ప్రియురాలి తల్లిదండ్రులను హతమార్చిన యువకుడు
తెలంగాణలో ప్రేమ పేరుతో ఒక ఉన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తను ప్రేమించిన యువతి కుటుంబంపై దాడి చేసాడు. ఆ దాడిలో యువతి తల్లిదండ్రులు చనిపోయారు. యువతి, ఆమె...
తెలంగాణలో ప్రేమ పేరుతో ఒక ఉన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తను ప్రేమించిన యువతి కుటుంబంపై దాడి చేసాడు. ఆ దాడిలో యువతి తల్లిదండ్రులు చనిపోయారు. యువతి, ఆమె...
భారతదేశం ఎప్పుడూ శాంతికాముక దేశమే తప్ప యుద్ధపిపాసి కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచానికి భారతదేశం బుద్ధుణ్ణి ఇచ్చింది తప్ప యుద్ధాన్ని కాదని ఆయన చెప్పారు. ఆస్ట్రియా...
కీర్తి చక్ర పురస్కార విజేత భార్య గురించి అహ్మద్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో అసభ్య వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ...
ప్రేమించి మోసం చేసాడన్న ఆరోపణలపై సినీనటుడు రాజ్తరుణ్ మీద హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసారు. లావణ్య అనే యువతి ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ 420,...
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను నియమించారు. ఆ మేరకు రాష్ట్రప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ డీజీపీగా...
మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూకుంభకోణం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యపైనే ఫిర్యాదు నమోదయింది. నకిలీ పత్రాలతో ముడాను మోసం...
ఆమ్ ఆద్మీ పార్టీ మాజీమంత్రి రాజ్కుమార్ ఆనంద్ ఇవాళ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. దళితుల సంక్షేమం కోసం కృషి చేయాలన్న తన విజ్ఞప్తులను తిరస్కరించారంటూ...
మణిపూర్ను రెండుగా చీల్చడానికి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రమాదకరమైన కుట్ర పన్నుతున్నారని ఆ రాష్ట్ర మంత్రి ఎల్ సుసీండ్రో ఆరోపించారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన తెగలైన...
ఈశాన్య రాష్ట్రం మేఘాలయలోని ఖాసీ స్టూడెంట్స్ యూనియన్, తమ రాష్ట్రంలోని గిరిజనేతరులు అక్రమంగా ప్రవేశిస్తున్నారని ఆరోపిస్తూ, అటువంటివారి ప్రవేశాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలను తీవ్రతరం చేసింది. ఇతరులు రాష్ట్రంలోకి...
ఆధునిక సమాజంలో లింగమార్పిడి వ్యవహారాలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన జెండర్ మార్చుకోవడం, దాన్ని ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం భారతదేశంలో మొదటిసారి...
విడాకులు పొందిన ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం పొందవచ్చునని సుప్రీంకోర్టు ఇవాళ తేల్చి చెప్పింది. విడాకులిచ్చిన తన భార్యకు భరణం ఇవ్వాలన్న ఆదేశాలను సవాల్...
రెండు రోజుల రష్యా పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆస్ట్రియా చేరుకున్నారు. భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం 41 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. 1983లో ఇందిరాగాంధీ...
ఏడు రాష్ట్రాల్లో 13 శాసనసభా నియోజకవర్గాలకు ఇవాళ ఉపయెన్నికలు జరుగుతున్నాయి. సుదీర్ఘమైన లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత దేశంలో జరుగుతున్న ఎన్నికలు ఇవే. పోలింగ్ ఈ...
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో ఘోరమైన రహదారి ప్రమాదం చోటు చేసుకుంది. లఖ్నవూ-ఆగ్రా ఎక్స్ప్రెస్వే మీద గాధా గ్రామ సమీపంలో ఈ ఉదయం 5.15 గంటలకు ఒక పాల...
సీనియర్ ఐఎఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విరమణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఆ మేరకు ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్...
ఝార్ఖండ్ తాజా మాజీ ముఖ్యమంత్రి చంపయి సోరెన్, ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రి అయిన హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో మంత్రి పదవి స్వీకరించారు. ఇవాళ రాంచీలో హేమంత్ కొత్త...
