param

param

టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్:  పశ్చిమ బెంగాల్ మంత్రికి ఈడీ సమన్లు

టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్ లో పశ్చిమబెంగాల్ మంత్రి చంద్రనాథ్ సిన్హాకు ఈడీ తాఖీదులు జారీ చేసింది. మార్చి 27న విచారణకు హాజరుకావాలని నోటీసులో ఈడీ పేర్కొంది. బోల్పూరులోని...

అనకాపల్లి ఎంపీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ

అనకాపల్లి లోక్‌సభ స్థానానికి వైసీపీ, తన అభ్యర్థిని ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పోటీలో ఆ పార్టీ ప్రకటించింది.  వైసీపీ 175 అసెంబ్లీ, 24 ఎంపీ...

ఏపీలో ఎన్డీయే గెలిస్తే, రామరాజ్యమే : పురందరేశ్వరి

ఏపీ అభివృద్ధికి బీజేపీ అంకితమైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి అన్నారు. ఎన్డీయేలోని మూడు పార్టీల జెండాలు వేరైనా అజెండా ఒక్కటేనన్నారు. ఎన్డీయే రాష్ట్రంలో అధికారంలోకి...

ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్, ఆరుగురు మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా పరిధిలోని చికుర్‌బత్తి, పుస్బాక అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో ఆరుగురు...

రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానంద శివైక్యం

రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానంద శివైక్యం చెందారు. మంగళవారం రాత్రి 8 గంటల 14 నిమిషాలకు ఆయన నిర్యాణం చెందారు. 94 ఏళ్ల...

ఓడ ఢీకొని కుప్పకూలిన బ్రిడ్జి

ఓడ ఢీకొని చైనాలో బ్రిడ్జి కుప్పకూలిన విషయం మరవక ముందే, అమెరికాలోనూ ఇలాంటి ఘటన జరిగింది. అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో ఫ్రాన్సిస్ స్కాట్ వంతెనను ఓ భారీ...

సంగీత వివాదంలో దూరిన ‘హిందూ’ రామ్, మ్యూజిక్ అకాడెమీకి గాయనుల సలహా

Madras Music Academy Controversy Continues టిఎం కృష్ణకు మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ సంగీత కళానిధి పురస్కారం ప్రకటించడంతో తలెత్తిన వివాదం కొనసాగుతూనే ఉంది. ఆ వివాదంలో...

‘భారతమాత’పై సీపీఎం రాద్ధాంతం, కేరళ సీఎం అబద్ధాలు బట్టబయలు

Kerala CM lies on Bharat Mata are exposed దేశాన్ని తల్లిగా కొలిచే ఉదాత్త భావనను, జాతీయతావాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంలో భారతీయ కమ్యూనిస్టులు ముందువరుసలో ఉంటారు....

IPL-2024: గుజరాత్ టైటాన్స్ పై సీఎస్కే విజయం

ఐపీఎల్-2024లో  చెన్నై సూపర్ కింగ్స్ రెండో విజయాన్ని సాధించింది. చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా మంగళవారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ లో 63 పరుగుల...

గీతా ప్రెస్ కు జపాన్ నుంచి భారీ యంత్రం, వేగంగా ముద్రణ

ఆధ్మాత్మిక పుస్తకాలు ముద్రించి, విక్రయించే గీతాప్రెస్, టెక్నాలజీని మెరుగుపరుచుకుంటుంది.   యూపీలోని గోరఖ్‌పూర్‌  గీతా ప్రెస్‌ యాజమాన్యం, జపాన్ నుంచి భారీ యంత్రాన్ని కొనుగోలు చేసింది. దీని...

విశాఖ డ్రగ్స్ కేసు: సాక్షి మీడియాకు పరువునష్టం దావా నోటీసులు

విశాఖ తీరంలో డ్రగ్స్ పట్టుబడిన ఘటనలో తనపై వస్తున్న ఆరోపణలను ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తిప్పికొట్టారు.  సంధ్యా ఎక్స్ పోర్ట్స్ సంస్థలో తాము భాగస్వాములమంటూ  సాక్షి...

గాయపడ్డ పూజారులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ట్వీట్

ఉజ్జయిని మహాకాల్ దేవాలయంలో హోలీ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో గాయపడ్డ పూజారులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. హారతి సమయంలో చెలరేగిన మంటల్లో 14...

