K Venkateswara Rao

K Venkateswara Rao

సైదా వలలో ఇంజనీరింగ్ విద్యార్థిని : నగ్నఫోటోలు తీసి భయపెట్టి అత్యాచారం

సైదా వలలో ఇంజనీరింగ్ విద్యార్థిని : నగ్నఫోటోలు తీసి భయపెట్టి అత్యాచారం

ఇంజనీరింగ్ విద్యార్థినితో పరిచయం పెంచుకుని నగ్న ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడి అత్యాచారం చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో వెలుగు చూసింది. నందిగామ సమీపంలోని ఓ ఇంజీనీరింగ్...

భారీ ఎన్‌కౌంటర్ : 31 మంది మావోయిస్టులు మృతి

భారీ ఎన్‌కౌంటర్ : 31 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టుల కోసం గాలిస్తోన్న బలగాలపైకి కాల్పులకు తెగబడటంతో బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు...

ప్రముఖ పారిశ్రామికవేత్త జనార్ధనరావు దారుణ హత్య

ప్రముఖ పారిశ్రామికవేత్త జనార్ధనరావు దారుణ హత్య

వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్ధనరావు దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ఆయన నివాసంలో గత రాత్రి మనవడి చేతిలో హత్యకు గురయ్యారు....

40మంది సజీవ దహనం

40మంది సజీవ దహనం

మెక్సికోలో ఘోరం జరిగింది. ఓ బస్సులో ప్రయాణిస్తోన్న 38 మంది ప్రయాణీకులు, ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం అయ్యారు. మెక్సికో పోలీసులు ప్రమాద కారణాలను గుర్తించే పనిలో...

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు సత్తా చాటారు. బీజేపీ సంపూర్ణ విజయం సాధించింది. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ 48 సీట్లు కౌవశం చేసుకుంది....

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మోదీపై ప్రజల నమ్మకానికి ప్రతీక : పవన్ కళ్యాణ్

2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా ప్రధాని నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. సంక్షేమాన్ని...

ఆ మాటలు వినగానే కన్నీళ్లు వచ్చాయి : షర్మిల

ఆ మాటలు వినగానే కన్నీళ్లు వచ్చాయి : షర్మిల

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆయన సోదరి షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రావాల్సిన షేర్లు విషయంలో అబద్దాలు చెప్పాలంటూ వైసీపీ మాజీ...

మస్తాన్ కేసులో ఏపీ పోలీస్ కీలక అధికారి

మస్తాన్ కేసులో ఏపీ పోలీస్ కీలక అధికారి

మస్తాన్ అరాచకాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ వినియోగం కేసుతోపాటు, లావణ్యతో గడిపిన వీడియోలతో పట్టుబడ్డ మస్తాన్ అరాచకాల్లో ఏపీకి చెందిన అదనపు ఎస్పీ లీలలు కూడా...

లక్ష మెగావాట్ల సౌర విద్యుత్ సాధించాం : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

లక్ష మెగావాట్ల సౌర విద్యుత్ సాధించాం : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

భారత్ మరో మైలు రాయిని చేరుకుంది. దేశంలో లక్ష మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని సాధించినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. మరో ఐదేళ్లలో 5...

బంగ్లాదేశ్‌లో అరాచకం : మరోసారి చెలరేగిన హింస

బంగ్లాదేశ్‌లో అరాచకం : మరోసారి చెలరేగిన హింస

పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. అవామీలీగ్ పార్టీ నేతలే లక్ష్యంగా ఆందోళనకారులు చెలరేగిపోతున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనా, బంగబంధు హిజబుల్ రెహ్మాన్ చిత్రపటాలను నిరసనకారులు...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆప్ హోరాహోరీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆప్ హోరాహోరీ

ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు వెలువడుతున్నాయి. కౌటింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. బీజేపీ, ఆప్ హోరా హోరీగా తలపడుతున్నాయి. అయితే బీజేపీ 39 స్థానాల్లో మెజారిటీలో ఉంది. ఆప్...