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లా చర్రా పోలీస్ స్టేషన్లో జులై 7న ఒక ఫిర్యాదు వచ్చింది. సైవాన్ మియా అనే వ్యక్తి తనకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడంటూ అతని...
మెగా డిఎస్సికి ముందస్తుగా నిర్వహించవలసిన టెట్ పరీక్ష తేదీని రాష్ట్రప్రభుత్వం రెండునెలలు వెనక్కి జరిపింది. అభ్యర్ధుల విజ్ఞప్తి మేరకు నోటిఫికేషన్ను సవరించింది. టెట్ పరీక్షకు నోటిఫికేషన్ జులై...
సందేశ్ఖాలీ హింసాకాండ కేసులో సిబిఐ దర్యాప్తు చేయాలన్న కలకత్తా హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్ధించింది. సిబిఐ దర్యాప్తును వ్యతిరేకించిన రాష్ట్రప్రభుత్వం అభ్యంతరాలను తిరస్కరించింది. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత...
ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా ఆయన సంతానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిలా రెడ్డి నివాళులర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయ వైఎస్ఆర్...
ఫ్రాన్స్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఆశ్చర్యకర ఫలితాలను ప్రకటించాయి. ముందు అంచనా వేసినట్లు జాతీయవాద పార్టీ నేషనల్ ర్యాలీ కాకుండా, వామపక్ష అతివాద కూటమి ఆధిక్యం సాధిస్తుందని...
పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) అధికారి, ప్రస్తుతం సింధ్లో కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అలీ రజాను కొందరు సాయుధులు కాల్చిచంపారు. ఆ...
బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గాదేవి ఆలయంలో నేటి నుంచీ ఆషాఢమాస వేడుకలు మొదలయ్యాయి. కనకదుర్గమ్మను తమఇంటి ఆడబడుచుగా భావించి, భక్తులు ప్రతీయేటా ఆషాఢమాసంలో సారె సమర్పించడం ఆనవాయితీగా...
తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇవాళ సమావేశమై చర్చిస్తున్నారు. ఆ నేపథ్యంలో భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయ భూములను రక్షించే అంశాన్ని కూడా చర్చించాలని...
రేపు (ఆదివారం) టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పుట్టినరోజు. ఆ సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబారుపేట దగ్గర విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి...
ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఇకపై తనిఖీ అక్కర్లేదు. పైగా, రెండే రోజుల్లో సర్టిఫికెట్ చేతికి అందుతుంది....
రాజస్థాన్లోని భరత్పూర్లో పోలీసులు నిన్న శుక్రవారం నాడు 28మందిని అరెస్ట్ చేసారు. కారణం, వారు బలవంతపు మతమార్పిడులు చేస్తుండడమే. భరత్పూర్లోని ఒక ఇంటికి చర్చ్ ఫౌండేషన్ అని...
కర్ణాటక సంగీతంతో కొద్దిపాటి పరిచయం ఉన్నవారెవరికైనా తెలిసిన పేరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఆయన 1930 జులై 6న తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో జన్మించారు. ఆయన తండ్రి పట్టాభిరామయ్య...
(శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి నేడు) ఇవాళ (జులై 6) డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 123వ జయంతి. భారత రాజకీయ చరిత్రలో శ్యామాప్రసాద్ ముఖర్జీ శిఖరాయమానుడు. గొప్ప...
2036లో జరగబోయే ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ బిడ్డింగ్ విజయవంతం అవుతుందని తనకు పూర్తి నమ్మకముందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పారిస్ ఒలింపిక్స్లో ఏర్పాట్లను గమనించబోయే అథ్లెట్లు...
ఇంగ్లండ్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. అయితే గత 37ఏళ్ళలో ఏనాడూ గెలవని ఒక నియోజకవర్గంలో ఆ పార్టీ విజయం సాధించింది. అదే లీసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గం....
పాసింజర్ రైళ్ళ కోసం 2,500 కొత్త జనరల్ బోగీలు స్పెషల్ డ్రైవ్లో భాగంగా తయారవుతున్నాయని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. అటువంటి మరో 10వేల బోగీల...
ప్రకృతిని తల్లిగా భావించే సంస్కృతి భారతీయ సంస్కృతి. అందుకే ‘అమ్మ కోసం ఒక చెట్టు’ పేరిట జాతీయ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహిస్తోంది. అందులో...
