K Venkateswara Rao

K Venkateswara Rao

భార్యను చంపి ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడికించిన భర్త

భార్యను చంపి ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడికించిన భర్త

దారుణం వెలుగు చూసింది. భార్యను చంపి, ముక్కలు చేసి, కుక్కర్‌లో ఉడికించి, ఎముకలను పొడిగా చేసి చెరువులో కలిపిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన...

ఘోర రైలు ప్రమాదం : 12 మంది మృతి

ఘోర రైలు ప్రమాదం : 12 మంది మృతి

ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాల్లో జరిగిన రైలు ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 మంది గాయపడ్డారు. ముంబైకి 400...

స్టాక్ మార్కెట్లు భారీ పతనం

రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి

అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వేళ దేశీయ స్టాక్ సూచీలు దారుణంగా పడిపోయాయి. తాను అధికారంలోకి వస్తే చైనా, కెనడా, మెక్సికో దేశాలపై...

లీలావతి ఆసుపత్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్

లీలావతి ఆసుపత్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్

గత వారం దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీఖాన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు కావడంతో డాక్టర్లు...

అమెరికా తాలిబన్ల మధ్య కుదిరిన ఖైదీల మార్పిడి ఒప్పందం

అమెరికా తాలిబన్ల మధ్య కుదిరిన ఖైదీల మార్పిడి ఒప్పందం

అమెరికా తాలిబాన్ల మధ్య ఖైదీల మార్పిడి ఒప్పందం కుదిరింది. అఫ్టాన్ ఫైటర్ ఖాన్ మహమ్మద్‌ను విడిచిపెడితే, తన వద్ద నున్న అమెరికా పౌరులను వదిలేస్తామని తాలిబన్ ప్రభుత్వం...

ఆర్జీకర్ డాక్టర్ మృతదేహంపై ఓ మహిళ డీఎన్‌ఏ ఆనవాళ్లు

ఆర్జీకర్ డాక్టర్ మృతదేహంపై ఓ మహిళ డీఎన్‌ఏ ఆనవాళ్లు

ఆర్జీకర్ ఆసుపత్రి డాక్టర్ మృతదేహంపై ఓ మహిళ డీఎన్ఏ ఆనవాళ్లు బయటపడ్డాయి. పోస్టు మార్టం రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. కోల్‌కతా ఆర్జికర్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్‌...

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

తెలుగు చిత్ర నిర్మాణ సంస్థల కార్యాలయాలు, నిర్మాతల ఇళ్లు, దర్శకుల కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. హైదరాబాద్‌లోని 55 ప్రాంతాల్లో ఈ సోదాలు...

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ : 20 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ : 20 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు చనిపోయారు. గరియాబంద్ ప్రాంతంలో డీఆర్‌జీ,ఎస్‌వోజీ దళాలు కూంబింగ్...

నటుడు విజయ్ రంగరాజు కన్నుమూత

నటుడు విజయ్ రంగరాజు కన్నుమూత

నటుడు విజయ్ రంగరాజు గుండెపోటుతో కన్నుమూశారు. గత వారం షూటింగులో గాయపడ్డ రంగరాజు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంతలోనే గుండెపోటు రావడంతో కన్నుమూశారని...

ఆర్జీకర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్‌కు జీవితఖైదు

ఆర్జీకర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్‌కు జీవితఖైదు

కోల్‌కతాలోని ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలిపై గత ఏడాది ఆగష్టు 9న జరిగిన హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌ను కోర్టు దోషిగా తేల్చింది. కేసును విచారించిన కోల్‌కతాలోని సీల్దాకోర్టు...

రఘురామ పిటిషన్ : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు విచారణ

రఘురామ పిటిషన్ : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు విచారణ

మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణకు ధర్మాసనం మార్పు చేయాలంటూ టీడీపీ ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు...

మొబైల్ ఫోన్ గిఫ్ట్‌గా పంపారు : రూ.2.8 కోట్లు కొట్టేశారు

మొబైల్ ఫోన్ గిఫ్ట్‌గా పంపారు : రూ.2.8 కోట్లు కొట్టేశారు

సైబర్ నేరగాళ్లు బరితెగించారు. మీరు ఇటీవల కొత్తగా కొనుగోలు చేసిన సిమ్‌కు గిఫ్ట్ వచ్చిందంటూ ఫోన్ చేసి చెప్పిన సైబర్ నేరగాళ్లు కొరియర్ ద్వారా బెంగళూరుకు చెందిన...