కారు కడిగారని బెంగళూరులో జరిమానా

బెంగళూరులో నీటి కొరత తీవ్ర స్థాయికి చేరింది. కోటిన్నర జనాభా ఉన్న బెంగళూరులో ప్రజల నీటి అవసరాలు తీర్చడంలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ప్రజల అవసరాల్లో...

రాహుల్ గాంధీతో పోటీ పడనున్నకేరళ బీజేపీ చీఫ్ సురేంద్రన్

Surendran to fight against Rahul Gandhi ఉత్తరప్రదేశ్‌లోని    అమేఠీని వదిలిపెట్టేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఈసారి కూడా కేరళలోని వేనాడ్ నుంచే ఎన్నికల...

త్వరలో భారత్‌లో పీవోకే విలీనం

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేయాలంటూ ఆ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో...

ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు : మంత్రిపై కేసు నమోదు

కామరాజ్ నిద్రపోతున్నప్పుడు చంపాలని చూసింది మీరు కాదా అంటూ తమిళనాడు మత్స్యశాఖ మంత్రి అనితా ఆర్ రాధా కృష్ణన్ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది....

హోలీ వేడుకల్లో ఘోరం : మంటల్లో చిక్కుకున్న 14 మంది పూజారులు

హోలీ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ దేవాలయంలో చెలరేగిన మంటల్లో 14 మంది పూజారులు తీవ్రంగా గాయపడ్డారు. గర్భాలయంలో బస్మా హారతి ఇస్తున్న...

IPL 2024 MATCH 4-RR VS LSG :  రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్, ఆదిలోనే లక్నోకు షాక్

ఐపీఎల్-2024 లో భాగంగా జరుగుతున్న నాల్గో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జైపూర్ వేదికగా తలపడుతున్నాయి. రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్...

బీజేపీ బసిర్‌హాట్ అభ్యర్థిగా సందేశ్‌ఖాలీ బాధితురాలు

సందేశ్‌ఖాలీలో బాధితులకు అండగా నిలిచిన మరో బాధితురాలికి బసిర్‌హాట్ పార్లమెంటు సీటు వరించింది. పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హాట్ పార్లమెంట్ స్థానంలో రేఖకు బీజేపీ టికెట్ కేటాయించింది. సందేశ్‌ఖాలీలో షాజహాన్,...

ఖలిస్థాన్ ఉగ్రవాదుల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.133 కోట్లు

ఖలిస్థాన్ ఉగ్రసంస్థ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.133 కోట్ల నిధులు అందాయని గురుపత్వంత్ సింగ్ పన్నూ సంచలన విషయాలను వెల్లడించాడు.ఖలిస్థాన్ ఉగ్రవాది దేవీందర్ పల్‌సింగ్ భుల్లర్‌ను...

ఏపీలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా ఆయా పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. తాజాగా బీజేపీ కూడా బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ఢిల్లీలో మీడియాకు విడుదల...

ఇస్రో తాజా ఘనత: రోదసిలో వ్యర్థాలు వదలకుండా తిరిగివచ్చిన పీఎస్ఎల్‌వీ మోడ్యూల్

ISRO’s POEM-3 mission makes debris-free earth re-entry భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. పీఎస్ఎల్‌వీ ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మోడ్యూల్-3 (పొయెమ్-3)...

శివాలయంలో వైసీపీ నేత అరాచకం : పూజారిని కాలితో తన్ని అవమానం

కాకినాడలో వైసీపీ నేత చెలరేగిపోయాడు. కాకినాడలోని పెద్ద శివాలయంలో ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. మాజీ కార్పొరేటర్, వైసీపీ...

విశాఖ డ్రగ్స్ కంటెయినర్ కేసు : వెలుగులోకి రోజుకో ట్విస్ట్…!

విశాఖ డ్రగ్స్‌ కంటెయినర్ కేసు చిక్కుముడి వీడకపోగా రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. సంధ్వా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. తాజాగా ఓ విదేశీయుడు...

జైలు నుంచే రెండో నోట్ పంపిన కేజ్రీవాల్

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అక్కడి నుంచే పాలన సాగిస్తున్నారు. గత వారం ఢిల్లీ జల్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసిన...

కేజ్రీవాల్ అరెస్ట్ పై జర్మనీ స్పందనను తప్పుబట్టిన భారత్

దిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) అధినేత అరవింత్ కేజ్రీవాల్‌, లిక్కర్ స్కామ్ లో అరెస్టు కావడంపై  జర్మనీ స్పందించిన తీరును భారత ప్రభుత్వం తప్పుపట్టింది.  భారత్‌ అంతర్గత విషయాల్లో జర్మనీ జోక్యాన్ని ఎండగట్టింది....

