మతం మారిన వారికి రిజర్వేషన్లు లేవు : గరికముక్కు సుబ్బయ్య
ఈ దేశంలో ఎస్సీ కులాల వారు కూడా హిందువులే. కులం మన వ్యక్తిగతం. ధర్మం మన స్వయం, మనం ధర్మ రక్షకులమని ఎస్సీ నేత గరికముక్కు సుబ్బయ్య...
ఈ దేశంలో ఎస్సీ కులాల వారు కూడా హిందువులే. కులం మన వ్యక్తిగతం. ధర్మం మన స్వయం, మనం ధర్మ రక్షకులమని ఎస్సీ నేత గరికముక్కు సుబ్బయ్య...
సనాతన ధర్మ పరిరక్షణ కోసం, పునర్వైభవ పునరుద్ధరణ కోసం లక్షలాదిగా తరలివచ్చిన హిందూ బంధువులకు ప్రణామం, ఇవాళ అన్ని కళలకూ సినిమా చిరునామా అయిపోయింది. అయితే వ్యాపారాత్మకమైపోయిన...
రాముడే ధర్మం. ధర్మమే అమ్మ. తల్లి పిల్లలకు భక్తిని నేర్పించడం మన సంప్రదాయం. కానీ ఇవాళ స్త్రీమూర్తులు శాస్త్రాలు, వేదాలు నేర్చుకోవడం నిషేధంగా భావిస్తున్నారు. మన స్త్రీమూర్తులు...
దేవదాయ శాఖని రద్దు చేయాలన్నది మన ప్రధాన ఆశయం. మన దేవాలయాలను రాజులు, జమీందార్లు, భక్తులు కట్టించారు. కానీ వాటితో సంబంధం లేని ప్రభుత్వాలు – సినిమా...
దేవాలయాలను సక్రమంగా నిర్వహించుకునే సామర్ధ్యం హిందూ సమాజానికి పుష్కలంగా ఉందని విహెచ్పి కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వరశర్మ అన్నారు. ఈ హైందవ శంఖారావానికి అశేష హిందూ...
ఇంత పెద్ద సభ హిందూ సమాజపు సామూహిక సంకల్పపు ఘోషణ. ప్రజాస్వామ్యంలో ఏం జరగాలో నిర్ణయించేది ప్రజలు. అన్ని రాష్ట్రాల్లోనూ హిందూ మందిరాలను హిందూ సమాజానికి వాపసు...
మన రాష్ట్రంలో సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యవర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. ఈ జనసందోహాన్ని, ఈ జెండాల రెపరెపలనూ చూస్తే...
యావత్ ప్రపంచం సుఖంగా ఉండాలంటే భారతదేశం సురక్షితంగా ఉండాలి. దానికి హిందూ ధర్మం భద్రంగా ఉండాలని గోవింద దేవగిరి మహరాజ్ స్వామీజీ అభిప్రాయపడ్డారు. హిందూ శంఖానాదం ఎలా...
దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కోరుతూ హైందవ శంఖారావం హిందూ ధర్మానికి మూలస్తంభాలు దేవాలయాలని వీహెచ్పి జాతీయ ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు స్పష్టం చేశారు. దేవాలయాల స్వయం ప్రతిపత్తి...
హైందవ శంఖారావానికి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. వందలాది ప్రముఖులు తరలివచ్చిన సభా కార్యక్రమాల కన్వీనర్గ తనికెళ్ళ సత్య రవికుమార్ అతిథులను అందరికీ...
దేవాలయాలలోని పవిత్ర సాత్విక వాతావరణాన్ని ప్రతిఫలించేలా, హిందువుల స్వాభిమానం జాగృతమయ్యేలా, అష్టదిక్కులూ పిక్కటిల్లేలా సాధుసంతుల శంఖనాదంతో ‘హైందవ శంఖారావం’ కార్యక్రమం గన్నవరంలో వేడుకగా ప్రారంభమైంది. వేద పండితులు...
https://www.youtube.com/watch?v=fNDRSver0uM
దేవాలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కల్పించాలని, హిందువులే తమ దేవాలయాలను నిర్వహించుకోవాలనే లక్ష్యంతో విశ్వహిందూ పరిషత్ విజయవాడ సమీపంలోని గన్నవరంలో నిర్వహిస్తున్న హైందవ శంఖారావం సభ వైభవంగా...
https://www.youtube.com/watch?v=KyT8XJpetSk
ఛత్తీస్గఢ్ బస్తర్ అటవీ ప్రాంతం మరోసారి కాల్పులతో ఉలిక్కిపడింది. శనివారం పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. నారాయణపూర్...
https://www.youtube.com/live/SR_IN62fhp8
https://www.youtube.com/watch?v=-UsWEKm0c0s
వచ్చే వారం స్టాక్ మార్కెట్లో ఐపీవోలు, లిస్టింగుల జాతర జరగనుంది. వారంలోనే 7 పబ్లిక్ ఇష్యూలు, మరో ఆరు కంపెనీల లిస్టింగ్ కానున్నాయి. దీంతో వచ్చే వారం...
