మణిపూర్లో డ్యామ్ను పేల్చివేసే కుట్రను భగ్నం చేసిన భారత సైన్యం
మణిపూర్లోని తూర్పు ఇంఫాల్ జిల్లాలో భారీ పేలుడు కుట్రను భారత సైన్యం ముందుగా పసిగట్టి భగ్నం చేసింది. నాంగ్డామ్ నుంచి ఈథామ్ తాంగ్ఖుల్ గ్రామాలను కలిపే రహదారిపై...
మణిపూర్లోని తూర్పు ఇంఫాల్ జిల్లాలో భారీ పేలుడు కుట్రను భారత సైన్యం ముందుగా పసిగట్టి భగ్నం చేసింది. నాంగ్డామ్ నుంచి ఈథామ్ తాంగ్ఖుల్ గ్రామాలను కలిపే రహదారిపై...
77వ కేన్స్ చలనచిత్రోత్సవంలో భారతీయ నటి అనసూయ సేన్గుప్తా అవార్డు గెలుచుకుని కొత్త చరిత్ర సృష్టించారు. భారతదేశానికి కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో అవార్డు రావడం ఇదే మొదటిసారి....
ఈ ఎన్నికల సీజన్లో కాబోయే ప్రధానమంత్రి ఎవరు, ఏ పార్టీ లేదా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది అన్న విషయాలపై మీడియా రకరకాల విశ్లేషణలతో హోరెత్తించేస్తోంది. బీజేపీ నేతృత్వంలోని...
(ఇవాళ కంచి పరమాచార్యుల 131వ జయంతి సందర్భంగా...) భారతదేశంలో మతం మనుగడకు రాజ్యాంగరక్షణ చేకూరింది. మన రాజ్యాంగంలో మతం ప్రజల ప్రాథమిక హక్కుగా పరిగణన పొందింది....
మన దేశంలో ఢిల్లీది ఒక ప్రత్యేక ప్రతిపత్తి. సాంకేతికంగా అది కేంద్రపాలిత ప్రాంతమే అయినా, రాష్ట్రాలకు ఉన్నట్లు ముఖ్యమంత్రి ఉంటారు. అలాగే అక్కడి ఓటర్లు కూడా ప్రత్యేకమైన...
‘హమారే బారహ్’ పేరుతో ఓ సినిమా 2024 జూన్ 7న విడుదల అవడానికి సిద్ధంగా ఉంది. కమల్ చంద్ర దర్శకత్వం వహించిన ఆ సినిమా టీజర్ మే...
తెలంగాణలో ముస్లిములు హిందువుల విశ్వాసాలపై దాడి చేసిన మరో ఘటన వెలుగు చూసింది. కురవ కులస్తులు దైవంగా భావించి ఆరాధించే సంత్ కనకదాసు విగ్రహాన్ని బలవంతంగా తొలగించివేసారు....
మే 13న తనపై దాడి జరిగినప్పుడు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆ ఇంటిలోపలే ఉన్నారని, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్ వెల్లడించారు....
మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించి ఆరోజు విధుల్లో ఉన్న పీఓ, ఏపీఓను సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి...
నిషిద్ధ ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎనిమిది మంది సభ్యులకు మద్రాస్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను సుప్రీంకోర్టు రద్దుచేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల...
హర్యానా రాష్ట్రంలోని పది పార్లమెంటరీ నియోజకవర్గాలకూ మే 25 శనివారం నాడు పోలింగ్ జరగనుంది. అక్కడ ప్రచారం నేటితో ముగియనుండడంతో బీజేపీ-కాంగ్రెస్ రెండు పార్టీలూ ముమ్మరంగా ప్రచారం...
భారత పార్లమెంటు లోక్సభ ఎన్నికలకు ఆరోదశ పోలింగ్ మే 25 శనివారం జరగనుంది. ఆ దశ ఎన్నికలకు ప్రచారపర్వం నేటితో ముగుస్తుంది. ఆరో దశలో 6 రాష్ట్రాలతో...
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జులై 4న నిర్వహిస్తామని ప్రధానమంత్రి ఋషి శునక్ ప్రకటించారు. ఆమేరకు ప్రస్తుత పార్లమెంటు మే 30న రద్దవుతుందని బుధవారం వెల్లడించారు. పార్లమెంటు రద్దుకు...
ఐపీఎల్-17లో రెండో ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించింది, ఎలిమినేటర్ మ్యాచ్లో విజయం సాధించింది. బెంగళూరు...