జమ్మూ కశ్మీర్‌లో జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాదుల అరెస్ట్

జమ్మూ కశ్మీర్‌లో భద్రతా దళాలు కీలక ఉగ్రవాదులను అరెస్ట్ చేశాయి. జేకే పోలీస్ సహకారంతో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో జైష్ ఏ మహమ్మద్‌ ఉగ్ర ముఠాకు...

జైలు నుంచే పాలన ప్రారంభించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై జైల్లో ఉన్న సీఎం కేజ్రీవాల్ అక్కడ నుంచే పాలన ప్రారంభించారు. తమ నేత జైలు నుంచే పాలన సాగిస్తారని ఆ పార్టీ...

జనసేన కీలక ప్రకటన, 18 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తీవ్ర ఆసక్తికరంగా మారాయి. గెలుపే ధ్యేయంగా పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. టీడీపీ ఇప్పటికే 139 మంది అసెంబ్లీ, 13 మంది లోక్ సభ అభ్యర్థులను...

IPL 2024 Match3: KKR Vs SRH :కోల్‌కతా చేతిలో హైదరాబాద్ ఓటమి

ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో  సన్‌రైజర్స్ హైదరాబాద్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. సన్‌రైజర్స్‌పై...

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత

ఆంధ్రప్రదేశ్ గవర్నర్  అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. భద్రతా సిబ్బంది హుటాహుటిన విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ అనారోగ్యానికి కారణాలు ఏంటన్నది...

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు ఐపీఎస్‌లకు రిమాండ్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న డీఎస్పీ ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారం మేరకు మరో ఇద్దరు సీనియర్...

బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్

గూడురు ఎమ్మెల్యే  వరప్రసాద్,  వైసీపీని వీడి బీజేపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో దిల్లీ వెళ్లి బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి అనురాగ్...

బెజవాడలో రెచ్చిపోయిన బ్లేడ్‌బ్యాచ్

గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న విజయవాడ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బెజవాడ బస్టాండ్‌లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం వేసింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో నేరుగా...

నిషేధిత ఉగ్రసంస్థలో చేరేందుకు సిద్ధమైన విద్యార్థి అరెస్ట్

తీవ్రవాద భావజాలానికి ప్రభావితమైన ఐఐటీ- గువహాటి విద్యార్థి, నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు  సిద్ధమయ్యాడనే ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసోంలో ఈ ఘటన చోటుచేసుకుంది....

మెసేజింగ్ యాప్ ద్వారా మాస్కోలో దాడికి కుట్ర

రష్యారాజధాని మాస్కోలో ఉగ్రదాడి కుట్రను స్థానిక పోలీసులు చేధించారు. కుట్రకు మేసేజింగ్ యాప్‌ను ఉపయోగించినట్లు తేలింది. కుట్రకు పాల్పడినవారిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. డబ్బులు, ఆయుధాలు ఇచ్చింది...

బీజేపీలో చేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్, ఆర్‌కేఎస్‌ భదౌరియా నేడు(ఆదివారం)కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బదౌరియా, సిట్టింగ్ ఎంపీ జనరల్ వీకే సింగ్...

వైసీపీ కి మరో ఎదురుదెబ్బ,  కాంగ్రెస్ లో చేరిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా

వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగలింది. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా వైసీపీను వీడి కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో పీసీసీ...

చైనా నౌకపై  క్షిపణి దాడి

హైతీలు మరోసారి రెచ్చిపోయారు. చైనాకు చెందిన ఆయిల్ ట్యాంకర్‌పై క్షిపణులతో దాడి చేశారు. శనివారం ఎర్రసముద్రంలో ఈ దాడి జరిగింది. ఈ విషయాన్ని అమెరికా కూడా ధ్రువీకరించింది....

ఫోన్ ఛార్జింగ్ సమయంలో ప్రమాదం నలుగురు చిన్నారులు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్‌లో ఘోరం జరిగింది. ఫోన్ ఛార్జింగ్ పెట్టే సమయంలో మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు చనిపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం....

ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం

ప్రధాని మోదీకి అరుదైన ఘనత దక్కింది. భూటాన్ ప్రభుత్వం ప్రధాని మోదీకి అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోను అందించింది. భూటాన్ రాజు,...

