K Venkateswara Rao

K Venkateswara Rao

ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం

ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, నరేంద్ర మోదీతో ప్రధానిగా ప్రమాణ స్వీకారం...

బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో కీలక మలుపు

బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో కీలక మలుపు

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ హత్య కేసులో కీలక పురోగతి లభించింది. కోలకతాలో హత్యకు గురైన అన్వరుల్ అజీమ్ అనర్ శరీర భాగాలను పోలీసులు గుర్తించారు....

కేంద్ర క్యాబినెట్‌లో ఏపీకి 3…తెలంగాణకు 2

కేంద్ర క్యాబినెట్‌లో ఏపీకి 3…తెలంగాణకు 2

దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్ అందించారు. ఏపీ నుంచి ముగ్గురుకి, తెలంగాణ నుంచి ఇద్దరికి...

ఖలిస్థాన్ ఉద్యమకారులకు కెనడా హెచ్చరిక

ఖలిస్థాన్ ఉద్యమకారులకు కెనడా హెచ్చరిక

ఖలిస్థాన్ మద్దతుదారుల చేష్టలపై కెనడా ప్రభుత్వం సీరియస్ అయింది. కొందరు ఖలిస్థాన్ మద్దతుదారులు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య చిత్రాలను ప్రదర్శించడంపై కెనడా మంత్రి డొమనిక్ ఎల్...

అశృనయనాల మధ్య ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు

అశృనయనాల మధ్య ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు

మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో అశృనయనాల మధ్య ముగిశాయి. వేలాది మంది అభిమానులు ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు....

మోదీ సహా 30 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం !

మోదీ సహా 30 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం !

నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయడానికి అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఇవాళ సాయంత్రం 7 గంటల 15 నిమిషాల నుంచి 8...

ఆమెను కొండచిలువ మింగేసింది

ఆమెను కొండచిలువ మింగేసింది

ఇండోనేషియాలో ఘోరం జరిగింది. ఓ మహిళను కొండచిలువ మింగింది. మధ్యఇండోనేషియాలోని కల్లెపాగ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... 45 సంవత్సరాల పరీదా...

నీట్ యూజీ గ్రేస్ మార్కుల పరిశీలనకు కమిటీ

నీట్ యూజీ గ్రేస్ మార్కుల పరిశీలనకు కమిటీ

వైద్య విద్యలో ప్రవేశానికి ఏటా దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షా ఫలితాలను వివాదాలు చుట్టుముడుతున్నాయి. నీటీ యూజీ 2024 ఫలితాల్లో 67 మందికి మొదటి ర్యాంక్...

నీట్ ఫలితాలపై నీలినీడలు

నీట్ ఫలితాలపై నీలినీడలు

నీట్ యూజీ 2024 ఫలితాలను వివాదాలు చుట్టుముట్టాయి. ఫలితాలు వెలువడిన తరవాత, విద్యార్థులు వారి తల్లిదండ్రులు అనేక మంది కోర్టుల్లో కేసులు వేశారు. మెడికల్ కాలేజీల్లో సీట్ల...

హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా మీకు పట్టదా : కంగనా

హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా మీకు పట్టదా : కంగనా

ప్రముఖ నటి, ఎంపీ కంగనాపై సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ దాడి తరవాత మొదటిసారిగా ఆమె స్పందించారు.కంగనాపై దాడి చేసిన కానిస్టేబుల్‌కు సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతోంది. దీనిపై...

డెన్మార్క్ ప్రధానిపై దాడి

డెన్మార్క్ ప్రధానిపై దాడి

ప్రధాన మంత్రులకే రక్షణ లేకుండా పోయింది. స్లోవేకియా ప్రధానిపై దాడి ఘటన మరవక ముందే డెన్మార్క్ ప్రధానిపై దాడి జరిగింది. ఐరోపా యూనియన్ ఎన్నికలు జరుగుతోన్న వేళ...

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గణేశుడి విగ్రహం తీసుకెళ్లిన సునీతా విలియమ్స్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గణేశుడి విగ్రహం తీసుకెళ్లిన సునీతా విలియమ్స్

ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్ సురక్షితంగా అంతరిక్ష కేంద్రం చేరుకున్నారు. ఆమెతోపాటు ఈసారి గణేశుడి విగ్రహం తీసుకెళ్లారు. గతంలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లినప్పుడు సునీతా విలియమ్స్ భగవద్గీత...

మోదీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మాల్దీవుల అధ్యక్షుడు

మోదీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మాల్దీవుల అధ్యక్షుడు

మోదీ ప్రమాణస్వీకారానికి ఆరు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జుకు కూడా ఆహ్వానం అందింది. మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు భారత్‌పై...

మీడియా దిగ్గజం రామోజీరావు అస్తమయం

మీడియా దిగ్గజం రామోజీరావు అస్తమయం

మీడియా దిగ్గజం, ప్రముఖ వ్యాపారవేత్త రామోజీరావు ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇటీవల...

