‘ముస్లిములుగా మారిపోండి లేదా చచ్చిపోండి’
అమెరికాలో నివసిస్తున్న ఇస్లామిక్ మతగురువు అబూ నాజమ్ ఫెర్నాండో బిన్ అల్ ఇస్కందర్, బంగ్లాదేశ్లో హిందువులపై మారణకాండతో సంబరాలు చేసుకున్నాడు. బంగ్లాదేశ్లోని ముస్లిములు హిందువులపై...
అమెరికాలో నివసిస్తున్న ఇస్లామిక్ మతగురువు అబూ నాజమ్ ఫెర్నాండో బిన్ అల్ ఇస్కందర్, బంగ్లాదేశ్లో హిందువులపై మారణకాండతో సంబరాలు చేసుకున్నాడు. బంగ్లాదేశ్లోని ముస్లిములు హిందువులపై...
ఉగ్రవాదంపై పోరులో భాగంగా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుంచి ఖలిస్తానీ ఉగ్రవాది తర్సేమ్సింగ్ను విజయవంతంగా మన దేశానికి తీసుకొచ్చింది. పేరుమోసిన...
బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబేదుల్ హసన్ తన పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించారని తెలుస్తోంది. 65ఏళ్ళ ఒబేదుల్ హసన్ దేశాధ్యక్షుడు మొహమ్మద్ హుసేన్తో సంప్రదించి ఆ...
కథువా జిల్లా కొండప్రాంతాల్లోని మట్టి ఇళ్ళలో కనిపించిన నలుగురు ఉగ్రవాదుల రేఖాచిత్రాలను జమ్మూకశ్మీర్ పోలీసులు విడుదల చేసారు. వారి గురించి విశ్వసనీయమైన సమాచారం చెప్పినవారికి రూ.20 లక్షల...
తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం రాజగోపురం ముందు దుకాణాలు నిర్మిస్తుండడంపై తమిళనాడులోని దేవాలయాల పరిరక్షణ కార్యకర్త, ఇండిక్ కలెక్టివ్ ట్రస్ట్ అధ్యక్షుడు టిఆర్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు....
బంగ్లాదేశ్ హింసాకాండలో ఇప్పటివరకూ 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ వ్యతిరేక అల్లర్ల పేరిట దేశంలో జరిగిన హింసాకాండ, ప్రత్యేకించి హిందువులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు,...
వినేష్ ఫోగాట్ వ్యవహారంతో నిరాశలో ఉన్న భారత బృందానికి, మల్లయోధుల జట్టులోని ఏకైక పురుష రెజ్లర్ అమన్ సెహ్రావత్ ఊరట కల్పించాడు. ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయినా, మూడోస్థానం...
బంగ్లాదేశ్లో హిందువులు, బౌద్ధులు, ఇతర మైనారిటీ మతాలవారిపై జరుగుతున్న హింసాకాండ గురించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ మారణకాండను తీవ్రంగా ఖండించింది. ‘‘లక్ష్యం...
ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 1995 సమావేశంలో ప్రతీయేడాదీ ఆగస్టు9ని ప్రపంచ ఆదివాసీల దినంగా జరుపుకోవాలని తీర్మానించింది. అయితే 12ఏళ్ళ చర్చల తర్వాత కూడా నిజమైన మూలనివాసులు అని...
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మొట్టమొదటి రజత పతకం సాధించిపెట్టాడు బల్లెం వీరుడు నీరజ్ చోప్రా. గొప్ప ఆటతీరు కనబరిచి, మేటి ఆటగాళ్ళను అధిగమించాడు. పురుషుల జావెలెన్ త్రో...
పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ మరో పతకం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో స్పెయిన్పై విజయం సాధించి కాంస్య పతకం గెలుచుకుంది. పురుషుల హాకీ...
