Monday, May 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా

భారత్‌తో వాణిజ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం : బంగ్లా ప్రధాని

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు జూన్ 2 వరకు రిమాండ్

కారు డోరు మూసుకుపోయి నలుగురు చిన్నారులు, నీటిలోపడి ఐదుగురు మృతి

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా

భారత్‌తో వాణిజ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం : బంగ్లా ప్రధాని

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు జూన్ 2 వరకు రిమాండ్

కారు డోరు మూసుకుపోయి నలుగురు చిన్నారులు, నీటిలోపడి ఐదుగురు మృతి

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

భారత్‌తో వాణిజ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం : బంగ్లా ప్రధాని

K Venkateswara Rao by K Venkateswara Rao
May 19, 2025, 01:05 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బంగ్లాదేశ్, భారత్ మధ్య సరకుల రవాణాలో ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఇటీవల కాలంలో ఈశాన్య రాష్ట్రాల నుంచి బంగ్లాదేశ్ సరకుల దిగుమతి నిలిపివేసింది. ప్రతిగా భారత్ చర్యలకు దిగింది. బంగ్లాదేశ్ నుంచి ప్రధానంగా భారత్‌కు దిగుమతి అయ్యే వస్త్రాలపై ఆంక్షలు విధించింది. దీంతో బంగ్లాదేశ్ ప్రధాని ఓ ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ ఉత్పత్తులపై భారత్ కొన్ని ఆంక్షలు విధించినట్లు వార్తల ద్వారా తెలిసిందన్నారు. వాణిజ్యంలో ఉన్న ఇబ్బందులను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని బంగ్లాదేశ్ వాణిజ్య సలహాదారు షేక్ బషీరుద్ధీన్ మీడియాకు వెల్లడించారు.

భారత్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం అందలేదు. ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం. అఖౌరా, డాకి పోర్టులతో పాటు సరిహద్దు ప్రాంతాల ద్వారా అయ్యే ఎగుమతి, దిగుమతులపై భారత్ కొన్ని ఆంక్షలు విధించింది.వస్త్ర తయారీలో భారత్ నెంబర్ వన్. అయినా బంగ్లాదేశ్ నుంచి కొన్ని వస్త్రాలు దిగుమతి చేసుకుంటోంది. అది మా సామర్థ్యాన్ని తెలియజేస్తోంది.వాణిజ్యంలో కొన్ని పరిమితులు ఉంటాయి. సమస్యలను చర్చల ద్వారా సర్దుబాటు చేసుకుంటామని బంగ్లాదేశ్ ప్రకటించింది.

పత్తి, నూలు, ప్లాస్టిక్, పీవీసీ, ఆహార పదార్థాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్ ముంబై, కోల్‌కతా పోర్టుల ద్వారా మాత్రమే దిగుమతులకు అనుమతిస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి దిగుమతి అయ్యే చేపలు, వనస్పతి నూనె,ఎల్పీజీలకు ఆంక్షల లేవని భారత్ స్పష్టం చేసింది.

Tags: andhratodaynewsbangladesh imports banedbangladesh pmbharat importsbharat v bangladesh exports rowbombay portexportsimportsSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా
general

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
general

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు జూన్ 2 వరకు రిమాండ్

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి
general

కారు డోరు మూసుకుపోయి నలుగురు చిన్నారులు, నీటిలోపడి ఐదుగురు మృతి

general

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

general

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

Latest News

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా

భారత్‌తో వాణిజ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం : బంగ్లా ప్రధాని

భారత్‌తో వాణిజ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం : బంగ్లా ప్రధాని

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు జూన్ 2 వరకు రిమాండ్

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

కారు డోరు మూసుకుపోయి నలుగురు చిన్నారులు, నీటిలోపడి ఐదుగురు మృతి

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.