స్టాక్ సూచీల సరికొత్త రికార్డు : లాభాల జోరు

స్టాక్ సూచీల సరికొత్త రికార్డు : లాభాల జోరు

వరుసగా నాలుగో రోజూ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించాయి. కేంద్రంలో స్థిరమైన ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతోందన్న బలమైన సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లు భారీగా స్టాక్స్ కొనుగోళ్లకు...

సీఎంవోలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీ

సీఎంవోలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీ

పదవి చేపట్టగానే సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పని ప్రారంభించారు. సీఎంవోలోని ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని ముఖ్యకార్యదర్శి రేవు ముత్యాలరాజు,...

ఎన్డీయే అధినేతగా మోదీ : ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయను… ప్రధాని

ఎన్డీయే అధినేతగా మోదీ : ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయను… ప్రధాని

ప్రజలు తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయనని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్‌లో జరిగిన ఎన్డీయే సమావేశంలో ప్రధాని...

ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇంట్లో సీఐడి సోదాలు

ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇంట్లో సీఐడి సోదాలు

ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి చెందిన హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచే సోదాలు జరుగుతున్నట్లు...

రష్యా నదిలో మునిగి నలుగురు భారతీయ విద్యార్థులు మృతి

రష్యా నదిలో మునిగి నలుగురు భారతీయ విద్యార్థులు మృతి

రష్యాలో ఘోరం జరిగింది. చదువుకోవడానికి రష్యా వెళ్లి సెయింట్‌పీటర్స్‌బర్గ్ సమీపంలో నదిలో దిగిన నలుగురు భారతీయ విద్యార్థులు గల్లంతయ్యారు. వెలికీ నౌగోరాద్ స్టేట్ యూనివర్సిటీలో మెడిసిన్ చదవడానికి...

ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్ నియామకం

ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్ నియామకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తాజా మాజీ సీఎస్ జవహర్‌రెడ్డి సెలవుపై వెళ్లిపోవడంతో, ఈ నియామకం చేపట్టారు. 1987...

టీ20లో పాక్‌పై అమెరికా ఘన విజయం

టీ20లో పాక్‌పై అమెరికా ఘన విజయం

టీ20లో పెను సంచలనం నమోదైంది. పాక్‌పై అమెరికా జట్టు సంచలన విజయం నమోదు చేసింది. డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో అమెరికా జట్టు విజయం...

సురక్షితంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సునీతా విలియమ్స్

సురక్షితంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సునీతా విలియమ్స్

ప్రపంచ ప్రఖ్యాత వ్యోమగామి, భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ గురువారం సురక్షితంగా అంతత్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. స్టార్‌లైనర్ స్పేష్‌షిప్ గురువారం రాత్రి అంతర్జాతీయ అంతరిక్ష...

కంగనా రనౌత్ చెంప పగలగొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా జవాన్

కంగనా రనౌత్ చెంప పగలగొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా జవాన్

ప్రముఖ నటి, బీజేపీ మండి ఎంపీ కంగనా రనౌత్‌కు ఘోర అవమానం ఎదురైంది. చండీగఢ్ విమానాశ్రయంలో మహిళా సీఐఎస్ఎఫ్ జవాన్ కంగనా చెంప పగలకొట్టింది. రైతుల నుద్దేశించి...

మరోసారి 75 వేలు దాటిన సెన్సెక్స్

మరోసారి 75 వేలు దాటిన సెన్సెక్స్

కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం వస్తుందన్న సానుకూల సంకేతాలతో దేశీయ స్ఠాక్ సూచీలు రెండో రోజూ లాభాల్లో దూసుకెళ్లాయి. ఈ నెల 9వ తేదీన కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం...

మా ప్రాధమిక సభ్యత్వం నుంచి నటి హేమ సస్పెండ్

మా ప్రాధమిక సభ్యత్వం నుంచి నటి హేమ సస్పెండ్

బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించడంతో నటి హేమను మా సభ్యత్వం నుంచి తొలగించారు. తెలుగు చిత్ర నటీనటుల సంఘం మాలో నటి హేమకు...

అక్రమ వీసాల కేసులో కార్తీ చిదంబరానికి బెయిల్

అక్రమ వీసాల కేసులో కార్తీ చిదంబరానికి బెయిల్

అక్రమ వీసాల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కుమారుడు, కార్తీ చిదంబరానికి బెయిల్ లభించింది. 2011లో 263 మంది చైనీయులకు వీసాల జారీలో మనీలాండరింగ్‌నకు పాల్పడ్డారని...

మోదీ ప్రమాణ స్వీకారానికి అతిథులుగా పలు దేశాల అధినేతలు

మోదీ ప్రమాణ స్వీకారానికి అతిథులుగా పలు దేశాల అధినేతలు

ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దమైంది. ఈ నెల 9న మోదీ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్, నేపాల్, మారిషస్,...

పుంజుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు : భారీ లాభాల్లో స్టాక్స్

పుంజుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు : భారీ లాభాల్లో స్టాక్స్

స్టాక్ మార్కెట్ల నష్టాలకు బ్రేక్ పడింది. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపించడంతో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెరిగాయి. తాజాగా గురువారం ఉదయం సెన్సెక్స్ 391...

టీ20లో భారత్ ఘన విజయం

టీ20లో భారత్ ఘన విజయం

టీ20 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ బోణీ కొట్టింది. భారత ఆటగాళ్లు తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో మొదటి విజయం నమోదు చేశారు. హార్దిక్ పాండ్యా...

స్ట్రోక్ మార్కెట్లు :: 30 లక్షల కోట్ల సంపద ఆవిరి

స్ట్రోక్ మార్కెట్లు :: 30 లక్షల కోట్ల సంపద ఆవిరి

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్ మదుపరులను భారీ నష్టాల్లోకి నెట్టింది. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశం కనిపించకపోవడంతో పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలకు తెగబడ్డారు....

ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా కూటమి

ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా కూటమి

ఏపీలో కూటమి అధికారం ఏర్పాటు దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన,బీజేపీ కూటమి అభ్యర్థులు 158 స్థానాల్లో మెజారిటీలో ఉన్నారు. వైసీపీ కేవలం 17 సీట్లలో ఆధిక్యంలో...

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘన విజయం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘన విజయం

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్...

స్టాక్ మార్కెట్లు భారీ పతనం

స్టాక్ మార్కెట్లు భారీ పతనం

సార్వత్రిక ఫలితాలు స్టాక్ మార్కెట్లను నిరాశ పరిచాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో సోమవారం దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు, ఫలితాల ట్రెండ్స్ మొదలు కాగానే భారీ నష్టాలను చవిచూశాయి....

మాల్దీవులు వద్దు : లక్షద్వీప్ ముద్దు :: ఇజ్రాయెల్ కాన్సులేట్ ప్రకటన

మాల్దీవులు వద్దు : లక్షద్వీప్ ముద్దు :: ఇజ్రాయెల్ కాన్సులేట్ ప్రకటన

ఇజ్రాయెల్ పౌరులను తమ దేశంలోకి అనుమతించ కూడదని మాల్దీవులు నిర్ణయం తీసుకునే దిశగా పావులు కదుపుతోన్న వేళ కీలక నిర్ణయం వెలువడింది. మాల్దీవుల కన్నా లక్షద్వీప్ ముద్దంటూ...

పాలస్తీనాపై ఆరు వారాలు యుద్ధం ఆపుతాం : ఇజ్రాయెల్ ప్రధాని

పాలస్తీనాపై ఆరు వారాలు యుద్ధం ఆపుతాం : ఇజ్రాయెల్ ప్రధాని

ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో కీలక ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు జొ బైడెన్ ఒత్తిడి మేరకు ఆరు వారాలు యుద్దం ఆపేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు...

దేశ వ్యాప్తంగా బీజేపీ హవా : ఏపీలో కూటమి దూకుడు

దేశ వ్యాప్తంగా బీజేపీ హవా : ఏపీలో కూటమి దూకుడు

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తొలి 2 రౌండ్లు వెలువడ్డాయి. దేశ వ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతోంది. 272 ఎంపీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇండియా కూటమి...

రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్

రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్

బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం కేసులో తెలుగు సినీ నటి హేమను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. వంద మందికిపైగా పాల్గొన్న రేవ్ పార్టీలో దాదాపు...

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై సుప్రీంకోర్టు ఆంక్షలు

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై సుప్రీంకోర్టు ఆంక్షలు

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ నంబూరు శేషగిరిరావు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. పిన్నెల్లికి ఏపీ హైకోర్టు ఇచ్చిన...

బ్రహ్మోస్ క్షిపణి తయారీకి పనిచేసిన మాజీ ఇంజనీరుకు జీవితఖైదు

బ్రహ్మోస్ క్షిపణి తయారీకి పనిచేసిన మాజీ ఇంజనీరుకు జీవితఖైదు

బ్రహ్మోస్ క్షిపణి ప్రాజెక్టులో పనిచేసిన ఓ మాజీ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్ పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకు సమాచారం లీక్ చేసిన కేసులో నాగపూర్ సెషన్స్ కోర్టు...

2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రపంచ రికార్డు

2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రపంచ రికార్డు

సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ప్రపంచ రికార్డు నెలకొల్పారు. తాజాగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. ఇది ప్రపంచ...

ఆరోజు తాగి ఉన్నా…అందుకే ఏం గుర్తుకు రావడం లేదు : పుణే బాలుడు

ఆరోజు తాగి ఉన్నా…అందుకే ఏం గుర్తుకు రావడం లేదు : పుణే బాలుడు

మద్యంతాగి లగ్జరీ కారును అత్యంత వేగంగా నడిపి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల మృతికి కారణమైన బాలుడి కేసు పలు మలుపులు తిరుగుతోంది. ప్రమాదం చేసిన బాలుడిని పోలీసులు...

అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్

అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్

అమెరికాలో తెలుగు విద్యార్ధుల మరణాలు ఆందోళన కలిగిస్తున్న వేళ, మరో విద్యార్థిని కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన కందుల నితీశ వారం నుంచి...

రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు : విస్తారంగా వర్షాలు

రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు : విస్తారంగా వర్షాలు

నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ రాయలసీమలో రుతుపవనాలు ప్రవేశించినట్లు వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో రాయలసీమతోపాటు కోస్తాలోనూ విస్తారంగా వర్షాలు కురిసే...

సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు స్టాక్ మార్కెట్ల దూకుడు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు స్టాక్ మార్కెట్ల దూకుడు

సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ ఫోల్స్ కేంద్రంలో మరలా బీజేపీ ప్రభుత్వం వస్తోందనే రిపోర్టులు ఇవ్వడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్‌రన్ ప్రారంభించాయి. ఇవాళ ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్...

ఏఆర్ మహిళా కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య

ఏఆర్ మహిళా కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య

ఏఆర్ కానిస్టేబుల్ వేదవతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి ఎస్పీ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. మెయిన్ గేటు వద్ద కాపలాగా ఉన్న...

ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం విధించిన మాల్దీవులు

ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం విధించిన మాల్దీవులు

పాలస్తీనాకు క్రమంగా వివిధ దేశాల మద్దతు పెరుగుతోంది. తాజాగా ఇజ్రాయెల్ పౌరులను తమ దేశంలోని అనుమతించకూడదని మాల్దీవులు నిర్ణయించింది. ఆదివారం సమావేశమైన మాల్దీవుల మంత్రి మండలి దీనిపై...

3 రోజులు మద్యం దుకాణాలు బంద్

3 రోజులు మద్యం దుకాణాలు బంద్

రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చెలరేగే అవకాశ ముందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల...

వరల్డ్ నెంబర్ 2ను ఓడించి టాప్ 10లో అడుగు పెట్టిన భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద

వరల్డ్ నెంబర్ 2ను ఓడించి టాప్ 10లో అడుగు పెట్టిన భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద

అంతర్జాతీయ చెస్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద దూసుకెళుతున్నారు.ఇటీవల ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకింగ్ ఆటగాడిని ఓడించిన ప్రజ్ఞానంద, ఇవాళ నెంబరు 2 ర్యాంకర్‌ను మట్టికరిపించాడు. వరుసగా ఇద్దరు...

చంద్రుడి అవతలివైపు దిగిన చైనా చాంగే 6

చంద్రుడి అవతలివైపు దిగిన చైనా చాంగే 6

డ్రాగన్ కంట్రీ మరో ఘనత సాధించింది. చైనా చంద్రుడిపై ప్రయోగించిన లూనార్‌ల్యాండర్ చాంగే 6 విజయవంతమైంది. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ చాంగే 6 విజయవంతమైనట్లు అధికారికంగా...

ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు సహకరించడం లేదు : సిట్

ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు సహకరించడం లేదు : సిట్

వందలాది మందిపై లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటోన్న కర్ణాటక హసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు సహకరించడం లేదని పోలీసులు వెల్లడించారు. రేవణ్ణను కోర్టు ఆరు రోజుల...

ఆ రెండు రాష్ట్రాల్లో కౌంటింగ్ మొదలైంది

ఆ రెండు రాష్ట్రాల్లో కౌంటింగ్ మొదలైంది

సార్వత్రిక ఎన్నికలు శనివారం సాయంత్రానికే ముగిశాయి. దేశ వ్యాప్తంగా 4వ తేదీ కౌంటింగ్ మొదలవుతుంది. అయితే అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఆదివారంనాడే కౌంటింగ్ ప్రారంభమైంది. అక్కడి అసెంబ్లీలకు...

డబ్బు అడిగాడని కుమారుడిని తుపాకీతో కాల్చి చంపిన తండ్రి

డబ్బు అడిగాడని కుమారుడిని తుపాకీతో కాల్చి చంపిన తండ్రి

ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. కన్నతండ్రే కుమారుడిని తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఒంగోలు భాగ్యనగర్‌లోని ఈవీఎం గిడ్డంగి వద్ద...

పీవోకే విదేశీ భూభాగమే : అంగీకరించిన పాకిస్థాన్

పీవోకే విదేశీ భూభాగమే : అంగీకరించిన పాకిస్థాన్

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ తమ దేశానికి చెందింది కాదని, అది విదేశీ భూభాగమని పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హైకోర్టుకు విన్నవించింది. పీవోకేలో పాకిస్థాన్ చట్టాలు చెల్లవని స్పష్టం...

