డేరా బాబాకు ఊరట : రంజిత్ సింగ్ హత్య కేసులో నిర్దోషిగా తీర్పు
వివాదాస్పద మత గురువు, డేరా సచ్చా సౌదా చీఫ్ డేరా బాబాకు ఓ హత్య కేసులో పంజాబ్ హర్యానా హైకోర్టులో ఊరట లభించింది. డేరాబాబా అనుచరుడు రంజిత్...
వివాదాస్పద మత గురువు, డేరా సచ్చా సౌదా చీఫ్ డేరా బాబాకు ఓ హత్య కేసులో పంజాబ్ హర్యానా హైకోర్టులో ఊరట లభించింది. డేరాబాబా అనుచరుడు రంజిత్...
రెమాల్ తుఫాను పెను బీభత్సం సృష్టించింది. బెంగాల్, బంగ్లాదేశ్ తీరంలో ఈ తుఫాన్ తీరం దాటింది. గంటకు 135 కి.మీ వేగంతో పెను గాలులు వీయడంతో బెంగాల్లోనే...
మద్యం సేవించి అంత్యంత వేగంగా లగ్జరీ కారుతో ఢీ కొట్టి ఇద్దరు సాఫ్వేర్ ఇంజనీర్ల మృతికి కారణమైన 17 సంవత్సరాల బాలుడి కేసు మరో మలుపు తిరిగింది....
ప్రధాన నగరాల్లో బాంబు బెదిరింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ నుంచి వారణాసి బయలు దేరడానికి సిద్దమైన ఇండిగో విమానానికి బాంబు...
అగ్నిబాణ్ క్షిపణి ప్రయోగం వాయిదా పడింది. ఇవాళ ఉదయం జరగాల్సిన అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం చివరి క్షణంలో వాయిదా పడింది. సాంకేతిక లోపాలు తలెత్తడంతో క్షిపణి ప్రయోగం...
లైంగిక దాడి ఆరోపణలు ఎదొర్కొంటోన్న కర్ణాటక హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సంచలన వీడియో విడుదల చేశారు. మే 31న ఉదయం పది గంటలకు పోలీసుల ముందు...
రుణ దారుణం మరొకటి వెలుగు చూసింది. లోన్ యాప్ నిర్వాహకుల బెదిరింపులు తట్టుకోలేక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద...
మాలేగావ్ ఎంఐఎం కీలక నేత అబ్దుల్ మాలిక్ మహమ్మద్ యూనిస్పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. మూడు బులెట్లు యూనిస్ను గాయపరిచాయి. చాతిలో, కుడి తొడలో,...
మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్లోని నివాసంలో ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కృష్ణాజిల్లా కైకలూరు సమీపంలోని కోడూరు ఆమె...
ఏపీలో పలు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది చనిపోయారు. తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని జాతీయ రహదారిపై ఎం.కొంగరవారిపల్లె వద్ద కారు అదుపుతప్పి డివైడన్ను ఢీకొన్న ఘటనలో...
పుణె రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మృతికి కారణమైన బాలుడి రక్తనమూనాలను తారుమారు చేసిన వ్యవహారంలో ఇద్దరు వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. పుణెలోని ప్రభుత్వ...
ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం మరింత ముదిరింది. ఆదివారంనాడు ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్పై హమాస్ ఉగ్రవాదులు క్షిపణి దాడులు జరిపారు. రఫా నుంచి రాకెట్లు ప్రయోగించడంతో...
ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతులెత్తేసింది. మంచి ఆట తీరుతో అనూహ్యంగా ఫైనల్స్కు చేరుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు, కోల్కతా జట్టు చేతిలో ఘోర...
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడి దాడికి గురైన ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్కు బెదిరింపులు ఎక్కువయ్యాయి. రేప్ చేస్తామని, చంపేస్తామంటూ సోషల్ మీడియాలో కొందరు...