దేశీయ రక్షణ ఉత్పాదక రంగం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 16.8శాతం పెరుగుదల నమోదు చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. గణనీయమైన ఆ పెరుగుదల, భారత...
అస్సాం పోలీసులు ముఫ్తీ ముఖీబుర్ రెహమాన్ అజారీ అనే రాడికల్ మతబోధకుడిని అరెస్ట్ చేసారు. లఖీంపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర, ఆ జిల్లా ఎస్పికి వ్యతిరేకంగా హింసాయుత...
తెలంగాణలో పదేళ్ళ పాటు అధికారం చెలాయించిన బిఆర్ఎస్ పార్టీకి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లోక్సభ ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత కూడా పార్టీ...
ఝార్ఖండ్ ముక్తి మెర్చా నేత హేమంత్ సోరెన్ మరోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. ఐదు నెలల క్రితం భూకుంభకోణం కేసులో అరెస్ట్ అయిన హేమంత్,...
విధి నిర్వహణలో అమరుడైన అగ్నివీర్ జవాను అజయ్కుమార్కు భారత సైన్యం నివాళులర్పించింది. అతని కుటుంబానికి రూ.98.39 లక్షలు చెల్లించినట్లు తెలియజేసింది. మరికొంత పరిహారం సుమారు 67 లక్షలు...
(నేడు స్వామి వివేకానంద వర్ధంతి) స్వామి వివేకానంద అనగానే అమెరికాలోని షికాగోలో ప్రపంచ మతాల పార్లమెంటులో చేసిన ప్రసంగం గుర్తొస్తుంది. అది కాకుండా ఆయన చేసిన...
(అల్లూరి సీతారామరాజు జయంతి నేడు) ఆంధ్రదేశంలో స్వాతంత్ర్య ఉద్యమ విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు. తెలుగు శౌర్య పరాక్రమ ప్రభావాలను దేశానికి చాటిన మన్యం వీరుడు, విప్లవాగ్ని...
Wild Animals Drowned,అస్సాంను గడగడలాడిస్తున్న వరదలు కజీరంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సైతం ముంచేసాయి. అక్కడున్న పలు వన్యప్రాణులు నీట మునిగాయి. కజీరంగా నేషనల్ పార్క్ అధికారులు...
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో మంగళవారం సాయంత్రం భోలేబాబా సత్సంగ వేదిక వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడీషియల్ ఇంక్వైరీ జరగనుంది. ఇవాళ...
తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకుడు కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన...
ప్రతిపక్షాలు ప్రశ్నలు అడుగుతున్నాయి కానీ వాటికి తమ జవాబులను వినలేకపోతున్నాయని, సభ నుంచి పారిపోతున్నాయనీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానానికి...
రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
విద్యార్ధినులు కళాశాల ప్రాంగణంలో హిజాబ్ ధరించడాన్ని నిషేధించిన ముంబై కాలేజీ, ఇప్పుడు కొత్త డ్రెస్కోడ్ను అమలు చేస్తోంది. టోర్న్ జీన్స్, టీషర్ట్లు, శరీరం అసభ్యంగా కనిపించే దుస్తులు...
అస్సాం వరదల్లో మంగళవారం మునిగిపోయి ముగ్గురు చనిపోయారు. దాంతో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 38కి పెరిగింది. అస్సాం ఎస్డిఎంఎ అధికారులు అందించిన వివరాల ప్రకారం... మంగళవారం...
దేశీయ స్టాక్మార్కెట్లలో ట్రేడింగ్ ఇవాళ రికార్డుస్థాయిలో ప్రారంభమైంది. హెచ్డిఎఫ్సి బ్యాంకుకు ప్రధాన గ్లోబల్ ఇండెక్స్లో వెయిటేజీ పెరుగుతుందన్న సానుకూల దృక్పథంతో మార్కెట్లలో జోష్ నిండింది. మార్కెట్లు...
ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఫుల్రాయ్ గ్రామానికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలోని ఒక ఆశ్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది ప్రాణాలు...
అదానీ ఎంటర్ప్రైజ్ ఫ్యూచర్స్లో పరోక్షంగా ట్రేడ్ చేయడానికి హిండెన్బర్గ్ సంస్థకు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ సంస్థ కింగ్డన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, దాని అనుబంధ సంస్థలు సహకరించాయని, అదానీ...
చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒకప్పటి సహచరులు, ఇప్పుడు వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వేర్వేరు పార్టీల అధినేతలు. వారిద్దరూ భేటీ అయితే ఎలా ఉంటుంది? మీ ఇంట్లో...
దేశ రాజధాని ఢిల్లీలో ఒక ముస్లిం యువతి (23) స్వచ్ఛందంగా సనాతన ధర్మంలోకి మారింది. ఒక హిందూ యువకుణ్ణి పెళ్ళి చేసుకుంది. అయితే తన కుటుంబ సభ్యుల...
రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి పార్లమెంటులో చేసిన ప్రసంగంలో ఎన్నో వివాదాస్పద అంశాలు ప్రస్తావించారు. హిందువులను హింసాత్మక ప్రవృత్తి కలిగినవాళ్ళుగా ముద్రవేయడంపై అధికార బీజేపీ...
మహారాష్ట్రలోని పుణేలో ఒక హిందూ దళిత యువకుడిపై ముస్లిములు మూకుమ్మడి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాతంగ కులానికి చెందిన 19ఏళ్ళ యువకుడిపై ముగ్గురు...
ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ముస్కాన్ సైఫీ అనే ముస్లిం యువతి హిందూధర్మంలోకి మతం మారింది. రాజేష్ కుమార్ అనే హిందూ యువకుణ్ణి వైదిక పద్ధతిలో పెళ్ళి చేసుకుంది....
హిందూ సమాజాన్ని ఉద్దేశించి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో లోక్సభ ఇవాళ అట్టుడికిపోయింది. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని హోంమంత్రి...
భారతదేశపు న్యాయవ్యవస్థను మెరుగుపరిచేందుకు కేంద్రం ముందడుగు వేసింది. హోంమంత్రి అమిత్షా మూడు ప్రధాన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత,...
ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసాక, నరేంద్రమోదీ తన ‘మన్కీ బాత్’ కార్యక్రమాన్ని నిన్న ఆదివారం మళ్ళీ మొదలుపెట్టారు. ఆ కార్యక్రమంలో ఆయన అరకు కాఫీ గురించి ప్రస్తావించారు....
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో నేటినుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత ప్రొవిజన్లను అనుసరించి మొదటి కేసు ఢిల్లీలో నమోదయింది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ చేరువలో రహదారిని...
భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ బుధవారం పెద్దలసభలో మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కు పూర్తి మద్దతు ప్రకటించారు. దేశ సంక్షేమం కోసం పనిచేస్తున్న సంస్థ...
హర్యానాలోని నుహ్ జిల్లా షా చౌఖా గ్రామంలో కొంతమంది ముస్లిములు ఒక వ్యక్తిని నిర్బంధించి దాడి చేసారు. ఆ వ్యక్తి కూడా ముస్లిమే. బాధితుడి ఫిర్యాదు మేరకు...
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 30మంది ముస్లిములు ఇస్లాం మతాన్ని వదిలిపెట్టి సనాతన ధర్మంలోకి తిరిగివచ్చిన సంఘటన చోటు చేసుకుంది. ‘సాఝా సంస్కృతి మంచ్’ అనే స్వచ్ఛంద సంస్థ ఆ...
1999 కార్గిల్ యుద్ధాన్ని తలచుకోగానే గుర్తొచ్చే పేరు టోలోలింగ్. శ్రీనగర్-కార్గిల్-లెహ్ రహదారిలో ఎత్తైన పర్వత ప్రదేశమది. దాన్ని పాకిస్తానీయులు మోసంతో వశం చేసుకున్నారు. దాన్ని వెనక్కి సాధించడం...
యుజిసి-ఎన్ఇటి జూన్ 2024 పరీక్ష, సిఎస్ఐఆర్-యుజిసి-ఎన్ఇటి ఉమ్మడి పరీక్ష, ఎన్సిఇటి 2024 పరీక్షలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ) కొత్త తేదీలు ప్రకటించింది. యుజిసి-నెట్ పరీక్ష ఆగస్టు...