నాగపూర్‌లో రికార్డు ఉష్ణోగ్రత నమోదు

నాగపూర్‌లో రికార్డు ఉష్ణోగ్రత నమోదు

దేశంలో ఎండలు మండుతున్నాయి. మూడు రోజుల కిందట ఢిల్లీలో 52.9 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా నాగపూర్ ఆ రికార్డులను బద్దలు కొట్టింది. శుక్రవారంనాడు...

లక్ష కిలోల బంగారం పట్టుకొచ్చారు

లక్ష కిలోల బంగారం పట్టుకొచ్చారు

బ్రిటన్‌లోని బ్యాంక్ ఆఫ్ లండన్‌లో భారత్ నిల్వ చేసిన బంగారంలో లక్ష కిలోలను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైకి తరలించింది. భారత్ వద్ద మొత్తం 822...

సింగపూర్ ఓపెన్ : సెమీస్‌లోకి అడుగు పెట్టిన త్రిషా జాలీ, గాయత్రీ గోపిచంద్

సింగపూర్ ఓపెన్ : సెమీస్‌లోకి అడుగు పెట్టిన త్రిషా జాలీ, గాయత్రీ గోపిచంద్

సింగపూర్ ఓపెన్‌లో భారత మహిళల డబుల్స్ జోడీ సత్తా చాటింది. త్రిషా జాలీ, గాయత్రీ గోపీచంద్ జోడీ కొరియన్ సో యోంగ్, కాంగ్ హీ యోంగ్‌ను ఓడించి...

రహస్య భాగాల్లో కిలో బంగారం : స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఎయిర్‌హోస్టెస్

రహస్య భాగాల్లో కిలో బంగారం : స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఎయిర్‌హోస్టెస్

బంగారం స్మగ్లింగ్‌కు విమాన సిబ్బందే పాల్పడుతోన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 18న మస్కట్ నుంచి కేరళలోని కన్నూర్ వస్తోన్న విమానంలో బంగారం స్మగ్లింగ్ అవుతోందంటూ...

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ఎన్నికల కౌంటింగ్ ఏజంట్లు రూల్స్ పాటించవద్దని, తిరగబడేవాళ్లే వైసీపీ...

గుక్కెడు నీటి కోసం అల్లాడుతోన్న ఢిల్లీ ప్రజలు : అదనపు నీరు కేటాయించేలా ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్

గుక్కెడు నీటి కోసం అల్లాడుతోన్న ఢిల్లీ ప్రజలు : అదనపు నీరు కేటాయించేలా ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్

రికార్డు స్థాయిలో పెరిగిపోయిన ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతోన్న ఢిల్లీ ప్రజలకు గుక్కెడు నీరు కూడా దొరకడం లేదు. పెరిగిన ఎండలకు సరిపడా నీరు సరఫరా చేయలేక ఢిల్లీ ప్రభుత్వం...

యుద్ధం ఆపితే సంధికి సిద్ధం : హమాస్

యుద్ధం ఆపితే సంధికి సిద్ధం : హమాస్

గాజాపై కాల్పులు ఆపితే సంధికి సిద్ధమని పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ప్రకటించింది. దాడులు ఆపేవరకు చర్చలకు కూడా అవకాశం లేదని ఉగ్ర సంస్థ తేల్చి చెప్పింది....

డ్రాగన్ దూకుడు : సిక్కింకు 150 కి.మీ దూరంలో స్టెల్త్ ఫైటర్ జెట్‌లను మోహరించిన చైనా

డ్రాగన్ దూకుడు : సిక్కింకు 150 కి.మీ దూరంలో స్టెల్త్ ఫైటర్ జెట్‌లను మోహరించిన చైనా

చైనా యుద్ధ వ్యూహాలు భారత్‌ను కలవరపరుస్తున్నాయి. తాజాగా చైనా ఆక్రమిత టిబెట్‌లో సిక్కింకు కేవలం 150 కి.మీ దూరంలోని షిగాట్సే విమానాశ్రయంలో అత్యాధునిక జే 20 స్టెల్త్...

ప్రియురాలిపై కత్తితో దాడిచేసి చంపిన ప్రియుడు… ఆ తర్వాత….

ప్రియురాలిపై కత్తితో దాడిచేసి చంపిన ప్రియుడు… ఆ తర్వాత….

ఏలూరులో ఉన్మాది రెచ్చిపోయాడు. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు. ఏలూరు సత్రంపాడు సాయిబాబా గుడి వద్ద ఈ దారణం చోటు చేసుకుంది. యువతిపై దారుణంగా దాడి చేయడంతో...

అరకేజీ స్మగ్లింగ్ బంగారంతో దొరికిపోయిన శశిథరూర్ పీఏ

అరకేజీ స్మగ్లింగ్ బంగారంతో దొరికిపోయిన శశిథరూర్ పీఏ

కేరళలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వ్యక్తిగత సహాయకుడు అరకిలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోవడం సంచలనంగా మారింది. కొద్ది...

