T Ramesh

T Ramesh

వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం : జేపీ నడ్డా

వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం : జేపీ నడ్డా

వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కూడా ప్రధాని అయ్యే అవకాశం...

మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు:  శ్రీశైలం, సాగర్ కు పెరిగిన వరద  

మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు:  శ్రీశైలం, సాగర్ కు పెరిగిన వరద  

మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణానదిపై నిర్మించిన జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద పోటు పెరగడంతో ఆరుగేట్లు  ఎత్తి...

ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి

ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి

వరదలో కొట్టుకు వచ్చిన పడవలతో ప్రకాశం బ్యారేజీ గేట్ల కౌంటర్ వెయిట్లు దెబ్బతినగా ఇంజినిరీంగ్ నిపుణులు మరమ్మతులు చేశారు. 67, 69వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్‌...

విజయవంతంగా బుడమేరు గండ్లు పూడ్చివేత

విజయవంతంగా బుడమేరు గండ్లు పూడ్చివేత

విజయవాడను అల్లాడించిన బుడమేరు గండ్ల పూడ్చివేత విజయవంతమైంది.రాష్ట్రప్రభుత్వ పరిధిలోని ఏజెన్సీ లకు తోడు ఆర్మీ రంగంలోకి దిగడంతో గండ్లును త్వరగా పూడ్చగల్గారు. అయితే వీటిని మరింత ఎక్కువ...

బోయింగ్ స్టార్ లైనర్ సేఫ్, వ్యోమగాములను  వదిలేసి వచ్చిన స్పేస్ షిప్

బోయింగ్ స్టార్ లైనర్ సేఫ్, వ్యోమగాములను వదిలేసి వచ్చిన స్పేస్ షిప్

వ్యోమగామి సునీతా విలియమ్స్ ను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్ళిన బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ క్షేమంగా తిరిగి వచ్చింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం...

మహాగణపతి స్మరణతో మార్మోగుతున్న తెలుగునేల

మహాగణపతి స్మరణతో మార్మోగుతున్న తెలుగునేల

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి నవరాత్రలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏపీ, తెలంగాణలోని  ప్రతీ వీధిలో ప్రత్యేక పందిళ్ళు వేసి వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. భాద్రపద చవితి...

కేంద్ర సాయంపై సమాచారం లేదన్న సీఎం చంద్రబాబు

కేంద్ర సాయంపై సమాచారం లేదన్న సీఎం చంద్రబాబు

  బుడమేరు మూడో గండి పూడ్చివేతే ప్రధాన లక్ష్యం బుడమేరుకు పడిన మూడో గండిని ఈ రాత్రికే పూడ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వరద ప్రాంతాలను...

ఆర్టికల్ 370  ను  పునరుద్ధరించే ప్రసక్తే లేదు: అమిత్ షా

ఆర్టికల్ 370 ను పునరుద్ధరించే ప్రసక్తే లేదు: అమిత్ షా

ఆర్టికల్ 370 ను పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి అమిత్ షా  తేల్చి చెప్పారు.  జమ్మూ కశ్మీర్‌ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోను అమిత్ షా...

తెలుగు రాష్ట్రాలకు వరద సాయం అందజేసిన కేంద్రం

తెలుగు రాష్ట్రాలకు వరద సాయం అందజేసిన కేంద్రం

వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు కేంద్రం సాయం ప్రకటించింది. ఏపీ, తెలంగాణలకు రూ.3,300 కోట్ల వరద సాయం ప్రకటించింది.  ప్రస్తుతం తీసుకోవాల్సిన సహాయ చర్యల కోసం ఈ...

అజిత్ సింగ్ నగర్, రాయనపాడుకు మళ్ళీ బుడమేరు వరద

అజిత్ సింగ్ నగర్, రాయనపాడుకు మళ్ళీ బుడమేరు వరద

విజయవాడకు బడమేరు గండం ఇప్పట్లో వీడేలా కనపడటం లేదు. శివారు ప్రాంతాలైన రాయనపాడు, సింగ్ నగర్ లోకి మళ్ళీ వరద చేరింది.  గురువారం అర్ధరాత్రి నుంచి వరద...

ఉద్యోగాల జాతర : నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్డీయే ప్రభుత్వం

ఉద్యోగాల జాతర : నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్డీయే ప్రభుత్వం

ఉద్యోగార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదో తరగతి విద్యార్హతతో 39 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది. కేంద్ర సాయుధ బలగాల్లోని  మొత్తం...

తెలుగు రాష్ట్రాల్లో  వరదలు… బీమా సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో  వరదలు… బీమా సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లోని   వరద ప్రభావిత ప్రాంతాల్లో త్వరితగతిన క్లెయిమ్స్ సెటిల్మెంట్లు చేయాలని బీమా సంస్థలకు కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక...

బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని పిలుస్తాం : కేంద్రమంత్రి శివరాజ్ సింగ్

బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని పిలుస్తాం : కేంద్రమంత్రి శివరాజ్ సింగ్

  విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని పిలుస్తుమన్నారు.  గత ప్రభుత్వ హయాంలో బుడమేరు...

వరదలు, సహాయ చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

వరదలు, సహాయ చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

బుడమేరు పొంగిన కారణంగా విజయవాడ శివారు కాలనీల్లోని   నివాసాల్లోకి పెద్ద మొత్తంలో వరద చేరింది. బుడమేరు కొంత శాంతించడంతో వరద తగ్గింది. అయితే నివాసాల్లో భారీగా బురద,...

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి అరెస్టు, నందిగం సురేశ్ కు 14 రోజుల రిమాండ్

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి అరెస్టు, నందిగం సురేశ్ కు 14 రోజుల రిమాండ్

గుంటూరు జిల్లా  మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఏపీ పోలీసులు పలువురు వైసీపీ నేతలను అరెస్టు చేశారు.  తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ, గుంటూరు జిల్లాకు...

వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి ఏరియల్ సర్వే

వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి ఏరియల్ సర్వే

ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు మేరకు  కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ,  విజయవాడలోని బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.  మంత్రి నారా లోకేశ్ తో...

గోదావరికి వరద పోటు, సముద్రంలోకి సుమారు 9 లక్షల క్యూసెక్కులు

గోదావరికి వరద పోటు, సముద్రంలోకి సుమారు 9 లక్షల క్యూసెక్కులు

గోదావరికి వరద పోటు మరింత పెరిగింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటిమట్టం 11 అడుగులు కాగా సముద్రంలోకి 8.80 లక్షల క్యూసెక్కులు వదిలారు. భద్రాచలం వద్ద గోదావరి...

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ

ఛత్తీస్‌గఢ్ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత జగన్ మృతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య  ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు....

విజయవాడ డివిజన్ లో రైలు సర్వీసులు పునరుద్ధరణ

విజయవాడ డివిజన్ లో రైలు సర్వీసులు పునరుద్ధరణ

వరదలతో విజయవాడ డివిజన్‌లో రద్దు అయిన  రైలు  సర్వీసులను అధికారులు పునరుద్ధరించారు. కొన్నింటిని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. మచి­లీపట్నం–బెంగళూరు (07650) మధ్య ప్రత్యేక రైలు నడుస్తుండగా,...

పారిస్ పారాలింపిక్స్ లో భారత్ కు 24 పతకాలు

పారిస్ పారాలింపిక్స్ లో భారత్ కు 24 పతకాలు

పారిస్‌ పారాలింపిక్స్‌లో భార‌త కు  పతకాల పంటపండింది. పురుషుల వ్య‌క్తిగ‌త రిక‌ర్వ్ ఓపెన్ ఈవెంట్ ఫైనల్‌లో ఆర్చ‌ర్ హ‌ర్వింద‌ర్ సింగ్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్‌లో పోలాండ్‌కు...

వరద బీభత్సం : ఆంధ్రప్రదేశ్‌ లో  కేంద్ర బృందం పర్యటన

వరద బీభత్సం : ఆంధ్రప్రదేశ్‌ లో  కేంద్ర బృందం పర్యటన

భారీ వర్షాలు, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రాంతాలు ముంపునకు గురికావడంతో భారీ గా ఆస్తినష్టంతో పాటు పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో నష్టం అంచనాకు...

వరదలపై వైసీపీ విషప్రచారం చేస్తోందన్న సీఎం చంద్రబాబు

వరదలపై వైసీపీ విషప్రచారం చేస్తోందన్న సీఎం చంద్రబాబు

వరదలపై  వైసీపీ విష ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద సహాయ చర్యల పర్యవేక్షణలో భాగంగా సీఎం చంద్రబాబు, వైసీపీపై  తీవ్ర స్థాయిలో...

వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు విఫలం : వైఎస్ జగన్

వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు విఫలం : వైఎస్ జగన్

వరద బాధితుల్ని ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని  వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడ లోని రాజరాజేశ్వరి పేట వరద ప్రభావిత...

వైసీపీ నేతలపై డిప్యూటీ సీఎం పవన్ మండిపాటు

వైసీపీ నేతలపై డిప్యూటీ సీఎం పవన్ మండిపాటు

వైసీపీ పై జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలు, సీఎం చంద్రబాబు సమర్థతను ప్రశంసించాల్సిన వైసీపీ...

