K Venkateswara Rao

K Venkateswara Rao

వాల్మీకీ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం

వాల్మీకీ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం

వాల్మీకీ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నెల 17 నుంచి అన్ని జిల్లాల్లో వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా...

కుట్ర కోణం : రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్…తప్పిన పెను ప్రమాదం

కుట్ర కోణం : రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్…తప్పిన పెను ప్రమాదం

ఉత్తరాది రాష్ట్రాల్లో రైలు ప్రమాదాలకు దారితీసేలా దుండగులు కుట్రలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా మరో కుట్రకోణం వెలుగుచూసింది. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో లలాండౌర్ ధందేరా స్టేషన్ల మధ్య...

ఎన్సీపీ సీనియర్ నేత సిద్ధిఖీ దారుణ హత్య

ఎన్సీపీ సీనియర్ నేత సిద్ధిఖీ దారుణ హత్య

ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్దిఖీ శనివారంనాడు ముంబైలో దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రా ఎన్సీపీ కార్యాలయంలో ముగ్గురు దుండగులు దగ్గర నుంచి జరిపిన కాల్పుల్లో...

లోకోఫైలెట్ హత్య : బిహార్‌కు చెందిన నిందితుడు అరెస్ట్

లోకోఫైలెట్ హత్య : బిహార్‌కు చెందిన నిందితుడు అరెస్ట్

లోకోపైలెట్ ఎబినేజర్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. విజయవాడ రైల్వే స్టేషన్ ఎఫ్ క్యాబిన్ వద్ద గత వారం లోక్ ఫైలెట్ డి.ఎబినేజర్‌ను ఓ వ్యక్తి...

సీఎం చంద్రబాబు నివాసం, టీడీపీ కార్యాలయాలపై దాడి కేసు సీఐడికి అప్పగింత

సీఎం చంద్రబాబు నివాసం, టీడీపీ కార్యాలయాలపై దాడి కేసు సీఐడికి అప్పగింత

టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి కేసులను రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. ఇప్పటికే ఈ రెండు కేసులను మంగళగిరి పోలీసులు...

కర్రల సమరం : దేవరగట్టులో వంద మందికి గాయాలు..ఆరుగురి పరిస్థితి విషమం

కర్రల సమరం : దేవరగట్టులో వంద మందికి గాయాలు..ఆరుగురి పరిస్థితి విషమం

కర్రల సమరంలో మరోసారి వందల మంది భక్తుల తలలు పగిలాయి. కర్నూలు జిల్లా హోళిగుంద మండలం దేవరగట్టులో ఏటా దసరానాడు బన్నీ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే....

అమెరికాపై విరుచుకుపడిన మిల్టన్ తుపాను

అమెరికాపై విరుచుకుపడిన మిల్టన్ తుపాను

అమెరికాను హరికేన్లు వణికిస్తున్నాయి. తాజాగా ఫ్లోరిడాలో మిల్టన్ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి వేలాది ఇళ్ల కప్పులు లేచిపోయాయి. 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కరెంటు...

రెండేళ్ల తరవాత మొదటి సారి క్షీణించిన పారిశ్రామిక వృద్ధిరేటు

రెండేళ్ల తరవాత మొదటి సారి క్షీణించిన పారిశ్రామిక వృద్ధిరేటు

దేశంలో రెండేళ్ల తరవాత మొదటిసారి ఆగస్టులో పారిశ్రామికవృద్ధి క్షీణించింది. ఆగస్టులో -0.1 శాతం క్షీణించింది. విద్యుదుత్పత్తి, గనులు నిరాశాజనకమైన పనితీరు కనబరిచాయి. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఆధారంగా...

గూడ్సు రైలును ఢీకొన్న భాగమతి ఎక్స్‌ప్రెస్ : పట్టాలు తప్పిన 13 బోగీలు

గూడ్సు రైలును ఢీకొన్న భాగమతి ఎక్స్‌ప్రెస్ : పట్టాలు తప్పిన 13 బోగీలు

తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మైసూరు నుంచి తమిళనాడు మీదుగా దర్భాంగ చేరాల్సిన భాగమతి రైలు తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును...

తిరుమల శ్రీవారికి చక్రస్నానం.. రాత్రికి ధ్వజావరోహణం

తిరుమల శ్రీవారికి చక్రస్నానం.. రాత్రికి ధ్వజావరోహణం

తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు. శనివారం తెల్లవారుజామున తిరుచ్చి, పల్లకీ ఉత్సవాలు నిర్వహించారు. చక్రతాళ్వార్‌కు వరాహస్వామి ప్రాంగణంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు....