అమెరికాలో కాల్పులు : రవితేజ మృతి

అమెరికాలో కాల్పులు : రవితేజ మృతి

అమెరికాలో దారుణం జరిగింది. దుండగులు సమీపం నుంచి జరిపిన కాల్పుల్లో తెలుగు విద్యార్థి రవితేజ ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ చైతన్యపురికి చెందిన రవితేజ 2022లో ఉన్నత విద్య...

మహా కుంభ మేళాలో పేలిన గ్యాస్ సిలిండర్ : గుడారాలకు అంటుకున్న మంటలు

మహా కుంభ మేళాలో పేలిన గ్యాస్ సిలిండర్ : గుడారాలకు అంటుకున్న మంటలు

ప్రశాంతంగా సాగుతోన్న కుంభ మేళాలో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళా జరిగే ప్రాంతం సెక్టార్ 19లో గ్యాస్ సిలిండర్ పేలుడుతో మంటలు అంటుకున్నాయి. ఈ...

2028 నాటికి ఏపీ మొత్తం పోలవరం నీరు పారిస్తాం : అమిత్ షా

2028 నాటికి ఏపీ మొత్తం పోలవరం నీరు పారిస్తాం : అమిత్ షా

గడచిన ఆరు మాసాల్లో ఏపీకి రూ.3 లక్షల కోట్ల విలువైన సాయం చేసినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. గన్నవరం మండలం కొండపావులూరులో...

కాంగ్రెస్, రాజ్యాంగం, ఎమర్జెన్సీ, ఎన్నికలు

రాహుల్ గాంధీపై కేసు

దేశంతోనూ కాంగ్రెస్ పోరాడుతోదంటూ రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గవహటి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మోన్ జెట్ చాటియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు...

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి దిగిన బంగ్లాదేశీయుడి అరెస్ట్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి దిగిన బంగ్లాదేశీయుడి అరెస్ట్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.దాడి తరవాత నిందితుడు ముంబైలోని వర్లీ రైల్వే స్టేషన్లో ఇయర్...

వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆయన భార్యపై కేసు నమోదు

వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆయన భార్యపై కేసు నమోదు

వైసీపీ మాజీ ఎంపీ వైసీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతారెడ్డిపై హైదరాబాద్‌లోని కొండాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొండాపూర్‌లోని ఓ స్థలం కబ్జా చేశారంటూ ఎ.అనిల్‌రెడ్డి...

గోమూత్రం తాగితే జ్వరం తగ్గుతుంది : మద్రాస్ ఐఐటి మాజీ డైరెక్టర్

గోమూత్రం తాగితే జ్వరం తగ్గుతుంది : మద్రాస్ ఐఐటి మాజీ డైరెక్టర్

గోమూత్రం తాగితే జ్వరం తగ్గుతుందని మాద్రాస్ ఐఐటి మాజీ డైరెక్టర్ కామకోటి వ్యాఖ్యానించారు. ఇటీవల చెన్నైలోని వెస్ట్ మాంబళంలోని గోశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో కామకోటి పాల్గొన్నారు....

ఫిఫా వరల్డ్ కప్ : 30 లక్షల కుక్కలను చంపేయాలని ఆదేశాలు

ఫిఫా వరల్డ్ కప్ : 30 లక్షల కుక్కలను చంపేయాలని ఆదేశాలు

ఫిఫా 2030 ప్రపంచ కప్ నిర్వహించేందుకు స్పెయిన్, పోర్చుగల్, మొరాకో ఇప్పటి నుంచే ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. పర్యాటకులను ఆకర్షించేందుకు మొరాకో 30 లక్షల కుక్కలను చంపేయాలని...

65 లక్షల కుటుంబాలకు ఆస్తి కార్డులు పంపిణీ చేసిన ప్రధాని మోదీ

65 లక్షల కుటుంబాలకు ఆస్తి కార్డులు పంపిణీ చేసిన ప్రధాని మోదీ

సర్వే ఆప్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజైడ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ పథకం కింద ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఆస్తి కార్డులు పంపిణీ...

బిట్ కాయిన్ దూకుడు : లక్ష డాలర్లు దాటిన బిట్ కాయిన్ విలువ

బిట్ కాయిన్ దూకుడు : లక్ష డాలర్లు దాటిన బిట్ కాయిన్ విలువ

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతోన్న డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీని ప్రోత్సహిస్తామంటూ ప్రకటన చేయడంతో బిట్ కాయిన్ విలువ లక్ష డాలర్లు దాటిపోయింది. రెండేళ్ల కిందట ఒక...