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి టెర్మినల్లో పైకప్పు కూలిపోయిన ఘటనలో ఒకరు మరణించారు, 8మంది గాయపడ్డారు. ఆ దుర్ఘటనపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు...
తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ (76) ఈ తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్, హైదరాబాద్లోని నివాసంలో...
అమరేంద్ర త్రిపాఠీ అలహాబాద్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయనకు అసోంలోని గువాహటికి చెందిన ప్రతిభా తివారీతో 2011లో పెళ్ళయింది. కొద్దిరోజుల క్రితం ఆయనకు తన జీవితాన్ని...
భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఎఎస్ఐ) మధ్యప్రదేశ్ ధార్లోని భోజశాలలో 97 రోజుల పాటు నిర్వహించిన సర్వే ముగిసింది. ఆ సర్వేలో 1700 కంటె ఎక్కువ కళాఖండాలు...
1994నాటి ఇస్రో గూఢచర్యం కేసులో రోదసీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ను ఇరికించిన వ్యవహారానికి సంబంధించి సిబిఐ ఐదుగురు వ్యక్తుల మీద ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆ విషయాన్ని...
ఐసిసి పురుషుల టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ రెండో మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. 68 పరుగుల ఆధిక్యంతో గెలిచి ఫైనల్స్కు చేరుకుంది....
బిహార్లోని కిషన్గంజ్ జిల్లాలో ఒక బ్రిడ్జి కూలిపోయింది. ఆ రాష్ట్రంలో వారం వ్యవధిలో బ్రిడ్జి కూలిపోయిన సంఘటనల్లో ఇది నాలుగవది. కిషన్గంజ్ జిల్లాలో బహదూర్గంజ్, దిఘాల్బంక్ పట్టణాలను...
బిహార్లో నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసుకు సంబంధించి సిబిఐ ఇద్దరిని అరెస్ట్ చేసింది. మనీష్కుమార్, ఆశుతోష్ అనే ఇద్దరిని పట్నాలో అరెస్ట్ చేసారు. ఈ కేసుకు సంబంధించి...
“Essentials of Hindutva” పేరుతో ప్రముఖ స్వాతంత్ర్యవీరుడు వినాయక దామోదర సావర్కర్ వ్రాసిన చిన్న పుస్తకం ఒక అద్భుతమైన రచన. ఆయన గాక మరొకరు ఎవరూ వ్రాయలేని...
================================ వ్యాసకర్త : కె సహదేవ్ ధన్యవాదాలు : లోకహితం వెబ్ పత్రిక ================================ హిందూమతంలో అంటరానితనం, కుల వివక్ష పెచ్చుమీరిపోయాయనీ... సామాజిక న్యాయం, సమానత్వం లభించవు...
ఐసిసి పురుషుల వరల్డ్ కప్ సెమీఫైనల్స్ మొదటి మ్యాచ్లో అప్ఘానిస్తాన్ను ఓడించి దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్స్కు చేరుకుంది. ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని తరౌబాలో జరిగిన మ్యాచ్లో ఘనవిజయం...
లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నిక సందర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ షేక్హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఆ వెంటనే...
విశాఖపట్నం స్టీల్ప్లాంట్ను లాభాల బాటలోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ బిజెపి శాఖ నడుం కట్టింది. ఆ మేరకు కార్యాచరణ ప్రణాళికను తయారుచేసింది. కేంద్రప్రభుత్వానికి స్టీల్ప్లాంట్ భవిష్యత్తు గురించి ఒక...
తమిళనాడులోని తిరువారూరు జిల్లా మన్నార్గుడి చేరువలో ఒక ఇంటి నిర్మాణం కోసం తవ్వుతుండగా జూన్ 23న ఒక అరుదైన విష్ణుమూర్తి విగ్రహం లభించింది. అది లోహవిగ్రహం కావడం...
ఛత్తీస్గఢ్ పోలీసులు మంగళవారం నాడు నలుగురు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేసారు. మోహ్లా మన్పూర్ అంబాగఢ్ చౌకీ జిల్లాలో వామపక్ష ఉగ్రవాదులకు ఆదాయ సంపాదనకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై...