బంగ్లాదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు పూర్తిస్థాయి హిందూవ్యతిరేక హింసాకాండగా మారిపోయాయి. ఇస్లామిస్టులు ఇంటింటికీ వెళ్ళి హిందువులను చంపేస్తున్నారు. హిందువుల ఇళ్ళను, గుళ్ళను వెతికి పట్టుకుని వెళ్ళి మరీ...
బంగ్లాదేశ్లో విద్యార్ధుల ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని అరాచకశక్తులు ప్రధానమంత్రిని గద్దెదింపేసి దేశం నుంచి తరిమేసాయి, హిందువులను ఊచకోత కోస్తున్నాయి. హిందూమహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నాయి. ఆస్తుల విధ్వంసం చేస్తున్నాయి....
వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వక్ఫ్ చట్టం 1995లో సవరణలు చేయడానికి కేంద్రప్రభుత్వం సిద్ధమవుతోంది. సవరణలతో కూడిన బిల్లు ప్రతులను లోక్సభ ఎంపీలకు మంగళవారం సాయంత్రమే అందించారు. ఇవాళ...
ముస్లిం ఆస్తులపై వక్ఫ్బోర్డులకు అపార అధికారాలను కట్టబెడుతున్న వక్ఫ్ చట్టాన్ని సవరిస్తూ కేంద్రప్రభుత్వం ఒక బిల్లును తీసుకురానుంది. దానిపై పార్లమెంటులో చర్చ చేపట్టనుంది. ఆ చర్చ కోసం...
సిపిఎం సీనియర్ నాయకుడు, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య 80ఏళ్ళ వయసులో కన్నుమూసారు. కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్న బుద్ధదేవ్ ఈ ఉదయం కోల్కతాలోని తన నివాసంలో...
పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటు పడిన భారత మల్లయోధురాలు వినేష్ ఫొగాట్, ఆటకు రిటైర్మెంట్ ప్రకటించింది. ఎక్స్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన ట్వీట్ ద్వారా...
వక్ఫ్బోర్డుల తీరు చూస్తుంటే భారతదేశమంతా తమ ఆస్తే అనేలా ఉన్నారని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. చారిత్రక బుర్హాన్పూర్ కోట యాజమాన్యం తమదేనంటూ మధ్యప్రదేశ్ వక్ఫ్బోర్డ్ ప్రకటించుకోడాన్ని మధ్యప్రదేశ్...
బంగ్లాదేశ్లో రాడికల్స్ అరాచకాలకు అంతులేకుండా పోతోంది. భారతదేశంపై విషం వెదజిమ్మే ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఆ క్రమంలో ఢాకాలోని ఇండియన్ కల్చరల్ సెంటర్లో ఉన్న అవిభక్త భారతదేశపు స్వతంత్ర...
భారతదేశపు వివాదాస్పద మల్లయోధురాలు వినేష్ ఫోగాట్ పారిస్ ఒలింపిక్స్లో మహిళల 50కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో ఫైనల్స్కు చేరిన ఆనందం ఆవిరైపోయింది. ఉండవలసిన 50కేజీల బరువు కంటె...
బంగ్లాదేశ్లో పెద్దసంఖ్యలో హిందూ దేవాలయాలు, హిందువుల వ్యాపారసంస్థలపై దాడులు జరుగుతున్నాయి. షేక్ హసీనా ప్రధానమంత్రి గద్దె దిగడానికి కారణమైన హింసాకాండ ఆగలేదు. అవామీలీగ్ ప్రభుత్వాన్ని పడదోసిన ఉద్యమ...
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార కూటమితో కలిసి పనిచేస్తానని చెప్పారు. ఏ పార్టీలో చేరతానన్న విషయం...
పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల హాకీ సెమీఫైనల్స్ భారత్ ఓటమి పాలయింది. మంగళవారం నాటి మ్యాచ్లో జర్మనీ చేతిలో 2-3 స్కోరుతో పరాజయం చవిచూసింది. మరో సెమీఫైనల్లో...