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్

గత ఏడాది వెలుగులోకి వచ్చిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక నిందితుడిని దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన చంద్రకర్‌ను యూఏఈ...

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ పొందిన నందిగం సురేష్, కృష్ణాయపాలెం...

విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేపై పేలిన డీజిల్ ట్యాంకర్ : భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్

విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేపై పేలిన డీజిల్ ట్యాంకర్ : భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్

ఘోర ప్రమాదం తప్పింది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై చిట్యాల వద్ద ఆయిల్ ట్యాంకర్ వేగంగా డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో డీజిల్ ట్యాంకర్‌కు మంటలు అంటుకున్నాయి....

శాంతి చర్చల నుంచి వైదొలగిన హమాస్

పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ కమాండర్ అబ్దుల్లా హతం

ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ కమాండర్లను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. పాలస్తీనాలోని నూర్ షమా శరణార్థి శిబిరంలో తాజాగా జరిపిన దాడుల్లో తుల్‌కరీమ్...

పోలవరం ప్రాజెక్టు పనులకు రూ.2348 కోట్లు విడుదల చేసిన కేంద్రం

పోలవరం ప్రాజెక్టు పనులకు రూ.2348 కోట్లు విడుదల చేసిన కేంద్రం

ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు తీయించేందుకు రూ.2807 కోట్లు విడుదల చేసింది. దీనికి సంబంధించి ఏపీ అధికారులకు కేంద్ర ఆర్థిక...

బ్రహ్మోత్సవాల్లో తిరుమల శ్రీవారికి మహారథోత్సవం

బ్రహ్మోత్సవాల్లో తిరుమల శ్రీవారికి మహారథోత్సవం

తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీవారికి మహా రథోత్సవం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు....

తిరుమలలో రీల్స్ : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధవిపై కేసు

తిరుమలలో రీల్స్ : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధవిపై కేసు

తిరుమల శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చేసిన దివ్వెల మాధవిపై కేసు నమోదైంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తరవాత, మాధవి...

ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు : నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు

ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు : నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు ముంబైలోని వర్లి శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. రతన్ టాటాకు పలువురు ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. కేంద్ర...

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా విడుదల చేసిన కేంద్రం : ఏపీకి భారీగా నిధులు

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా విడుదల చేసిన కేంద్రం : ఏపీకి భారీగా నిధులు

కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నులు రాష్ట్రాల వాటాను ప్రతి నెలా విడుదల చేస్తుంటారు. తాజాగా రాష్ట్రాలకు రూ. 178173 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక...

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు సంతాపం : ఏపీ క్యాబినెట్ వాయిదా

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు సంతాపం : ఏపీ క్యాబినెట్ వాయిదా

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతికి సంతాపం అనంతరం ఏపీ క్యాబినెట్ వాయిదా పడింది. ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,...

అతిపెద్ద ఐపీఓకు రంగం సిద్ధం

అతిపెద్ద ఐపీఓకు రంగం సిద్ధం

హ్యూందాయ్ మోటార్ ఇండియా దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు రంగం సిద్దమైంది. ప్రఖ్యాత మోటార్ వాహనాల తయారీ దిగ్గజం హ్యూందాయ్ అతి పెద్ద ఐపీవో ద్వారా రూ.27,870 కోట్లు...

అర్చకులకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

అర్చకులకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

దేవాలయాల్లో పూజలు నిర్వహించే అర్చకులకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నోట్ విడుదల చేసింది. పూజలు, క్రతువులు, దేవాలయాల్లో నిర్వహించే దైవిక కార్యక్రమాల్లో దేవాదాయ కమిషనర్ సహా...

ఐసిఐసిఐ బ్యాంకు మేనేజర్ మోసాలపై సిఐడి విచారణకు ఆదేశం

ఐసిఐసిఐ బ్యాంకు మేనేజర్ మోసాలపై సిఐడి విచారణకు ఆదేశం

బ్యాంకుల మోసాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంకులో వెలుగు చూసిన కుంభకోణంలో వేలాది బాధితులు రూ.100 కోట్లుదాకా పొగొట్టుకున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లకు...

సహారా ఎడారిలో లక్షల కిలోమీటర్ల మేర వరద

సహారా ఎడారిలో లక్షల కిలోమీటర్ల మేర వరద

ఎడారి అంటేనే కరవు ప్రాంతం. అతి కష్టం మీద వెతికితే ఒయాసిస్సులు కనిపిస్తాయి. అక్కడ కూడా నీరు దొరికితే దొరుకుతుంది. లేదంటే తాగడానికి కూడా చుక్కు నీరు...