ఈ నెల 21 నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు… ఎమ్మెల్సీ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

ఫిబ్రవరి 24 నుంచి ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఫిబ్రవరి 24 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 24న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం...

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు రద్దు, ఇటీవల తొక్కిసలాట ఘటనపై విచారణ చేపట్టాలంటూ భారత యువజన చైతన్య పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు...

ఆర్జీకర్ కేసు : బెంగాల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు సీబీఐ పిటిషన్‌కు ఓకే

ఆర్జీకర్ కేసు : బెంగాల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు సీబీఐ పిటిషన్‌కు ఓకే

కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రి డాక్టర్‌పై హత్యాచారం కేసులో సంజయ్‌రాయ్‌కు సియాల్దాకోర్టు జీవితఖైదు విధించిన సంగతి తెలిసిందే. సంజయ్ రాయ్‌కు ఉరిశిక్ష విధించాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హైకోర్టులో...

డిపాజిట్లు, లాకర్లకు నామినీలు తప్పనిసరి

వడ్డీ రేట్లు తగ్గించిన రిజర్వ్ బ్యాంకు

రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ తరవాత మొదటిసారి వడ్డీ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం ప్రకటించింది. ఇవాళ సమావేశమైన ఆర్బీఐ డైరెక్టర్ల బోర్డ్ వడ్డీ రేట్లు...

సోనూసూద్‌కు అరెస్ట్ వారెంట్

సోనూసూద్‌కు అరెస్ట్ వారెంట్

నటుడు సోనూసూద్‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఓ కేసులో సాక్షిగా వున్న సోనూసూద్ విచారణకు హాజరుకాకపోవడంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. పంజాబ్‌లోని లూథియానా కోర్టు...

వాట్సప్‌లో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ల డౌన్‌లోడ్

వాట్సప్‌లో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ల డౌన్‌లోడ్

ఏపీ ప్రభుత్వం వాట్సప్ ద్వారా పౌర సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను వాట్సప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింద....

ఈవీ బస్సు : హైదరాబాద్ టు విజయవాడ రూ.99 టికెట్

ఈవీ బస్సు : హైదరాబాద్ టు విజయవాడ రూ.99 టికెట్

దేశంలో ఈవీ వాహనాల హవా కొనసాగుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్లెక్స్ ఇండియా సంస్థ ఈవీ బస్సు సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు...

మంత్రులకు ర్యాంకులు : సీఎం చంద్రబాబుకు 6, ఫరూక్ మొదటి ర్యాంకు

మంత్రులకు ర్యాంకులు : సీఎం చంద్రబాబుకు 6, ఫరూక్ మొదటి ర్యాంకు

ఏపీ మంత్రులకు పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. ఎన్‌ఎండి ఫరూక్ మొదటి ర్యాంకు సాధించారు. సీఎం చంద్రబాబునాయుడు 6వ ర్యాంకులో నిలిచారు. ఫైల్స్ త్వరగా క్లియర్ చేయాలని...

అమెరికా నుంచి భారత అక్రమ వలసదారుల తరలింపు సాధారణమే : విదేశాంగమంత్రి జైశంకర్

అమెరికా నుంచి భారత అక్రమ వలసదారుల తరలింపు సాధారణమే : విదేశాంగమంత్రి జైశంకర్

అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటోన్న 104 మంది వలసదారుల తరలింపుపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ఇది ఏటా జరిగే సాధారణ ప్రక్రియేనని ఆయన లోక్‌సభలో...

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్ధులకు ఉచిత మధ్నాహ్నం భోజనానికి ఇక నుంచి సన్న బియ్యం మాత్రమే ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది. ఎంఎస్‌ఎమ్‌ఈ పాలసీల్లో కీలక...

డీప్ సీక్‌పై దక్షిణకొరియా నిషేధం

డీప్ సీక్‌పై దక్షిణకొరియా నిషేధం

చైనా తయారీ డీప్ సీక్‌ యాప్ వినియోగంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అమెరికా నిషేధించిన చైనా టెలికాం సంస్థతో డీప్ సీక్ కలసి పనిచేస్తోందని వెల్లడైంది. డీప్ సీక్...