సింగపూర్ పర్యటనకు ప్రధాని మోదీ, ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం

సింగపూర్ పర్యటనకు ప్రధాని మోదీ, ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం

ప్రధాని నరేంద్రమోదీ బ్రూనై పర్యటన ముగించుకుని సింగపూర్  వెళ్ళారు. సింగపూర్‌ ప్రభుత్వం,  ప్రవాస భారతీయులు మోదీకి  ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక నృత్యాలు, సంగీత ప్రదర్శనల మధ్య సింగపూర్...

బుడమేరకు మళ్ళీ వరద, విజయవాడకు భారీ వర్ష సూచన

బుడమేరకు మళ్ళీ వరద, విజయవాడకు భారీ వర్ష సూచన

విజయవాడను నాలుగు రోజులుగా వరదలతో అల్లాడించిన బుడమేరుకు మళ్లీ  వరద తాకిడి పెరిగింది.  మంగళవారం  బుడమేరులో వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం రాగా ఈ రోజు ఎనిమిదిరెట్లు పెరిగింది....

బ్రూనైలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

బ్రూనైలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,  బ్రూనై లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా మంగళవారం ప్రధాని మోదీ బ్రూనై వెళ్ళారు. నేడు బ్రూనై రాజు...

పారాలింపిక్స్ లో ’భారత్’ అద్భుత ప్రదర్శన .. టోక్యో రికార్డు బ్రేక్

పారాలింపిక్స్ లో ’భారత్’ అద్భుత ప్రదర్శన .. టోక్యో రికార్డు బ్రేక్

ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. మంగళవారం ఒక్కరోజే దేశానికి ఐదు పతకాలు వచ్చాయి. దీంతో భారత సాధించిన  పతకాల సంఖ్య 20...

మేడారం అడవుల్లో  కూలిన  అరుదైన జాతి వృక్షాలు

మేడారం అడవుల్లో  కూలిన  అరుదైన జాతి వృక్షాలు

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలోని  మేడారం అడువుల్లో ఘోర విపత్తు సంభవించింది.  సుమారు 50వేల చెట్లు కూలాయి. పెద్ద ఎత్తున గాలి దుమారం,...

కొల్లేరు ఉగ్రరూపం , రహదారులపైకి వరద

కొల్లేరు ఉగ్రరూపం , రహదారులపైకి వరద

ఏలూరు జిల్లాలోని కొల్లేరుకు వరద భారీగా పెరిగింది.  రామిలేరు, బుడమేరు, తమ్మిలేరు నుంచి భారీగా వరద రావడంతో కొల్లేరు పొంగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా వరద  ఉద్ధృతి...

గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, గోదావరి జిల్లాల్లో వాన

గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, గోదావరి జిల్లాల్లో వాన

ఆంధ్రప్రదేశ్ పై వరుణుడు ఇప్పట్లో కనికరం చూపేలా కనిపించడం లేదు. బుడమేరు, ప్రకాశం బ్యారేజీకి వరద తగ్గుముఖం పట్టినా దక్షిణ కోస్తా, గోదావరి జిల్లాల్లో తెల్లవారు జాము...

గోదావరికి పెరిగిన వరద

గోదావరికి పెరిగిన వరద

గోదావరి పరీవాహకప్రాంతాల్లో వానలు కురుస్తుండటంతో  నదికి వరద పోటెత్తింది. భద్రాచలం వద్ద  నీటిమట్టం 39 అడుగులకు చేరింది.   అర్ధరాత్రికి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవచ్చు అని అధికారులు అంచనా...

విజయవాడలో హృదయ విదారకం…

విజయవాడలో హృదయ విదారకం…

  సహాయ చర్యల్లో కొట్టుకుపోయిన లైన్‌మెన్ విజయవాడ నగర పరిధిలోని ముంపు ప్రాంతాల్లో విద్యుత్‌ పునరుద్ధరణ పనుల్లో విషాదం చోటుచేసుకుంది. సహాయక చర్యల్లో పాల్గొన్న లైన్‌మెన్‌ వజ్రాల...

‘టాలీవుడ్’ మంచిమనసు

‘టాలీవుడ్’ మంచిమనసు

తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత కుటుంబాలను ఆదుకునేందుకు టాలీవుడ్ ముందుకొచ్చింది. పలువురు నటులు సాయం ప్రకటించారు. నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల...

వరద బాధితులకు మైసూరు దత్తపీఠం సాయం

వరద బాధితులకు మైసూరు దత్తపీఠం సాయం

వరదలతో అల్లాడుతున్న విజయవాడ, పరిసర ప్రాంత ప్రజలకు సాయం అందించాలని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి పిలుపునిచ్చారు.  మైసూరు దత్త పీఠం తరఫున 50 వేల ఆహార పొట్లాలను...