బ్రహ్మోత్సవాల్లో సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

బ్రహ్మోత్సవాల్లో సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని తరించిపోయారు....

భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్

భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్

నోబెల్ బహుమతుల ప్రకటనలు కొనసాగుతున్నాయి. భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసిన ఇద్దరు శాస్త్రవేత్తలకు ఇవాళ నోబెల్ బహుమతి ప్రకటించారు.ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్‌లతో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలకుగాను...

హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం : జమ్ము కశ్మీర్‌లో ఎన్‌సీపీ కూటమి హవా

హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం : జమ్ము కశ్మీర్‌లో ఎన్‌సీపీ కూటమి హవా

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో 48 స్థానాలు గెలుచుకుని బీజేపీ...

ఆర్జి కార్ ఘటన : జూనియర్ డాక్టర్ల నిరవధిక నిరాహార దీక్ష

ఆర్జి కర్ ఘటన : 50 మంది సీనియర్ వైద్యుల మూకుమ్మడి రాజీనామా

ఆర్జి కర్ ఆసుపత్రి ఘటన విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూనియర్ వైద్యురాలు హత్యాచారం తరవాత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదంటూ ఇవాళ...

ఇజ్రాయెల్ దాడుల్లో మరో కీలక ఉగ్రవాది హతం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా బీరుట్‌పై ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయ కమాండర్ సోహిల్ హొసైన్ హోసైనీ హతమయ్యాడు. ఈ...

విశాఖ రైల్వే జోన్‌కు డిసెంబరులో ప్రధాని శంకుస్థాపన !

విశాఖ రైల్వే జోన్‌కు డిసెంబరులో ప్రధాని శంకుస్థాపన !

ఏపీకి కేంద్రం శుభవార్త అందించిందని సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు. డిసెంబరులో ప్రధాని మోదీ విశాఖ రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేయనున్నారని ఆయన తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా...

సజీవంగానే హమాస్ తాజా అధినేత సిన్వార్

సజీవంగానే హమాస్ తాజా అధినేత సిన్వార్

ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన దాడుల్లో హమాస్ అధినేత యహ్యా సిన్వార్ హతమయ్యాడని అంతర్జాతీయ మీడియా కోడై కూసింది. గత నెల 21న ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సిన్వార్...

రూ.1800 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

రూ.1800 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

డ్రగ్స్ స్మగ్లర్ల ఆట కట్టించేందుకు పోలీసులు చేస్తోన్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నారనే పక్కా సమాచారంతో...

గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు : 90 మంది మృతి

మసీదుపై ఇజ్రాయెల్ దాడి : 24 మంది మృతి

ఉగ్రవాదులను ఏరి వేసేందుకు ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. తాజాగా మధ్య గాజా ప్రాంతంలోని ఓ మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 24...

విషాదం : ఒకే కుటుంబంలో ఏడుగురు సజీవ దహనం

విషాదం : ఒకే కుటుంబంలో ఏడుగురు సజీవ దహనం

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోరం చోటు చేసుకుంది. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. చెంబూర్...

ఆర్జి కార్ ఘటన : జూనియర్ డాక్టర్ల నిరవధిక నిరాహార దీక్ష

ఆర్జి కార్ ఘటన : జూనియర్ డాక్టర్ల నిరవధిక నిరాహార దీక్ష

దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు దారితీసిన పశ్చిమ బెంగాల్ ఆర్జి కర్ ఆసుపత్రి ఘటనలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించడంలో పశ్చిమబెంగాల్...

తిరుమలలో శ్రీవారికి సింహ వాహన సేవ

తిరుమలలో శ్రీవారికి సింహ వాహన సేవ

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు మలయప్ప స్వామి వారిని సింహ వాహనంపై ఊరేగించారు. మాడవీధుల్లో స్వామి వారిని వేలాది మంది...

తిరుమలలో కుండపోత వర్షం : చెరువులను తలపిస్తోన్న మాడవీధులు

తిరుమలలో కుండపోత వర్షం : చెరువులను తలపిస్తోన్న మాడవీధులు

తిరుమలలో అతి భారీ వర్షం కురిసింది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మొదలైన వర్షం ఐదు గంటల వరకు అంటే గంటపాటు ఏకధాటిగా పడింది. దీంతో తిరుమలలో...

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ కమాండర్లు హతం !

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ కమాండర్లు హతం !