సినీ పక్కీలో ఐదు నిమిషాల్లో బ్యాంకు దోపిడీ

సినీ పక్కీలో ఐదు నిమిషాల్లో బ్యాంకు దోపిడీ

దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. బీదర్‌లో ఏటీఎంలో నగదు నింపే వాహనం నుంచి 90 లక్షలు కాజేసిన ఘటన మరవక ముందే కర్ణాటకలో బ్యాంకు దోపిడీ కలకలం రేపుతోంది....

జనవరి 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు

జనవరి 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు

జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలపై పార్లమెంట్ మంత్రిత్వ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. ఫిబ్రవరి 1న...

అధికారిక ప్రకటన విడుదల : విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం భారీ ప్యాకేజీ

అధికారిక ప్రకటన విడుదల : విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం భారీ ప్యాకేజీ

విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి ఆమోదం తెలిపినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ఆదుకునేందుకు...

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైన క్యాబినెట్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం, మత్స్యకార భరోసా పథకాలు అమలు...

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో అనుమానితుడి అరెస్ట్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో అనుమానితుడి అరెస్ట్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన కేసులో ఓ అనుమానితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సైఫ్‌పై దాడిని తీవ్రంగా పరిగణిచిన ముంబై పోలీసులు 20...

లోకల్ ఛానల్‌లో గేమ్ ఛేంజర్ ప్రసారం : నిందితుల అరెస్ట్

లోకల్ ఛానల్‌లో గేమ్ ఛేంజర్ ప్రసారం : నిందితుల అరెస్ట్

ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన చిత్రం గేమ్ ఛేంజర్‌ను లోకల్ ఛానల్‌లో ప్రసారం చేసిన ఇద్దరు నిందితులను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. పైరసీ సీడీ ద్వారా...

వైట్‌హౌసుపై దాడికి యత్నం కేసులో కందుల సాయి వర్షిత్‌కు ఎనిదేళ్ల జైలు శిక్ష

వైట్‌హౌసుపై దాడికి యత్నం కేసులో కందుల సాయి వర్షిత్‌కు ఎనిదేళ్ల జైలు శిక్ష

వైట్‌హౌసుపై దాడి కేసులో భారత సంతతి వ్యక్తి సాయి వర్షిత్‌కు అమెరికాలోని కోర్టు 8 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2023 మే 22న సాయి వర్షిత్...

పాకాల బీచ్‌లో ఆరుగురు గల్లంతు

పాకాల బీచ్‌లో ఆరుగురు గల్లంతు

ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని పాకాల బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ఆరుగురు పర్యాటకులు గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు మెరైన్ పోలీసులు రంగంలోకి...

కేరళ హైకోర్టు ఆదేశాలతో జీవ సమాధి నుంచి మృతదేహం వెలికితీత

కేరళ హైకోర్టు ఆదేశాలతో జీవ సమాధి నుంచి మృతదేహం వెలికితీత

కేరళ హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు జీవ సమాధి అయిన గోపన్ స్వామి మృతదేహాన్ని తిరువనంతపురంలోని ఓ దేవాలయం వద్ద వెలికి తీశారు. తన తండ్రి సజీవ సమాధి...

హిండెన్ బర్గ్ సంస్థ మూసివేత

హిండెన్ బర్గ్ సంస్థ మూసివేత

అదానీ గ్రూపు కంపెనీలపై సంచలన ఆరోపణలు చేసి స్టాక్స్ పతనానికి కారణమైన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థను మూసివేస్తున్నట్లు వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ ప్రకటించారు. ఈ సంస్థపై...

ఆసియాలో అతిపెద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమ

ఆసియాలో అతిపెద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమ

ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పార్క్ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సన్ టెక్ ముందుకు వచ్చింది. కర్నూలు జిల్లాలో రెండు ప్రాంతాలను రిలయన్స్ ప్రతినిధులు పరిశీలించారు....

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి : ఐసీయూలో చికిత్స

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి : ఐసీయూలో చికిత్స

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. ముంబైలో తన నివాసంలో అర్థరాత్రి ఈ దాడి చోటు చేసుకుంది. దొంగతనానికి వచ్చిన దుండగుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి...

తెలుగు లోగిళ్లలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

తెలుగు లోగిళ్లలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు వేడుకగా సాగుతున్నాయి. గంగిరెద్దుల ఆటలు, ముంగిళ్లలో ముగ్గురు, గొబ్బిమ్మలతో వేడుకలు కోలాహలంగా జరుపుకుంటున్నారు. కోస్తా జిల్లాల్లో కోడిపందాలు, పడవ పందాలు, ఎడ్ల...