శాంతించిన బుడమేరు.. కృష్ణకు తగ్గిన వరద

శాంతించిన బుడమేరు.. కృష్ణకు తగ్గిన వరద

విజయవాడను మూడ్రోజులుగా అల్లాడించిన బుడమేరు కాస్త శాంతించింది. వరద మూడు అడుగుల మేర తగ్గింది. దీంతో నివాసాల నుంచి ఇప్పుడిప్పుడే జనం బయటకు వస్తున్నారు. నిన్నటి వరకు...

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలపైనే ఎక్కువ ప్రభావం

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలపైనే ఎక్కువ ప్రభావం

తెలుగు రాష్ట్రాలను వానలు ఇప్పట్లో వీడేలా కనపడటం లేదు. ఈ నెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనే ఎక్కువగా ఉంటుందని...

ఏపీలో వరద బీభత్సం : ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు

ఏపీలో వరద బీభత్సం : ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు

ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వానలు ఇంకా పడుతూనే ఉన్నాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్...

ఏపీలో వరద పరిస్థితులపై సీఎం తో మాట్లాడిన ప్రధాని మోదీ

ఏపీలో వరద పరిస్థితులపై సీఎం తో మాట్లాడిన ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, వరద కారణంగా వాటిల్లిన నష్టం వివరాలను  ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్య మంత్రి చంద్రబాబుతో మాట్లాడి తెలుసుకున్నారు. చంద్రబాబుకు  ఫోన్ కు...

విజయవాడ సింగ్‌నగర్ లో  సీఎం చంద్రబాబు పర్యటన

విజయవాడ సింగ్‌నగర్ లో  సీఎం చంద్రబాబు పర్యటన

వరదలతో విజయవాడలోని పలు కాలనీల్లో హృదయ విదారకంగ పరిస్థితి మారింది. స్థానికుల కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. వరద దాటే ప్రయత్నంలో ఓ మహిళ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది....

శ్రీశైలం వెళ్లే భక్తులకు గమనిక,  ఆ మార్గంలో రాకపోకలపై ఆంక్షలు

శ్రీశైలం వెళ్లే భక్తులకు గమనిక,  ఆ మార్గంలో రాకపోకలపై ఆంక్షలు

కుండపోత వానల కారణంగా హైదరాబాద్‌ – శ్రీశైలం జాతీయ రహదారిపై  కొండ చరియలు విరిగిపడ్డాయి.  నాగర్‌కర్నూలు జిల్లా ఆమ్రాబాద్‌ మండలం ఈగలపెంట పాతాళ గంగ మధ్య సుమారు...

వరదలతో రైల్వే ట్రాకులు ధ్వంసం, పలు సర్వీసులు రద్దు

వరదలతో రైల్వే ట్రాకులు ధ్వంసం, పలు సర్వీసులు రద్దు

భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగడంతో పలు చోట్ల రైల్వే ట్రాకులు ధ్వంసం అయ్యాయి. దీంతో పలు సర్వీసులు రద్దు అయ్యాయి. మహబూబాబాద్ జిల్లా...

భారత మార్కెట్ లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త మోడల్ బైక్

భారత మార్కెట్ లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త మోడల్ బైక్

భారత మార్కెట్ లో మరో కొత్త మోడల్ బైక్ ను రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రవేశపెట్టింది. క్లాసిక్ 350 మోటారు సైకిల్ 2024 ను తీసుకొచ్చింది. హెరిటేజ్ (మద్రాస్...

వర్షాల నేపథ్యంలో వైద్య సిబ్బందికి మంత్రి సత్యకుమార్ కీలక ఆదేశాలు

వర్షాల నేపథ్యంలో వైద్య సిబ్బందికి మంత్రి సత్యకుమార్ కీలక ఆదేశాలు

వైద్య, పారామెడికల్ సిబ్బందికి ఆ శాఖ మంత్రి సత్యకుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల్లో విద్యుత్ సరఫరాకు అవరోధం లేకుండా చూసుకోవడంతో పాటు వరద నిల్వలేకుండా...

మరో ఆరురోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు…

మరో ఆరురోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు…

తెలుగు రాష్ట్రాల్లో నేడు కూడా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తా, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, చాలా చోట్ల ఉరుములు,...

బిహార్ లో కేంద్రమంత్రిపై దాడి…!

బిహార్ లో కేంద్రమంత్రిపై దాడి…!

బిహార్‌లోని బెగుసరాయ్‌లో  కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌పై  ఓ దుండగుడు దాడికి తెగబడ్డాడు. కేంద్రమంత్రి బల్లియా సబ్ డివిజన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనగా  షాజాద్ అలియాస్ సైఫీ...