అమెరికాలోని ఇండోమిమ్ సంస్థ అధిపతి, ప్రవాస భారతీయుడు కృష్ణ చివుకుల తాను చదువుకున్న ఐఐటీ మద్రాస్కు భూరి విరాళం అందించారు. ఐఐటీ మద్రాస్లో పలు కార్యక్రమాల నిర్వహణ...
బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి దిగిపోవలసి వచ్చిన షేక్ హసీనా కొద్దిరోజుల క్రితం ఒ దిగ్భ్రాంతికరమైన ప్రకటన చేసారు. బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలలోని కొన్ని భాగాలను విడదీసి,...
బంగ్లాదేశ్లో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. ఆ పరిస్థితులకు భారతీయ...
తమిళనాడు మంత్రి, డిఎంకె నాయకుడు ఎస్ఎస్ శివశంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. శ్రీరాముడి ఉనికికి చారిత్రక ఆధారాలు లేవంటూ నోరు పారేసుకున్నారు. చోళవంశం గురించి మాట్లాడుతూ ఆ...
ఉత్తరప్రదేశ్లోని హాపుర్ జిల్లాలో దారుణం జరిగింది. శివుడికి అభిషేకం చేయడానికి గంగాజలం తీసుకువెడుతున్న కావడి యాత్రికుల మీద ముస్లిములు దాడిచేసారు. యాత్రికులపై ఉమ్మి ఊయడం, వారిపై మురికినీళ్ళు...
మధ్యప్రదేశ్లో యువజన కాంగ్రెస్ నాయకుడు కుల్దీప్ వర్మను పోలీసులు అరెస్ట్ చేసారు. కారణం, అతను తన గాళ్ఫ్రెండ్ తస్లీమ్ను ఏడుసార్లు పొడిచాడు. తీవ్రగాయాల పాలైన ఆ 19ఏళ్ళ...
ఇంగ్లండ్ పశ్చిమ లండన్ హోన్స్లో ప్రాంతంలోని స్ప్రింగ్వెల్ స్కూల్ ముగ్గురు ముస్లిం విద్యార్ధులను నిన్న శుక్రవారం సస్పెండ్ చేసింది. కారణం, వారు తమ పాఠశాలలో చదువుతున్న ఏడేళ్ళ...
ఉత్తరప్రదేశ్లోని మథురలో ఒక ముస్లిం యువకుడు, హిందువుగా పరిచయం చేసుకుని ఒక హిందూ యువతిని ప్రేమఉచ్చులోకి దింపాడు. ప్రేమ పేరిట ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ...
యెమెన్ నుంచి ఒక కుటుంబం భారత్లోకి అక్రమంగా చొరబడింది. ఆ కుటుంబాన్ని పాకిస్తాన్కో లేక గల్ఫ్ దేశాలకో వెళ్ళిపోవాలని బొంబాయి హైకోర్టు సలహా ఇచ్చింది. భారతదేశంలో ఆశ్రయం...
ఒలింపిక్స్ 2024లో ఇప్పటికి రెండు కాంస్యపతకాలు గెలిచిన యువ షూటర్ మనూ భాకర్, మూడో పతకం దిశగా సాగుతోంది. షూటింగ్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్...
నాయకత్వం అంటే ఎలా ఉండాలో ఆమె తన చేతల్లో చూపించింది. ప్రకృతి విపత్తుతో అల్లల్లాడిన కేరళ వయనాడ్ ప్రాంతంలో 190 అడుగుల పొడవైన బ్రిడ్జిని కేవలం 31...
భారతీయత ప్రధానకేంద్రంగా విద్యావిధానం ఉండాలి అన్నదే జాతీయ విద్యావిధానం ప్రధాన లక్ష్యం. భారతీయ విజ్ఞాన సంప్రదాయంలో వైదికకాలం నుంచి ఆధునిక వర్తమానకాలం వరకూ రసాయశాస్త్రం ప్రధానమైన శాఖగా...
మధ్యప్రదేశ్లోని భిండ్, మోరేనా జిల్లాల్లో ఆశ్చర్యకరమైన కుంభకోణం బైటపడింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే ఆ రెండు జిల్లాల్లోనూ ముస్లిం జనాభా తక్కువ. కానీ ఆ రెండు...