నాగ్ మార్క్ 2 క్షిపణి ప్రయోగం విజయవంతం

నాగ్ మార్క్ 2 క్షిపణి ప్రయోగం విజయవంతం

భారత రక్షణ రంగం మరో మైలురాయిని చేరుకుంది. ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి నాగ్ మార్క్ 2 ప్రయోగం విజయవంతమైంది. రాజస్థాన్ ఎడారి ప్రాంతం పోఖ్రాన్‌లో ఇవాళ...

భక్తజనసంద్రం : మహాకుంభ మేళాలో 2 కోట్ల మంది స్నానాలు

భక్తజనసంద్రం : మహాకుంభ మేళాలో 2 కోట్ల మంది స్నానాలు

త్రివేణి సంగమం జనసంద్రంలా మారింది. పుష్య పౌర్ణమి పురస్కరించుకుని మొదలైన 45 రోజుల మహాకుంభ మేళాలో ఇప్పటి వరకు 2 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు...

తిరుమల పరకామణిలో చోరీ : విచారణలో విస్తుపోయే విషయాలు వెల్లడించిన పెంచలయ్య

తిరుమల పరకామణిలో చోరీ : విచారణలో విస్తుపోయే విషయాలు వెల్లడించిన పెంచలయ్య

తిరుమల పరకామణిలో బంగారం దోపడీ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. తీగ లాగితే డొంక కదిలిన చందాన... గతంలోనూ అనేకసార్లు పెంచలయ్య బంగారం కాజేసినట్లు పోలీసులు గుర్తించారు....

నలుగురు పిల్లల్ని కంటే లక్ష నజరానా

నలుగురు పిల్లల్ని కంటే లక్ష నజరానా

మధ్యప్రదేశ్ ప్రభుత్వ సంస్థ పరశురామ్ కల్యాణ్ బోర్డు కీలక ప్రకటన చేసింది. బ్రాహ్మణ కమ్యూనిటీని పెంచుకునేందుకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చింది. కనీసం నలుగురు పిల్లల్ని...

భారత సరిహద్దులో చైనా సైనిక విన్యాసాలు

భారత సరిహద్దులో చైనా సైనిక విన్యాసాలు

సరిహద్దుల్లో చైనా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. భారత్ టిబెట్ సరిహద్దు లడ్డాఖ్ ప్రాంతంలో లక్షలాది సైన్యంలో చైనా సైనిక విన్యాసాలు చేపట్టింది. క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో యుద్ధ...

అర్థరాత్రి ఏటీఎం బద్దలు కొట్టి రూ.18 లక్షలు దోపిడీ

అర్థరాత్రి ఏటీఎం బద్దలు కొట్టి రూ.18 లక్షలు దోపిడీ

ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం బద్దలు కొట్టి రూ.18 లక్షలు కాజేసిన విషయం సోమవారం...

ప్రయాగ్‌రాజ్ వద్ద మొదలైన కుంభమేళా : లక్షలాది భక్తుల పవిత్ర స్నానాలు

ప్రయాగ్‌రాజ్ వద్ద మొదలైన కుంభమేళా : లక్షలాది భక్తుల పవిత్ర స్నానాలు

హిందువుల పవిత్ర వేడుక మహాకుంభమేళా మొదలైంది. సోమవారం పుష్యపౌర్ణమి నాడు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ పవిత్ర సంగమంలో మహా కుంభమేళా వైభవంగా మొదలైంది. ఉదయం 7 గంటల 30...

పాకిస్థాన్‌కు గేట్లు ఎత్తేసిన బంగ్లాదేశ్ : వీసా నిబంధనలు సరళతరం

పాకిస్థాన్‌కు గేట్లు ఎత్తేసిన బంగ్లాదేశ్ : వీసా నిబంధనలు సరళతరం

షేక్ హసీనా ప్రధాని పదవి కోల్పోయిన తరవాత బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్థాన్‌కు దగ్గరవుతోంది. షేక్ హసీనా పదవి కోల్పోయిన తరవాత భారత్ ఆమెకు ఆశ్రయం కల్పించింది. దీంతో...

నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌పై కేసు నమోదు

నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌పై కేసు నమోదు

తెలుగు సినీ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌పై హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్ కిచెన్ హాటల్ కూల్చివేత వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలు ధిక్కరించడంపై...