మణిపూర్ అల్లర్లను రిజర్వేషన్ల సమస్యగా చూడకూడదని అది ఒక జాతి సమస్య అంటూ కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యానించారు. మైతేయి, కుకీ ట్రస్టుకు సంబంధించిన లోటును భర్తీ...
జమ్ము కశ్మీర్లో లోక్సభ ఎన్నికలు ముగిశాయని త్వరలో అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. జమ్ము కశ్మీర్లో 370 ఆర్టికల్...
https://www.youtube.com/watch?v=UY31pDh055o
పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులపై యుద్ధం చేస్తోన్న ఇజ్రాయెల్కు హెజ్బొల్లా ఉగ్రవాదులు తీవ్ర హెచ్చరికలు చేశారు. త్వరలో ఇజ్రాయెల్కు సర్ప్రైజ్ ఇవ్వబొతున్నామంటూ హెజ్బొల్లా నేత హసన్ నస్రల్లాహ్ విడుదల...
టెక్నాలజీ సాయంతో ఓ అరాచకవాది రెచ్చిపోయాడు. ఏకంగా ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారం చేశారు. మధ్యప్రదేశ్ సేథీ జిల్లాలో ఈ అరాచకం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల...
వాతావరణంలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలతో మాల్దీవులకు పెను ప్రమాదం ముంచుకొస్తోందని ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జు ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా సముద్రపు నీటి మట్టాలు పెరిగిపోవడంతో కేవలం...
రెండు వేర్వేరు ఘోర అగ్ని ప్రమాదాల్లో 34 మంది చిన్నారులు చనిపోయారు. గుజరాత్లోని రాజ్కోట్ గేమింగ్ జోన్లో గత రాత్రి చెలరేగిన మంటల్లో 27 మంది చిన్నారులు...
ఒలింపిక్ పతక విజేత పివి.సింధు మలేషియా మాస్టర్స్ టైటిల్ పోరులో ఫైనల్స్కు చేరింది. ఐదో సీడ్ ప్లేయర్ సింధు, 20వ స్థానంలో ఉన్న బుసానన్పై 13-21, 21-16,...
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో అతి భారీ వర్షం నమోదైంది. రోడ్లు జలమయం అయ్యాయి. మొగల్రాజపురం, ఏలూరు రోడ్, బందర్ రోడ్, ఎన్టీఆర్...
రేవ్ పార్టీలో డ్రగ్స్ స్వీకరించినట్లు తేల్చేందుకు బెంగళూరు సీసీఎస్ పోలీసులు రక్త నమూనాలను సేకరించి ల్యాబులో పరీక్షించారు. దాదాపు 80 మంది రక్తంలో డ్రగ్స్ నమూనాలు బయటపడ్డాయి....
ఛత్తీస్గఢ్ బెమెతెరా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గన్పౌడర్ పరిశ్రమలో పేలుడు జరిగి, 17 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. రోజు మాదిరే కార్మికులు ఉదయాన్నే...
ఆరో దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఆరో దశలో ప్రముఖులు ఓటేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయాన్నే ఓటేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, కాంగ్రెస్...
పుణెలో తాగి కారు నడిపి ఇద్దరు సాఫ్వేర్ ఇంజనీర్ల మృతికి కారణమైన బాలుడి తాతను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదం సమయంలో బాలుడు కారు నడపడం లేదని,...
ఇజ్రాయెల్కు అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రఫాలో వెంటనే సైనిక చర్యలను నిలిపివేయాలని ఐసీజే ఆదేశించింది. రఫాలో దాడులతో అక్కడి ప్రజల జీవనం దుర్భరంగా మారిందంటూ...
సార్వత్రిక ఎన్నికల ఆరోదశ పోలింగ్ మొదలైంది. ఆరో దశలో 58 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. ఆరో విడతలో ఢిల్లీ,...
ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఢిగ్రీ కాలేజీ అధ్యాపకుల ఉద్యోగాలకు అర్హత కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ సెట్ 2024 పరీక్షను ఏప్రిల్ 28న...
బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్ హత్య వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్ను బంగ్లాదేశ్కు చెందిన మహిళ శిలాష్టి రెహ్మాన్...
