల్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి . ఈ స్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య మిగతా బడులతో పోల్చుకుంటే చాలా ఎక్కువ....

మహిళా సాధికారత :  ఆ బ్యాంకులో సిబ్బంది అంతా ఆడోళ్లే …

మహిళా సాధికారత : ఆ బ్యాంకులో సిబ్బంది అంతా ఆడోళ్లే …

ఓ బ్యాంకులో సిబ్బంది అంతా మహిళా ఉద్యోగులే ఉన్నారు. మహిళలకు పూర్తి అధికారం, గౌరవం దక్కాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ని వరంగల్...

ప్రతీగ్రామంలో అరకు కాఫీ ఔట్‌లెట్

ప్రతీగ్రామంలో అరకు కాఫీ ఔట్‌లెట్

  ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్ ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో...

అమరావతిలో మార్చి 15న శ్రీనివాస కళ్యాణం

అమరావతిలో మార్చి 15న శ్రీనివాస కళ్యాణం

  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మార్చి 15న శ్రీనివాస కళ్యాణం  వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. వెంకటపాలెం లోని శ్రీ వేంకటేశ్వరస్వామిలో ఆలయంలో ...

ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం : ‘పది’ విద్యార్థులకు ఉచిత ప్రయాణం

ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం : ‘పది’ విద్యార్థులకు ఉచిత ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణాసంస్థ(APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది.పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు హాల్ టికెట్...

వైఎస్ వివేకా హత్య కేసులో మరో మలుపు

వైఎస్ వివేకా హత్య కేసులో మరో మలుపు

సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశం నిజానిజాలు తేల్చేందుకు సిట్ దివంగత సీఎం వైఎస్సార్ సోదరుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చినాన్న వైఎస్ వివేకానందరెడ్డి...

‘కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ’ …డిప్యూటీ సీఎం పవన్ పై వైఎస్ జగన్ విసుర్లు

‘కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ’ …డిప్యూటీ సీఎం పవన్ పై వైఎస్ జగన్ విసుర్లు

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ‘కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ’...

‘అన్నదాత సుఖీభవ అమలు ఎప్పుడంటే…? ‘ఆడుదాం ఆంధ్ర’పై స్వతంత్ర కమిటీ

‘అన్నదాత సుఖీభవ అమలు ఎప్పుడంటే…? ‘ఆడుదాం ఆంధ్ర’పై స్వతంత్ర కమిటీ

'అన్నదాత సుఖీభవ' పథకంపై శాసనమండలిలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. అర్హత కలిగిన రైతులందరికీ రూ. 20 వేల నగదు అందజేస్తామన్నారు. కౌలురైతులకు 'అన్నదాత...

అసెంబ్లీలో ప్రతిపక్షం మాటలు వినే పరిస్థితి లేదు: వైఎస్ జగన్

అసెంబ్లీలో ప్రతిపక్షం మాటలు వినే పరిస్థితి లేదు: వైఎస్ జగన్

కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. ‘బాబు ష్యూరిటీ.. భ‌విష్య‌త్తుకు గ్యారెంటీ' అని ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసిన చంద్ర‌బాబు ఇప్పుడు, మోసం...

ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన నేత నాగబాబు

ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన నేత నాగబాబు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు నామినేషన్ దాఖలు చేయాలని జనసేనాని ఆదేశం జనసేన నేత నాగబాబు, ఎమ్మెల్సీ గా పోటీ చేయనున్నారు. కూటమి...

కుంభమేళాలో బోటు నడపడంతో రూ. 30 కోట్ల ఆదాయం

కుంభమేళాలో బోటు నడపడంతో రూ. 30 కోట్ల ఆదాయం

ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా నిర్వహణపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దాస్ మరోసారి స్పందించారు. కుంభమేళా నిర్వహణతో యూపీ లో జరిగిన సంపదసృష్టి గురించి ఉదాహరణతో వివరించారు....

