విమాన సర్వీసులు పునరుద్ధరించాలన్న చైనా, కుదరదన్న భారత్
భారత్-చైనా మధ్య పౌరవిమాన సర్వీసులను పునరుద్ధరించాలని పదేపదే చైనా చేస్తున్న విజ్ఞప్తులను భారత్ నిష్కర్షగా త్రోసిపుచ్చింది. చైనా ఎన్నిసార్లు అడిగినా భారత్ వైఖరిలో మార్పు లేదని తాజా...
భారత్-చైనా మధ్య పౌరవిమాన సర్వీసులను పునరుద్ధరించాలని పదేపదే చైనా చేస్తున్న విజ్ఞప్తులను భారత్ నిష్కర్షగా త్రోసిపుచ్చింది. చైనా ఎన్నిసార్లు అడిగినా భారత్ వైఖరిలో మార్పు లేదని తాజా...
పాకిస్తాన్లో ఒక పర్యాటకుణ్ణి ముస్లిం మూకలు దారుణంగా కాల్చి చంపేసిన సంఘటన గత రాత్రి చోటు చేసుకుంది. దానికి కారణం, ఆ వ్యక్తి కురాన్ను అపవిత్రం చేసాడన్న...
18వ లోక్సభ ప్రోటెం స్పీకర్గా బీజేపీ ఎంపీ భర్తృహరి మెహతాబ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఆ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు...
నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్ష నిర్వహణలో అక్రమాల ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ స్పందించింది. నీట్ పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరు, ఇతర వ్యవహారాలను దర్యాప్తు...
కెనడాలోని టొరంటో నగరంలో జూన్ 23 మధ్యాహ్నం భారత కాన్సులేట్ జనరల్ ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది. 39 ఏళ్ళ క్రితం కెనడాలో ఉగ్రవాదులు కూల్చేసిన భారతీయ విమానం...
తమిళనాడు కల్లకురిచి జిల్లాలో కల్తీమద్యం తాగి మరణించిన వారి సంఖ్య 34కు పెరిగింది. మృతుల కుటుంబాలకు, ఇతర బాధితులకు రాష్ట్రప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఆ ఘటనపై సమగ్ర...
మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా జనపద్ పంచాయతీలోని లాలర్ గ్రామంలో వందల యేళ్ళ నాటి శిల్పాలు లభించాయి. ఆ శిల్పాల్లో దేవతలు, మహిళలు, చిన్నారులు, జంతువుల బొమ్మలు చెక్కి...
నీట్ పరీక్ష వివాదం ఇంకా ఓ కొలిక్కి రాకముందే మరో వివాదం మొదలైంది. ఇటీవల నిర్వహించిన యుజిసి-నెట్ పరీక్షను కేంద్ర విద్యాశాఖ రద్దు చేసింది. పరీక్ష జరిగిన...
తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం సేవించి 29 మంది ప్రాణాలు కోల్పోయారని జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ వెల్లడించారు. మరో 60మందికి పైగా ఆస్పత్రుల్లో చేరారు....
తిరుచానూరులో పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడోరోజైన బుధవారం పద్మావతీదేవి తెప్పపై విహరించి భక్తులను కటాక్షించారు. ఆలయ అర్చకులు ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి...
(నేడు జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి – ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దివసం) ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినాన్ని ‘హిందూ సామ్రాజ్య దినోత్సవం’గా ఎందుకు...
అన్నూకపూర్ ప్రధానపాత్ర పోషించిన ‘హమారే బారహ్’ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. చిత్రం యూనిట్ సినిమాలో మూడు మార్పులు చేయడానికి అంగీకరించారు. దాంతో సినిమాను జూన్ 21న...
(10వ శతాబ్దికి చెందిన తత్వవేత్త అభినవగుప్తుడి జయంతి నేడు) సామాన్యశకం పదవ శతాబ్దానికి చెందిన కశ్మీరీ విద్వాంసుడు ఆచార్య అభినవగుప్తుడు భారతీయ సంప్రదాయిక వైజ్ఞానికవేత్తలలో ప్రముఖుడు....
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో సాధారణ మానవులకు ఇబ్బంది కలిగించే పరిణామం చోటు చేసుకుంది. ఒక చెరకు రసం దుకాణం యజమాని, రసంలో ఉమ్మి వేసి విక్రయిస్తున్న విషయం బైటపడింది....
(నేడు ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ కెఎస్ సుదర్శన్జీ 93వ జయంతి) సుదర్శన్జీకి స్వదేశీ జాగరణ్ మంచ్తో ప్రత్యక్షంగా సంబంధముంది. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి ఐదో సర్సంఘచాలక్...