ఆరు వందేభారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని మోది

విశాఖ సికింద్రాబాద్ వందేభారత్‌‌కు అదనపు కోచ్‌లు

విశాఖ సికింద్రాబాద్ వందేభారత్‌కు రోజు రోజుకు ప్రయాణీకుల ఆదరణ పెరుగుతోంది. దీంతో 8 కోచ్‌లతో తిరుగుతోన్న వందేభారత్‌కు అదనంగా మరో 8 కోచ్‌లు అనుసంధానం చేశారు. దీంతో...

రూ.6 కోట్ల బంగారంతో డ్రైవర్ పరార్

రూ.6 కోట్ల బంగారంతో డ్రైవర్ పరార్

ఓ డ్రైవర్ 7 కిలోల బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. ఈ ఘటన ఏపీ, తెలంగాణ సరిహద్దులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. హైదరాబాద్‌లోని శ్యాం...

తిరుమల శ్రీవారి పరకామణి బంగారం చోరీకి యత్నించిన బ్యాంకు ఉద్యోగి

తిరుమల శ్రీవారి పరకామణి బంగారం చోరీకి యత్నించిన బ్యాంకు ఉద్యోగి

తిరుమల శ్రీవారి పరకామణికి చెందిన బంగారం చోరీ చేసేందుకు యత్నించిన బ్యాంకు ఉద్యోగిని విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. తిరుపతిలోని ఓ బ్యాంకు ఉద్యోగి పెంచలయ్య వ్యర్థాలను తరలించే...

అమెరికాలో కార్చిచ్చు : కాలిబూడిదైన 10 వేల ఇళ్లు రూ.13 లక్షల కోట్ల నష్టం

అమెరికాలో కార్చిచ్చు : కాలిబూడిదైన 10 వేల ఇళ్లు రూ.13 లక్షల కోట్ల నష్టం

ఓ వైపు మంచు తుఫాను, మరోవైపు కార్చిచ్చు అమెరికా ప్రజలను అల్లాడిస్తున్నాయి. పది రాష్ట్రాల్లో 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మంచు తుఫాను విరుచుకుపడింది. 9...

క్రీడాకారిణిపై 60 మంది లైంగిక దాడి

క్రీడాకారిణిపై 60 మంది లైంగిక దాడి

కేరళలో దారుణం వెలుగు చూసింది. తనపై ఐదేళ్లుగా 60 మంది లైంగిక దాడికి ఒడిగట్టారని ఓ క్రీడాకారిణి ఫిర్యాదు చేసింది. తనను బెదిరించడం వల్లే ఇన్నాళ్లూ భరించినట్లు...

కెనడా ప్రధాని పదవి రేసులో భారతీయుడు

కెనడా ప్రధాని పదవి రేసులో భారతీయుడు

కెనడా ప్రధాని పదవి రేసులోకి భారతీయుడు దిగాడు. ట్రూడో పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడంతో మార్చిలో కొత్త ప్రధానికి ఎన్నుకోనున్నారు. దీంతో నలుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి....

అనుమానాస్పద స్థితిలో ఆప్ శాసనసభ్యుడు మృతి

అనుమానాస్పద స్థితిలో ఆప్ శాసనసభ్యుడు మృతి

పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ ఆప్ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగీ అనుమానాస్పదంగా చనిపోయారు. శుక్రవారం రాత్రి ఆయన తలలో నుంచి రెండు బులెట్లు దూసుకెళ్లాయని కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం...

అమెరికాలో వ్యాపిస్తోన్న కార్చిచ్చు : 10 మంది మృతి రూ.5 లక్షల కోట్ల ఆస్తి నష్టం

అమెరికాలో వ్యాపిస్తోన్న కార్చిచ్చు : 10 మంది మృతి రూ.5 లక్షల కోట్ల ఆస్తి నష్టం

అగ్రరాజ్యం అమెరికాను కార్చిచ్చు నిద్రలేకుండా చేస్తోంది. వారం రోజులుగా లాస్ ఏంజెలెస్ ప్రాంతంలో కార్చిచ్చు 3 వేల గృహాలను బుగ్గి చేసింది. 3 లక్షల మంది ఇళ్లు...

మూడేళ్లలో 24 లక్షల ఉద్యోగాలు

మూడేళ్లలో 24 లక్షల ఉద్యోగాలు

క్విక్ కామర్స్ రంగంలో రాబోయే మూడేళ్లలో 24 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుందని నియామకాల సంస్థ ఇండీడ్ సర్వేలో తేలింది. ముఖ్యంగా బ్లూకాలర్ ఉద్యోగాలకు డిమాండ్ వేగంగా...

వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

బాలికపై అత్యాచారం జరిగిందంటూ అసత్య ప్రచారం చేసిన ఫోక్సో కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి చుక్కెదురైంది. కేసు కొట్టివేయాలంటూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు...