40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా

40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా

ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే 8 నెలల జీతం ఇస్తామంటూ ట్రంప్...

అరాచకం : విద్యార్ధినిపై ఉపాధ్యాయుల గ్యాంగ్ రేప్

అరాచకం : విద్యార్ధినిపై ఉపాధ్యాయుల గ్యాంగ్ రేప్

తమిళనాడులో దారుణం వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే దారుణానికి పాల్పడ్డారు. కృష్ణగిరి జిల్లాలో 13 సంవత్సరాల విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ...

కెనడాలో పంజాబీ గాయకుడు ప్రేమ్ థిల్లాన్ ఇంటిపై కాల్పులు

కెనడాలో పంజాబీ గాయకుడు ప్రేమ్ థిల్లాన్ ఇంటిపై కాల్పులు

ప్రఖ్యాత పంజాబీ గాయకుడు ప్రేమ్ థిల్లాన్‌కు చెందిన కెనడాలోని నివాసంపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. కాల్పుల...

మహాకుంభమేళా త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలకు వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు

మహాకుంభమేళా త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలకు వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు

మహాకుంభమేళాలో వృద్ధులకు యూపీ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం వద్ద వృద్ధులు పవిత్ర స్నానాలు చేసేందుకు ప్రత్యేక ఘాట్ ఏర్పాటు చేశారు. సీనియర్...

సుచిర్ బాలాజీ మృతిపై దర్యాప్తు కోరుతూ పిటిషన్ వేసిన తల్లిదండ్రులు

సుచిర్ బాలాజీ మృతిపై దర్యాప్తు కోరుతూ పిటిషన్ వేసిన తల్లిదండ్రులు

సుచిర్ బాలాజీ మృతిపై దర్యాప్తు కోరుతూ పిటిషన్ వేసిన తల్లిదండ్రులు చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐలో ఇంజనీరుగా పనిచేసిన ప్రజావేగు సుచిర్ బాలాజీ మరణం వెనుక...

రూ.86000 దాటిన తులం బంగారం

రూ.86000 దాటిన తులం బంగారం

బంగారం ధర జీవితకాల గరిష్ఠాలను తాకింది. తాజాగా 10 గ్రాముల బంగారం ధర మొదటిసారి రూ.86000 దాటిపోయింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరవాత...

అమెరికాలోని భారత అక్రమ వలసదారులు స్వదేశానికి పయనం

అమెరికాలోని భారత అక్రమ వలసదారులు స్వదేశానికి పయనం

అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తోన్న వలసదారులను గుర్తించి ఆయా దేశాలకు తరలించే ప్రక్రియను వేగవంతంగా చేశారు. ఇప్పటికే...

తెలుగు రాష్ట్రాలకు మరిన్ని వందేభారత్ రైళ్లు

తెలుగు రాష్ట్రాలకు మరిన్ని వందేభారత్ రైళ్లు

కేంద్ర రైల్వే మంత్రి తెలుగు రాష్ట్రాలకు వరాల జల్లు కురిపించారు. త్వరలో ఏపీలోని 16 జిల్లాల మీదుగా 8 వందేభారత్ రైళ్లు ప్రయాణించనున్నాయని కేంద్ర రైల్వే మంత్రి...

నిర్మాత కేపీ చౌదరి గోవాలో ఆత్మహత్య

నిర్మాత కేపీ చౌదరి గోవాలో ఆత్మహత్య

చిత్ర నిర్మాత కేపీ చౌదరి గోవాలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందుతోంది. పలు చిత్రాలకు నిర్మాతగా, మరికొన్ని చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా కేపీ చౌదరి వ్యవహరించారు. చిత్ర నిర్మాణంలో...

సంక్షోభం నుంచి గట్టెక్కించండి : 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు భేటీ

సంక్షోభం నుంచి గట్టెక్కించండి : 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు భేటీ

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో వున్న ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఊబి నుంచి గట్టెక్కించాలని 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగడియాను సీఎం చంద్రబాబునాయుడు కోరారు. గత ఐదేళ్లలో...