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి సెప్టెంబర్ కోటా ప్రత్యేక దర్శన టికెట్లను ఈ నెల 24వ తేదీన విడుదల చేస్తారు. ఆ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ, రేపు బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు యూపీలోని వారణాసిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో...
ఇటీవల 12వ తరగతి రాజనీతిశాస్త్రం (పొలిటికల్ సైన్స్) పాఠ్యపుస్తకంలో ఎన్సిఇఆర్టి కొన్ని మార్పులు చేసి కొత్త పాఠ్యపుస్తకాన్ని విడుదల చేసింది. అందులో అయోధ్యకు సంబంధించిన పాఠంలో గణనీయమైన...
(నేడు ఆర్ఎస్ఎస్ మూడవ సర్సంఘచాలక్ వర్ధంతి) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మూడవ సర్సంఘచాలక్గా వ్యవహరించిన పరమపూజ్య బాలాసాహెబ్ దేవరస్ వర్ధంతి ఇవాళ. దశాబ్దాల పాటు దేశానికి,...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ గురించి తప్పుదోవ పట్టించేలా ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ జాగరణ్ వార్త ప్రచురించింది. బిజెపి నేత జె.పి...
కోన్ ఐస్క్రీమ్ ఎంతో ఇష్టంగా తింటుంటే, అందులో మనిషి వేలు బైటపడితే ఎలా ఉంటుంది? ఆ పరిస్థితే ఎదురైంది ఒకాయనకి. అతని ఫిర్యాదు మేరకు ఎఫ్ఎస్ఎస్ఎఐ స్పందించింది....
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ఎక్స్ప్రెస్ రైలును ఒక గూడ్స్ బండి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఉదయం సుమారు...
ప్రముఖ అర్బన్ నక్సలైట్, దేశ వ్యతిరేక రచయిత్రి అరుంధతీరాయ్ని ఉపా చట్టం కింద విచారించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు. ఆ మేరకు లెఫ్టినెంట్...
1924 అక్టోబర్ 8న మోహన్దాస్ కరంచంద్ గాంధీ తన 21 రోజుల నిరాహార దీక్ష ముగించాడు. ఆ సందర్భంగా ఆయన మౌలానా మహమ్మద్ అలీకి లేఖ రాసాడు....
ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే నరేంద్ర మోదీ జి-7 సదస్సులో పాల్గొనడానికి ఇటలీ వెళ్ళారు. జి-7లో భారత్ సభ్యురాలు కానప్పటికీ ప్రత్యేకంగా ఆహ్వానించడం అంతర్జాతీయ స్థాయిలో...
అయోధ్యలో ఇటీవల నిర్మించిన రామ మందిరాన్ని పేల్చేస్తామని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ బెదిరించింది. ఆ నేపథ్యంలో అయోధ్యలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసారు....
కమల్ చంద్ర దర్శకత్వంలో అన్నూకపూర్ నటించిన సినిమా ‘హమారే బారహ్’ సినిమాను విడుదల చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. సినిమా ఇవాళ విడుదల కావలసి ఉండగా సర్వోన్నత న్యాయస్థానం...
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మళ్ళీ హింస ప్రజ్వరిల్లింది. వేర్వేరు జిల్లాల్లో విధ్వంసకాండ చెలరేగింది. ఒకచోట కొత్తగా కట్టిన పాఠశాల భవనాన్ని తగులబెట్టేసారు. మరో జిల్లాలో పలు ఇళ్ళను...
హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల శాసనసభల్లో ఉప ఎన్నికలు జరగనున్న స్థానాలకు బీజేపీ తమ అభ్యర్ధులను ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్లో దేహార్ నియోజకవర్గానికి హోషియార్సింగ్...
తన ఉరిశిక్షను రద్దుచేయాలనీ, క్షమాభిక్ష పెట్టాలనీ పాకిస్తానీ ఉగ్రవాది మహమ్మద్ ఆరిఫ్ పెట్టుకున్న పిటిషన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. దేశ భద్రత, సార్వభౌమాధికారంపై దాడి చేసిన...
నీట్ అండర్ గ్రాడ్యుయేట్ 2024 ప్రవేశపరీక్షలో గ్రేస్మార్కులు ఇచ్చిన 1563 మంది అభ్యర్ధుల స్కోర్కార్డులు రద్దు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న...
ఒడిషా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మోహన్ చరణ్ మాఝీ తన మొదటి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. భువనేశ్వర్లోని లోక్సేవా భవన్లో జరిగిన ఆ సమావేశంలో నాలుగు...