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ కమాండర్లు హతమైనట్లు సమాచారం అందుతోంది. చనిపోయిన వారిలో కమలేశ్ అలియాస్ ఆర్కే అలియాస్ నాగరాజు, నీతి...

యెమన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు : పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతం

ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక నేత హతం

లెబనాన్‌లోని హెజ్‌బొల్లా ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. ఉత్తర లెబనాన్‌లోని ట్రిపోలిలో శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో హమాస్ కీలక నేత సయీద్...

అత్యాచారం కేసులో యూట్యూబర్ హర్షసాయిపై లుక్ అవుట్ నోటీసులు

అత్యాచారం కేసులో యూట్యూబర్ హర్షసాయిపై లుక్ అవుట్ నోటీసులు

యూట్యూబర్ హర్షసాయిపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. హర్షసాయి తనపై అత్యాచారం చేశాడని, నగ్న చిత్రాలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడంటూ ఓ నటి...

పశ్చిమబెంగాల్‌లో మరో అరాచకం : బాలికపై హత్యాచారం !

పశ్చిమబెంగాల్‌లో మరో అరాచకం : బాలికపై హత్యాచారం !

పశ్చిమబెంగాల్‌లో దారుణం చోటు చేసుకుంది. 24 పరగణాల జిల్లాలో ట్యూషన్‌కు వెళ్లిన బాలికను ఘోరంగా హత్య చేశారు. బాలికపై అత్యాచారం చేసి, హత్య చేశారంటూ బీజేపీ నేతలు...

తిరుమల తిరుపతి దేవస్థానంలో రివర్స్ టెండరింగ్ రద్దు

తిరుమల తిరుపతి దేవస్థానంలో రివర్స్ టెండరింగ్ రద్దు

తిరుమల తిరుపతి దేవస్థానంలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ ఈవో శ్యామలరావు ఉత్తర్వులు విడుదల చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఇటీవల...

తాలిబన్లను ఉగ్రజాబితా నుంచి తొలగించిన రష్యా

తాలిబన్లను ఉగ్రజాబితా నుంచి తొలగించిన రష్యా

ఉగ్రసంస్థ తాలిబన్ల పాలనను రష్యా గుర్తించింది. ఉగ్రవాదుల జాబితా నుంచి తాలిబాన్లను తొలగిస్తున్నట్లు రష్యా విదేశాంగశాఖ ప్రకటించింది. గత ఏడాది ఆగష్టులో ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాలను...

మూడో రోజు వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

మూడో రోజు వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు స్వామివారిని మాడవీధుల్లో చినశేష వాహనంపై ఊరేగించారు. శ్రీకృష్ణుడి అవతారంలో భక్తులను అభయ ప్రధానం చేశారు. కొద్ది సేపటి...

హర్యానాలో ప్రశాంతంగా ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికలు

హర్యానాలో ప్రశాంతంగా ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికలు

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 90 స్థానాలకు 1031 మంది బరిలో...

గంటల వ్యవధిలో 600 మంది ఊచకోత

గంటల వ్యవధిలో 600 మంది ఊచకోత

ఆఫ్రికాలోని బుర్కినా ఫోసో దేశంలో జరిగిన అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు బర్సాలోగో పట్టణంలో ఆగష్టు 24న విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 600...

స్విగ్గీని బహిష్కరించిన ఏపీ హోటళ్ల సంఘం

స్విగ్గీని బహిష్కరించిన ఏపీ హోటళ్ల సంఘం

ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీపై ఏపీ హోటళ్ల సంఘం నిషేధం విధించింది. తమకు రావాల్సిన బకాయిలు స్విగ్గీ సకాలంలో చెల్లించడం లేదని ఏపీ హోటళ్ల సంఘం అధ్యక్షుడు...

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో మార్క్ జుకర్ బర్గ్

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో మార్క్ జుకర్ బర్గ్

ప్రపంచ కుబేరుల జాబితా విడుదలైంది. తాజాగా బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన జాబితాలో మెటా సీఈవో 206 బిలియన్ డాలర్ల సంపదతో మార్క్ జుకర్...

సచివాలయ భవనంపై నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్

సచివాలయ భవనంపై నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్

మహారాష్ట్ర సచివాలయంలో పెను ప్రమాదం తప్పింది. ధంగర్ గిరిజన తెగను షెడ్యూల్డ్ కులాల్లో చేర్చడాన్ని నిరసిస్తూ ముంబైలోని ప్రధాన సచివాలయ భవనంలో అజిత్ పవార్ వర్గానికి చెందిన...

తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం తేల్చేందుకు ఐదుగురి స్వతంత్ర సభ్యులతో సిట్‌కు సుప్రీంకోర్టు ఆదేశం

తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం తేల్చేందుకు ఐదుగురి స్వతంత్ర సభ్యులతో సిట్‌కు సుప్రీంకోర్టు ఆదేశం

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిపారంటూ చెలరేగిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఐదుగురు స్వతంత్ర సభ్యులతో సెట్ ఏర్పాటు చేసింది. ఇందులో...

డ్రగ్స్ డీలర్‌ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు : రూ.2వేల కోట్ల కొకైన్ స్వాధీనం

డ్రగ్స్ డీలర్‌ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు : రూ.2వేల కోట్ల కొకైన్ స్వాధీనం

డ్రగ్స్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. గడచిన వారంలోనే ఢిల్లీ పోలీసులు ఐదుగురు డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. తాజాగా పంజాబ్‌కు చెందిన జితేంద్రపాల్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు....

అర్చకులకు ఇక నుంచి నెలకు రూ.10 వేలు

అర్చకులకు ఇక నుంచి నెలకు రూ.10 వేలు

ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక హామీని అమలు చేసింది. ఆదరణ పెద్దగా లేని ఆలయాల్లో దూప,దీప, నైవేద్యాలు సమర్పించే పూజారులకు ఇప్పటి వరకు అందిస్తోన్న రూ.5...

రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ : 78 రోజుల బోనస్

రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ : 78 రోజుల బోనస్

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 11.72 లక్షల రైల్వే ఉద్యోగులకు రూ.2028 కోట్లు బోనస్ ప్రకటించింది. గరిష్ఠంగా రూ.17981 దక్కనుంది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్...

స్టాక్ మార్కెట్లు భారీ పతనం

కుప్పకూలిన స్టాక్ సూచీలు : 11 లక్షల కోట్లు ఆవిరి

పశ్చిమాసియాలో యుద్దం స్టాక్ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టింది. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ సూచీలు ఓ దశలో కొంత వరకు కోలుకున్నా, తరవాత భారీగా పతనమయ్యాయి....

ఈషా పౌండేషన్‌పై చర్యలు ఆపేయండి : సుప్రీంకోర్టు

ఈషా పౌండేషన్‌పై చర్యలు ఆపేయండి : సుప్రీంకోర్టు

ఈషా ఫౌండేషన్‌పై తమిళనాడు పోలీసులు చేపట్టిన చర్యలను ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చెన్నై హైకోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కోయంబత్తూరు సమీపంలో ఈషా ఫౌండేషన్...

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

మాజీ ఎంపీ నందిగం సురేష్ రిమాండ్ పొడిగింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ రిమాండ్ పొడిగిస్తూ మంగళగిరి కోర్టు తీర్పు వెలువరించింది. నేటితో నందిగం సురేష్ రిమాండ్ ముగియనుండటంతో పోలీసులు మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు....

బెజవాడ కనకదుర్గమ్మకు కానుకగా వజ్రాల కిరీటం

బెజవాడ కనకదుర్గమ్మకు కానుకగా వజ్రాల కిరీటం

కనకదుర్గమ్మకు ఓ భక్తుడు వజ్రాల కిరీటం కానుకగా సమర్పించుకున్నారు. ముంబైకు చెందిన పారిశ్రామిక వేత్త సౌరభ్ రూ.2 కోట్ల విలువైన వజ్రాల కిరీటం అమ్మవారికి కానుకగా ఇచ్చినట్లు...

శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబునాయుడు

ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు : ప్రధానితో భేటీ అయ్యే ఛాన్స్

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ నెల 7న సీఎం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కూడా...

స్టాక్ మార్కెట్లు భారీ పతనం

యుద్ధమేఘాలు : నష్టాల్లో స్టాక్ సూచీలు

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు స్టాక్ మార్కెట్లను కుదేలు చేశాయి. ప్రారంభంలోనే 1264 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ తరవాత కొద్దిగా కోలుకుంది. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మరింత ముదిరే సూచనలు...

వైద్యం చేయించుకుని డాక్టర్‌నే కాల్చి చంపిన దుండగులు

వైద్యం చేయించుకుని డాక్టర్‌నే కాల్చి చంపిన దుండగులు

ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. గాయాలతో ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు దుండగులు ఓ డాక్టరు వద్ద చికిత్స చేయించుకున్నారు. గాయాలతో ఆసుపత్రికి వచ్చిన వారికి డ్రెస్సింగ్ చేసి...