ఆర్మీ ట్రక్కు లోయలో పడటంతో ఇద్దరు సైనికులు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన జమ్ము కశ్మీర్లోని బందిపోరా జిల్లాలో చోటు చేసుకుంది.శనివారం మధ్యాహ్నం...
ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న ఉచిత భోజన పథకం ప్రారంభమైంది. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ పథకాన్ని ఐటీ, విద్యామంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు....
ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల చిదంబరం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 88 సంవత్సరాల డాక్టర్ రాజగోపాల చిదంబరం 5 దశాబ్దాల పాటు...
ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తోంది. పొంగమంచు కమ్మేయడంతో ఢిల్లీలోనే 30 విమానాలు రద్దు చేశారు. 200 విమాన సర్వీసులను దారి మళ్లించారు. వందలాది రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి....
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో రేవ్ పార్టీ కలకలం రేపింది. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన రేవ్ పార్టీ వివరాలు ఆలస్యంగా వెలుగుచూశాయి....
ఉత్తరప్రదేశ్లోని మహాకుంభ మేళాకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.5వేల కోట్ల ఖర్చుతో సదుపాయాలు కల్పించింది. ఇందుకు వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు సమాచారం...
డేరా సచ్చా సౌద అధ్యక్షుడు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2002లో రంజిత్ సింగ్ హత్య కేసులో అప్పటి డేరా మేనేజరైన...
https://www.youtube.com/watch?v=fxQD_Bx5nHk
ఉత్తర భారతాన్ని మంచు కమ్మేసింది. దేశ రాజధాని ఢిల్లీలో పొగ మంచు కారణంగా జీరో విజిబిలిటీ నమోదైంది. కనీసం మీటరు దూరం కూడా కనిపించడం లేదు. దీంతో...
నిషేధిత పబ్జీ గేమ్ ఆడుతూ ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బిహార్లోని చంపారన్ జిల్లాలో చోటు చేసుకుంది. నార్కటియాగంజ్, ముజఫర్ పుర్ రైల్వే మార్గంలో...
విశాఖ సముద్ర తీరంలో జనవరి 4న జరగనున్న నేవీ విన్యాసాల సన్నాహక వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇద్దరు నావికులు విమానం నుంచి ప్యారాచూట్ సాయంతో దూకారు....
పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు కొనసాగిస్తోంది. తాజాగా గాజా పట్టీపై జరిపిన వైమానిక దాడిలో కీలక ఉగ్రనేతలు హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. బుధవారం రాత్రి జరిపిన వైమానిక...
దేశ ఆర్థిక వ్యవస్థ నుంచి లభించిన సానుకూల సంకేతాలతో స్టాక్ సూచీలు పరుగులు తీశాయి. డిసెంబరులో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రావడం, వాహనాల కొనుగోళ్లు 25...
క్రీడల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఇచ్చే ఖల్రత్న పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను నలుగురు క్రీడాకారులకు ఖేల్రత్న పురస్కారాలు దక్కాయి. వీరిలో చెస్...
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ ఉదయం వెలగపూడి సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గంలో పలు అంశాలపై చర్చించారు. లేఅవుట్లు, భవనాల నిర్మాణాలకు ఇక నుంచి మునిసిపాలిటీలే...
కర్ణాటకలోని బెళగావి జిల్లా చిక్కోటి తాలూకా ఉమ్రాని గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భర్తను ఓ భార్య అతి కిరాతకంగా చంపి, ముక్కలు ముక్కలు చేసి గ్రామ...
అంతర్జాతీయ మీడియా సంస్థ అల్జజీరాను పాలస్తీనా అధికారులు నిషేధించారు. తమ భూభాగంలో వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తోందంటూ నిషేధం విధించారు. ఇక నుంచి అల్జజీరా పాలస్తీనాలో ఎలాంటి...