ఉత్తరప్రదేశ్ మథురలోని కృష్ణజన్మభూమి – షాహీ ఈద్గా మసీదు వివాదంలో హిందువుల పక్షానికి కీలక విజయం లభించింది. వారు దాఖలు చేసిన 18 సివిల్ కేసులకూ విచారణార్హత...
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ సైనిక విభాగం కమాండర్ మొహమ్మద్ డెయిఫ్ మరణించాడు. దక్షిణ గాజా ప్రాంతంలో జులై 13న జరిగిన వైమానికదాడిలో అతన్ని మట్టుపెట్టినట్టు ఇజ్రాయెల్...
కేరళ వయనాడ్లో ప్రకృతి ప్రకోపం వందలమంది ప్రజల ప్రాణాలు హరించింది. అయితే ఆ విపత్తు ప్రకృతి సహజమైనది కాదనీ, మానవ నిర్లక్ష్యమేనని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య...
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన అనురాగ్ ఠాకూర్పై ఆ పార్టీ ఆగ్రహం పట్టలేకపోతోంది. ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఆయన దిష్టిబొమ్మలు తగులబెట్టింది. సీతాపూర్లో ఒకపక్క...
ఉత్తరప్రదేశ్ అయోధ్య జిల్లా బదార్షా ప్రాంతంలో సమాజ్వాదీ పార్టీ నాయకుడు మొయిద్ ఖాన్, అతని పనివాడు రాజు కలిసి 12ఏళ్ళ బాలికపై రెండు నెలల పాటు సామూహిక...
భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ బుధవారం పెద్దలసభలో మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కు పూర్తి మద్దతు ప్రకటించారు. దేశ సంక్షేమం కోసం పనిచేస్తున్న సంస్థ...
ఉత్తరప్రదేశ్లో 2019లో రూపొందించిన మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరింత బలోపేతం చేయడాన్ని విశ్వహిందూ పరిషద్ స్వాగతించింది. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా...
కేరళలోని వయనాడ్ ప్రాంతం ప్రకృతి బీభత్సంలో చిక్కుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భయంకరమైన వర్షపాతం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. మూడుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకూ 150కి పైగా...
భారీవర్షాల కారణంగా కేరళ వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ మధ్యాహ్నానికి 158మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకొన్ని వందల మంది...
భారతదేశపు ప్రముఖ షట్లర్ పివి సింధు పారిస్ ఒలింపిక్స్లో గ్రూప్ స్టేజ్లో రెండో మ్యాచ్లో అలవోక విజయం సాధించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో ప్రీ-క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది....
పాలస్తీనా సైనిక సంస్థ హమాస్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్పై దాడి చేసి మధ్యప్రాచ్యంలో యుద్ధానికి దారితీసిన హమాస్ సంస్థ పొలిటికల్ బ్యూరో ఛైర్మన్ ఇస్మాయిల్ హనియే...
శ్రీలంక పల్లెకెలెలో జరిగిన ఆఖరి, మూడవ టి-20 మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించింది. సీరీస్ను 3-0 తో వైట్వాష్ చేసింది. ఇరుజట్ల మధ్యా మూడు వన్డేల...
వచ్చే నాలుగు నెలల కాలానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 1.30 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తీసుకురానుంది. ఆ మేరకు ఆర్డినెన్స్ రూపొందించింది....
ఉత్తరప్రదేశ్లో ఆర్ఎస్ఎస్ శాఖలపై దాడులు చేయడాన్ని ముస్లిములు పనిగా పెట్టుకున్నారు. తాజాగా అటువంటి సంఘటన లఖ్నవూలోని చిన్హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జులై 27న చోటు చేసుకుంది....
ముంబై నగర శివార్లలోని ధారవి ప్రాంతంలో ఆదివారం (జులై 28) నాడు అరవింద్ వైశ్య అనే పేరున్న యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. హతుణ్ణి పోలీసు అధికారుల...