శాంతి చర్చల నుంచి వైదొలగిన హమాస్

ఇజ్రాయెల్ భీకర దాడులు : హిజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా అల్లుడు హతం

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. గత వారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో హిజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా హతమయ్యాడు. బీరుట్లో జరిపిన దాడుల్లో హసన్ నస్రల్లా...

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆక్రమణలపై బుల్డోజర్

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆక్రమణలపై బుల్డోజర్

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెం పంచాయతీలో భూదాన్ భూములను వైసీపీ ఎమ్మెల్సీ తోట...

పాట్నా ఎన్‌ఐటిలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య కలకలం

పాట్నా ఎన్‌ఐటిలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య కలకలం

విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా పాట్నాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏపీకి చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఉదయం ఆమె గదిలో...

స్టార్ హెల్త్ ఘోరం : కీలక సమాచారం విక్రయించిన ఉన్నతాధికారి

స్టార్ హెల్త్ ఘోరం : కీలక సమాచారం విక్రయించిన ఉన్నతాధికారి

ప్రముఖ బీమా కంపెనీ స్టార్ హెల్త్‌పై తీవ్ర దుమారం రేగింది. స్టార్ హెల్గ్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి 3 కోట్ల మంది ఖాతాదారుల సమాచారాన్ని అమ్మేశాడంటూ...

అమెరికాలో మొదలైన అధ్యక్ష ఎన్నికల ముందస్తు ఓటింగ్

అమెరికాలో మొదలైన అధ్యక్ష ఎన్నికల ముందస్తు ఓటింగ్

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ముందస్తు ఓటింగ్ మొదలైంది. నవంబరు 5న అమెరికాలో ఎన్నికలు జరగనుండగా, అప్పుడు హాజరు కాలేని వారు ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అధ్యక్ష...

తనపై విజిలెన్స్ విచారణ నిలిపివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన వైవీ సుబ్బారెడ్డి

తనపై విజిలెన్స్ విచారణ నిలిపివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన వైవీ సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతిపై ఏపీ ప్రభుత్వం జరిపిస్తోన్న విజిలెన్స్ విచారణ నిలిపివేసేలా ఆదేశించాలంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తిరుమలలో...

కాదంబరి జత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అరెస్ట్

కాదంబరి జత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అరెస్ట్

ముంబై నటి కాదంబరి జత్వానీపై ఫోర్జరీ డాక్యుమెంట్లతో కేసులు నమోదు చేసి వేధించిన వ్యవహారంలో వైసీపీ యువనేత కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంత...

మరోసారి 75 వేలు దాటిన సెన్సెక్స్

ఫెడ్ జోష్ : ఆరు లక్షల కోట్ల లాభం

దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడం మార్కెట్లలో రెండో రోజూ జోష్ నింపింది. ప్రారంభం నుంచి లాభాలతో...

ఇజ్రాయెల్ దాడుల్లో ఉగ్ర కమాండర్ షాదీ జక్రానేహ్ హతం

ఇజ్రాయెల్ దాడుల్లో ఉగ్ర కమాండర్ షాదీ జక్రానేహ్ హతం

ఇజ్రాయెల్ సైన్యం వెస్ట్‌బ్యాంక్‌లోని క్వాబాటియాలో కీలక ఉగ్ర కమాండర్ షాదీ జక్రానేహ్‌ను మట్టుబెట్టింది.ముందుగా జెనిన్ సమీపంలో ఐడీఎఫ్ దళాలు కాల్పులు జరిపి జక్రానేహ్‌కు చెందిన నలుగురు గన్‌మెన్‌లను...

తిరుమల దేవస్థాన కళాశాలల్లో పద్మావతి శ్రీనివాసుల ఫోటోలు తొలగించారు : కేంద్ర మంత్రి

తిరుమల దేవస్థాన కళాశాలల్లో పద్మావతి శ్రీనివాసుల ఫోటోలు తొలగించారు : కేంద్ర మంత్రి

తిరుమల సప్తగిరులపై హిందూయేతర గుర్తులను తీసుకురావాలని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చూశారని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభకరందాజే ఆరోపించారు. తిరుమల కళాశాలల్లో పద్మావతి శ్రీనివాసుల...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైఎస్ జగన్ కు ఊరట

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వ్యవహారం : హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ

తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారనే ఆరోపణల వ్యవహారం హైకోర్టుకు చేరింది. వైసీపీ పాలనలో 2022లో నందిని డైరీ ఆవునెయ్యి సరఫరా కాంట్రాక్టు రద్దు చేసి,...

రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ విచారణ

రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ విచారణ

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను పోలీసులు గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. రహస్య ప్రదేశంలో విచారణ జరుపుతున్నారు. తనపై ఎనిమిదేళ్లుగా లైంగిక దాడి చేస్తున్నాడంటూ ఓ...