ఏపీలో వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు జీవోను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలో 18.53 లక్షల పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడానికి వైసీపీ...
లాస్ వెగాస్లోని ట్రంప్ హోటల్ ముందు టెస్లా కారులో పేలుడు జరిగింది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. కారులో పేలుడు పదార్థాలు పెట్టి ఈ దురాగతానికి...
2024 సంవత్సరం చాలా కష్టాల మధ్య ముగిసిందని, అందుకు తనను క్షమించాలంటూ మణిపుర్ సీఎం.బీరెన్ సింగ్ కోరారు. 2024 మేలో కుకీలు, మైతేయ్ తెగల మధ్య మొదలైన...
వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. పేర్ని నాని సతీమణి జయసుధకు చెందిన గిడ్డంగిలో పౌరసరఫరాల శాఖ నిల్వ చేసిన బియ్యం మాయం కేసులో...
గుడివాడ గడ్డం గ్యాంగ్ నడిపిన వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీని అస్సాంలో అరెస్ట్ చేశారు.కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు...
ప్రపంచ జనాభా వేగంగా పెరుగుతోంది. 2025 డిసెంబరు 31 నాటికి ప్రపంచ జనాభా 809 కోట్లకు చేరింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచింది....
అమెరికా ట్రెజరీపై చైనా హ్యాకర్లు సైబర్ దాడి చేశారు. డిసెంబరు 8న ఈ దాడి జరిగిందని అమెరికా సైబర్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ట్రెజరీలోని కీలక పత్రాలను...
దేశంలో ముఖ్యమంత్రుల కుటుంబాల ఆస్తులను అసోషియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్ప్స్ విడుదల చేసింది. ఏడీఆర్ వివరాల ప్రకారం చంద్రబాబునాయుడు కుటుంబ ఆస్తులు రూ.931 కోట్లు కాగా, అప్పులు...
తిరుమల దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను కూడా అనుమతించాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల...
పౌరసరఫరాల శాఖకు చెందిన బియ్యం కుంభకోణంలో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మచిలీపట్నం సమీపంలో పేర్ని జయసుధకు...
భారత కార్మికులకు ఇజ్రాయెల్ రెడ్ కార్పెట్తో ఆహ్వానం పలుకుతోంది. పాలస్తీనాతో యుద్దంతో ఆ దేశానికి చెందిన కార్మికులను ఇజ్రాయెల్ వెనక్కు పంపింది. దీంతో ఇజ్రాయెల్లో నిర్మాణ రంగం...
నాలుగు దశాబ్దాల కిందట విషవాయువులు లీకై వేలాది మందిని పొట్టన బెట్టుకున్న కర్మాగారం నుంచి 337 టన్నుల విష పదార్థాలను తరలించే ప్రక్రియ మొదలైంది. భోపాల్ యూనియన్...
మహా కుంభమేళా నిర్వహిణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. 50 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 2500 సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచనున్నారు.ప్రయాగ్రాజ్...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్ను నియమిస్తూ జీవో విడుదల చేశారు. ప్రస్తుత సీఎస్ నీరబ్కుమార్ ప్రసాద్ పదవీ కాలం నేటితో ముగియనుంది. రేపు...
ప్రజావేగు సుచిర్ బాలాజీ మరణంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అనుమానాలు వ్యక్తం చేశారు. బాలాజీ మరణం ఆత్మహత్యలా లేదని ఆయన వ్యాఖ్యానించారు. మస్క్ వ్యాఖ్యలను భారత...
ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఊచకోత మొదలైంది. అనూహ్యంగా కర్క్స్ ప్రాంతాన్ని ఇటీవల ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తరవాత రష్యాలోని ప్రాంతాన్ని ఆక్రమించిన మొదటి...
https://www.youtube.com/watch?v=gh3FyLT7WVg
హెచ్ 1 బి వీసాలకు తాను వ్యతిరేకం కాదని త్వరలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోయే డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికాను...
సాలూరు, మక్కువ, గరివిడి మండలాల్లో ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జరిపిన పర్యటనలో నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ పర్యటనలో హల్చల్...
దక్షిణ కొరియూ ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ...
తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసు విచారణకు మద్రాస్ హైకోర్టు మహిళా ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. విద్యార్థినిపై అత్యాచారం, కేసు ఎఫ్ఐఆర్...
రైతు సంఘాల నాయకులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నెల రోజులకుపైగా నిరాహార దీక్ష చేస్తోన్న రైతు సంఘం నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్కు వైద్యసాయం...
