సింహాచలం అప్పన్నకు చందన సమర్పణ
వైశాఖ పౌర్ణమి పురస్కరించుకుని సింహాచలం అప్పన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారికి రెండో చందన సమర్పణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామునే స్వామి వారిని సుప్రభాత సేవతో...
వైశాఖ పౌర్ణమి పురస్కరించుకుని సింహాచలం అప్పన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారికి రెండో చందన సమర్పణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామునే స్వామి వారిని సుప్రభాత సేవతో...
ఐఐటీలో సీటు సంపాదిస్తే, ఇక జాబ్ గ్యారంటీ అని విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. అయితే తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగు చూసిన సమాచారం...
కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్ అందించింది. 2023-24 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ కేంద్రానికి 2 లక్షల 11 వేల కోట్ల డివిడెండ్ ఇవ్వాలని...
ఏలూరు జిల్లా మండవల్లిలో అరాచకం చోటు చేసుకుంది. పదో తరగతి మార్కుల లిస్ట్ తీసుకునేందుకు బడికి వచ్చిన బాలికపై, తోటి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఒకడు...
విమాన ప్రయాణంలో చాలా అరుదుగా కుదుపులు వస్తుంటాయి. వాతావరణం అనుకూలించక పెనుగాలులు వీచిన సమయంలో విమానాలకు కుదుపులు ఎదురవుతుంటాయి. తాజాగా సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో కుదుపులకు ఓ...
ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి కేసులో విచారణ నిమిత్తం సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ను ఢిల్లీ పోలీసులు ముంబై తరలించారు. బిభవ్ కుమార్ ఉపయోగించిన...
హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు టెహ్రాన్లో ముగిశాయి. వేలాది మంది రైసీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రైసీ మృతదేహంపై జాతీయ జెండా కప్పి...
ఉగ్రవాదులతో లింకులున్నాయనే అనుమానంతో అనంతపురంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం ఆత్మకూర్ బజారుకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్...
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, వెంటనే లొంగిపోవాలంటూ, మాజీ సీఎం కుమారస్వామి హితవు చెప్పారు. అశ్లీల వీడియోలు సమాజం తలదించుకునేలా...
పశ్చిమబెంగాల్ జల్పాయిగుడిలో కొందరు దుండగులు అరాచకానికి పాల్పడ్డారు. జల్పాయిగుడిలోని రామకృష్ణ మిషన్పై దాడికి తెగబడ్డారు. ఆయుధాలతో కొందరు దుండగులు సాదువులు, ఉద్యోగులపై తొపాకులు ఎక్కుపెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు....
చెప్పుల వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటపడ్డ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో...
ఎన్నికల హింసపై డీజీపీ గుప్తాకు సిట్ నివేదిక ఏపీలో ఎన్నికలకు ముందు, తరవాత జరిగిన హింసపై విచారణ జరిపిన సిట్ తన నివేదికను డీజీపీ హరీశ్కుమార్గుప్తాకు అందించింది....
కజికిస్థాన్లో భారత విద్యార్థులపై గత వారం రోజులుగా జరుగుతోన్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. కజికిస్థాన్లోని స్థానిక విద్యార్థులు, భారతీయ విద్యార్థులపై దాడులకు తెగబడుతున్నారు. భారత్ నుంచి 15...
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూన్ మూడు వరకు పొడిగించింది. కవిత రిమాండ్ నేటితో ముగియనుండగా ఈడీ...
ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ దాడి తరవాత జరిపించిన వైద్య పరీక్షలు కీలకంగా మారాయి. దాడి తరవాత నమోదైన...
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో ఆయన మరణించినట్లు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. ఆదివారంనాడు రైసీ ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్ దట్టమైన అటవీ...
ఇరాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్ అడవుల్లో కుప్పకూలింది. అతి కష్టం మీద హెలికాఫ్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించారు....
దేశంలో ఐదో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఐదో దఫా 49 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలైంది. 695 మంది అభ్యర్థులు ఐదో దశ...
ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి ఘటన కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్కు తీస్ హజారీ కోర్టు ఐదు రోజుల జుడీషియల్ కస్టడీ...
ఆప్ మహిళా ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి ఘటనలో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్పై పోలీసులు ఐపీసీ కింద కేసు నమోదు...
కర్ణాటకలో వందలాది మహిళలపై లైంగిక దౌర్జన్యం కేసు ఎదుర్కొంటోన్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శనివారం ఈ వారెంట్...
ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు భారీ ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన ఎయిరిండియా విమానం ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన సిబ్బంది విమానాన్ని...
భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు ఇవాళ అండమాన్ నికోబార్ దీవులను తాకుతాయని ప్రకటించింది. అక్కడ నుంచి మే చివరి నాటికి రుతుపవనాలు...
కోవిడ్ 19 సింగపూర్లో మరోసారి వెలుగు చూసింది. మే 5 నుంచి 11 మధ్యలో సింగపూర్లో 25900 కేసులు నమోదు కావడంతో మాస్కులు తప్పనిసరి చేశారు. కోవిడ్...
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో శుక్రవారం సస్పెండ్, బదిలీ అయిన ఎస్పీలు, కలెక్టర్ల స్థానంలో కొత్త వారిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. పల్నాడు...
తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. రాబోయే ఐదు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని...
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో తనపై దాడి చేశారంటూ ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజకీయ దుమారం రేగింది. కేజ్రీవాల్ వ్యక్తిగత...
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక ఆరోపణలపై మాజీ ప్రధాని దేవెగౌడ మొదటిసారి స్పందించారు. లైంగిక ఆరోపణల కేసులో ఎవరూ తప్పించుకోవడానికి వీల్లేదన్నారు. ఈ వ్యవహారంలో...
భారత్ అణుసత్తా చాటి 50 ఏళ్లైంది. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా పేరుతో 1974 మే 18న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజస్థాన్లోని ఫోఖ్రాన్లో అణుపరీక్షలను విజయవంతంగా...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.