ఏపీలో శాసనసభ్యులకు క్రీడా పోటీలు

ఏపీలో శాసనసభ్యులకు క్రీడా పోటీలు

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా శాసనసభ్యులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సభాపతి అయ్యన్నపాత్రుడు తెలిపాడు. మార్చి 18, 19, 20 తేదీల్లో...

విజయోస్తు: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

విజయోస్తు: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

  తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల...

వాట్సాప్ ద్వారా పది హాల్ టికెట్లు… ప్రభుత్వ బడుల్లో ‘యాక్టివ్ ఆంధ్ర’…

వాట్సాప్ ద్వారా పది హాల్ టికెట్లు… ప్రభుత్వ బడుల్లో ‘యాక్టివ్ ఆంధ్ర’…

ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు అందజేశారు. ప్రైవేటు పాఠశాలల వేధింపులకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి ఫీజు చెల్లింపు...

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారి వయోపరిమితిని పెంచింది. ప్రస్తుతం ఉన్న వయోపరిమితి కంటే యూనిఫామ్‌ ఉద్యోగాలకు రెండేళ్లు...

ఔరంగాబాద్ పేరును శంభాజీ మహరాజ్‌గా మార్చాలని డిమాండ్

ఔరంగాబాద్ పేరును శంభాజీ మహరాజ్‌గా మార్చాలని డిమాండ్

ఔరంగాబాద్ పేరు శంభాజీ మహరాజ్ గా మార్చాలని బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ నవనీత్ రాణా డిమాండ్ చేశారు. ఔరంగజేబ్‌ ను ఆరాధించే వారు ఆయన సమాధిని...

తిరుమలలో మళ్ళీ చిరుత సంచారం

తిరుమలలో మళ్ళీ చిరుత సంచారం

తిరుమల అలపిరి మెట్ల మార్గం సహా పలుచోట్ల చిరుత సంచారం కలకలం రేపుతోంది. రెండేళ్ల కిందట ఓ చిన్నారిని చిరుత ఎత్తుకెళ్లి చంపేసింది. దీంతో కొండపైకి నడకమార్గాన...

ఛాంపియన్స్ ట్రోఫీ 2025: భారత్, ఆసీస్ మధ్య సెమీఫైనల్ -1

ఛాంపియన్స్ ట్రోఫీ 2025: భారత్, ఆసీస్ మధ్య సెమీఫైనల్ -1

దుబాయ్ వేదికగా మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆరోసారి సెమీస్ కు చేరిన భారత్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియా2.30గంటలకు...

మహారాష్ట్ర మంత్రి ధనంజయ్‌  రాజీనామా

మహారాష్ట్ర మంత్రి ధనంజయ్‌ రాజీనామా

సర్పంచ్ హత్య కేసులో ఆరోపణలు సీఎం ఫడ్నవీస్ ఆదేశాలతో మంత్రి పదవికి రాజీనామా చేసిన ధనంజయ్ మహారాష్ట్ర మంత్రి ధనంజయ్‌ మొండే మంత్రి పదవికి రాజీనామా చేశారు....

ఛాంపియన్స్ ట్రోఫీ -2025: టాస్ గెలిచి, ఫీల్డిండ్ ఎంచుకున్న న్యూజీలాండ్…

ఛాంపియన్స్ ట్రోఫీ -2025: టాస్ గెలిచి, ఫీల్డిండ్ ఎంచుకున్న న్యూజీలాండ్…

14వ సారి టాస్ ఓడిన భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ -2025లో భాగంగా గ్రూప్ -ఎ చివరి మ్యాచ్ లో భారత్,న్యూజీలాండ్ తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరిగే ఈ...

తిరుమలను ‘నో ఫ్లైయింగ్ జోన్’ గా ప్రకటించాలి : టీటీడీ

తిరుమలను ‘నో ఫ్లైయింగ్ జోన్’ గా ప్రకటించాలి : టీటీడీ

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి టీటీడీ చైర్మన్ లేఖ తిరుమల క్షేత్రంపై విమానాల రాకపోకలను నిషేధించాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరుతోంది. ఇప్పటికే ఈ విషయమై అనేకసార్లు కేంద్ర...