బ్యాంకుల కన్నా అధిక వడ్డీ ఇస్తామంటూ గుజరాత్లో రూ.6 వేల కోట్లు వసూలు చేసి పరారైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫైనాన్సియల్ సర్వీసెస్, బీజెడ్ గ్రూప్...
అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్బాబుపై దాడి కేసులో పోలీసులు వైసీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు సుదర్శన్రెడ్డిని అరెస్ట్ చేశారు. దాడికి దిగిన మరో 20...
ఫార్ములా ఈ రేసు అవినీతి కేసులో విచారణకు హాజరు కావాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరు...
స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో మొదలైన స్టాక్ సూచీలు ట్రేడింగ్ ముగిసే సమయానికి కొంత తగ్గి స్థిరపడ్డాయి. ఒక దశలో 79 వేలు...
చెక్క పెట్టలో శవం పార్శిల్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో డిసెంబరు 19న, తులసి ఇంటికి చెక్క పెట్ట...
ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కొత్త కోణం వెలుగు చూసింది. రెండున్నరేళ్లుగా సాగుతోన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా సైనికులు కూడా పోరాడుతున్నారు. రష్యా తరపున ఉత్తర...
నటుడు అల్లు అర్జున్ కేసును నాంపల్లి కోర్టు విచారించింది. వీడియో కాన్ఫరెన్సు ద్వారా అల్లు అర్జున్ కేసును న్యాయమూర్తి విచారించారు. కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం...
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. అయితే దీని ప్రభావంతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని వల్ల కోస్తా,...
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ బాంబు దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. యెమెన్లో బాంబు దాడుల తరవాత పరిస్థితులను అంచనా వేసేందుకు వెళ్లిన...
తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతి రోజూ 70 వేల మందికిపైగా భక్తులు దర్శించుకుంటున్నారు. వారికి ఉచితంగా అన్నదానం చేయడంతోపాటు, ప్రసాదాలు అందిస్తున్నారు. వీటి నాణ్యతను సాంకేతికంగా ప్రతి...
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా డిసెంబరు 5వ తేదీన హైదరాబాద్ సంధ్యా థియోటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన ఘటనలో నమోదైన కేసు...
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ను తీవ్రంగా అవమానించింది కాంగ్రెస్ నాయకులేనని బీజేపీ ఏపీ అధ్యక్షులు పురందేశ్వరి విమర్శించారు. ఆమె రాజమహేంద్రవరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ రెండు...
భారతీయ చిత్ర పరిశ్రమకు పెద్ద దెబ్బ తిగిలింది. స్త్రీ పాత్రలను శక్తివంతంగా తీర్చి దిద్దిన కళాత్మక దర్శకుడు శ్యామ్ బెనగళ్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా...
బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలివన్ ఆరా తీశారు. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం నడుపుతోన్న ప్రధాని యూనస్లో జాక్...
పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీహరికోటకు సమీపంలో ఈ అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండి తెలిపింది. ఇప్పటికే కొనసాగుతోన్న తీవ్ర...
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 5, 8 తరగతులు పాస్ అయితేనే విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేస్తారు. ఇప్పటికే ఈ విధానాన్ని...
తిరుపతి, సమీప మండలాల ప్రజలకు స్వామి వారి దర్శనం మరింత సులువు కానుంది. ఇప్పటికే టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి మంగళవారం స్థానికులకు ప్రత్యేకంగా...
కడప కార్పొరేషన్లో కుర్చీ రచ్చ మరోసారి ముదిరింది. కార్పొరేషన్ సమావేశంలో మేయర్ సీటు పక్కన స్థానిక ఎమ్మేల్యే మాధవీరెడ్డికి కుర్చీ వేయలేదని టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు....
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. ఒలింపిక్స్లో మెడల్ సాధించి సత్తా చాటిన పీవీ సింధు, పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట...
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. సోమవారం సాయంత్రానికి దక్షిణ కోస్తా, తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో...
ఉత్తరప్రదేశ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఖలిస్థాన్ ఉగ్రవాదులను పోలీసులు కాల్చి చంపారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. హతమైన ముగ్గురు ఉగ్రవాదుల నుంచి ఆటోమేటెడ్...