క్లాసికల్ చెస్ గేమ్‌లో కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద

క్లాసికల్ చెస్ గేమ్‌లో కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద

భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ఖాతాలో మరో విజయం చేరింది. చెస్‌లో తిరుగులేని కార్ల్‌సన్‌ను నార్వేలో జరుగుతోన్న క్లాసికల్ చెస్ గేమ్‌లో ఓడించి ప్రజ్ఞానంద సంచలన విజయం సాధించాడు....

అగ్నిబాణ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో

అగ్నిబాణ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో

ఇస్రో మరో మైలురాయిని చేరుకుంది. పూర్తిగా దేశీయంగా ప్రైవేటు రంగంలో రూపొందించిన క్షిపణి అగ్నిబాణ్‌ను శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించారు. అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్...

ప్రేమికుడిని చెట్టుకు కట్టేసి ప్రియురాలిపై లైంగికదాడి

ప్రేమికుడిని చెట్టుకు కట్టేసి ప్రియురాలిపై లైంగికదాడి

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలో అరాచకం జరిగింది. ఓ యువతిని ప్రేమించి ఆమెతో సహజీవనం చేస్తోన్న ఓ యువకుడికి దారుణమైన ఘటన ఎదురైంది. సూళ్లూరుపేట సమీపంలో ఓ...

నేడు కేరళ తీరం తాకనున్న నైరుతి రుతుపవనాలు

నేడు కేరళ తీరం తాకనున్న నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు నేడు కేరళ తీరం తాకనున్నాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రుతుపవనాలు ఇవాళ సాయంత్రానికి లక్షద్వీప్, మలబార్ తీరాన్ని తాకే అవకాశాలున్నాయని ఐఎండీ...

అమెరికాలో రోడ్డు ప్రమాదం : తెలంగాణ యువతి దుర్మరణం

అమెరికాలో రోడ్డు ప్రమాదం : తెలంగాణ యువతి దుర్మరణం

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యాదగిరిగుట్టకు చెందిన యువతి సౌమ్య ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే ఫ్లోరిడాలోని అట్లాంటిక్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసిన సౌమ్య ఉద్యోగ...

పాన్ ఆధార్ లింకు : మే 31 ఆఖరు తేదీ…ఆ తర్వాత…

పాన్ ఆధార్ లింకు : మే 31 ఆఖరు తేదీ…ఆ తర్వాత…

పాన్ కార్డును ఆధార్‌లో లింకు చేసుకోవడాన్ని ఆదాయపన్ను శాఖ తప్పనిసరి చేసింది. 1961 ఆదాయపన్ను చట్టం ప్రకారం ఈ ప్రక్రియను తప్పనిసరి చేశారు. ఇప్పటికే చాలా మంది...

డేరా బాబాకు ఊరట : రంజిత్ సింగ్ హత్య కేసులో నిర్దోషిగా తీర్పు

డేరా బాబాకు ఊరట : రంజిత్ సింగ్ హత్య కేసులో నిర్దోషిగా తీర్పు

వివాదాస్పద మత గురువు, డేరా సచ్చా సౌదా చీఫ్ డేరా బాబాకు ఓ హత్య కేసులో పంజాబ్ హర్యానా హైకోర్టులో ఊరట లభించింది. డేరాబాబా అనుచరుడు రంజిత్...

తీవ్ర విషాదం మిలిగ్చిన నిరూల్ తుఫాన్ : 16 మంది మృతి

తీవ్ర విషాదం మిలిగ్చిన నిరూల్ తుఫాన్ : 16 మంది మృతి

రెమాల్ తుఫాను పెను బీభత్సం సృష్టించింది. బెంగాల్, బంగ్లాదేశ్ తీరంలో ఈ తుఫాన్ తీరం దాటింది. గంటకు 135 కి.మీ వేగంతో పెను గాలులు వీయడంతో బెంగాల్‌లోనే...

బాలుడి రక్త నమూనాలు మార్చడానికి రూ.3 లక్షల లంచం

బాలుడి రక్త నమూనాలు మార్చడానికి రూ.3 లక్షల లంచం

మద్యం సేవించి అంత్యంత వేగంగా లగ్జరీ కారుతో ఢీ కొట్టి ఇద్దరు సాఫ్‌వేర్ ఇంజనీర్ల మృతికి కారణమైన 17 సంవత్సరాల బాలుడి కేసు మరో మలుపు తిరిగింది....

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు : ప్రయాణీకులను అత్యవసర ద్వారం నుంచి జారవిడిచారు

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు : ప్రయాణీకులను అత్యవసర ద్వారం నుంచి జారవిడిచారు

ప్రధాన నగరాల్లో బాంబు బెదిరింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ నుంచి వారణాసి బయలు దేరడానికి సిద్దమైన ఇండిగో విమానానికి బాంబు...