ఏటికొప్పాక హస్తకళాకారుల ప్రతిభకు మరో గుర్తింపు

ఏటికొప్పాక హస్తకళాకారుల ప్రతిభకు మరో గుర్తింపు

రాష్ట్రపతి భవన్ లో లక్కబొమ్మల స్టాల్ ఆహ్వానం పంపిన కేంద్రప్రభుత్వం ఈ నెల 6 నుంచి 9 వరకు హస్తకళా ప్రదర్శన ఆంధ్రప్రదేశ్ లోని ఏటికొప్పాక హస్తకళాకారుల...

వరిసాగులో తెలంగాణదే అగ్రస్థానం

వరిసాగులో తెలంగాణదే అగ్రస్థానం

గత వానాకాలం సీజన్‌లో ధాన్యం దిగుబడిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత యాసంగి లోనూ అదేస్థాయిలో తెలంగాణలో వరి సాగు జరుగుతోంది. తెలంగాణలో అన్ని రకాల...

ఛాంపియన్స్ ట్రోఫీ 2025: సెమీఫైనల్ కు దక్షిణాఫ్రికా

ఛాంపియన్స్ ట్రోఫీ 2025: సెమీఫైనల్ కు దక్షిణాఫ్రికా

ఇంగ్లండ పై ఏడు వికెట్ల తేడాతో విజయం ఛాంపియన్స్ ట్రోఫీ2025లో దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్ కి వెళ్ళింది. లీగ్ దశలో గ్రూప్-బి విభాగం చివరి లీగ్ మ్యాచ్...

అనంతపురం పోలీస్ శిక్షణ కళాశాలలో ఎస్సైల పాసింగ్ ఔట్ పరేడ్

అనంతపురం పోలీస్ శిక్షణ కళాశాలలో ఎస్సైల పాసింగ్ ఔట్ పరేడ్

అనంతపురంలోని పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత,...

కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్

కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్

కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న సస్పెండ్‌ చేస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారనే కారణంతో తీన్మార్‌ మల్లన్నకు ఫిబ్రవరి...

ఉత్తరాఖండ్ లో ముమ్మరంగా సహాయచర్యలు …మంచుచరియల కిందే మరో 8 మంది

ఉత్తరాఖండ్ లో ముమ్మరంగా సహాయచర్యలు …మంచుచరియల కిందే మరో 8 మంది

55 మందిలో 47 మందిని రక్షించిన ఆర్మీ ఉత్తరాఖండ్‌ లో భారీ హిమపాతం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.బద్రీనాథ్‌ క్షేత్రానికి సమీపంలోని ఛమోలీ జిల్లా పరిధిలో మనా గ్రామం...

ఏపీలో ఇంటర్ పరీక్షలు…. పకడ్బందీగా భద్రతా చర్యలు

ఏపీలో ఇంటర్ పరీక్షలు…. పకడ్బందీగా భద్రతా చర్యలు

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష ప్రారంభం అవ్వగా విద్యార్థులు 8.45లోపు ఎగ్జామ్ హాల్ లోకి వెళ్ళాలి. నేడు...

హెల్మెట్ లేకపోతే వెయ్యి… ఇన్స్యూరెన్స్ లేకపోతే రెండు వేలు

హెల్మెట్ లేకపోతే వెయ్యి… ఇన్స్యూరెన్స్ లేకపోతే రెండు వేలు

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలులోకి రానుంది. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది....

ఛాంపియన్స్ ట్రోఫీ : మరో మ్యాచ్ వర్షార్పణం.. సెమీస్ కు ఆసీస్

ఛాంపియన్స్ ట్రోఫీ : మరో మ్యాచ్ వర్షార్పణం.. సెమీస్ కు ఆసీస్

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్ కు చేరింది. లాహోర్ వేదికగా ఆప్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్, వర్షం కారణంగా అర్థాంతరంగా నిలిచిపోయింది. దీంతో ఫలితం...

Page 1 of 18 1 2 18

Latest News