భవన నిర్మాణ, లేఅవుట్ల నిబంధనలు సరళతరం చేస్తూ జీవో

భవన నిర్మాణ, లేఅవుట్ల నిబంధనలు సరళతరం చేస్తూ జీవో

లేఅవుట్లు, భవన నిర్మాణాల నిబంధనలు సరళతరం చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017, ఏపీ ల్యాండ్ డెవలప్‌మెంట్ రూల్స్ 2017 నిబంధనలు...

ప్రపంచంలోనే పవర్‌పుల్ హైడ్రోజన్ ఇంజన్‌తో త్వరలో రైలు పరుగులు

ప్రపంచంలోనే పవర్‌పుల్ హైడ్రోజన్ ఇంజన్‌తో త్వరలో రైలు పరుగులు

భారతీయ రైల్వే మరో ఘనత సాధించింది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు ఇంజన్ తయారు చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ప్రపంచంలో హైడ్రోజన్ రైలు...

తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబునాయుడు

తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబునాయుడు

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల విక్రయ కేంద్రాల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. అధికారుల పనితీరును తప్పుపట్టారు. తిరుపతిలోని బైరాగిపట్టెడ...

ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య నిందితులకు బెయిల్

ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య నిందితులకు బెయిల్

గత ఏడాది కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో కెనడా పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కేసు విచారణ...

అమెరికాలో కార్చిచ్చు : కాలిబూడిదైన బైడెన్ కుమారుడి ఇళ్లు

అమెరికాలో కార్చిచ్చు : కాలిబూడిదైన బైడెన్ కుమారుడి ఇళ్లు

అమెరికాను కార్చిచ్చు కలవరపెడుతోంది. లాస్ ఏంజలెస్‌లో హాలివుడ్ నటులు నివసించే ధనవంతుల ప్రాంతంలో ఇప్పటికే 2 వేల గృహాలు అగ్నికి అహుతి అయ్యాయి. మంటలు వ్యాపించిన ప్రాంతాల్లో...

భోపాల్ జైలులో చైనా డ్రోన్ కలకలం

భోపాల్ జైలులో చైనా డ్రోన్ కలకలం

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్ సెంట్రల్ జైలులో చైనా డ్రోన్ కలకలం రేగింది. గూండాలు, ఉగ్రవాదులు, తీవ్రవాదులను ఉంచే సెల్ వద్ద చైనా డ్రోన్‌ను గుర్తించిన రాత్రి విధులు...

తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబునాయుడుకు నివేదిక

తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబునాయుడుకు నివేదిక

తిరుపతి తొక్కిసలాటపై జిల్లా కలెక్టర్ ప్రాధమిక నివేదికను సీఎం చంద్రబాబునాయుడుకు అందించారు. బైరాగిపట్టెడ కౌంటర్ వద్ద డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుకుందని కలెక్టర్...

తిరుపతిలో తొక్కిసలాట : ఆరుగురు మృతి, కాసేపట్లో తిరుపతికి సీఎం చంద్రబాబునాయుడు

తిరుపతిలో తొక్కిసలాట : ఆరుగురు మృతి, కాసేపట్లో తిరుపతికి సీఎం చంద్రబాబునాయుడు

తిరుపతిలో ఘోరం జరిగింది. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విక్రయ కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగింది. తిరుపతిలోని పద్మావతి పార్కు బైరాగిపట్టెడ , జీవకోన, శ్రీనివాసం, అలిపిరి...

సంక్రాంతికి ఏపీఎస్‌ఆర్టీసీ 7200 ప్రత్యేక బస్సులు

సంక్రాంతికి ఏపీఎస్‌ఆర్టీసీ 7200 ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండగకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు సంస్థ ఎండీ స్పష్టం చేశారు. జనవరి 8 నుంచి 13 వరకు 3400 సర్వీసులు, జనవరి 16 నుంచి...

గ్రీన్ కో సంస్థ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

గ్రీన్ కో సంస్థ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

గ్రీన్ కో సంస్థ కార్యాలయాల్లో తెలంగాణ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ప్రధాన కార్యాలయంతోపాటు మచిలీపట్నంలోని కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు....

హైకోర్టులో కేటీఆరుకు చుక్కెదురు : క్వాష్ పిటిషన్ కొట్టివేత

హైకోర్టులో కేటీఆరుకు చుక్కెదురు : క్వాష్ పిటిషన్ కొట్టివేత

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఫార్ములా ఈ రేసు కేసులో చుక్కెదురైంది. కేసును కొట్టి వేయాలంటూ వేసిన క్వాష్‌ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది....