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2011 నుంచీ పశ్చిమ బెంగాల్లో జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లూ చట్టవిరుద్ధమైనవి అంటూ కోల్కతా హైకోర్టు వాటన్నింటినీ రద్దు...
తెలంగాణలోని ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లా జైనూరులోని వడ్డెర బస్తీలో మే 13న సుమారు 7వందల మంది ముస్లింల గుంపు స్థానిక గిరిజనులపై ఇనపచువ్వలు, కర్రలతో దాడి చేసి...
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్పై ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్ దాడి చేసిన కేసులో అరవింద్ కేజ్రీవాల్...
మణిపూర్ రాష్ట్రంలో కుకీ నేషనల్ ఫ్రంట్ (మిలటరీ కౌన్సిల్) అనే కుకీ తీవ్రవాద సంస్థ ఒక పర్వత ప్రాంతాన్ని ఆక్రమించి, దాని పేరు మార్చేసింది. ఆ పర్వత...
కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్దీప్సింగ్ అలియాస్ అర్ష్ దలా, అతని ముగ్గురు అనుచరుల మీద ఛార్జిషీట్ దాఖలు చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ...
హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ మరణంతో ఖాళీ అయిన ఇరాన్ అధ్యక్ష పదవికి జూన్ 28న ఎన్నికలు జరుగుతాయి. ఇరాన్ ప్రభుత్వంలోని మూడు ప్రధాన విభాగాల అధినేతలు...
తెలంగాణలోని కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్, ఎఐఎంఐఎం నగరశాఖ అధ్యక్షుడు అబ్బాస్ సమీని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ విశ్వహిందూపరిషత్ కరీంనగర్ విభాగం డిమాండ్ చేస్తోంది....
ఐదవ దశ లోక్సభ పోలింగ్లో అందరినీ ఆకర్షించిన నియోజకవర్గం బారాముల్లా. అక్కడ పోలింగ్తో జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని ఐదు ఎంపీ స్థానాలకూ పోలింగ్ పూర్తయినట్లే. బారాముల్లాలో దాదాపు...
మహారాష్ట్ర పుణేలో శనివారం రాత్రి ఓ 17ఏళ్ళ కుర్రాడు బాగా తాగి విలాసవంతమైన కారును ప్రమాదకరంగా డ్రైవ్ చేసి ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమయ్యాడు. చిత్రమేంటంటే, అరెస్ట్...
Our Prime Ministers, Their Leadership and Administration Skills - Special Series - Part 11 ****************************************************************** సత్యరామప్రసాద్ కల్లూరి రచన : మన...
14 ఏళ్ళ మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఆమెను బొగ్గు ఫర్నేస్లో పడవేసి కాల్చిచంపేసిన ఘటన 2023 ఆగస్టు 3న రాజస్థాన్లోని భిల్వారాలో చోటు చేసుకుంది. ఆ...
తన భార్యకు వాట్సాప్ మెసేజ్ ద్వారా ట్రిపుల్ తలాక్ ఇచ్చిన ఒక వ్యక్తిని తెలంగాణలోని ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుడు అబ్దుల్ అతీక్ మీద కేసు...
ప్రస్తుత ఎన్నికల్లో ఎన్డిఎ గెలవడం, మోదీ మూడోసారి ప్రధానమంత్రి అవడం ఖాయమని, ఆ తర్వాత ఆరునెలల్లోగా పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో కలిసిపోవడం తథ్యమనీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి...
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేసిన బీజేపీ నాయకుడు జి దేవరాజె గౌడ, ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్పై తీవ్ర ఆరోపణలు చేసారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు మాజీ...
శ్రీలంక నువారా ఏలియాలోని అశోకవనం ప్రాంతంలో ‘సీత అమ్మ మందిరం’ నిర్మాణం జరుగుతోంది. ఆ ఆలయంలో సీతామాత ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్య నుంచి పవిత్ర సరయూ జలాలను,...
ఉత్తరాఖండ్లోని నాలుగు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బదరీనాథ్. ఆ నాలుగింటినీ కలిపి చార్ధామ్ అని పిలుస్తారు. హిందువులు ప్రతీయేటా పెద్దసంఖ్యలో చార్ధామ్ యాత్ర చేస్తారు....
పార్లమెంటు ఎన్నికల ఐదో దశ పోలింగ్కు ప్రచారం నేటితో ముగుస్తోంది. మే 20న జరిగే పోలింగ్లో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.