తెలంగాణలో 27 జిల్లాలకు అధ్యక్షులను నియమించిన బీజేపీ

తెలంగాణలో 27 జిల్లాలకు అధ్యక్షులను నియమించిన బీజేపీ

తెలంగాణలో 27 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను ప్రకటించింది. మరికొన్ని జిల్లాలకు త్వరలో నియమించనున్నారు. నల్గొండ - నాగం వర్షిత్ రెడ్డి భూపాలపల్లి - నిశిధర్‌రెడ్డి హనుమకొండ -...

డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు : పనామా కాలువ స్వాధీనం తప్పదు

డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు : పనామా కాలువ స్వాధీనం తప్పదు

అంతర్జాతీయ వాణిజ్యానికి గేట్ వేగా ఉన్న పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చేసిన హెచ్చరికలు అమల్లోకి తీసుకువచ్చేలా ఉన్నారు. ఫీజులు...

వసంత పంచమి : మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

వసంత పంచమి : మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

వసంత పంచమి పురస్కరించుకుని ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం వద్ద మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామున 3 గంటల నుంచే భక్తలు అమృత స్నానాలు చేసేందుకు...

అరసవల్లి సూర్యదేవాలయంలో ఘనంగా మొదలైన రథసప్తమి వేడుకలు

అరసవల్లి సూర్యదేవాలయంలో ఘనంగా మొదలైన రథసప్తమి వేడుకలు

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యదేవాలయంలో మూడు రోజుల పాటు జరగనున్న రథసప్తమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఉదయం యోగా కార్యక్రమాలతో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు వేడుకలను ప్రారంభించారు....

యోగా గురు రామ్‌దేవ్ బాబాపై అరెస్ట్ వారెంట్

యోగా గురు రామ్‌దేవ్ బాబాపై అరెస్ట్ వారెంట్

పతంజలి ఆయుర్వేద ఫార్మసీ వ్యవస్థాపకుడు, యోగా గురు రామ్‌దేవ్ బాబాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పతంజలి సంస్థకు చెందిన దివ్య ఫార్మా తయారు చేసిన ఆయుర్వేద...

కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యంపై సీబీఐ కేసు

కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యంపై సీబీఐ కేసు

ఏపీలోనే నెంబర్ వన్ యూనివర్సిటీగా గుర్తింపు పొందిన కేల్‌యూ యాజమాన్యంపై సీబీఐ కేసు నమోదైంది. ఏ++ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చిన...

ప్రజల సందర్శనార్ధం తెరిచిన రాష్ట్రపతి భవన్‌లోని అమృత్ ఉద్యానవనం

ప్రజల సందర్శనార్ధం తెరిచిన రాష్ట్రపతి భవన్‌లోని అమృత్ ఉద్యానవనం

ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో అమృత్ ఉద్యానవనం సందర్శకులకు స్వాగతం పలుకుతోంది. ఏటా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో సందర్శకులను ఉచితంగా అనుమిస్తారు. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 30...

ట్రంప్ సంచలన నిర్ణయం : ఆ దేశాలపై భారీగా సుంకాల పెంపు

ట్రంప్ సంచలన నిర్ణయం : ఆ దేశాలపై భారీగా సుంకాల పెంపు

ఎన్నికల ప్రచారంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన హామీలు అమల్లో పెట్టారు. అన్ని వస్తువులు దేశంలోనే తయారు చేయాలని, అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు రావాలంటూ విదేశీ వస్తువుల...

మావోయిస్టుల మందుపాతర పేలుడు : 9 మంది జవాన్లు మృతి ఆరుగురికి గాయాలు

భారీ ఎన్‌కౌంటర్ : 8 మంది మృతి

ఛత్తీస్‌గఢ్ మరోసారి తుపాకీ కాల్పుల మోతతో దద్దరిల్లింది. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో ఈ...