మహారాష్ట్రలో రెండు హెచ్‌ఎంపీవీ కేసులు

మహారాష్ట్రలో రెండు హెచ్‌ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తోన్న హెచ్‌ఎంపీవీ వైరస్ భారత్‌లో ప్రవేశించింది. ఇప్పటికే కర్ణాటకలో రెండు, తమిళనాడులో రెండు, గుజరాత్‌లో ఒక కేసు నమోదు కాగా, తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఇద్దరు...

నేపాల్‌లో భూకంపం : 53 మంది మృతి

నేపాల్‌లో భూకంపం : 53 మంది మృతి

మన పొరుగు దేశం నేపాల్‌ను భూకంపం కుదిపేసింది. ఇవాళ ఉదయం సంభవించిన భూకంపంలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. తాజాగా సంభవించిన భూకంపం...

కెనడా ప్రధాని పదవికి ట్రూడో రాజీనామా : పోటీ పడుతోన్న భారత సంతతి నేతలు

కెనడా ప్రధాని పదవికి ట్రూడో రాజీనామా : పోటీ పడుతోన్న భారత సంతతి నేతలు

కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్రూడో ప్రకటించారు. లిబరల్ పార్టీ బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే కొత్త నేతను ఎన్నుకునే వరకు...

మావోయిస్టుల మందుపాతర పేలుడు : 9 మంది జవాన్లు మృతి ఆరుగురికి గాయాలు

మావోయిస్టుల మందుపాతర పేలుడు : 9 మంది జవాన్లు మృతి ఆరుగురికి గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు తెగబడ్డారు. బీజాపూర్ జిల్లాలో మందుపాతర పేల్చి 9 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. బీజాపూర్ జిల్లా కుత్రూ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ...

దేశంలో మూడు హెచ్‌ఎంపీ వైరస్ కేసులు

దేశంలో మూడు హెచ్‌ఎంపీ వైరస్ కేసులు

చైనాలో వ్యాపిస్తోన్న హెచ్‌ఎంపీ వైరస్ భారత్ చేరింది. ఇవాళ ఒక్కరోజే మూడు కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో ఇద్దరు చిన్నారులు, గుజరాత్‌లో మరొకరికి హెచ్‌ఎంపీ వైరస్ సోకినట్లు గుర్తించారు....

జర్నలిస్ట్ ముఖేష్ గుండెను చీల్చి మరీ చంపారు : పోస్ట్ మార్టం నివేదికలో కీలక ఆధారాలు

జర్నలిస్ట్ ముఖేష్ గుండెను చీల్చి మరీ చంపారు : పోస్ట్ మార్టం నివేదికలో కీలక ఆధారాలు

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన విలేకరి ముఖేశ్ కుమార్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. పోస్టుమార్టం నివేదిక చూసి పోలీసులు షాకయ్యారు. గుండెను చీల్చినట్లు గుర్తించారు. 15...

బెంగళూరు చిన్నారికి హెచ్‌ఎంపీ వైరస్

బెంగళూరు చిన్నారికి హెచ్‌ఎంపీ వైరస్

చైనాను వణికిస్తోన్న హెచ్‌ఎంపీ వైరస్ బెంగళూరులో వెలుగు చూసింది. ఓ చిన్నారిలో ఈ వైరస్ గుర్తించినట్లు జాతీయ మీడియా వెలుగులోకి తీసుకువచ్చింది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జరిపిన...

ఘోర రోడ్డు ప్రమాదం : 13 మంది దుర్మరణం

తిరుమల శ్రీవారి భక్తులపైకి దూసుకెళ్లిన 108 : ఇద్దరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు

చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. చంద్రగిరి మండలం నరసింగాపురం గ్రామం వద్ద శ్రీవారి భక్తులపైకి 108 వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు...

రాజమహేంద్రవరంలో నిలిచిపోయిన సాయినగర్ షిర్డి ఎక్స్‌ప్రెస్

రాజమహేంద్రవరంలో నిలిచిపోయిన సాయినగర్ షిర్డి ఎక్స్‌ప్రెస్

రాజమహేంద్రవరంలో సాయినగర్ షిర్డి ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. కాకినాడ పోర్ట్ నుంచి షిర్డీ వెళ్లే ఈ రైలు సమయాలను ఇటీవల మార్చారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ ముందే...