రైల్ జిహాద్ : రైలు పట్టాలపై ఇనుప స్థంభం ముందే గుర్తించిన లోకోపైలెట్ తప్పిన పెనుప్రమాదం

రైల్ జిహాద్ : రైలు పట్టాలపై ఇనుప స్థంభం ముందే గుర్తించిన లోకోపైలెట్ తప్పిన పెనుప్రమాదం

దేశంలో వరుస రైలు ప్రమాదాలకు పాల్పడటానికి చేస్తోన్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు, పెద్ద బండరాళ్లు వెలుగు చూడగా, తాజాగా 6 మీటర్ల...

హెజ్బొల్లా దాడిని తిప్పికొట్టిన ఇజ్రాయెల్ : 1000 రాకెట్లు ధ్వంసం

హెజ్బొల్లా దాడిని తిప్పికొట్టిన ఇజ్రాయెల్ : 1000 రాకెట్లు ధ్వంసం

పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. పేజర్లు, వాకీటాకీలు, సౌర పరికరాల పేలుళ్ల తరవాత హెజ్బొల్లా దాడులు తీవ్రతరం చేసింది. దీంతో ముందుగానే హెజ్బొల్లా ఆయుధాగారాలపై ఇజ్రాయెల్ సైన్యం మెరుపుదాడులకు...

వరద బాధితులకు అదానీ రూ.25 కోట్ల సాయం

వరద బాధితులకు అదానీ రూ.25 కోట్ల సాయం

వరద బాధితులకు అదానీ గ్రూప్ భారీ సాయం అందించింది. ప్రపంచ కుబేరుల అగ్రజాబితాలో చోటు సాధించిన అదానీ, వరద బాధితులకు రూ.25 కోట్ల సాయం అందించారు. ముఖ్యమంత్రి...

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హత్యకు ఇరాన్ కుట్ర

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హత్యకు ఇరాన్ కుట్ర

ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు హత్యకు ఇరాన్ కుట్ర పన్నిందంటూ షెన్‌బెట్ ఏజన్సీ వెల్లడించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి యోవా గల్లాంట్, షిన్‌బెడ్ డైరెక్టర్...

వైసీపీకి మరో కీలక నేత రాజీనామా

వైసీపీకి మరో కీలక నేత రాజీనామా

వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఉదయభాను వైసీపీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి బాలినేని బాటలోనే...

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్

లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటోన్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్‌ను తెలంగాణ ఎస్‌ఓటీ పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చాశారు. ఓ డాన్సర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై పోలీసులు...

భారీ నష్టాలతో మొదలై లాభాలతో ముగిసిన స్టాక్ సూచీలు

ఫెడ్ జోష్ : స్టాక్ మార్కెట్ల సరికొత్త రికార్డు

దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఆసియా మార్కెట్లు దూసుకెళ్లాయి....

విద్యార్ధినులపై లైంగిక వేధింపులు : వార్డెన్‌పై వేటు

విద్యార్ధినులపై లైంగిక వేధింపులు : వార్డెన్‌పై వేటు

లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటోంన్న ఏలూరు జిల్లాకు చెందిన అరాచక వార్డెన్ శశికుమార్‌పై వేటు పడింది. శశకుమార్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఏలూరు జిల్లా కలెక్టర్...

పేలిన వాకీటాకీలు, పేజర్లు : 36కు చేరిన మృతులు

పేలిన వాకీటాకీలు, పేజర్లు : 36కు చేరిన మృతులు

పేజర్ల పేలుళ్ల నుంచి లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా తేరుకోకముందే, వాకీటాకీలు పేలాయి. హెజ్బొల్లా తీవ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తాజాగా వాకీటాకీల...

హథ్రస్ తొక్కిసలాట ఘటనపై పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

బుల్డోజర్ న్యాయం ఆపండి : సుప్రీంకోర్టు సీరియస్

  దేశంలో పలు రాష్ట్రాల్లో నిందితుల ఇళ్లపైకి బుల్డోజర్లు పరుగులు పెట్టించడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. నేరాలు నిర్ధారణ కాక ముందే అనుమానితల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని...

సెప్టెంబరు 30లోపు జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం : కేంద్ర హోం మంత్రి అమిత్ షా

కుట్రలు దాగవు….రైలు ప్రమాదాలపై హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు

దేశంలో జరుగుతోన్న వరుస రైలు ప్రమాదాలు, కుట్రలపై కేంద్ర హోం మంత్రి ఘాటుగా స్పందించారు. కుట్రలు ఎక్కువ కాలం దాగవన్నారు. కుట్ర కోణం వెలికితీసేందుకు విచారణ జరుగుతోందన్నారు....