లోక్సభతో పాటు శాసనసభకూ ఎన్నికలు జరిగిన మరో రాష్ట్రం ఒడిషాలోనూ కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేసిన కొద్ది గంటలకే ఒడిషాలో మోహన్...
మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో హొత్తాల్ గ్రామంలో ప్రాచీన కాలం నాటి శివాలయం వెలుగు చూసింది. పురావస్తు శాఖ అధికారుల తవ్వకాల్లో శివభగవానుడి దేవాలయం బైటపడిందని ఆ శాఖ...
నకిలీ డాక్యుమెంట్లతో ముంబైలో నివసిస్తున్న నలుగురు బంగ్లాదేశీయులను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. మరో ఐదుగురిని గుర్తించి, వారిని తనిఖీ చేస్తోంది. నిందితులు చాలాకాలం...
జమ్మూకశ్మీర్లోని రియాసీ జిల్లాలో జూన్ 10న ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసిన ఘటనపై నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గీర్ట్ విల్డర్స్ తీవ్రంగా స్పందించారు. ‘‘భారతదేశమా, హిందువులను చంపేందుకు కశ్మీర్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఎన్డీయే కూటమి పక్షాల నాయకులు హాజరయ్యారు....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఆయనతో పాటు మరో 24మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. మిత్రపక్షాల్లో జనసేన పార్టీకి...
జులై 4న యునైటెడ్ కింగ్డమ్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ నేపథ్యంలో యుకెలోని హిందూ సంస్థలు ‘ది హిందూ మ్యానిఫెస్టో యుకె 2024’ విడుదల చేసాయి. హిందూ వ్యతిరేక...
జమ్మూకశ్మీర్లోని రియాసీ జిల్లాలో జూన్ 9న భక్తులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేసింది తామేనంటూ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్) అనే పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది....
బీజేపీ సీనియర్ నేత అమిత్ షా కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. దేశ రాజధానిలో నార్త్ బ్లాక్లోని హోంశాఖ కార్యాలయంలో ఈ...
రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ ఐదుగురికి నరేంద్ర మోదీ క్యాబినెట్లో మంత్రిపదవులు లభించాయి. వాటిలో బిజెపి ఎంపీలు ముగ్గురు, తెలుగుదేశం ఎంపీలు ఇద్దరు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం...
నరేంద్ర మోదీ మూడవసారి ఏర్పాటు చేసిన మంత్రివర్గం ఆదివారం ప్రమాణం చేసింది. ప్రధానితో పాటు ప్రమాణస్వీకారం చేసిన 71మంది మంత్రులకు శాఖల కేటాయింపు కసరత్తు సోమవారం సాయంత్రానికి...
నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఆ వెంటనే భారత్ పాల్గొనవలసిన అంతర్జాతీయ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అవి ప్రపంచ రాజకీయాలను ప్రభావితం...
ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ ఈ ఉదయం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ సందర్భంగా ఆయన తన మొదటి ఫైల్పై సంతకం చేసారు. మోదీ తన...
నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఆదివారం సాయంత్రం దేశ రాజధానిలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు మరో 71మంది మంత్రులు ప్రమాణం...
ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ ఎక్కువ సీట్లు గెలవలేకపోయింది. బీజేపీయేతర పార్టీలకు ముస్లిములు ఏకపక్షంగా మద్దతివ్వడంతో ఎన్డీయే కూటమి పక్షాలు దెబ్బతిన్నాయి....
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్ ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనడం ఆ ప్రాంతంలో మెరుగవుతున్న పరిస్థితులకు నిదర్శనంగా నిలిచింది. దాంతో ఆ ప్రాంతంలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు...
లోక్సభ ఎన్నికల్లో కేరళలోని అధికార ఎల్డిఎఫ్ ప్రభుత్వం భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఆ వెంటనే పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి జాకోబైట్ సిరియన్ క్రిస్టియన్ చర్చ్ హెచ్చరిక...
1984 జూన్ 6న అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అమృతసర్లోని స్వర్ణమందిరాన్ని ఆక్రమించుకున్న పంజాబీ వేర్పాటువాది భింద్రన్వాలేను తుదముట్టించడానికి ‘ఆపరేషన్ బ్లూస్టార్’ పేరిట పోలీసు చర్య నిర్వహించింది....
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కశ్మీర్లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి కశ్మీర్ వేర్పాటువాది షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ రషీద్ ఇంజనీర్ విజయం సాధించాడు. ఎంపీగా ప్రమాణస్వీకారం...