కేరళలో చర్చి నిర్వహణలోని ఒక కళాశాలలో ముస్లిం విద్యార్ధులు తాము నమాజ్ చేసుకోడానికి ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్ చేసారు. కొద్దిరోజులుగా నడుస్తున్న ఆ వివాదం...
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘లవ్ జిహాద్’ కేసులపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది. ఆ మేరకు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టానికి సవరణలు ప్రతిపాదించింది....
అయోధ్యలో కొత్తగా నిర్మించిన దేవాలయంలోని బాలరాముడి చిత్రంతో ఆగ్నేయాసియా దేశం లావోస్ తాజాగా ఒక స్టాంపు విడుదల చేసింది. రాముడి బొమ్మతో పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన...
2024 పారిస్ ఒలింపిక్స్ మొదటిరోజే మహిళల 10మీటర్ల ఎయిర్పిస్టల్ ఫైనల్స్లో భారత క్రీడాకారిణి మనూ భాకర్ కాంస్య పతకం సాధించింది. ఆ వార్త సహజంగానే భారతీయులకు ఆనందం...
త్రిపుర రాజధాని అగర్తలా రైల్వేస్టేషన్ ఈమధ్య బాగా వార్తల్లోకెక్కుతోంది. దేశ సరిహద్దుల వెంబడి ఎన్నో పోలీస్ స్టేషన్లు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలూ ఉన్నప్పటికీ అక్కడ ఎక్కడా...
పారిస్ ఒలింపిక్స్లో ఒక నేరస్తుడికి అవకాశం లభించింది. మైనర్ బ్రిటిష్ బాలికపై అత్యాచారం చేసినట్లు నేరం నిరూపణ అయిన నెదర్లాండ్స్ వ్యక్తికి ఒలింపిక్స్లో ఆడేందుకు చోటు కల్పించారు....
కేరళలోని మనక్కాడ్ ముత్తుమారి అమ్మన్ ఆలయంలో గర్భగుడిలో పూజలు చేస్తున్న పూజారిని పోలీసులు చేతులకు సంకెళ్ళు వేసి కస్టడీలోకి తీసుకున్నారు. 2024 జులై 26న జరిగిన ఆ...
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెడతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. దాంతో డొక్కా సీతమ్మ ఎవరనే కుతూహలం ప్రజల్లో కలుగుతోంది. ఆవిడ సాక్షాత్...
శ్రీలంకతో మూడు మ్యాచ్ల టి-20 సీరీస్ను భారత్ గెలుచుకుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్లో గెలిచిన భారత్, ఆదివారం పల్లెకెలెలో జరిగిన రెండో మ్యాచ్లోనూ విజయం సాధించి, సీరీస్...
పారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్లో ఆదివారం నాడు భారత్ ఖాతా తెరిచింది మనూ భాకర్. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్లో మూడో స్థానంలో నిలిచి కాంస్యపతకం...
ఇవాళ ఉదయం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తన మైక్ను ఆపు చేసేసారంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణను కేంద్రప్రభుత్వం పరిశీలించింది. ఆమె ఆరోపణ...
గోరక్షకుడు పునీత్ కేరెహళ్ళి నేతృత్వంలోని హిందూ కార్యకర్తలు శుక్రవారం నాడు బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్లో ఒక ప్రదర్శన చేపట్టారు. అబ్దుల్ రజాక్ అనే వ్యాపారి రాజస్థాన్ నుంచి...
ఝార్ఖండ్లోని పాకుడ్ జిల్లాలో బంగ్లాదేశీ చొరబాటుదార్ల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. వారి అరాచకాలతో బెంబేలెత్తిపోయిన స్థానిక హిందువులు తమ ఇళ్ళను ఖాళీ చేసి ఆ ప్రాంతాలను...
తమిళనాడులోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామేశ్వరం ఆలయంలో ఒక భక్తుడిపై ప్రభుత్వోద్యోగులు దాడి చేసిన ఘటన వివాదానికి దారితీసింది. దేవదాయశాఖ సూపర్వైజర్, గుడి ఉద్యోగులు కలిసి దాడి చేసారు....
ప్రపంచ క్రీడా సంబరాలు ఒలింపిక్స్లో ఈసారి భారతదేశం 117మంది క్రీడాకారులతో తలపడుతోంది. ఒలింపిక్స్లో మొదటి రోజయిన ఇవాళ శనివారం, మన ఆటగాళ్ళు ఏడు ఈవెంట్స్లో పాల్గొంటారు. భారత...
ప్రపంచ ఫ్యాషన్ రాజధాని పారిస్లో 33వ ఒలింపిక్ క్రీడోత్సవాలు రంగరంగవైభవంగా మొదలయ్యాయి. ఈ వేడుకల్లో భారతదేశం నుంచి 117మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వారు 16 విభాగాల్లో పోటీ...
ఫ్రాన్స్ రాజధాని పారిస్లో 2024 ఒలింపిక్స్ కన్నులపండువగా ప్రారంభమయ్యాయి. 6800 మంది క్రీడాకారులు 85 పడవల్లో సెన్ నది మీదుగా ఈఫెల్ టవర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ...
మనతరం చూసిన యుద్ధం కార్గిల్ యుద్ధం. పాకిస్తాన్ దుర్నీతికి, భారత వ్యతిరేక కుట్రలకు నిలువెత్తు నిదర్శనంగా ప్రపంచం సైతం గుర్తించిన యుద్ధం కార్గిల్ యుద్ధం. ఆయుధాలూ సౌకర్యాల...
అస్సాంను పరిపాలించిన అహోం రాజవంశపు సమాధులు ‘మొయిడామ్స్’ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో సాంస్కృతిక సంపద కేటగిరీలో చేర్చారు. భారతదేశపు రాజధాని ఢిల్లీలో తాజాగా జరిగిన ప్రపంచ...
మన తరం చూసిన యుద్ధం కార్గిల్. పాకిస్తాన్ వల్ల భారత్ ఎదుర్కొన్న ఐదో సంక్షోభం. హిమాలయాల్లోని కార్గిల్ కొండల్లో జరిగిన పోరాటం. ‘ఆపరేషన్ అల్ బద్ర్’ పేరుతో...
కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 25ఏళ్ళు అయిన సందర్భంగా దేశం ఇవాళ విజయ్దివస్ రజతోత్సవం జరుపుకుంటోంది. ఆ సందర్భంగా ఆనాటి యుద్ధంలో అమరులైన సైనికుల కుటుంబాలు వారికి...
ఒలింపిక్స్ క్రీడలు మొదలవడానికి ముందే భారత విలుకాళ్ళు తమ ప్రతాపం చూపించారు. నిన్న గురువారం జరిగిన పోటీల్లో భారత ఆర్చర్లు పురుషుల, స్త్రీల విభాగాలు రెండింటిలోనూ అదరగొట్టి,...
https://www.youtube.com/watch?v=N3EPaPILAXY
ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలో నిన్న బుధవారం నాడు ఒక టీనేజ్ అమ్మాయి మృతదేహం లభ్యమైంది. గణేశ్పూర్ అటవీప్రాంతం దగ్గర లభించిన శవం గురించి పోలీసులు విచారణ ప్రారంభించారు....
‘బిజెపి తమిళనాడు అధ్యక్షుడు కె అన్నామలై తాజాగా ‘డిఎంకె క్రైమ్ ఫైల్స్’ విడుదల చేసారు. లోక్సభ ఎన్నికలకు ముందు డిఎంకె ఫైల్స్ 1, 2 విడుదల చేసిన...
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామం తెలుగు ప్రజలందరికీ సుపరిచితమే. వీసాల బాలాజీగా పేరున్న వెంకటేశ్వరస్వామి గుడి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజాదరణ కలిగిన...