భారత్ పై మాల్దీవుల అధ్యక్షుడు ప్రశంసలు, రుణ విముక్తి కల్పించాలని విన్నపం

మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు, భారత్ పట్ల అనుసరించే వైఖరి మార్చుకున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ముయిజ్జు, తన స్వరం మార్చి భారత్...

పంజాబ్‌లో కలుషిత మద్యం ఘటన, 21కి చేరిన మృతుల సంఖ్య

పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 21కి చేరింది. సంగ్రూర్ జిల్లాలో కల్తీ మద్యం కారణంగా పలువురు అనారోగ్యానికి గురయ్యారు. ఇథనాల్ కలిపిన కల్తీ...

ఏపీలో  ‘డ్రగ్స్ పాలిటిక్స్’ కలకలం, కాకినాడలో సీబీఐ సోదాలు

కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండల పరిధిలోని మూలపేటలోని సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్స్ పరిశ్రమలో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు...

ఎలుగుబంటి దాడిలో ఇద్దరు దుర్మరణం

శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లిలో ఎలుగుబంటి దాడికి పాల్పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు వ్యక్తులపై దాడి చేయగా  ఇద్దరు ప్రాణాలు...

IPL-2024: ఆర్సీబీపై సీఎస్కే విజయం, నేడు తొలి మ్యాచ్ ఆడనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

ఐపీఎల్- 2024 టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బోణీకొట్టింది. చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో ఆర్సీబీపై సీఎస్కే ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది....

బ్రిటన్ రాజకుటుంబంలో మరొకరికి కేన్సర్..  యువరాణికి ఎంత కష్టం…!

 బ్రిటన్ రాజ కుటుంబంలో మరొకరు కేన్సర్ బారిన పడినట్లు వార్తలు బయటకొచ్చాయి. రాజు ఛార్లెస్‌ కేన్సర్ చికిత్స తీసుకుంటున్న తరుణంలోనే బ్రిటన్‌ యువరాణి కేట్ మిడిల్టన్ కూడా...

లిక్కర్ స్కామ్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగింపు

దిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు మరో మూడు రోజులు పొడిగించింది. కవితకు గతంలో విధించిన...

బీజేపీ ఏపీ చీఫ్ రాజీనామా అంటూ నకిలీ లెటర్, సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి పేరిట చక్కర్లు కొడుతున్న నకిలీ లెటర్ పై ఆ పార్టీ నేతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖ లో...

చంద్రబాబు గెలుపు ధీమా : కేంద్రంలో ఎన్డీయేకి 400+, రాష్ట్రంలో 160 సీట్లు

కేంద్రం, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి భారీ మెజారిటీ తో గెలవబోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు నిర్వహించిన వర్క్...

ప్రధాని కార్యక్రమానికి పిల్లలను పంపిన బడిపై స్టాలిన్ సర్కారు కేసు

Stalin govt files case on school whose children attended PM program తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం కొత్త వివాదానికి తెరతీసింది. కోయంబత్తూరులో...

విశాఖలో భారీగా డ్రగ్స్ స్వాధీనం

విశాఖ పోర్టులో భారీ డ్రగ్ రాకెట్‌ను సీబీఐ అధికారులు గుర్తించారు. బ్రెజిల్ నుంచి కంటెయినర్‌లో విశాఖ ఓడరేవుకు నిషేధిత 25వేల కేజీల డ్రగ్స్ సరఫరా అవుతోన్నట్లు ఇంటర్‌పోల్...

ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటుపై సుప్రీం స్టే

సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోన్న నకిలీ సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. సమాచారం నకిలీదా? సరైనదా తెలుసుకునేందుకు కేంద్రం ఫ్యాక్ట్...

ఎన్నికల బాండ్ల అన్ని వివరాలు ఎన్నికల సంఘానికి అందించాం : ఎస్బీఐ

ఎన్నికల బాండ్లకు సంబంధించి, సీరియల్ నెంబర్లతో సహా అన్ని వివరాలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు ఎస్‌బీఐ, సుప్రీంకోర్టుకు తెలిపింది. సీఈసీకి పూర్తి వివరాలు అందించినట్లు కోర్టులో...

ఎన్నికల సంఘం అనుమతిస్తేనే టెట్ ఫలితాలు

ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ వెల్లడించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్న సంగతి...

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్

Arvind Kejriwal arrested in Delhi Liquor Policy Scamఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసారు. మద్యం విధానానికి సంబంధించిన మనీ...