లోక్సభ ఎన్నికలు ముగిసాయి. కొత్త ప్రభుత్వం కొలువుతీరబోతోంది. మొత్తం 543 మంది ఎంపీల్లో 280 మంది కొత్తగా ఎన్నికైన వారే. మన దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ...
మణిపూర్లోని జిరిబామ్ జిల్లాలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెయితీ తెగకు చెందిన ఒక వ్యక్తిని తల నరికి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. కుకీ...
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టబోతున్న సందర్భంలో ఆయనకు ప్రపంచ దేశాలనుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అటువంటి సందేశాల్లో ఒకదానికి మోదీ ‘ధన్యవాదాలు తులసీ భాయ్’ అంటూ...
కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఇవాళ మధ్యాహ్నం ఒక వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసారు. అది నిజానికి ఫేక్ న్యూస్. దాన్ని ఆయన...
లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించిన నియోజకవర్గాల్లో కోయంబత్తూరు ఒకటి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కుప్పుస్వామి అన్నామలై అక్కడినుంచి పోటీ చేసారు. డిఎంకెకు...
ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్నవూలో మహిళలు కాంగ్రెస్ కార్యాలయం ఎదుట బారులు తీరారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన గ్యారంటీ కార్డులు పట్టుకుని ఎదురుచూపులు చూస్తున్నారు. తమకు ఇస్తామని...
లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పశ్చిమ బెంగాల్లో ఆందోళనకర స్థాయిలో హింసాకాండ చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలను లక్ష్యం చేసుకుని తృణమూల్ కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడ్డారు....
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారత ఓటర్లను ప్రభావితం చేయడానికి కొన్ని పాశ్చాత్య సంస్థలు మిలియన్ల డాలర్లు వెచ్చించాయని ‘డిజిన్ఫో ల్యాబ్’ సంస్థ తాజా నివేదిక ఆరోపించింది....
బీజేపీ నేతృత్వంలో లోక్సభ ఎన్నికల్లో 293 స్థానాలు గెలుచుకున్న ఎన్డీయే కూటమి శనివారం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రధానమంత్రి పదవికి నరేంద్రమోదీని కూటమి పక్షాలు ఏకగ్రీవంగా...
లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి బలమైన ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 48 స్థానాలకు గాను బీజేపీ కేవలం 9 స్థానాలు గెలిచింది. దాని మిత్రపక్షాలు 8 స్థానాలకు...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ తన ప్రభుత్వపు ఆఖరి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సాధారణ మెజారిటీ సాధించి ప్రభుత్వ...
లోక్సభలో ఎన్డీఏ కూటమి సాధారణ మెజారిటీ సాధించింది. బీజేపీ 240 స్థానాల దగ్గర ఆగిపోయింది. ఇంతకీ ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి? ప్రాంతాల...
2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఒకే ఒక్క సీటు గెలుచుకుని, తర్వాత ఆ అభ్యర్ధిని కూడా కోల్పోయిన జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో 21 సీట్లలో...
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం-జనసేన కూటమితో పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ శాసనసభ ఎన్నికలకు 10 స్థానాల్లోనూ, లోక్సభ ఎన్నికలకు 6 స్థానాల్లోనూ పోటీ చేసింది. వాటిలో 8...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారణాసి నియోజకవర్గం నుంచి లోక్సభలో తన విజయ ప్రస్థానాన్ని కొనసాగించారు. వరుసగా మూడోసారీ వారణాసి నుంచి గెలిచి హ్యాట్రిక్ రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ అభ్యర్ధి...
వరుసగా రెండుసార్లు పదవీకాలాన్ని పూర్తిచేసుకున్న ఎన్డిఎ మూడోసారి కూడా అధికారంలోకి రావడానికి సరిపడా సాధారణ మెజారిటీని సాధించగలిగింది. తద్వారా జవహర్లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి గద్దెనెక్కుతున్న ప్రధానమంత్రిగా...
లోక్సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా...
కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీద ఆరోపణలు చేయడంపై ఎన్నికల సంఘం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పుకార్లు వ్యాపింపజేయడం, ప్రతీఒక్కరినీ...
లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసాక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కన్యాకుమారిలోని వివేకానంద స్మారక కేంద్రంలో 45గంటల ధ్యానదీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ దీక్ష పూర్తి అయాక...
లోక్సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా జరిగిన నాలుగు రాష్ట్రాల్లో సిక్కిం ఒకటి. ప్రేమ్సింగ్ తమాంగ్ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారీ మోర్చా రెండోసారి కూడా గెలిచి...
ఈశాన్య భారతంలో నానాటికీ బలపడుతున్న భారతీయ జనతా పార్టీ తాజాగా జరిగిన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది....