మరో ఇద్దరు బందీల విడుదల

మరో ఇద్దరు బందీల విడుదల

హమాస్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన 42 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇవాళ ఇద్దరు బందీలను విడుదల చేశారు. ఫ్రెంచ్ ఇజ్రాయెలీ ఓఫర్ కల్డెరోన్, యార్డెన్...

కేంద్ర బడ్జెట్ విశేషాలు : రూ.12 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు

కేంద్ర బడ్జెట్ విశేషాలు : రూ.12 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు

కేంద్ర బడ్జెట్ మధ్యతరగతికి ఊహించని ఊరట కల్పించింది. ఇవాళ పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ (Union Budget 20245-26) ప్రవేశపెట్టారు. మధ్యతరగతి,...

ఆన్‌లైన్ గేమ్స్ వద్దన్నందుకు అమ్మనే చంపేశాడు

ఆన్‌లైన్ గేమ్స్ వద్దన్నందుకు అమ్మనే చంపేశాడు

ఆన్‌లైన్ గేమ్స్ వద్దన్నందుకు అమ్మనే చంపేశాడు ఓ శాడిస్టు కుమారుడు. ఈ ఘటన విశాఖ నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బల్బీర్ సింగ్...

రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి సందడి

రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి సందడి

రాష్ట్రపతి భవన్‌లో అరుదైన వేడుక జరగబోతోంది. ఓ వివాహానికి రాష్ట్రపతి భవన్ వేదిక కాబోతోంది. రాష్ట్రపతి భవన్ పీఎస్‌వోగా పనిచేస్తోన్న అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా వివాహానికి...

అఖాడా నుంచి మమతా కులకర్ణి బహిష్కరణ

అఖాడా నుంచి మమతా కులకర్ణి బహిష్కరణ

కిన్నెర అఖాడా నుంచి మాజీ నటి మమతా కులకర్ణిని బహిష్కరించారు. ప్రాపంచిక జీవితాన్ని వదిలేసుకుని మహా కుంభమేళా పురస్కరించుకుని మమతా కులకర్ణి కిన్నెర అఖాడాలో చేరారు. వెంటనే...

2024-25 ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి

2024-25 ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.3 నుంచి 6.5 శాతంగా...

బడ్జెట్ సమావేశాలు : ఫాస్ట్ ట్రాక్ సంస్కరణల దిశగా భారత్ వేగంగా అడుగులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

బడ్జెట్ సమావేశాలు : ఫాస్ట్ ట్రాక్ సంస్కరణల దిశగా భారత్ వేగంగా అడుగులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత్ శరవేగంగా వృద్ధి సాధించేందుకు ఫాస్ట్ ట్రాక్ రిఫామ్స్ తీసుకురానున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి...

తుపాకీతో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య

తుపాకీతో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. తణుకు ఎస్సై ఎ.జి.ఎస్.మూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన మూర్తి పలు ఆరోపణలతో ఇటీవల...

విశాఖ ఉక్కుప్రైవేటీకరణ జరగదు : కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి భరోసా

విశాఖ ఉక్కుప్రైవేటీకరణ జరగదు : కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి భరోసా

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదని మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. 2014 నుంచి విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాల్లో నడుస్తోందని, జీతాలు...

చండీగఢ్ మేయర్ పదవిని గెలుచుకున్న బీజేపీ

చండీగఢ్ మేయర్ పదవిని గెలుచుకున్న బీజేపీ

చండీగఢ్ మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన పోరులో బీజేపీ 19 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్, ఆప్ 17 స్థానాలు గెలుచుకున్నాయి. ఇవాళ ఉదయం...

అత్యాచారం కేసులో ఎంపీ అరెస్ట్

అత్యాచారం కేసులో ఎంపీ అరెస్ట్

అత్యాచారం కేసులో కాంగ్రెస్ ఎంపీని పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఉత్తర‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. యూపీలోని సీతాపుర్ ఎంపీ రాకేశ్ రాథోడ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగానే మధ్యలోనే...