ఇదేం వాన బాబోయ్, అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్

ఇదేం వాన బాబోయ్, అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్

మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష విజయవాడ, గుంటూరులో కుండపోత   బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ అర్ధరాత్రికి తీరం దాటనుంది. విశాఖపట్నం-గోపాలపూర్ మధ్య కళింగపట్నం వద్ద...

హర్యానా శాసనసభ ఎన్నికల షెడ్యూల్ లో సవరణ, ఎన్నికల తేదీ మార్పు

హర్యానా శాసనసభ ఎన్నికల షెడ్యూల్ లో సవరణ, ఎన్నికల తేదీ మార్పు

అసోజ్ అమావాస్య పండుగ సందర్భంగా  హర్యానా శాసనసభ  ఎన్నికల షెడ్యూల్ ను  కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది. పోలింగ్ తేదీని అక్టోబర్ 1నుంచి ఐదుకు మార్చింది. బిష్ణోయ్...

గుంటూరు జిల్లాలో వాగులోకి  కొట్టుకుపోయిన కారు, ముగ్గురు మృతి

గుంటూరు జిల్లాలో వాగులోకి  కొట్టుకుపోయిన కారు, ముగ్గురు మృతి

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. భారీ వర్షాలు కారణంగా పలు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులు చెరువులను  తలపిస్తున్నాయి.  మంగళగిరి టోల్ ప్లాజా వద్ద వాహనాలు సగం వరకు...

పట్టాలెక్కిన మరో మూడు వందే భారత్ రైళ్ళు…

పట్టాలెక్కిన మరో మూడు వందే భారత్ రైళ్ళు…

దేశంలో కొత్తగా మరో మూడు వందే భారత్‌ రైళ్ళు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని  నరేంద్రమోదీ  వర్చువల్ విధానంలో ఈ మూడు రైలు సర్వీసులను ప్రారంభించారు. దీంతో నేటి...

భారీ వర్షాల కారణంగా ఏపీలో  పింఛన్ల పంపిణీ వాయిదా

భారీ వర్షాల కారణంగా ఏపీలో  పింఛన్ల పంపిణీ వాయిదా

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నానా యాతన పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఈదురుగాలులకు చెట్లు విరిగిపడటం,...

శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని క్షమాపణలు

శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని క్షమాపణలు

మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. అందుకు తాను శిరస్సు వంచి క్షమాపణ చెబుతున్నానన్నారు. శివాజీ కేవలం...

గుడ్లవల్లేరు ఘటన : విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి

గుడ్లవల్లేరు ఘటన : విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ వాష్ రూమ్ లో రహస్య కెమెరాలు ఘటనపై కేసు విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఘటన విషయం తెలిసిన...

పిఠాపురంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

పిఠాపురంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

పాదగయ క్షేత్రం పిఠాపురంలో శ్రావణ మాస ఆఖరి శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరిగాయి. వత్రంలో పాల్గొన్న వారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చీరలు,...

కాణిపాకంలో సెప్టెంబర్ 7 నుంచి బ్రహ్మోత్సవాలు

కాణిపాకంలో సెప్టెంబర్ 7 నుంచి బ్రహ్మోత్సవాలు

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 7 నుంచి 27 వరకు నిర్వహించ‌నున్నారు. ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌పై దక్షిణాది రాష్ట్రాల అధికార భాషల్లో పోస్టర్లను ఆలయ పాలకమండలి విడుదల...

పాకిస్తాన్ తో చర్చల అంశంపై విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

పాకిస్తాన్ తో చర్చల అంశంపై విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

పాకిస్తాన్ తో చర్చలు జరిపే అంశంపై  విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో ఈరోజు నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జైశంర్, పాకిస్తాన్...

భారత్ వద్ద మరో బ్రహ్మాస్త్రం : రంగంలోకి ఐఎన్ఎస్ అరిఘాత్

భారత్ వద్ద మరో బ్రహ్మాస్త్రం : రంగంలోకి ఐఎన్ఎస్ అరిఘాత్

భారత్‌ కు మరో అణు జలాంతర్గామి సమకూరింది. అరిహంత్‌ క్లాస్‌లో రెండోదైన  ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ను విశాఖ నేవల్‌ డాక్‌యార్డులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేవీలోకి ప్రవేశపెట్టారు.  ...

బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో తెలుగు పద్యాల పఠనం

బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో తెలుగు పద్యాల పఠనం

పోతన భాగవతం, నన్నయ్య భారతంలోని భక్తిరస పద్యాల పఠనాన్ని ప్రతీరోజు విజయవాడ దుర్గమ్మ ఆలయంలో నిర్వహించనున్నారు. తెలుగు భాషా దినోత్సవం సంబరాల్లో భాగంగా శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం...

ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న అల్పపీడనం

ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న అల్పపీడనం

ఉత్తర బంగాళాఖాతంలో గురువారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. నేటి సాయంత్రానికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా ఉత్తరాంధ్ర వైపు దూసుకురానుంది. ఈ...

శ్రీశైలంలో కనులపండువగా స్వర్ణ రథోత్సవం

శ్రీశైలంలో కనులపండువగా స్వర్ణ రథోత్సవం

జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీగిరిలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్ల స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. ఆర్ధ్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని భక్తిశ్రద్ధలతో రథోత్సవం నిర్వహించారు....

తెలుగు భాష చాలా గొప్పది : ప్రధాని మోదీ

తెలుగు భాష చాలా గొప్పది : ప్రధాని మోదీ

తెలుగు భాషా దినోత్స‌వం సంద‌ర్భంగా తెలుగువారికి  ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ  శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ,  తెలుగు  చాలా...

ఎమ్మెల్యే సతీమణి బర్త్ డే సెలబ్రేషన్స్ లో పోలీసులు, షోకాజ్ నోటీసు జారీ

ఎమ్మెల్యే సతీమణి బర్త్ డే సెలబ్రేషన్స్ లో పోలీసులు, షోకాజ్ నోటీసు జారీ

పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు పాల్గొనడం పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న...

దర్శి టీడీపీ ఇంచార్జి తీరుపై విమర్శలు…

దర్శి టీడీపీ ఇంచార్జి తీరుపై విమర్శలు…

దర్శి టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజాప్రతినిధిగా ఎన్నిక కానప్పటికీ అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారనే నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. దర్శి ప్రభుత్వ...

ఛత్తీస్‌గఢ్ లో ఎన్‌కౌంటర్ :  ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్ లో ఎన్‌కౌంటర్ :  ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లా పరిధిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ  ఎన్‌కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అబూజ్‌మడ్‌ అటవీప్రాంతంలో మావోయిస్టులు...

పాస్‌పోర్టు సేవలకు ఐదురోజుల పాటు అంతరాయం

పాస్‌పోర్టు సేవలకు ఐదురోజుల పాటు అంతరాయం

పాస్‌పోర్ట్ సేవలకు ఐదురోజుల పాటు అంతరాయం ఏర్పడింది.  పోర్టల్ మెయింటనెన్స్ కారణంగా ఈ సమస్య తలెత్తింది. ఇప్పటికే బుక్ చేసుకున్న అపాయింట్ మెంట్లను రీషెడ్యూల్ చేస్తామని విదేశాంగ...

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో ఎంఎస్ చదువుతున్న పెదిని రూపక్ రెడ్డి (26) ప్రమాదవశాత్తూ ఓ సరస్సులో పడి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన రూపక్ రెడ్డి,  స్నేహితులతో...

పారిస్ లో పారాలింపిక్స్-2024 ప్రారంభం…

పారిస్ లో పారాలింపిక్స్-2024 ప్రారంభం…

పారాలింపిక్స్-2024 సందడి మొదలైంది. పారిస్ లో ప్రారంభోత్సవ వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి. ఫ్రాన్స్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. ప్రారంభోత్సవంలో 167 దేశాలకు చెందిన...

కేంద్రప్రభుత్వ తోడ్పాటుతో రాష్ట్రాభివృద్ధి : ఏపీ సీఎం చంద్రబాబు

కేంద్రప్రభుత్వ తోడ్పాటుతో రాష్ట్రాభివృద్ధి : ఏపీ సీఎం చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వం తోడ్పాటుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందనే నమ్మకం తనకు ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.  పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్మించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన కేంద్రం,...

డీఎంకే ఎంపీకి ఈడీ భారీ జరిమానా, ఎన్ని వందల కోట్లంటే…?

డీఎంకే ఎంపీకి ఈడీ భారీ జరిమానా, ఎన్ని వందల కోట్లంటే…?

త‌మిళ‌నాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ, వ్యాపారవేత్త ఎస్.జ‌గ‌త్ర‌క్ష‌క‌న్‌కు ఈడీ భారీ షాక్ విధించింది. జగతక్షకన్ తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు రూ. 908...

‘పేద ముస్లింల కోసమే వక్ఫ్ సవరణ బిల్లు’

‘పేద ముస్లింల కోసమే వక్ఫ్ సవరణ బిల్లు’

వక్ఫ్ బోర్డు ఆస్తులపై  పేదలకు హక్కు కల్పించే ప్రయత్నంలో భాగంగానే  కొత్త చట్టం రూపకల్పనకు  ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమైందని ఏపీ బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు...