పాకిస్తాన్లో హిందూయువతిని ఎత్తుకుపోయి బలవంతంగా మతం మార్చిన మరో సంఘటన వెలుగు చూసింది. ఈ ఘటనలో బాధితురాలి పేరు శాంతి. బలవంతంగా మతం మార్చి ఆమెను ఫాతిమాను...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన 45గంటల ధ్యానదీక్ష ముగిసింది. చివరి దశ ఎన్నికల ప్రచారం ముగిసాక మోదీ తమిళనాడులోని కన్యాకుమారి వద్ద వివేకానంద స్మారక కేంద్రంలో ధ్యానదీక్ష తీసుకున్న...
భారతదేశపు ఎన్నికల్లో గొప్పవిషయం ఏంటంటే.... ఓటర్లుండే ప్రాంతం ఎంత సంక్లిష్టమైన ప్రదేశం అయినా అక్కడ పోలింగ్ ఏర్పాట్లు జరుగుతాయి. ఎన్నికల అధికారులు, సిబ్బంది ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి...
భారతదేశంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేయడానికి జరిగిన ఒక కోవర్ట్ ఆపరేషన్లో కృత్రిమ మేధను (ఎఐ) మోసపూరితంగా ఉపయోగించే ప్రయత్నాలను పసిగట్టి, కేవలం 24గంటల్లోనే వాటిపై...
లోక్సభ ఎన్నికలకు ఏడవ, ఆఖరి దశ పోలింగ్ ఈ ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని స్థానాలు సహా మొత్తం 57 లోక్సభ...
ఆఖరి దశ ఎన్నికల్లో ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్న రాష్ట్రం పంజాబ్. ఆ రాష్ట్రంలోని మొత్తం 13 లోక్సభ నియోజకవర్గాల్లోనూ ఒకేదఫాలో పోలింగ్ జరగనుంది. దాదాపు మూడు...
శనివారం ఏడవ దశ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ పోలింగ్ జరుగుతుంది. వాటిలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. ఆ రాష్ట్రంలో 4 లోక్సభ స్థానాలున్నాయి. అవి...
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. లోక్సభ ఎన్నికల ఏడో దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఆ దశకు ప్రచారం...
కర్ణాటకలోని మంగళూరు నగరంలో రహదారులపై ముస్లిములు నమాజ్ చేసిన ఘటన వివాదానికి దారితీసింది. కన్నడరాష్ట్రంలోని కోస్తా ప్రాంతం అంతటినుంచీ ఆ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ చర్యను...
1999లో భారతదేశంతో కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందని ఆ దేశపు మాజీ ప్రధానమంత్రి, పిఎంఎల్-ఎన్ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ అంగీకరించారు. పాకిస్తాన్ అణుపరీక్షలు చేసి...
భారతదేశపు తూర్పు, దక్షిణ భాగాల్లోని లోక్సభ స్థానాల్లో బీజేపీ ఈసారి గరిష్ఠ స్థాయిలో సీట్లు గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా అంచనా...
కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ చైనాపై తన ప్రేమను మరోసారి చాటుకున్నారు. 1962లో ఆ దేశం భారత్పై చేసింది యుద్ధం కాదట. చైనా భారత్లోకి చొరబడినట్లు ఆరోపణలు...
బ్రిటిష్ వలసపాలన బానిసత్వం నుంచి భారతదేశాన్ని విముక్తం చేయడానికి దేశం నలుమూలల నుంచీ ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ప్రతీ భారతీయుడూ తన శక్తిమేర కష్టపడ్డాడు. దేశం కోసం...
ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, సత్యశోధకుడిగా (ఫ్యాక్ట్ చెకర్)గా తనకు తానే చెప్పుకునే మహమ్మద్ జుబేర్ మరోసారి అబద్ధాలాడుతూ పోలీసులకు దొరికిపోయారు. గతంలో చాలాసార్లు తప్పుడు లేదా...
వినాయక దామోదర్ సావర్కర్ గొప్ప ధైర్యవంతుడైన స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, గొప్ప రచయిత, వక్త, నిష్టావంతుడైన జాతీయతావాది. సావర్కర్ 1883 మే 28న మహారాష్ట్రలోని నాసిక్...
దేశంలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాయడానికి ప్రతిపక్షాలు, ప్రత్యేకించి ఇండీ కూటమి ప్రయత్నిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్లకు పాకిస్తాన్ ప్రత్యక్షంగా మద్దతు పలుకుతుండడంపై దర్యాప్తు జరగాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఐఏఎన్ఎస్ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.