హైందవ శంఖారావం డిక్లరేషన్

హైందవ శంఖారావం డిక్లరేషన్

హైందవ డిక్లరేషన్: హిందూ దేవాలయాల గురించి ముఖ్యమంత్రికి, ఉపముఖ్యమంత్రికి, కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకత్వానికీ ఒక ముసాయిదాను అందజేసినట్లు హిందూ డిక్లరేషన్లో వెల్లడించారు. ప్రభుత్వ అధీనంలో ఉన్న ...

దేవాలయాలు సశక్తం కావాలి : మిలింద్ శ్రీకాంత్ పరాండేజీ

దేవాలయాలు సశక్తం కావాలి : మిలింద్ శ్రీకాంత్ పరాండేజీ

అఖిల భారతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌ నుంచి చేసాం. దేవాలయాలను హిందూ సమాజానికి రాష్ట్రప్రభుత్వాలు అప్పగించాలంటే ఆ మేరకు హిందూ సమాజం సిద్ధపడాలి, రాష్ట్రప్రభుత్వాలు...

దేవాలయాను రక్షించుకుందాం : శ్రీమన్నారాయణ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ

దేవాలయాను రక్షించుకుందాం : శ్రీమన్నారాయణ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ

ప్రియ భగవద్బంధువుల్లారా... హైందవ శంఖారావం పిలుపుతో రాష్ట్రం నలుమూలల నుంచీ శ్రద్ధ,భక్తి, ప్రేమ, అంకిత భావాలతో శ్రమను పక్కన పెట్టి ఇక్కడకు వచ్చిన మీరందరికీ మంగళాశాసనాలు. మీరంతా...

దేవాలయాలు సమాజ నిర్మాణ కేంద్రాలు : విరజానంద స్వామీజీ

దేవాలయాలు సమాజ నిర్మాణ కేంద్రాలు : విరజానంద స్వామీజీ

దేవాలయాలు మనకు కేవలం శ్రద్ధాకేంద్రాలు కాదు, సమాజ నిర్మాణ కేంద్రాలు. ఆగమార్ధం తు దేవానాం అంటూ అందరినీ పిలిచి ఆగొన్న వారికి అన్నం పెట్టిన ధర్మశాలలు, శారీరక...

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి : శైవపీఠం శివస్వామీజీ

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి : శైవపీఠం శివస్వామీజీ

సనాతన ధర్మంలో గోవుకు విశిష్టస్థానం ఉంది. గావో విశ్వస్య మాతరః. విశ్వానికే తల్లి గోవు. వేదాలలో 1331సార్లు గో ప్రస్తావన వస్తుంది. క్షీరసాగర మథనంలో గోవు ఆవిర్భవించి...

వందే భారత మాతరం, వందే గురు పరంపరాం : శివానంద సరస్వతీ మాతాజీ

వందే భారత మాతరం, వందే గురు పరంపరాం : శివానంద సరస్వతీ మాతాజీ

మన ధర్మం సనాతనం, పురాతనం, ప్రాచీనం, వైదిక ప్రమాణం కలిగినది. మన ధర్మం పుచ్చుకునేది కాదు, మనం పుట్టిందే ఈ ధర్మంలో. మన ధర్మం పుచ్చిపోయేది కాదు,...

మన ధర్మాన్ని మనం పాలించుకోవాలి : దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ

మన ధర్మాన్ని మనం పాలించుకోవాలి : దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ

శంఖం అంటేనే జయం. మనం ఆశిస్తున్న అపేక్షిస్తున్న విషయానికి జయం కలగాలని దత్తుడిని ప్రార్థిస్తున్నానని దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. హిందూ సంస్కృతికి 5120 సంవత్సరాలు....

మతమార్పిడితో గిరిజనులు నష్టపోతున్నారు

మతమార్పిడితో గిరిజనులు నష్టపోతున్నారు

దేశంలో సుమారు 12కోట్ల మంది గిరిజనులు ఉన్నారు. 700 భాషలు మాట్లాడే తెగలున్నాయి. స్వతంత్ర పోరాటంలో గిరిజనులు కూడా పెద్దసంఖ్యలో పాల్గొని ప్రాణాలు అర్పించారని హిందూ వనవాసి...

వనవాసులు హిందూ సంస్కృతికి ప్రతినిధులు

వనవాసులు హిందూ సంస్కృతికి ప్రతినిధులు

హిందూ సమాజం నుంచి వనవాసులను వేరుచేసే కుట్రతో బ్రిటిష్ ప్రభుత్వం ఆదివాసీలు అనే పేరు పెట్టింది. భారతదేశంలో ఎక్కడ ఉన్నా అందరూ భారతవాసులేనని హిందూ గిరిజన నేత...

Page 8 of 22 1 7 8 9 22