వైసీపీకి మరో ఎదురుదెబ్బ, ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా

వైసీపీకి మరో ఎదురుదెబ్బ, ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా

వైసీపీని మరో కీలకనేత వీడారు. ఎమ్మెల్సీ పోతుల సునీత తన శాసనసమండలి సభ్యత్వంతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా...

కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి

కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి

కునో నేషనల్‌ పార్క్‌ లో మరో చీతా మృతి చెందింది. నమీబియా నుంచి తీసుకొచ్చిన పవన్‌ (Pawan) అనే మగ చీతా మరణించినట్లు అధికారులు తెలిపారు. నమీబియా...

కోల్‌క‌తా ఘటన తీవ్రంగా కలచివేసింది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కోల్‌క‌తా ఘటన తీవ్రంగా కలచివేసింది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై అఘాయిత్యం ఘటన, నిరసనలపై రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము స్పందించారు. ఏ నాగరిక సమాజం కూడా తమ కుమార్తెలను, సోదరీమణులను బలి ఇవ్వదని ఆవేదన...

ఏపీ కేబినెట్ : రివర్స్ టెండరింగ్ కు స్వస్తి

ఏపీ కేబినెట్ : రివర్స్ టెండరింగ్ కు స్వస్తి

గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రివర్స్ టెండరింగ్ పాలసీని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది.ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న వెలగపూడిలోని రాష్ట్ర స‌చివాల‌యంలో కేబినెట్...

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై యూపీ సర్కార్ ఆగ్రహం

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై యూపీ సర్కార్ ఆగ్రహం

సోషల్ మీడియాలో అనుచిత పోకడలకు అడ్డుకట్ట వేసేందుకు యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యతిరేక పోస్టులు పెడితే జీవిత ఖైదు తప్పదని తేల్చి చెప్పింది....

నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అస్వస్థత

నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అస్వస్థత

ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురికావడం కలకలం రేపుతోంది.మూడు రోజుల వ్యవధిలో దాదాపు 800 మంది విద్యార్థులు వివిధ రకాల...

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం : ప్రజలకు అందుబాటులో జీవోలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం : ప్రజలకు అందుబాటులో జీవోలు

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ జీవోలు మళ్ళీ అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవోఐఆర్ వెబ్‌సైట్ ను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం తాజాగా  ఉత్తర్వులు...

ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరు ప్రమాణస్వీకారం

ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరు ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు నియమితులయ్యారు.  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ వారితో ప్రమాణం...

లడఖ్ లో ఐదు కొత్త జిల్లాలు … కేంద్ర హోంశాఖ ప్రకటన

లడఖ్ లో ఐదు కొత్త జిల్లాలు … కేంద్ర హోంశాఖ ప్రకటన

కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడఖ్ లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ...

జమ్మూకశ్మీర్ ఎన్నికలు : అభ్యర్థుల జాబితా ప్రకటనను వెనక్కి తీసుకున్న బీజేపీ

జమ్మూకశ్మీర్ ఎన్నికలు : అభ్యర్థుల జాబితా ప్రకటనను వెనక్కి తీసుకున్న బీజేపీ

జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఉదయం బీజేపీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థుల జాబితాను వెనక్కి తీసుకుంది. జాబితాను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన బీజేపీ, సవరించిన పేర్లతో...

జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు : 44 మంది తో బీజేపీ తొలి జాబితా విడుదల

జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు : 44 మంది తో బీజేపీ తొలి జాబితా విడుదల

జమ్ముకశ్మీర్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో 44 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. సోమవారం ఈ విషయాన్ని బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది. రాజ్‌పోరా...

జై శ్రీకృష్ణ: జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

జై శ్రీకృష్ణ: జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో శ్రీ కృష్ణాతారం చాలా ప్రత్యేకమైనది. దుష్ట సంహారం కోసం మానవుడిగా జన్మించి మానావాళకి ఎంతో అవసరమైన గీతను స్వామివారు ప్రభోదించారు. దక్షిణాయనం శ్రావణమాసం...

రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మండిపాటు

రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మండిపాటు

అందాల పోటీ మిస్‌ ఇండియా జాబితాలో దళిత, ఆదివాసీ వర్గాలకు చోటు దక్కటం లేదని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు...

మన్ కీ బాత్ : తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

మన్ కీ బాత్ : తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

మక్ కీ బాత్ లో ప్రస్తావించిన ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. మన్ కీ బాత్ లో ప్రసంగించిన ప్రధాని...

ఫైటర్‌ జెట్లతో వేల రాకెట్‌ లాంచర్ల ధ్వంసం

ఫైటర్‌ జెట్లతో వేల రాకెట్‌ లాంచర్ల ధ్వంసం

హెజ్‌బొల్లా కుట్రను భగ్నం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అక్టోబర్‌ 7 ఘటనకు మించి అతిభారీ స్థాయి కుట్రను భగ్నం చేసినట్లు వివరించింది. తమ సైన్యానికి చెందిన దాదాపు...