జియో సేవల్లో అంతరాయం : ప్రకటన చేయని రిలయన్స్

జియో సేవల్లో అంతరాయం : ప్రకటన చేయని రిలయన్స్

దేశంలో ప్రముఖ టెలికాం సంస్థ జియో సేవల్లో అంతరాయం ఏర్పడింది. జియో మొబైల్, జియో ఫైబర్ సేవలకు అంతరాయం ఏర్పడటంతో వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు....

ఢిల్లీ నూతన సీఎంగా మంత్రి అతిశీ పేరు ప్రకటించిన కేజ్రీవాల్

ఢిల్లీ నూతన సీఎంగా మంత్రి అతిశీ పేరు ప్రకటించిన కేజ్రీవాల్

ఢిల్లీ నూతన సీఎం అభ్యర్థిగా మంత్రి అతిశీ పేరును ఆప్ శాసనసభా పక్షం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇవాళ ఉదయం ఢిల్లీలో సమావేశమైన ఆప్ శాసనసభాపక్షం అతిశీ పేరును...

ఆర్జి కర్ ఆసుపత్రి ఆర్థిక అవకతవకల్లో టీఎంసీ ఎమ్మెల్యే హస్తం

ఆర్జి కర్ ఆసుపత్రి ఆర్థిక అవకతవకల్లో టీఎంసీ ఎమ్మెల్యే హస్తం

ఆర్జి కర్ ఆసుపత్రి డాక్టర్ హత్యాచారం ఘటనలో సీబీఐ, ఈడీ దూకుడు పెంచాయి. ఇప్పటికే ఆర్జి కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్ ఘోష్‌ను అరెస్ట్ చేసిన...

డాక్టర్లతో ముగిసిన చర్చలు : మూడు డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించిన బెంగాల్ సీఎం

డాక్టర్లతో ముగిసిన చర్చలు : మూడు డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించిన బెంగాల్ సీఎం

ఆర్జి కర్ డాక్టర్ హత్యాచారం తరవాత నెల రోజులుగా వైద్యులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. నిరసన తెలుపుతోన్న డాక్టర్లతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం...

రికార్డు ధర : గణేశ్ లడ్డూ రూ.1.87 కోట్లు

రికార్డు ధర : గణేశ్ లడ్డూ రూ.1.87 కోట్లు

గణేశ్ లడ్డూ వేలంలో రికార్డు ధర నమోదైంది. ఏటా గణేశ్ ఉత్సవాల సందర్భంగా లడ్డూ వేలం జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ బండ్లగూడ గణేశ్ లడ్డూ వేలంపై అందరూ...

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం : వైద్యురాలిపై దౌర్జన్యం

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం : వైద్యురాలిపై దౌర్జన్యం

మహిళా డాక్టర్లపై దౌర్జన్యాలు ఆగడం లేదు. ఆర్జి కర్ ఆసుపత్రి ఘటన మరవక ముందే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా డాక్టర్‌పై దౌర్జన్యం చోటు చేసుకుంది. పోలీసులు...

రివర్స్ టెండర్ జీవో రద్దు

రివర్స్ టెండర్ జీవో రద్దు

మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 2019లో తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. 2019లో అప్పటి వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కోసం 67...

బంగారు గనికోసం రెండు తెగల మధ్య కాల్పులు : 30 మందికిపైగా మృతి

బంగారు గనికోసం రెండు తెగల మధ్య కాల్పులు : 30 మందికిపైగా మృతి

బంగారు గనికోసం జరిగిన సాయుధ పోరాటంలో 30 మందికిపైగా మృతిచెందారు. ఈ ఘటన పపువా న్యూ గునియాలో చోటు చేసుకుంది. పోర్‌గెరా బంగారు గనిని ఆగష్టులో సకార్...

తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందేభారత్ రైళ్లు పరుగులు : ప్రారంభించిన ప్రధాని మోదీ

తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందేభారత్ రైళ్లు పరుగులు : ప్రారంభించిన ప్రధాని మోదీ

తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా రెండు వందేభారత్ రైళ్లు పరుగులు పెట్టాయి. ప్రధాని మోదీ అహ్మదాబాద్ నుంచి వర్చువల్ విధానంలో వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. హైదరాబాద్ నాగపూర్, దుర్గ్...

Page 14 of 22 1 13 14 15 22