అయోధ్య రామమందిరం గర్భగుడిలోకి వాననీరు లీకైందన్న ఆరోపణలను శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చైర్మన్ నృపేంద్రమిశ్రా తిరస్కరించారు. ‘ఆలయంలోకి నీరు లీక్ అవలేదు. కరెంటు వైర్ల కోసం పెట్టిన...
భారత లోక్సభ చరిత్రలో అరుదైన ఘట్టం ఇవాళ జరగబోతోంది. లోక్సభ స్పీకర్ పదవి కోసం 48 సంవత్సరాల తర్వాత ఎన్నిక జరగబోతోంది. ఎన్డీయే ఓంబిర్లాను స్పీకర్ పదవికి...
1975 జూన్ 25 రాత్రి. భారతదేశపు రాజకీయ చరిత్రలో మరపురాని, మరువలేని రాత్రి. కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అప్పటి రాష్ట్రపతికి ఒక లేఖ పంపించారు. దానితోపాటు...
భారత రాజ్యాంగానికి ఇప్పటివరకూ చేసిన సవరణలు అన్నింటిలోనూ అత్యంత సమగ్రమైన సవరణ 1976లో చేసిన 42వ సవరణ. అందుకే ఆ చట్టాన్ని మినీ రాజ్యాంగం అని కూడా...
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఒక దుష్ప్రచారాన్ని విజయవంతంగా చేయగలిగారు. భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే...
ఐసిసి మెన్స్ టి-20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో సూపర్8లో తమ ఆఖరి మ్యాచ్ ఆడిన భారత్, ఆస్ట్రేలియాను ఓడించి సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. సెయింట్ లూసియాలో జరిగిన...
భారతదేశాన్ని శ్రీలంకను కలిపే రామసేతువు రోదసి నుంచి ఎలా కనిపిస్తుందో తెలుసా? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రోదసిలోకి పంపించిన కోపర్నికస్ సెంటినెల్ 2 అనే ఉపగ్రహం రామసేతును...
మధ్యప్రదేశ్లోని సివనీ జిల్లాలో గోవధ కేసుకు సంబంధించి జిల్లా కలెక్టర్ క్షితిజ్ సింఘాల్, ఎస్పి రాకేష్ సింగ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వారి వారి పదవుల...
ఎయిర్ ఇండియాకు చెందిన ‘కనిష్క’ విమానాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులు పేల్చివేసిన 39వ సంవత్సరం సందర్భంగా కెనడాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ ఆనాటి దుర్ఘటన మృతులకు...
తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 57కు పెరిగిందని జిల్లా యంత్రాంగం ఈ ఉదయం అధికారికంగా వెల్లడించింది. ఆ ఘటనలో మొత్తం...
రష్యాలోని దగెస్తాన్ ప్రాంతంలో గుర్తుతెలియని కొందరు దుండగులు ప్రార్థనాస్థలాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడ్డారు. ఆ కాల్పులలో కనీసం 15మంది మరణించారు, పలువురికి గాయాలయ్యాయి. రష్యా ఉత్తర...
వారణాసిలో జ్ఞానవాపి కేసుకు సంబంధించి సర్వే చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసిన అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ రవికుమార్ దివాకర్కు భద్రత పెంచాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది....
పారిస్ ఒలింపిక్స్లో షూటింగ్ ఈవెంట్లో పాల్గొనబోయే 21 సభ్యుల తుది జట్టులోకి బీజేపీ ఎమ్మెల్యే శ్రేయాసీ సింగ్ ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్), కోటా...
అసోం రాష్ట్రం గువాహటిలోని, చరిత్ర ప్రసిద్ధి కలిగిన కామాఖ్య దేవాలయంలో నేటి నుంచి అంబుబాచి మేళా మొదలైంది. ఈ మేళా కోసం కొద్దిరోజులుగా రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు చేసింది....
తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో కల్తీమద్యం త్రాగి 53మంది మరణించిన ఘటనలో ప్రధాన నిందితుడు పట్టుబడ్డాడు. కరుణాపురం గ్రామానికి కల్తీమద్యం సరఫరా చేసిన చిన్నదురై అనే వ్యక్తిని పోలీసులు...
రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లా సూర్సాగర్లో శుక్రవారం హిందువులపై ముస్లిములు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. వివాదాస్పద స్థలంలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్నందుకు హిందువులపై ముస్లిములు రాళ్ళు...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.