అగ్నిబాణ్ క్షిపణి ప్రయోగం వాయిదా

అగ్నిబాణ్ క్షిపణి ప్రయోగం వాయిదా

అగ్నిబాణ్ క్షిపణి ప్రయోగం వాయిదా పడింది. ఇవాళ ఉదయం జరగాల్సిన అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం చివరి క్షణంలో వాయిదా పడింది. సాంకేతిక లోపాలు తలెత్తడంతో క్షిపణి ప్రయోగం...

ముహూర్తం ఫిక్స్ : మే 31 ఉదయం 10 గంటలకు హాజరవుతా : ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ

ముహూర్తం ఫిక్స్ : మే 31 ఉదయం 10 గంటలకు హాజరవుతా : ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ

లైంగిక దాడి ఆరోపణలు ఎదొర్కొంటోన్న కర్ణాటక హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సంచలన వీడియో విడుదల చేశారు. మే 31న ఉదయం పది గంటలకు పోలీసుల ముందు...

లోన్ యాప్‌ల నిర్వాహకుల వేధింపులు : యువకుడి ఆత్మహత్య

లోన్ యాప్‌ల నిర్వాహకుల వేధింపులు : యువకుడి ఆత్మహత్య

రుణ దారుణం మరొకటి వెలుగు చూసింది. లోన్ యాప్ నిర్వాహకుల బెదిరింపులు తట్టుకోలేక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద...

నాసిక్ ఏఐఎంఐఎం నేతపై కాల్పులు

నాసిక్ ఏఐఎంఐఎం నేతపై కాల్పులు

మాలేగావ్ ఎంఐఎం కీలక నేత అబ్దుల్ మాలిక్ మహమ్మద్ యూనిస్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. మూడు బులెట్లు యూనిస్‌ను గాయపరిచాయి. చాతిలో, కుడి తొడలో,...

మాజీ మంత్రి కన్నుమూత

మాజీ మంత్రి కన్నుమూత

మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్‌లోని నివాసంలో ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కృష్ణాజిల్లా కైకలూరు సమీపంలోని కోడూరు ఆమె...

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి

ఏపీలో పలు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది చనిపోయారు. తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని జాతీయ రహదారిపై ఎం.కొంగరవారిపల్లె వద్ద కారు అదుపుతప్పి డివైడన్‌ను ఢీకొన్న ఘటనలో...

పుణె బాలుడి రక్తనమూనాలు తారుమారు : ఇద్దరు డాక్టర్ల అరెస్ట్

పుణె బాలుడి రక్తనమూనాలు తారుమారు : ఇద్దరు డాక్టర్ల అరెస్ట్

పుణె రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల మృతికి కారణమైన బాలుడి రక్తనమూనాలను తారుమారు చేసిన వ్యవహారంలో ఇద్దరు వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. పుణెలోని ప్రభుత్వ...

టెల్‌అవీవ్‌పై హమాస్ క్షిపణి దాడులు : రఫాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

టెల్‌అవీవ్‌పై హమాస్ క్షిపణి దాడులు : రఫాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం మరింత ముదిరింది. ఆదివారంనాడు ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌పై హమాస్ ఉగ్రవాదులు క్షిపణి దాడులు జరిపారు. రఫా నుంచి రాకెట్లు ప్రయోగించడంతో...

ఐపీఎల్ 2024 పోరులో కోల్‌కతా ఘన విజయం

ఐపీఎల్ 2024 పోరులో కోల్‌కతా ఘన విజయం

ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతులెత్తేసింది. మంచి ఆట తీరుతో అనూహ్యంగా ఫైనల్స్‌కు చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, కోల్‌కతా జట్టు చేతిలో ఘోర...

చంపేస్తామంటూ ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్‌కు బెదిరింపులు

చంపేస్తామంటూ ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్‌కు బెదిరింపులు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడి దాడికి గురైన ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్‌కు బెదిరింపులు ఎక్కువయ్యాయి. రేప్ చేస్తామని, చంపేస్తామంటూ సోషల్ మీడియాలో కొందరు...

మైతేయి కుకీ ట్రస్ట్ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది : అమిత్ షా

మైతేయి కుకీ ట్రస్ట్ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది : అమిత్ షా

మణిపూర్ అల్లర్లను రిజర్వేషన్ల సమస్యగా చూడకూడదని అది ఒక జాతి సమస్య అంటూ కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యానించారు. మైతేయి, కుకీ ట్రస్టుకు సంబంధించిన లోటును భర్తీ...

సెప్టెంబరు 30లోపు జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం : కేంద్ర హోం మంత్రి అమిత్ షా

సెప్టెంబరు 30లోపు జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం : కేంద్ర హోం మంత్రి అమిత్ షా

జమ్ము కశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలు ముగిశాయని త్వరలో అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. జమ్ము కశ్మీర్‌లో 370 ఆర్టికల్...