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ : రాజధానిలో హై అలర్ట్

ఢిల్లీ మద్యం కుంభకోణం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. సార్వత్రిక ఎన్నికలు అతి సమీపంలో ఉండగా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా...

పునర్వినియోగ లాంఛర్‌ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో

అంతరిక్షరంగంలో దూసుకెళుతోన్న ఇస్రో మరో మైలురాయిని చేరుకుంది. పునర్వినియోగ ల్యాండర్ పుష్పక్‌ను కర్ణాటకలోని ఓ రన్‌వేపై విజయవంతంగా దించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో చరిత్రలో...

భారత్‌కు జైకొట్టిన కశ్మీరీ వేర్పాటువాద కుటుంబాల మహిళలు

Women from Kashmiri separatist families declare allegiance to Bharat భారత ప్రభుత్వం కశ్మీర్ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాజ్యాంగంలోని 370వ అధికరణం తొలగింపు, పాక్ ఆక్రమణలో...

కాసేపట్లో ఐపీఎల్ సమరం.. ఆర్సీబీ వెర్సెస్ సీఎస్కే

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL) 17వ సీజన్‌ పోటీలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి.  ,చెపాక్ లోని ఎంఏ చిదంబరం స్టేడియం లో ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK),...

లిక్కర్ స్కామ్ : కేజ్రీవాల్ అరెస్టుపై అన్నా హజారే కీలక వ్యాఖ్య

దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ పై సామాజిక కార్యకర్త అన్నా హజారే కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌...

సుప్రీంకోర్టులో కవితకు చుక్కెదురు

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన భారాస ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమంగా అరెస్ట్ చేశారని, బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత తరపున ప్రముఖ న్యాయవాది...

అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా

అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులతో టీడీపీ మూడో జాబితా అసెంబ్లీ అభ్య‌ర్థుల మూడో జాబితాను టీడీపీ విడుదల చేసింది. 11 అసెంబ్లీ స్థానాల‌తో పాటు 13 పార్ల‌మెంటు స్థానాలకు...

మదరసా విద్య రాజ్యాంగ విరుద్ధమన్న అలహాబాద్ హైకోర్టు

Allahabad High Court declares Madrasa Education Unconstitutional అందరికీ సమానంగా విద్యను అందించే దిశగా అలహాబాద్ హైకోర్టు ఇవాళ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్...

సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకున్న కేజ్రీవాల్

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పెట్టుకున్న పిటిషన్ ఉపసంహరించుకున్నారు. తన అరెస్టును వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ సర్వోన్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవడంతో, ఈడీ...

2జీ స్కామ్ కేసులో సీబీఐ అప్పీలు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

యూపీఏ ప్రభుత్వం హయాంలో సంచలనం రేపిన 2జీ స్కామ్ లో ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సీబీఐ హైకోర్టులో సవాలు చేయగా ధర్మాసనం విచారణకు స్వీకరించింది.  కేంద్రమాజీమంత్రి, డీఎంకే...

అరుణాచల్‌ప్రదేశ్ భారత భూ భాగమే : అమెరికా

అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా అసంబద్ధ వాదనలను అమెరికా ఖండించింది. అరుణాచల్‌ప్రదేశ్ భారత భూభాగమేనని స్పష్టం చేసింది. చైనా చేష్టలను తప్పుపట్టింది. అది ఎప్పటికీ భారత భూభాగమని అమెరికా మరోసారి...

రోహింగ్యాల కంటె దేశ ప్రజలకే ప్రాధాన్యమన్న కేంద్రం

Centre rejects Rohingyas Right to Stay మన దేశంలోకి అక్రమంగా చొరబడిన, చొరబడుతున్న రోహింగ్యాల కంటె దేశ ప్రజలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్రప్రభుత్వం స్పష్టం...

భారీ లాభాలతో స్టాక్ సూచీల పరుగులు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతోన్న సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు దూసుకెళుతున్నాయి. దేశీయంగానూ అనుకూల వాతావరణంతో పెట్టుబడిదారులు భారీగా స్టాక్స్ కొనుగోళ్లు చేశారు. దీంతో స్టాక్ సూచీలు...

కేంద్ర మంత్రి రాజీనామా

కేంద్ర మంత్రి పదవికి పశుపతి కుమార్ పరాస్ రాజీనామా చేశారు. ఎన్డీయే కూటమిలోని లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షుడు, బిహార్‌లో తమ పార్టీకి బీజేపీ అన్యాయం చేసిందంటూ కేంద్ర...

Page 10 of 49 1 9 10 11 49

Latest News