వాట్సప్ పౌరసేవలు ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

వాట్సప్ పౌరసేవలు ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

ఏపీలో ప్రభుత్వ సేవలను వాట్సప్ ద్వారా అందించే వాట్సప్ గవర్నెన్స్‌ను మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని తన నివాసంలో ప్రారంభించారు. వాట్సప్ ద్వారా ప్రస్తుతానికి 161 పౌరసేవలు...

ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూ హత్య కుట్ర కేసు : నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగింత

ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూపై 104 కేసులు

ఖలిస్థాన్ ఉగ్రవాది సిఖ్స్ ఫర్ జస్టిస్ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు గురుపర్వంత్ సింగ్ పన్నూపై 104 కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సిఖ్స్ ఫర్ జస్టిస్ ఉగ్రకార్యకలాపాలపై...

విమానం, హెలికాఫ్టర్ ఢీ : 64 మంది గల్లంతు

విమానం, హెలికాఫ్టర్ ఢీ : 64 మంది గల్లంతు

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణీకులతో వెళుతోన్న విమానం, మరో హెలికాఫ్టర్ వాషింగ్టన్ వద్ద ఢీ కొన్నాయి. దీంతో రెండూ పోటోమాక్ నదిలో కుప్పకూలిపోయాయి. ప్రమాదం...

బందీలను వదిలేయండి లేదంటే మీ అంతు చూస్తా : హమాస్ ఉగ్రవాదులకు ట్రంప్ హెచ్చరిక

ట్రంప్ వార్నింగ్ : భారత్, బ్రెజిల్, చైనాలపై టారిఫ్‌లు పెంచుతాం

భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు అత్యధిక దిగుమతి పన్నులు విధిస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశాలపై టారిఫ్ వేస్తామంటూ హెచ్చరించారు....

చంద్రబాబుపై సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ కొట్టేసిన సుప్రీం

చంద్రబాబుపై సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ కొట్టేసిన సుప్రీం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిన సీఐడి కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ హైకోర్టు న్యాయవాది బి.బాలయ్య దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చంద్రబాబుపై...

ఏపీలో భారీగా పెరిగిన సైబర్ నేరాలు, ప్రతీ జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్: డీజీపీ

ఏపీలో భారీగా పెరిగిన సైబర్ నేరాలు, ప్రతీ జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్: డీజీపీ

ఏపీలో ఇతర నేరాలు తగ్గి, సైబర్ నేరాలు పెరిగాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. సైబర్ నేరాలు అదుపు చేసేందుకు ప్రతి జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్...

అక్రమ వలసదారుల విషయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నా : ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్ సంభాషణ

అక్రమ వలసదారుల విషయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నా : ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్ సంభాషణ

అక్రమ వలసదారుల విషయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకుంటుందని తాను భావిస్తున్నట్లు అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన...

బ్లాక్ మండే : రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి

బ్లాక్ మండే : రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయగా అందిన ప్రతికూల సంకేతాలు, త్రైమాసిక ఫలితాలు నిరాశకు గురిచేయడం, అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలతో...

పేదలకు మూడు సెంట్ల ఇంటి స్థలం : మార్గదర్శకాలు విడుదల

పేదలకు మూడు సెంట్ల ఇంటి స్థలం : మార్గదర్శకాలు విడుదల

పేదలకు మూడు సెంట్ల ఇంటి స్థలం : మార్గదర్శకాలు విడుదలదారిద్ర రేఖకు దిగువనున్న పేదలకు ఉచితంగా ఇంటి స్థలాలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో...

వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం

వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం

వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటరీ సంయుక్త కమిటీ జేపీసీ పలు సవరణలతో బిల్లుకు ఆమోదం తెలిపింది. విపక్ష ఎంపీలు 44 సవరణలు ప్రతిపాదించగా, 14 సవరణలకు జేపీసీ...

బందీలను వదిలేయండి లేదంటే మీ అంతు చూస్తా : హమాస్ ఉగ్రవాదులకు ట్రంప్ హెచ్చరిక

అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం : గురుద్వారాల్లోనూ పోలీసుల తనిఖీలు

అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే 90 వేల మంది అక్రమ వలసదారులను వివిధ దేశాలకు సైనిక విమానాల్లో తరలించినట్లు ప్రకటించింది. దేశంలో అనుమానిత...