ఇజ్రాయెల్‌కు హెజ్బొల్లా తీవ్ర హెచ్చరికలు : దాడులకు దిగే అవకాశం

ఇజ్రాయెల్‌కు హెజ్బొల్లా తీవ్ర హెచ్చరికలు : దాడులకు దిగే అవకాశం

పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులపై యుద్ధం చేస్తోన్న ఇజ్రాయెల్‌కు హెజ్బొల్లా ఉగ్రవాదులు తీవ్ర హెచ్చరికలు చేశారు. త్వరలో ఇజ్రాయెల్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వబొతున్నామంటూ హెజ్బొల్లా నేత హసన్ నస్రల్లాహ్ విడుదల...

వాయిస్ మార్చి…ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారం

వాయిస్ మార్చి…ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారం

టెక్నాలజీ సాయంతో ఓ అరాచకవాది రెచ్చిపోయాడు. ఏకంగా ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారం చేశారు. మధ్యప్రదేశ్ సేథీ జిల్లాలో ఈ అరాచకం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల...

మునిగిపోతున్నాం ఆదుకోండి : మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు

మునిగిపోతున్నాం ఆదుకోండి : మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు

వాతావరణంలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలతో మాల్దీవులకు పెను ప్రమాదం ముంచుకొస్తోందని ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జు ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా సముద్రపు నీటి మట్టాలు పెరిగిపోవడంతో కేవలం...

రాజ్‌కోట్, ఢిల్లీల్లో అగ్ని ప్రమాదం : 34 మంది చిన్నారులు మృతి

రాజ్‌కోట్, ఢిల్లీల్లో అగ్ని ప్రమాదం : 34 మంది చిన్నారులు మృతి

రెండు వేర్వేరు ఘోర అగ్ని ప్రమాదాల్లో 34 మంది చిన్నారులు చనిపోయారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమింగ్ జోన్‌లో గత రాత్రి చెలరేగిన మంటల్లో 27 మంది చిన్నారులు...

మలేషియా మాస్టర్ టైటిల్స్‌లో ఫైనల్స్‌లో ప్రవేశించిన పి.వి.సింధు

మలేషియా మాస్టర్ టైటిల్స్‌లో ఫైనల్స్‌లో ప్రవేశించిన పి.వి.సింధు

ఒలింపిక్ పతక విజేత పివి.సింధు మలేషియా మాస్టర్స్ టైటిల్ పోరులో ఫైనల్స్‌కు చేరింది. ఐదో సీడ్ ప్లేయర్ సింధు, 20వ స్థానంలో ఉన్న బుసానన్‌పై 13-21, 21-16,...

ఏపీలో భారీ వర్షాలు : విజయవాడలో రోడ్లు జలమయం

ఏపీలో భారీ వర్షాలు : విజయవాడలో రోడ్లు జలమయం

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో అతి భారీ వర్షం నమోదైంది. రోడ్లు జలమయం అయ్యాయి. మొగల్రాజపురం, ఏలూరు రోడ్, బందర్ రోడ్, ఎన్టీఆర్...

నటి హేమకు పాజిటివ్ : హాజరు కావాలని బెంగళూరు సీసీఎస్ పోలీసుల నోటీసులు

నటి హేమకు పాజిటివ్ : హాజరు కావాలని బెంగళూరు సీసీఎస్ పోలీసుల నోటీసులు

రేవ్ పార్టీలో డ్రగ్స్ స్వీకరించినట్లు తేల్చేందుకు బెంగళూరు సీసీఎస్ పోలీసులు రక్త నమూనాలను సేకరించి ల్యాబులో పరీక్షించారు. దాదాపు 80 మంది రక్తంలో డ్రగ్స్ నమూనాలు బయటపడ్డాయి....

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం : 17 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం : 17 మంది మృతి

ఛత్తీస్‌గఢ్ బెమెతెరా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గన్‌పౌడర్ పరిశ్రమలో పేలుడు జరిగి, 17 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. రోజు మాదిరే కార్మికులు ఉదయాన్నే...

ఆరో విడత ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు

ఆరో విడత ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు

ఆరో దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఆరో దశలో ప్రముఖులు ఓటేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయాన్నే ఓటేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, కాంగ్రెస్...

రఫాపై దాడులు ఆపండి : ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం

రఫాపై దాడులు ఆపండి : ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం

ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రఫాలో వెంటనే సైనిక చర్యలను నిలిపివేయాలని ఐసీజే ఆదేశించింది. రఫాలో దాడులతో అక్కడి ప్రజల జీవనం దుర్భరంగా మారిందంటూ...

ప్రశాంతంగా మొదలైన ఆరో దశ పోలింగ్

ప్రశాంతంగా మొదలైన ఆరో దశ పోలింగ్

సార్వత్రిక ఎన్నికల ఆరోదశ పోలింగ్ మొదలైంది. ఆరో దశలో 58 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. ఆరో విడతలో ఢిల్లీ,...

Page 9 of 10 1 8 9 10

Latest News