సీహెచ్‌జీ సదస్సు : ప్రధాని మోదీకి పాకిస్తాన్ ఆహ్వానం

సీహెచ్‌జీ సదస్సు : ప్రధాని మోదీకి పాకిస్తాన్ ఆహ్వానం

ప్రధాని నరేంద్ర మోదీ, తమ దేశానికి రావాలని పాకిస్తాన్ ఆహ్వానించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇస్లామాబాద్‌ వేదికగా జరిగే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సీహెచ్‌జీ)సమావేశానికి...

విశాఖ మెడ్‌టెక్ ఘనత : మంకీ పాక్స్ నిర్ధారణకు కిట్

విశాఖ మెడ్‌టెక్ ఘనత : మంకీ పాక్స్ నిర్ధారణకు కిట్

కరోనా సమయంలో ఆరోగ్య రంగానికి అవసరమైన అనేక ఉత్పత్తులను అందించిన విశాఖ మెడ్‌టెక్ జోన్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. మంకీపాక్స్ నిర్ధారణ కోసం దేశీయంగా...

నిరుద్యోగులకు శుభవార్త: సీఐఎస్ఎఫ్ మెగా జాబ్ నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త: సీఐఎస్ఎఫ్ మెగా జాబ్ నోటిఫికేషన్

నిరుద్యోగులకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇంటర్ అర్హతతో భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)లో 1,130 కానిస్టేబుల్ పోస్టులను కేంద్రం భర్తీ...

కేంద్రప్రభుత్వ సాయంతో బొర్రా గుహలకు ఆధునిక సొబగులు

కేంద్రప్రభుత్వ సాయంతో బొర్రా గుహలకు ఆధునిక సొబగులు

ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలు పర్యాటకులకు మరింత ఆహ్లాదం పంచనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సాయంతో సరికొత్త హంగులతో కొత్త రూపు సంతరించుకోబోతున్నాయి. ఏపీ...

విశాఖలో వెనక్కి వెళ్లిన సముద్రం, పర్యాటకుల సందడి

విశాఖలో వెనక్కి వెళ్లిన సముద్రం, పర్యాటకుల సందడి

సముద్రతీరంలో సేద తీరడానికి ప్రతీ ఒక్కరూ ఆసక్తి చూపుతారు. సెలువురోజుల్లో పర్యాటకులతో బీచ్ లు కళకళ లాడుతుంటాయి. ఎగిసిపడే అలలను చూస్తే పెద్దవాళ్లు కూడా చిన్నారుల్లా మారిపోతారు....

వజ్రం రూపంలో వరించిన అదృష్టం …!

వజ్రం రూపంలో వరించిన అదృష్టం …!

రాయలసీమలో ఓ రైతును అదృష్టం వరించింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ఓ వ్యవసాయ కూలీకి వజ్రం దొక్కింది. జొన్నగిరిలో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన ఓ...

జమ్ముకశ్మీర్ సోపోర్ లో ఎన్‌కౌంటర్, ఓ ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్ సోపోర్ లో ఎన్‌కౌంటర్, ఓ ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌ సోపోర్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో సోపోర్‌ పోలీసులు,32 నేషనల్‌ రైఫిల్స్‌ సంయుక్త బృందం రఫియాబాద్‌,సోపోర్‌లో...

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించిన అక్కినేని నాగార్జున

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించిన అక్కినేని నాగార్జున

స్పందించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క   హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మాణాన్ని హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్ష‌న్...

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి జైలు నుంచి విడుదల

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి జైలు నుంచి విడుదల

వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,  నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. పోలింగ్ రోజున ఈవీఎంను ధ్వంసం చేయడం, పోలీసు అధికారిపై దాడికి...

హైడ్రా  యాక్షన్ : ఎన్ కన్వెన్షన్ నేలమట్టం

హైడ్రా యాక్షన్ : ఎన్ కన్వెన్షన్ నేలమట్టం

ప్రముఖ తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ కట్టడాన్ని ‘హైడ్రా’ బృందం కూల్చివేసింది.  మాదాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్‌ కూల్చివేత జరిగింది....

ఏపీలో మరో విషాదం, అగ్నిప్రమాదంలో దంపతులు మృతి…!

ఏపీలో మరో విషాదం, అగ్నిప్రమాదంలో దంపతులు మృతి…!

ఆంధ్రప్రదేశ్ లో వరుస ప్రమాద ఘటనలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదం మరువక ముందే ఫార్మాసిటీలో జరిగిన...

Page 1 of 7 1 2 7