ఒకే దేశం ఒకే సమయం : ముసాయిదా నిబంధనలు విడుదల

ఒకే దేశం ఒకే సమయం : ముసాయిదా నిబంధనలు విడుదల

ఒకే దేశం, ఒకే సమయం అమలుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. దేశమంతా ఒకే ప్రామాణిక సమయం తీసుకువచ్చేందుకు ఐఎస్‌టీ వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం...

దేశంలో మొదటిసారి ఉత్తరాఖండ్‌లో అమల్లోకి ఉమ్మడి పౌరస్మృతి

దేశంలో మొదటిసారి ఉత్తరాఖండ్‌లో అమల్లోకి ఉమ్మడి పౌరస్మృతి

దేశంలో మొదటిసారిగా ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వచ్చింది. సోమవారం నుంచి ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమల్లోకి వస్తోందని సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. దీని ద్వారా...

నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికేసులో కీలక ట్విస్ట్

నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికేసులో కీలక ట్విస్ట్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌‌పై దాడి కేసు కీలక మలుపు తిరిగింది. దొంగతనం కోసం వచ్చిన బంగ్లాదేశ్ జాతీయుడు షరీపుల్ ఇస్లాంకు చెందిన ఒక్క వేళిముద్ర కూడా...

కిడ్నీ రాకెట్ : విశాఖ వాసి కనుసన్నల్లో 90 కిడ్నీలు మార్చారు

కిడ్నీ రాకెట్ : విశాఖ వాసి కనుసన్నల్లో 90 కిడ్నీలు మార్చారు

తెలుగు రాష్ట్రాల్లో కిడ్నీ రాకెట్ కలకలం రేపుతోంది. హైదరాబాద్ కేంద్రంగా పలు ఆసుపత్రుల్లో 30 మందితో కూడిన ముఠా కిడ్నీ ఆపరేషన్ల దందా కొనసాగించినట్లు పోలీసుల విచారణలో...

సౌత్ ఇండియా మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం

సౌత్ ఇండియా మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం

శ్రీకాకుళంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక...

దేశ వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు : ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

దేశ వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు : ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ దేశ ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధి దిశగా ప్రయాణం సాగేలా కృషి చేసిన మహనీయులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు....

విజయవాడలో ఘనంగా ముగిసిన గణతంత్ర ఉత్సవాలు : ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్న గవర్నర్

విజయవాడలో ఘనంగా ముగిసిన గణతంత్ర ఉత్సవాలు : ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్న గవర్నర్

  ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అభిప్రాయపడ్డారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 76వ గణతంత్ర వేడుకల్లో ఆయన జాతీయ జెండాను...

నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులను విడుదల చేసిన హమాస్

నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులను విడుదల చేసిన హమాస్

కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ రెండో విడత బందీలను విడుదల చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన నలుగురు మహిళా సైనికులను ఇవాళ విడుదల చేశారు. సైనిక దుస్తుల్లో...

పీపీపీ విధానంలోనూ ఉచిత మెడికల్ సీట్లు : మంత్రి సత్యకుమార్

పీపీపీ విధానంలోనూ ఉచిత మెడికల్ సీట్లు : మంత్రి సత్యకుమార్

రాష్ట్రంలో పీపీపీ విధానంలో ఏర్పాటు చేస్తోన్న 17 మెడికల్ కళాశాలల్లోనూ ఉచిత మెడికల్ సీట్లు ఉంటాయని వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో...

తులం బంగారం రూ.83 వేలు

తులం బంగారం రూ.83 వేలు

బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. పది గ్రాముల బంగారం ధర రూ.83 వేలు దాటిపోయింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల...