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన తుది ఫలితాలను పోలింగ్ కేంద్రాల వారీగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచేలా ఈసీని ఆదేశించాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది....
తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని దాడికి గురైన ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ స్పష్టం చేశారు. మర్యాదగా అభ్యర్థించి ఉంటే పదవి నుంచి వైదొలగేదాన్నన్నారు....
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం కాంప్లెక్స్ నిండిపోయింది. నారాయణగిరి షెడ్లు కూడా నిండిపోయాయి. క్యూలైనులో భక్తులు ఆక్టోపస్ క్యాంపస్ వరకు 3 కి.మీ వరకు...
కోల్కతాలో అనుమానాస్పదంగా దారుణ హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ కేసులో మిస్టరీ వీడింది. ఎంపీని క్రూరంగా హత్య చేసింది అక్రమంగా భారత్లో చొరబడ్డవారేనని కోల్కతా పోలీసులు తేల్చారు....
హమాస్ ఉగ్రవాదుల అరాచకాలు ఒక్కోటి బయట పడుతున్నాయి. అక్టోబర్ 27న ఇజ్రాయెల్పై దాడి తరవాత 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. వారిలో ఏడుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులు...
లగ్జరీ కారు అత్యంత వేగంగా నడిపి పుణెలో ఇద్దరిని బలిగొన్న బాలుడికి బెయిల్ ఇవ్వడంపై పోలీసులు రివ్యూ పిటిషన్ వేశారు. పిటిషన్ పరిశీలించిన జువైనల్ జస్టిస్ బెయిల్...
స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి.సెన్సెక్స్ 1196 పాయింట్లు పెరిగి 75418 వద్ద...
బెంగళూరు రేవ్ పార్టీలో పొల్గొన్న వారి నుంచి పోలీసులు బ్లడ్ శాంపిల్స్ తీయించారు. మొత్తం ఈ పార్టీలో 200 మంది పొల్గొన్నారు. వీరిలో 103 మంది డ్రగ్స్...
బెంగళూరుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నగరంలో ప్రముఖ హోటల్ ఒట్టేరాతో సహా పలు భవనాల్లో బాంబు పెట్టామంటూ మెయిల్స్ వచ్చాయి. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు....
వైశాఖ పౌర్ణమి పురస్కరించుకుని సింహాచలం అప్పన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారికి రెండో చందన సమర్పణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామునే స్వామి వారిని సుప్రభాత సేవతో...
ఐఐటీలో సీటు సంపాదిస్తే, ఇక జాబ్ గ్యారంటీ అని విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. అయితే తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగు చూసిన సమాచారం...
కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్ అందించింది. 2023-24 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ కేంద్రానికి 2 లక్షల 11 వేల కోట్ల డివిడెండ్ ఇవ్వాలని...
ఏలూరు జిల్లా మండవల్లిలో అరాచకం చోటు చేసుకుంది. పదో తరగతి మార్కుల లిస్ట్ తీసుకునేందుకు బడికి వచ్చిన బాలికపై, తోటి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఒకడు...
విమాన ప్రయాణంలో చాలా అరుదుగా కుదుపులు వస్తుంటాయి. వాతావరణం అనుకూలించక పెనుగాలులు వీచిన సమయంలో విమానాలకు కుదుపులు ఎదురవుతుంటాయి. తాజాగా సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో కుదుపులకు ఓ...
ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి కేసులో విచారణ నిమిత్తం సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ను ఢిల్లీ పోలీసులు ముంబై తరలించారు. బిభవ్ కుమార్ ఉపయోగించిన...
హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు టెహ్రాన్లో ముగిశాయి. వేలాది మంది రైసీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రైసీ మృతదేహంపై జాతీయ జెండా కప్పి...
ఉగ్రవాదులతో లింకులున్నాయనే అనుమానంతో అనంతపురంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం ఆత్మకూర్ బజారుకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్...