మహారాష్ట్రలోని నాగపూర్ పోలీసులు వినూత్నంగా ఓ గ్యాంగ్స్టర్ను అరెస్ట్ చేశారు. రెండేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న స్మగ్లర్ విశాల్ మేశ్రామ్ పుష్ప 2 సినిమా చూడటానికి వస్తాడంటూ నిఘా...
https://www.youtube.com/watch?v=wd6FpYQ0UlM
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్లోని బరేలి కోర్టు సమన్లు జారీ చేసింది. ఎన్నికల సమయంలో కుల గణనపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశంలో...
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై హైతీ ఉగ్రవాదుల క్షిపణి దాడుల తరవాత పరిస్థితి మరింత క్షీణించింది. హైతీ ఉగ్రవాదులపై అమెరికా...
ఈశాన్య భారతంలో మిజోరాం, మణిపుర్, నాగాలాండ్ సరిహద్దుల వద్ద జనాభా మ్యాపింగ్ చేయాలని కేంద్ర హో మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. భారత్, మయన్నార్ సరిహద్దుల్లో జనాభా...
అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం చేటు చేసుకుంది. రాయచోటి మండలం రాయవరంలో పాత సామాను వ్యాపారులు హనుమంతు, రమణపై కాల్పులకు తెగబడ్డారు. ఇద్దరు వ్యాపారులు తీవ్రంగా గాయపడ్డారు....
దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు జారీ చేసింది. వ్యూహం సినిమా వీడియోకు ఒక్కో వ్యూకు వంద చెల్లించేలా ఒప్పందం చేసుకున్న వర్మకు, ఫైబర్...
ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటోన్న బంగ్లాదేశ్ విద్యార్ధులను గుర్తించాలని లెఫ్టినెంట్ జనరల్ కార్యాలయం సర్క్యులర్ జారీ చేసింది.అక్రమ వలసదారులు నకిలీ జనన ధృవీకరణ పత్రాలు సృష్టించి పిల్లలను...
ప్రకాశం జిల్లాలో ఇవాళ ఉదయం భూకంపం చోటు చేసుకుంది. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు దర్శి, ముండ్లమూరు, కురిచేడు, శంకరాపురం, మారెళ్ల, తూర్పు కంభంపాడు ప్రాంతంలో...
పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. శనివారంనాడు యెమన్పై ఇజ్రాయెల్ ఐడీఎఫ్ దళాలు భీకర దాడులు చేశాయి. ప్రతిగా హౌతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై ప్రొజెక్టైల్ క్షిపణి...
ఉత్తరప్రదేశ్ సంభల్ నియోజకవర్గ సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బర్క్పై విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది. సంభల్లోని దీప్ సరాయ్ ప్రాంతంలో రెహమాన్ నివాసం ఉంటున్నాడు....
ధనాబాద్ జంక్షన్ నుంచి కేరళలోని అలప్పుళకు బయలు దేరిన రైలులో అగ్నిప్రమాదం జరిగింది. మధుకరై స్టేషన్ సమీపంలో ఎస్ 7 బోగీలో దట్టంగా పొగలు వ్యాపించాయి. అయ్యప్ప...
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఏపీ వైపు దూసుకొస్తోంది. ఇది వాయుగుండంగా మారే ప్రమాదముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం,...
https://www.youtube.com/watch?v=zRC5V5ANaag
ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన రాజస్థాన్లోని జైపూర్ అజ్మీర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. గ్యాస్ ట్యాంకర్ ట్రక్కు ఢీకొనడంతోపాటు...
వైసీపీకి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి పంపించారు. ఆనంద్ వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.విశాఖ...
జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు జమిలి ఎన్నికల బిల్లును లోక్సభ, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుగా పరిగణిస్తోన్న జమిలి ఎన్నికల బిల్లు...
పార్శిల్లో శవం బయటపడింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. ఉండి మండలం యండగండి గ్రామంలో సాగి తులసి అనే మహిళ ఇల్లు నిర్మించుకుంటోంది. ప్రభుత్వం...
రెండున్నర సంవత్సరాలుగా సాగుతోన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు దశకు వచ్చింది. యుద్ధం ఆపేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ప్రకటించారు. అయితే...
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. దక్షిణ కోస్తాంధ్ర తమిళనాడు మధ్య తీరందాటే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది....
అమెరికా ఫెడ్ నిర్ణయం స్టాక్ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. తాజాగా వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఫెడ్, వచ్చే ఏడాది మాత్రం రెండుసార్లు కన్నా...
క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైన క్యాబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో మరో 24 వేల కోట్లతో వివిధ పనులు చేపట్టేందుకు క్యాబినెట్...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.