Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

వీరవిల్లిలో బలవంతపు మతప్రచారం.. అడ్డుకున్న హిందువులు

param by param
May 11, 2024, 05:26 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

 అనుమతులు
లేకుండా భారీ ర్యాలీ నిర్వహించిన క్రైస్తవులపై చర్యలు తీసుకోవడానికి బదులు,
ప్రశ్నించిన తమనే పోలీసులు తప్పుపట్టారని వీరవిల్లి గ్రామానికి చెందిన హిందువులు
వాపోతున్నారు.

పశ్చిమ
గోదావరి జిల్లా అత్తిలి మండలం వీరవిల్లికి ఈ నెల 13 న పెద్దసంఖ్యలో క్రైస్తవులు
తరలివచ్చారు. భారీ వాహనాల్లో గ్రామానికి చేరుకున్న క్రైస్తవులు బిగ్గరగా నినాదాలు
చేశారు. ఏసును నమ్ముకోకపోతే నరకానికి పోతారంటూ సందేశం ఇచ్చారు. క్రైస్తవ సందేశాలు,
నినాదాలపై గ్రామానికి చెందిన  హిందువులు
అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి వచ్చి తమ సంప్రదాయాలు, నమ్మకాలను
కించపరిచేలా వ్యవహరించవద్దని కోరారు.

ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి
వివాదానికి దారి తీసింది. పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉండగా భారీ ర్యాలీలు ఎలా
నిర్వహిస్తారని హిందువులు ప్రశ్నించారు.
ఘటన
సద్దుమణిన అనంతరం 200 మంది క్రైస్తవులు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసుకుని ధర్నా
చేపట్టారు. తమను హిందువులు ఇబ్బందిపెట్టారంటూ నిరసన తెలిపారు. క్రైస్తవ శిబిరం
దగ్గరకు వెళ్ళి వివరణ అడుగుతున్న హిందువులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

వీరవిల్లి
ఘటనపై విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, శివశక్తి సహా పలు హిందూ సంఘాలు మండిపడ్డాయి.
నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేయకుండా ప్రశ్నించిన వారిని ఎందుకు
ఇబ్బందిపెట్టారని పోలీసులను నిలదీశారు. అరెస్టు చేసిన హిందువులను వెంటనే విడుదల
చేయాలని కోరారు. హిందువులపై అన్యమతాల దాడులను ఐక్యంగా తిప్పికొట్టాలని వీరవిల్లి గ్రామ
ప్రజలను కోరారు.
హిందూ
సంఘాల ప్రతిఘటనతో పోలీసులు వెనక్కి తగ్గారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయడంతో
పాటు బలవంతపు మతప్రచారానికి పాల్పడుతున్న వారిపై చర్యలు చేపట్టారు.

ShareTweetSendShare

Related News

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా
general

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత
general

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

Latest News

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.