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, వెంటనే లొంగిపోవాలంటూ, మాజీ సీఎం కుమారస్వామి హితవు చెప్పారు. అశ్లీల వీడియోలు సమాజం తలదించుకునేలా...
పశ్చిమబెంగాల్ జల్పాయిగుడిలో కొందరు దుండగులు అరాచకానికి పాల్పడ్డారు. జల్పాయిగుడిలోని రామకృష్ణ మిషన్పై దాడికి తెగబడ్డారు. ఆయుధాలతో కొందరు దుండగులు సాదువులు, ఉద్యోగులపై తొపాకులు ఎక్కుపెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు....
చెప్పుల వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటపడ్డ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో...
ఎన్నికల హింసపై డీజీపీ గుప్తాకు సిట్ నివేదిక ఏపీలో ఎన్నికలకు ముందు, తరవాత జరిగిన హింసపై విచారణ జరిపిన సిట్ తన నివేదికను డీజీపీ హరీశ్కుమార్గుప్తాకు అందించింది....
కజికిస్థాన్లో భారత విద్యార్థులపై గత వారం రోజులుగా జరుగుతోన్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. కజికిస్థాన్లోని స్థానిక విద్యార్థులు, భారతీయ విద్యార్థులపై దాడులకు తెగబడుతున్నారు. భారత్ నుంచి 15...
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూన్ మూడు వరకు పొడిగించింది. కవిత రిమాండ్ నేటితో ముగియనుండగా ఈడీ...
ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ దాడి తరవాత జరిపించిన వైద్య పరీక్షలు కీలకంగా మారాయి. దాడి తరవాత నమోదైన...
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో ఆయన మరణించినట్లు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. ఆదివారంనాడు రైసీ ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్ దట్టమైన అటవీ...
ఇరాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్ అడవుల్లో కుప్పకూలింది. అతి కష్టం మీద హెలికాఫ్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించారు....
దేశంలో ఐదో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఐదో దఫా 49 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలైంది. 695 మంది అభ్యర్థులు ఐదో దశ...
ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి ఘటన కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్కు తీస్ హజారీ కోర్టు ఐదు రోజుల జుడీషియల్ కస్టడీ...
ఆప్ మహిళా ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి ఘటనలో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్పై పోలీసులు ఐపీసీ కింద కేసు నమోదు...
కర్ణాటకలో వందలాది మహిళలపై లైంగిక దౌర్జన్యం కేసు ఎదుర్కొంటోన్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శనివారం ఈ వారెంట్...
ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు భారీ ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన ఎయిరిండియా విమానం ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన సిబ్బంది విమానాన్ని...
భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు ఇవాళ అండమాన్ నికోబార్ దీవులను తాకుతాయని ప్రకటించింది. అక్కడ నుంచి మే చివరి నాటికి రుతుపవనాలు...
కోవిడ్ 19 సింగపూర్లో మరోసారి వెలుగు చూసింది. మే 5 నుంచి 11 మధ్యలో సింగపూర్లో 25900 కేసులు నమోదు కావడంతో మాస్కులు తప్పనిసరి చేశారు. కోవిడ్...
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో శుక్రవారం సస్పెండ్, బదిలీ అయిన ఎస్పీలు, కలెక్టర్ల స్థానంలో కొత్త వారిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. పల్నాడు...
తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. రాబోయే ఐదు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని...
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో తనపై దాడి చేశారంటూ ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజకీయ దుమారం రేగింది. కేజ్రీవాల్ వ్యక్తిగత...
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక ఆరోపణలపై మాజీ ప్రధాని దేవెగౌడ మొదటిసారి స్పందించారు. లైంగిక ఆరోపణల కేసులో ఎవరూ తప్పించుకోవడానికి వీల్లేదన్నారు. ఈ వ్యవహారంలో...
భారత్ అణుసత్తా చాటి 50 ఏళ్లైంది. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా పేరుతో 1974 మే 18న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజస్థాన్లోని ఫోఖ్రాన్లో అణుపరీక్షలను విజయవంతంగా...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.