కర్ణాటక రామనగర జిల్లా మాగడి పట్టణంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ళ బాలికను ఎత్తుకుపోయి, అత్యాచారం చేసి, చంపేశాడొక నీచుడు. గత శనివారం (జులై 20)...
భారత సైనిక బలగాలు వీరోచితంగా పోరాడి గెలిచిన గొప్ప యుద్ధం కార్గిల్ యుద్ధం. 1999లో జమ్మూకశ్మీర్లోని కార్గిల్ ప్రాంతంలోకి చొరబడిన పాకిస్తానీ సైనికులపై యుద్ధం చేసి, భారత...
తమిళనాడులో ఒక ముస్లిం మహిళకు పెళ్ళయిన 28 రోజులకే ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పేసాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయిస్తే ట్రిపుల్ తలాక్ చట్టం గురించి తమకు...
లోక్సభ ఎన్నికల తర్వాత త్రిపురలో బీజేపీ మరో విజయం సాధించింది. ఆగస్టు 8న జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో 71శాతం స్థానాలను కమలదళం ఏకగ్రీవంగా దక్కించుకుంది. త్రిపుర...
‘స్వాతంత్ర్యం మా జన్మహక్కు. దాన్ని సాధించి తీరుతాం’ అని ప్రకటించి, భారతదేశాన్ని బ్రిటిష్ కబంధహస్తాల నుంచి విడిపించడమే లక్ష్యంగా దేశంలోని నలుమూలలనుంచీ పోరాడిన వీరుల ధైర్యసాహసాలకు, వారి...
పంజాబ్లోని అమృత్సర్లో ఆవులను చంపి గోమాంసాన్ని విక్రయిస్తున్న ముగ్గురు క్రైస్తవులను పోలీసులు అరెస్ట్ చేసారు. వారి నుంచీ పెద్దమొత్తంలో గోమాంసాన్ని జప్తు చేసారు. పంజాబ్ పోలీసులు తమకు...
ఉత్తరప్రదేశ్లోని బహ్రయిచ్ జిల్లాలో ముగ్గురు దళిత బాలికలపై అత్యాచారం చేసి, మరికొందరిని గాయపరిచిన ఆరుగురు ముస్లిం యువకులను పోలీసులు అరెస్ట్ చేసారు. బహ్రయిచ్ జిల్లాలోని బోధ్వా మార్కెట్కు...
విపక్ష పాలిత రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపుల్లో వివక్ష చూపించారంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. బడ్జెట్ ప్రసంగంలో అన్ని రాష్ట్రాల...
ఈ ఉదయం పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిన్న సమర్పించిన బడ్జెట్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు రచ్చ చేసాయి. మంత్రి...
గోదావరిలో వరదనీటి ప్రభావం నిలకడగా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఆగడంతో కొత్తగా వరద నీరు పెద్దగా రావడం లేదు. అయినప్పటికీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి...
https://www.youtube.com/watch?v=a0i3pze5z-o
చంద్రుడి దక్షిణధ్రువం మీదకు భారతదేశం చేసిన అంతరిక్ష యాత్ర ‘చంద్రయాన్-3’ మరో ఘనత సాధించింది. ఇంటర్నేషనల్ ఆస్ట్రనాటికల్ ఫెడరేషన్ ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ స్పేస్ అవార్డ్ గెలుచుకుంది....
కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారందరికీ ఒక నెల వేతనాన్ని అదనంగా ఇస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ మొత్తాన్ని ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్గా ఇవ్వడం జరుగుతుందని మంత్రి...
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ తన బడ్జెట్ ప్రసంగంలో క్యాన్సర్ మందులు, మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకాన్ని గణనీయంగా తగ్గించినట్లు ప్రకటించారు. ఫలితంగా మార్కెట్లో వాటి...
2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయరంగంలో పరిశోధనలు, అభివృద్ధికి అధిక...
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో బంగారం, వెండి, ప్లాటినం మీద కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘ఆభరణాలకు వినియోగించే లోహాల దేశీయ అదనపు...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.