ముంబై పేలుళ్ల సూత్రధారి తహవూర్ రాణాను భారత్‌కు అప్పగింతకు అమెరికా సుప్రీంకోర్టు అంగీకారం

ముంబై పేలుళ్ల సూత్రధారి తహవూర్ రాణాను భారత్‌కు అప్పగింతకు అమెరికా సుప్రీంకోర్టు అంగీకారం

ముంబైపై 26/11 దాడుల సూత్రధారి తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు అంగీకరించింది. 2008లో ముంబైలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు 12 చోట్ల ఏకకాలంలో సృష్టించిన...

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా

వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి శుక్రవారం ట్వీట్ చేశారు. వైసీపీకి రాజీనామా చేసి,...

మహిళను చంపి తినేసిన పులి

మహిళను చంపి తినేసిన పులి

కేరళలో అడవి జంతువుల దాడులు ఎక్కువయ్యాయి. తాజాగా వయనాడ్ జిల్లాల్లో పెద్దపులి మహిళపై దాడి చేసి చంపి సగభాగం తినేసింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు. వయనాడ్...

అక్రమ వలసదారుల అరెస్టులు ప్రారంభించిన ట్రంప్ ప్రభుత్వం

అక్రమ వలసదారుల అరెస్టులు ప్రారంభించిన ట్రంప్ ప్రభుత్వం

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అధికారులు అక్రమ వలసదారులను అరెస్ట్ చేసే పనిని ప్రారంభించారు. దేశంలోకి అక్రమంగా చొరబడటం,దొంగతనాలు, దౌర్జన్యాలు చేయడం, మాదకద్రవ్యాలు...

ఆయుధాల తయారీ కర్మాగారంలో పేలుడు : ఐదుగురు మృతి

ఆయుధాల తయారీ కర్మాగారంలో పేలుడు : ఐదుగురు మృతి

మహారాష్ట్రలో భారీ పేలుడు జరిగింది. భండారా జిల్లాలో చోటుచేసుకున్న భారీ పేలుడులో ఐదుగురు చనిపోయారు. ఓ ఆయుధ తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు...

మూడేళ్ల బాలికపై వైసీపీ నేత లైంగికదాడి

మూడేళ్ల బాలికపై వైసీపీ నేత లైంగికదాడి

దారుణం జరిగింది. చిత్తూరు జిల్లా నగరిలో మూడేళ్ల బాలికపై వైసీపీ నేత లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరి...

తిరుమలలో దాతలు నిర్మించిన అతిథి గృహాలకు ధార్మిక పేర్లు

తిరుమలలో దాతలు నిర్మించిన అతిథి గృహాలకు ధార్మిక పేర్లు

తిరుమలలో దాతలు నిర్మించిన అతిథి గృహాలకు ఆధ్వాత్మిక,ధార్మిక నామాలు పెట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. దాతలు వారు నిర్మించిన భవనాలకు వారి పేర్లు పెట్టుకున్నారు. ఆ...

జమ్ముకశ్మీర్ అనుమానాస్పద మరణాలకు బ్యాక్టీరియా వైరస్‌లు కారణం కాదు : కేంద్ర మంత్రి

జమ్ముకశ్మీర్ అనుమానాస్పద మరణాలకు బ్యాక్టీరియా వైరస్‌లు కారణం కాదు : కేంద్ర మంత్రి

జమ్ముకశ్మీర్‌లోని అనుమానాస్పద మరణాలపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. బుదాల్ గ్రామంలో నెల రోజుల వ్యవధిలో 17 మంది మరణించడానికి బ్యాక్టీరియా, వైరస్‌లు కారణం కాదని...

అమెరికాను కార్చిచ్చు వెంటాడుతోంది. కాలిఫోర్నియాలోని ఈశాన్య చికోలో మొదలైన

అమెరికాలో మరలా మొదలైన కార్చిచ్చు

అమెరికాలో కార్చిచ్చు మరోసారి విస్తరిస్తోంది. లాస్ ఏంజలెస్ ప్రాంతంలో 60 వేల ఎకరాల అడవి, 14 వేల ఇళ్లను దహనం చేసిన కార్చిచ్చు తాజాగా కొత్త ప్రాంతాలకు...

Page 7 of 22 1 6 7 8 22